# 9NEWS > Editor : SOMESH (somesh news line) ## Posts - [జగన్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు](https://9newstelugu.com/unable-to-bear-the-truth-of-the-surveys-jagan-was-attacked/): ఓటమి బయం తో హత్యాయత్నం - [ప్రభుత్వ కళాశాలల ఇంటర్ ఫలితాలు చూసి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి](https://9newstelugu.com/shame-on-intermediate-results-in-the-state/): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిన్న విడుదలయిన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థుల ఫలితాలు చాలా దారుణంగా ఉన్నాయని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న వారిలో ప్రథమ సంవత్సరంలో 62%, ద్వితీయ సంవత్సరంలో 42% మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇంటర్ పరీక్షలలో రాష్ట్ర వ్యాప్తంగా 10,02,150 […] - [నిరంతర పటిష్ట నిఘా ఉండాలి](https://9newstelugu.com/constant-surveillance-should-be-strong/): పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కోనవలస సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రా , ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లు వద్ద నిరంతర పటిష్ట నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ అన్నారు. శనివారం పాచిపెంట మండలం పద్మాపురం, సాలూరు మండలం పి కోనవలస చెక్ పోస్ట్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. చెక్ పోస్టుల వద్ద కేసుల నమోదు, నగదు, వాహనాలు సీజ్ […] - [కొత్తపల్లి గీతా గారికి ఆగని నిరసన సెగలు](https://9newstelugu.com/we-will-defeat-him-as-an-mp/): అరకు పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి అయిన కొత్తపల్లి గీతా గారికి గిరిజనుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఈమె నకిలీ అభ్యర్థి అని గిరిజన సంఘ నాయకులు తెలుపుతున్నారు. సాలూరు ప్రాంతం నుంచి అరకు పాడేరు చింతపల్లి మొదలు ప్రాంతాల్లో ప్రతి గ్రామానికి ప్రతి పట్టణనికి బైక్ ల ద్వారా వెళ్లి కొత్తపల్లి  గీతా గారికి ఓటు వేయొద్దని నిరసనలు తెలుపుతామని ఆమెను కచ్చితం గా ఒడిస్తాం అనిఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ […] - [టిడిపి ప్రచారం](https://9newstelugu.com/tdp-election-campaign-in-salur/): టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు,టిడిపి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు ఆర్పి భంజుదేవ్ గారు సాలూరు మున్సిపాలిటీ పెద్ద మార్కెట్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.పెద్ద మార్కెట్లో ఉన్న కాయగూరలు, మాంసాహారం, వస్త్ర వ్యాపారస్తులు, నిత్యవసరాల వస్తువుల వ్యాపారస్తులు, కుండలు తయారీ, బార్బర్ షాపులు మొదలైన వ్యాపారస్తులు అందరూ వచ్చి ఈ ఐదు సంవత్సరాలుగా వారు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు.సంధ్యారాణి గారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం రావడం ఖాయం… […] - [అనుమానాస్పద మృతి](https://9newstelugu.com/suspicious-death/): పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పనుకువలస గ్రామం శివారులో పాచిపెంటకు చెందిన దోళ శంకర్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి ఈయన ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై  దర్యాప్తు చేస్తున్నారు - [Inauguration of Congress party office in Salur](https://9newstelugu.com/inauguration-of-congress-party-office-in-salur/): జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం మన్యం జిల్లా డీసీసీ అధ్యక్షుడు:  నిమ్మక సాలూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం పార్వతిపురం మన్యం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి పార్టీ జెండా ఎగుర వేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నిమ్మక సింహాచలం అన్నారు. బుధవారం రాత్రి సాలూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.  అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి రాష్ట్రాలను నిలబడుతుంటే రాష్ట్రంలో వైకాపా […] - [వైసిపి ప్రచారం](https://9newstelugu.com/ycp-election-campaign-2/): ఈరోజు సాలూరు నియోజకవర్గం సాలూరు మండలం గంగన్నదొర వలస గ్రామంలో జరిగిన వైసీపీ సమావేశంలో ప్రసంగించిన సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి   పిడిక రాజన్నదొర గారు.ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్ధి  శ్రీమతి డాక్టర్ తనూజారాణి గారు కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మణ్యం పులి రాజన్నదొర గారు పాట పాడుతూ వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపారు - [ఉగాది సంబరాలు](https://9newstelugu.com/sri-rama-navami-vutsavalu/): సాలూరు పట్టణం లో ఉగాది పర్వదినాన శ్రీ సీతా రాములు విగ్రహ ఊరేగింపు జరిగింది. పట్టణ డబ్బీవీధి వెలమపేట ప్రాంతాలలో శ్రీరామ నవమి సందర్భం గా నేటి నుంచి నవమి వరకు సీతారాములకి రామ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపు కార్యక్రమం లో సాలూరు నియోజకవర్గం కూటమి  అభ్యర్థి గుమ్మడి సంధ్య రాణి పాల్గొని స్వామి వారి రథాన్ని లాగరు భక్తులతో కలసి కోలాటం ఆడారు. - [ఉగాది శుభాకాంక్షలు](https://9newstelugu.com/happy-telugu-festival/) - [శంబర ఎన్నికల జాతర](https://9newstelugu.com/sambara-lo-annikala-jatara/): సాలూరు నియోజకవర్గం-మక్కువ మండలం- సంబర గ్రామంలోసార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాజన్న మావుడి బ్రదర్స్ అవినీతి రహితంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించి పేదవారికి అండగా నిలిచిన ఘనత జగన్ గారికి దక్కుతుందని మాట్లాడుతూ.. గత టిడిపి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వారిని ఆర్థికంగా ఇబ్బందులకు లోను చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు పొత్తులతో, గ్యారెంటీ ల పేరుట అమలు చేయలేని హామీలు ఇచ్చి […] - [దమ్ముంటే రాజీనామా చెయ్యండి](https://9newstelugu.com/why-are-those-who-have-changed-the-party-holding-positions-and-hanging-on/): మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చెయ్యాలంటే ఎమ్మెల్యేగా కడుబండిని గెలిపించండి ప్రతీ కార్యకర్త, నాయకుడు నెల రోజుల పాటు కష్టించి పనిచేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేలా ఫ్యాన్ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. - [నిరసన సెగ](https://9newstelugu.com/mp-candidate-kothapalli-getha/): పార్వతీపురం మన్యం జిల్లా…. అరకు పార్లమెంట్ బిజెపి అభ్యర్థి కొత్తపల్లి గీత పై నిరసన సెగ. వివరాల్లోకి వెళితే అరకు పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో గిరిజనులే అధిక శాతం ఉన్నారు. అరకు పార్లమెంటరీ స్థానానికి గిరిజన అభ్యర్థినిగా బిజెపి టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొత్తపల్లి గీతను నియమించగా గతంలో ఈమె వైయస్సార్ పార్టీ తరఫున ఎంపీగా 2014లో పోటీ చేసి గెలుపొందారు అప్పుడు గెలుపొందినప్పటి నుంచి కనీసం పార్లమెంటరీ స్థానంలో […] - [అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన](https://9newstelugu.com/you-dont-like-our-outs-antuagrigold-victims/): పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన రాజకీయ పార్టీలకు అగ్రిగోల్డ్ బాధితుల డిమాండ్….. మీరు అగ్రిగోల్డ్ బాధితుల పక్షమా….. అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రక్కనా! తేల్చుకోండి…. : అగ్రిగోల్డ్ కస్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పార్వతీపురం మన్యం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ సమీపంలో గల సెంట్ పీటర్స్ షాపింగ్ కాంప్లెక్స్ లో గల ఎఐటియుసి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈవి నాయుడు, ఎఐటియుసి జిల్లా కన్వీనర్ ఆర్. కుమార్ […] - [గొర్రెల పై కుక్కల దాడి](https://9newstelugu.com/attack-by-stray-dogs/): కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి … విజయనగరం జిల్లా మెంటాడ మండలం జగన్నాథపురం లో కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి చెందాయి … ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో షెడ్ లో ఉన్న గొర్రె పిల్లలు పై కుక్కలు పెద్ద ఎత్తున దాడి చేయడంతో 15 గొర్రె పిల్లలు మృతి చెందాయని యజమాని దేవర సతిబాబు వాపోయారు . గ్రామంలో కుక్కలు విపరీతంగా ఉన్నాయని , గొర్రె పిల్లలకు ఎంత […] - [శ్రీ రామ నవమి](https://9newstelugu.com/rama-navami-muhartapu-rata/): గుమడాం లో శ్రీ సీతారాముల వారి ముహూర్తపురాట కార్యక్రమం వైభవంగా జరిగింది సాలూరు 3వ వార్డు గుమడాం రామాలయం వద్ద శ్రీ సీతారాముల వారికి ముహూర్తపు రాట వేయటం జరిగింది.పెద్దలు, రామాలయ కమిటీ మరియు యూత్ అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు - [యువతి అనుమానాస్పద మృతి](https://9newstelugu.com/suspicious-death-of-young-woman/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సారిక పంచాయతీ దండిగాం గ్రామంలో చెడ్డ పోలమ్మ ఎర్రయ్య దంపతులకు కూతురు పార్వతి అలియాస్ జ్యోతి (19 ) ఈమె పదవ తరగతి వరకు పాచిపెంట మండలం సరాయివలస ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో చదివింది ఆ తరువాత దండిగాం గ్రామంలోనే తన నివాసం వద్ద ఉంటున్నది ఏ పని చేయకుండా ఇంటి దగ్గరే ఉంటుందని తల్లి మందలించడంతో మనస్థాపం గురై సుమారుగా 22 రోజుల నుండి 25 రోజులు […] - [వైసీపీ ఎన్నికల ప్రచారం](https://9newstelugu.com/ycp-election-campaign/): సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి  శ్రీ పీడిక.రాజన్నదొర గారు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. ఈరోజు పాచిపెంట మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ నాయకులు,కార్యకర్తలు నడుమ సాయంత్రం పకోడీ బండ్ల వ్యాపారస్తుల వద్దకు వెళ్లి సరదాగా వారితో మాట్లాడుతూ అక్కడ బండి వద్ద పకోడీ వేసి ప్రజలకు ఆకర్షితులయ్యారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. - [అడిగే వల్లే లేరా](https://9newstelugu.com/prees-meet-for-aob-kotiya-pbpms/): పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్ర ఒరిస్సా వివాదాస్పద సరిహద్దు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా ఒడిస్సా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. సరిహద్దు వివాదం కొన్ని దశాబ్దాలుగా సుప్రీంకోర్టు లో ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో అక్కడ నాయకులు అధికారులు ఈ కొరియా గ్రామాలపై పట్టు కోసం సతవిధాల ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో ప్రత్యేక బలగాలని ఏర్పాటు చేసి ఆంధ్రాకు చెందిన అధికారులు కానీ నాయకులు గాని రానివ్వకుండా ఆ గ్రామాల్లో అభివృద్ధిని అడ్డుకుంటూ వాళ్ళ పెత్తనాన్ని నిరూపించుకోవడానికి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. […] - [](https://9newstelugu.com/makkuva-tdp-campaning/): మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీలో  టీడీపీ, జనసేన, ఎన్డీయే కూటమి అభ్యర్థి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి   ప్రచారం చేసి, కరపత్రాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంధ్యారాణి గారు మాట్లాడుతూ, పెన్షన్ డబ్బులను ఈ వైసీపీ ప్రభుత్వం సొంత కాంట్రాక్టర్ లకు చెల్లించి, పెన్షన్లు ఇవ్వటానికి డబ్బులు లేక ప్రతిపక్షాలపై బురద జల్లుతుందని, వాలంటీర్లును, ఉద్యోగస్తులుగా కాకుండా సొంత కార్యకర్తల లాగా ఉపయోగీస్తూ అక్కడక్కడ వృద్ధులు చనిపోతే టీడీపీ వాళ్ళవలన చనిపోయారని నాటకాలుఆడుతుందని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత […] - [నాటు సారా ధ్వంసం](https://9newstelugu.com/%e0%b0%a8%e0%b0%be%e0%b0%9f%e0%b1%81%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82%e0%b0%b8%e0%b0%82/): సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో గల సారా కేసులలో మరియు ఎక్సయిజ్ కేసులలో సీజ్ చేసిన నాటుసారా మరియు మద్యం సీసాలను మొత్తం 42 కేసులలో నాటుసారా సుమారుగా 1200 లీటర్లు మరియు 186 మద్యం సీసాలు (180 ml bottles) లను ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు ఈ రోజు  సాయంత్రం పార్వతీపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారి అయిన ASP మరియు సాలూరు టౌన్ సీఐ వాసు నాయుడు గారి సమక్షము లో […] - [రామబద్రపురం](https://9newstelugu.com/%e0%b0%b0%e0%b0%ae%e0%b0%ac%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%82/): రామబద్రపురం మండలం తారపురం గ్రామానికి చెందిన బెవర సత్యనారాయణ (40) అనే వెక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు .ఈయన కొన్ని ఏళ్లు గా  మద్యానికి బానిసైన ఉంటున్నాడు అని కుటుంబ సభ్యులు మండలించటం తో బుదవారం రాత్రి  బహిర్ భూమికి వెళ్లి వస్తా అని చెప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న చెట్టుకి ఉరివేసుకొని చనిపోయినట్టు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి ఎస్సై జ్ఞాన ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. - [దివ్యంగులకు ట్రై సైకిల్ ల పంపిణీ](https://9newstelugu.com/%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%82%e0%b0%97%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b1%88-%e0%b0%b8%e0%b1%88%e0%b0%95%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d/): అభిమాని ఫౌండేషన్ మరియు మన బొబ్బిలి వాట్స్ ఆప్ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ మింది శ్రీనివాస్ గారు, కెనడా వారి ఆర్థిక సహకారంతో ఇద్దరు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ను అభిమాని ఫౌండేషన్ వారి కార్యాలయం నందు పంపిణీ చేయుట జరిగినది కార్యక్రమంలో సంస్థ సభ్యులు శ్రీ పాట్నూరు కాళీ రాం ప్రసాద్, పిల్లా శ్రీనివాస్, మన్మధ మరియు అభిమాని ఫౌండేషన్ అద్యక్షులు రెడ్డి రాజగోపాల్ నాయుడు పాల్గొనిరి - [టిడిపి లో చేరికలు](https://9newstelugu.com/%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b0%bf-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2%e0%b1%81/): సాలూరు మండలం తుండ పంచాయితీ తుండ, చిన వూతగెడ్డ, చెల్లురువలస, అప్పన్నదొరవలస, ఉల్లిచింతలవలస గ్రామాల్లో జరిగే “బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ” కార్యక్రమం చేశారు. .పోలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు మండలపార్తీ అధ్యక్షులు ఆముదాల పరమేష్ ఆధ్వర్యంలో 500 మంది వైసీపీ నుండి టీడీపీ పార్టీలో చేరారు. సంధ్యారాణి గారు మాజీ సర్పంచ్ లు ఎరగడ ధర్మ, రౌతు భాస్కరరావు, […] - [బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత](https://9newstelugu.com/%e0%b0%ac%e0%b1%80%e0%b0%9c%e0%b1%87%e0%b0%aa%e0%b1%80-%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80-%e0%b0%9c%e0%b0%a8%e0%b0%b8%e0%b1%87%e0%b0%a8-%e0%b0%89%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae/): సాలూరు నియోజకవర్గం లో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయిన కొత్తపల్లి గీత పట్టణం నియోజకవర్గ జనసేన టిడిపి నాయకులను కార్యకర్తలను కలుసుకున్నారు. అనంతరం టిడిపి సీనియర్ నేతైన మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బెంజ్ దేవ్ నివాసానికి వెళ్లి పట్టణ టిడిపి జనసేన నాయకులను కార్యకర్తలను కలుసుకొని కూటమి గెలుపు పై సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కూటమి త్రివేణి సంగమం అంత స్వచ్ఛంగా నిజాయితీగా ఉంటుందని రాష్ట్రంలో రాక్షస […] - [టిడిపి ప్రచారం](https://9newstelugu.com/%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b0%82-2/): ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్ధి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి సాలూరు పట్టణం 28వ వార్డు (పెదకోమటిపేట ), 11 వ వార్డు (చిన హరిజనపేట) వార్డులలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేశారు. ప్రభుత్వ నిధులను అనుచరులకు దోచిపెట్టిన జగన్అంటూ విమర్శించారుపెన్షన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు 13 వేల కోట్లు మార్చి 16- 30 మధ్య 15 రోజుల్లోనే ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు దోచి పెట్టారనిసచివాలయ సిబ్బంది, […] - [ప్రచారం](https://9newstelugu.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b0%82/): సార్వత్రిక ఎన్నికల ప్రచారం లో భాగం గా సాలూరు పట్టణం 12 వ వార్డ్ లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ పెడిక రాజన్న దొర గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని పథకాల వల్ల జరగిన మంచిని గ్రహించి మళ్ళీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ జగన్ ను నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో ప్రజలు అందరూ రాజన్న దొర కు నీరాజనం పట్టారు - [అడిగే వారే లేరా](https://9newstelugu.com/%e0%b0%85%e0%b0%a1%e0%b0%bf%e0%b0%97%e0%b1%87-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b1%87-%e0%b0%b2%e0%b1%87%e0%b0%b0%e0%b0%be/): the9newstelugu src=”https://9newstelugu.com/wp-content/uploads/2024/03/img_20240331_202255971324553101329157757.jpeg” class=”wp-image-496 alignnone size-full” width=”848″ height=”480″> ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు గిరిజన భూములకు రక్షణ కల్పించాలని గిరిజన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని ఒడిస్సా ప్రభుత్వం గిరిజనులపై చేస్తున దాడులను ఆపాలని కోటియా సరిహద్దు సమస్యపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం కై చొరవ చూపాలని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన కార్యక్రమం చేశారు. అక్కడ పనులు చేస్తున యంత్రాలను అడ్డుకొని పంపించి వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన […] - [విధి రాత](https://9newstelugu.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a7%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%be%e0%b0%a4/): పార్వతీపురం మన్యం జిల్లామక్కువ మండలంలో వివాహం జరిగిన కొన్ని గంటల వ్యధిలో వధువు అఖిల (20) మృతి చెందిన ఘటన దెబ్బగడ్డ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పార్వతీపురం కు చెందిన వెత్స అఖిల(20) కు దెబ్బగడ్డ గ్రామం కు చెందిన భాస్కరరావుకు శుక్రవారం రాత్రి 10 గంటలకు వివాహం జరిగింది. వివాహ అనంతరం నిద్రించిన వధువు అపస్మారక స్థితిలో ఉండడంతో కుటుంబ సభ్యులు మక్కువ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్సలు చేసిన వైద్యులు ఆమె […] - [ఎన్నికల ప్రచారం](https://9newstelugu.com/%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b0%82/): పెదపధం, గ్రామం ఎన్నికల ప్రచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొర .   ఈరోజు సాలూరు మండలం పెదపధం  గ్రామం ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పీడిక.రాజన్నదొర .ఈ సందర్భంగా జగనన్నను, నన్ను ఆశీర్వదించి మే నెలలో జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి నాకు మరొక అవకాశం ఇవ్వాలని రాజన్నదొర గారు అభ్యర్దించారు..ఈ కార్యక్రమం లో మండల వైసీపీ నాయకులు - [ఏసీబీ ఎటాక్](https://9newstelugu.com/%e0%b0%8f%e0%b0%b8%e0%b1%80%e0%b0%ac%e0%b1%80-%e0%b0%8e%e0%b0%9f%e0%b0%be%e0%b0%95%e0%b1%8d/): పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీ కార్యదర్శి మురళి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సాల్వన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయగా పంచాయతీ కార్యదర్శి 2600 లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. లంచం ఇస్తుండగా అధికారులు పంచాయతీ కార్యదర్శులు లంచం డబ్బులతో పాటు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. - [నిర్భందం](https://9newstelugu.com/%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ad%e0%b0%82%e0%b0%a6%e0%b0%82/): ఆంధ్ర ఒడిస్సా  వివాదాస్పద సరిహద్దు గ్రామాలైన కోటియ(దిగువ గంజాయి భద్ర)  ప్రాంతంలో ఏపీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు గురువారం నాడు కొత్త మీటర్లు వేయడానికి వెళ్లగా అక్కడ ఒరిస్సాకు చెందిన పోలీసులు వీళ్ళని అడ్డుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ వారికి అక్కడ గ్రామస్తులు మీటర్ల కోసం దరఖాస్తు చేయగా గత కొద్ది రోజులుగా అక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు మీటర్ల బిగించడం ప్రారంభించారు. ఇది తెలుసుకున్న ఒరిస్సా పోలీసులు విద్యుత్ అధికారులను నిర్బంధించి […] - [Road accident](https://9newstelugu.com/road-accident/): సాలూరు, కొట్టకి బ్రీడ్ వద్ద రెండు ద్వీచక్ర వాహనలు దీకొనటం తో ముగ్గురు మృతి ఇద్దరి పరిస్థితి విషమం మృతి చెందిన వాళ్ల లో ఒకరు జాన్నగడ్డ పురుషోత్తం (26)జన్నివలస ఇద్దరు సాలూరు గొల్లవీధి చెందిన g యోసొద కృష్ణ ( 25)g శ్రీను (45) వాళ్ళుగా గుర్తింపు - [స్వతంత్ర అభ్యర్థిగా గేదెల రామకృష్ణ](https://9newstelugu.com/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%a4%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%85%e0%b0%ad%e0%b1%8d%e0%b0%af%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%bf%e0%b0%97%e0%b0%be-%e0%b0%97%e0%b1%87%e0%b0%a6%e0%b1%86/): సాలూరు నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గేదెల రామకృష్ణ పోటిచేస్తినట్టు తెలిపారు .ఈయన స్వస్థలం పార్వతిపురం డివిజన్ లో ysవలస.1995 నుండి 2024 వరకుఉమ్మడి విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల లో ఉద్యోగం చేసిన ఈయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని గిరిజన ప్రాంతంలో ఉన్న సమస్యల పై దృష్టిపెట్టి సాలూరు నియోజకవర్గ ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశం తో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్ని కులాల వారికి అన్ని మతాల […] - [ఆత్మ సాక్షిగా మళ్ళీ జగనే సీఎం](https://9newstelugu.com/%e0%b0%86%e0%b0%a4%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%86%e0%b0%a4%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%b8%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%bf%e0%b0%97%e0%b0%be-%e0%b0%ae%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b3%e0%b1%80/): సాలూరు పట్టణంలో గల బోను వీధిలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయ కుమారి, భర్త మాధవరావు మరియు వార్డ్ లో గల టిడిపి కార్యకర్తలు పిడిక రాజన్న దొర సమక్షంలో వైసిపి కండువాలు వేసుకున్నారు. అనంతరం రాజన్న దొర మాట్లాడుతూ ఆత్మసాక్షి సర్వే మరియు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సర్వే ఇచ్చిన నివేదికల ప్రకారం ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని చెప్పారు టిడిపి వాళ్ళు కండువాలు వేసినంతమాత్రాన వాళ్లు గెలిచేది లేదని సాలూరు నియోజకవర్గం […] - [టిడిపి ప్రచారం](https://9newstelugu.com/%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b0%82/): టీడీపీ, జనసేన, ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి  గుమ్మడి సంధ్యారాణి ఈ రోజు మక్కువ మండలం సన్యాసరాజపురం (మరిపివలస) పంచాయితీ పెద్దబంటు మక్కువ, పుల్లేరువలస మరియు చెముడు పంచాయితీలో పాలికవలస, బురదగడ్డవలస, లింగడవలస గిరిజన గ్రామాల్లో జరిగే “బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ” కార్యక్రమం చేశారు.ఈ కార్యక్రమంలో చెముడు గ్రామం నుంచి 50 కుటుంబాలు  పార్టీలో చేరారు.వారికి సంధ్యారాణి  కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, యువత వచ్చి పూలవర్షం కురిపించి […] - [AoB బోర్డర్ లో హై అలెర్ట్](https://9newstelugu.com/aob-%e0%b0%ac%e0%b1%8b%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b9%e0%b1%88-%e0%b0%85%e0%b0%b2%e0%b1%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d/): ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధాలు తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు గుర్తించి సీజ్ చేశారు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలైన సుంకి, పాచిపెంటదట్టమైన అడవి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం అక్కడ ఆయుధాలు తయారీ కేంద్రాన్ని సీజ్ చేసినట్లు బిఎస్ఎఫ్ డికాయ్ 65 బెటాలియన్ కి చెందిన కమాండ్ ఆఫ్ ఇన్స్పెక్టర్ సందీప్ సోమవారం ఒరిస్సామీడియాకు వెల్లడించారు. ఆయుధాలు తయారీ కేంద్రం పార్వతిపురం జిల్లా పాచిపెంట మండలం కుంతం, బడే వలస పద్మాపురం గ్రామాలకు సుమారు […] - [Day3](https://9newstelugu.com/day3/): సాలూరు నియోజక వర్గం,పాచిపెంట మండలం,రాయిగుడ్డి వలస గ్రామంలో   ఎన్నికల ప్రచారం లో భాగం గా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి  పీడిక రాజన్నదొర పర్యటించారు. గతంలో  టిడిపి నాయకులు ఎప్పుడైనా గిరిజన గ్రామాలకు వచ్చి ఇక్కడ ప్రజలను కలిసి వారి బాగోగులు చూశారా ఎన్నికల సమయంలో మీ వద్దకు వచ్చి ఓట్ల కోసం మాయమాటలు చెబుతున్నారని వారు మాయ మాటలు నమ్మొద్దు అని అక్కడ ప్రజలందరికీ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని […] - [ఓటు అడిగే హక్కు మాకే ఉంది](https://9newstelugu.com/%e0%b0%93%e0%b0%9f%e0%b1%81-%e0%b0%85%e0%b0%a1%e0%b0%bf%e0%b0%97%e0%b0%be-%e0%b0%b9%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81-%e0%b0%ae%e0%b0%be%e0%b0%95%e0%b1%87-%e0%b0%89%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf/): సాలూరు నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పీడికి రాజన్న దొర ఈరోజు శివరాంపురం గ్రామం నుంచి తన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు శివరాంపురం గ్రామంలో శివాలయం దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గడపగడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు నియోజకవర్గ అభివృద్ధి నేనే చేశానని అందుకే ఓటు అడిగే హక్కు వైసీపీకి మాత్రమే ఉందని టిడిపి నాయకులు వారు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని నమ్మితే అభివృద్ధి కుంటుపడుతుందని ఇది దృష్టిలో పెట్టుకొని […] - [నాటుసారా తయారీ కేంద్రాల పై పోలీసుల ఉక్కుపాదం](https://9newstelugu.com/%e0%b0%a8%e0%b0%be%e0%b0%9f%e0%b1%81%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%a4%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%80-%e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2/): పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు ఈరోజు ఒరిస్సా లో గల నాటు సారా తయారీ కేంద్రాలపై ఆంధ్ర ఒడిస్సా పోలీసు బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. లావిడి, కందిలి ,వోలిసి, పులికుంట, గ్రామాలలో 4200 లీ  బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 140 లీటర్ ల నాటుసారా ను పట్టుకొని ఒడిస్సా పోలీసులకు స్వాధీనం చేసి కేసు నమోదు చేశారు. ఈ జాయింట్ ఆపరేషన్లో పార్వతీపురం మన్యం జిల్లా asp,సాలూరు రూరల్ ci బాలకృష్ణ, […] - [](https://9newstelugu.com/337-2/): https://x.com/SambanaSomesh?t=DUzLJ6PqEVNI1VbejG-qkQ&s=09 - [డోలి కష్టాలు](https://9newstelugu.com/%e0%b0%a1%e0%b1%8b%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%95%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/): ఇంకా ఎన్నాల్లు డోలీ మోతలు..! రహదారుల సౌకర్యం లేక గిరిజన ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాల్లో డోలీ మోతలు తప్పడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పూడేసు పంచాయతీ గిరిశిఖర గ్రామం గుమ్మడంగికి చెందిన మెల్లిక బందాయమ్మ నిండు గర్భిణి. బుధవారం మధ్యాహ్నం నొప్పులు రావడంతో గ్రామస్థులు 6 కి.మీ. దూరం డోలీలో ఎంతామర (ఒడిశా) మైదాన ప్రాంతానికి మోసుకెళ్లాల్సి వచ్చింది. అక్కడ నుంచి ఆటోలో 30 కి. మీ. దూరంలో ఉన్న కూనేరు-రామభద్రపురం […] - [రక్త దాతలు తరలిరండి](https://9newstelugu.com/%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4-%e0%b0%a6%e0%b0%be%e0%b0%a4%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a4%e0%b0%b0%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b0%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf/): రక్తదానం చేయడం వల్ల ఇతరులకు ప్రణాలుకాపడమే కాకుండా మన ఆరోగ్యం కూడా ఎప్పటికప్పుడు మెరుగుపడుతుందని మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇప్పిలి దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు .ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ మార్చి 23 శనివారం నాడు కోంకి వీధి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మండపం,సాలూరు లో స్వాతంత్ర సమరయోధులైన భగత్ సింగ్,రాజు గురు,సుగుదేవ్ ల వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ రక్త సేకరణ అనేది తల సేమియా,సికిల్ […] - [Flagmarch](https://9newstelugu.com/flagmarch/): పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కర్రివలస గ్రామం లో పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్లాగ్మర్చ్ - [నాటు సారా స్వాధీనం](https://9newstelugu.com/%e0%b0%a8%e0%b0%be%e0%b0%9f%e0%b1%81-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%a7%e0%b1%80%e0%b0%a8%e0%b0%82/): పార్వతీపురం మన్యం జిల్లా పచిపెంట లో 300 లీటర్ల నాటుసార ను ఒక బైక్ ను స్వాధీనం చేసుకొని  యడ్ల సన్యాసి అనే వెక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమైండ్ కు తరలించిన పోలీసులు - [టెన్త్ పరీక్షలు](https://9newstelugu.com/%e0%b0%9f%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b2%e0%b1%81/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లో 10వ తరగతి విద్యార్థులు ఈరోజు పరీక్షలకు హాజరు అవుతున్నారు సాలూరు మండలం మరియు టౌన్ లో 8 సెంటర్ లలో 1275మంది పదో తరగతి విద్యార్థులు ఈరోజు పరీక్షలు హాజరవుతున్నారని వీళ్ళకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించమని సాలూరు మండలం meo తెలిపారు - [కనకమహాలక్ష్మి అమ్మ జాతర](https://9newstelugu.com/%e0%b0%95%e0%b0%a8%e0%b0%95%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%85%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b0%b0/): విజయనగరం జిల్లా…చీపురుపల్లి లో ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఐన శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్మి అమ్మవారి 26వ జాతర మొదటిరోజు సందర్బంగావిజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు ,మొదటి రోజు కావడంతో భక్తులు మొక్కులు తీర్చుకొనేందుకు భారీగా తరలివచ్చారు - [సైరన్ మోగింది](https://9newstelugu.com/%e0%b0%b8%e0%b1%88%e0%b0%b0%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%ae%e0%b1%8b%e0%b0%97%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf/): సైరన్ మోగించారు సార్వత్రిక ఎన్నికల కోడ్ ప్రకటించటం తో సాలూరు పట్టణంలో మరియు నియోజకవర్గంలో ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు పారదలకు కప్పడం ప్రారంభించారు. ఏపీ ఎన్నికల షెడ్యూల్ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువుఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలనఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు.ఆంధ్రప్రదేశ్ లో మే 13న ఎన్నికలుజూన్ 4న ఓట్ల లెక్కింపు అని ఎన్నికల సంఘం వెల్లడించింది - [చోరీ](https://9newstelugu.com/%e0%b0%9a%e0%b1%8b%e0%b0%b0%e0%b1%80/): విజయనగరం జిల్లా రామభద్రపురం శివారులో  శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో దుండగులు ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు.. ఒక ఇంట్లో ముగ్గురు వ్యక్తులు చొరబడి సుమారు రెండున్నర తులాల బంగారం చోరీకి పాల్పడ్డారు. అనురాధ  అనే మహిళ మెడలో తాడును దుండగులు తెంపడంతో ఆమె అడ్డుకొనగా చేతిపై స్వల్ప గాయం అయింది దుండగులు అక్కడ నుంచి పరారు అయ్యారు.  పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు - [బీజేపీ సమావేశం](https://9newstelugu.com/%e0%b0%ac%e0%b1%80%e0%b0%9c%e0%b1%87%e0%b0%aa%e0%b1%80-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%b5%e0%b1%87%e0%b0%b6%e0%b0%82/): సాలూరు పట్టణ బీజేపీ కార్యాలయం లో ఈరోజు ఉదయం పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ కొద్ది రోజులో ఎన్నికల కోడ్ వస్తుంది  అని మన రాష్ట్రం లో బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా గా సాలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఉమ్మడి అభ్యర్ధి గుమ్మడి సంధ్యారానికి బిజెపి తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అరకు పార్లమెంట్ ఎంపీ టికెట్ కొరకు ఎవరిని […] - [సారా తయారీ కేంద్రాల ధ్వంసం](https://9newstelugu.com/%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%a4%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%80-%e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2-%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82/): సారా తయారు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రైనీ డీఎస్పీ ఎస్.మహేంద్రహెచ్చరిక విజయనగరం జిల్లా, రాజం వంగర మండల పరిధిలోని వీవీఆర్ పేట లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సారా తయారీ కేంద్రాలపై పోలీసులు నిన్న  ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 2,600 లీటర్ల బెల్లంఊట, మరో 30 లీటర్ల సారాను పోలీసులు ధ్వంసం చేశారు. ఎక్కడైనా సారా విక్రయ కేంద్రాలు, తయారీ కేంద్రాలుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో  సర్కిల్ ఇన్స్పెక్టర్ […] - [](https://9newstelugu.com/203-2/): బొబ్బిలి నియోజకవర్గం చేయూత కార్యక్రమం బొబ్బిలి కళా భారతి ఆడిటోరియం లో నిర్వహించారు, ఈ కార్యక్రమంనకు విజయనగరం ఎంపీ బెలన చంద్ర శేఖర్  బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి చిన్నాఅప్పల నాయుడు మరియు zptc లు mpp లు, చేయూత లబ్ధిదార మహిళలు హాజరైనారు ఈ కార్యక్రమంనకు మెప్మా, వెలుగు, నియోజకవర్గం లోని 4 మండలాల పంచాయతీ సిబ్బంది హాజరైనారు - [యాచకులకు అన్నదానం](https://9newstelugu.com/%e0%b0%af%e0%b0%be%e0%b0%9a%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%85%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%a6%e0%b0%be%e0%b0%a8%e0%b0%82/): జిల్లెళ్ళమూడి కాలేజ్ విశ్రాంత ప్రధానాచార్యులు కర్మయోగి,శిష్య వాత్సల్య జలధి అయిన  శ్రీ విఠాల రామ చంద్రమూర్తిగారి సంతాప సభ సాలూరు లో రామాఫౌండేషన్ అమ్మ బడి వ్యవస్థాపక కార్య దర్శి శివలెంక ప్రసాదరావు మాష్టారు ఆధ్వర్యం లో ఘనంగా జరిగింది. ఆయన ఈ లోకాన్ని వదిలినప్పటికీ గొప్ప భావనగా శిష్యులు మనస్సులో ఉంటారని ,ఆయన సేవా నిరతి,ధార్మిక జీవితం తమకెప్పుడూ ఆదర్శంగా ఉంటాయని ప్రసాదరావు మాష్టారు పేర్కొన్నారు.రామచంద్ర మూర్తి గారి సపిండీ కరణ సందర్భంగా ఈ రోజు […] - [Crm mission opening](https://9newstelugu.com/crm-mission-opening/): పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు ఏరియా హాస్పిటల్లో ఆర్థోపెడిక్ కి సంబంధించి 15 లక్షలు విలువచేసే CRM మిషన్ ను డిప్యూటీ సీఎం రాజన్న దొర ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ వార్డులో ఉన్న పేషంట్లను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొత్తగా తయారవుతున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు - [పట్టాల పంపిణీ](https://9newstelugu.com/%e0%b0%aa%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%82%e0%b0%aa%e0%b0%bf%e0%b0%a3%e0%b1%80/): విజయనగరం జిల్లా రొంపిల్లి గొల్లపేట సోంపురం గ్రామ ప్రజలకు  సుమారు 250 పైగా భూపట్టలు పంపిణీ చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే అప్పలనాయుడు జడ్పిటిసి మరియు ఎంపీటీసీ లక్ష్మణరావు - [పార్టీ లో చేరికలు](https://9newstelugu.com/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2%e0%b1%81/):   రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర  ఆధ్వర్యంలో నెలిపర్తి గ్రామ పంచాయితీ దుగ్ధ సాగరంలో గ్రామం లో 30 కుటుంబాలు చెందిన 100 మంది వైసీపీ పార్టీలో చేరారు రాజన్న దొర తన నివాసం లో వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజన్న దొర గారు మాట్లాడుతూ మన ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున అభివృద్ధి చూసి ప్రజలు పార్టీలో చేరుతున్నారని ఈయన ఆనందం వ్యక్తం చేశారు - [వైసీపీ](https://9newstelugu.com/%e0%b0%b5%e0%b1%88%e0%b0%b8%e0%b1%80%e0%b0%aa%e0%b1%80/): ఆవిర్భావన వేడుకలు డిప్యూటీ సీఎం రాజన్నదొర గారి ఆధ్వర్యంలో ఘనంగావైసీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు                                                 ఆయన నివాసంలో వైసీపీ జెండాను ఎగురివేసిన  డిప్యూటీ సీఎం రాజన్నదొర                                                  ప్రజా సంక్షేమమే ఎజెండాగా పాలన కొనసాగిస్తున్న వైసీపీ పార్టీ 13 వసంతాలు పూర్తి చేసుకొని నేడు 14 వ వసంతం లోకి అడుగుపెట్టిన సందర్భంగా సాలూరు పట్టణం లో ఆయన నివాసం వైసీపీ నాయకులు,కార్యకర్తలు నడుమ వైసీపీ జెండా ను ఎగుర వేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు […] - [The first voters](https://9newstelugu.com/the-first-voters/): బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గంలోఫస్ట్ టైం ఓటర్స్, ప్రోఫిషినల్స్ తో కనెక్టెడ్ విత్ లీడర్ కార్యక్రమం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొబ్బిలి టీడీపీ ఇంఛార్జి బేబీ నాయన ఓటు యొక్క ప్రాధాన్యత తెలియజేయడం, సందేహాలపైనివృత్తి వంటి విస్యల పై బేబీ నాయన బొబ్బిలి  కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన మొట్ట మొదటిసారి ఓటు హక్కు వినియోగించనున్న విద్యార్థుల బొబ్బిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బేబీ నాయనా ముఖ్యఅతిథిగా  హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వంలో […] - [మున్సిపల్ కాంట్రాక్ట్ పరిశుద్ద కార్మికులు మున్సిపల్ ఆఫీస్ ముట్టడి](https://9newstelugu.com/%e0%b0%ae%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b0%bf%e0%b0%aa%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%b0/): మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని అదేవిధంగా జనవరి నెలలో ప్రభుత్వం ప్రకటించిన వెయ్యి రూపాయలు విడుదల చేయాలని కార్మికుల సమస్యల పట్ల మున్సిపల్ అధికారులు శ్రద్ధ చూపించాలని వాళ్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు చాలా సమయం వరకు అధికారులను ఆఫీసులకు వెళ్లకుండా అడ్డుకున్నారు - [మున్సిపల్ సాధారణ సమావేశంలో రభస](https://9newstelugu.com/%e0%b0%ae%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b0%bf%e0%b0%aa%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b0%be%e0%b0%b0%e0%b0%a3-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%b5%e0%b1%87%e0%b0%b6%e0%b0%82/): అధికారుల తీరుపై మండి పడ్డ మున్సిపల్ కౌన్సిల్స్. లంచాలు ఉంటే తప్ప పనులు చెయ్యరా అంటూ అధికారులను నిలదీశారు ఆదాయపన్ను కొత్తగా నిర్మించిన గృహలపై వెయ్యటం లేదని దీనివల్ల మున్సిపల్ ఆదాయానికి గండి పడుతుందని తమ సొంత పనులు చేసుకోవడానికి ఏళ్ల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఈ సాలూరు మున్సిపాలిటీలో ఉందని చైర్ పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ మండిపడ్డారు అధికారుల నిర్లక్షం వల్ల కౌన్సిలర్స్ ప్రజలకు సమాధం చెప్పాక పోతునం అని ఇకమీదట అధికారులు తమ […] - [తప్పిన ప్రమాదం](https://9newstelugu.com/%e0%b0%a4%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b0%be%e0%b0%a6%e0%b0%82/): విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో కొత్తవలస రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పిన విశాఖపట్నం భవానీపట్నం పాసింజర్ రైలు ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న జనాలు లోకో పైలట్ ఎం హెచ్ ఆర్ కృష్ణ అప్రమతం అవడంతో తప్పిన పెను ప్రమాదం విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో సాయంత్రం 6 నిమిషాల కు బయలుదేరిన గంట వ్యవధిలోనే కొత్తవలస రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదం.. కొత్తవలస రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ 5 నుండి బయలుదేరిన […] - [రాష్ట్ర మన్యం బంద్](https://9newstelugu.com/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%ae%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b0%82-%e0%b0%ac%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d/): మన్యం హక్కులపై నినదించిన యువత. పట్టణంలో ర్యాలీ, నిరసన కార్యక్రమం.   రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రజలు గిరిజన యువత ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు మన్యం బందులో భాగంగ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ర్యాలీ నిరసన నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ ఏజెన్సీ గిరిజన సంఘం, డివైఎఫ్ఐ ,సిఐటియు నాయకులు పాల్గొన్నారు  కార్యక్రమం ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి అఖిల్ కుమార్, డివైఎఫ్ఐ నాయకులు రాములు, సిఐటియు జిల్లా కార్యదర్శి […] - [అన్నప్రసాద వితరణ](https://9newstelugu.com/%e0%b0%85%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b8%e0%b0%be%e0%b0%a6-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4%e0%b0%b0%e0%b0%a3/):   పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్వామి వారి ఆలయం ప్రాంగణంలో ప్రసాదం స్వీకరించటానికి  వందలాదిగా భక్తులు పాల్గొన్నారు - [సంతోషి మాతా](https://9newstelugu.com/%e0%b0%b8%e0%b0%82%e0%b0%a4%e0%b1%8b%e0%b0%b7%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%be%e0%b0%a4%e0%b0%be/): సాలూరు సంతోషిమాతా ఆలయం లో శివరాత్రి పర్వదినాన ప్రత్యేక పూజలు నిర్వహించారు - [మహా శివరాత్రి వేడుకల్లో డిప్యూటీ సీఎం](https://9newstelugu.com/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be-%e0%b0%b6%e0%b0%bf%e0%b0%b5%e0%b0%b0%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b5%e0%b1%87%e0%b0%a1%e0%b1%81%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b/): సాలూరు సమీపాన గల పరమ్మా కొండ పై వెలసిన పార్వతి దేవిని దర్శించుకున్న గిరిజన శాఖ మంత్రి రాజన్న దొర - [Bonus New Member Eksklusif, Cuma Buat yang Gercep](https://9newstelugu.com/bonus-new-member-eksklusif-cuma-buat-yang-gercep/):   Kenapa Bonus New Member Eksklusif Banyak Diburu Bonus new member eksklusif biasanya hadir dalam waktu terbatas, sehingga menarik perhatian banyak pemain. Dengan memanfaatkan momen ini, pemain bisa mencoba slot gacor bulan Maret dengan peluang lebih besar untuk mendapatkan scatter di awal permainan. Gunakan Bonus Saat Momentum Sedang Bagus Pemain yang cepat memanfaatkan bonus new […] - [చీపురుపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు యొక్క షెడ్యూల్](https://9newstelugu.com/schedule-of-legislative-members-of-cheepurupally-constituency/):    తేది 05.08.2024గుర్ల మండలం.1 ➡️ *చీపురుపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు యొక్క షెడ్యూల్*రేప్ ఉదయం 9గంటలకు గుర్ల మండలం తాతవారికిట్టాలి గ్రామం లో గల గడిగెడ్డ రిజర్వాయర్ వద్ద *రబి సాగుకు* నీటిని విడుదల కార్యక్రమం ప్రారంవిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు *శ్రీ కిమిడి కళ వెంకటరావు* గారు చేతుల మీదుగా విడుదల చేయుదురు 2,➡️.. గుర్ల మండల హెడ్ క్వాట్టర్ లో జూనియర్ కళాశాల వద్ద విద్యారిని విద్యార్థులకు. పాఠ్యపుస్తకాల పంపిణి కార్యక్రమలు […] - [సాలూరు మండలం మావిడి గిరిజన ఆశ్రమం పాఠశాలల్లో సందర్శించిన  ఎస్,ఎఫ్,ఐ బృందం.](https://9newstelugu.com/sfi-team-visited-the-schools-of-mavidi-tribal-ashram-saluru-mandal/): స్థానిక మావిడి గిరిజన ఆశ్రమ పాఠశాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా. డి.పండు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూఆదివారం, మావిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో  విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిదని  స్కూల్ దగ్గర త్రాగడానికి మంచినీరు లేకపోవడం ఆర్వో ప్లాంట్ ఉన్న ఉపయోగంలో లేని పరిస్థితి అలాగే వారానికి ఒక్కసారైనా అరటి పండు గాని పాలు గాని అలాగే వారానికి రెండు సార్లు చికెన్ పెట్టాల్సి ఉండగా ఒక్కసారి మాత్రమే పెట్టడం జరుగుతుందని […] - [ఎస్పీ శ్రీ మాధవ్ రెడ్డి,   పాచిపెంట పోలీసు స్టేషను పరిధిలో గల పి .కోనవలస చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ](https://9newstelugu.com/unannounced-inspection-of-p-konavalasa-check-post-under-police-station/): పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ మాధవ్ రెడ్డి,    పాచిపెంట పోలీసు స్టేషను పరిధిలో గల పి .కోనవలస చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంజాయి,నాటుసారా అక్రమ రవాణా నియంత్రకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు ఏవిధంగా చేపడుతున్నది, ఎంతమంది సిబ్బంది విధుల్లో ఉంటున్నది సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, తనిఖీలను క్షుణ్ణంగా చేపట్టాలని సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు […] - [మెంటాడ మండలం ఆండ్ర ప్రాజెక్టులో నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి](https://9newstelugu.com/minister-sandhyarani-who-released-water-in-mentada-mandal-andhra-project/): మెంటాడ మండలం ఆండ్ర ప్రాజెక్టులో నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి గారు. ఈ ప్రాజెక్టు ద్వారా 9500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైతు కళ్ళల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి గారు. సంపద సృష్టించి అభివృద్ధి చేయటం చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం: మంత్రి గారు RWS అధికారుల పనితీరుపై మంత్రి గారికి ఫిర్యాదు చేసిన రైతులు. ఫిర్యాదుపై వెంటనే ఎంక్వైరీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చిన మంత్రి గారు. - [గరివిడి పశువైద్య కళాశాలలో రక్త దాన శిబిరం](https://9newstelugu.com/blood-donation-camp-at-garividi-veterinary-college/): స్థానిక పశు వైద్య కళాశాల, గరివిడి నందు ఈరోజు జాతీయ సేవా పథకంలో భాగంగా రక్తదాన శిబిరం, కళాశాల అసోసియేట్ డీన్ డా. మక్కెన శీను వారి అధ్యక్షతన జరుపబడినది. వారు ఈ కార్యక్రమమును ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో గాయాల పాలై రక్తం అవసరమైన వ్యక్తులకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించడం కనీస మానవ ధర్మం అని, విద్యార్థులకు రక్తదానంపై ఉన్న అనేక అపోహలను నివృత్తి చేసి, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవలసిన ఆవశ్యకతను గూర్చి […] - [ఆర్టికల్ 341](https://9newstelugu.com/article-341/): విజయనగరం జిల్లా….. చీపురుపల్లి నియూజకవర్గం గరివిడి స్థానిక అంబెడ్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సి ఎస్టీ అధ్యక్షులు బాసాన సూర్యనారాయణ మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆర్టికల్ 341కు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని అగౌరపరిచేలా ఎస్సివర్గీకరణ చేస్తామని ప్రకటన కండిస్తూన్నాం    అంతేకాకుండాఆర్టికల్ 341, 3/4 మెజార్టీ ద్వారా పార్లమెంట్ లోచట్టసవరణ చేయకుండా ఎస్సి 59 ఉపకులాల మధ్య చిచ్చు పెట్టిన నరేంద్రమోదీ చెప్పు చేతల్లో సుప్రీంకోర్టు నడుచుకోవడం చూస్తుంటే భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ […] - [బాలుని మృతి](https://9newstelugu.com/death-of-a-boy/): బొబ్బిలి పట్టణం 8వ వార్డు బొబ్బిలి నుండి రాజాం శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారి జయప్రకాష్ స్కూల్ వద్ద సైకిల్ తో వస్తున్న 10 సంవత్సరాల అబ్బాయిని తలపై నుంచి ఎక్కించి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం. బాబు వివరాలు …ఒమ్మెల మణికంఠ 7,వ తరగతి గొల్లపల్లి GNS స్కూల్ లో చదువుతున్నాడు. - [డయేరియా సోకి గిరిజన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత](https://9newstelugu.com/diarrhea-makes-tribal-students-seriously-ill/): డయేరియా సోకి గిరిజన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత.విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడు గ్రామం లో డయేరియా తో బాధపడుతున్న 16 మంది పిల్లలు వారిని నేడు ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు అందులో ఒకపాపకి పరిస్థితి విషమం. వీరంతా విజయనగరం జిల్లా రామవరం గ్రామం వద్ద ఉన్న ఒక క్రిస్టియన్ స్కూల్ లో చదువుకుంటున్నారు, అయితే నిన్న బుధవారం నాడు స్కూల్ లో మధ్యాన్నం భోజనం చేసిన తరువాత వీరందరికి ఫుడ్ పాయిజన్ అవటం […] - [ప్రజాప్రతినిధులు చేతులు మీద గా విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమం](https://9newstelugu.com/book-distribution-program-for-students-on-the-hands-of-public-representatives/): చీపురుపల్లి పట్టణం, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రజాప్రతినిధులు చేతులు మీద గా విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమం చీపురుపల్లి పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులుకు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేసిన జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, మండల వైస్సార్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం, జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, పట్టణ వైస్సార్ పార్టీ నాయకుడు పతివాడ రాజారావు, సర్పంచ్ కరిమజ్జి శ్రీనివాసరావు, చీపురుపల్లి సర్పంచ్ ప్రతినిధి మంగళగిరి శ్రీను […] - [12500 ఎకరాలకు సాగునీరు](https://9newstelugu.com/minister-sandhyarani-released-the-pedggada-project-water/): పాచిపెంట మండలంలో పెద్దగెడ్డ ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి గారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12500 ఎకరాలకు సాగునీరు అందుతుందని పెద్దగెడ్డ ప్రాజెక్టు వద్ద అతి త్వరలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం అనిరైతు కళ్ళల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయం: గత వైసిపి ప్రభుత్వం సాగునీరు ప్రాజెక్టులపై నిర్లక్షం వహించింద జైకా నిధులు దారిమల్లించి రైతులకు అన్యాయం చేసింది.గత ప్రభుత్వంలో పాసు పుస్తకాలు పై సైకో జగన్ ఫోటో నేడు టీడీపీ ప్రభుత్వంలో రాజముద్రతో పాసు […] - [గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదు](https://9newstelugu.com/doli-mota-should-not-be-seen-in-tribal-areas-in-the-coming-days/): *గిరిజన మహిళల సౌకర్యం కోసం మళ్లీ గర్భిణీ వసతి గృహాలు* *ట్రైకార్, జిసిసి, ఐటిడిఎలను యాక్టివేట్ చేయండి* *గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు* అమరావతి:జూలై 30: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ముఖ్యమంత్రి అన్నారు. అవసరమైన మౌళిక వసతులు కల్పించడం […] - [టీడీపీ ఎమ్యెల్యే కిమిడి కళావెంకటరావు గారి చేతులమీదుగా విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాల పంపిణీ](https://9newstelugu.com/distribution-of-books-to-students-by-tdp-mla-kimidi-kalavenkata-rao/): విజయనగరం జిల్లా…. చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి లో గల గద్దె బాబురావు జూనియర్ కళాశాలలో టీడీపీ ఎమ్యెల్యే కిమిడి కళావెంకటరావు గారి చేతులమీదుగా విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు మరియూ బాగా మార్కులు వచ్చిన విద్యార్థుల కు ఆర్థిక సహాయం అందించారు…      తరువాత కార్యక్రమంలో ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ప్రకారం శ్రీకాకుళం మొగలో గలపెనుబకా కెనాల్ కాలువను చీపురుపల్లి వరుకు గత15 రోజులుగా మరమ్మత్తులు చేసి కాల్వ పూడికలు తీయడంతో పాటు ఖరీఫ్ 50,000 ఎకరాల పంటపొలాలకు […] - [విద్యార్థులకు డేంజర్ జోన్](https://9newstelugu.com/students-travel-at-risk/): విజయనగరం జిల్లా….చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి లోగల అభ్యస్ స్కూల్ లో అభ్యసిస్తున్న విద్యార్థిని,విద్యార్థులకు డేంజర్ జోన్…..వివరాల్లోకి వెళ్తే అభ్యస్ స్కూల్లో చదువుతున్న విద్యార్ధిని విద్యార్ధుల తల్లిదండ్రులు షెరీయింగ్ ఆటోలలో పంప్పిస్తున్న వైనం దీనిని ఆసరాగా తీసుకుని ఆటో యజమానులు డబ్బులకు కక్కుర్తి పడి వక్క ఆటో లో 15 నుండి 20 మంది విద్యార్థులను పికప్ అండ్ డ్రాపింగ్ చేస్తున్నారు కానీ ఇటు తల్లీ తండ్రులు గాని స్కూల్ యాజమాన్యం గాని ప్రభుత్వ అధికారులు గాని ఎటువంటి […] - [కష్టపడ్డ నాయకులకే మొదటి ప్రాధన్యత ఇస్తాం](https://9newstelugu.com/we-will-give-first-priority-to-leaders-who-have-worked-hard/): జనసేనలో 10 ఏళ్ల పాటు కష్టపడ్డ నాయకులకే మొదటి ప్రాధన్యత ఇస్తాం వారికే కూటమి తరపున సీట్లు కేటాయించేలా చేసి వారినే గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం….పార్టీ సూచనల మేరకు ఎన్నికల ముందు జనసేన పార్టీలోకి చాలా పార్టీల నాయకులను ఆహ్వానించడం జరిగింది అందులో కొందరు మృదువుగా తిరస్కరిస్తే మరికొందరు మా పార్టీని మా అధినేతను చిన్న చూపు చూసి అవహేళన చేసిన వారు ఉన్నారు …. అలాంటి వారిలో చాలామంది నేడు మరో ఆప్షన్ లేక జనసేన […] - [గుర్ల మండల రెవిన్యూ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి పి ఆదిలక్ష్మి](https://9newstelugu.com/smt-p-adilakshmi-who-took-charge-as-gurla-mandal-revenue-officer/): గుర్ల మండల రెవిన్యూ అధికారిగా బాధ్యతలు చేపట్టిన *శ్రీమతి పి ఆదిలక్ష్మి* గారిని ఆమె కార్యాలయం లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన గుర్ల మండల టీడీపీ అధ్యక్షులు *శ్రీ చనామాల మహేశ్వరరావు* గారు నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షులు *శ్రీ నాగులపల్లి నారాయణరావు* గారు నియోజకవర్గ తెలుగురైతు ప్రధాన కార్యదర్శి *శ్రీ సంచన సన్యాసినాయుడు* గారు మండల సీనియర్ నాయకులు *శ్రీ దుర్గాసి గోవింద్ నాయుడు* గారు మరియు వివిధ గ్రామాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. - [ప్రిన్సిపల్ ను వార్డెన్ ను సస్పెండ్ చేయాలి sfi డిమాండ్](https://9newstelugu.com/biryani-is-being-eaten-without-being-there/): పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం Ys వలస గిరిజన ఆశ్రమం పాఠశాలల్లో సందర్శించిన  ఎస్,ఎఫ్,ఐ బృందం. ఎస్ఎఫ్ఐ బృందం YS వలస గిరిజన హాస్టల్ పాఠశాల సందర్శించే  సందర్భంలో  ఎస్,ఎఫ్,ఐ జిల్లా కోశాధికారి టి. అఖిల్ మాట్లాడుతూ….ఆదివారం YS వలస గిరిజన ఆశ్రమ పాఠశాలో ఉడికి ఉడకని బిర్యాని పెట్టిన పరిస్థితి నెల్కొంది, విద్యార్థుల ప్రాణాలతో చలగాటం ఆడుకుంటున్నారని అన్నారు.ఇంతకు ముందు రెండు వారాలు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నధి అని అక్కడున్న విద్యార్థులు,విద్యార్థిని తల్లిదండ్రులు […] - [అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి](https://9newstelugu.com/person-died-under-suspicious-circumstances/): మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన కంటా రమేష్(34) s/o లేటు జగన్నాథం ఈనెల 23వ తేదీన ఇంటి నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లడం జరిగింది. అయితే నాటినుండి… ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మాకు సమాచారం అందించడం జరిగింది. ఈరోజు అనగా 28/7/2024 తేదీన ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతం ఈతమానవలస గ్రామం సమీపంలో రమేష్ మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచినామా […] - [సభ్యత్వ నమోదు పూర్తి](https://9newstelugu.com/membership-registration-complete/): జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మరియు ప్రమాద బీమా నమోదు కార్యక్రమంలో భాగంగా సాలూరు నియోజకవర్గం 9వ వార్డు లో భాగం అయిన మహంతి వీధి నందు చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు అభిమానులు మరియు పవన్ కళ్యాణ్ రాజకీయం గారి చతురత కు ఆకర్షితులైన ప్రజలు జనసేన పార్టీకి లో చేరేందుకు మక్కువ చూపడం చాలా శుభప్రదం. రాజకీయాలకు దూరంగా ఉండే కొంతమంది ప్రజలకు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో భయం లేకుండా […] - [శిథిలావస్థలో చీపురుపల్లి ఎమ్మార్వో ఆఫీస్](https://9newstelugu.com/cheepurupalli-mro-office-in-dilapidated-condition/): చీపురుపల్లి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉన్న ప్రధానమైన చీపురుపల్లి తాసిల్దార్ కార్యాలయం చాలా పురాతనమైన బిల్డింగులు  కొన్ని రూమ్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది  వర్షాకాలం వచ్చిందంటే రూములకు చెమ్మలు నీరు చుక్కలు కారటం స్లాబ్ సీలింగ్ పెచ్చును ఊడిపోయి పడిపోవడం జరుగుతుంది ఎంతో విలువైన భూముల రికార్డులు మరియు కంప్యూటర్లు ఉన్నాయి ఉద్యోగస్తులు తమ ప్రాణాల్లో పణంగా పెట్టి ఉద్యోగం చేస్తున్నారు నిత్యము ప్రజలు నాయకులు సమస్యలు విన్నవించుకోవడానికి దరఖాస్తులు ఇవ్వడానికి […] - [గరివిడి మండల రెవిన్యూ అధికారిగా చింతల పూడి బంగార్రాజు](https://9newstelugu.com/chintala-pudi-bangarraju-as-garividi-mandal-revenue-officer/): ఈరోజు గరివిడి మండల రెవిన్యూ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ చింతల పూడి బంగార్రాజు గారిని ఆయన కార్యాలయం లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షులు శ్రీ నాగులపల్లి నారాయణరావు గారు గుర్ల మండల టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ డి గోవింద్ నాయుడు గారు పాల్గొన్నారు - [కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక కర్షక రైతు వ్యతిరేక బడ్జెట్](https://9newstelugu.com/the-budget-introduced-by-the-central-government-is-an-anti-labour-farmer-budget/): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక కర్షక రైతు వ్యతిరేక బడ్జెట్ ఈ బడ్జెట్లో కార్మిక వర్గం మీద మధ్యతరగతి మీద రైతుల మీద పెనుబారం వేయడం జరిగింది కార్పొరేట్లకు వేలాది కోట్ల రూపాయలు రాయితీ ఇవ్వడం జరిగింది గ్రామీణ ఉపాధి హామీకి నిధులు తగ్గించడం ద్వారా ఉపాధి హామీ పనులు భవిష్యత్తులో ప్రశ్నార్ధకం అయ్యే పరిస్థితి అలాగే ఐసిడిఎస్ నిధులు పెంచకపోవడం వల్ల ఒకవైపు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా బడ్జెట్ పెంచకపోవడం వలన అంగన్వాడి సెంటర్ […] - [నాగార్జున చొరవతో వేతనాలు సమస్య పరిష్కారం](https://9newstelugu.com/wages-problem-solved-with-nagarjunas-initiative/): చీపురుపల్లి,జిల్లాలో సమగ్ర త్రాగునీటి పథకాల్లో పనిచేస్తున్న థర్డ్ పార్టీ ఉద్యోగులకు చాలా ఏళ్లుగా నెలకొన్న వేతనాలు సమస్య విజయనగరం జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున చొరవతో పరిష్కారమైంది. జిల్లాలో సమగ్ర తాగునీటి పథకాల్లో దాదాపు 1000 మంది థర్డ్ పార్టీ కింద చాలా ఏళ్లుగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బందికి ప్రభుత్వ SSR రేటు ప్రకారం నెలకు రూ.18000 నుంచి రూ.20,000 వేతనం చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.6000 నుంచి రూ.8000 చెల్లిస్తున్నారు. […] - [ద్వీపాన్ని తలపించే గ్రామం](https://9newstelugu.com/a-village-that-resembles-an-island/): రెండు పెద్ద వాగులు మధ్య ఒక గ్రామం ఆ గ్రామంలో సుమారు 300 కుటుంబాలు ఆ గ్రామ ప్రజలకు విద్య,వైద్యం కనీసం నిత్యావసర సరుకులు కావాలన్న ఆ రెండు వాగుల్లో ఏదో ఒక దాటివేళ్ళవలసిన పరిస్థితి. వర్షా కాలం వచ్చింది అంటే ఆ గ్రామస్తులు గ్రామం దాటి వెళ్లలేని పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో నీటి ప్రవాహం అధికంగా ఉన్నపుడు ధైర్యం చేసి వాగు దాటుతున్న పుడు చాలా మంది వాగులో కొట్టుకు పోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆగ్రామం […] - [చీపురుపల్లి నియోజకవర్గ నాయకులతో బొత్స భేటీ](https://9newstelugu.com/botsa-met-with-leaders-of-chipurupalli-constituency/): గరివిడి పార్టీ కార్యాలయం *ఈ రోజు మాజీ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ గారు గరివిడి పార్టీ కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గం నాయకులు,కార్యకర్తలతో కలసి సమావేశం అయ్యారు. నియోజకవర్గ పరిస్థితులు పై అడిగి తెలుసుకున్నారు.* *ఆయనతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ గారు, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ శిరువూరు రమణ రాజు గారు, కేవి సూర్యనారాయణ గారు,4 మండలాల ఎంపీపీ లు, జడ్పిటిసిలు, పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీ లు, కార్యకర్తలు హాజరయ్యారు . - [కనకమాలక్ష్మి అమ్మవారికి సారి సమర్పించిన భక్తులు](https://9newstelugu.com/devotees-offering-sari-to-goddess-kanakamalakshmi/): చీపురుపల్లి విజయనగరం జిల్లా,చీపురుపల్లి పట్టణంలో  కొలువుదీరిన కనక మహాలక్ష్మి అమ్మవారు ను తమ ఆడపడుచు గా భావించి భక్తులు సారె సమర్పించుకుంటారు ఆషాడ మాసంలో ఈ సారె ను భక్తులు అందజేస్తారు. ఈ రోజు శ్రావణమాసం శుక్రవారం పట్టణంలో  ఆలయ కమిటీ చైర్మన్ ఇప్పిలి సూర్యప్రకాష్ (గోవిందా), వైస్ చైర్మన్ సూరు కుమార్ ఆలయ కార్య నిర్వహణ అధికారి జి. శ్రీనివాసరావు ఆ మరియు కమిటీ సభ్యుల అర్చకులు రవి శర్మ ఆధ్వర్యంలో భక్తులు మేళతాళాలు, మంగళవాయిద్యాల […] - [సాలూరు పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన ఎస్పీ మాధవ్ రెడ్డి](https://9newstelugu.com/sp-madhav-reddy-examined-at-saluru-police-station/): పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపిఎస్ గారు సాలూరు టౌన్, స్టేషన్ పరిశరాలలో వున్నా సిఆర్పిఎఫ్ బారక్ను మరియు సాలూర్ సర్కిల్ ఆఫీస్,రూరల్ పోలీసు స్టేషన్లు సందర్శించి స్టేషన్ ప్రాంగణం,చుట్టుపక్కల పరిసరాలను మరియు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.పోలీస్ స్టేషన్ చుట్టూవున్న పరిసరాలను ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుందన్నారు..అనంతరం పోలీసు స్టేషను సిబ్బందితో మమేకమై,వారు నిర్వహించే విధులను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ కౌంటర్ మరియు స్టేషన్లో గల వివిధ రికార్డులను పరిశీలించి, […] - [](https://9newstelugu.com/3-5-kg-of-ganja-seized/): ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పాచిపెంట పోలీస్ పరిధి లో P.కొనవలస చెక్ పోస్ట్ వద్ద వాహన తనికీలు చేస్తుండగా 3.5 కేజీ ల గంజాయి ని పట్టుకొని  నలుగురు వ్యక్తులను  అరెస్టు చేసి, వారిని రిమాండుకు పంపడం జరిగింది అని పాచిపెంట పోలీసులు  తెలిపారు.నిందితుల వివరాలు 1. అన్బరసన్ vs/o వేలౌదం, 25 సంవత్సరాలు,ST, హిందూ, కురువన్ కుంభకోణం గ్రామం,  తంజావూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రం, 2. ఆకాష్ సిన్నదురై, S/o సిన్నదురై, 23 […] - [మన్యం జిల్లా మళ్ళీ మొదలైన విధి  కుక్కల  దాడులు...](https://9newstelugu.com/%e0%b0%ae%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b0%82-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%ae%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b3%e0%b1%80-%e0%b0%ae%e0%b1%8a%e0%b0%a6%e0%b0%b2%e0%b1%88/): పార్వతీపురం మన్యం జిల్లా.. జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురం గ్రామం లో విధి కుక్కలు  మరల రెచ్చిపోయాయి..  కర్రి పోలమ్మ అనే మహిళ ఎడమ చెవి, కాలుపై కరిచి గాయాలు చేశాయి. వెంటనే గ్రామస్తులు స్పందించి చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా హాస్పిటల్ కి తరలించారు.. పంచాయతీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు… - [ప్రతి వ్యక్తినీ పరీక్షించాల్సిందే](https://9newstelugu.com/every-person-should-be-tested/): జ్వరాల సర్వే నిరంతరం జరగాలి పార్వతీపురం, జూలై 24 : ఒక గ్రామంలో జ్వరం కేసు నమోదు అయితే ఆ గ్రామంలో ప్రతి వ్యక్తినీ పరీక్షించాల్సిందే అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రతి కేసును క్షుణ్ణంగా విచారణ చేయాలని ఆయన ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మలేరియా, డెంగ్యూ […] - [విద్యార్థులకు బ్యాగ్ షూస్ బెల్ట్ పంపిణీ చేసిన ఎంపీటీసీ జడ్పీటీసీ](https://9newstelugu.com/distribution-of-bag-shoes-belts-to-students/): “తేది, 23/7/2024,మంగళవారం చీపురుపల్లి పట్టణం లో  RDO పక్కనే వున్న రామాంజనేయు కాలనీ హైస్కూల్లో విద్యార్థులకు బ్యాగ్ లు, షూస్, బెల్ట్ లు పంపిణీ కార్యక్రమం    చీపురుపల్లి పట్టణం  రామాంజనేయు కాలనీ హైస్కూల్ లో పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన స్కూల్ బ్యాగ్ లు, షూస్, బెల్ట్ లు పంపిణీ చేసిన ఎంపీపీ ప్రతినిధి, మండల వైస్సార్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం, జడ్పీటీసీ ప్రతినిధి, జిల్లా వైస్సార్ పార్టీ సెక్రటరీ వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,పట్టణ పార్టీ అధ్యక్షులు […] - [ప్రజలు తిరస్కరించినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు](https://9newstelugu.com/former-chief-minister-jaganmohan-reddy-has-not-come-to-his-senses-even-though-the-people-have-rejected-him/): వైసిపి అధికారంలో ఉన్న ఐదేళ్లు అరాచకాలు సృష్టించడంతో ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని  విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. ఆయన చీపురుపల్లిలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ గాడి తప్పిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరిదిద్దుతూ, సామరస్య పాలన అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేయించడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా జగన్మోహన్ రెడ్డికి నేర సంస్కృతి ఇంకా పోలేదన్నారు. […] - [గురు పౌర్ణమి](https://9newstelugu.com/special-pujas-in-the-temple-on-the-occasion-of-guru-poornami/): గురు పౌర్ణమి సందర్భం గా సాలూరు పట్టణం లో శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి పంచామృతాల తో అభిషేకాలు చేశారు ఈ కార్యక్రమం లో భక్తులు ఆలయ భక్త బృందం పాల్గొన్నారు - [గరివిడి పశు వైద్యకళాశాలలో ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు.](https://9newstelugu.com/%e0%b0%97%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%b6%e0%b1%81-%e0%b0%b5%e0%b1%88%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b0%b3%e0%b0%be%e0%b0%b6%e0%b0%be%e0%b0%b2%e0%b0%b2/): చీపురుపల్లి నియోజకవర్గం గల గరివిడి నందు  వున్నా పశువైద్య కళాశాలలో  ఈరోజు జాతీయ సేవా పథకంలో భాగంగా ఉచిత దంత వైద్య శిబిరం, స్థానిక పశు వైద్య కళాశాలలో అసోసియేట్ డీన్ డా, మక్కెన శ్రీను వారి అధ్యక్షతన జరుపబడినది. వారు ఈ కార్యక్రమమును ఉద్దేశించి మాట్లాడుతూ “ఆరోగ్యమే మహా భాగ్యం” అనే నానుడిని క్రమం తప్పకుండా పాటిస్తూ విద్యార్థినీ విద్యార్థులు తమ దంత సమస్యలను గూర్చి తెలుసుకుని తగు చికిత్సలకై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి […] - [చట్టం అందరికీ సమానమే](https://9newstelugu.com/the-law-is-equal-for-everyone-be-it-a-celebrity-or-a-common-man/): విజయనగరం జిల్లా…చీపురుపల్లి…. సెలబ్రిటీలకైనా సామాన్యులకైనా చట్టం అందరకీ సమానం SFI….. ఇటీవల వరుసగా జరుగుతున్న అమ్మాయి ల అత్యాచారాలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ చీపురుపల్లి లో నిరసన తెలియజేశారు…. అనంతరం చీపురుపల్లి మండల ఎస్ ఎఫ్ ఐ లెదర్ రూప మాట్లాడుతూ ఇటీవల జరుగుతున్న బాలికలపై హత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న దాడులకు ఖండించారు …. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్న అంతకులకు శిక్ష పడట్లేదు… విచ్చలవిడిగా గంజాయి దొరకడంతో మతోన్మాదులు రెచ్చిపోయి ఎటువంటి పనులు చేస్తున్నారు… ప్రభుత్వాలు […] - [కళ్యాణం కమనీయం](https://9newstelugu.com/sri-venkateswara-kalyanam/): సాలూరు నుంచి శ్రీ భూనీల సమితి కళ్యాణ వెంకటేశ్వర స్వామి కమిటీ సభ్యులు మొట్టమొదటిసారిగా బాడంగి గ్రామంలో శ్రీనివాస కళ్యాణం జరుగుతున్న శ్రీనివాస సదాసేవ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో సుమారు 60 నుంచి 75 మంది సేవా సభ్యులు పాల్గొన్నారు స్థానిక రామ కోవెల్లో శ్రీ శ్రీనివాస శ్రీదేవి భూదేవి కళ్యాణ కార్యక్రమాన్ని జరిపారు. - [భూనీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి](https://9newstelugu.com/kalyana-venkateswara-swamy/): సాలూరు శ్రీ శ్రీ భూనీలా సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంకు సంబంధించిన పెరుమాళి సేవకుల బృందం సంయుక్తంగా `శ్రీ శ్రీనివాససేవా‌సదన్`స్వచ్చంద సేవా సంస్థ గాఏర్పాటై రి.నెం 22/24 తే 13.03.24దిఈరోజున తే 14.07.24ది మొదటికార్యవర్గ సమావేశం ఆలయ ధర్మకర్తశ్రీమాన్ వంగపండు రాజేంద్ర ప్రసాద్గారి అధ్యక్షతన జరిగినది. వివరాలు1) కార్యవర్గ పరిచయం2) హిందూ దేవాలయాలలో     పెరుమాళి సేవలు, దేవాలయాలలో     విశేష కార్య క్రమాలు నిర్వహించే     సంధర్బంగా కోలాటాలు, భజనలు     ఏర్పాటు.3) ముఖ్యంగా హిందూ ధర్మ ప్రచారాన్ని     చాటుతూ, గ్రామీణ […] - [కాలేజ్ లో లొల్లి](https://9newstelugu.com/fellow-students-who-drugged-and-crushed-the-students/): ప్రకాశం జిల్లా ఒంగోలులోవినయ్ జూనియర్ కళాశాలలో  విద్యార్థిని ముగ్గురు విద్యార్థులు చితకబాదారు. హర్షవర్ధన్ అనే విద్యార్థి ఇంటర్ పూర్తి చేసుకున్నాడు. సర్టిఫికేట్స్ కోసం కళాశాలకు వెళ్లగా చరణ్, రాకేష్, నరేంద్ర అనే ముగ్గురు విద్యార్థులు హర్షవర్ధన్ని  బయటకు తీసుకవెళ్లి  కూల్ డ్రింక్ లో మత్తు కలిపి తాపించారు. మత్తులో ఉన్న హర్షవర్ధన్ ని క్లాస్ రూంలోకి తీసుకవెళ్లి చితకబాదారు. దాడి దృశ్యాలు సీసీ కెమరాలో రికార్డ్ అయ్యాయి. హర్షవర్ధన్ తల్లిదండ్రులు ఒంగోలు వన్ టౌన్ పోలీసు స్టేషన్ […] - [కలిసికట్టుగా అభివృద్ధి చేద్దాం](https://9newstelugu.com/lets-develop-together/): జిల్లా అభివృద్దికి క‌లిసిక‌ట్టుగా కృషి చేద్దాంజెడ్‌పి స‌మావేశంలో మంత్రులు కొండ‌ప‌ల్లి, గుమ్మిడిటోల్‌గేట్‌ను త‌ర‌లించాలి ః ఛైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌నివాస‌రావుస‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో వివిధ అంశాల‌పై చ‌ర్చ‌స్థాయి సంఘాల్లో స‌భ్యులుగా నియ‌మితులైన ఎంఎల్ఏలు విజ‌య‌న‌గ‌రం, జులై 12 ః                పార్టీల‌కు అతీతంగా జిల్లా అభివృద్దికి స‌మ‌న్వ‌యంతో, క‌లిసికట్టుగా కృషి చేద్దామ‌ని రాష్ట్ర గిరిజ‌న, స్త్రీశిశు సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎంఎస్ఎంఈ, సెర్ప్‌, ఎన్ఆర్ఐ వ్య‌వ‌హారాల‌ శాఖామంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ పిలుపునిచ్చారు. అభివృద్దికి త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని వారిరువురు స్ప‌ష్టం […] - [ఓటుకు నోటు నాయకుడు సీఎం అయ్యారు](https://9newstelugu.com/he-has-become-the-cm-now-because-he-gave-notes-for-the-vote/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర విలేకర్ల సమావేశం తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో  తెలియజేయాలని  ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. ఓటు కి నోటు నాయకులు ఇద్దరూ రెండు రాష్ట్రాలకు సీఎంలు అయ్యారని ప్రజలకు పథకాల నోట్లు పంచిన సీఎం ఓడిపోయారని అన్నారు. వైసిపి ఓడి పోవడానికి కారణం సూపర్ సిక్స్ పథకాలని అటువంటి […] - [విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో దంపతులు మృతి](https://9newstelugu.com/due-to-the-negligence-of-electricity-officials-two-lives-were-lost/): విజయనగరం జిల్లా మెంటాడ మండలం మీసాలపేట గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా భార్యా భర్తలు విద్యుత్ షాక్ కు బలి అయ్యారు.పొలంకి చెరువు నీటిని వదులుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురై భార్యా భర్తలు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మీసాల పేట గ్రామానికి చెంది కోరాడ ఈశ్వరరావు, ఆదిలక్ష్మి దంపతులు . గ్రామ సమీపంలో ఉన్న తమ పొలంకు గోపీనాథ్ పట్నాయక్ చెరువు నీటిని మళ్లించేందుకు శుక్రవారం […] - [సాలూరు లో బంద్ విజయవంతం](https://9newstelugu.com/the-bandh-of-educational-institutions-in-salur-town-is-successful/): సాలూరు మండల కేంద్రం లో బంద్ శాంతియుతంగా విజయవంతంగా జరిగింది ఈ సందర్బంలో sfi జిల్లా కార్యదర్శి D. పండు మాట్లాడుతూ           నీట్, యూజీసీనెట్ పరీక్ష పేపర్ లీక్ ను నిరసిస్తూ  2024 జులై 4వ తేదీన దేశవ్యాప్తంగా kg నుండి pg వరకు విద్యాసంస్థల బందుకు ఎస్ఎఫ్ఐ అఖిల భారత కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది బంద్ విజయవంతం అనంతరం    .వన్ నేషన్ –  వన్ ఎక్సమ్ ముసుగులో మొత్తం పరీక్ష వ్యవస్థ కుప్ప కూలింది. […] - [బైక్ ఏక్సిడెంట్](https://9newstelugu.com/two-wheeler-accident/): విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెలివాడ దగ్గరలో ఎదురుగా వస్తున్న బైక్ బైక్ డీ..ఒకరు మృతి. ముగ్గురికి తీవ్ర గాయాలు.గాయపడిన వారిని విజయనగరం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసిన పోలీసులు - [కొత్త చట్టాలపై అవగాహన కార్యక్రమం](https://9newstelugu.com/pensions-festival-in-the-state/): ఈ రోజు ఉదయం 00.00 hr నుంచి పాత చట్టాలైన IPC, Cr. Pc & IEA లు రద్దు కాబడి కొత్త చట్టాల అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సాలూరు పట్టణ సీఐ సిహెచ్ వాసు నాయుడు  మరియు వారి సిబ్బంది స్థానిక డిగ్రీ కళాశాలలోనూ మరియు బాలికల ఉన్నత పాఠశాలలో ను కొత్త చట్టాల అమలుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. . కొత్త చట్టాలకు సంబంధించి అవగాహన కోసం కొన్ని ప్రతులను కూడా డిస్ట్రిబ్యూట్ […] - [ఉద్యోగ భద్రత కల్పించాలి](https://9newstelugu.com/job-security-should-be-provided/): అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలిసమాజంలో నిరుపేద గర్భిణులకు బాలింతలకు పిల్లలకు అనేక సేవలను అందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడి ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్దేశించిన సేవలను అందిస్తున్నామని గర్భిణులకు బాలింతలకు చిన్న పిల్లలకు రక్తహీనత కలక్కుండా ప్రభుత్వ సరఫరా చేసిన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సేవలు అందిస్తున్నామని అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను నెరవేర్చడానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నామని  అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదని దశాబ్దాలుగా […] - [జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు](https://9newstelugu.com/anniversary-celebrations-at-saraswati-temple/): శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్వామీ దేవాలయం ప్రాంగణం లో కొలువు తీరిన శ్రీ శ్రీ శ్రీ జ్ఞాన సరస్వతి దేవి 6వ  వార్షకోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.తేదీ 29.6.24 న స్థిరవరం, నాడు అమ్మవారికి కుంకుమార్చనలు క్షీరాభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులతో విద్యాభివృద్ధి కోసం పూజలు నిర్వహిస్తాం అని తదుపరి సామూహిక అక్షరాభ్యాసం మధ్యాహ్నం అన్న సమారాధన సాయంకాలం యజ్ఞ హోమ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ భక్త బృందం తెలియజేశారు - [గుమ్మడి సంధ్యారాణి పత్రిక సమావేశం](https://9newstelugu.com/press-meet/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లోమంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూఒకటవ తేదీన పెన్షన్ పెంపు కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 3000 పెన్షన్ 4000 చేసినట్టు ఈ పెన్షన్ ని సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి ఇస్తారని వికలాంగులకి 3000 నుంచి 6000 రూపాయలు పెన్షన్ పంపి చేస్తునట్టు అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి గతంలో […] - [మిస్టరీ వీడింది](https://9newstelugu.com/a-mystery-left/): పక్కా ప్రణాళిక తో భార్యను కడ తేర్చిన భర్త…పోలీసులు నిర్ధారణపెళ్లి చేసుకొని  ….ముచ్చటగా అయిదు  నెలలు పూర్తి అయ్యింది  … చేతికి పెట్టుకున్న గోరింటాకు చెరగలేదు …. కాల్ల పారాణి  పోలేదు … అంతలోనే గోరం జరిగిపోయింది …. ఇంటికి కూతవేటు దూరంలో శవమై  పడి ఉంది  అనూష … విజయనగరం జిల్లా గజపతినగరం మండలం బంగారమ్మపేటలో  ….  వివాహిత   అనుమానస్పద  మృతి  మిష్టరీ   వీడింది … అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకొని … ఏడు అడుగులు […] - [ప్రాణాలతో చెలగాటం](https://9newstelugu.com/the-house-was-built-by-including-the-electricity-pole/): సాలూరు పట్టణం స్థానిక బంగారమ్మ పేట కౌన్సిలర్ వీధిలో విద్యుత్ స్తంభాన్ని కలుపుకొని మరి ఇంటి నిర్మాణాన్ని చేశారు. దేనికి గల కారణం The 9news telugu ప్రతినిధి అడగగా గత కొన్నేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని ఇంటి ముంగిట విద్యుత్ స్తంభాన్ని తొలగించమని చాలా సార్లు అధికారులను బ్రతిమలిన తొలగించలేదు అని వాలకి ముడుపులు ఇచ్చుకునే స్తోమత మాకు లేదని  అందుకే ప్రమాదమని తెలిసినా ఇలా ఇల్లు (ఇందిరమ్మ ఇల్లు) కట్టుకోవాల్సి వచ్చిందని మాది నిరుపేద […] - [కలియుగ కల్పవల్లి దేశమ్మ తల్లి](https://9newstelugu.com/kaliyuga-was-the-mother-of-kalpavalli-desamma/): సాలూరు పట్టణంలో బంగారమ్మ పేట ప్రాంతంలో వెలసిన శ్రీ దేశమ్మ తల్లి ఆరాధన ఉత్సవం 22 వ తారీఖున జరగనున్నది బంగారం వేట పరిసర ప్రాంతంలో ఈ దేశం మనం కలియుగ దేవత గా కోరుకునే కలపవల్లి గా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కొలుస్తూ ఉంటారు గత కొన్ని దశాబ్దాలుగా ఒక పొట్ట రూపంలో వెలసిన దేశమ్మ తల్లి ఇక్కడ వ్యవసాయం చేసే రైతులు చిరు వ్యాపారస్తులు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే వారని కాల […] - [డిప్యూటీ సిఎం కొణిదెల పవన్ కళ్యాణ్](https://9newstelugu.com/state-deputy-chief-minister-konidela-pawan-kalyan/) - [వంద పడకల ఆసుపత్రి పరిశీలన](https://9newstelugu.com/unnecessary-referral-to-private-hospital-will-not-be-tolerated/): రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి శ్రీ గుమ్మడి సంధ్యారాణి సాలూరు పట్టణంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ని పరిశీలించారు.నాణ్యత తో కూడుకున్న వైద్యం అందించాలి. హిల్ టాప్ ఏరియా అయినా ప్లేన్ ఏరియా నుండి వచ్చిన రోగులు ఎవరైనా సరే ఎమర్జెన్సీ కేసులను పూర్తిగా వైద్యాన్ని అందించాక తప్పదని పరిస్థితుల్లోనే రిఫ్రి చేయాలి మన హాస్పిటల్ లో అన్ని వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ అందుబాటులో ఉంచాలి పేషంటు ప్రైవేట్ మెడికల్ […] - [గుర్తు తెలియని మృతదేహం](https://9newstelugu.com/unidentified-dead-body-in-saluru/): సాలూరు పట్టణ పరిధిలో గల లక్ష్మీ థియేటర్ / చిన్ని లాడ్జి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో బహిర్భూమికి వెళ్లిన  వారికి ఒక గుర్తు తెలియని మృతదేహం కనిపించిన నేపథ్యంలో సాలూరు టౌన్ పోలీసులు నేర స్థలానికి వెళ్ళి ఎంక్వయిరీ చేయడం జరిగింది. మృతదేహం ఎవరిది ఎందువలన చనిపోయాడు అనే విషయాన్ని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు - [మన్యం జిల్లా లో గాలి వన బీభత్సం](https://9newstelugu.com/hurricane-disaster/): ఉమ్మడి మన్యం జిల్లా లో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఇదురు గాలులు తో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరానిలిచి పోయింది మన్యం జిల్లా లో చీకటి మాయంఅయింది. భారీ చెట్లు నెలకొరిగాయి. పార్వతి పురం లో కొబ్బరి చేట్టు పై పిడుగు పడి పరిసర ప్రాంతం లో భయం బ్రాంతులు తో జనం పరుగులు తీశారు. - [జెసిబి తో తవ్వేశారు](https://9newstelugu.com/excavated-with-jcb/): గుర్రపు కోనేరు లో ఆక్రమాణాలు తవ్వకాలు జరుగుతున్నాయని వివిధ పత్రికలలో వచ్చిన కదనములపై మండల డిప్యూటీ సర్వేయరు వారితో వెళ్లి క్షేత్ర స్థాయిలో విచారణ చేయడమైనది. సదరు కోనేరు గొల్లపల్లి రెవిన్యూ సర్వే నెంబర్ 189-2 గా వున్నది, కోనేరు గట్టునకు ఆనుకొని గట్టు భాగములో కొంత భాగము JCB తో తవ్వినట్టుగా గుర్తించడం జరిగింది. పూర్తి నివేదిక ఉన్నంతధికారులకు తెలియచేసి పత్రిక ముఖముగా తెలియచేసుకొంటాము.-మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్,బిబ్బిలి. - [ఆడపిల్లలను రక్షించు ఆడపిల్లలను చదివించు](https://9newstelugu.com/gender-discrimination-is-shameful/): సాలూరు పట్టణంలో  పెద్ద హరిజన పేటలో గుమ్మడం ప్రాంతం లో మన్యం జిల్లా కలెక్టర్ మరియు ఐసిడిఎస్ పిడి ఆదేశాల మేరకు సాలూరు ఐసిడిఎస్ సిడిపిఓ సత్యవతి గారి ఆధ్వర్యంలో ఆడపిల్లలని రక్షించు ఆడపిల్లలని చదివించు  అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిడిపిఓ మాట్లాడుతూ ఆడపిల్లలకు విద్య ఆరోగ్యం పోషణ అనేది ముఖ్యమైన అంశాలని ఆడపిల్లలను చదివించి వారిని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లే బాధ్యత తల్లిదండ్రులదేనని అలా కాకుండా బాల్య వివాహాలు […] - [Congratulations sruthi](https://9newstelugu.com/sruthi-of-dbs-talent/): ఏపీ ఎంసెట్ ఫలితాలలో సత్తా చాటిన ఏలుదూటి శృతి 2024 సంవత్సరం జరిగే ఏపీ ఎంసెట్ పరీక్ష ఫలితాలలో సాలూరు పట్టణానికి చెందిన ఏలుదూటి శృతి అను విద్యార్థిని తన ప్రతిభను చూపించారు. ఏపీ ఎంసెట్ బి సి డి కేటగిరి విభాగంలో 314 వ ర్యాంకు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి న విద్యార్థిని ఏలుదూటి శృతి సి విశాఖపట్నం శ్రీ విశ్వ జూనియర్ కళాశాల డీన్ మరియు అధ్యాపకులు, కుటుంబ సభ్యులు అభినందించారు. సాలూరు […] - [కళ జాతర](https://9newstelugu.com/anganwadi-art-fair-in-salur/): సాలూరు పట్టణంలో బంగారం కాలనీ బంగారం పేట చిన్న హరిజన పేటలో మన్యం జిల్లా కలెక్టర్ మరియు ఐసిడిఎస్ పిడి ఆదేశాల మేరకు సాలూరు ఐసిడిఎస్ సిడిపిఓ సత్యవతి గారి ఆధ్వర్యంలో భేటీ బచావో బేటి పడావో అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిడిపిఓ మాట్లాడుతూ ఆడపిల్లలకు విద్య ఆరోగ్యం పోషణ అనేది ముఖ్యమైన అంశాలని ఆడపిల్లలను చదివించి వారిని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లే బాధ్యత తల్లిదండ్రులదేనని అలా కాకుండా బాల్య […] - [ప్రమాణ స్వీకారం](https://9newstelugu.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b0%be%e0%b0%a3-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%82/) - [మంత్రి రేసులో సంధ్య రాణి](https://9newstelugu.com/willingness-for-ministerial-post/): సాలూరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి మంత్రి రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. 2009 నుంచి సాలూరు నియోజకవర్గం లో టిడిపి వరుసగా మూడుసార్లు అపజయం పాలయింది. అయినప్పటికీ ఆమె పార్టీ అభివృద్ధి కృషి చేస్తూ పార్టీ కార్యక్రమాలతో‌పాటు ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించారు. పార్టీకి ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఆమెకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. వైకాపా ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అరాచకాలను ఎండగడుతూ శాసనమండలిలో ప్రభుత్వాన్ని ఆమె ధైర్యంగా […] - [Road accident](https://9newstelugu.com/auto-rolled-down-the-hill/): పార్వతీపురం మన్యం జిల్లా కోమరాడా మండలంలో రోడ్డు ప్రమాదం. ఆటో బోల్తా పడి 8 మంది ఒడిస్సా గిరిజనులకు తీవ్ర గాయాలు,మహిళ మృతి కొమరాడ మండలం కుజ్జాబడి – జల గ్రామాల మధ్య కొండపై అదుపుతప్పి బోల్తా పడిన ఆటో భందవులు పెళ్లికి వచ్చి ..ఒడిస్సా తిరిగి వెళ్తుండగా చోటు చేసుకున్న ప్రమాదం క్షతగాత్రులు అందరూ ఒడిస్సా వాసులు కావడంతో వారి వివరాలు తెలియాల్సి ఉంది ప్రమాదం జరిగిన చోటు కొండ ప్రాంతం కావడంతో తీవ్ర ఇబ్బందులు […] - [సంద్యరాణి గారికి ఘన సన్మానం](https://9newstelugu.com/gummadi-sandhyarani-who-created-history-as-a-woman-mla/): సాలూరు నియోజకవర్గం లో కూటమి ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీ గుమ్మడి సంధ్యారాణి గారికి సాలూరు పట్టణ అంగన్వాడీలు ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం ఏపీ అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు బలగ రాధ ఆధ్వర్యంలో జరిగింది. సాలూరు నియోజకవర్గ చరిత్రలో ఇప్పటివరకు మహిళా ఎమ్మెల్యే లేరని మొట్టమొదటి సారిగా  మహిళ ఎమ్మెల్యేగా శ్రీ గుమ్మడి సంధ్యారాణి గారు గెలుపొందటం సాలూరు మహిళలు గర్వపడే విజయం అని అంగన్వాడీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు - [యువతి ఆత్మహత్య](https://9newstelugu.com/young-woman-committed-suicide-by-hanging/): సాలూరు మండలం గడివలస గ్రామానికి చెందిన ఉష సాలూరు మున్సిపాలిటీ గొర్ల వీధిలో ఉషా (20) అనే అమ్మాయి అద్దెకు నివాసం ఉంటున్నట్లు అదే ఇంట్లో వంట గదిలో తేదీ 2. 6. 2024 న సాయంత్రం సుమారు 5 నుంచి 6 గంటల మధ్య సమయంలో   చున్నీ తో  ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందనీఆత్మహత్య చేసుకున్న అమ్మాయి తో పాటు అదే రూములో మరొక ఇద్దరు అమ్మాయిలు కలిసి అద్దెకు ఉంటున్నట్లు వారంతా పారడైజ్ హోటల్ సాలూరు […] - [బట్టల షాపు దగ్ధం](https://9newstelugu.com/clothing-shop-fire/): సాలూరు పట్టణంలో స్థానిక పెద్ద బజారులో నిన్న రాత్రి బట్టల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వల్ల షాప్ లో ఉన్న బట్టలు ఫర్నిచర్ ఐటమ్స్ అన్ని పూర్తిగా కాలిపోయాయి - [ధోమలపై దండయాత్ర](https://9newstelugu.com/invasion-of-mosquitoes/): *పట్టణంలో లార్వా నిరోధక రసాయనాల పిచికారి* పట్టణంలో నిర్వహిస్తున్న పారిశుధ్య స్పెషల్ డ్రైవ్ ను డిప్యూటీ డిఎంహెచ్ఓ శివకుమార్ మరియు మలేరియా యూనిట్ ఈశ్వరరావు సాలూరు పురపాలక ఇన్చార్జ్ కమిషనర్ జి. శ్రీరామ్ మూర్తి సానిటరీ ఇన్స్పెక్టర్ ఫకీర్ రాజు పర్యవేక్షణ చేశారు. పట్టణంలో వివిధ వార్డులలో  గురువారం చేపట్టిన కాలువల్లో పూడిక తీత, దోమల లార్వా నివారణ పిచికారీ  కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. దోమల లార్వా వృద్ధి చెందకుండా, దోమలు వ్యాప్తిని అరికట్టేందుకు లార్వా నిరోధక […] - [కుటుంబ కలహాలు భార్యా హత్య](https://9newstelugu.com/the-husband-who-killed-his-wife-and-threw-her-in-the-ditch/): భర్త చేతులో భార్యహతం విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతి కొత్త మరుపల్లి గిరిజన గ్రామంలో భర్త చేతిలో భార్య హతం వివరాలు ఇలా వున్నాయి. కొత్త మరపల్లి గ్రామానికి చెందిన చీమల కనకారావు26సం. భార్యా దారప్ప21 సం .వీరికి పెళ్లయి సుమారు ఐదు సంవత్సరాలు కావచున్నది 3 సంవత్సరాల బాబు వున్నాడు. ఈ మధ్యకాలం లో భార్యా భర్తలు తరచూ గొడవలు పడడం జరిగేది ఆని. తీరా చూస్తే బొడ్డవర గ్రామం నుంచి కొత్తమరుపల్లి […] - [కురుపాం లో విష జ్వరాలు](https://9newstelugu.com/prevalent-toxic-fevers/): పార్వతీపురం మన్యం జిల్లాకొమరాడ మండలం అంటివలస లో విజృంభిస్తున్న విషజ్వరాలు.గత నాలుగు, ఐదు రోజులుగా అదుపులోకి రాని విషజ్వరాలు పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంటివలస గ్రామస్తులు40 మంది కి పైగా జ్వరం బారిన పడిన అంటివలస గ్రామస్తులుపారిశుధ్య లోపం కారణంగా విషజ్వరాలు ప్రబలిస్తున్నట్లు వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు - [రోడ్ ఏక్సిడెంట్](https://9newstelugu.com/come-to-the-stomach-and-go-to-infinite-worlds/): సాలూరు పట్టణ శివారులో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు  మరో వ్యక్తి తీవ్ర గాయాలు.మృతుడి పేరు శివ ఈయన రాజమండ్రి నుంచి వచ్చి మెంటాడ వీధిలో  ఉంటూ కిరాణా సామాన్లు బైక్ పైన అమ్ముతూ ఉంటారు.గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు - [కామాక్షి అమ్మవారి కళ్యాణ మహోత్సవం](https://9newstelugu.com/%e0%b0%95%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%bf-%e0%b0%85%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%95%e0%b0%b3%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a3/) - [హుండీ లెక్కింపు](https://9newstelugu.com/hundi-calculation/): శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయాల హుండీ ఆదాయం 9 2 23 నుంచి 22 5 24 వరకు వచ్చిన ఆదాయం 27, 880 రూపాయలు అదనంగా ఒక భక్తులు తులాభారం ఇచ్చిన కాయిన్స్ 6581 రూపాయి ఇచ్చినారు ఇది మన సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగినది సహాయ సహకారాలు అందించిన వీరందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలుపుకుంటున్నాము ఇట్లు ఆలయ భక్త బృంధం - [బ్రహ్మోత్సవాలు](https://9newstelugu.com/ammavari-brahmotsavam/): కామాక్షి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు తిరువీధి కుంకుమ పూజలు కళ్యాణం నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు పార్వతీపురం మండలం జిల్లా సాలూరు పట్టణం లో కామాక్షి అమ్మవారి ఆలయంలో బుధవారం నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ ప్రధాన అర్చకులు, దేవీ ఉపాసకులు ఎం. సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజు గణపతి హోమం, కుంకుమ పూజలు, మధ్యాహ్నం తిరువీధి మహోత్సవం. రెండో రోజు శ్రీమతి వాణి గారి నాయకత్వంలో మహిళలచే రుద్ర నమక చమకాది వేద పారాయణం, అనంతరం […] - [ఎస్పీ ఆదేశాలు మేరకు జిల్లాలో 144 సెక్షన్](https://9newstelugu.com/counting-of-votes-should-be-supported/): పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు కౌంటింగ్ వరకు ప్రజలు సంయమనం పాటించాలిఎన్నికల ఫలితాల వరకు ప్రజలు సంయమనం పాటించాలని సిఐ వాసు నాయుడు పట్టణ ప్రజలను కోరారు. ప్రజలందరూ ఎన్నికలకు సహకరించినట్లే కౌంటింగ్ రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ ప్రజలు కూడా సహకరించాలని ఆయన తెలిపారు జిల్లా ఎస్పీ  ఆదేశాలు మేరకు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని సిఐ వాసు నాయుడు […] - [](https://9newstelugu.com/potuluri-veerabramendraswamy-331-worship-festival/): ఈరోజు శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి 331 వ ఆరాధన ఉత్సవం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకములు కుంకుమ పూజలు జరిగినవి - [144 section](https://9newstelugu.com/144-section/): ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో నగరంలో జూన్ 4వ తేదీ వరకు 144 సీఆర్పీసీ సెక్షన్లు అమలులో ఉన్నందున నగరంలో ఏ విధమైన ర్యాలీలు, ఊరేగింపులు గుంపుగా జరుపుకునే ఇతర కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వబడవు. కావున ప్రజలందరూ ఎన్నికలు జరిగిపోయినట్లు గా భావించి సోషల్ మీడియాలో గాని బయట గాని వాట్సాప్ గ్రూపులో గాని రెచ్చగొట్టే విధంగా ఎటువంటి మెసేజ్లను ఫార్వర్డ్ చేయకూడదు. ప్రజలందరూ సంయమనం పాటించవలెను. అనుమానిత వ్యక్తులు గాని, నేరం జరగడానికి సంబంధించిన సమాచారం […] - [వికాస తరంగిణి సమ్మర్ క్యాంప్](https://9newstelugu.com/this-spirited-summer-camp/): సాలూరు పట్టణం లో వేసవి సెలవులలో వికాస తరంగిణి క్లాసస్ గత కొన్ని రోజుల గా నిర్వహించారు.ఈ క్యాంప్ కు మంచి విషయాలు అందజేశారు. ప్రతీ రోజూ రాయణం,భాగవతం భగవత్ విషయాలు, సైన్స్,  ఇంగ్లీష్  విలువలు తో కూడిన విద్య,కధలు ఇంకా ఎన్నో విద్యార్థులకు సంబంధించిన విషయాలు వివరించారు. ఈ ప్రోగ్రాం కు విద్యార్థుల స్పందన అద్భుతం గా ఉంది అని నిర్వకులు తెలిపారు. ఈ క్యాంప్ లో   Surya kumari  Kishore, srinivas Rao  తమ […] - [ఆక్సిడెంట్](https://9newstelugu.com/tipper-bus-accident/): విజయనగరం జిల్లా బొండపల్లి మండల కాంప్లెక్స్ సమీపంలో జాతీయ రహదారిపై సెంకచూర్యున్ యూనివర్సిటీ బస్సు ను టిప్పర్ బలంగా డీ కొట్టడంతో బస్సు డ్రైవర్ స్టీరింగ్ వద్ద ఇరుక్కు పోవడంతో … ఆయనను తీసే క్రమంలో రెండు వైపులా నాలుగు కిలోమీటర్లు మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది …. ఈ ప్రమాదం లో తీవ్ర గాయాలైన ఇద్దరు డ్రైవర్ లను మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు … ప్రమాద సమయంలో యూనివర్సిటీ బస్సులో […] - [మేము ఆంధ్ర ప్రదేశ్ ఓటరులం](https://9newstelugu.com/we-are-voters-of-andhra-pradesh/): ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఈరోజు సాలూరు నియోజకవర్గం అంతటా జరిగాయి.ఈ నియోజకవర్గంలో ఉన్న ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు  వివాదాస్పద గ్రామంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 68% అక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ వివాదాస్పద గ్రామాల్లో ఎటువంటి ఎన్నికలు జరిగినా ఇక్కడ ఓటర్లు ఇటు ఆంధ్రప్రదేశ్ కు అటు ఒరిస్సాకు ఎటువైపు ఓటు వేయాలో అన్న సందిగ్ధంలో  తమ ఓటు హక్కును సరిగ్గా వినియోగించలేకపోయేవారు. అలాంటిది ఈరోజు ఉదయం గిరి శిఖర […] - [](https://9newstelugu.com/mla-candidate-is-your-beaten-voter/): ఓటరు చెంపపై కొట్టిన ఎమ్మెల్యే.. తిరిగి ఎమ్యెల్యే ను కొట్టిన ఓటరు గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ప్రస్తుత అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు చేదు అనుభవం ఎదురైంది. శివకుమార్ క్యూలో వెళ్లకుండా నేరుగా వెళ్లడంపై ఓటరు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆగ్రహానికి గురై శివకుమార్ ఓటరు చెంపపై కొట్టారు. దీంతో ఓటరు కూడా తిరిగి ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు అతడిని చితకబాదారు. ఈ ఘటనతో కాసేపు పోలింగ్ ఆగిపోయింది. - [మహా అభిషేకం](https://9newstelugu.com/a-great-blessing/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయం లో ఈరోజు ఉదయం నుంచి మహా కుంబాభిషేకం నిర్వహించారు అమ్మవారి గుడి ప్రతిష్ట జరిగే పదేళ్ల సందర్భంగా అమ్మవారి నిజరూప దర్శనం గర్భగుడి ప్రవేశం కుంభాభిషేకం వంటి పవిత్రమైన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని పూర్ణ కళాశానికి అభిషేకం జరిపారు - [ట్రాన్స్ఫార్మర్ విస్ఫోటనం](https://9newstelugu.com/electric-transformer-explosion/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో స్థానిక డబ్బివీధి సమీపంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫారం పేలుడు సంభవించింది ఈ ఘటనలో పక్కనే ఆనుకొని ఉన్న బైక్ మంటలకు ఆహుతి ఐంది ఈ ఘటన చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు - [పల్లెలో వైసిపి పండగ](https://9newstelugu.com/ycp-festival-in-villages/): మరిపల్లిలో వైసీపీ ఎన్నికల ప్రచారం- తలపించిన గ్రామ పండుగ సంబరం                                                            మరిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొర గారు                                                                                         వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొర గారికి అడుగడుగునా నీరాజనాలు పడుతున్న ప్రజలు                                                             ఈరోజు సాలూరు మండలం మరిపల్లి గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పీడిక.రాజన్నదొర గారు.ఈ సందర్భంగా జగనన్నను నన్ను మరియు తనూజరాణి గారిని ఆశీర్వదించి *మే13 వ తేదీన అనగా […] - [టిడిపి ప్రచారం](https://9newstelugu.com/womens-protests-against-ycp/): సాలూరు మండలం బుచ్చంపేట, తెంటుబొడ్డవలస, బర్నికవలస, వెలగవలస, గంగన్నదొరవలస, మరిపల్లి, దత్తివలస, జనవరివలస గ్రామాల్లో మరియు  తాడిలోవ, పెదపదం, బాగువలస, పాలికవలస గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ల సమస్యలను సంధ్యారాణి గారికి తెలిపారు. తన ఎమ్మెల్యేగా గెలవగానే ఈ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు - [](https://9newstelugu.com/tbp-bobbili-campaign/): బొబ్బిలి నియోజకవర్గం  శుక్రవారం బేబినాయన గారి ఎన్నికల ప్రచార చేశారు సాయంత్రం తెర్లాం మండలంలో గల ఆమిటి, లోచర్ల,వెలగవలస,రంగప్పవలస గ్రామాలుసార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్లమెంటు మరియు శాసన సభ్యత్వానికి రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గడపగడపకు వెళ్లి ఓటర్ మహాసయులను అభ్యర్థించడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బేబినాయన గారితో పాటుగా మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ తెంటు.లక్షుంనాయుడు గారు,జనసేన పార్టీ కార్యనిర్వాహక […] - [ఫ్లాగ్ మార్చ్](https://9newstelugu.com/flag-march-in-salur/): గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సాలూరు పట్టణ పరిధిలో పార్వతీపురం సబ్ డివిజన్ ASP శ్రీ సునీల్ సియోరాన్ IPS గారి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగినది. దీనిలో సాలూరు పట్టణ CI శ్రీ  వాసు నాయుడు గారు, సాలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్  బాలకృష్ణ గారు, సాలూరు ఎస్సై లు సురేష్ సీతారాం, రమణ మరియు ఇతర పట్టణ పోలీస్ సిబ్బంది 2nd ఇండియన్ రిజర్వ్ […] - [ఫ్లాగ్ మార్చ్](https://9newstelugu.com/police-flag-march-in-the-streets-of-salur/): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సాలూరు నియోజకవర్గం సాలూరు పట్టణంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సాలూరు పోలీస్ సిబ్బంది  ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్టణ పెద్ద హరిజనపేట, కోటవీధి, డబ్బివీధి, వెంకటేశ్వర కాలనీ, మీదుగా జరిగింది ఈ కార్యక్రమం లో పట్టణ సీఐ వాసు నాయుడు ఎస్ఐ సురేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు - [గ్లాస్ గుర్తు](https://9newstelugu.com/changing-equations-in-vizianagaram/): టీడీపీ మాజీ mla మీసాల గీత రెబల్ అభ్యర్థి గా నామినేషన్ వేసి గడువు ముగిసిన రెబల్ అభ్యర్థి మీసాల గీత నామినేషన్ వితుడ్రా చేయకుండా ఉండిపోయారు. నిన్న జరిగిన గుర్తు లు కేటాయింపు లో మీసాలగీతకు గాజుగ్లాస్‌ గుర్తుగా కేటాయింపు..చేసిన ఎన్నికల RO. విజయనగరం రాజకీయాలు సెరవేగంగా మారుతున్నాయి రాజకీయ పార్టీ ల అభ్యర్థులుతలలు పట్టు కుంటున్న పరిస్థితి .. ఒకవైపు అధికార పార్టీ,మరో ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి.. మాజీ ఎమ్మెల్యే మీసాల […] - [రాజన్న దొర ప్రతేక పూజలు](https://9newstelugu.com/our-vote-is-for-you/): VishwaBrahman Sangam - [మళ్ళీ మోసపోకండి](https://9newstelugu.com/beware-of-being-deceived-by-trust/): పార్వతీపురం మండలం జిల్లా సాలూరు నియోజకవర్గం లో వైసీపీ అభ్యర్థి అయినా తాను  వేసిన మూడు సెట్ల నామినేషన్లు రిటైర్నింగ్ అధికారి పరిశీలించి ఆమోదించినట్లు రాజన్న గారు తెలిపారు అనంతరం ఈయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కూటమి అభ్యర్థులు చేసిన మోసపూరిత హామీలను నమ్మితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని 2014లో వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబట్టుకోలేక 2019లో ఓటమి పాలయ్యారని ఇది దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్ గెలిపించాలని కోరారు […] - [కాంగ్రెస్ నామినేషన్](https://9newstelugu.com/nomination-of-congress-candidate/): పార్వతీపురం మన్యం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మక సింహాచలం గారి ఆధ్వర్యంలో సాలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ మువ్వల పుష్పారావుకు నామినేషన్ సాలూరు  రిటర్నింగ్ అధికారి వారి వద్ద దాఖలు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి సిపిఐ మరియు సిపిఎం నాయకులు జీవన్ మరియు సూర్య కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది - [ప్రజా సంద్రం](https://9newstelugu.com/ycp-huge-rally/): the9news - [స్వతంత్ర అభ్యర్థి](https://9newstelugu.com/nomination-as-an-independent-candidate/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి కెళ్ళ మురళీ.. స్వతంత్ర అభ్యర్థి కెళ్ల మురళీధి మెంటాడ మండలం వెంకన్నపేట.. - [కొత్తపల్లి గీత నామినేషన్](https://9newstelugu.com/nomination-in-presence-of-union-minister/): అరకు పార్లమెంట్ టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పార్వతీపురం లో తన నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి faggan sing హాజరు అయ్యారు. అనంతరం కొత్తపల్లి గీత మాట్లాడుతూ రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైసిపి నాయకుల వల్ల ఈ రాష్ట్ర అభివృద్ధి లో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఇకపై అభివృద్ధి బిజెపి కూటమి తోనే సాధ్యమని కచ్చితంగా గెలిచి తీరుతాం […] - [DJ కి నిబంధనలు](https://9newstelugu.com/dont-sound-dj/): ప్రజారోగ్యము శాంతి భద్రతల దృష్ట్యా సాలూరు పట్టణంలో ఏ విధమైన సౌండ్ సిస్టం ,DJలకు అనుమతులు ఇవ్వబడవు. అనుమతులు లేకుండా చట్ట వ్యతిరేకంగా పెట్టిన ఏ విధమైన సౌండ్ బాక్స్ ల నైనా పోలీస్ వారు సీజ్ చేసి , కేసులు నమోదు చేస్తారు.రాత్రి సమయంలో నిర్దిష్ట సమయం (10 pm) తర్వాత ఊరేగింపులకు అనుమతించడం జరగదు. కావున శుభకార్యాలు జరిపించుకునే పట్టణ ప్రజలు ఈ విషయాన్ని ముందుగానే గుర్తెరిగి సాంప్రదాయ పద్ధతిలో కార్యక్రమాలు చేసుకోవాలని పోలీసు […] - [పెను ప్రమాదం తప్పింది](https://9newstelugu.com/a-great-danger-averted/): ఛత్తీస్ గఢ్ బస్తర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కోడెనార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా సిబ్బందితో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది జవాన్లకు తీవ్ర గాయలయ్యాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం దిమరాపాల్ ఆసుపత్రికి తరలించారు. బస్సులో దాదాపు 40 మంది సైనికులు ఉన్నట్టు సమాచారం. జగ్దల్‌పూర్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల విధుల నుంచి సైనికులు తిరిగి వస్తున్న సమయంలో రాయకోట్ జాతీయ […] - [](https://9newstelugu.com/show-humanity/): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్(వడ్రంగి)అసోషియోషన్ H 195  మన్యం జిల్లా సాలూరు వాస్తవ్యుడు మురజాపు బెనర్జీ ఎలక్ట్రిక్ షాక్ తో ఒళ్ళంతా కాలిన ఫోటోలు పెట్టి ఆకుటుంబానికి మనవంతు ఆర్థిక సహాయం చేయమని మెసేజ్ పెట్టిన మరుక్షణం నుండి నిన్నటికిమన సోదరులు 11000 రూపాయలు మొత్తం ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ మొత్తం ఈరోజు జిల్లా కన్వీనర్ కొండూరు రామ గౌరీ శ్వర రావు,మన్యం జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడుతురి మురళీ,మరియు సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ […] - [టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి నామినేషన్](https://9newstelugu.com/sandya-rani-nomination/): పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో నామినేషన్ దాఖలు చేసిన టిడిపి అభ్యర్థిసాలూరు టిడిపి .జనసేన. బిజెపి .ఉమ్మడి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి గారు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి  రిటర్నింగ్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి విష్ణు చరణ్ కు ఆమె నామినేషన్ పత్రాలు అందించారు అనంతరం ప్రతిజ్ఞ చేశారు ఎటువంటి ఆర్భాటం లేకుండా ఆమె కార్యాలయానికి వెళ్లారు - [రాజన్న దొర నామినేషన్](https://9newstelugu.com/rajanna-dora-election-namenaction/): పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు ఈరోజు సాలూరు రిటర్నింగ్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పీడిక రాజన్న దొర గారు సాలూరు వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సాధారణంగా వెళ్లి నామినేషన్ వేశారు. 24వ తేదీ ఉదయం 10:45 నిమిషాలకు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా వెళ్లి మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు - [An inspiration to women](https://9newstelugu.com/suprthi-mahila-mandali/): పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో  బలగ రాధ అనే ఒక సామాన్యమైన మహిళ తన చుట్టుపక్కల మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి వాళ్లకు న్యాయం చేయాలనే ఉదేశం తో 2017 లోస్ఫూర్తి మహిళా మండలి అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించారు ఈ మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించడంతోపాటు నియోజకవర్గంలో ఉన్న మహిళలకు తోడుగా నిలుస్తూ మహిళలకు వాళ్లు భవిష్యత్తుపై భరోసానిస్తూ మానసికంగా వాళ్ళు ఎదుగుదలకు తోడ్పడుతున్నారు ఈ స్ఫూర్తి  […] - [శ్రీ రామ నవమి శుభాకాంక్షలు](https://9newstelugu.com/sri-rama-navami-greetings/): శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే […] - [పాలకొండ లో ఉమ్మడి అభ్యర్థుల ప్రచారం](https://9newstelugu.com/campaign-of-joint-candidates-in-palakonda/): అరకు పార్లమెంట్ నియోజకవర్గ పాలకొండలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీడీపీ,బీజేపీ జనసేన ఉమ్మడిపార్టీల అభ్యర్థులు. కోట దుర్గమ్మను దర్శించుకొని ప్రచార రథం నుండి అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత,పాలకొండ ఎమ్మెల్యే జనసేన ఉమ్మడి అభ్యర్థి నిమ్మల జయకృష్ణ ఎన్నికల ప్రచారం . రోడ్ షో లో ప్రజలంతా ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా చేసిన నినాదాలతో దద్దరిల్లిన పాలకొండ నియోజకవర్గం. ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు,ఉమ్మడి పార్టీల కార్యకర్తలు, దారిపొడవునా అభ్యర్థులకు […] - [టిడిపి కండువా](https://9newstelugu.com/inclusions-in-tdp/): సాలూరు మండలం నెలిపర్తి గ్రామం నుండి మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్ గారి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ రాపాక అప్పమ్మ, మాజీ వార్డ్ మెంబర్ లింగాల విజయ, రాపాక గంగులు, లింగాల సతీష్ తదితరులు 20 కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరారు. వీరికి సంధ్యారాణి గారు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో  ఎక్కుడు గణపతి, బంగారి, లింగాల గాంధీ, సురేష్, మత్స శ్యాం సుందర్, భాస్కర్, శ్రీను బాలాజీ తడితరులు పాల్గొన్నారు. - [శ్రీ గణనాధుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు*](https://9newstelugu.com/ycp-leaders-who-participated-in-sri-gananadhuni-annadana-program/): వినాయక నవరాత్రి  ఉత్సవాలులో 11వరోజులో భాగంగా చీపురుపల్లి పట్టణం బ్రిడ్జిడౌన్,  రామాంజనేయ కాలనీ, కస్పావీధిలో గణేష్ పెండల్ కమిటీ సభ్యులు నెలకొల్పిన గణేష్ పెండల్ వద్ద  ప్రత్యేక పూజలు చేసి భారీ అన్నదానంలో పాల్గొన్న చీపురుపల్లి ఎంపీపీ ప్రతినిధి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చీపురుపల్లి మండల అధ్యక్షులు ఇప్పిలి అనంతం, జడ్పిటిసి ప్రతినిధి మరియు విజయనగరం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయకుడు ప్రథమ పూజ్యుడు. […] - [నిలిమర్ల లో భారీ చేరికలు](https://9newstelugu.com/huge-additions-to-nimarla/): ఈ రోజు నెల్లిమర్ల నియోజకవర్గం శాసనసభ్యురాలు మరియు జనసేన పార్టీ చీఫ్ విప్ శ్రీమతి లోకం నాగ మాధవి గారి ఆధ్వర్యంలో జరిగిన భారీ చేరుకల్లో భాగంగా ప్రముఖ రాజకీయ నేత మరియు మాజీ డిసిసిబి వైస్ చైర్మన్ శ్రీ చనమల్లు వెంకటరమణ గారితో పాటుగా ఆయన అనుచరవర్గమైనటువంటి ముఖ్యంగా నెల్లిమర్ల మండల పంచాయతీ సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు మరియు నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిలర్ల తో పాటుగా సుమారు […] - [జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం](https://9newstelugu.com/national-deworming-programme/): జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంను ప్రారంభించిన ఎంపీపీ ఇప్పిలి వెంకట నరసమ్మ, జడ్పిటిసి వలిరెడ్డి శిరీష జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా చీపురుపల్లి డాII బిII అంబేద్కర్ గురుకులం (గర్ల్స్) లో కర్లాం పిహెచ్సి ఆధ్వర్యంలో  విద్యార్థులకు ఎంపీపీ ఇప్పిలి వెంకట నరసమ్మ, జడ్పిటిసి వలిరెడ్డి శిరీష, మేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి, రామలింగాపురం సర్పంచ్ ఇప్పిలి నారాయనమ్మ, ఎంపీడీవో  కె. రామకృష్ణంరాజు, ప్రిన్సిపాల్ రాణి శ్రీ, కలం సిహెచ్ఓ బి. కమల కుమారి  […] - [నూతనంగా ఏర్పాటు చేయనున్న కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కళావెంకటరావు](https://9newstelugu.com/mla-kalavenkata-rao-inspected-the-construction-site-of-the-new-court-building/): చీపురుపల్లి కేంద్రంలో ఉన్న కోర్టు భవనం పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరడంతో విషయం తెలుసుకుని నూతన కోర్టు భవన నిర్మాణానికి సంబందించిన స్థలాన్ని ఈరోజు స్థానిక టిడిపి శ్రేణులు,సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ త్వరలోనే నూతన బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టి పనులను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి కూటమి నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. - [తృటిలో తప్పిన ప్రమాదం](https://9newstelugu.com/a-woman-was-injured-after-falling-on-the-roof-of-the-house/): విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కారాడ గ్రామం రెల్లివీధి లో గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు  ప్రభుత్వం ఇచ్చిన 20 ఏళ్ల క్రితం ఇంటి పి కప్పు ఒక మహిళ (k కళావతి) పై పడడం జరిగిందిని మహిళ అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. 20 ఏళ్ల క్రితం ఇచ్చిన సుమారు 30 కి పైగా  ఇళ్ళని నాణ్యత లేకపోవడం వల్ల ప్రతి ఇంటి పైకప్పు పరిస్థితి ఇలానే ఉందని గోడల బీటలు […] - [4 లక్షలరుపాయాలతో రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు](https://9newstelugu.com/funding-for-construction-of-returning-wall-with-4-lakh-rupees/): చీపురుపల్లి పట్టణం కూరాకుల వీధిలో పెద్దచెరువు ని అనుకోని కూరాకుల వీధికి సంబందించిన ప్రజలు వర్షాకాలం లో ఇబ్బందులు పడుతున్న సమస్య ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, అనంత్ దృష్టిలో పెట్ట గా వెంటనే 4 లక్షలరుపాయాలతో రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసారు ఆ పనికి ఈ రోజు ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,జిల్లా యువజన ఉపాధ్యక్షుడు బెల్లాన వంశీ శంకుస్థాపన చేసారు, ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజలు వర్షాకాలం సమయంలో […] - [ఎల్వొసి చెక్ ను అందజేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు](https://9newstelugu.com/mla-kalavenkata-rao-presented-the-lvoc-check/): అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పొందూరు రామారావు గారి కుటుంబ సభ్యులకు ఎల్వొసి చెక్ ను అందజేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు శ్రీకాకుళం లిటిల్ మాస్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త పొందూరు రామారావు గారి కుమారుడుకి మెరుగైన వైద్య సహాయార్థం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 3,50,000 ల ఎల్వొసి చెక్ ని వారి కుటుంబ సభ్యులకు గౌరవ చీపురుపల్లి ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు గారు అందజేశారు - [వందే భారత్ ఆల్ట్ కోసం బెంగళూర్ వెళ్లిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర*](https://9newstelugu.com/mla-vijay-chandra-who-went-to-bangalore-for-vande-bharat-alt/): *వందే భారత్ ఆల్ట్ కోసం బెంగళూర్ వెళ్లిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర* దుర్గి నుంచి విశాఖపట్నం నడిచే వందే భారత్ రైలు కి పార్వతీపురంలో హాల్ట్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే విజయ్ చంద్ర బెంగళూరు వెళ్లారు ఉదయం డిఆర్ఎమ్ కు వినతి పత్రం ఇచ్చిన ఎమ్మెల్యే రాత్రికి బెంగళూరు చేరుకున్నారు అక్కడ రైల్వే కేంద్ర సహాయక మంత్రి  ఈ సోమన్న ను కలిసి వందే భారత్ రైలుకు పార్వతీపురంలో హాల్టివ్వాలని వినతిపత్రం అందించారు. తన నియోజకవర్గంలో  వందే […] - [లైవ్ సూసైడ్](https://9newstelugu.com/live-suside-2/): హైదరాబాద్చిక్కడపల్లి పీఎస్‌ పరిధిలో హైదరాబాద్‌లోని రాంనగర్‌ క్రాస్‌రోడ్‌ సమీపంలోని గిరిశిఖర అపార్ట్‌మెంట్‌లో సనాబేగం (23) అనే మహిళ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది, స్పాట్ లోనే మృతి చెందింది.ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందిచిక్కడపల్లి పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు - [లైవ్ సూసైడ్](https://9newstelugu.com/live-suside/): హైదరాబాద్చిక్కడపల్లి పీఎస్‌ పరిధిలో హైదరాబాద్‌లోని రాంనగర్‌ క్రాస్‌రోడ్‌ సమీపంలోని గిరిశిఖర అపార్ట్‌మెంట్‌లో సనాబేగం (23) అనే మహిళ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది, స్పాట్ లోనే మృతి చెందింది.ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందిచిక్కడపల్లి పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు - [RRR jewellers exhibition](https://9newstelugu.com/inauguration-of-rrr-jewelers-exhibition/): పార్వతీపురం మన్యం  జిల్లా సాలూరు లో గల వాసవీ భవన్ లో RRR jewellers exhibition cum sale ప్రారంభించిన  ఆంధ్ర ప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి - [గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర](https://9newstelugu.com/former-deputy-cm-rajanna-dhara-participated-in-the-ganesh-celebrations/): శ్రీరామకాలనీలో ఉన్న వినాయక స్వామి వారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర                                                                     వినాయక నవరాత్రులలో భాగంగా *సాలూరు పట్టణంలో శ్రీరామాకాలనీ లో పూజలు నిర్వహిస్తున్న వినాయక మండపానికి దగ్గరకు ఈరోజు సాయంత్రం వెళ్ళి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి&గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు శ్రీ పీడిక.రాజన్నదొర.ఈ సందర్భంగా ఆ కాలనీ ప్రజలు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారికి ఘనంగా స్వాగతం పలికి చిరుసత్కారం చేశారు.అనంతరం చిన్నారులు,యువత, మరియు […] - [చీపురుపల్లి లో అన్న సమారాధన](https://9newstelugu.com/anna-samaradhana-in-chipurupalli/): చీపురుపల్లి గులివిందడ అగ్రహారం రామ మందిరం వద్ద నిలిపిన వినాయక నవరాత్రులు పురస్కరించుకొని భారీ అన్నదాన సమారధన నిర్వహించారు. అగ్రహారానికి చెందిన కర్రొతు అప్పారావు కుటుంబ సభ్యులు కర్రొతు నవీన్ , జ్యోతి దంపతులు అన్నదాన సమరాధన కు సంబంధించిన మొత్తం ఖర్చులకు సహకరించారు. ఈ కార్యక్రమంలో అగ్రహారం కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు - [శ్రీ పూర్ణ పుష్కలంబ సమేత హరిహర పుత్ర*
అయ్యప్పస్వామి వారి దేవాలయం](https://9newstelugu.com/sri-purna-pushkalamba-sametha-harihara-putratemple-of-ayyappaswamy/): శ్రీ పూర్ణ పుష్కలంబ సమేత హరిహర పుత్ర*అయ్యప్పస్వామి వారి దేవాలయంచీపురుపల్లిశ్రీ,శ్రీ,శ్రీ,పూర్ణ పుష్కలాంబ సమేత హరిహర పుత్ర అయ్యప్పస్వామి వారి ఆలయ పై కప్పు నిర్మాణ పనులను ప్రారంభించిన విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు గౌ!!శ్రీ!!బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు)ఈ రోజు చీపురుపల్లి లో శ్రీ,శ్రీ,శ్రీ,పూర్ణ పుష్కళంబా సమేత హరిహర పుత్ర అయ్యప్పస్వామి వారి ఆలయ పై కప్పు నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభిoచిన విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు గౌ!!శ్రీ!!బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు)గారు చీపురుపల్లి పట్టణ పార్టీ […] - [మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం](https://9newstelugu.com/%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b1%81-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b9%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0/): విజయనగరం జిల్లా పోలీసు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖామాత్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి   సాలూరు నుండి మెంటాడ మండలంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళుచూ రామభద్రపురం మండలం బూసాయవలస గ్రామం వద్దకు చేరేసరికి ఒక ఐచర్ వాహనం ఆకస్మికంగా ప్రధాన రహదారి మీదకు వచ్చి, మంత్రి గారికి ఎస్కార్ట్ గా వెళ్ళుచున్న పోలీసు వాహనాన్ని ఢీ కొట్టడంతో ఎస్కార్టుగా వెళ్ళుచున్న ఐదుగురు ఆర్మ్డ్ రిజర్వు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను మెరుగైన చికిత్స కోసం విజయనగరం […] - [గ్రామసందర్శన కార్యక్రమం లో పాల్గొన్న               ఎంపీపీ, జడ్పీటీసీ                        ](https://9newstelugu.com/mpp-jdptc-participated-in-the-village-visit/): చీపురుపల్లి మండలం కర్లాం పంచాయతీ గ్రామసందర్శన కార్యక్రమం లో పాల్గొన్న               ఎంపీపీ, జడ్పీటీసీ                         —————-చీపురుపల్లి మండలం కర్లాం పంచాయతీ లో ఈరోజు జరిగిన గ్రామ సందర్శన కార్యక్రమం లో ముఖ్యఅతిధులుగా ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,నోడల్ ఆఫీసర్ రాజశ్వరి గారు, MDO రామకృష్ణరాజు, MRO రాజారావు గారు పాల్గొన్నారు, ఈ గ్రామసభను ఉద్దేశించి ముఖ్యఅతిధులు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ గ్రామసందర్శన కార్యక్రమం ద్వారా మండలంలో వున్న […] - [చీపురుపల్లి లావేరురోడ్ వినాయక శరన్నవరాత్రి  ఉత్సవాలు](https://9newstelugu.com/cheepurupalli-laveru-road-during-vinayaka-sharannavaratri-celebrations/): చీపురుపల్లి లావేరురోడ్ వినాయక శరన్నవరాత్రి  ఉత్సవాలులో భాగంగా చీపురుపల్లి పట్టణం  లావేరురోడ్డు వీధిలో  కమిటీ సభ్యులు నెలకొల్పిన గణేష్ పెండల్ వద్ద  ప్రత్యేక పూజలు చేసి భారీ అన్నదానంలో పాల్గొన్న చీపురుపల్లి ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, జడ్పిటిసి వలిరెడ్డి శిరీష, విజయనగరం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయకుడు ప్రథమ పూజ్యుడు. ప్రమథ గణాలకు అధిపతి. విఘ్నాలను పోగొట్టే విశిష్ట దైవం. ఆయన్ను ఆరాధించేవారికి కొండంత అండ. […] - [డి. ఈ. ఓ.  కుటుంబాన్ని పరామర్శించిన వైస్సార్సీపీ నాయకులు](https://9newstelugu.com/d-this-o-vice-rcp-leaders-visited-the-family/): చీపురుపల్లి  మండలం పుర్రేయవలస గ్రామ నివాసి అయిన కంది వాసుదేవ రావు ప్రస్తుత రాజమండ్రి జిల్లా విద్యా శాఖా అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఇటీవల అతని తండ్రిగారైన విశ్రాంతి ఉద్యోగస్తులు కంది సత్యనారాయణ గారు  అనారోగ్య కారణాలుతో మృతి చెందారు వార్త తెల్సుకొని వైయస్ఆర్సీపీ నాయకులు మీసాల వరహాల నాయుడు, వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, గవిడి సురేష్, ప్రభాత్ కుమార్, స్థానిక వైసిపి నాయకులు   ఇంటికి  వెళ్లి, వారి తండ్రి గారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు […] - [నాలుగు నెలల్లో బిల్డింగ్ పనులు పూర్తి చేయాలి (వలి రెడ్డి శ్రీనివాస నాయుడు)](https://9newstelugu.com/the-building-work-should-be-completed-in-four-months/): చీపురుపల్లి మండలం,  అలజంగి పంచాయతీ, విశ్వనాధపురం గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల పూర్తిగా శిధిలావస్థతతకు చేరుకున్న విషయం గ్రామంలో ఉన్న వైస్సార్ పార్టీ నాయకులు, యువకులు జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు దృష్టికి తీసుకొని వెళ్లగా ఈ సమస్యను జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారి ద్రుష్టి కి తీసుకొని వెళ్లి స్కూల్ బిల్డింగ్ కోసం జిల్లాపరిషత్ నిధులు నుండి సుమారు 10 లక్షలు రూపాయలు […] - [చీపురుపల్లిలో అన్నదాన కార్యక్రమం](https://9newstelugu.com/food-donation-program-in-chipurupalli/): వినాయక శరన్నవరాత్రి  ఉత్సవాలులో భాగంగా చీపురుపల్లి మండలం పుర్రేయవలన గ్రామం, పట్టణం అడ్డూరి వీధిలో  కమిటీ సభ్యులు నెలకొల్పిన గణేష్ పెండల్ వద్ద  ప్రత్యేక పూజలు చేసి భారీ అన్నదానంలో పాల్గొన్న చీపురుపల్లి ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, జడ్పిటిసి వలిరెడ్డి శిరీష, విజయనగరం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయకుడు ప్రథమ పూజ్యుడు. ప్రమథ గణాలకు అధిపతి. విఘ్నాలను పోగొట్టే విశిష్ట దైవం. ఆయన్ను ఆరాధించేవారికి కొండంత […] - [చిన్ని చేతులు….. పెద్ద మనసులు](https://9newstelugu.com/small-hands-big-minds/): విజయవాడ వరద బాధితుల సహాయార్ధం MPUPS చుక్కవలస విద్యార్థులు పెద్దమనసుతో ఆలోచించి విరాళాల రూపంలో 2090/- రూపాయలు వసూలు చేసి ప్రధానోపాధ్యాయులు వారికి అందజేశారు……. వాటిని ముఖ్యమంత్రి సహాయానిదికి ONLINE ద్వారా పంపించడం జరిగింది….. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించడం జరిగింది….. - [వరద బాధితులకు కాపుశంభం విద్యార్థులు ఉపాధ్యాయులు వితరణ*](https://9newstelugu.com/kapushambham-students-teachers-distribution-to-flood-victims/): విజయవాడ వరద బాధితుల సహాయార్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కాపుశంభాం  లో  ఉపాధ్యాయులు ,విద్యార్థులు  విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని వరద బాధితులకు అందజేయనున్నారు. రాష్ట్ర చరిత్ర లో మునుపెన్నడూ  కనీ వినీ ఎరుగని వరద భీభత్సము  తో అతలాకుతలమైన విజయవాడ వాసులకు జరిగిన నష్టాన్ని చూసి చలించి పోయిన చిన్నారులు, ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి  తాము కూడా వారి కష్టాల్లో పాలుపంచుకోవాలని భావించి విరాళాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి […] - [గొప్ప మనస్సు ఉన్న మారాజు వలిరెడ్డి](https://9newstelugu.com/maraju-with-a-great-mind-valireddy/): చీపురుపల్లి మండలం, అలజంగి, మెట్టపల్లి, సంకుపాలెం వరకు యాక్సిడెంట్ జోన్ లో రోడ్డు కి ఇరువైపులా తుప్పలు, పిచ్చి మొక్కలు పూర్తిగా  రోడ్డు మీదకు వచ్చి రోడ్డు మలుపుల వద్ద రోడ్డు అసలు కనిపించక యాక్సిడెంట్ లు అవుతున్న పరిస్థితి అక్కడి ప్రజలు, యాత్ సభ్యులు జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష శ్రీనివాసనాయుడు గారి ద్రుష్టి కి తీసుకొని వెళ్లగా వెంటనే స్పందించి తన సొంత నిధులు తో జేసీబీ ఏర్పాటు చేసి రోడ్డు కి ఇరువైపులా ఉన్న […] - [పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కిమిడి కళావెంకటరావు](https://9newstelugu.com/kimidi-kalavenkata-rao-mla-of-cheepurupalli-constituency-who-participated-in-the-puja-activities/): విజయనగరం జిల్లా….     చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి పట్టణంలో లావేరు రోడ్డు లో  శ్రీ వరసిద్దివినాయక సేవా సంఘo వారి  ఆధ్వర్యంలో జరుగుతున్న సిద్ధివినాయక ఉత్సవాల్లో భాగంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కిమిడి కళావెంకటరావు,    అనంతరం ఎమ్మెల్యే క్యాంపు   కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ…     ఎడతెరపిన లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.        అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాలని సూచించారు.     మరో రెండు రోజులు […] - [బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును వాళ్ల భార్య కి అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ *గౌ"శ్రీ మజ్జి శ్రీనివాసరావు](https://9newstelugu.com/chairman-of-zilla-parishad-mr-majji-srinivasa-rao-handed-over-a-check-of-5-lakh-rupees-to-the-victims-family-to-their-wife/): అచ్చుతాపురం ఘటన బాధితుడు కీ, శే,  మహంతి నారాయణరావు (సంతు) కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందచేసి ఆదుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును వాళ్ల భార్య కి అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ *గౌ”శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను),* అర్తమూరు గ్రామ సర్పంచ్ *గౌ”శ్రీ పొన్నాడ కుమార్* గారు,గరివిడి మండల ఎంపీపీ ప్రతినిది *గౌ”శ్రీ మీసాల విశ్వేశ్వరరావు* , మాజీ ఎంపీపీ **గౌ”శ్రీ కొణిషి కృష్ణంనాయుడు* గారు […] - [బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కు](https://9newstelugu.com/a-check-of-rs-5-lakh-to-the-victims-family/): *_అచ్చుతాపురం ఘటన బాధితుడు కీ, శే, జవ్వాది పార్ధశారది కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందచేసి ఆదుకున్న వైసిపి పార్టీ_* బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును అందచేసిన ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్తు రాజు, మాజీ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారు, పార్టీ ప్రజా ప్రతినిదులు. విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్జ్ లో గల […] - [బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయలు అందజేత](https://9newstelugu.com/%e0%b0%ac%e0%b0%be%e0%b0%a7%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%95%e0%b1%81%e0%b0%9f%e0%b1%81%e0%b0%82%e0%b0%ad%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-5%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b2/): *_అచ్చుతాపురం ఘటన బాధితుడు కీ, శే, జవ్వాది పార్ధశారది కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందచేసి ఆదుకున్న వైసిపి పార్టీ_* బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును అందచేసిన ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్తు రాజు, మాజీ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారు, పార్టీ ప్రజా ప్రతినిదులు. విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్జ్ లో గల […] - [ప్రజల అప్రమత్తంగా ఉండాలి](https://9newstelugu.com/people-should-be-alert/): తేదీ 8/9/2024,ఆదివారం, జడ్పీటీసీ ఆఫీస్ లో జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ చీపురుపల్లి మండలంలో రెండురోజులనుంచి పడుతున్న వర్షాలకు అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ప్రజలకు అధికారులను కోరారు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గణేష్ మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు,ఎక్కువగా వర్షాలు పడడం వలన విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తాయని(కరెంటు షాక్)పిల్లలని వీటికి […] - [బస్ నీటిలో మునక](https://9newstelugu.com/incessant-rains-in-vizianagaram/): విజయనగరం జిల్లా … ఎడతెరిపి లేని వర్షాలతోగుర్ల మండలం జమ్మూపేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీటిలో బస్సు మునక ప్రయాణికులు సురక్షితం బస్సు మరాయించడంతో ప్రయాణికులు ఇక్కట్లు..రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరారు - [ఒక్కరోజు సీఎం](https://9newstelugu.com/one-day-cm-is-ganesha/): చీపురుపల్లి నియోజకవర్గం: చీపురుపల్లి పట్టణం కొత్త గవిడి వీధిలో శ్రీ గవిడి నాగరాజు గారు (తెలుగుదేశం టౌన్ పార్టీ అధ్యక్షులు) మరియు శ్రీ వరసిద్ధి వినాయక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న గణేశుని మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు రాము గారు ఏర్పాటుచేసిన ఒక్కరోజు సీఎం గణేశుని ఉత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అనిఉమ్మడి విజయనగరం జిల్లా కో- ఆర్డినేటర్                 కోట్ల కృష్ణ తెలిపారు. - [వినాయక చవితి శుభాకాంక్షలు](https://9newstelugu.com/happy-vinayaka-chavithi/) - [వరసిద్ధి వినాయక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు](https://9newstelugu.com/varasiddhi-vinayaka-seva-sangam-under-their-auspices/): చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి పట్టణం కొత్త గవిడి వీధిలో శ్రీ గవిడి నాగరాజు గారు (తెలుగుదేశం టౌన్ పార్టీ అధ్యక్షులు) మరియు శ్రీ వరసిద్ధి వినాయక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 07/09/2024 శనివారం నుండి 18/09/2024 బుధవారం వరకు ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రం జరుగు పూజ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను…. ఉమ్మడి విజయనగరం జిల్లా కో- ఆర్డినేటర్         రాష్ట్ర ప్రచార కమిటీ         శ్రీ కోట్ల కృష్ణ గారు - [వినాయకచవితి ప్రతిఒక్కరు మట్టి చేసిన విగ్రహం పూజలు చేద్దాం](https://9newstelugu.com/lets-worship-the-clay-idol-of-lord-vinayaka/): విజయనగరం జిల్లా….చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గరివిడి శ్రీమతి గోదావరి దేవి సరాఫ్ సీనియర్ సెకండరీ పాఠశాల శ్రీరామ్నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బలిజెపల్లి రవిగారి ఆధ్వర్యంలో ముందస్తుగా రేపు జరగబోయే వినాయకచవితి ప్రతిఒక్కరు మట్టి చేసిన విగ్రహం పూజలకు వాడమని ప్రకృతిని భూగర్భజలాలను కాపాడుకొవాలని, సిరామిక్ పౌడర్ తోచేసిన విగ్రహాలు వాడడంవలన జలాలు కలుషితంతో పాటు భూగర్భ జలాలు కలుషితమవుతాయని ప్రతిఒక్కరు బాధ్యత ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలు వాడమని విద్యార్థుల చే ర్యాలీ చేస్తూ స్లాగన్స్ […] - [పర్యావరణ పరిరక్షణ కోసం మట్టివినాయక నే పూజించాలి - జడ్పీటీసీ వలిరెడ్డి](https://9newstelugu.com/mattivinayaka-should-be-worshiped-for-environmental-protection-zptc-valireddy/): చీపురుపల్లి పర్యావరణ పరిరక్షణ కోసం మట్టివినాయక నే పూజించాలి – జడ్పీటీసీ వలిరెడ్డి రేవు వినాయక చవితి సందర్బంగా ఈ రోజు సాయంత్రం తన నివాసంలో మట్టి వినాయక ప్రతిమలను, వ్రతకల్ప పుస్తకంలను ఉచితగా ప్రజలకు జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, విజయనగరం జిల్లా వైస్సార్సీపీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు పార్టీ నాయకులు మొండేటి శ్రీను (గాజులు శ్రీను), ప్రభాత్ కుమార్, చంద్రశేఖర్ గుప్తా, పి. వలిరెడ్డి పద్మ, శోభన,గణేష్, మన్నె చిన్ని, చక్రి, వెంకటేష్, కుటుంబం సభ్యులుతో […] - [ప్రపంచంలోనే అత్యున్నత ఎయిర్పోర్ట్ గా తీర్చిదిద్దుతాం](https://9newstelugu.com/we-will-make-it-the-highest-airport-in-the-world/): భోగాపురం విమానాశ్రయం 40 శాతం పనులు పూర్తి చేశామని ప్రపంచంలోనే అత్యున్నత ఎయిర్పోర్ట్ గా తీర్చిదిద్దుతామనికేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారుభోగాపురం, (విజయనగరం), సెప్టెంబర్ 06 :  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శర వేగంగా జరుగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇప్పటికే 40 శాతం పనులు పూర్తి అయ్యాయని,  విమానాశ్రయ నిర్మాణాన్ని ఆరు నెలల ముందే పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని […] - [త్రుటిలో తప్పిన ప్రమాదం](https://9newstelugu.com/risk-of-being-missed-in-error/): కురుకూటి వెళ్లే మార్గంలో దండిగాం బ్రిడ్జ్ లో తృటిలో తప్పిన పెను ప్రమాదం డీ ఆర్ డిపో కురుకూటి ఊరు ఊరు బియ్యం సప్లై చేయడానికి తాడివలస గ్రామం నుండి తిరిగి వచ్చిన సమయంలో జరిగిన సంఘటన - [వరద బాధితులకు నిత్యవసర వస్తువుల పంపిణీ](https://9newstelugu.com/distribution-of-essential-items-to-flood-victims/): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు విజయవాడ 18,19,20 డివిజన్ లలో వరద బాధితులకు ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకుల ( 25కేజీల బియ్యం, 2కేజీల బంగాళదుంపలు, 2కేజీల ఉల్లిపాయలు,1కేజీ పంచదార, 1కేజీ కందిపప్పు, 1లీటరు నూనె) పంపిణీ చేసిన స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన శాఖా మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి - [గురుపూజోత్సవ వేడుకలు](https://9newstelugu.com/teachers-day-celebrations/): చీపురుపల్లి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ……………….సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జరిగే ఉపాధ్యాయ దినోత్సవం, గురుపూజోత్సవం సందర్భంగా చీపురుపల్లి మండల పరిధిలో వివిధ పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, చీపురుపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులుచే సన్మానించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ.,అనంతం, జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, సర్పంచ్ మంగళగిరి సుధారాణి, ex జడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, జిల్లా యువజన ఉపాధ్యక్షుడు బెల్లానవంశీకృష్ణ, టౌన్ పార్టీ అధ్యక్షులు పతివాడరాజారావు మండల […] - [మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) జన్మదినోత్సవ వేడుకలు](https://9newstelugu.com/majji-srinivasa-raos-birthday-celebrations/): తేదీ 5/9/2024,లక్ష్మీవారం చీపురుపల్లి పట్టణం వైస్సార్ పార్టీ ఆఫీస్ లో ఘనంగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు పార్టీ ఆఫీస్ లో అభిమానులు, నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకొని తమ అభిమాననాయకుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు, అనంతరం బాపూజీ వృద్ధాశ్రమంలో వృద్దులకు పండ్లు రొట్టెలు పంపిణి్చేశారు, తరువాత చీపురుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ లో (రోగులకు )పెషేంట్ లకు పళ్ళు రొట్టెలు పంపిణీ చేసారు ఈ కార్యక్రమం […] - [జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి గణపతి మహాగణపతి కార్యక్రమం](https://9newstelugu.com/matti-ganapati-mahaganapati-program-under-janasena-party/): ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించుకోవడంలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి గణపతే ముద్దు అనే కార్యక్రమంలో భాగంగా సాలూరు పట్టణ సి.ఐ అప్పలనాయుడు మరియు పట్టణ s.i సీతారాంలకు మట్టి వినాయక ప్రతిమలను బహుకరించారు …ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ ci అప్పలనాయుడు మాట్లాడుతూ పర్యావరణానికి కాలుష్యానికి ఇబ్బంది లేని మట్టి గణపతులనే పూజించడం తద్వారా నీటిని కలుషితం కాకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు … ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు […] - [విజయవాడ క్లీనింగ్](https://9newstelugu.com/vijayawada-cleaning/): వరదలతో అతలాకుతలమైన విజయవాడలో క్లీనింగ్ ప్రారంభమైంది.  వరద తగ్గిన ప్రాంతాల్లో సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో బురదలో ఉన్న ఇళ్లను శుభ్రం చేస్తున్నారు.  రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది ఫైర్ ఇంజన్లు బెజవాడ చేరుకుని ఇళ్లు, దుకాణాలు, రోడ్లు శుభ్రం చేసే ప్రక్రియను ప్రారంభించాయి.  యుద్ధ ట్యాంకర్ల వంటి నీటి ట్యాంకర్లు వరద గుర్తులను కడగడానికి మరియు శుభ్రం చేయడానికి నీటిని సరఫరా చేయడానికి వరుసలో ఉన్నాయి - [ఎస్సి 59 ఉపకులాల మధ్య చిచ్చు పెట్టిన నరేంద్రమోదీ](https://9newstelugu.com/sc-sc-anti-classification-struggle/): విజయనగరం జిల్లా….. చీపురుపల్లి నియూజకవర్గం గరివిడి స్థానిక అంబెడ్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సి ఎస్టీ అధ్యక్షులు బాసాన సూర్యనారాయణ మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆర్టికల్ 341కు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని అగౌరపరిచేలా ఎస్సివర్గీకరణ చేస్తామని ప్రకటన కండిస్తూన్నాం    అంతేకాకుండాఆర్టికల్ 341, 3/4 మెజార్టీ ద్వారా పార్లమెంట్ లోచట్టసవరణ చేయకుండా ఎస్సి 59 ఉపకులాల మధ్య చిచ్చు పెట్టిన నరేంద్రమోదీ చెప్పు చేతల్లో సుప్రీంకోర్టు నడుచుకోవడం చూస్తుంటే భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ […] - [శ్రీశ్రీశ్రీ మానసా దేవి నాగశక్తి అమ్మ వారు](https://9newstelugu.com/sri-sri-manasa-devi-nagashakti-amma/): విజయనగరం జిల్లా చీపురుపల్లి సమీపం లో రామలింగపురం పుర్రెయవలస గ్రామాల మధ్యలో స్వయంభూ గా వెలసిన శ్రీశ్రీశ్రీ మానసా దేవి నాగశక్తి అమ్మ వారు .వివరాల్లోకి వెళ్తే  పిన్నింటి వారి కలలోకి వెళ్లి భూ గర్భలో ఉన్నానని నన్ను వెలికితీసి గుడి కట్టమని చెప్పగా అమ్మవారి  చెప్పిన విదంగా వారి సొంత పొలంలో 2019 లోగుడి కట్టించి ప్రత్యేక పూజలు అందిస్తున్నారు. భారతదేశంలో కేవలం రెండు చోట్ల మాత్రమే ఈ మానసా దేవి అమ్మవారు వెలసిందని మొదటిగా […] - [సాలూరు పట్టణంలో  జనసేన అధినేత జన్మదిన వేడుకలు .](https://9newstelugu.com/janasena-chiefs-birthday-celebrations-in-saluru-town/): సాలూరు పట్టణంలో  జనసేన అధినేత జన్మదిన వేడుకలు . సాలూరు పట్టణంలో జనసేన అధినేత డిప్యూటీ సి.ఎం మరియు మంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసైనికులు, జనసేన నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా శ్రీ పంచముఖేశ్వరాలయం, శ్రీ శ్యామలాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సర్వమత ప్రార్ధనలు చేశారు అనంతరం 56వ జన్మదిన సందర్భంగా 56 మొక్కలను పంచిపెట్టారు. మరియు ప్రభుత్వాసుపత్రిలో అన్నదాన […] - [వైయస్సార్ కి ఘన నివాళి](https://9newstelugu.com/tributes-to-ysr/): చీపురుపల్లి సంక్షేమ ప్రదాత అభివృద్ధి విధాత వైయస్సార్ గారికి ఘననివాళి – జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనువాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సంక్షేమ ప్రదాత అభివృద్ధి విధాత వైయస్సార్ ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నది ఐదేళ్ల మూడు నెలలే కానీ మంచి మనసుంటే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో ఆ కొద్ది కాలంలోనే నిరూపించారు భౌతికంగా దూరమైన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఈరోజు 15వ వర్ధంతి సందర్భంగా చీపురుపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం […] - [పవన్ కళ్యాణ్  జన్మదినోత్సవ వేడుకలు](https://9newstelugu.com/pawan-kalyans-birthday-celebrations/): విజయనగరం జిల్లా.. చీపురుపల్లి నియోజకవర్గం చీపురిపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి జెనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్   జన్మదినోత్సవ వేడుకలు చీపురుపల్లి పట్టణం జి హగ్రహారం గ్రామంలో చీపురుపల్లి  శాసన సభ్యులు కళావెంకటరావు గారి చేతులమీదుగా కేక్ కట్ చేసి ఘనంగాపుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు…     క్లీన్ ఆంధ్ర….గ్రీన్ ఆంధ్ర లో భాగంగా చీపురుపల్లి ఎమ్మెల్యే కళా, మాజీ మంత్రి గద్దెబాబురావు, నియోజకవర్గ జెనసేన […] - [గుంటూరు  జిల్లా తెనాలిలో నీట మునిగిన గిరిజన సంక్షేమ బాలికల హాస్టలును సందర్శించిన గిరిజనశాఖామంత్రి సంధ్యారాణి..](https://9newstelugu.com/tribal-affairs-minister-sandhya-rani-visited-the-flooded-tribal-welfare-girls-hostels-in-tenali-guntur-district/): హాస్టల్ గదుల్లోకి చేరిన వరద నీటితో తడిచిన వంట సామానులు, సరుకులను పరిశీలించారు.. హాస్టల్లోకి వరద రావడంతో పడుకునే వీలులేక విద్యార్థినులకు ఇబ్బందులు పడుతుంటే పక్కనే ఉన్న మున్సిపల్ స్కూళ్లోకి విద్యార్థినులు తరలించి క్షేమంగా ఉంచిన సిబ్బందిని విద్యార్ధినుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.. తడిచిన పుస్తకాలను, దుప్పట్లను మరల పిల్లలకు పంపిస్తామని, హాస్టల్ ను పూర్తిగా శుభ్రంచేసిన తరువాత పిల్లలను తరలించాలని ప్రిన్సిపాల్ కు తెలియజేసారు.. ఇది చంద్రబాబు నాయుడు కోలనీ, మీకు చక్కటి కొత్త స్కూల్ […] - [కొత్తగా మీరు చేసింది ఏమీ లేదు](https://9newstelugu.com/there-is-nothing-new-you-have-done/): పార్వతిపురం మన్యం జిల్లాసాలూరు పట్టణంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు శంకుస్థాపనలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలుపరుస్తుందని అంతేతప్ప కొత్తగా వీళ్లు చేసిందేమీ లేదని తెలిపారు.పాచిపెంట మండలం పారమ్మ కొండకు మంజూరైన నిధులు ఈ సంవత్సరం మార్చిలో వైసిపి హయాంలో విడుదల చేసినవని ఈ నిధులను మేమే తెప్పించుకున్నామన్నట్టు గొప్పలు చెప్పుకుంటూ పోతున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి ఇది […] - [విద్యార్థులు వసతి సదుపాయాల కోసం ఆరా](https://9newstelugu.com/adoration-for-student-accommodation-facilities/): చీపురుపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత సంక్షేమ బాలుర మరియు డిగ్రీ కళాశాల సామాజిక బాలుర వసతి గృహంలో గల వసతులను పరిశీలిస్తూవిద్య, త్రాగునీరు,ఆరోగ్యం మరియు ఆహారం వంటి పలు అంశాల మీద విద్యార్థులతో మాట్లాడి వారికి కావలసిన సదుపాయాలను సత్వరమే అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యదర్శి శ్రీ రామ్ మల్లిక్ నాయుడు గారితో పాటు ఉమ్మడి విజయనగరం జిల్లా కో- ఆర్డినేటర్         రాష్ట్ర ప్రచార కమిటీ   శ్రీ […] - [బిహారీ సంప్రదాయం](https://9newstelugu.com/bihari-tradition/):    చీపురిపల్లి నియూజకవర్గం గరివిడి మండలo అప్పన్నవలస దగ్గర గతంలో జరిగిన దాడిపై రంగంలో దిగిన గరివిడి పోలీస్ సిబ్బంది ముద్దాయిలు బంగాళీలు గుర్తింపు…   .. వివరాల్లోకి వెళ్తే  రాజాం నుండి విజయనగరం బంగారు ఆభరణాలు ఆల్మార్క్ గుర్తింపు కొరకు ఆభరణాలు దిల్ల్వార్ హుసైన్  తీసుకు వెళ్లడం పరిపాటి,    చీపురుపల్లి ఆంజనేయ కాలనీ ఉంటున్న ముబారక్ మల్లిక్ అనేవ్యక్తి  చీపురిపల్లి చుట్టుప్రక్కల గ్రామాల్లో బంగారు ఆభరణాలు పాలిష్ చెస్తుండడం ఆభరణాలు అల్లమార్కు గుర్తింపు కార్డులు తేవడం చేస్తున్నారు […] - [బిగ్ బ్రేకింగ్ న్యూస్](https://9newstelugu.com/big-breaking-news/): విజయవాడలో భారీ వర్షం, ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయం ద్విచక్ర వాహనాలు మరి కొన్ని గంటల పాటు రోడ్ల పైకి రావొద్దని పోలీసుల హెచ్చరికలు పెద్దవాళ్ళని బయటకు రావొద్దని పోలీసుల హెచ్చరికలు, నగరంలో ప్రధాన రోడ్లన్నీ జలమయం. జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రొడ్లలోకి వాహనాల మళ్లింపు… జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు అనుమతించ వద్దని పోలీసుల ఆదేశాలు… వీఐపీల సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేయాలని అధికారుల ఆదేశాలు విజయవాడలోకి వచ్చే వాహనాలు దారి మల్లించాలని […] - [యుద్దాలు వద్దు శాంతి కావాలి](https://9newstelugu.com/we-dont-want-wars-we-want-peace/): విజయనగరం జిల్లా.చీపురిపల్లి నియూజకవర్గం గరివిడి మండలం గరివిడి గ్రామంలో పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులు మరియూ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలి . ఆయా  యూద్దాలు వలన లక్లల మంది ప్రజలు మరణించడం. ఎంతోమంది ప్రజలు నిరాసయలు అయ్యారు దీనికి కారణం అమెరికా వంటి అగ్ర రాజ్యాలు . అమెరికా వంటి రాజ్యాలు తన యుద్ధ సామాగ్రి ని అమ్మడానికి మరియూ తమ యుద్ద సామాగ్రిని ప్రపంచ దేశాలకు చూపేందుకు ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చూపించేందుకు తీసుకున్న […] - [డిప్యూటీ సీఎం కి జన్మదిన శుభాకాంక్షలు](https://9newstelugu.com/happy-birthday-deputy-cm-pawan-kalyan/): ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కొత్త వరవడిని సృష్టించి విశేషమైన ప్రజాధరణ పొందుతున్న ఏకైక ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ, మరియు అటవీశాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరియు the 9News Telugu team  తరుపున జన్మదిన శుభాకాంక్షలు - [1995 వ సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం](https://9newstelugu.com/he-was-sworn-in-as-chief-minister-on-september-1-1995/): మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశ, దిశ, దిక్సూచి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పరిపాలనా దక్షులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు 1995 వ సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ 28 వ యేట ఎమ్మెల్యేగా రాజకీయ ఆరంగేట్రం చేసి అనతికాలములోనే తన 30వ యేట  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా విశేష సేవలు అందించి […] - [ఒరిస్సా లోని బోండా తెగకు చెందిన మంగళ ముదులి](https://9newstelugu.com/mangala-muduli-of-the-bonda-tribe-of-orissa/): ఆ తెగ నుంచి తొలి డాక్టర్‌.. ఎంబీబీఎస్‌ సీటు సాధించిన ఆదివాసీ బిడ్డ_ జనపాల – గోవిందరావుప్రముఖ సామాజిక ఆధ్యాత్మిక వేత్తమనజనం ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అనుకున్నది సాధించాలనే తపన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ ఆదివాసీ కుర్రాడు మారుమూల అటవీ ప్రాంతంలో పుట్టి, పెరిగి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా ధైర్యంగా ముందడుగు వేశాడు. ఎంతో కష్టతరమైన నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షలో అర్హత సాధించి, మంచి కాలేజీలో సీటు సాధించాడు. ఒరిస్సా లోని […] - [సోషల్ మీడియా కార్యకర్తల సన్మాన కార్యక్రమం](https://9newstelugu.com/social-media-activists-honor-program/): తేదీ 30-08-2024 టీడీపీ కార్యాలయం చీపురుపల్లి నియోజకవర్గం…ఈరోజు సాయంత్రం చీపురుపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు. మాజీమంత్రి వర్యులు గౌరవనీయులు *శ్రీ కిమిడి కళా వెంకటరావు* గారి ఆధ్వర్యంలో  సోషల్ మీడియా కార్యకర్తల సన్మాన కార్యక్రమం జరిగింది  మన టీడీపీ యాప్ ద్వారా పార్టీ కంటెంట్ ను ప్రజలలోకి తీసుకెళ్ళిన టాప్ స్కోర్ లో నిలిచినందుకు చీపురుపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కిమిడీ కళా వెంకటరావు గారు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి శ్రీ కిమిడీ రామ్ మల్లిక్ […] - [గుర్తు తెలియని మృతదేహం](https://9newstelugu.com/unidentified-dead-body/): చీపురుపల్లి RDO కార్యాలయం సమీపంలో గుర్తుతెలియని మృతదేహం కలకలం చీపురుపల్లిలో RDO కార్యాలయం సమీపం గడ్డలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనది. సమాచారం మేరకు చీపురుపల్లి si కిరణ్ కుమార్ మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉందని, ఎవరో హత్య చేసి ఇక్కడ పడేసినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు - [ఉపాధి హామీ పధకం ,వనమహోత్సవం కార్యక్రమం](https://9newstelugu.com/employment-guarantee-scheme-vanamahotsavam-programme/): విజయనగరం జిల్లా …..    చీపురుపల్లి మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ,వనమహోత్సవం కార్యక్రమం జరిగింది ….   ఈకార్యక్రమంలో కోట్ల కృష్ణ విసనగిరి శ్రీను.చీపురిపల్లి ఎంపీటీసీ అప్పలనరసమ్మ, పంచాయతీ ప్రెసిడెంట్ మంగళగిరి సుధారాణి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఇంటింటా వేయడం వలన  వనాలను అభిహురుద్ది చేయడం  మానవాళికి  మంచి ప్రాణవాయువు ప్రజలు ఆరోగ్య బాటనపడతారని లేనిచో కర్మాగారాలు విడిచిపెట్టి ఎన్నో విసవాయువల బారిన పడతామని లేనిచో సమస్యలు ఎన్నో ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని […] - [వనమహోత్సవ కార్యక్రమంలో గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ  శ్రీనివాసరావు (చిన్న శ్రీను)](https://9newstelugu.com/honorary-zilla-parishad-chairperson-shri-srinivasa-rao-chinna-srinu-at-the-vanamahotsava-program/): *వనమహోత్సవ కార్యక్రమంలో గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ  శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఈరోజు జిల్లా పరిషత్ కార్యాలయంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణ అధికారి మరియు సిబ్బంది తో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణ మరియు వాతావరణ కాలుష్యం నివారణకు ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో బాగస్వాములు  కావాలి అని ప్రతి ఒక్కరూ ఒక మొక్కలు నాటాలని […] - [తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంబోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు](https://9newstelugu.com/constituency-legislator-mr-kimidi-kalavenkata-rao-at-telugu-desam-party-office-opening-ceremony/): విజయనగరం జిల్లా….చీపురుపల్లి నియోజకవర్గం చీపురిపల్లి లో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంబోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు మరియూ యువనేత రామ్ మల్లిక్ నాయుడు చేతుల మీదుగా ప్రారంభం జరిగింది,…..     ఈసందర్భంగా మాట్లాడుతూ చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీనియర్ నాయకులకు ఎక్స్ ఎమ్మెల్యే గద్దె బాబురావు మరియూ త్రిమూర్తుల రాజు గారికి  నాయకులకు కార్యకర్తల కు పార్టీని అత్యధిక మెజార్టీ తో గెలిపించిన వారందరికీ పాదాభివందనాలు తెలుపుతూ.. ఎలక్షన్ ముందు […] - [బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు.](https://9newstelugu.com/students-who-are-having-trouble-with-bus-facility/): విజయనగరం జిల్లా….    బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు….  చీపురుపల్లి నియోజకవర్గo మేరకముడిదాం మండలం నుండి చీపురుపల్లి గరివిడి గుర్ల  చదువుకోవడం కోసం  150 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న వైనం  కానీ వకప్పుడు ఆర్టీసీ డీలక్స్ బస్ వచ్చేది కానీ ఇప్పుడు మినీ బస్ రావడంతో విద్యార్థుల రాకపోకలు ఇబ్బంది కరంగా ఉందని  విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో బస్ రోడ్లు పట్టుకుని ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రయాణిస్తున్న డ్మని ఎన్ని సార్లు అధికారులకు నాయకులకు […] - [కే కే ఆటో కన్సల్టెన్సీ ప్రారంభోత్సవం](https://9newstelugu.com/inauguration-of-k-k-auto-consultancy/): విజయనగరం జిల్లా. చీపురుపల్లి పట్టణంలో కిమిడి రామ్ మల్లిక్ నాయుడు గారి చే   కే కే ఆటో కన్సల్టెన్సీ ప్రారంభోత్సవం. చీపురుపల్లి నాయుడు ఫంక్టన్ హోల్ ఎదురుగా రాష్ర్ట యూవజన  కార్యదర్శి కిమీడీ రామ్ మల్లిక్ నాయుడు గారి చేతులమీదుగా ప్రారంబోత్సవం జరిగింది ఈసందర్భంగా మల్లిక్ మాట్లాడుతూ దినదినాభిరుద్ది చెందాలని చీపురుపల్లి నియూజకవర్గ కస్టమర్లు అందురు కోట్ల కృష్ణ ఆసవ్రదిoచాలని కోరారు.ఈకార్యక్రమంలో చీపురుపల్లినియోజకవర్గజెనసేన ఇంచార్జ్ విసనగిరి శ్రీను. టీడీపీ నాయకులు కాము నాయుడు  సాహు. సబ్బి సోనియా..సురేష్ […] - [కే.కే ఆటో కన్సల్టెన్సీ](https://9newstelugu.com/kk-auto-consultancy/): చీపురుపల్లి పట్టణంలో నూతనముగా కే.కే ఆటో కన్సల్టెన్సీ  (KK Auto Consultancy) ని మీ ఆశీస్సులతో 28-08-2024 తేదీ(బుధవారం) ఉదయం 08:00 లకు ప్రారంభించడం జరుగుతుంది.కావున గతంలో మా వ్యాపార అభివృద్ధికి సహకరించినటువంటి కస్టమర్ దేవుళ్లకు మా హృదయపూర్వక ఆహ్వానము. మీ మిత్రుడు…. శ్రీ కోట్ల కృష్ణ - [నూతన హోటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కళావెంకటరావు గారు!](https://9newstelugu.com/mla-kalavenkata-rao-at-the-inauguration-of-the-new-hotel/): చీపురుపల్లి పట్టణంలో గాంధీ సెంటర్ ,వి.ఎస్.ఆర్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన SVN గ్రాండ్ హోటల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ రౌతు కృష్ణవేణినాయుడు గారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన చీపురుపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు గారు. ఈ సందర్భంగా కళావెంకటరావు గారు SVN గ్రాండ్ హోటల్ యాజమానికి శుభాకాంక్షలు తెలిపి నూతన వ్యాపారం వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నాణ్యతలో రాజీ పడకుండా వినియోగదారుల నమ్మకాన్ని […] - [అవయవ దానం ఎంతోమందికి ప్రాణదానం](https://9newstelugu.com/organ-donation-is-life-donation-for-many/): అవయవ దానం ఎంతోమందికి ప్రాణదానం అని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. శుక్రవారం సాలూరు పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  శరీర అవయవ దానం పై అవగాహన సదస్సు మరియు ర్యాలీమరియు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించాము. ముఖ్యఅతిథిగా గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి హాజరయ్యారు. అనంతరంనం  అవయవ దానం చేయడం చాలా మంచి పరిణామం అని కొనియాడారు. అలాగే మీకై..మేము సంస్థ వారు పట్టణంలో రక్తదానం అన్నదానం,దేశ నాయకులు […] - [బాధిత కుటుంబానికి కోటి రూపాయలఆర్థిక సహాయం  చేసిన టీడీపీ ప్రభుత్వం...](https://9newstelugu.com/the-tdp-government-provided-financial-assistance-of-one-crore-rupees-to-the-victims-family/): విజయనగరం జిల్లా…బాధిత కుటుంబానికి కోటి రూపాయలఆర్థిక సహాయం  చేసిన టీడీపీ ప్రభుత్వం…    చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం అర్తమూరికి మహంతి నారాయణరావు s/o సత్యం మూడు రోజుల క్రితం విశాఖపట్నం ఇడ్రస్ట్రియల్ కారిడియర్ ఏరియా అచ్చుతాపురం లోగల ఫార్మా కంపినిలో జరిగిన ప్రమాదంలోమృతిచెందిన కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కష్టాల్లో అండగా ఉంటామని అన్నివిధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం ఆర్థిక సహాయంగా కోటి రూపాయలు ఎస్క్రసియా …. ఇంటికి అందికొచ్చిన కొడుకులను కోల్పోవడం బాధాకరమని […] - [అరచేతులో ప్రాణాలు పట్టుకుని  హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు...](https://9newstelugu.com/students-staying-in-hostels-holding-their-lives-in-the-palm-of-their-hand/): విజయనగరం జిల్లా….   అరచేతులో ప్రాణాలు పట్టుకుని  హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు  చీపురుపల్లి నియూజకవర్గం చీపురుపల్లి ప్రభుత్వ సాంగీక సంక్షేమ  బాలుర వసతి గృహంలో ఈరోజు ఉదయం 9గంటల ప్రాంతంలో విద్యార్థి పాము కాటు కి గురి.వివరాల్లోకి వెళ్తే మేరకముడిదాం మండలం రామయ్య వలసకు చెందిన వేంపడాపు పురుషోత్తం s/o అప్పలనాయుడు 10th క్లాస్ చదువు తున్నాడు ఈరోజు ఉదయం రూమ్ లో పాము కాటు వేయడం జరిగింది వేటనే చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స జరిపిన […] - [బాధిత కుటుంబానికి కోటి రూపాయల చెక్కు అందజేత](https://9newstelugu.com/a-check-of-rs-1-crore-will-be-handed-over-to-the-responsible-family/): ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కష్టాల్లో మేము ఉన్నామని భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. అచ్యుతాపురం ఘటనలో మృతి చెందిన పార్థసారథి కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున ఆరు గంటలకి ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ ఆర్థిక సహాయంగా కోటి రూపాయల చెక్కు అందజేశారు. ఇంటికి ఆధారమైన అందికొచ్చిన  కొడుకును కోల్పోవడం బాధాకరమని ఆయన తన సంతాపం వ్యక్తం చేశారు . ముఖ్యమంత్రి […] - [చీపురుపల్లి పట్టణం,లావేరురోడ్,గాజులవీధి,(చెరువుగట్టు) వీధిలో జడ్పీ నిధులతో (5లక్షల రూపాయలు)సీసీ రోడ్ మరియు సీసీ డ్రైనేజి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష](https://9newstelugu.com/zptc-valireddy-sirisha-who-laid-the-foundation-stone-for-the-construction-of-cc-road-and-cc-drainage-with-zp-funds-rs-5-lakhs-in-cheepurupalli-town-laveru-road-gajulaveedhi-cheruvugattu-street/): ———————–చీపురుపల్లి పట్టణం లావేరురోడ్డు, గాజులవీధి,(చెరువు గట్టు )వీధిలో జడ్పీటీసీ నిధులు సుమారు 5 లక్షల రూపాయలు తో సీసీ రోడ్ మరియు సీసీ డ్రైనేజి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చీపురుపల్లి జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష,ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి అనంతం,సర్పంచ్ మంగళగిరి సుధారాణి, ex జడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు ,జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు బెల్లాన వంశీ కృష్ణ, వైస్ ఎంపీపీ ప్రతినిధి పతివాడ రాజారావు, కనకమహాలక్ష్మి కోవెల చైర్మన్ ఇప్పిలి […] - [బంగారు వర్కర్లపై గాలిలో గన్ తో కాల్పులు జరిపిన గుర్తు తెలియని దుండగులు.](https://9newstelugu.com/unidentified-assailants-fired-at-the-gold-workers-in-the-air-with-a-gun/): విజయనగరం జిల్లా…. రాజాం బంగారు వర్కర్లపై గాలిలో గన్ తో కాల్పులు జరిపిన గుర్తు తెలియని దుండగులు….    వివరాల్లోకి వెళ్తే రాజాం కు చెందిన ఇద్దరు బంగారు వర్కర్లు విజయనగరం నుండి రాజాం వస్తుండగా గరివిడి మండలం అప్పన్న వలస సమీపంలోబైకును అపి మొకంపై కారం చల్లి రాడ్ తో దాడిచేయడంతో గాయాలతో క్రింద్ద పడినవారిపై గన్ తో  బెదిరింపులు చేసిన గుర్తు తెలియని దుండగులు… సమాచారం అందుకున్న పోలీసులు చేతులకి తీవ్ర గాయాలతో ఉన్న ఇద్దరు […] - [సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ ప్రైమ్i ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ప్రమాదం](https://9newstelugu.com/%e0%b0%b8%e0%b1%86%e0%b0%9c%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%8e%e0%b0%b8%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b7%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%85%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be/): అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా ప్రమాదంపై విచారణ జరిపి కంపెనీ యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి సిపిఎం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ ప్రైమ్i ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో మోహన్, వై.చిన్నారావు, సిహెచ్. హారిక అనే ముగ్గురు కార్మికులు మరణించారు. మరణించిన ఒక్కొక్క కార్మికుని కుటుంబానికి కోటి రూపాయాలు పరిహారం ఇవ్వాలని, క్షతగాత్రులైన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ […] - [మామిడితోటలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్](https://9newstelugu.com/task-force-police-raid-on-people-playing-poker-in-mango-grove/): మామిడితోటలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్ విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో మామిడి తోటలో పేకాట ఆడుతున్న వారిపై రైడ్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు22మందిని అదుపులోకి తీసుకొని, రూ.1,23,860/-ల నగదు, 24 మొబైల్స్, 15 బైక్లు సీజ్ చేసిన పోలీసులు* కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన బుదరాయవలస పోలీసులు* విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం బుదరాయవలస పోలీసు స్టేషను పరిధిలోని పెద […] - [sc వర్గీకరణ వెతిరేక పోరాటం](https://9newstelugu.com/sc-struggle-to-find-classification/): ఈరోజు చీపురుపల్లి మూడు రోడ్లు జక్షన్ లో SC వర్గీకరణ తీర్పుకు నిరసనంగా చీపురుపల్లి నియోజకవర్గం sc వర్గీకరణ వెతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత బంధు కార్యక్రమం జరిగింది ఈ బందుకు చీపురుపల్లి నియోజకవర్గం లో ఉన్న అన్ని విద్యాసంస్థలు అన్ని బ్యాంకర్స్ పబ్లిక్ర్స్ అందరూ కలిసి స్వచ్ఛందంగా సహకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ ఉద్యమ నాయకులు మరియు కుల వృద్ధుడు జిల్లా అధ్యక్షులు శ్రీ గంటాన అప్పారావు గారు అడ్డూరి.కృష్ణ, U […] - [జనసేన యువ నాయకులు గొర్ల సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం](https://9newstelugu.com/dokka-seethamma-free-food-donation-program-organized-by-janasena-youth-leaders-gorla-surya/):   రణస్థలం మండల కేంద్రంలో జనసేన యువ నాయకులు గొర్ల సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న విజయనగరం పార్లమెంట్ సభ్యులు *శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు* గారు. ఈరోజుకు 237వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంపీ *అప్పలనాయుడు* గారు గొర్ల సూర్య గారిని దుస్సాలువుతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ ఇలాంటి మహోత్రమైన కార్యక్రమం చేపట్టిన సూర్య గారికి ప్రత్యేక అభినందనలు తెలిపి, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలి అని […] - [జూన్ నెల 26 వ తేదీ న శబరిమల దివ్య క్షేత్రంనకు కాలినడకన ప్రయాణం పూర్తి](https://9newstelugu.com/in-50-days-1480-kilometers-of-swamis-darshan-on-foot-is-complete/): *జూన్ నెల 26 వ తేదీ న శబరిమల దివ్య క్షేత్రంనకు చీపురుపల్లి(పాలవలస గ్రామం) నుండి కాలి నడక ద్వారా ప్రయాణం ప్రారంభించిన V. Sriramulu Palavalasa గురుస్వామి మరో ఇద్దరు స్వాములు సుమారు 1480 KM లను 55 రోజులుగా నడుస్తూ నేడు ఎరుమేలి దర్శనం పూర్తి చేసుకొని ఆగస్టు 17 న శబరిగిరివాసు ని దర్శనం చేసుకొని తిరిగి వస్తూ గరివిడి లో పైడి నాయుడు గురుస్వామి, సాధన (నాగరాజు  ) గురుస్వామిల పీఠాన్ని      […] - [ఓవర్ లోడ్ కరెంటు కారణంగా 10 టీవీలు 6 ఇన్వైటర్లు ద్వంసం....](https://9newstelugu.com/10-tvs-6-inviters-destroyed-due-to-overload-current/): విజయనగరం జిల్లా….చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గరివిడి గ్రామం వినాయక కాలనీ లో ఓవర్ కరెంటు కారణంగా 10 టీవీలు 6 ఇన్వైటర్లు ద్వంసం….   వివరాల్లోకి వెళ్తే గుర్ల సబ్స్టేషన్  పరిధి సంబంధించిన220కేవీపీ లైన్  గరివిడి వినాయక కాలనీ మీదుగా విజయనగరం పులబాగ్ కాలనీ కి సప్లై వెళ్తున్న లైనే ఇది వకే ఫోలికి 33 కేవీపీ మరియా11kvp  వెళ్లడంతో వర్షం  ఉరుములు పడినప్పుడు ఓవర్ కరెంటు వచ్చిటీవీలు ఫ్యాన్లు కలిపోవడం జరుగుతుంది …    గతంలో […] - [హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా పతివాడ](https://9newstelugu.com/patiwada-as-high-court-government-advocate/): హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా విజయనగరం జిల్లా గరివిడి మండలం అర్తమూరు గ్రామానికి చెందిన పతివాడ రామకృష్ణ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రామకృష్ణ బిఏ చదివి, మహారాజా లా కళాశాలలో 2003లో ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. అనంతరం ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. వృత్తిపరంగా చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకంపై న్యాయవాదులు, మిత్రులు లక్కోజు శ్రీనివాస్, అప్పారావు […] - [Mlc బొత్స సత్యనారాయణ కు అభినందనలు తెలిపిన ఎంపీపీ ఇప్పిలి ఆనంతం](https://9newstelugu.com/mp-ippili-anantham-congratulated-mlc-botsa-satyanarayana/): విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున MLC గా ఏకగ్రీవంగా ఎన్నికైనటు వంటి వైస్సార్ పార్టీ రాష్ట నాయకులు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని వైజాగ్ తన స్వగృహంలో కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేసిన చీపురుపల్లి ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి అనంతం, జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,యువజన నాయకుడు బెల్లాన వంశీకృష్ణ, పట్టణ అధ్యక్షులు పతివాడరాజారావు, AMC చైర్మన్ దన్నాన జనార్ధన, మేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి […] - [జస్టిస్ ఫర్ మౌన్మితా](https://9newstelugu.com/we-will-not-stop-this-fight-until-the-accused-are-punished/): పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్స్ మరియు నర్సులు మరియు సిబ్బంది వెస్ట్ బెంగాల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ అత్యాచారం చేసి మర్డర్ చేసినందుకు నిరసనగా సాలూరు ప్రభుత్వ ఆస్పటల్ డాక్టర్స్  నర్సులు మరియు సిబ్బంది సాలూరు జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు - [TCS Development Center in Visakha](https://9newstelugu.com/tcs-development-center-in-visakha/): TCS Development Center in Visakha? After the arrival of CM Chandrababu, there is a positive atmosphere for investments in the state. Many companies are showing interest in investing in Amaravati and Visakhapatnam in the context of the government’s announcement that they will support companies investing in AP. Recently, Tata Tata Group Chairman Chandrasekaran met AP […] - [బొత్స సత్యనారాయణMLC](https://9newstelugu.com/botsa-satyanarayanamlc/): చీపురుపల్లి లో బొత్స సత్యనారాయణMLC గా ఏకగ్రీవo సందర్భంగా చీపురుపల్లి ముడురోడ్ల కూడలిలో సంబరాలు జరుపుకుంటున్న వైసీపీ నాయకులు….విశాఖ స్థానిక ఎంఎల్సీగా వైసీపీ తరుపున ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా చీపురుపల్లి యంపీపీ జడ్పీటీసీ మండల వైస్సార్సీపీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం , జిల్లా వైస్సార్సీపీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో చీపురుపల్లి ముడురోడ్ల కూడలిలో బారి బాణా సంచారం కాల్చి స్వీట్ పంచి జై బొత్స…. జై జగన్ అంటూ కేకలు వేస్తూ సంబరాలు జరుపుకున్నారు…ఈకార్యక్రమంలో వైస్సార్సీపీ […] - [Sandhyarani was the Chief Guest on the occasion of 78th Independence Day](https://9newstelugu.com/sandhyarani-was-the-chief-guest-on-the-occasion-of-78th-independence-day/): State Minister for Women, Child Welfare and Tribal Welfare Varyulu Gummidi Sandhyarani was the Chief Guest on the occasion of 78th Independence Day at Government Junior College grounds in Parvathipuram Manyam District Center and addressed the program. Happy Independence Day of India to everyone. Happy day of freedom and independence. This Independence Day is the […] - [బంగారమ్మ కాలనీ గ్రంథాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు](https://9newstelugu.com/courtesy-of-dr-ganeswara-rao/): సాలూరు పట్టణం లో గల బంగారమ్మ కాలనీ గ్రంథాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ వాడాడ గణేశ్వర రావు గారి చేతుల మీదుగా జరిగినవి ఈ వేడుకల్లో డాక్టర్ గణేశ్వర రావు గారిని మర్యాదపూర్వకంగా సన్మానం చేయడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభవ నిర్వాహకులు అనిల్ గారు కూడా అతను చేసిన అన్నదాన కార్యక్రమాలు గుర్తించి సన్మాన చేయడం జరిగింది. ఈ వేడుకల్లో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో యువత ముందుకు వచ్చి […] - [ఘనంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు](https://9newstelugu.com/celebrating-independence-day-grandly/): స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల సాలూరు లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరిగాయి… ప్రథాన ఉపాద్యాయులు ధత్తి అప్పలనాయుడు స్టాఫ్ సెక్రటరీ కే. వీ. సత్యనారయణ మరియు ఫిజికల్ డైరక్టర్ వీ. వనజ నిర్వహణలో జరిగే ఈ కార్యక్రమంలో పాఠశాల విధ్యా ఛైర్మన్ అఖ్యాణ ఈశ్వరమ్మ జాతీయ పతాకావిష్కరణ చేయగా వార్డ్ కౌన్సిలర్ హరి అప్పలకొండమ్మ ప్రత్యేక అతిథి డెప్యూటీ విద్యా శాఖాధికారి బి. రాజకుమార్ విద్యార్థులకూ బహుమతి ప్రధానం చేసారు - [78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే కళావెంకటరావు గారు](https://9newstelugu.com/mla-kalavenkata-rao-participated-in-the-78th-independence-day-celebrations/): 78 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చీపురుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసిన చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు గారు.. ఈ కార్యక్రమంలో టీడీపి కూటమి నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు - [స్వతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర](https://9newstelugu.com/78th-independence-day-celebrations/): *ఈరోజు పార్వతీపురం మణ్యం జిల్లా,సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం&గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర గారి క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. - [అభివృద్ధికి నోచుకోని స్మశాన వాటిక](https://9newstelugu.com/an-undeveloped-graveyard/): విజయనగరం జిల్లా…. చీపురుపల్లి నియూజకవర్గం గరివిడి   మండలం గరివిడి గ్రామంలో గల స్మశానవాటికలో ఎటువంటి  దహన కార్యక్రమాలు నిర్వహించడానికి షెడ్ మరియూ దహన పరచడానికి ఐరన్ స్టాండ్ లేని పస్థితి ,,,ప్రభుత్వం ఇచ్చిన స్మశానవాటిక డెవలెప్మెంట్ ఫండ్స్ ఎటువెళ్లినట్లు ప్రభుత్వం అధికారులు లేక పంచాయతీ లేక నాయకులు దీనికి సంబంధించిన అధికారులు సమాధానం చెప్పాలి. ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చి వెళ్లాయి కానీ ఏ ప్రభుత్వం  కొండపాలెం గ్రామ పంచాయితీ స్మశానవాటిక ఇంతవరకు ఎటువంటి అబిహృద్ది పనులకు […] - [భారత్ మాతాకి జై అంటూ ర్యాలీ](https://9newstelugu.com/rally-saying-jai-to-mother-india/): హర్ ఘర్ తిరంగా.చీపురుపల్లి నియోజకవర్గo గరివిడివెటర్నరీ సైన్స్ కాలేజ్ నుండి గరివిడి ఓవర్ బ్రిడ్జి వరుకు  విద్యార్థిని విద్యార్థుల చే గరివిడి పురవీధుల్లో భారత్ మాతాకి జై అంటూ ర్యాలీ నిర్వహించారు..ఈకార్యక్రమంలో కాలేజ్ యాజమాన్యం పాల్గొన్నారు. - [500 అడుగుల పొడుగు త్రివర్ణ పతాకం](https://9newstelugu.com/the-500-feet-long-tricolor-flag-was-hoisted-and-hoisted/): విజయనగరం జిల్లా..హర్ ఘర్ తిరంగా ప్రధానమంత్రి సూచన మేరకు..  చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి గాంధీ విగ్రహం నుండి ముడురోడ్ల కూడలి వరుకు B J Y M ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచనలు మేరకు భారత యువమొర్చ ఆధ్వర్యంలో చీపురుపల్లి లో 500 అడుగుల పొడుగు త్రివర్ణ పతాకాన్ని చీపురుపల్లి, గరివిడి జూనియర్ కాలేజ్ విద్యార్థి  విద్యార్దులచే  చీపురుపల్లి పురవీధుల్లో భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో బారి ర్యాలీ నిర్వహించారు ఈకార్యక్రమంలో కూటమి […] - [ఉత్తరాంధ్రలో జూట్ పరిశ్రమలును ఆదుకోవాలి](https://9newstelugu.com/jute-industries-should-be-supported-in-uttarandhra/): ఆంధ్ర ప్రదేశ్ లో జూట్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ జూట్ అసోసియేషన్ సభ్యులు కిమిడి నాగార్జున, TVS లింగమూర్తి, సునీల్ భారరియా, హర్ష నహత  ప్రతినిధులతో ఢిల్లీలో మంగళవారం కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్ మోహన్ నాయుడు వినతి పత్రం ఇవ్వటం జరిగింది.రాష్ట్రంలో జూట్ పరిశ్రమలు  తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి జూట్ పరిశ్రమను ఆదుకోవాలని అన్నారు. అతను సానుకూలంగా స్పందించి ఉత్తరాంధ్రలో పరిశ్రమలు […] - [లారీ-బైక్ ఢీకొని ఒకరి మృతి](https://9newstelugu.com/one-killed-in-lorry-bike-collision/): గరివిడిలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ-బైక్ ఢీకొని ఒకరి మృతి.. మరో యువకుడి పరిస్థితి విషమం. గరివిడి-గరివిడిలో ఫేకర్ పరిశ్రమ సమీపంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డి.ఎఫ్.ఎన్ కాలనీకి చెందిన కోండ్రు కరుణ(26) అనే యువకుడు దుర్మరణం చెందాడు. మరో యువకుడు కింతాడ రేవంత్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. పోలీసులు, స్థానికులు అందించిన వివరాలు ఈ విధంగా వన్నాయి. డి.ఎఫ్.ఎన్ కాలనీకి చెందిన కరుణ, రేవంత్, నూకరాజు […] - [మా అధినేతను బాధపెట్టిన రోజులు గుర్తొచ్చాయ్: మంత్రి అనిత](https://9newstelugu.com/remember-the-days-that-hurt-our-leader-minister-anita/): వై సీ పీ పాలన లో సీఎం చంద్రబాబు ని  ఎన్ని అవమానాల కు గురి చేశారో గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత  అన్నారు. రాజమహేంద్రవరం: వైసీపీ పాలనలో సీఎం చంద్రబాబుని  ఎన్ని అవమానాలకు గురి చేశారో గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సోమవారం ఆమె రాజమహేంద్రవరంలో పర్యటించారు. అక్కడ సెంట్రల్ జైల్లో వసతులను పరిశీలించారు. జైలు పరిసరాలను గమనించారు. ఈ […] - [ఖరీఫ్ సాగుకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు](https://9newstelugu.com/mistrer-kala-venkat-rao/): చీపురుపల్లి: ఖరీఫ్ సాగుకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు గారు చీపురుపల్లి మండలం పరిధిలో గల తోటపల్లి కాలువ వద్ద రైతన్నలతో కలిసి ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కళావెంకటరావు గారు మాట్లాడుతూ… ప్రతి రైతు సుభిక్షంగా ఉండాలన్నదే చంద్రన్న ధ్యేయం అని అన్నారు. రైతులంతా నీటి వనరులను సక్రమ పద్ధతిలో ఉపయోగించుకుని ఖరీఫ్ పంటలను సాగు చేసుకోవాలని అన్నారు.రైతాంగం ఆశలను చిగురింప చేసి,వరి సాగుకు నీరిచ్చి,రైతాంగానికి అండగా నిలుస్తున్న సీఎం చంద్రబాబు గారికి […] - [విశ్రాంత గదిని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి](https://9newstelugu.com/minister-sandhyarani-inaugurated-the-rest-room/): సాలూరు ప్రభుత్వ ఆసుపత్రి లో రోగుల కుటుంబ సభ్యులు సేద తీర్చుకునేందుకు విశ్రాంత గదిని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.అతి త్వరలో సాలురులో వంద పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తామనిడాక్టర్ అంటే వైద్యులు మాత్రమే కాదు దేవుళ్ళతో సమానం ఆసుపత్రికి వచ్చిన ప్రతి పేదవాడికి వైద్యం సక్రమంగా అందాలి అని ఇకపై డోలి మోతలు  ఉండకూడదు అని ఏఎన్ఎం, ఆసుపత్రి సిబ్బందికి మంత్రి సంద్య రాణి సూచించారు. - [విద్యాకమిటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ జమ్ము ప్రసాద్ గారు](https://9newstelugu.com/sri-jammu-prasad-is-the-candidate-of-the-telugu-desam-party-in-the-education-committee-elections/): ఈరోజు గుర్ల మండలం తేట్టంగి ఎలిమెంటరీ స్కూల్ విద్యాకమిటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ జమ్ము ప్రసాద్ గారు ఎక్కగ్రీవంగా ఎన్నికైనారు. ఈ కార్యక్రమం లో ఐటీడీపి అధ్యక్షులు శ్రీ నాగులాపల్లి నారాయణరావు గారు యువనాయకుడు శ్రీ వెన్నె భాస్కర్ నాయుడు గారు గ్రామ టీడీపీ అధ్యక్షులు శ్రీ గేదల లక్షమునాయుడు గారి పర్యవేక్షణలో జరిగింది - [జాతీయ చేనేత దినోత్సవం](https://9newstelugu.com/national-handloom-day/): నెల్లిమర్ల గ్రామం విజయనగరం జిల్లా జాతీయ చేనేత దినోత్సవ సందర్బంగా ఈరోజు నెల్లిమర్ల గ్రామంలో విజయనగరం జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షులు *శ్రీ గిడుతూరి రాము* గారి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవకార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర పద్మశాలి పెద్దల కమిటీ చైర్మన్ శ్రీ తెడ్లపు వెంకటేశ్వరావు గారు జిల్లా పద్మశాలి యువజన అధ్యక్షులు శ్రీ చెప్ప ప్రసాద్ గారు జిల్లా కార్యదర్శి శ్రీ నాగులాపల్లి నారాయణరావు. రాష్ట్ర పద్మశాలి ఉపాధ్యక్షులు శ్రీ ఇమంది […] - [అగ్ని మాపక అవగాహన సదస్సు](https://9newstelugu.com/agni-mapaka-awareness-conference/): విజయనగరం జిల్లా.         చీపురుపల్లి నియూజకవర్గం గరివిడి మండలం గరివిడి గ్రామంలో లో గల శ్రీ వేద జూనియర్ కాలేజీ లో  చీపురుపల్లి అగ్ని మాపక శేఖ యెస్ ఐ హేమసుందర్ కాలేజ్ విద్యార్థుల కు ఫైర్ అవగాహన సదస్సు నిర్వహించారు ఫైర్ ఐనప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సలహాలు సూచనలు ఇచ్చారు ఫైర్ ఐనప్పుడు మొదటిగా అగ్ని మాపక శాఖ కు సమాచారం ఇవ్వాలి ఫెయిర్ అయిన దగ్గరలో ఉన్న ఎక్సటింగీయూసర్  లేక నీరును దగ్గర ఉన్న […] - [సాధారణ సర్వసభ్య సమావేశం](https://9newstelugu.com/general-assembly/):   స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో MPP పొట్నూరు ప్రమీల అధ్యక్షతన జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశం ఈ సమావేశంలో వివిధ రకాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి పొట్నూరు సన్యాసినాయుడు, జడ్పిటిసి శీర అప్పలనాయుడు, వైస్ ఎంపీపీలు తోట తిరుపతిరావు, అంబళ్ల చిన్నరావు, ఎంపీడీవో వెంకటరమణ, ఎమ్మార్వో ఆదిలక్ష్మి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు - [చీపురుపల్లి: ఖరీఫ్ సాగుకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు](https://9newstelugu.com/chipurupalli-mla-kalavenkata-rao-released-water-for-kharif-cultivation/): గుర్ల మండలంలోని తాతావారి కిట్టలి గ్రామ పరిధిలో గడిగెడ్డ రిజర్వాయర్ నందు రైతన్నలతో కలిసి ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేశారు.ఈ సందర్భంగా కళావెంకటరావు గారు మాట్లాడుతూ…ప్రతి రైతు సుభిక్షంగా ఉండాలన్నదే చంద్రన్న ధ్యేయం అని అన్నారు. రైతులంతా నీటి వనరులను సక్రమ పద్ధతిలో ఉపయోగించుకుని రబీ పంటలను సాగు చేసుకోవాలని అన్నారు. రైతాంగం ఆశలను చిగురింప చేసి,వరి సాగుకు నీరిచ్చి,రైతాంగానికి అండగా నిలుస్తున్న సీఎం చంద్రబాబు గారికి రైతన్నల తరుపున కృతజ్ఞతలు తెలిపారురైతుల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు […] - [చీపురుపల్లి:  గుర్ల మండల హెడ్ క్వాట్టర్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని,విద్యార్థులకు పుస్తకాలను అందజేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు](https://9newstelugu.com/cheepurupalli-mla-kalavenkata-rao-handed-over-books-to-the-students-of-the-government-junior-college-in-gurla-mandal-headquarter/): చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలంఈ సందర్భంగా ఎమ్మెల్యే కళావెంకటరావు గారు మాట్లాడుతూ..రంగులు, పబ్లిసిటీ పిచ్చి కాదు విద్యాభివృద్ధి అంటే..విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచి, సృజనాత్మకత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.విద్యార్థుల సామర్థ్యం పెంచి మంచి ఫలితాలకు కృషి చేయాలన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధే మా లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ […] - [గిరి ఆరోగ్య కేంద్రం](https://9newstelugu.com/hill-top-health-centre/): పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరడవలస గ్రామంలో గిరి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. సాలూరు మండలం కరడవలస లో గిరి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన మంత్రి గారికి అక్కడ గిరిజన మహిళలు హారతులు ఇచ్చే దింసి డాన్సులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రిగారు, మరియు పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి […] - [అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు :](https://9newstelugu.com/national-library-week-celebrated-at-avantis-st-theresa-engineering-college/): అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు :స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో బుధవారం మధ్యాహ్నం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ వారోత్సవాల్లో భాగంగా ముందుగా ఫాదర్ అఫ్ లైబ్రరియన్ ఎస్.ఆర్.రంగనాధన్ గారుకు పూలమాలవేసి అనంతరం లైబ్రరియన్ క్రాంతి గారు బి.టెక్,డిప్లమో డిజిటల్ లైబ్రరీ పై అవగాహన కల్పించారు.అలాగే వివిధ విభాగాలకు సంబంధించిన పుస్తకాలు,మ్యాగజైన్స్, కాంపిటేషన్,మోటివేషనల్ తదితర పుస్తకాలు ప్రదర్శించారు.ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ […] - [స్టేట్ లెవెల్ కరాటె ఛాంపియన్ షిప్ - ప్రెసిడెంట్ కప్ లో  మన చీపురుపల్లి కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని పదకాలు సాదించారు,](https://9newstelugu.com/our-cheepurupalli-karate-academy-students-participated-in-the-state-level-karate-championship-presidents-cup-and-won-medals/): ఆదివారం నాడు విజయవాడ, పటమట Indoor స్టేడియంలో జరిగిన స్టేట్ లెవెల్ కరాటె ఛాంపియన్ షిప్ – ప్రెసిడెంట్ కప్ లో  మన చీపురుపల్లి కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని పదకాలు సాదించారు,అందులో భాగంగా కుమతి విభాగంలో వజీర్ భాష మొదటి స్థానం, నితీష్  ద్వితీయ స్థానం, కాటా విభాగంలో ప్రసాంత్  ద్వితీయ స్థానం మరియు రాహుల్ 3వ స్థానం లో నిలిచారు,ఈ సందర్బంగా చీపురుపల్లి జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా వైస్సార్ పార్టీ సెక్రటరీ వలిరెడ్డి […] - [ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం... స్టేజ్-4 ఆంక్షలు](https://9newstelugu.com/dangerous-level-of-air-pollution-in-delhi-stage-4-restrictions/): ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం… స్టేజ్-4 ఆంక్షలు దేశ రాజధాని ఢిలీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత నేటి నుండి మరి కొన్ని ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ పాఠశాలల తరగతులు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని సీఎం ఆదేశం దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ […] - [శ్రీమతి పాలవలస యశస్వి గారిని సన్మానిస్తున్న జనసేన జిల్లా కోఆర్డినేటర్ కోట్ల కృష్ణ](https://9newstelugu.com/janasena-district-coordinator-kotla-krishna-honoring-ms-palavalasa-yashasvi/): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పుకాపు వెల్ఫేర్ &డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమీతులైన ప్రముఖ హైకోర్టు న్యాయవాది, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసేన టిడిపి మరియు బిజెపి రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యురాలు విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జి *గౌ.శ్రీమతి పాలవలస యశస్వి* గారికి ఈరోజు విజయనగరం జిల్లా ఐఎంఏ ఫంక్షన్ హాల్ లో ఘనంగా సన్మాన సభ జరిగింది ఈ సభలో ఉమ్మడి విజయనగరం జిల్లా కోఆర్డినేటర్ కోట్ల కృష్ణ గారు మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరము […] - [](https://9newstelugu.com/a-man-died-after-falling-down-a-wall/): పార్వతీపురం మన్యం  జిల్లా సాలూరు పట్టణంలో బంగారమ్మ పేటకు చెందిన నల్ల శంకర్రావు s/o late రాములు (40) ఈయన నెయ్యిల వీధిలో వడ్డాది మాధవరావు పాత ఇంటి యొక్క గోడలు కూల్చడానికి పని ఒప్పుకొని  ఇంటి గోడను కూలుస్తుండగా, ప్రమాదవసత్తు ఇంటి గోడ నల్ల శంకర్రావు పై పడి మృతి చెందడం జరిగింది. సాలూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు - [బాలల దినోత్సవం](https://9newstelugu.com/childrens-day/): చీపురుపల్లి, తేదీ 14/11/2024. విజయనగరం జిల్లా చీపురుపల్లినియోజకవర్గంలోని ఆర్డీవో ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహం లో ఈరోజున భారతదేశ మొదటి ప్రధానమంత్రి శ్రీ పండిట్ జవహర్ లాల్  నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ విసినిగిరి శ్రీనివాసరావు గారు మరియు జనసేన నాయకులు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి బాలల దినోత్సవ వేడుకలను పిల్లల సమక్షంలో జరుపుకోవడం జరిగింది […] - [సాయి విద్యానికేతన్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు*](https://9newstelugu.com/childrens-day-celebrations-at-sai-vidyanikethan/): చీపురుపల్లి తేది : 14-11-2024గురువారం *సాయి విద్యానికేతన్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు* చీపురుపల్లి కస్వావీధిలో ఉన్న సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నవంబర్ 14 చిల్డ్రన్స్ డే మరియు దేశ తొలి ప్రధాని చాచా నెహ్రూ జన్మదిన వేడుకలు కరస్పాండెంట్ వలిరెడ్డి పద్మ, ప్రధానోపాధ్యాయులు గవిడి భారతి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ముందుగా పిల్లలందరూ వివిధ వేషధారణలో పాల్గొని అనంతరం  మన దేశ తొలి ప్రధాని పండిత్ జవహార్ లాల్ నెహ్రు పూలదండలు వేసి […] - [మెరకముడిదాం జడ్పీహెచ్ఎస్ స్కూలుకు క్రీడా పరికరాలు అందజేసిన విలేజ్ మైండ్స్ ఐటీ కంపెనీ.](https://9newstelugu.com/village-minds-it-company-provided-sports-equipment-to-merakamudidam-zphs-school/): మెరకముడిదాం జడ్పీహెచ్ఎస్ స్కూలుకు క్రీడా పరికరాలు అందజేసిన విలేజ్ మైండ్స్ ఐటీ కంపెనీ. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో జడ్పీహెచ్ స్కూలుకు క్రీడా పరికరాలను వుటపల్లి గ్రామానికి చెందిన విలేజ్ మైండ్స్ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ ఫౌండర్, చైర్మన్, సంఘం రెడ్డి  భానుమూర్తి, కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి,గాయత్రీ  వెంకటేశన్ సుమారు 50000 రూపాయులు తో స్కూలుకు అవసరమయ్యే క్రీడా పరికరాలు కొనుగోలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని […] - [పసిబిడ్డ మృతికి హాస్పటల్ తప్పు లేదు ...గౌరీ ..మౌనిక](https://9newstelugu.com/the-hospital-is-not-at-fault-for-the-death-of-the-toddler-gauri-maunika/): విజయనగరం జిల్లా              చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి పట్టణంలో గల బాబుజి హాస్పిటల్ అందరికి నమస్కారం నా పేరు ఏ నేతులు గౌరి నాయుడు మా గ్రామం గరివిడి మండలం కాపు  సంబం నా భార్య ఏ నేతల మౌనికకు నెలలు నుండి ప్రసవం కోసం చీపురుపల్లి బాపూజీ హాస్పిటల్ లో 8 వ తారీకు ఉదయం మా అన్నయ్య గవిడి సురేష్ స్వామికి చెప్పి అడ్మిట్ చేయడం జరిగింది. సాధారణ ప్రసవం అవుతుందని కంగారు పడవద్దని సాయంత్రం […] - [ఐదు కేజీల గంజాయిని స్వాధీనం](https://9newstelugu.com/five-kg-of-ganja-seized/): పార్వతీపురం మాన్యం జిల్లా పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిధిలో 07వ తేదీ న పి. కొనవలస చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడమైనది. అనంతరం సాలూరు రూరల్ సిఐ గారు మరియు పాచిపెంట ఎస్సై , సిబ్బంది సహాయంతో సదరు పట్టుబడిన ఇద్దరు ముద్దాయిలకు గంజాయి అమ్మినటువంటి ఒడిస్సా కు చెందిన మరొక ఇద్దరు వ్యక్తులను కూడా […] - [బాబుజి హాస్పిటల్ లో దారుణం...](https://9newstelugu.com/atrocity-in-babuji-hospital/): బాబుజి హాస్పిటల్ లో దారుణం…*  యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఒక పసికందు మరణం గరివిడి మండలం కాపు సంఘం గ్రామస్తులు అయినా మేఘమాల 24 సంవత్సరాల యువతి ఉదయం ఐదున్నర సమయంలో  ప్రసవం నిమిత్తం బాబూజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు రమా రమి 11 గంటలకు హాస్పటల్ సిబ్బంది ఒక టాబ్లెట్ ఇచ్చారు ఈ టాబ్లెట్ వేయడం వల్ల మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆమెకు కడుపులో నొప్పి విపరీతంగా రావడంతో ప్రసవ సంబంధిత డాక్టర్కు ఫోన్ చేయగా […] - [తమ డిమాండ్లు పరిష్కరించాలని చీపురుపల్లి మండల 104 సిబ్బంది చీపురుపల్లి మండలం MRO  గారికి మరియు M P D O గారికి వినతిపత్రం అందచేశారు.](https://9newstelugu.com/the-104-staff-of-cheepurupalli-mandal-submitted-a-petition-to-the-mro-of-cheepurupally-mandal-and-m-p-d-o-to-resolve-their-demands/): తమ డిమాండ్లు పరిష్కరించాలని చీపురుపల్లి మండల 104 సిబ్బంది చీపురుపల్లి మండలం MRO  గారికి మరియు M P D O గారికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఉద్యోగులు మాట్లాడుతూ తమకి 3 నెలలు గా వేతనాలు ఇవ్వ్వలేదు అని కుటుంబాలను పోషించటం చాక కష్టం అవుతుంది అని వాపోయారు.104 సేవలను ప్రభుత్వమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రము   ద్వారా కేవలము 50 వేలు రూపాయల ఖర్చు తో  నిర్వహించి ప్రజా దనము వృధాకాకుండా చూడాలి అని […] - [అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన స్వాగతోత్సవ  వేడుకలు* :](https://9newstelugu.com/a-grand-welcome-ceremony-at-avantis-st-theresas-college-of-engineering/): *అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన స్వాగతోత్సవ  వేడుకలు* : స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం ఉదయం ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు అధ్యక్షతన స్వాగతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి గారు వైస్ ఛాన్సలర్ జేఎన్టీయూ గురజాడ విజయనగరం నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ అమూల్యమైందని అని తెలుపుతూ విద్యార్థులు సృజనాత్మకతతో ఉద్యోగ, ఉపాధికి […] - [చీపురుపల్లి వైస్సార్ పార్టీ ఆఫీస్ లో పత్రికా సమావేశం](https://9newstelugu.com/press-conference-at-cheepurupally-vissar-party-office/): చీపురుపల్లి వైస్సార్ పార్టీ ఆఫీస్ లో పత్రికా సమావేశం ” *“రాష్టం లో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది”*———————–చీపురుపల్లి పట్టణం వైస్సార్ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం లో ఎంపీపీ ప్రతినిధి మండల వైస్సార్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం ,జడ్పీటీసీ ప్రతినిధి, జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, టౌన్ ప్రెసిడెంట్ పతివాడ రాజారావు మాట్లాడుతూ సీనియర్ నాయకులు చీపురుపల్లి  ఎమ్మెల్యే( తెలుగుదేశం పార్టీ) కిమిడి కళావెంకటరావు గారు […] - [విజయవాడ లో వాలంటీర్ల సదస్సును భగ్నం చేసే ప్రయత్నాలు మానుకోవాలి.](https://9newstelugu.com/attempts-to-disrupt-the-volunteers-conference-in-vijayawada-should-be-avoided/): విజయవాడ లో వాలంటీర్ల సదస్సును భగ్నం చేసే ప్రయత్నాలు మానుకోవాలి. ఎన్నికల సందర్భంగా మహాకూటమి నేతలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం  వాలంటీర్లకు వెంటనే ఉద్యోగ అవకాశ కలిపించి కనీస వేతనం 10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో  విజయవాడ సదస్సుకు సిద్ధమవుతున్న  వాలంటీర్సును అలాగే  మన్యం జిల్లా ఎఐటియుసి ఉపాధ్యక్షులు బలగా రాదను  ఈరోజు సాలూరు పోలీసుల హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా బలగా రాధా మాట్లాడుతూ   సామాన్య ప్రజలకు సుధూర ప్రాంతాల్లో […] - [జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా పోలీసులపై చేసిన వ్యాఖ్యలను చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ఖండించారు](https://9newstelugu.com/cheepurupally-mla-kimidi-kala-venkatarao-has-condemned-jaganmohan-reddys-comments-against-the-police-in-the-face-of-the-media/): వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా పోలీసులపై చేసిన వ్యాఖ్యలను చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ఖండించారు చీపురుపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కళావెంకటరావు గురువారం మీడియాతో మాట్లాడారు. మాజీ సి ఎం జగన్ మోహన్ రెడ్డి అసహనంకు గురై పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు  చేస్తున్నారు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేక నియుంత్రత్వంలో పుట్టి, పెరగడం జగన్ మోహన్ రెడ్డి కి ఆనవాయతీగా వచ్చింది అందులో భాగంగా తాను […] - [గిరిజన ప్రాంతంలో 100% ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు గిరిజనులకే కల్పించాలని అల్లూరి జిల్లా ఇంచార్జీ మంత్రి గారికి వినతి పత్రం అందజేసిన అరకు నియోజకవర్గం శాసన సభ్యులు
రేగం మత్స్యలింగం](https://9newstelugu.com/legislators-of-araku-constituency-submitted-a-petition-to-alluri-district-in-charge-minister-to-provide-100-teaching-job-opportunities-to-tribals-regam-matsyalingam/): ఈరోజు Nov-04, జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జిల్లా ఇంచార్జీ మంత్రి వర్యులు_శ్రీ గుమ్మడి సంధ్యారాణి గారు ఈ సమీక్ష సమావేశంలో హాజరై గిరిజన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు 100% గిరిజనులకే కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా ఇంచార్జీ మంత్రి గారికి అరకువేలి అసెంబ్లీ నియోజకవర్గం శాసన సభ్యులు రేగం మత్స్యలింగం గారువినతి పత్రం అందజేసి, జీవో నెంబర్-03, కోర్టు కొట్టివేయడంతో గిరిజన ప్రాంతంలో గిరిజన […] - [సామాజిక కార్యకర్త రెడ్డి రమణ గారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కళావెంకటరావు గారు](https://9newstelugu.com/mla-kalavenkata-rao-visited-the-family-of-social-activist-reddy-ramana/): రెడ్డి రమణ గారి లోటు పూడ్చ లేనిదిప్రముఖ సమాజ సేవకుడు రెడ్డి రమణ మరణం పట్ల చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చీపురుపల్లి మండలం,జి.అగ్రహారం గ్రామానికి చెందిన ఆశయ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి రమణ గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలుసుకుని ఈరోజు వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు […] - [ఘనంగా తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం (టీజేఎఫ్) దీపావళి సంబరాలు](https://9newstelugu.com/congratulations-telugu-journalists-forum-tjf-on-diwali/): ఘనంగా తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం (టీజేఎఫ్) దీపావళి సంబరాలు హాజరైన జిల్లా కలెక్టర్ అంబేద్కర్ సుమారు వంద మంది జర్నలిస్టులకు దీపావళి కానుకల పంపిణీ జర్నలిస్టులకు అన్ని విధాలా అండగా ఉంటామన్న కలెక్టర్ విజయనగరం జిల్లాలో పనిచేస్తోన్న వర్కింగ్ జర్నలిస్టులకు  అండగా ఉండి, వారి సంక్షేమానికి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ డా. బి.ఆర్ అంబెడ్కర్ అన్నారు. తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం ఎస్.వి.ఎన్ లేక్ ప్యాలెస్ హోటల్ లో దీపావళి సంబరాలు వైభవంగా నిర్వహించారు. […] - [శంకుస్థాపన లు చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు](https://9newstelugu.com/zilla-parishad-chairman-mazji-srinivasa-rao-laid-the-foundation-stone/): తేదీ 30/10/2024,బుధవారం చీపురుపల్లి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన లు చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు——————–చీపురుపల్లి పట్టణంలో కొత్తగవిడి వీధి లో సుమారు 5 లక్షల రూపాయలు జిల్లాపరిషత్ నిధులతో చేపట్టిన సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన, మరియు పాతకుమ్మరి వీధి లో సుమారు 10 లక్షల రూపాయలు తో సిమెంట్ రోడ్డు, సీసీ డ్రైనేజీ పనులు ప్రారంభం మరియు ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో 10లక్షల రూపాయలు తో సిమెంట్ పేవ్ […] - [ఉపాధ్యాయుడు పై ఫోక్సో కేసు..](https://9newstelugu.com/foxo-case-on-teacher/): విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామంలో కీచక ఉపాధ్యాయుడు పైశాచిక ఆరువ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు వెంకట రావు. ఎవరికైన చెప్తే చంపేస్తానని బాలికను బెదిరించిన ఉపాధ్యాయుడు వెంకట రావు. భయంతో తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థిని. పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు. ఉపాధ్యాయుడు వెంకటరావు పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు.. విచారిస్తున్న పోలీసులు. - [ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గిరిజన జేఏసీ సంఘాల నాయకులు వినతిపత్రం](https://9newstelugu.com/petition-by-the-leaders-of-tribal-jac-sanghas-to-the-andhra-pradesh-tribal-welfare-minister/): పార్వతీపురం ఆదివాసీ JAC ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి. ప్రధాన గిరిజన సమస్యలు అయినటువంటి జీవో నెంబర్ 3, షెడ్యూల్ ఏరియా, స్పెషల్ డిఎస్సి గురించి చర్చించడం జరిగింది ఈ విషయాలు గురించి సంధ్యారాణి  స్పందిస్తూ జీవో నెంబర్ 3 ని స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు తీసుకువచ్చారని, దాన్ని రద్దు చేయడం వల్ల చాలామంది గిరిజనులు నష్టపోయారని. జీవో నెంబర్ 3 స్థానంలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా […] - [గరివిడి రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి.](https://9newstelugu.com/garividi-railway-track-under-bridge-should-be-constructed/): గరివిడి రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. గరివిడి, అక్టోబర్ 26. గరివిడి పాత రైల్వే గేట్ ప్రాంతంలో అండర్ ట్రాక్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 150 కుటుంబాలు వివిధ వ్యాపార వాణిజ్య సముదాయాలను నిర్వహించి దశాబ్దాలుగా జీవనం గడుపుతున్నారని, ఇక్కడి రైల్వే ట్రాక్ ఇరువైపులా దారిని మూసివేసి  రహదారిని స్తంభింప  చేయడంతో ఇరువైపులా దాదాపు 22 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోవడంతో, తమ వ్యాపారాలు పడిపోయాయని ఆందోళన […] - [తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి - ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు](https://9newstelugu.com/membership-registration-program-should-be-accelerated-to-strengthen-telugu-desam-party-mla-kimidi-kalavenkata-rao/): తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి – ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు చీపురుపల్లి నియోజకవర్గం,మెరకముడిదాం మండలం, గర్భం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు చీపురుపల్లి ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు గారు ఈరోజు ఉదయం మెరకముడిదాం మండలం గర్బం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ.. ప్రతి […] - [పంచాయతీ సర్పంచ్ఆధ్వర్యంలో NRGS సిమెంట్ రోడ్డు,కాలువ పనులు](https://9newstelugu.com/nrgs-cement-road-and-canal-works-under-panchayat-sarpanch/): పంచాయతీ సర్పంచ్ఆధ్వర్యంలో NRGS సిమెంట్ రోడ్డు,కాలువ పనులు ————————తేదీ 25/10/2024,శుక్రవారం, చీపురుపల్లి పట్టణంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం మెటీరియల్ కంపోనెంట్ వర్క్స్ లో భాగంగా పట్టణంలో జగన్నాధరాజుకాలనీవీధిలో లో సుమారు 10 (పది )లక్షలరూపాయలునిధులు తో మంజూరు అయిన సిమెంట్ కాలువ పనులను ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష,వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, సర్పంచ్ మంగళగిరి సుధారాణి ex జడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, జిల్లా యువజన ఉపాధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ,వైస్ఎంపీపీప్రతినిధిపతివాడరాజారావు ,సిమెంట్ కాలువ పనులకు […] - [పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు](https://9newstelugu.com/police-amara-verula-sanskarana-vaarotsavalu/): పోలీసు వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు సాలూరు పట్టణం నందు అమరులైన పోలీసులను గుర్తు చేస్తూ విద్యార్థులుతో   నినాదాలు చేయించడం జరిగింది.పోలీస్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, అలాగే చెక్ పోస్ట్ లను పటిష్టం చేసే క్రమంలో సాలూరు రూరల్,  పట్టణ సిఐలు రామకృష్ణ, అప్పలనాయుడు ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. పాచిపెంట మండలం పి.కోన వలస చెక్పోస్ట్ వద్ద తర్ఫీదు పొందిన డాగ్స్ డ్రోన్ కెమెరాలతో పోలీసులు మాక్ డ్రిల్ చేపట్టారు. కార్యక్రమంలో పాచిపెంట ఎస్సై కేవీ […] - [పిచ్చికుక్కస్వైర విహారం](https://9newstelugu.com/mad-dog-swayra-vihara/): ఈరోజు చీపురుపల్లి లో పిచ్చికుక్క ఒకటి స్వైర విహారం చేస్తూ ఇప్పటివరకు 40 మంది పైగా గాయపడ్డారు ఈ విషయం తెలిసిన వెంటనే చీపురుపల్లి మండలం పార్టీ అధ్యక్షుడు.MPP ప్రతినిధి. ఇప్పిలి అనంతం గారు .వైస్ mpp.పతివాడ రాజారావు గారు గవిడి సురేష్ గారు కర్రోతు ప్రసాద్ గారు జన .గాయపడిన వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ గారికి చెప్పడం జరిగింది - [వెంకటేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు](https://9newstelugu.com/venkateswara-darshan/): సాలూరు పట్టణం శివారులోనున్న *శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి* వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన *మాజీ డిప్యూటీ సీఎం& మాజీ గిరిజన సంక్షేమ శాఖా మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* గారు.ఈ సందర్భంగా ఆ ఆలయంలో అర్చకులు నిర్వహించిన హోమం పూజా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. - [గొప్ప మనసు చాటుకున్న గిరిజన విద్యార్థులు*](https://9newstelugu.com/tribal-students-with-great-minds/): మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి గారి ద్వారా గిరిజన విద్యార్థుల వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,15,500/- చెక్కును అందించారు. సహాయం చేసే మంచి గుణం ఉన్న చిన్నారులకు  (విద్యార్థులకు) తమ ఆశీస్సులు అందించాలని మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. - [సాలూరు పెద్ద పండగ](https://9newstelugu.com/saluru-shyamalambha-festival-announced18-5-25-uyyala-kambala19-5-25-first20-5-25-sirimanotsavam/): సాలూరు శ్యామలాంభ పండుగ ప్రకటించారు18-5-25 ఉయ్యాల కంబాల19-5-25 తొలెలు20-5-25 సిరిమనోత్సవం*శ్రీ శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ తేదీలు ఖరారు*       *సాలూరు పట్టణ ప్రజల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి , గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ 2025వ సంవత్సరం మే నెల 18,19,20 వ తేదీలలో జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు.*1) తే18.05.2025 ఆదివారం “ఉయ్యాల కంబాల ఉత్సవం”.2) తే19.05.2025దీ సోమవారం “తొలేళ్ళు”.3) తే20.05.2025దీ మంగళవారం “సిరిమానోత్సవం”.గత 4 సం.లుగా […] - [ఆసుపత్రిలో రోగులకు ఆహార పొట్లాలు పంపిణీ](https://9newstelugu.com/distribution-of-food-parcels-to-patients-in-the-hospital/): ఆసుపత్రిలో రోగులకు ఆహార పొట్లాలు పంపిణీ -ఫ్రెండ్స్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో, సాలూరు, అక్టోబర్ 19, మేజర్ న్యూస్: సాలూరు పట్టణంలో 2021 వ సంవత్సరం నుండి అన్నదాత సుఖీభవ కార్యక్రమంను నిర్విరామంగా సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు సాలూరు పట్టణానికి చెందిన ఫ్రెండ్స్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో తేలగం శెట్టి అనిల్ కుమార్ మరియు మిత్ర బృందం అన్నదానం కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్ఫూర్తి మహిళా మండలి […] - [తల మీద రక్షణ మీదే](https://9newstelugu.com/your-head-is-your-protection/): సాలూరు బైపాస్ రోడ్ నందు శ్రీ సాలూరు పట్టణ సిఐ గారు వాహనదారులతో ,హెల్మెట్ వాడక పోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలియపరుస్తూ, హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వలన ఒక రక్షణ కవచంలా కాపాడుతుందని తెలియపరుస్తూ హెల్మెట్ వాడకం గురించి తగు జాగ్రత్తలు సూచనలు చేయడమైనది. - [టి.వి.టి, స్కాట్లాండ్ దళారీ ఏజెన్సీల చేతుల్లో నలిగిపోతున్న మెడికల్ కాంట్రాక్టు కార్మికులు*](https://9newstelugu.com/tvt-scotlands-medical-contract-workers-at-the-hands-of-brokerage-agencies/): *ఎఐటీయూసి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు బుగత అశోక్ ఆగ్రహం.*      ప్రభుత్వ ఆసుపత్రిల్లో, వైద్య కళాశాలలో పని చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ మొదలైన కాంట్రాక్టు వర్కర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న హాస్పిటల్స్ సూపరింటెండెంట్, ప్రిన్సిపల్, డిసిహెచేఎస్ లు టి.వి.టి, స్కాట్లాండ్ కాంట్రాక్టర్లు చేత పెరిగిన జీతాలు, పిఎఫ్ డబ్బులు, ఈ.ఎస్.ఐ కార్డులు ఎందుకు ఇప్పించలేకపోతున్నారని ఎఐటీయూసి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.     శనివారం […] - [రివ్యూ మీటింగ్](https://9newstelugu.com/review-meeting/):   మంగళగిరి కేంద్ర కార్యాలయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలు మరియు ఇన్చార్జిల తోరివ్యూ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమం లో పాల్గొన్నస్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి  మహిళా శిశుసంక్షేమశాఖ మరియు గిరిజన శాఖ మాత్యులు శ్రీమతి గుమ్మిడి  సంధ్యారాణి కలిసి ఘోష హాస్పిటల్ లో మౌళిక వసతుల కల్పనపై చర్చించిన  విజయనగరం  శాసనసభ్యులు అదితి గజపతి - [గుర్ల గ్రామంలో డయేరియా](https://9newstelugu.com/_diarrhea-in-gurla-village/): చికిత్స పొందుతున్న వారిని  పరామర్శించిన మంత్రి  కొండపల్లి శ్రీనివాస్ _గుర్ల గ్రామంలో డయేరియా  వ్యాపించడం ఆరోగ్యంతో  బాధపడుతున్నా వారిని ZPHS ఫాఠశాలలో  చికిత్స పొందుతున్న వారిని  పరామర్శించిన మంత్రివర్యులు  *కొండపల్లి శ్రీనివాస్* గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి *కిమిడి రామ్ మల్లిక్ నాయుడు*  గారు _ఈ సందర్బంగా వైద్య, రెవిన్యూ,  పంచాయతీ రాజ్ మరియు TWS&S అధికారులతో మాట్లాడి డయేరియా వ్యాధిని నిర్మూలించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, త్రాగు నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను […] - [దుర్వాసన వెదజల్లుతుంది.](https://9newstelugu.com/smells-bad/): విజయనగరం జిల్లా చీపురుపల్లి వెంకటేశ్వర నగర్ లో ఎటువైపు చూసినా అపరిశుభ్రత దర్శనమిస్తుంది. వెంకటేశ్వర్ నగర్ ప్రధాన వీధిలో మురుగునీరు ఎక్కడకక్కడ నిలువ ఉంటుంది పంచాయతీ అధికారులకు సంప్రదిస్తే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మురుగునీరు ఎక్కడకక్కడ నిల్వ కావడంతో  దోమలు విపరీతంగా పెరగడం వలన డెంగ్యూ ,మలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కాలనీవాసులు వాపోతున్నారు.కోలని పరిసరాలు  దుర్వాసన వెదజల్లుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ పూడికలు తీయాలని కాలనీవాసులు కోరుతున్నారు - [శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర](https://9newstelugu.com/sri-paidithalli-ammavari-jatara/): విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో ఘనంగా నిర్వహించే పైడితల్లి అమ్మవారు ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా నిర్వహించారు సినీ తారల సమక్షంలో వివిధ రకాల కార్యక్రమాలు పట్టణ నలుమూల నిర్వహించారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య అమ్మవారి సినిమానోత్సవం  జరిగింది .ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఉమ్మడి విజయనగరం జిల్లా అధికారులు వివిధ శాఖల మంత్రులు ప్రజా ప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు - [పల్లె పండగ కాదు శుద్ధ దండగ](https://9newstelugu.com/it-is-not-a-village-festival-but-a-pure-festival/): పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్న దొర పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వం కాదని పేదవాడిని దగా చేసిన ప్రభుత్వం అని నిత్యఅవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని గత వైసిపి ప్రభుత్వాన్ని సాండ్ ల్యాండ్ మైండ్ వైన్ మాఫియా అంటూ వేలెత్తి చూపున ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇసుక విషయంలో ప్రభుత్వ ఆదాయానికి […] - [బ్యాక్ లాగ్ పోస్టులు లేదా ప్రత్యేక నియామకాలు, ద్వారానైనా న్యాయం చేయాలి](https://9newstelugu.com/to-do-justice-through-backlog-posts-or-special-appointments/): చదువుకుని, ఉద్యోగ,ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉన్నటువంటి, బతుకుతెరువు కోసం  ఇతర రాష్ట్రలకు వలసలు వెళ్లి వెట్టిచాకిరీ చేస్తున్న, అధివాసి నిరుద్యోగ యువతి యువకులకు బ్యాక్ లాగ్ పోస్టులు లేదా ప్రత్యేక నియామకాలు, ద్వారానైనా న్యాయం చేయాలని,, ఎన్నో వృత్తీ పరమైన శిక్షణలు పొందిన ST లకు స్వయం ఉపాధి అవకాశాల ట్రైకార్ ద్వారా కల్పించి న్యాయం చేయాలని ఈ రోజు గ్రీవేన్స్ లో collector పార్వతీపురం మన్యం జిల్లా వారికి వినతి పత్రం సమర్పించడం జరిగినది,, ఈ […] - [పైడిమాంబను దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు](https://9newstelugu.com/ayyanna-patrudu-is-the-speaker-who-visited-paidimamba/): విజయనగరం, అక్టోబర్ 13 : శ్రీ పైడితల్లి అమ్మవారిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం దర్శించుకున్నారు  ఆయనకు ఆలయ పూజారులు, అధికారులు అధికార లాంచనాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచనాల  అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని స్పీకర్ కు అందజేశారు. ఆయనతో పాటుగా  మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి గుమ్మడి సంధ్యారాణి,ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు కూడా ఉన్నారు. - [*కే కే ఆటో కన్సల్టెన్సీ ని సందర్శించిన టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కిమిడి నాగార్జున *](https://9newstelugu.com/tdp-district-party-president-shri-kimidi-nagarjuna-visited-kk-auto-consultancy/): చీపురుపల్లి నియోజకవర్గం, చీపురుపల్లి పట్టణంలో నూతనముగా ప్రారంభించబడిన *కే కే ఆటో కన్సల్టెన్సీని ( K K AUTO CONSULTANCY ) సందర్శించిన *తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు మరియు చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ కిమిడి నాగార్జున గారిని ప్రోప్రైటర్ శ్రీ కోట్ల కృష్ణ గారు* దుస్సాలువతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కోట్ల కృష్ణని అభినందించి వ్యాపార రంగంలో మరింత రాణించి యువత సూక్ష్మ ,చిన్న ,మధ్య తరహా వ్యాపార మరియు […] - [సాలూరు ప్రజల కల నెరవేరింది](https://9newstelugu.com/a-dream-come-true/): ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైలు సాలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ కు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకుంది.  సాలూరు నుంచి బొబ్బిలి మీదుగా విజయనగరం విశాఖపట్నం కి రైలు నడపాలని చాలా ఏళ్లుగా  ప్రయాణికులు కోరుతున్నారు. ఈ మేరకు 2018 లో   సాలూరు బొబ్బిలి పట్టణాల మధ్య విద్యుదీకరణ పనులు, రెండవ లైను ఏర్పాటు చేశారు.   ఇటీవల రైలు రాకపోకలకు సంబంధించి టైమింగ్స్ కూడా ప్రకటించింది. లోకో పైలట్, సిబ్బంది నియామకంపై డిఆర్ఎం ఉత్తర్వులు కూడా […] - [శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి](https://9newstelugu.com/do-dharna-jayapradham-to-be-held-at-collectors-office-on-friday/): అక్టోబర్ 4వ తేదీ అనగా రేపు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వై మన్మధరావు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి భవన కార్మికులకు ట్రాక్టర్ కార్మికులకు ఇతర పెయింటింగ్ కార్మికులకు పిలుపు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వై మన్మధరావు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సాంబమూర్తి మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో […] - [పార్వతీపురం మన్యం జిల్లా  పట్టణంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు](https://9newstelugu.com/sharannavaratri-celebrations-started-in-parvathipuram-town-of-manyam-district/): పార్వతీపురం మన్యం జిల్లా  పట్టణంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు సెంటర్ : పార్వతీపురం పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. పట్టణంలోని తెలుకల వీధి, వేమకోట వారి వీధి యువత ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్టించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ మురపాక కాళిదాసు యాజి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్వతిపురం శాసనసభ్యులు బోనేల విజయచంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు  అమ్మవారు తొలిరోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భవాని […] - [Ganapati Nimarjanam Utsav grand was held at dabbi street in Salur town](https://9newstelugu.com/ganapati-immersion-festival/) - [ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవములు](https://9newstelugu.com/great-sharannavaratri-celebrations/): ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభించిన.. *నాగులాపల్లి*ఈరోజు గుర్ల మండలం పోలయవలస గ్రామంలో యువత ఆధ్వర్యంలో జరుగుతున్న *దసరా మహోత్సవాలు* సందర్బంగా 38వ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా ప్రారంభించిన నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షులు శ్రీ నాగులపల్లి నారాయణరావు. గ్రామ సర్పంచ్ ప్రతినిధి శ్రీ దారపురెడ్డి అప్పారావు గార్లు కలిసి నవరాత్రి మహోత్సవాలను ప్రారంభించి. ఈరోజు నుండి దసరా వరకు కూడా ప్రతి రోజు వివిధ సంస్కృతిక కార్యక్రమాలు. అలాగే. మహా అన్నదానం. కార్యక్రమం జరుగును. అలాగే ఈ […] - [గాంధీ సెంటర్లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు](https://9newstelugu.com/they-paid-tributes-to-mahatma-gandhi-statue-at-gandhi-center-by-placing-floral-garlands/): తేదీ 2/10/2024,బుధవారం, ఈ రోజు అక్టోబర్2 జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి* సందర్భంగా అహింసా,సత్యాగ్రహాలే ఆయుధంగా అఖండ భారతావనికి స్వేచ్చ, స్వాతంత్రాలు ప్రసాదించిన మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా ఆ మహనీయుడు కి ఘనంగా మా నివాళులు అంటూ చీపురుపల్లి ఎండిఓ ఆఫీస్, పంచాయతీ ఆఫీస్ మరియు గాంధీ సెంటర్లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించిన ఎంపీపీ ఇప్పిలి వెంకట నరసమ్మ, చీపురుపల్లి మేజర్ […] - [మహాత్ముని సేవలు ఆదర్శనీయం - ఎమ్మెల్యే కళావెంకటరావు గారు!](https://9newstelugu.com/mahatmas-services-are-exemplary-mla-kalavenkata-rao/): దేశానికి స్వాతంత్ర్యం రావడానికి గాంధీజీ నిస్వార్ధంగా సేవలందించారని చీపురుపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు గారు అన్నారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా రాజాం తమ నివాస కార్యాలయంలో గాంధీ మహాత్ముని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళావెంకటరావు గారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ గారు అహింస వాదంతో ముందుకు వెళ్లి మనకు స్వాతంత్రాన్ని సాధించారని అన్నారు. బ్రిటిష్ వారు ఎన్ని ఇబ్బందులు పెట్టిన అహింసా సిద్ధాంతంతోనే […] - [స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇంకా ఎన్నాళ్లు ఈ డోలి మో తలు! ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు !](https://9newstelugu.com/even-after-76-years-of-independence-how-many-more-years-is-this-doli-mo-tala-how-many-more-years-of-this-hardship/): స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇంకా ఎన్నాళ్లు ఈ డోలి మో తలు!!! ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు !ఈ కష్టాలకు కారణం ఎవరు? కేవలం 350  మీటర్ల దూరానికి రోడ్డు వేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాల కాలం అటు ఐటీడీఏ అధికారులకు  పాలకులకు కావాలి? వెంటనే ఐటిడిఏ అధికారులు స్పందించి కొమరాడ మండలంలో chinnakergala పంచాయతీ పరిధిలో గల సీసా డ వలస గ్రామానికి బట్టి మొగవలస కి వెళ్లే తారురోడ్డు నుండి వెంటనే సీసాడ […] - [మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం*:](https://9newstelugu.com/drug-control-awareness-program/): *అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం*: స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ఉదయం కాలేజీ ప్రిన్సిపాల్  డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు అధ్యక్షతన మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ‘సంకల్పం’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్.రాఘవులు గారు DSP సబ్ డివిజన్ చీపురుపల్లి నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్స్ తో యువత,విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని,డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు.విద్యార్థులు మత్తు పదార్థాల […] - [ఉచిత ఇసుక విధానం అమలు కాకపోవడం మీద పెద్ద ఎత్తున ధర్నా](https://9newstelugu.com/large-scale-dharna-over-non-implementation-of-free-sand-policy/): చీపురుపల్లి పట్టణంలో ఈరోజు భవననిర్మాణ కార్మికులు ఉచిత ఇసుక విధానం అమలు కాకపోవడం మీద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు బెల్లాన వంశీ కార్మికులకు సంఘీభావం తెలియజేసి మద్దతు పలికారు చీపురుపల్లి మండలం మరియు పట్టణంలో వున్న భవన నిర్మాణాకార్మికులు అందరితో కలిసి వంశీ విష్ణు జంక్షన్ నుంచి గాంధీ బొమ్మ మరియు మూడు రోడ్డు ల జంక్షన్ వరకు […] - [నూతన మద్యం విధానం ఖరారు](https://9newstelugu.com/new-liquor-policy-finalized/): *నూతన మద్యం విధానం ఖరారు….నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ* *11న లాటరీ…..12 నుంచి కొత్త దుకాణాలు…3,396 షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్* *అర్ధరాత్రి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు* *ప్రధాన నగరాల్లో 12 ప్రీమియం స్టోర్లు* *తొలుత రిటైల్ వ్యాపారం ప్రైవేటుకు అప్పగించేలా ఆర్డినెన్సు* *గీత కార్మికులకు దుకాణాలపై త్వరలో పాలసీ* *ముఖ్యమైన తేదీలు….* *దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం:* మంగళవారం ఉదయం 10 గంటల నుంచి *తుది గడువు:* అక్టోబరు 9 వరకూ… *లాటరీ తీసి లైసెన్సులు ఖరారు చేసేది: […] - [పౌష్టిక ఆహార స్టాళ్లను సందర్శించిన *జనసేన నేత* *కోట్ల కృష్ణ*](https://9newstelugu.com/janasena-leader-kotla-krishna-visited-nutritious-food-stalls/): మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పౌష్టిక ఆహార మహోత్సవాల్లో భాగంగా ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ గరివిడి, చీపురుపల్లి, గుర్ల,  మరియు మెరకముడిదాం మండలాల అంగన్వాడి బోధకులు మరియు సహాయకులు ఏర్పాటు చేసినటువంటి పౌష్టికాహార స్టాల్స్ ను జనసేన పార్టీ-రాష్ట్ర ప్రచార కమిటీ ఉమ్మడి విజయనగరం జిల్లా కో-ఆర్డినేటర్ కోట్ల కృష్ణ పరిశీలించడం జరిగింది. - [పౌష్టికాహారం మాస మహోత్సవాలు](https://9newstelugu.com/nutrition-month-celebrations/): విజయనగరం జిల్లా….  పౌష్టికాహారం మాస మహోత్సవాలు…….      చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గరివిడి ఏంపీడీఓ కార్యాలయంలో పౌష్టికాహార మహోత్సవ భాగంగా చీపురిపల్లి శాసనసభ సభ్యులు కిమిడి కళా వెంకతరవుచేతుల మీదుగా I C D S, మహేలాబీహృద్ధి, శిశు సంక్షేమ ఆధ్వర్యంలోసమోహి అన్నప్రసరణ మరియూ శ్రీమంత కార్యక్రమం కళా చేతులమీదుగా నిర్వహించారు…   ఈకార్యక్రమంలో కళా మాట్లాడుతూ గర్బీని శ్రీలకు అదేవిధంగా6ఏళ్ళు వచ్చేవరుకు బాల బాలికలకు పౌష్టిక ఆహారం అందించే  కార్యక్రమం  100 రోజుల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు […] - [సాలూరు పట్టణ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల.నాగేశ్వరరావు ను పరామర్శించిన బొత్స సత్యనారాయణ](https://9newstelugu.com/botsa-satyanarayana-visited-the-former-chairman-of-saluru-town-urban-bank-puvvala-nageswara-rao/): గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సాలూరు పట్టణం పెద కుమ్మరివీధిలో విశ్రాంతి తీసుకుంటున్న *సాలూరు పట్టణ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల.నాగేశ్వరరావు* గారు.ఈ విషయం తెల్సిన *విశాఖ ఎమ్మెల్సీ* శ్రీ బొత్స.సత్యనారాయణ గారు ఈరోజు సాలూరు పట్టణం విచ్చేసి నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి పరామర్శించి ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ముందుగా సాలూరు పట్టణంలో ఉన్న *మాజీ డిప్యూటీ రాజన్నదొర గారి ఇంటికి  ఎమ్మెల్సీ బొత్స గారు,జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను గారు మరియు […] - [భగత్ సింగ్ జయంతి  సందర్భంగా మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్, నవోదయ సేవా సమితి  ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం](https://9newstelugu.com/on-the-occasion-of-bhagat-singh-jayanti-blood-donation-camp-organized-by-welfare-association-navodaya-seva-samiti/): రక్తదానంప్రాణదానం అని పట్టణ సీఐ అప్పలనాయుడు పేర్కొన్నారు.శనివారం స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ జయంతి  సందర్భంగా మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్, నవోదయ సేవా సమితి  ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాలూరు పట్టణ సిఐ  అప్పలనాయుడు పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి రక్తం చాలా అవసరం ఉందని అలాంటి వారి కోసం ఎప్పటికప్పుడు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే చాలా బాగుంటుందని అన్నారు.అలాగే యువతీ యువకులు ప్రతి […] - [కూటమి ప్రభుత్వనాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు](https://9newstelugu.com/special-pujas-to-bestow-a-good-mind-on-the-leaders-of-the-kotami-government/):   చీపురుపల్లి ఆంజనేయపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జిల్లా వైస్సార్సీపీ మరియు నియోజకవర్గం నాయకులు మరియు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఇటీవలే జరుగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంపై  చంద్రబాబుకు మరియు కూటమి ప్రభుత్వనాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు నిర్వహించాన     YSRC నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి   శ్రీను గారు (చిన్న శ్రీను) మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు - [ఎన్నికలలో భాగంగా G.O. నెం.3 ని మళ్ళీ పునరుద్దరిస్తామని నేటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి](https://9newstelugu.com/as-part-of-the-election-g-o-todays-coalition-government-should-fulfill-the-promise-of-reconciling-no-3-again/): ఎన్నికలలో భాగంగా G.O. నెం.3 ని మళ్ళీ పునరుద్దరిస్తామని నేటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయినా కూడా గిరిజనుల మంచి చెడ్డలు పట్టించుకోవడం లేదు. పైగా గిరిజనుల హక్కులను హరిస్తూ, వారిని అణచివేసే దిశగా అడుగులు వేస్తుండం చాలా అన్యాయం. PESA ఎన్నికలు, ITDA సార్వతీపురం పరిదిలో ఉన్న 216 గిరిజన గ్రామ పంచాయితీ లో జరగాల్సి ఉన్నప్పటికీ కేవలం 77 గిరిజన గ్రామ పంచాయితీల్లో మాత్రమే నిర్వహించడం […] - [స్వచ్ఛ సేవా కార్యక్రమం](https://9newstelugu.com/swachh-seva-program/): విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా బొబ్బిలి ఎస్బిఐ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎస్బిఐ రీజనల్ మేనేజర్ మరియు సిబ్బంది కలిసి  బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ ను శుభ్రపరచడం జరిగింది. - [](https://9newstelugu.com/lamp-worship/): సాలూరు పట్టణం బంగరమ్మ కాలనీ శ్రీ బాల గణపతి సూపర్ గుడ్ ఫ్రెండ్స్ యువసేన కమిటీ ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమం జరిగింది. బంగారమ్మ కాలనీ లో అలాగే ఆదివారం నాడు అన్నసమరాధన కార్యక్రమం ఈ కమిటీ వారు నిర్వహిస్తున్నామని తెలిపారు - [తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం
చీపురుపల్లి నియోజకవర్గం](https://9newstelugu.com/telugu-desam-party-camp-office-chipurupally-constituency/): రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అక్టోబర్ 1 తారీకు నుండి జరగబోయే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా చేయూటుకు ముందుగా క్లస్టర్ ఇంచార్జ్ మరియు యూనిట్ ఇన్చార్జిలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలియజేయడం జరిగింది దీనికి అధ్యక్షత వహిస్తున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి  *కిమిడి రామ్ మల్లిక్ నాయుడు* గారు మాట్లాడుతూ క్లస్టర్ మరియు యూనిట్ ఇన్చార్జులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో అందరూ కష్టపడి కార్యకర్తలందరికి సభ్యత్వం గురించి వివరించి అదేవిధంగా […] - [
గంజాయి పట్టివేత](https://9newstelugu.com/ganjai-pattiveta/): తేదీ 27 9 2024 న ఉదయం 9 గంటలకు పి కొనవలస చెక్ పోస్ట్ పాచిపెంట ఎస్ఐ మరియు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిస్సా నుంచి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై రావడం చూసి ఆ వ్యక్తిని ఆపి శోదా చేయగా అతని వద్ద ఒక కేజీ గంజాయి దొరికింది అంతట ఆ వ్యక్తి పేరు ఆవల అనిల్ శ్రీకాకుళంకి చెందిన వ్యక్తిగా అతను గంజాయిని తమ స్నేహితుడు భరత తో కలిసిగంజాయి […] - [పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్న జనసేన పార్టీ](https://9newstelugu.com/janasena-party-is-working-with-the-aim-of-strengthening-the-party/): *MLA శ్రీమతి లోకం నాగ మాధవి గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ బాబు పాలూరు గారు మరియు పార్టీలోకి చేరబోయే జిల్లాలోని పలువురు నాయకులు* బొబ్బిలి, పార్వతీపురం మరియు కురుపాం నియోజకవర్గాలలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్న జనసేన పార్టీ నాయకులు, జనసైనికులతో కలిసి మన జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పరిపాలనా దక్షత మెచ్చి […] - [ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుని తక్షణమే అరెస్టు చేయాలి*](https://9newstelugu.com/mla-raghuramakrishnam-raju-should-be-arrested-immediately/):   విజయనగరం జిల్లా రేగిడి మండల పోలీస్ స్టేషన్లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీ ని చించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ డిమాండ్ చేశారు, ఈ విషయమై శుక్రవారం రేగిడి ఎస్సై లీలావతికు వినతి పత్రం అందించారు, ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి  కారణం బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగమే అని రఘురామకృష్ణం రాజు తెలుసుకోవాలని, […] - [సాలూరు కమిషనర్ గా సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ](https://9newstelugu.com/satyanarayana-assumed-charge-as-salur-commissioner/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కమిషనర్ గా ch. సత్యనారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బొబ్బిలి పట్టణ అభివృద్ధి సంస్థలో పరిపాలనాధికారిగా విధులు నిర్వహించారు. బదిలీ పై సాలూరు కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు .ఈయన గతంలో మచిలీపట్నం, ఉయ్యూరు, తాడేపల్లిగూడెం, ఇచ్చాపురం, తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన కమిషనర్కు డిఇ శ్రీరామమూర్తి మేనేజర్ రాఘవాచార్యులు అధికారులు సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. - [కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలించిన జిల్లా ఎస్పీ*](https://9newstelugu.com/%e0%b0%95%e0%b0%ae%e0%b0%be%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%95%e0%b0%82%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%82%e0%b0%82%e0%b0%a8%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b0/): *కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలించిన జిల్లా ఎస్పీ* విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూంను జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు సెప్టెంబరు 26న సందర్శించి, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, ముఖ్య కూడళ్ళలో ఏర్పాటుచేసిన సిసి కెమెరాల పనితీరును పరిశీలించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కమాండ్ కంట్రోల్ రూంను సందర్శించి, జిల్లాలో వివిధ ప్రాంతాలు, రహదారి కూడళ్ళ వద్ద ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను, వాటి లైవ్ […] - [CEHT కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి మరియు హోం మంత్రి అనిత](https://9newstelugu.com/minister-sandhyarani-participated-in-the-ceht-programme/): విజయవాడ లో నోవోటెల్ హోటల్ లో *National consultation on Counter Enabled Human Trafficking(CEHT)*  కార్యక్రమం నిర్వహించడం జరిగింది..ప్రోగ్రామ్ లో స్త్రీ, *శిశు సంక్షేమ శాఖ మంత్రి గా గుమ్మిడి సంధ్యారాణి గారు  స్వాగత ప్రసంగం ఇవ్వడం జరిగింది*..ఈ కార్యక్రమం లో సంధ్యారాణి గారి తో పాటు గౌరవ *హోం మంత్రి అనిత గారు*,*DGP ద్వారకా తిరుమల రావు  గారు*, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి *సూర్యకుమారి గారు*, ఐటీ సెక్రటరీ *సౌరభ్ […] - [కోటి యాభై లక్షల రూపాయిలు తో అనేక అభివృద్ధి కార్యక్రమాలు](https://9newstelugu.com/a-number-of-development-projects-with-a-crore-fifty-lakh-rupees/): తేదీ 25/9/2024,చీపురుపల్లి జడ్పీటీసీ ఆఫీస్ ఛాంబర్ లో జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష,జిల్లా వైస్సార్ పార్టీ సెక్రటరీ వలిరెడ్డి శ్రీనివాసనాయుడు తో కలిసి మాట్లాడుతూ చీపురుపల్లి మండల జడ్పీటీసీ గా సుమారు 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అని పెద్దలు మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు,జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు […] - [సివిల్ సప్లై డైరెక్టర్ గా  గెద్దె బాబురావు](https://9newstelugu.com/gedde-baburao-as-civil-supply-director/): ఈరోజు చీపురుపల్లిలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ గా నియమితులైన *శ్రీ గెద్దె బాబురావు* గారిని వారి క్యాంప్ కార్యాలయం లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షులు *శ్రీ నాగులాపల్లి నారాయణరావు* గారు నియోజకవర్గ నందమూరి సేవా సంగమ్ అధ్యక్షులు *శ్రీ ముసలకంటి లక్షణరావు* గారు మరియు జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి దుస్సాలువతో శత్కరించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. - [అక్రమ సంబంధం కారణంగా భార్యను హత్య చేసిన భర్త](https://9newstelugu.com/husband-killed-his-wife-due-to-illegal-relationship/): పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం, కారసువలస *అక్రమ సంబంధం వల్ల భార్యను కడదేర్చిన భర్త* సాలూరు మండలం కరాసువలస  గ్రామంలో అక్రమ సంబంధం కారణంగా కట్టుకున్న  భార్య (కరాసమ్మ) ను భర్త (శ్రీను)  ఉరివేసి చంపడం జరిగిందని గత కొన్నేళ్లుగా శ్రీను కు కొత్తవలస చెందిన రాము అనే మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకొని ఇద్దరు పిల్లలు తండ్రి అయ్యాడని ఈ ఇరువురు(మదటి భార్య రెండవ భార్య) కరాసువలస గ్రామంలో పక్కపక్కనే ఉండటం వల్ల […] - [క్షమాపణలు](https://9newstelugu.com/i-sincerely-apologize/): డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను క్షమాపణలు కోరిన హీరో కార్తీ లడ్డూపై హీరో కార్తి చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను క్షమాపణలు కోరిన హీరో కార్తీ - [](https://9newstelugu.com/the-miscreants-who-set-the-chariot-of-sri-ramalaya-on-fire/): – అనంతపురం జిల్లా శ్రీ రామాలయ రథానికి నిప్పు పెట్టిన దుర్మార్గులు అనంతపురం జిల్లా కణేకల్ మండలం హనకనహాల్ గ్రామంలోని శ్రీరామాలయం రథానికి మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనను స్థానికులు గమనించి మంటలను ఆర్పివేయగా అప్పటికే రథం సగానికి పైగా కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కళ్యాణ దుర్గం డివిజన్ డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో విచారణ ముమ్మరం చేశారు.  కాలిపోయిన తలుపును డీఎస్పీ రవిబాబు పరిశీలించారు. క్రిమినల్ […] - [రోడ్ యాక్సిడెంట్](https://9newstelugu.com/road-accident-2/): విజయనగరం జిల్లా…  చీపురుపల్లి నియోజకవర్గం  చీపురుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా విజయనగరం నుండి చీపురుపల్లి వస్తున్న A P35Y1238 గల బస్సు, చీపురుపల్లి నుండి  కాలేజ్ ఎదురుగా ఉన్న టీ టైమ్ ప్రక్కకు వస్త్తున్న AP 35AC0271 హోండా వద్విచక్రవాహణం డీ కొట్టడంతో అక్కడక్కడే మృతి.  మృతిని వివరాలు తెలియాల్సి ఉంది - [జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఇద్దరు యువకులు మృతి. ఒకరికి గాయాలు](https://9newstelugu.com/road-accident-on-national-highway-two-youths-died-one-injured/): *జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఇద్దరు యువకులు మృతి. ఒకరికి గాయాలు* మంగళవారం ఉదయం 6.15 గంటలకు కంచరపాలెం ఇందిరా నగర్ ఎదురుగా జాతీయ రహ దారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే  మృతిచెందగా,ఒక యువకుడు తీవ్ర గాయాలు పాలయ్యాడు. ఊర్వశి జంక్షన్ వైపు నుండి తాటి చెట్ల పాలెం వైపుA.P40D.k.9061 నెంబర్ గల రేష్ బండిపై ముగ్గురు యువకులు అతివేగంతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అనుకుంటున్నారు అయితే మృతి చెందిన యువకుల్లో […] - [ఇది మంచి ప్రభుత్వం](https://9newstelugu.com/it-is-good-government/): చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి మండలంపేరిపి గ్రామం *ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న  చీపురుపల్లి నియోజకవర్గ  శాసనసభ్యులు గౌరవ *శ్రీ కిమిడి కళా వెంకటరావు* ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేరకు  ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ముందుకు వస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని   ఎమ్మెల్యే గౌరవ శ్రీ కళా వెంకటరావు రావు గారు  మాట్లాడుతూ    “ఇది మంచి ప్రభుత్వం” ఇచ్చిన హామీలను  ప్రాధాన్యత ఒక్కొక్కటి అమలు ఇందులో భాగంగా ఇప్పటికే  […] - [గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు ప్రమాదం](https://9newstelugu.com/greenfield-highway-road-accident/): 22.9.2024  పాచిపెంట మండలం, కొట్టుకు పెంట పంచాయతీ, గోగడ వలస గ్రామానికి చెందిన కోట లక్ష్మణరావు  తమ్ముడు అయినా కోట పోలి రాజు వయసు 37 సంవత్సరాలు అను అతను కూలి పనులు చేసుకొని జీవిస్తున్నట్లు, నిన్నటి దినము అనగా తేదీ 21.9. 2024 సాయంత్రం 6:30 గంటల సమయంలో   తన గ్రామానికి సమీపంలో కుడుమూరు జంక్షన్ వద్ద మట్టి రోడ్డు వైపు నడుచుకుని వెళ్తుండగా వెనుక నుండి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు సంబంధించిన లారీ […] - [హెచ్చరిక బోర్డులు ఎక్కడ](https://9newstelugu.com/where-are-the-warning-boards/): * విజయనగరం జిల్లా* గుర్ల మండలం ఫకీరు కిట్టిల్లి గడిగెడ్డ రిజర్వాయర్లో ఆదివారం కావడంతో* విద్యార్థులు, యువకులు, తాకిడి* *రిజర్వాయర్ లోపల ప్రమాద స్థాయికి నీటిమట్ట  దిగి స్నానాలు చేస్తున్న యువతి, యువకులు,* *గత సంవత్సరం  స్నానాలకి దిగి చనిపోయిన ఘటన చోటు చేసుకున్నప్పటికీ ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు - [ఉలిక్కిపడ్డ ఏవోబి](https://9newstelugu.com/allur-district-andhra-orissa-border/): ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన మందు పాతర స్వాధీనంఆంధ్రా ఒడిశా సరిహద్దులోని మల్కనగిరి జిల్లా కలిమిల పోలీస్ స్టేషన్ పరిధిలోని గొంపకొండ అటవీ ప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను స్వాధీనం చేసుకున్నారు. కలిమెల పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడిగెట్ట నుండి BSF బలగాలు మావోయిస్టుల కోసం వెతుకుతుండగా, గొంపకొండ కెనాల్ వంతెనపై మావోయిస్టులు అమర్చిన మందుపాతరను సెర్చ్ ఫోర్స్ గుర్తించింది. మందుపాతర, డిటోనేటర్, 30 మీటర్ల ప్లాస్టిక్ వైరును స్వాధీనం చేసుకుని […] - [యరాడ బీచ్ లో విదేశీ పర్యాటకులకు తప్పిన ప్రమాదం..](https://9newstelugu.com/foreign-tourists-in-yarada-beach-are-in-danger/): ఇటలీ దేశానికి చెందిన 8మంది విదేశియులను సముద్రం లో కోట్టుకు పోతుండగా కాపాడిన కోస్ట్ గార్డ్స్.. - [
నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ ప్రమాణ స్వీకారం!](https://9newstelugu.com/atishi-will-take-oath-as-the-chief-minister-of-delhi-today/): నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ ప్రమాణ స్వీకారం! ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ నేడు ప్రమాణ స్వీకారం చెయ్యనున్నా రు.ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నేతను ముఖ్యమంత్రిగా చేస్తున్న ట్లుగా సమాచారం. కేజ్రీవాల్. ఈ నిర్ణయం ఢిల్లీ ప్రజలకు కూడా ఎంతో మేలు చేస్తుందని చెప్ప వచ్చు. దీంతో తన పార్టీలో కుటుంబ పాలన ఉండదని ప్రూవ్ చేశారు. కేజ్రీవాల్. లిక్కర్ స్కాము కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తప్పు చేశారో లేదో అన్న విషయాన్ని పక్కన […] - [](https://9newstelugu.com/nada-is-a-small-tribute-to-brahma/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మరియు వీరబ్రహ్మేంద్రస్వామి జ్ఞాన సరస్వతి దేవి ఆలయ భక్త బృందం తరుఫున విశ్వబ్రాహ్మణ సంఘానికి ఎన్నో సేవలు అందిస్తున్న  నాథ బ్రహ్మ cm సింహాచలం (BA) గారికి ఆలయ ప్రాంగణంలో చిరు సన్మానం చేసి వెండి మెడల్ నీ అందజేయడం జరిగింది. - [పౌష్టికాహార మాసోత్సవాలు*](https://9newstelugu.com/nutrition-months/): గరివిడి :  మండలం లో ఐతం వలస గ్రామం ,   బొండపల్లి  సెక్టార్ పరిధిలో ఉన్న  అంగన్వాడీ సెంటర్   లో  పోషకాహార మాసోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  పౌష్టికాహార ప్రదర్శన చేసి  తల్లులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ ఎం జ్యోతి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  పౌష్టికాహారం తీసుకోవడం వలన రక్తహీనత బారిన పడకుండా ఉండవచ్చని, గర్భిణీలు ప్రసవ  సమయంలో ఆరోగ్యకరంగా […] - [ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న 3వ వార్డు కౌన్సిలర్ తాడ్డి.శంకర్ రావు గారిని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర             ](https://9newstelugu.com/former-deputy-cm-rajannadora-visited-3rd-ward-councilor-taddi-shankar-rao-who-is-undergoing-treatment-in-the-hospital/): ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న 3వ వార్డు కౌన్సిలర్ తాడ్డి.శంకర్ రావు గారిని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర                                                          అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సాలూరు పట్టణ *3 వార్డు గుమడాం కౌన్సిలర్ తాడ్డి.శంకర్ రావు* గారు వైద్యం పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న *మాజీ డిప్యూటీ సీఎం&గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు* శ్రీ *పీడిక.రాజన్నదొర* గారు ఈరోజు ఉదయం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ అధైర్య పడవద్దని,ధైర్యంగా ఉండమని చెప్పారు.తదనంతరం అక్కడ […] - [పిల్లలకు బహుమతులు అందజేసిన జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి రెడ్డి శ్రీనివాసనాయుడు](https://9newstelugu.com/valireddy-reddy-srinivasanaidu-representative-of-zptc-gave-away-the-gifts-to-the-children/): తేదీ 21/9/2024,శనివారం చీపురుపల్లి పట్టణం దేవాంగులవీధి వినాయక చవితి ఉత్సవాలు సందర్బంగా ఏర్పాటు చెసిన, ఆటల పోటీలు ఫ్యాన్సీ డ్రెస్ కంపిటేషన్ పోటీల్లో ప్రతిభ చూపించిన పిల్లలకు బహుమతులు అందజేసిన జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి రెడ్డి శ్రీనివాసనాయుడు, అలాగే వినాయక నవరాత్రి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన లడ్డు వేలం పాటలో గెలుచుకున్న భక్తులకు శ్రీనివాసనాయుడు గారి చేతుల మీదుగా లడ్డు ప్రసాదం అందించారు, ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, చిన్ని, సంతోష్, […] - [వైసిపి నుంచి జనసేనలోకి](https://9newstelugu.com/from-ycp-to-janasena/): శుక్రవారం విజయనగరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న విజయనగరం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ మాజీ చైర్‌పర్సన్ అవనాపు భావన. విజయనగరం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డిసిఎంఎస్) మాజీ చైర్‌పర్సన్ అవనాపు భావన, ఆమె భర్త మరియు వైఎస్‌ఆర్‌సిపి యువజన విభాగం ఉత్తర ఆంధ్ర జోనల్ ఇన్‌ఛార్జ్ అవనాపు విక్రమ్, సాలూరు మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ జరజాపు ఈశ్వరరావుతో సహా పలువురు ప్రముఖ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) నాయకులు ఉన్నారుసాలూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ […] - [విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న సీఐ అప్పలనాయుడు](https://9newstelugu.com/ci-appalanaidu-participated-in-the-vishwakarma-yajna-mahotsavam/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో గల శ్రీ శ్రీ మద్దిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మరియు జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని దర్శించుకొని విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న పట్టణ సీఐ అప్పలనాయుడు అనంతరం సాలూరు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులందరూ సిఐ గారికి సత్కరించి చేసి వీరబ్రహ్మేంద్రస్వామి జ్ఞాన సరస్వతి మరియు విశ్వకర్మ చిత్రపటాన్ని బహుకరించారు - [చీపురుపల్లి నుండి నేపాలకు బయలుదేరిన హరికృష్ణ](https://9newstelugu.com/harikrishna-who-left-cheepurupalli-for-nepal/): చీపురుపల్లి*చెట్లను కాపాడండి నీటిని కాపాడండి భూమి తల్లిని రక్షించండి* అంటూ సైకిల్ పై ప్రచార యాత్రకు (చీపురుపల్లి నుండి నేపాల్)కు బయలుదేరిన హరికృష్ణకు  ప్రత్యేక అభినందనలు తెలిపిన  *చీపురుపల్లి మండల వైసీపీ నాయకులు* గరివిడి మండలం, కే పాలవలస గ్రామమునకు చెందిన వ్యవసాయ రైతు కుమారుడు డిగ్రీ వరకు విద్యా వాసం చేసిన కోట్టేడ హరికృష్ణ *సేవ్ ట్రీ – సేవ్ ఎర్త్* నినాదంతో చీపురుపల్లి గ్రామ దేవత అయిన శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర […] - [శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు ఏవి రమణ దీక్షితులు సంచలన మీడియా సమావేశం](https://9newstelugu.com/a-sensational-media-conference-by-former-head-priest-of-srivari-temple-av-ramana-dixitulu/): తిరుమల ప్రసాదాలపై టీటీడీ శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు ఏవి రమణ దీక్షితులు సంచలన మీడియా సమావేశం గత ప్రభుత్వ హయాంలో ప్రసాదాలపై అనేక పిర్యాదు చేశాం ప్రసాదాలు నాణ్యత లేదని, దిట్టం సరైన పద్ధతితో చేయడం లేదని, రుచిలో కూడా మార్పు వచ్చిందని అప్పటి ఈవో, చైర్మన్ల దృష్టికి తీసుకెళ్లాం నా పిర్యాదులు కనీసం పట్టించుకోలేదు గత ఐదేళ్ల పాలనలో నాసిరకం అన్న ప్రసాదం, నివేదించారు సిఎంగా చంద్రబాబు అధికారం చేపట్టగానే టీటీడీలో ప్రక్షాళన […] - [గురజాడ స్ఫూర్తిగా రోడ్డుకు ఇరువైపులా పెరిగిన మొక్కలును (జంగిల్) క్లియర్ చేయిస్తున్న -  వలి రెడ్డి శ్రీనివాస నాయుడు*](https://9newstelugu.com/vali-reddy-srinivasa-naidu-is-clearing-the-plants-jungle-that-have-grown-on-both-sides-of-the-road-in-the-spirit-of-gurajada/): చీపురుపల్లి మండలం సొంత లాభం కొంత మానుకో పొరుగు వారికి తోడ్పడవాయి దేశమంటే మట్టికాదో దేశమంటే మనుషులు అన్న గురజాడ స్ఫూర్తిగా రోడ్డుకు ఇరువైపులా పెరిగిన మొక్కలును (జంగిల్) క్లియర్ చేయిస్తున్న –  వలి రెడ్డి శ్రీనివాస నాయుడు* ఈరోజు అలజంగి గ్రామం నుండి మెట్టపల్లి గ్రామం వరకు మెయిన్ రోడ్ లో ఎపుగా పెరిగిన  మొక్కలను జేసీబీతో క్లియర్ చేయూస్తున్నారు 10 రోజుల క్రితం కొంత భాగం క్లియర్ చేయించారు వర్షం వలన పనికి అంతరాయం […] - [పిడిఎఫ్ రైస్ అక్రమ రవాణా పట్టుకున్న విజిలెన్స్ అధికారులు](https://9newstelugu.com/vigilance-officers-caught-pdf-rice-smuggling/): విజయనగరం జిల్లా   గుర్ల మండలం సేరిపేట గ్రామంలో పిడిఎఫ్ రైస్ ను అక్రమంగా తరలిస్తున్న  OR 10 U 5499 లారీ ను గౌరవ ఎస్ పి ఆదేశాల మేరకు  విజిలెన్స్ Si రామారావు గారు అండ్ టీం గరివిడి అన్నపూర్ణ కాటా దగ్గర అదుపులో తీసుకొని గరివిడి పోలీస్ స్టేషన్ కి తరలించారు కేసు నమోదు చేసి గరివిడి Cs dt శోభ గారికి హ్యాండ్ వర్క్ చేయడం జరిగింది. సేరిపేట నుండి ఒరిస్సా […] - [మహిళ సమైక్య కార్యవర్గం](https://9newstelugu.com/womens-working-group/): చీపురుపల్లి నియోజకవర్గం నాలుగు మండలాల మండల మహిళ సమైక్య కార్యవర్గం సభ్యులు నూతనంగా ఎన్నికైన సందర్భంగా యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో టిడిపి కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. - [కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసే దిశగా నిర్వహిస్తున్న యువమంథన్ లో భాగంగా, గరివిడి శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం,](https://9newstelugu.com/as-part-of-the-yuvamanthan-organized-by-the-central-government-towards-the-participation-of-the-youth-in-the-development-of-the-country-garividi-srivenkateswara-veterinary-university/): కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసే దిశగా నిర్వహిస్తున్న యువమంథన్ లో భాగంగా, గరివిడి శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశువైద్య కళాశాలలో 19-09-2024 (గురువారం) నాడు నమూనా ఐక్యరాజ్యసమితి (మోడల్ యూ.ఎన్) కార్యక్రమం నిర్వహించినట్టు కళాశాల అధిపతి, అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ మక్కెన శ్రీను తెలియజేసారు. ఇందులో భాగంగా కళాశాల విద్యార్ధులు ఐక్యరాజ్యసమితి సాధారణ సభ నమూనాలో సమావేశం జరిపి, “మెరుగైన పర్యావరణం కోసం అనుసరించవలసిన జీవన శైలి” అనే అంశం పై చర్చ […] - [అక్రమంగా తరలిస్తున్న 15 కేజీల గంజాయి ముడిదాం లో దొరకడంతో ఉలుక్ పడ్డ నియోజకవర్గం](https://9newstelugu.com/constituency-upset-after-15-kg-of-illegal-marijuana-was-found-in-mudidam/): విజయనగరంజిల్లా…… అక్రమంగా తరలిస్తున్న 15 కేజీల గంజాయి ముడిదాం లో దొరకడంతో ఉలుక్ పడ్డ నియోజకవర్గ జంత్తా….     చీపురుపల్లి నియోజకవర్గం మేరకముడిదాం  మండలం ఉటపల్లి, గెదల మర్రివలస వద్ద 10  సమయంలో  బుదారవలస ఇంచార్జ్ ఎస్ ఐ,బి.లోకేశ్వరరావు మరియూ వారిసిబ్బంది తో మాటు వేసి ఆటోలో తరలిస్తున్న 15 కేజీల గంజాయి ని  5 గురిని చాకచక్యంగా పట్టుకున్న సిబ్బంది,         ఈ5గురు  స్నేహితులు వీరు దూరలవాట్లకు బానిసలై డబ్బులకొరకు గంజాయి అమ్మడంవలన డబ్బులు ఎక్కువగా ఆర్జించ్చవచ్చని నిర్ణయించుకొని […] - [తన గ్రామాలకు సర్వీస్ రోడ్డు కావాలని నాలుగు గ్రామాల ప్రజలు ఈరోజు చీపురుపల్లిలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద ధర్నా](https://9newstelugu.com/people-of-four-villages-protested-at-the-railway-over-bridge-being-constructed-at-cheepurupalli-today-demanding-a-service-road-for-their-villages/): … ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చీపురుపల్లిలో సుమారు పద్మ 14 కోట్ల రూపాయలు వెచ్చించి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నది… తన గ్రామాలకు సర్వీస్ రోడ్డు కావాలని నాలుగు గ్రామాల ప్రజలు ఈరోజు చీపురుపల్లిలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద ధర్నా నిర్వహించారు .వాహనాలు రాకపోవకులకు అంతరాయం కలగడంతో ఠ వాహనాలు చీపురుపల్లిలో ఈరోజు నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద కాలనీ పులివెందుల అగ్రహారం కందిపేట లక్ష్మీపురం గ్రామానికి చెందిన మహిళలు […] - [అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసినటువంట్టి జాగ్రత్తలు నివారణ](https://9newstelugu.com/precautions-to-be-taken-in-case-of-fire-accidents/): శ్రీమతి గోదావరి సరాఫ్ సీనియర్ సెకండరీ పాఠశాలలో ఈరోజు ఉదయం 8,9,10, వ తరగతి  విద్యార్థులకు చీపురుపల్లి అగ్నిమాపక సిబ్బంది వారిచే విద్యార్థులకు వరదలు మరియూ అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసినటువంట్టి జాగ్రత్తలు నివారణ చర్యలు గురించి అగ్నిమాపక అధికారులు విపులంగా విద్యార్థులకు వివరించడం జరిగింది పాఠశాల కార్యదర్శి మారియా శ్రీ బలిజెపల్లి రవి గారు అగ్నిమాపక సిబ్బంది వారికి విద్యార్థులకు అంతటి ముఖ్యమైన  సమాచారం అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసారు…… - [ఇటీవలే ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించిన వైస్సార్సీపీ నాయకులు](https://9newstelugu.com/vicesar-cp-leaders-who-visited-the-family-who-lost-everything-in-an-accident-recently/): చీపురుపల్లి పట్టణం జి. అగ్రహారం నివాసి అయిన అనారోగ్య కారణాలుతో మృతి చెందారు  వార్త తెల్సుకొని వైయస్ఆర్సీపీ నాయకులు మీసాల వరహాల నాయుడు, ఇప్పిలి అనంతం,  వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, స్థానిక వైసిపి నాయకులు వారి ఇంటికి వెళ్లి, చనిపోయాన వ్యక్తి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వారి యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించి తమ యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేయటం జరిగింది. అలాగే చీపురుపల్లి పట్టణంలో మెట్టకాలనీ లో ఇటీవలే రైలు ప్రమాదంలో ఒక […] - [శిక్ష‌ణ‌ద్వారా నైపుణ్యాభివృద్ది
జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్
మెగా జాబ్‌మేళాకు అపూర్వ స్పంద‌న‌](https://9newstelugu.com/skill-development-through-trainingdistrict-collector-dr-br-ambedkarunprecedented-response-to-mega-job-mela/): శిక్ష‌ణ‌ద్వారా నైపుణ్యాభివృద్దిజిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్మెగా జాబ్‌మేళాకు అపూర్వ స్పంద‌న‌ భోగాపురం, (విజ‌య‌న‌గ‌రం), సెప్టెంబ‌రు 18 ః                 నిరుద్యోగ యువ‌త‌కు శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించ‌డం ద్వారా వారిలో నైపుణ్యాన్ని వృద్దిచేసి, త‌ద్వారా ఉపాధి క‌ల్పించేందుకు కృషి చేస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ అన్నారు. ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న అవ‌కాశాల‌ను సద్వినియోగం చేసుకొని, జీవితంలో ఉన్న‌త స్థానాన్ని సాధించేందుకు యువ‌త కృషి చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. నెల్లిమ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి, స్థానిక భోగాపురం మండ‌లం మిరాకిల్ […] - [గ్రామ స్వచ్ఛత హి సేవా పక్షోత్సవాలుa](https://9newstelugu.com/village-cleanliness-and-service-festivals/): చీపురుపల్లి కేంద్రంలో మూడు రోడ్లు జంక్షన్ లో నిర్వహించిన గ్రామ స్వచ్ఛత హి సేవా పక్షోత్సవాలులో భాగంగా విద్యార్థులు మానవహారం నిర్వహించారు. 18.09.2024 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారు పాల్గొని విద్యార్థుల అందరి చేత స్వచ్ఛత హి సేవా ప్రతిజ్ఞ చేయించారు. రామ మల్లిక్ నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛత హి సేవా కార్యక్రమాన్ని 15 రోజులు పాటు నిర్వహిస్తారని, భారతదేశం […] - [ఆర్.ఎం.పీ. డాక్టర్ పోలాచారి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం.](https://9newstelugu.com/r-m-p-10000-as-financial-assistance-to-dr-polacharis-family/): మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవలే గుండెపోటుతో ఆర్ఎంపీ డాక్టర్ కాలం చెందారు.వివరాల్లోకి వెళ్తే  సాలూరు పట్టణం, బంగారమ్మ పేట చెందిన టేకి పోలాచారి ఆర్ఎంపీ డాక్టర్ గా ఎంతోమందికి ఎన్నో సంవత్సరాలుగా సేవలను అందిస్తున్నారు.ఈయన ఏ అర్ధరాత్రి పిలిచినా వచ్చి సకాలంలో వైద్యాన్ని అందిస్తారు.వైద్య వృత్తిలోనే కాదు వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారు అని ప్రజలు,డాక్టర్స్ కొనియాడారు.టేకి పోలా చారి చిన్న కుమారుడు సూర్య చదువుతూ మీకై..మేము స్వచ్ఛంద సంస్థలో కరోనా సమయం నుంచి నేటి వరకు […] - [స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు..](https://9newstelugu.com/three-people-go-missing-while-taking-a-bath/): అంబేద్కర్ కోనసీమ జిల్లా..పి.గన్నవరం పి.గన్నవరం మండలం నాగుల్లంక వద్ద కోనసీమ- పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు అయిన రావిలంక వద్ద గోదావరి స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు.. పి.గన్నవరం మండలం‌ నాగుల్లంక గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు. గల్లంతయిన వారు.. సానబోయిన సూర్యతేజ (12), నీతిపూడి పాల్ కుమార్ (15), కేతా ప్రవీణ్ (15). సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిసీలుస్తున్నారు అధికారులు. - [సమైక్యత యాత్ర కార్యక్రమంలో భాగంగా కరపత్రాల విడుదల](https://9newstelugu.com/release-of-pamphlets-as-part-of-the-samaikyata-yatra-program/): మే 20 నుండి 30 వరకు సిపిఎం పార్టీ తలపెట్టిన సమైక్యత యాత్ర కార్యక్రమంలో భాగంగా పాచిపెంట మండల  గరిల్ల వలస సెంటర్ వద్ద కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు అబ్దుల్ ఫరీద్  ఆదివాసి గిరిజన సంఘం నాయకులు పి తమ్మయ్య జట్ల గణేష్ కరపత్రం విడుదల చేశారు     ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ.     .  […] - [బారికెడ్స్ మీదపడి ఇద్దరికీ గాయాలు](https://9newstelugu.com/two-injured-after-falling-over-barricades/): *మహానాడు కార్యక్రమంలో వేదిక వద్ద విఆర్వోలకు గాయాలు* వైఎస్ఆర్ జిల్లా టీడీపీ మహానాడు కార్యక్రమంలో వేదిక వద్ద భారీ బారికేడ్స్ మీద పడి ఇద్దరు విఆర్వోలకి గాయాలు గాయపడిన వారు అట్లూరు మండలానికి చెందిన వీఆర్వోలు దొరబాబు, సుబ్బన్నగా గుర్తింపు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలింపు. - [మహానాడు ను విజయవంతం చేద్దాం](https://9newstelugu.com/included-for-the-formation-of-mahanadu/): కడపలో మహానాడు ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి . ఈ నెల 27, 28, 29 వ తేదీల్లో జరగనున్న మహానాడును విజయవంతంగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించడం జరిగింది - [సాలూరు లో యోగాంధ్ర](https://9newstelugu.com/yoga-andhra-in-salur/): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు” యోగాంధ్ర”కార్యక్రమంలో భాగంగా సాలూరు పురపాలక సంఘం నందు గౌరవ కమిషనర్ శ్రీB.V. ప్రసాద్ రావు గారి ఆధ్వర్యంలో సాలూరు ప్రజలకు యోగ పై అవగాహన కల్పించుట కు స్థానిక బోసు బొమ్మ సెంటర్లో, యోగ సెంటర్ సాలూరు వారిచే మరియు మహిళా మండలి సభ్యులతో యోగాసనాలు మరియు యోగా వలన కలుగు లాభాలను ప్రజలకు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ,మరియు యోగా […] - [కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్న గిరిజనులు భూములుకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్](https://9newstelugu.com/demand-that-tribals-who-are-cultivating-782-acres-of-land-under-survey-number-48-of-kudumur-should-be-granted-pattas/): కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్న గిరిజనులు భూములుకు పట్టాలు మంజూరు చేయాలని     ఆది వాసి గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగినయి మొదట పాదయాత్ర సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఎన్ వై నాయుడు జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు.        ఆదివాసి గిరిజన సంఘం సీనియర్ నాయకులు సూక్రు అప్పలస్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ […] - [లచ్చిరాజు పేట కాశి అన్నపూర్ణ ఆలయం లో ఘనంగా హనుమాన్ జయంతి](https://9newstelugu.com/hanuman-jayanti-celebrated-in-grand-manner-at-annapurna-temple-lachirajupet-kashi/): పార్వతీపురం మండలం లచ్చిరాజు పేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ అయ్యప్ప స్వామి సమేత అభయాంజనేయ స్వామి ఆలయం లో గురువారం హనుమజ్జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఆలయ ట్రస్టీ రొంపెల్లి శివశ్రీ అధ్వర్యంలో అర్చకులు అజయ్ అభయ ఆంజనేయ స్వామికి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు కలెక్టర్ కు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా […] - [సాలూరులో పండగ పూట చీకటి : రోడ్డుపై ప్రజల పోరాటం!](https://9newstelugu.com/power-shortage-during-the-festival/): సాలూరులో పండగ పూట చీకటి : రోడ్డుపై ప్రజల పోరాటం! విద్యుత్ లేని వేదన… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం ఉవ్వెత్తున మన్యం ప్రాంతమైన సాలూరులో గత రెండు రోజులుగా గాఢ అంధకారం నెలకొంది. ఎడతెరపిలేని విద్యుత్ కోతలతో విసిగిపోయిన ప్రజలు రాత్రి చిమ్మచీకట్లోనే రోడ్డుపైకి వచ్చారు. నిర్లక్ష్యానికి భగ్గుమంటూ నిరసనకు దిగారు. విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం చెలరేగింది. అధికారులైన ఏఈ నాగేశ్వరరావు, ఏడీఈ రంగారావులను స్థానికులు ఒక గదిలో నిర్బంధించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా […] - [Shayamalambha festival grand success](https://9newstelugu.com/shayamalambha-festival-grand-success/): More than five lakh devotees participated in the event yesterday’s Sirima procession at Sri Sri Sri Shyamalamba Ammavari Jatara in Salur town of Parvatipuram Maniyam district. About 3.5 km of the film was kept at Shyamalamba Temple - [మన్యం వీరుడు అల్లూరి వర్ధంతి నేడు                                                నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర](https://9newstelugu.com/manyam-hero-alluris-death-anniversary-today-%e2%98%85/): ★ *తెల్లదొరల గుండెల్లో గుబులు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి వర్ధంతి నేడు* ★                                                    ★ *నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు* ★                                                                                   బ్రిటిష్ శాసనానికి ఎదురు నిలిచి,ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడిగా గుర్తింపు పొందిన *అల్లూరి.సీతారామ రాజు* గారి *వర్ధంతి* సందర్భంగా ఈరోజు సాలూరు పట్టణంలో   *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం&మాజీ గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు,వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు* శ్రీ *పీడిక.రాజన్నదొర* గారు ఆయన […] - [J.C.B సహాయంతో ఆ కాలువ పై ఉన్న పలకలను తొలగించి పూడికతీత పనులు](https://9newstelugu.com/with-the-help-of-j-c-b-the-slabs-on-the-canal-were-removed-and-dredging-work-was-carried-out/): సాలూరు పురపాలక సంఘం గౌ ” కమిషనర్ D.T.V కృష్ణారావు గారు ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ L .బాలకృష్ణ గారి పర్యవేక్షణలో పట్టణ పరిధిలో గల 24వ వార్డుకు సంబంధించి డబ్బి వీధి నుండి దండిగాం రోడ్డుకు ఉన్న కాలువలో మట్టి పేరుకుపోవడం స్థానిక ప్రజలు ఇబ్బంది పడటం వలన J.C.B సహాయంతో ఆ కాలువ పై ఉన్న పలకలను తొలగించి పూడికతీత పనులు (కాలువలో ఉన్న మట్టిని ) వెంటనే వాటిని ట్రాక్టర్ ద్వారా […] - [గరివిడి ఫెకర్ ఫుట్ బాల్ మైదానంలో అదలిటిక్స్ మరియూ వాలీబాల్ శిక్షణా శిబిరాలు](https://9newstelugu.com/athletics-and-volleyball-training-camps-at-garividi-faker-football-ground/): విజయనగరం జిల్లా…చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గరివిడి ఫెకర్ ఫుట్ బాల్ మైదానంలో అదలిటిక్స్ మరియూ వాలీబాల్ శిక్షణా శిబిరాలు 1వ తారీకు నుండి 31వరుకు జరుగుతుంది ఈ వేసవి క్రీడా శిబిరాలు డి ఎస్ ఎ విజయనగరం వారి సౌజన్యం తో జరుగుచున్నవి, ఉదయం 6 గంటల నుండి 8వరకు సాయంత్రం 5నుండి 7వరుకు జరుగును ఈ శిబిరంలో  వయస్సు 8నుండి 45వరకు పాల్గొన వచ్చు,         ఈ సందర్బ్తాన్ని  పు రష్కరించు కొని గరివిడి ఎస్ […] - [మచిలీపట్నం పోతేపల్లి శక్తి వైన్స్ వద్ద మహిళలు ఆందోళన](https://9newstelugu.com/women-protest-at-shakti-wines-in-pothepalli-machilipatnam/): కృష్ణాజిల్లా, మచిలీపట్నం… మచిలీపట్నం పోతేపల్లి శక్తి వైన్స్ వద్ద మహిళలు ఆందోళన నివాస ప్రదేశాలలో వైన్స్ షాపుకు పర్మిషన్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన స్థానికులు. శక్తి వైన్స్ ముందు బైఠాయించి వైన్స్ షాపు కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన స్థానికులు,మహిళలు. ఇప్పటికే పోతేపల్లి శక్తి వైన్స్ ను తొలగించాలని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, హోం మంత్రి అనితకు ఫిర్యాదు చేసిన స్థానికులు. అధికారులు పట్టించుకోకపోవడంతో వైన్ షాప్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించిన […] - [నిడదవోలు మండలంలో దారుణ హత్య..!](https://9newstelugu.com/brutal-murder-in-nidadavolu-mandal/): గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో దారుణ హత్య..! నిడదవోలు: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని చింత చెట్టు వీధిలో ఈరోజు (ఆదివారం) ఉదయం ఘోర హత్య ఘటన చోటుచేసుకుంది. ఉదయం 5 గంటల సమయంలో తన షాప్ తెరవడానికి వచ్చిన షేక్ మస్తాన్ వలి అనే వ్యక్తిపై వైయస్సార్ కాలనీకి చెందిన సిరిందుల అనిల్ కుమార్ అనే యువకుడు కత్తితో దాడి చేసి  గోరంగా గా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే… గతంలో అనిల్ కుమార్, షేక్ […] - [వేణుగోపాలస్వామి ఆలయం మీద పిడుగు..](https://9newstelugu.com/lightning-strikes-on-venugopalaswamy-temple/): ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం మీద పిడుగు.. తిరుమల లడ్డు నుండి నేడు సింహాచలం వరకు రాజకీయాల్లోకి దేవుడిని లాగినప్పటి నుండి దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి ఘోరాలు ఈ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి.. - [శ్రీవారి భక్తులను మోసం చేసే కేటుగాడు అరెస్ట్.](https://9newstelugu.com/a-scammer-who-cheats-srivari-devotees-has-been-arrested/): తిరుమల. శ్రీవారి భక్తులను మోసం చేసే కేటుగాడు అరెస్ట్. 13 లక్షల విలువగల 132 గ్రాముల బంగారం స్వాధీనం. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మురుగన్ నాగరాజుగా గుర్తింపు. టీటీడీ ఉద్యోగిగా మహిళ భక్తులను పరిచయం చేసుకొని వారివద్ద నుండి ఆభరణాలను కాజేయడమే ఇతడి వృత్తి. మాంగల్యం పూజ పేరిట భక్తుల నుండి నగలను కాజేసే ఘనుడు. తిరుమలవన్ టౌన్ పోలీసులు పట్టుబడ్డ నిందితుడు. రిమాండ్ కు తరలిస్తున్నట్లు వెల్లడించిన వన్ టౌన్ సిఐ విజయ్ కుమార్. - [గరివిడిలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు](https://9newstelugu.com/invitational-drama-competitions-between-both-telugu-states-in-garividi/): కలలకు నిలయం కలల కానాచి విజయనగరం జిల్లా గరివిడిలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను వచ్చే నెల మే 9,10 మరియు 11 వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు గరివిడి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు వాకాడ గోపి తెలియజేశారు. మూడు రోజులు పాటు 8 నాటికలను మొదటిరోజు రెండు నాటికలు 9వ తేదీ న రెండు నాటికలు, 10వ తేదీ న మూడు నాటికలు, మరియు 11వ తేదీ రెండు నాటికలను ఉభయ తెలుగు రాష్ట్రాల […] - [శ్రీ సాయి సూర్య స్కూల్ విజయభరి](https://9newstelugu.com/sri-sai-surya-school/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో పదో తరగతి 2025  పరీక్ష ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన శ్రీ సాయి  సూర్య  స్కూల్  100% ఉత్తీర్ణత  37 మందిలో 25 మంది కి 500 పైగా  మార్కులు 17 మందికి 550 పైగా మార్కులు 12 మందికి ఫస్ట్ క్లాస్ సాధించిన మా విద్యార్థులు .m . హర్షిత 593సాహితీ పండ 593.K.భరద్వాజ్ 590 Ch .హర్షిని 587 P. రష్మీ ప్రియ 584 S. మౌనిష […] - [గర్భిణీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. భాస్కర్ రావు గారు మరియు ప్రోగ్రాం అధికారి డా.రఘు](https://9newstelugu.com/district-medical-and-health-officer-dr-bhaskar-rao-and-program-officer-dr-raghu-inspected-the-maternity-shelter/): గర్భిణీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. భాస్కర్ రావు గారు మరియు ప్రోగ్రాం అధికారి డా.రఘు సాలూరు,ఏప్రిల్19: గిరిశిఖర గ్రామ గర్భిణీల వసతి గృహాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. భాస్కర్ రావు గారు మరియు జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ పిఎల్.రఘుకుమార్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు.విధుల్లో ఉన్న సిబ్బంది,హాజరు నమోదు పరిశీలించారు.ప్రస్తుతం వసతి గృహ కేంద్రంలో ఉన్న గర్భిణీలు, ఏ ఏ ప్రాంతాలనుండి అడ్మిట్ అయ్యారు […] - [విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం](https://9newstelugu.com/free-equipment-distribution-program-for-students/): ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంమంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి  ముఖ్య అతిథిగా హాజరుసాలూరు మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంలో ప్రత్యేక అవసరాల విద్యార్థులకు (Children With Special Needs – CWSN) ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం వేడుకల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి  హాజరయ్యారు.“ప్రభుత్వం అన్ని విభాగాల వారికీ సమాన […] - [శివరాంపురం గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర](https://9newstelugu.com/former-deputy-cm-rajannadora-participated-in-the-inauguration-ceremony-of-shirdi-sai-baba-temple-in-shivarampuram-village/): ●  *శివరాంపురం గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ●                                                            ఈరోజు సాలూరు మండలం *శివరాంపురం* గ్రామంలో నూతనంగా నిర్మించిన *శ్రీరామా నందనాద నామ దేయులు అభినవ యోగ సరస్వతి శ్రీ విద్యోపాపక ప్రముఖ నాడీ జ్యోతిష్కులు,శ్రీ విద్యా సర్వ మంగళ దేవీ పీఠం వ్యవస్థాపకులు శ్రీ బ్రహ్మశ్రీ మురపాక కాళిదాసు శర్మ* గారిచే పూజా కార్యక్రమాలు *శివరామ ద్వారకామాయి ధ్యాన మందిర ప్రతిష్టా మరియు శ్రీ షిరిడిసాయి […] - [రాహే నన్నే రోజ్దార్ కార్యక్రమం](https://9newstelugu.com/rahe-nanne-rojdar-program/):   పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జామియా మసీదులో జరిగినటువంటి రంజాన్ మాసానికి సంబంధించినటువంటి రాహే నన్నే రోజ్దార్ కార్యక్రమం ఆల్ ఇండియా ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సాలూరు జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా సాలూరు పట్టణ సి.ఐ అప్పలనాయుడు గారు మరియు సాలూరు జామియా మసీద్ ప్రెసిడెంట్ షేక్ ఇమామ్ భాష ఖాదరి. మరియు వైస్ ప్రెసిడెంట్. షేక్ ఇక్బాల్ రజ్వి. సెక్రటరీ బాబ్జి గారు జాంగిర్ షరీఫ్ […] - [శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, సాలూరు పట్టణ పరిధిలోని వివిధ రామ మందిరాలలో “శ్రీ సీతారామ కళ్యాణం” కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి కనుల పండుగగా కళ్యాణం నిర్వహించారు.. ఆలయ పాలకమండలి సభ్యులు, భక్తులు మంత్రివర్యులకు ఘనంగా స్వాగతం పలికారు.](https://9newstelugu.com/on-the-occasion-of-sri-ram-navami-minister-smt-gummidi-sandhyarani-participated-in-the-sri-sitarama-kalyanam-program-at-various-rama-temples-in-salur-town-and-performed-special-puj/) - [ఆదాడ సత్తిబాబు కుటుంబాన్ని పరమార్చిన మంత్రి సంధ్యారాణి](https://9newstelugu.com/minister-sandhya-rani-who-has-been-a-part-of-satthibabus-family/): తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ప్రాణం గా భావించి అనుక్షణం తన భుజాలపై తెలుగుదేశం జెండా మోసే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వీర అభిమాని తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ఆదాడ సత్తిబాబు గారు అకాల మరణానికి మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు సంతాపం తెలిపారు. పార్టీకి, ప్రజలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం, శాంతి కలగాలని మంత్రివర్యులు ఆకాంక్షించారు. - [06.04.25 న జరగబోవు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రమాణ స్వీకారం చెల్లుబాటు కాదు](https://9newstelugu.com/the-oath-is-not-valid/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యుల ప్రమాణ స్వీకారం చెల్లుబాటు కాదని పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు ఖండించారు. సాలూరు నియోజకవర్గానికి సంబంధించి విశ్వబ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేద్దామని కొంతమంది నిర్ణయం తీసుకొని ఏకపక్ష ధోరణి తో సంఘాన్ని సంఘ సభ్యులను నిర్ణయించి కరపత్రాల ముద్రించి నియోజకవర్గ మొత్తం పంచడం సమంజసం కాదని, ఇలాంటి నియోజకవర్గానికి సంబంధించిన సంఘాలు ఏర్పాటు చేయాలని ఉద్దేశం ఉన్నప్పుడు ముందుగా నియోజకవర్గంలో విశ్వబ్రాహ్మణులందరికీ సంప్రదించి సమావేశం ఏర్పాటు […] - [సాలూరు RTC కాంప్లెక్స్ వద్ద నూతన బస్సుల ప్రారంభోత్సవం:](https://9newstelugu.com/inauguration-of-new-buses-at-saluru-rtc-complex-minister-sandhya-rani/): సాలూరు RTC కాంప్లెక్స్ వద్ద నూతన బస్సుల ప్రారంభోత్సవం లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా  సాలూరు పట్టణంలోని RTC కాంప్లెక్స్ వద్ద నూతన బస్సులను మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి  ఇవాళ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి  మాట్లాడుతూ, ప్రజలకు మరింత మెరుగైన రవాణా సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నూతన బస్సుల ప్రారంభం ద్వారా పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించగలరని […] - [48గంటల లో కేసు ఛేదించిన పోలీసులు](https://9newstelugu.com/the-murderer-was-caught-within-48-hours/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం చీపురు వలస గ్రామం సమీపంలో మార్చి 28 వ తేదీన మామిడి తోటలో వతిక ఐశ్వర్య అనే బాలిక (20 years)ఉరివేసుకొని మృతి చెందిన కేస్ ను 48 గంటల్లో ఛేదించిన మన్యం జిల్లా పోలీస్ లు ముద్దాయి ని అరెస్ట్ చేశారు. దీని పై పార్వతీపురం మన్యం జిల్లా dsp అంకిత సురాన మీడియా సమావేశం నిర్వహించారు. సాలూరు మండలం మర్రి వాని వలస గ్రామానికి చెందిన వతిక […] - [రవీంద్ర భారతిలో ఘనంగా జరిగిన ఉగాది సంబరాలు](https://9newstelugu.com/ugadi-celebrations-held-in-grand-style-at-rabindra-bharati/): సాలూరు రవీంద్రభారతిలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హేమంత్ కుమార్ గారు మాట్లాడుతూ ఉగాది గొప్పతనాన్ని విద్యకు ఉగాదికి మధ్య ఉండే అవినవ భావ సంబంధాన్ని వివరించారు. ఈ సందర్భంగా కొందరు నూతన విద్యార్థులు రవీంద్రభారతిలో తమ కొత్త విద్యా శకాన్ని ఆరంభించారు. తెలుగు ఉగాది లాగే విద్యార్థుల జీవితాలు కళకళలాడేలా రవీంద్ర భారతి ఎప్పుడు కృషి చేస్తుందని వక్కానించారు. - [తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం](https://9newstelugu.com/telugu-desams-43rd-foundation-day/): తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి  గత ఐదేళ్ల అరాచక పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అద్భుతమైన కృషిని అభినందించారు. ప్రజా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను ముందుకు తీసుకెళ్తుందని మంత్రివర్యులు పేర్కొన్నారు. తెలుగు ప్రజల అభివృద్ధి మరియు ఆత్మగౌరవం కోసం 43 ఏళ్లుగా నిస్వార్థంగా సేవలందిస్తున్న […] - [5ఎకరాల 70సెంట్లభూమి కబ్జా?](https://9newstelugu.com/5-acres-of-70-cents-of-land-occupied/): విజయనగరం జిల్లా..చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కాపూసంబాం పరిధిలోగల దొడ్లపేట గ్రామంలో సర్వే నో 83/1గల ప్రభుత్వభూమి 5ఎకరాల 70సెంట్లభూమి అక్కడ నివసిస్తున్న ఏడు కుటుంబాల వ్యవసాయదారులు కబ్జా చేసినట్లు అదే గ్రామానికి చెందిన వారు గరివిడి తాసిల్దార్ గారికి సమాచారం ఇచ్చిన ఎటు వంటిచర్యలు తీసుకోపోవడం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు,   ఈవిషయం పై గ్రామస్తులనుఅడుగగా మరికొన్ని ఆసక్తి కరమైన విషయాలు బయటకు వచ్చాయి ఎవ్వరైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేసారో ఆ చేసినవ్యక్తి కీ  […] - [ముఖ్యమంత్రి సహాయ నిధి](https://9newstelugu.com/chief-ministers-relief-fund/): రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భరణంగా (రీయింబర్స్‌మెంట్) సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలో, వైద్య ఖర్చులను భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రింది లబ్ధిదారులకు CMRF నిధులు మంజూరు చేయడం జరిగిందని లబ్ధిదారుల వివరాలు: 1. ఈదుబిల్లి బాలకృష్ణ – తూరు మామిడి గ్రామం, మక్కువ […] - [ఈ రోడ్లు చూస్తుంటే విదేశాల్లో ఉన్నట్లు ఉంది కదా](https://9newstelugu.com/these-roads-look-like-theyre-in-a-foreign-country-dont-they/): ఈ రోడ్లు చూస్తుంటే విదేశాల్లో ఉన్నట్లు ఉంది కదా గ్రీన్ ఫీల్డ్ హై వే లు లో భాగం గ సాలూరు ప్రాంతం లో దృశ్యం . ఈ మధ్యనే ఈ రోడ్ లో ప్రయాణం చేశాను చాల అద్భుతం . విశాఖ లో సబ్బవరం నుండి సాలూరు కేవలం ఒక గంట సమయం లో చేరుకుంటున్నాము .భారతదేశం లో అన్ని పోర్ట్ లు అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న అతి పెద్ద ప్రాజెక్ట్ .విశాఖపట్నం లో ప్రారంభం […] - [మహిళ మృతి](https://9newstelugu.com/woman-dies-in-road-accident/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో బైక్ పై నుండి జారిపడి లారీ వెనుక టైర్ క్రింద పడటం తో గౌరమ్మ అనే మహిళ (42years)మృతి. వైస్ వలస నుంచి రామ భద్రపురం వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది ఆమె విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం చింతలవలస గ్రామానికి చెందిన మహిళ. - [వీధి దీపాలు పనిచేయట్లేదన్న పట్టించుకోని పంచాయతీ అధికారులు.](https://9newstelugu.com/panchayat-officials-are-indifferent-to-the-fact-that-the-street-lights-are-not-working/): వీధి దీపాలు పనిచేయట్లేదన్న పట్టించుకోని పంచాయతీ అధికారులు. విజయనగరం జిల్లా చీపురుపల్లి వెంకటేశ్వరనగర్ లో గత కొన్ని నెలలుగా వీధి దీపాలు పనిచేయట్లేదన్న అధికారులు చోద్యం చూస్తున్నారు.నూతనంగా వెంకటేశ్వరనగర్ లో ఏర్పాటు అయిన డిఎస్పి కార్యాలయం కూడా ఉంది. చీపురుపల్లి – విజయనగరం ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న వెంకటేశ్వరనగర్ కాలనీ ప్రదాన కూడలి కావడంతో తరుచుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి .గత కొన్ని నెలలుగా వీధిలో వున్న కొన్ని లైట్లు వెలిగిన పరిస్థితి లేదు. పంచాయతీ […] - [ఇప్పటికైన పట్టించుకోండి](https://9newstelugu.com/take-care-of-it-now/): విజయనగరం జిల్లా చీపురుపల్లి వేంకటేశ్వరనగర్ కాలనీలో ఉండే యువత రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. గత కొన్ని నెలల క్రితం రోడ్డుకి ఇరువైపులా పెద్ద గోతులను తవ్వి యధావిదంగా వదిలేయడంతో రెండు మూడు ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలున్నాయి. ర.భ.స శాఖ అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని తగు చర్యలు తీసుకుంటారని కాలనీవాసులు కోరుతున్నారు. - [రోడ్డు ఆక్సిడెంట్ లో భార్య భర్తలు మృతి](https://9newstelugu.com/husband-and-wife-die-in-road-accident/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో టిప్పర్ లారీ ఢీకొని భార్యాభర్తల మృతి మృతి చెందిన వారు వంగర గుడ్డు వలసకు చెందిన  వారి గా  గుర్తింపు . మృతుడు మజ్జి రాము s/o ఐయిత,age 51, మజ్జి గురిబారి w/o రాము,  47 age, st gadaba, వంగరగడ్డవలస village, నీలిపర్తి పంచా యతీ, సాలూరు మండలం చెందిన వారని. భార్య భర్తలు ఇద్దరు పనులు ముగించుకొని AP35AD2804 టూ వీలర్ పై సాలూరు నుండి […] - [ఉమ్మడి విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం](https://9newstelugu.com/huge-amount-of-marijuana-seized-in-joint-vizianagaram-district/): ఉమ్మడి విజయనగరం జిల్లా లో అక్రమంగా తరలిస్తున్న 349 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా లో సుమారు 257 కేజీలు విజయనగరంలో 92 కేజీలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గోగాడవలస సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే ఉంచి రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సమాచారం మేరకు ఎస్సై యుఎస్ వెంకట సురేష్ తన సిబ్బందితో […] - [ఆపరేషన్ గరుడ](https://9newstelugu.com/operation-garuda/): ఆపరేషన్ గరుడ లో భాగంగా డిజిపి ఆదేశాల మేరకు ఐజీ ఈగల్ టీమ్ మరియు విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు లోకల్ పోలీస్, డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి డ్రగ్స్ దుర్వినియోగంపైమెడికల్ షాప్స్, ఏజెన్సీస్ పై దాడులు మెడికల్ షాపుల్లో సంయుక్తంగా తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఫోర్స్ మెంట్, డ్రగ్స్ అధికారులు ఒకే సమయంలో రాష్ట్రంలోని మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు మెడికల్ షాపుల్లోని బిల్లులు, అనధికార మందుల వివరాలను ఆరా […] - [రియల్ హీరో](https://9newstelugu.com/real-hero-mahesh-babu/): 4500 చిన్నారుల ప్రాణాలు కాపాడిన మహేష్ బాబు ఇప్పటి వరకు ఫ్రీగా 4500లకు పైగా హార్ట్ ఆపరేషన్స్ చేపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్నటి వరకు 4500 పైగా ఆపరేషన్స్ జరిగినట్టు ప్రకటించిన ఆంధ్రా హాస్పిటల్స్ - [ప్రైవేటు బస్సులు ఆక్సిడెంట్](https://9newstelugu.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%88%e0%b0%b5%e0%b1%87%e0%b0%9f%e0%b1%81-%e0%b0%ac%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a1%e0%b1%86/): అన్నమయ్య జిల్లా.. మదనపల్లి సమీపంలో కర్ణాటక రాష్ట్రంలో రెండు ప్రైవేటు బస్సులు డీ. ఒకరు మృతి, 40 మందికి గాయాలు. మదనపల్లి- బెంగళూరు ప్రధాన రహదారిలోని కర్ణాటక సరిహద్దులో ఘటన. గాయపడిన క్షతగాత్రులను మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలింపు. - [PRESS INFORMATION BUREAU (DEFENCE WING)
GOVERNMENT OF INDIA](https://9newstelugu.com/press-information-bureau-defence-winggovernment-of-india/): *********‘हर काम देश के नाम’ Visakhapatnam11 Mar 2025INDIAN NAVAL SHIP IMPHAL TO PARTICIPATE IN MAURITIUS NATIONAL DAY CELEBRATIONS 2025Indian Naval Ship Imphal makes her maiden port call at Port Louis, the capital city of Mauritius, on 10 Mar 25. The ship will participate in the 57th Mauritius National Day celebrations on 12 Mar 25. The […] - [Slot Gacor Hari Ini: Tips Main Santai Tapi Peluang Menang Besar](https://9newstelugu.com/slot-gacor-hari-ini-tips-main-santai-tapi-peluang-menang-besar/): Cara Main Tenang Yang Sering Dilakukan Player Slot Gacor Sebagian pemain lebih memilih bermain dengan cara yang santai ketika mencoba slot gacor. Mereka tidak terburu-buru mengejar hasil dalam waktu singkat, melainkan menikmati setiap putaran yang berjalan di layar. Di slot gacor bulan maret,slot gacor terbaru kebiasaan seperti ini cukup sering terlihat karena permainan terasa lebih […] - [జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ లు](https://9newstelugu.com/national-level-technology-festivals/): *అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ ప్రారంభ వేడుకలు*:స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో బుధవారం ఉదయం “ఆటోస్-2k25” పేరుతో అవంతి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అధ్యక్షతన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ కె.చంద్రభూషణరావు ఈసీఈ విభాగం,డీఏపీ జేఎన్టీయూ గురజాడ, విజయనగరం నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఈ నాలుగేళ్లలో ఉన్న కాలాన్ని […] - [చీపురుపల్లి గ్రామ ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న జనసేన నేత కోట్ల కృష్ణ](https://9newstelugu.com/the-9news/): *చీపురుపల్లి గ్రామ ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న జనసేన నేత కోట్ల కృష్ణ* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం చీపురుపల్లి గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం 27వ వార్షికోత్సవ జాతర 02-03-2025 ఆదివారం నుంచి 04-03-2025 మంగళవారం వరకు అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ గవిడి నాగరాజు గారు* , వైస్ చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు […] - [Hai](https://9newstelugu.com/hai/) - [ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం](https://9newstelugu.com/ranger-officer-tavitinaidu-after-organizing-the-world-wildlife-day-program/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా స్థానిక రవీంద్ర భారతి స్కూల్లో అటవీ శాఖ రేంజర్ అధికారి తవిటి నాయుడు గారి ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ అంతరించి పోతున్న వన్యప్రాణులను మనం రక్షించు కోవాలని దీని కోసం వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వాటికి కూడా మనలా జీవించే హక్కు ఉందని వాటిని చంపటం అక్రమ రవాణా చేయటం […] - [అంటివలసలో గిరిజన ప్రధానోపాధ్యాయులు సుర్ల.ఆనంద రావు గారి ఉద్యోగ విరమణ](https://9newstelugu.com/surla-ananda-rao-tribal-headmaster-in-antivalasa-retires/): ★ *అంటివలసలో గిరిజన ప్రధానోపాధ్యాయులు సుర్ల.ఆనంద రావు గారి ఉద్యోగ విరమణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర. ప్రధానోపాధ్యాయులు సుర్ల.ఆనంద రావు గారి దంపతులకు సత్కరించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సాలూరు మండలం *అంటివలస* గ్రామంలో ఉన్న *గిరిజన సంక్షేమ ఆశ్రమ ప్రాథమిక పాఠశాల* లో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్న *సుర్ల.ఆనంద రావు* గారు ఈరోజు ఉద్యోగ విరమణ పొందారు.ఈ సందర్భంగా *ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ* కార్యక్రమంలో వారి ఆహ్వానం […] - [కూటమి అభ్యర్థిగా బలపరచిన శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని గెలిపించాలి](https://9newstelugu.com/we-want-sri-pakalapati-raghuvarma-who-has-been-endorsed-as-the-coalition-candidate-to-win/): ఈ రోజు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరం వద్ద మంత్రి శ్రీమతి సంధ్యారాణి కూర్చొని, కూటమి అభ్యర్థిగా బలపరచిన శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యా రంగంలో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి అభ్యర్థి విజయం కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు మరియు కూటమి నాయకులు […] - [శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండగ సందర్భంగా సిరిమాను చెట్టు ఊరేగింపు](https://9newstelugu.com/sirimanu-tree-procession-on-the-occasion-of-the-festival-of-sri-sri-shyamalamba-ammavari/): శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండగ సందర్భంగా సిరిమాను చెట్టు ఊరేగింపు లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి సాలూరు గ్రామ దేవత అయిన శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి వార్షిక పండగను 15 సంవత్సరాల విరామం తర్వాత మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో మే 18, 19, 20 తేదీలలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా, సంప్రదాయ పద్ధతిలో సిరిమాను చెట్టు ఊరేగింపును ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో […] - [కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మార్చి 2,3,4 తేదీల్లో](https://9newstelugu.com/kanaka-mahalakshmi-ammavari-jatara-on-march-2nd-3rd-and-4th/): ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు చీపురుపల్లి గ్రామ ప్రజల ఆరాధ్య దేవత కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మార్చి 2,3,4 తేదీల్లో జరగనున్నందున జాతర విజయవంతం కావాలని ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి, తధనంతరం జాతర ఏర్పాట్లును పరిశీలించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువ నాయకులు రాష్ట్ర కార్యదర్శి *శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు గారు.* ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. - [అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా](https://9newstelugu.com/mega-job-fair-at-avantis-st-teresas-engineering-college/): స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో గురువారం నాడు అనగా 20వ తేదీన ఉదయం కాలేజీ మరియు APSSDC విజయనగరం వారు సంయుక్తంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు తెలియజేశారు.ఈ మేరకు జాబ్ మేళాకి సంబంధించిన గోడ పత్రికను ఈ రోజు విడుదల చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో ఐటీ,ఫార్మా,ఆటోమొబైల్స్, మ్యానుఫ్యాక్చరింగ్,తదితర కంపెనీలకు సంబంధించిన సర్కిల్ ఐటి,మీరాకల్ సాఫ్ట్ వేర్ సిస్టమ్స్,కోజెంట్ ఈసర్వీసెస్ లిమిటెడ్,టావు […] - [పూర్వ విద్యార్థుల, "అపూర్వ సమ్మేళనం" సాక్షిగా బడిమిత్రుల సేవా ట్రస్ట్ కు శ్రీకారం](https://9newstelugu.com/alumni-apoorva-sammelanam-witness-the-inauguration-of-the-badimitrula-seva-trust/): పూర్వ విద్యార్థుల, “అపూర్వ సమ్మేళనం” సాక్షిగా బడిమిత్రుల సేవా ట్రస్ట్ కు శ్రీకారం గరివిడి, విజయనగరం జిల్లా గరివిడిలోని పూర్వ శ్రీరాం హైస్కూల్ వేదికగా ఆ.. పూర్వ విద్యార్థుల “అపూర్వసమ్మేళనంలో” కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. దాదాపు 38 ఏళ్ల తర్వాత, తాము చదివిన పాఠశాలలో 1986-87 బ్యాచ్ పూర్వ విద్యార్థులు, వినూత్న ఆలోచనకు తెరతీశారు. పరస్పర సహకారానికి ‘బడి మిత్రుల సేవా ట్రస్ట్’ ఏర్పాటు చేసుకుని బడి బంధంతో ఒకటైన వారంతా.. ఒకరికొకరు చేదోడువాదోడుగా నిలవాలని, […] - [ప్రజాశక్తి విలేకరి దాడిపై విన తపత్రాన్ని గరివిడి తాసిల్దార్ గారికి అందించిన చీపురుపల్లి నియూజకవర్గ విలేకర్లు](https://9newstelugu.com/journalists-from-cheepurupalli-constituency-submitted-a-complaint-to-the-garividi-tahsildar-regarding-the-attack-on-prajashakti-journalist/): ప్రజాశక్తి విలేకరి దాడిపై వినతి పత్రాన్ని గరివిడి తాసిల్దార్ గారికి అందించిన చీపురుపల్లి నియూజక వర్గ విలేకర్లు …… విజయనగరం జిల్లా… మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి పై దాడిని వెతిరేకస్తూ గరివిడి తాసిల్దార్ బంగార్రాజు గారికి నియోజకవర్గ విలేకర్లు వినతిపత్రం అందిస్తూ, విలేకర్లు మాట్లాడుతూ నిజాయితీగా పనిచేస్తూ విధులని నిర్వహిస్తున్న విలేకరిపై దాడులు పద్దతి కాదని దాడి చేసిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు, ఈకార్యక్రమంలో గణేష్, రామారావు, సత్యనారాయణ, హరీష్, సతీష్, […] - [సాలూరు ప్రభుత్వ హాస్పిటల్ ముందు సెక్యూరిటీ గార్డ్స్ మరియు శానిటేషన్ వర్కర్స్ తో ఎఫ్ ఆర్ ఎస్ యాప్ ను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం](https://9newstelugu.com/protest-in-front-of-saluru-government-hospital-with-security-guards-and-sanitation-workers-demanding-cancellation-of-frs-app/): ఈరోజు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్స్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఎఐటి యు సి అనుబంధం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఏపీ శ్రామిక మహిళ ఉమ్మడి జిల్లా కన్వీనర్ బలగరాధ ఆధ్వర్యంలో సాలూరు ప్రభుత్వ హాస్పిటల్ ముందు సెక్యూరిటీ గార్డ్స్ మరియు శానిటేషన్ వర్కర్స్ తో ఎఫ్ ఆర్ ఎస్ యాప్ ను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాధ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో కాంట్రాక్ట్ పరిధిలో పనిచేస్తున్న సెక్యూరిటీ మరియు శానిటేషన్ […] - [విలేకరి పై దాడిని ఖండించిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు](https://9newstelugu.com/zp-chairman-majji-srinivasa-rao-condemns-attack-on-journalist/): విలేకరి పై దాడిని ఖండించిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం, ఫిబ్రవరి 17 : మక్కువ ప్రజాశక్తి విలేఖరి రామారావుపై టిడిపి నాయకుడి దాడిని జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైకాపా జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య మనుగడకు మూలాధారమైన పత్రికా వ్యవస్థపై దాడి సమంజసం కాదని అన్నారు. వ్యతిరేక వార్తలు రాసినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా దానికి వివరణ ఇవ్వాలని, లేదా ప్రకటన ద్వారా ఖండించాలి తప్ప, […] - [విలేకరులపై దాడులను ఖండిస్తూ నిరసన](https://9newstelugu.com/protest-condemning-attacks-on-journalists/): పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ ప్రజాశక్తి విలేఖరి పై టిడిపి నాయకుడు దాడి కి నీరసన గా కలక్టరేట్ వద్ద జిల్లా జర్నలిస్టు ల సంఘాలు ధర్నా చేపట్టారు . - [తన గురువు ఇంగ్లీష్ లెక్చరర్ వెంకటేశ్వరరావు గారితో మాజీ డిప్యూటీ రాజన్నదొర గారు ఆత్మీయ కలయిక](https://9newstelugu.com/former-deputy-rajannadora-garu-had-a-cordial-meeting-with-his-teacher-english-lecturer-venkateswara-rao-garu/): ఇంగ్లీష్ విద్య నేర్పిన గురువుకు తోటి కళాశాల స్నేహితులతో కలిసి సత్కరించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు శ్రీకాకుళంలో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించిన సమయంలో తనకు *ఇంగ్లీష్* పాఠాలు బోధించిన ఇంగ్లీషు లెక్చరర్ శ్రీ ఎస్.వెంకటేశ్వర్‌రావు గారు శ్రీకాకుళంలో నివాసముంటున్నారనే విషయం తెలుసుకొని వారి దగ్గరకు ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారు తోటి కళాశాల తరగతి స్నేహితులతో కలసి వెళ్లారు.ఈ సందర్భంగా వారి *ఇంగ్లీష్ లెక్చరర్ వెంకటేశ్వరరావు* గారితో చాలాసేపు మాట్లాడుతూ విద్యార్థి సమయంలో […] - [నా సొంత చెల్లిగా భావిస్తున్నా... యాసిడ్ బాధితురాలి తండ్రికి మంత్రి లోకేశ్ ఫోన్](https://9newstelugu.com/minister-lokesh-calls-acid-victims-father-i-feel-like-shes-my-own-sister/): ప్రేమ పేరుతో యువతికి వేధింపులు యువతిపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడిన యువకుడు తలపై కత్తితో పొడిచి, నోట్ల యాసిడ్ పోసి… అత్యాచారం చికిత్స పొందుతున్న బాధితురాలు బాధితురాలి తండ్రితో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్ అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెకు చెందిన యాసిడ్ బాధితురాలు తండ్రి జనార్ధన్ కు మంత్రి నారా లోకేశ్ ఫో న్ చేశారు. బాధితురాలి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఆయనకు పూర్తి భరోసా ఇచ్చారు. “చెల్లి కోలుకోవడానికి అత్యంత మెరుగైన […] - [1/70 చట్టాన్ని కూటమి ప్రభుత్వం పరిరక్షిస్తుంది](https://9newstelugu.com/the-coalition-government-has-always-been-for-the-development-of-the-tribals/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుమ్మడి సంధ్యారాణి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. 275 జీవో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తీసుకొచ్చినది. కాలక్రమేణా జీవో నంబర్ 3 కోర్టులో పలుమార్లు కొట్టివేయబడింది. 1/70 చట్టాన్ని తెదేపా ప్రభుత్వం పరిరక్షిస్తుంది. ముఖ్యమంత్రితో మాట్లాడితే స్వయంగా ఆయనే సందేశం ఇచ్చారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు కూడా వాయిదా పడేలా వైసీపీ నాయకులు కుట్రపన్నారు. అమాయక గిరిజనులను రెచ్చగొట్టి తమ స్వార్థ […] - [దేవత విగ్రహాల ధ్వంసం](https://9newstelugu.com/destruction-of-idols-of-deities/): క్రోసూరులో, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో, గుర్తు తెలియని వ్యక్తులు, విగ్రహం ధ్వంసం చేయటంపై స్థానికులు రోడ్డుపై బైఠాయించి, ఆందోళన జైశ్రీరామ్, జై జై శ్రీరామ్, అంటూ నినాదాలు శ్రీ వెంకటేశ్వర స్వామి, విగ్రహాన్ని ధ్వంసం చేసిన, దుండగులను, గుర్తించి వెంటనే అరెస్టు చేయాలి, డిమాంఢ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు - [Slot Online Terpercaya dengan Bonus Awal Besar & Mudah Menang](https://9newstelugu.com/slot-online-terpercaya-dengan-bonus-awal-besar-mudah-menang/): Bonus Awal Besar Memberikan Keuntungan Maksimal Bagi Pemain Dalam dunia slot online, salah satu hal yang paling dicari adalah bonus awal besar yang ditawarkan kepada pemain baru. Bonus new member ini bukan hanya sekadar bonus new member 100 to 7x tambahan saldo, melainkan juga peluang untuk memperpanjang waktu bermain tanpa harus menambah modal pribadi. Dengan […] - [శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజు](https://9newstelugu.com/the-day-of-the-self-sacrifice-of-sri-vasavi-kanyakaparameshwari-ammavari/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు అమ్మవారి సుప్రభాత సేవ పంచామృత అభిషేకం శ్రీ వాసవి అమ్మవారి 102 గోత్రనామాలతో అమ్మవారికి కలశార్చన అనంతరం పుణ్యం నదులు జలాలతో అభిషేకించారు అమ్మవారికి బంగారు అలంకరించి లలితా సహస్రనామాలతో పాటు ఆలయ ప్రధాన దేవతల హోమాలు నవగ్రహ హోమాలు మహా పూర్ణాహుతి కార్యక్రమాలు […] - [గిరిజన సంక్షేమ శాఖకు కొత్తగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎం.ఎం. నాయక్ IAS](https://9newstelugu.com/m-m-nayak-ias-appointed-as-new-principal-secretary-of-tribal-welfare-department/): *గిరిజన సంక్షేమ శాఖకు కొత్తగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎం.ఎం. నాయక్ (IAS )గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కార్యాలయానికి వెళ్లి ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు కొత్త బాధ్యతలు అప్పగించినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు.* *ఈ సమావేశంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నాయక్‌ కు స్వాగతం పలుకుతూ, గిరిజన సంక్షేమ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. గిరిజన సముదాయాల అభివృద్ధికి తీసుకుంటున్న […] - [శ్రీవేంకటేశ్వర పశు విశ్వావిద్యాలయం విద్యార్థులు ఒక్కరోజు ధర్నా](https://9newstelugu.com/sri-venkateswara-veterinary-university-students-hold-one-day-dharna/): విజయనగరం జిల్లా… చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి లో గల శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం విద్యార్థులు వకరోజు ధర్నాను చేపట్టారు ఈసందర్భంగా విద్యార్థుల నాయకులు మాట్లాడుతూ తమ కళాశాలకు సరిపడే సంఖ్యలో బోధకులు లేకపోవడం చాలా వరుకు తరగతుల భవంతులు, కనీస రోడ్ల సదుపాయాలు చేపట్టకుండా 2019వ సంవత్సరం నుండి అర్దాoతరంగా నిర్మానాలు వదిలేయటం వల్ల ప్రస్తుత నాల్గొవసంవత్సరం పశువైద్య విద్య పూర్తి చేసుకొనే ఇంటర్నషిప్ కీ వెళ్ళవలసిన విదర్థులకు బోధన సరిగా లేకపోవడం పట్ల భారత […] - [మహాత్మా గాంధీ జాతీయ జ్యోతిరావు భాగ్ ఫూలే వెనుకబడిన తరగతుల బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మంత్రి సంధ్యారాణి](https://9newstelugu.com/minister-sandhya-rani-visits-mahatma-gandhi-national-jyotirao-bhag-phule-backward-classes-girls-ashram-school/): విజయనగరం రౌండ్ టేబుల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ 11 కంప్యూటర్లను మంత్రి సంధ్యారాణి గారి ద్వారా పాఠశాలకు అందించటం జరిగింది పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలసి ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి విద్యార్దులకు అవసరమైన కంప్యూటర్లను పాఠశాలకు అందించిన రౌండ్ టేబుల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సభ్యులను అభినందించిన మంత్రి సంధ్యారాణి విద్యార్దులు వేసిన సాంస్కృతిక నృత్యాలు, యోగాసనాలను తిలకించిన మంత్రి సంధ్యారాణి ఆడపిల్లలు ఇంటినుండి బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు చెప్పిన విధంగా […] - [జాతీయ బాలికల దినోత్సవం రవీంద్ర భారతి స్కూల్ బాలికలతో అవగాహన ర్యాలీ](https://9newstelugu.com/national-girls-day-awareness-rally-with-ravindra-bharathi-school-girls/): స్ఫూర్తి మహిళ మండలి డైరెక్టర్ బలరాధా ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం రవీంద్ర భారతి స్కూల్ బాలికలతో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బార్ కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షులు తాడి తిరుపతి రావు గారు హాజరయ్యారు ర్యాలీ రవీంద్ర భారతి స్కూల్ నుంచి రామ థియేటర్ వరకు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాధ మరియు తిరుపతిరావు గారు మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉండాలంటే ముఖ్యంగా చదువు […] - [జాతీయ బాలికల దినోత్సవం](https://9newstelugu.com/national-girl-child-day/): ఈరోజు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా సాలూరు అర్బన్ ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో సిడిపిఓ విజయలక్ష్మి ఆదేశాల మేరకు ఏ హెచ్ స్కూల్ బాలికలతో ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సూపర్వైజర్స్ రవణమ్మ భారతి తిరుపతమ్మ మాట్లాడుతూ ఆడపిల్ల చదువుకుంటేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అంతేకాకుండా ప్రతి తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల మగపిల్లాడు అనే వివక్ష చూపించకుండా ఆడపిల్లలను కచ్చితంగా చదివించాలని సూచించారు అంతేకాకుండా బాలికలకు 18 సంవత్సరాలు నిండకుండా బాల్య […] - [ఖరాసవలస కేజీబీవీ స్కూలును పరిశీలించిన తనిఖీ బృందం*](https://9newstelugu.com/inspection-team-inspects-kgbv-school-in-kharasavalasa/):                                                                              పార్వతీపురం మణ్యం జిల్లా, సాలూరు మండలం ఖరాసవలస గ్రామంలో ఉన్న కేజీబీవీ స్కూలు ను ఈరోజు గుంటూరు నుంచి వచ్చిన సామాజిక తనిఖీ బృందం డీ.ఆర్పీ.నారాయణ మూర్తి గారు,బి.శివ గారు* పరిశీలించారు. ప్రిన్సిపాల్ గాదిపల్లి.ప్రశాంతి  సమక్షంలో పాఠశాల రికార్డులను, మధ్యాహ్నం భోజనం నిర్వహణకు సంబంధించిన రికార్డులను,వసతి గృహంలో బాలికల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు,విశ్రాంతి గదులు తనిఖీ చేశారు.స్కూల్ క్రీడా మైదానం,ఇతర సౌకర్యాలను పరిశీలించి నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు - [స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 29 వ వర్ధంతి సందర్భంగా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరం](https://9newstelugu.com/blood-donation-camp-organized-at-the-telugu-desam-party-office-cheepurupalli-on-the-occasion-of-the-29th-death-anniversary-of-late-sri-nandamuri-taraka-rama-rao/): తెలుగు వారి ఆరాధ్యదైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 29 వ వర్ధంతి సందర్భంగా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు,మరియు యువ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కళావెంకటరావు గారు […] - [స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన మంత్రి సంధ్యా](https://9newstelugu.com/minister-sandhya-pays-tributes-to-the-statue-of-the-late-nandamuri-taraka-rama-rao-on-his-29th-death-anniversary/): పార్టీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ కూడలి వరకు కార్యకర్తలు, నాయకులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రి సంధ్యారాణి సాలూరులో డీలక్స్ సెంటర్ వద్ద స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన మంత్రి సంధ్యారాణి ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూతెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు నేలపై ఆత్మగౌరవ నినాదం మారుమ్రోగించిన తెలుగు పౌరుషం స్వర్గీయ అన్న ఎన్టీఆర్ అనిసమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు” అనే […] - [కాకినాడ జిల్లా :కాకినాడ రూరల్ :](https://9newstelugu.com/kakinada-district-kakinada-rural-bapuji-maaf-karo-jigandhiji-jara-dekhojimahatmas-witness-gandhiji-chentane-gambling-gamesarpavaram-pappula-mill-center-gandhiji-statue/): మహాత్ముని సాక్షిగా..!! గాంధీజీ చెంతనే – గ్యాంబ్లింగ్ గేమ్ సర్పవరం పప్పుల మిల్లు సెంటర్ గాంధీజీ విగ్రహం వద్ద పేకాట శిబిరం. రాత్రంతా బహిరంగంగా పేకాట ఆడుతుండగా.. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు పేకాట ప్లేయర్స్ ను చెదరగొట్టిన పోలీసులు… కేసులు నమోదు చేయకపోవడం పై… సర్పవరం పోలీసులపై సర్వత్రా విమర్శలు కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ :      *బాపూజీ –  మాఫ్ కరో జీ* *గాంధీజీ – జర దేఖోజీ* మహాత్ముని సాక్షిగా..!! గాంధీజీ […] - [పట్టణంలోని పిల్లపేట వీధిలో గోకులాల ప్రారంభోత్సవానికి హాజరైన జనసేన పార్టీ ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు](https://9newstelugu.com/jana-sena-party-in-charge-visinigiri-srinivasa-rao-attended-the-inauguration-of-gokulas-on-pillapet-street-in-the-town/): పట్టణంలోని పిల్లపేట వీధిలో గోకులాల ప్రారంభోత్సవానికి హాజరైన జనసేన పార్టీ ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు చీపురుపల్లి పట్టణంలోని పిల్ల నూతనంగా ఏర్పాటు చేసిన మినీ గోకులం షెడ్ల  ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ రౌతు కామునాయుడు గారు ,ఎక్స్ ఆర్ ఈ సి ఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు గారు,  బీసీ సెల్ అధ్యక్షులు ముల్లు రమణగారు, టిడిపి టౌన్ ప్రెసిడెంట్ గవిడి […] - [మెప్మా మరియు హోం ట్రయాంగిల్ సంయుక్త ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమం మరియు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి](https://9newstelugu.com/ministers-smt-gummidi-sandhyarani-participated-in-the-service-providers-registration-program-and-sankranti-celebrations-jointly-organized-by-mepma-and-home-triangle/): ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మెప్మా (మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్) మరియు హోం ట్రయాంగిల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వీస్ ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమం మరియు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి  ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మెప్మా పట్టణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబనకు మరియు సామాజిక సాధికారతకు కీలకంగా పనిచేస్తుందని తెలిపారు. అలాగే, హోం ట్రయాంగిల్ వంటి […] - [శ్రీ వేద జూనియర్ కళాశాలలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు](https://9newstelugu.com/sankranthi-celebrations-in-grandeur-at-veda-junior-college/): స్థానిక శ్రీ వేద జూనియర్ కళాశాలలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు విద్యార్థిని విద్యార్థులు రంగు రంగుల దుస్తుల అలంకరణతో శ్రీ వేద జూనియర్ కళాశాలలో సంక్రాంతి పండగ వాతావరణాన్ని నెలకొల్పారు విద్యార్థినిలు రంగులతో ఆకర్షణీయమైన ముగ్గులను వేసి తమకున్నా ప్రతిభను చాటుకున్నారు ప్రిన్సిపల్ సి హెచ్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో భోగి మంటను వెలిగించి సంక్రాంతి పాటలను పాడటం జరిగింది ఈ సందర్భంగా వేద కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి హెచ్ రమేష్ నాయుడు […] - [బిల్లు పెట్టు గిఫ్ట్ కొట్టు ఘన సాయి జ్యూయలరీ ఆఫర్](https://9newstelugu.com/bill-paymentpickup-gift/): సాలూరు టౌన్ ప్రజలకు ,చుట్టుప్రక్కల విలేజ్ ప్రజలకు , పంచాయతీ ప్రజలకు మరుయు మండల ప్రజలకు శ్రీ ఘణసాయి జ్యూవెలర్స్ అధినేత సుతాపల్లి వీరవెంకట రావు నమస్కారంచి విన్నపము ఏమనగా  ప్రజలు సాలూరు టౌన్ లో గానీ విలేజ్ లో గానీ పంచాయతీ లో గానీ మండలం లో గానీ మీరు మీ ఊరులో  ఏదియానా వస్తువు కొన్నినట్లతే దానితలుకా ఫోటో గానీ బిల్ గానీ నా వాట్సాప్ నంబర్ ( 9440830489)కి పంపించండి యవరు పంపిస్తారో […] - [అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు](https://9newstelugu.com/sankranti-celebrations-held-grandly-at-avantis-st-teresas-engineering-college/): *అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు* :స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో తెలుగువారికి అత్యంత ముఖ్యమైన సంక్రాంతి పండుగ మరో రెండు రోజుల్లో రానున్న నేపద్యంలో శుక్రవారం ఉదయం ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు అధ్యక్షతన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆవు పాలను కుండలో పొంగించి దానిలో కొత్త బియ్యము,కొత్త బెల్లం వేసి పొంగలి తయారు చేయడంతో ఈ వేడుకలు […] - [Development is our goal.Minister Sandhyarani](https://9newstelugu.com/development-is-our-goal/): Minister Sandhyarani took another step to provide development to the people of Salur constituency. Roads were inaugurated in Kasipatnam (makkuva Mandal)and Tonam in (SALUR Mandal.)Minister Sandhyarani said that the construction of 100 CC roads in Saluru Constituency has started the development works by constructing CC roads and BT roads in less than six months - [అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో బి.టెక్ విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలు](https://9newstelugu.com/campus-options-for-b-tech-students-at-avantis-st-teresas-engineering-college/): స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీ లో సోమవారం ఉదయం హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ నెక్సవో.ఏఐ హైదరాబాద్ వారు ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు.ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్  డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ ప్రాంగణ ఎంపికలకు బి.టెక్ అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులు అర్హులని తెలిపారు.ఈ ప్రాంగణ ఎంపికలకు మన కాలేజీ విద్యార్థులుతో పాటు అవంతి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులతో కలిపి మొత్తం 251మంది విద్యార్థులు హాజరయ్యారని […] - [డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన: రామ మల్లిక్ నాయుడు గారు](https://9newstelugu.com/dokka-seethamma-mid-day-meal-scheme-launched-rama-mallick-naidu/): డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన: రామ మల్లిక్ నాయుడు గారు తేదీ: 04.01.2025చీపురుపల్లి నియోజకవర్గం,మెరకముడిదాం మండలం సోమలింగాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిడిపి యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గారు,సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ మల్లిక్ నాయుడు గారు మాట్లాడుతూ.. విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి […] - [శ్రీశ్రీశ్రీ మానసాదేవి నాగశక్తి ( స్వయంభు) ఆలయంలో అమ్మవారిని సినీ నటుడు సుమన్](https://9newstelugu.com/film-actor-suman-worships-goddess-at-sri-sri-sri-manasadevi-nagashakti-swayambhu-temple/): విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం, రామలింగాపురం, పుర్రేయవలస గ్రామాల మధ్యన వెలిసియున్న  దక్షిణ హరిద్వార్ గా ప్రసిద్ధి చెందిన  శ్రీశ్రీశ్రీ మానసాదేవి నాగశక్తి ( స్వయంభు) ఆలయంలో అమ్మవారిని సినీ నటుడు సుమన్ తర్వాల్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ ధర్మకర్తలు పిన్నింటి రమణ, ఈశ్వరమ్మ దంపతులు, కుమారుడు శ్రీను, ప్రధాన అర్చకులు గౌరవంగా దుస్సాలువా కప్పి అమ్మవారు ఫోటో మరియు ప్రసాదం అందజేసి ఆశీర్వాదములు అందజేశారు,ఈ సందర్భంగా సుమన్ మాట్లాతూ ఆలయంను అమ్మవారిని […] - [మాత సావిత్రిబాయి పూలే జయంతి](https://9newstelugu.com/mother-savitribai-phules-birth-anniversary/): విజయనగరం జిల్లా బొబ్బిలి అంబేద్కర్ విగ్రహం ఆవరణలో ఈరోజు సోర్ సాంబ ఆధ్వర్యంలో మాత సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్ఫూర్తి మహిళ మండలి డైరెక్టర్ బలగరాధ హాజరయ్యారు ముందుగా బలగ రాధా చేతుల మీదుగా సావిత్రిబాయి చిత్రపటాన్ని పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగినది అనంతరం నిరుపేద దళిత మహిళలకు  చీరలు పంపిణీ బలగరాద చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినది అనంతరం మహిళల అభ్యున్నతి కోసం గిరి సెక్ర […] - [ఒకరోజు ముందుగానే అవ్వ తాతల కళ్ళల్లో ఆనందం నింపిన కూటమి ప్రభుత్వం : ఎమ్మెల్యే కళావెంకటరావు గారు](https://9newstelugu.com/the-coalition-government-brought-joy-to-grandparents-eyes-a-day-early-mla-kalavenkata-rao/): గుర్ల మండలం పెనుబర్తి గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన గౌరవ చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు.కొత్త సంవత్సరం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒకరోజు ముందుగానే 31వ తేదీనే పింఛన్లను పంపిణీ చేస్తుందని లబ్ధిదారులకు తెలిపిన ఎమ్మెల్యే కళావెంకటరావు గారు ఈ సందర్భంగా కళావెంకటరావు గారు మాట్లాడుతూ.. జనవరి 1వ తేదీ నూతన సంవత్సర సందర్భంగా ఒకరోజు ముందుగానే డిసెంబర్ 31న […] - [గరివిడి ఎస్ డి ఎస్ అటానమస్ కళాశాలలో  సినిమా సందడి](https://9newstelugu.com/cinema-buzz-at-garividi-sds-autonomous-college/): విజయనగరం జిల్లా గరివిడి ఎస్ డి ఎస్ అటానమస్ కళాశాలలో  సినిమా సందడి శ్రీ పద్మిని మూవీస్ బ్యానర్ తో తెలుగు మరియు మరాఠీ భాషల్లో సినిమా చిత్రీకరణ జరుగుతుంది. కళాశాల లో చిత్రీకరణ కావడంతో గరివిడి దుర్గాప్రసాద్ సారాఫ్ అటానమస్ కళాశాలలో , కళాశాలకు సంబంధించిన సన్నివేశాన్ని సినిమా బృందం తెరకెక్కిస్తుంది. సినిమా చిత్రీకరణ జరుగుతుందని తెలుసుకున్న స్థానికులు చిత్రీకరణ చూడటానికి ఎగబడ్డారు. కళాశాలలో రెండు రోజులు పాటు సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ […] - [300 ఉచిత విద్యుత్ హౌసింగ్ మీటర్లును స్థానికులకు పంపిణి చేసిన టిడిపి యువనాయకులు](https://9newstelugu.com/tdp-youth-leaders-distribute-300-free-electricity-housing-meters-to-locals/): చీపురుపల్లి నియోజకవర్గంగరివిడి మండల హెడ్ క్వార్టర్స్ లో గల జే. టైప్ రోడ్డు లో గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారి సహకారంతో వచ్చిన 300 ఉచిత విద్యుత్ హౌసింగ్ మీటర్లును స్థానికులకు పంపిణి చేసిన టిడిపి యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారు. ఈ కార్యక్రమంలో గరివిడి మండలానికి చెందిన టిడిపి కూటమి ముఖ్యనాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. - [అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీ లో ఘనంగా జరిగిన వరల్డ్ మెడిటేషన్ డే](https://9newstelugu.com/world-meditation-day-celebrated-at-avantis-st-teresas-engineering-college/): *అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీ లో ఘనంగా జరిగిన వరల్డ్ మెడిటేషన్ డే* :స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం మధ్యాహ్నం బ్రహ్మకుమారిస్ గరివిడి వారి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు అధ్యక్షత వరల్డ్ మెడిటేషన్ డే వేడుకలు జరిగాయి.ఈ సందర్బంగా బ్రహ్మకుమారి హేమలత గారు  మాట్లాడుతూ ధ్యానం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, శారీరికంగా,మానసికంగా సంపూర్ణ ఆరోగ్యానికి ధ్యానం సులువైన సాధనమని తెలిపారు.అలాగే మనిషిలో మానవత విలువలను […] - [అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ప్రతిభ పరీక్ష పోస్టర్ విడుదల](https://9newstelugu.com/avantis-st-teresa-engineering-college-releases-poster-for-aptitude-test/): అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ప్రతిభ పరీక్ష పోస్టర్ విడుదలస్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం మధ్యాహ్నం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు కోసం 05.01.25 అనగా ఆదివారం నాడు ప్రతభ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు తెలిపారు.ఈ సందర్బంగా రాష్ట్ర మాజీ మంత్రివర్యులు,అవంతి విద్యా సంస్థల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు చేతులు మీదుగా పోస్టర్ విడుదల చేశారు.మరియు మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికితీయటానికి […] - [జనసేనాని, డిప్యూటీ సీఎం మన్యం పర్యటనలో... నకిలీ IPS హల్‌చల్..!!!!!](https://9newstelugu.com/janasena-dcm-manyam-visit-fake-ips-hustle-and-bustle/): *జనసేనాని,DCM మన్యం పర్యటనలో… నకిలీ IPS హల్‌చల్…!* పర్యటన ఆసాంతం… పవన్ కళ్యాణ్ వెంటే నకిలీ IPS…! భద్రతా సిబ్బందితో ఫోటోలకూ ఫోజులిచ్చిన కేటుగాడు… *వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం… భధ్రతాలోపాలపై హోం మంత్రి అనిత ఆగ్రహం…!* సమగ్ర విచారణకు ఆదేశం…. ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెన్నంటే ఉండి ఐ.పి.ఏస్ ఆఫీసర్ లా కలియ తిరిగిన వ్యక్తి.. పర్యటన […] - [వృధాగా పోతున్న త్రాగునీరు](https://9newstelugu.com/drinking-water-being-wasted/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో స్థానిక మేధర వీధి రామ మందిరం వద్ద నీటి సరఫరా చేసే ప్రధాన పైపులైను కు రంద్రం పడడంతో ప్రజలకు చేరాల్సిన త్రాగునీరు వృధాగా రోడ్డుపై పోతుంది గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి ఉందని స్థానికులు తెలుపుతున్నారు. త్వరగా ఈ పైపు లైను ను బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. - [మళ్లీ ప్రభళిల్లుతున్న డయేరియా భూతం](https://9newstelugu.com/the-diarrhea-epidemic-is-resurging/): మళ్లీ ప్రభళిల్లుతున్న డయేరియా భూతం * పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* చాప కింద నీరుల డయేరియా భూతం చీపురుపల్లి ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండురోజుల నుండి డయేరియా బాధితులు చేరుతూ చికిత్స పొందుతున్నారు డయేరియా బారిన పడిన రోగులకు తక్షణమే చికిత్స ప్రారంభించామని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సాయి కిరణ్ కుమార్ అన్నారు గుర్ల మండలం నుండి అయిదు కేసులు గరివిడి మండలం నుండి రెండు కేసులు చీపురుపల్లి రెండు కేసులు నమోదు […] - [రెవెన్యూ సదస్సులో వినతులను స్వీకరిస్తున్న కూటమి ప్రభుత్వం](https://9newstelugu.com/coalition-government-receiving-pleas-in-revenue-conference/): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గం గులివిందాడ అగ్రహారం గ్రామంలో నిర్వహించి గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా వారి యొక్క భూ సమస్యలను వినతి రూపంలో అందించి వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు రౌతు కామునాయుడు గారు, జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు, జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ ఉమ్మడి విజయనగరం జిల్లా కో-ఆర్డినేటర్ […] - [మా బాధని తీర్చేది ఎవరు?](https://9newstelugu.com/who-will-solve-our-pain/): విజయనగరం జిల్లా  గరివిడి మండలం గరివిడి గ్రామానికి చెందిన రామరాజు మురుగు నీటిలో బ్రతుకుతున్నం అంటూ ఆవేదన .ఈయనకు గరివిడి గ్రామం పంచాయతీ ఆఫీస్ ప్రక్కన మెయిన్ రోడ్ లో షాపు మరియు ఇల్లు ఉన్నదని అక్కడే నివాసం ఉంటున్నారు. ఈయన షాపుకు వెనుక  కాపు వీధి ఉందని ఆ వీధిలో సిసి రోడ్లు నిర్మాణం వల్ల అక్కడ డ్రైనేజీ మూతపడి ఈయన నివాసం ఉంటున్న ఇంట్లోకి మురుగునీరు చేరుతుందని ఈ విషయాన్ని పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు […] - [మంత్రి నాదెళ్ల మనోహర్ చేతుల మీదుగా 5 లక్షల చెక్కును అందుకున్న జిల్లా కో-ఆర్డినేటర్ కోట్ల కృష్ణ](https://9newstelugu.com/district-coordinator-kotla-krishna-received-a-check-of-5-lakh-from-the-hands-of-minister-nadella-manohar/): *కోట్ల కృష్ణ* – జనసేన పార్టీ ఉమ్మడి విజయనగరం జిల్లా కో-ఆర్డినేటర్, రాష్ట్ర ప్రచార కమిటీ. తన తమ్ముడు కోట్ల నవీన్ డిగ్రీ చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధపడుతూ, జనసేన పార్టీ యొక్క ఆశయ సిద్ధాంతాలకు కట్టుబడి క్రియాశీలకమైన వ్యక్తిగా జనసేనలో పనిచేస్తూ, దూరదృష్టపు శాత్తు రైలు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. తనకి యాక్సిడెంట్ జరిగిన సమయంలో కూడా తన అన్నయ్య అయినటువంటి కోట్ల కృష్ణ ప్రమాదం జరిగిన రోజు అదే సమయానికి జనసేన పార్టీ […] - [అంగన్వాడీలపై దాడులు అరికట్టాలి](https://9newstelugu.com/attacks-on-anganwadis-should-be-stopped/): అంగన్వాడీలపై దాడులు అరికట్టాలి…….. ఏఐటియుసి…….  పార్వతీపురం ;-రాష్ట్రంలో అంగన్వాడీలపై జరుగుతున్న దాడులు అన్యాయమని ఈ దాడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అరికట్టాలని ఏఐటియుసి పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యక్షురాలు బలగ.రాధఅన్నారు. శనివారం స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సింహాద్రి దుర్గారావు అధ్యక్షతన పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అంగన్వాడీలపై కూటమి ప్రభుత్వ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తూ, కూటమి ప్రభుత్వ నాయకులతో అర్థరహితమైన ఫిర్యాదులు జిల్లా అధికారులకు అందజేస్తూ […] - [ఈ గోతులకు ఎవరు బాధ్యత ?](https://9newstelugu.com/who-is-responsible-for-these-silos/): విజయనగరం జిల్లా చీపురుపల్లి లో చీపురుపల్లి విజయనగరం ప్రధాన రహదారిలో పాత ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి దగ్గర్లో రోడ్లు మరియు భవనాలు శాఖ ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా రెండు 5 అడగులు లోతు గల పెద్ద గుంతలను తవ్వించారు. కారణాలు ఏమైనా కావచ్చు గాని, గుంతలు కు కుత వేటు దూరంలో మూడు పాఠశాలలు ఉండడం గమనార్హం. ఎటువంటి సూచి బోర్డులు లేకుండా సుమారు 15 రోజుల క్రితం తవ్విన గుంతలు పూడ్చకుండా  అలా వదిలేయడంతో అటువైపుగా […] - [విశాఖలో దారుణం: బస్సులో మహిళలపై యాసిడ్ దాడి?](https://9newstelugu.com/atrocity-in-visakha-acid-attack-on-women-in-bus/): “విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడని భావిస్తున్నారు.” వివరాలు:“ఈ ఘటన గిరిజాలకు వెళుతున్న బస్సులో ఐటీఐ జంక్షన్ వద్ద జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు గగ్గోలు పెట్టడంతో డ్రైవర్ వెంటనే బస్సును ఆపి, స్థానికుల సాయంతో బాధితులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు.” పోలీసుల చర్యలు:“సమాచారం అందుకున్న కంచరపాలెం CI చంద్రశేఖర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని […] - [వైయస్సార్సీపీ రాముని పరామర్శించిన మండల వైసీపీ నాయకులు](https://9newstelugu.com/mandal-ycp-leaders-visited-ysrcp-ram/): *వైయస్సార్సీపీ రాముని పరామర్శించిన మండల వైసీపీ నాయకులు* చీపురుపల్లి మండలం పర్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు పాండ్రంకి రాము తన  బైక్ పై గ్రామం నుండి చీపురుపల్లి వస్తుండగా మార్గమద్యం లో యాక్సిడెంట్ అయి విజయనగరం హాస్పిటల్లో చికిత్స చేయించుకుని తిరిగి గ్రామానికి వచ్చిన సందర్భంగా చీపురుపల్లి మండలం నాయకులు మాజీ జడ్పీటీసీ మీసాల వరహానాయుడు, విజయనగరం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మరియు ప్రస్తుత జడ్పిటిసి ప్రతినిధి వలిరెడ్డి […] - [సాయి విద్యానికేతన్ లో ఆటో, ట్యాక్స్ డ్రవర్ తో సమావేశం*](https://9newstelugu.com/meeting-with-auto-and-tax-drawer-at-sai-vidyanikethan/): చీపురుపల్లి *సాయి విద్యానికేతన్ లో ఆటో, ట్యాక్స్ డ్రవర్ తో సమావేశం* చీపురుపల్లి కస్వావీధిలో ఉన్న సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో( ప్రవేట్ స్కూల్) ఈ రోజు కరస్పాండెంట్ వలిరెడ్డి పద్మ, ప్రధానోపాధ్యాయులు గవిడి భారతి ఆధ్వర్యంలో తమ స్కూలుకు జాగ్రత్తగా తీసుకొస్తున్న ఆటో మరియు టాక్స్ డ్రైవర్లతో సమావేశం అయ్యారు విద్యార్థులను సరైన టైంలో స్కూలుకు చేర్చే విషయంలో కీలక బాధ్యత వహిస్తున్నారు మీరు అలానే స్కూల్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా వారి పిల్లలను […] - [డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించిన చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీనివాసరావు](https://9newstelugu.com/implementation-of-dokka-seethammas-mid-day-meal-scheme/): చీపురుపల్లి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల గ్రామం జడ్పీహెచ్ స్కూల్ లో భోజన విరామ సమయంలో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు మరియు పాఠశాలలో మౌలిక వసతుల పర్యవేక్షణకు వెళ్లిన చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీ విసినిగిరి శ్రీనివాసరావు గారు మరియు జనసేన నాయకులు. అనంతరం పాఠశాలలోని భోజనం సమయంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో […] - [పిల్లల దత్తత చట్టబద్ధంగా ఉండాలి](https://9newstelugu.com/adoption-of-children-must-be-legal/): పిల్లల దత్తత చట్టబద్ధంగా ఉండాలి.మంత్రి సంధ్యారాణి తెలిపారు.దత్తత తీసుకున్న పిల్లలను అతి భద్రంగా చూసుకోవాలని పిల్లలను అమ్మినా, కార్మికులుగా మార్చినా కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు.మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగిందిఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం చట్టబద్ధం కాని దత్తత, పిల్లల అమ్మకాలను నివారించడం మరియు చట్టబద్ధమైన దత్తతపై అవగాహన కల్పించి, దత్తతను […] - [గుర్తుతెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై.. మేము స్వచ్ఛంద సంస్థ](https://9newstelugu.com/we-are-a-charity-organization-that-provided-shelter-to-an-unidentified-mentally-disabled-boy/): గుర్తు తెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ బృందం.. మానవత్వంతో పార్వతీపురం నిరాశ్రయ ఆశ్రమం లో ఆశ్రమం కల్పించారు… గుర్తుతెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై.. మేము స్వచ్ఛంద సంస్థ. వివరాల్లోకి వెళ్తే సాలూరు పట్టణం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈ మెంటలీ డిజేబుల్ అబ్బాయికి ఒక వ్యక్తి దుపట్టా పరుస్తుంటే అది చూసిన మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇప్పిలి దిలీప్ కుమార్ స్పందిస్తూ స్థానిక […] - [ముంపు గ్రామాలను సందర్శించిన మంత్రి సంధ్యారాణి](https://9newstelugu.com/minister-sandhya-rani-visits-flooded-villages/): ఈరోజు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి  గుమ్మిడి సంధ్యారాణి  బాడెవలస మరియు జగన్నాధపురం ముంపు గ్రామాలను సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ముంపు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను విన్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ముంపు ప్రభావిత ప్రజలకు సహాయం అందించాలని ఆదేశాలు ఇచ్చారు. - [ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వమే నిర్మించాలి](https://9newstelugu.com/the-government-should-build-a-government-medical-college/):         ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణంలో ప్రైవేట్ భాగస్వామ్య నిర్ణయాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని జోడిస్తూ టిడిపి క్యాబినెట్ చేసిన నిర్ణయాన్ని సిపిఎం పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ ఖండిస్తూ శుక్రవారం పార్వతీపురం స్థానిక సుందరయ్య భవనం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి, కాంప్లెక్స్ కూడలి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు […] - [డబ్బివీధి రామ మందిరం లో గణపతి కి ప్రత్యేక హోమం](https://9newstelugu.com/special-homam-for-ganapati-at-dabba-veedhi-ram-mandir/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న డబ్బివీధి రామ మందిరం లో గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు డబ్బివీధి ఉత్సవ కమిటీ వారైన గిడిజాల పోలారావు,కెల్ల నాని,సంకుర్తి తేజ,నెమ్మది బాలు,పెంకి సాయిప్రవల్ ,మరియు సభ్యుల ఆధ్వర్యం లో   గణనాధుని కి ప్రత్యేక పూజలు మరియు హోమం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.స్వామివారి పూజ మరియు  హోమానికి  కెల్ల అప్పారావు, సంకుర్తి వెంకటరమణ, పొదిలపు ఈశ్వరరావు,కెల్ల నాని,కెల్ల గణేష్,అంపోలి సంతోష్,మరియు పెంకి సాయిప్రవల్ లు […] - [మహా అన్నదానం కార్యక్రమానికి తరలిరండి](https://9newstelugu.com/come-to-the-maha-annadanam-program/): చీపురుపల్లి మండల కేంద్రంలో వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని గవిడి నాగరాజు  యువసేన ఆధ్వర్యంలో భారీ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో ఉన్న ప్రజలందరూ స్వామివారి ప్రసాదాల స్వీకరిస్తారని కమిటీ వారు కోరారు. - [వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జ్ఞానసరస్వతి దేవి ఆలయం లో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు హుండీ వార్షిక ఆదాయం 25,520](https://9newstelugu.com/hundi-counting-program-was-conducted-at-veerabrahmendra-swamy-and-gyansaraswati-devi-temple-annual-income-of-hundi-is-25520/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జ్ఞానసరస్వతి దేవి ఆలయం లో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు హుండీ వార్షిక ఆదాయం 25,520 రూపాయలు వచ్చినట్టు ఆలయ నిర్వహకులు తెలిపారు. అదేవిధంగా 17 వ తేదీ న జరగబోవు విశ్వకర్వ యజ్ఞ మహోత్సవ కార్యక్రమానికి నియోజవర్గ విశ్వకర్మ సంఘ సభ్యులు అందరూ సహకరించి పాల్గొవాలని కోరారు. - [పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు](https://9newstelugu.com/special-pujas-at-sri-shyamalamba-devi-temple-as-part-of-pawan-kalyans-birthday-celebrations/): జనసేనని  శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో పవన్ కళ్యాణ్ గారి గోత్ర నామంతో అర్చనలు పూజ చేయించడం జరిగింది. తదుపరి సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మినిస్టర్ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ జంక్షన్లో కేక్ కటింగ్ జరిగింది. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ముక్కు సూటితనం, ఆయన నిబద్ధత, సిద్ధాంతపరమైన రాజకీయాలు యావత్తు […] - [వైఎస్సార్ – తెలుగు ప్రజల గుండె చప్పుడు](https://9newstelugu.com/ysr-the-heartbeat-of-the-telugu-people/): వైఎస్సార్ – తెలుగు ప్రజల గుండె చప్పుడు                                  _*అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దిక్సూచిగా నిలిచిన మహానేతకు ఘన నివాళి.*_ _*- ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను).*_*ex ఎంపీ PAC మెంబర్ బెల్లాన చంద్రశేఖర్*చీపురుపల్లి పట్టణం మండల ఆఫీస్ ఆవరణలో దివంగత నేత ప్రజల గుండెల్లో చిరస్తాయిగా నిలిచిన దేవుడు స్వర్గీయ వై యస్ రాజశేఖర్ రెడ్డి గారికి […] - [ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు](https://9newstelugu.com/30-years-since-taking-oath-as-chief-minister/): ఈరోజుతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా,స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సాలూరు మున్సిపాలిటీ 21వ వార్డులో కేక్ కటింగ్ చేసి, సీఎం గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. 1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, నేటి వరకు నాలుగుసార్లు సీఎం […] - [తడిపతిలోని రెండు సంఘాల మధ్య ఘర్షణలు](https://9newstelugu.com/clashes-between-two-communities-in-tadipati/): తడిపతిలోని రెండు సంఘాల మధ్య ఘర్షణలు తడిపాత్రిలోని టిడిపిలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు వినాయక నిమర్జనం సందర్భంగా జెసి ప్రభాకర్ రెడ్డి మరియు కాకర్లా రంగనాథ్ వర్గాల మధ్య ఘర్షణలు గత కొన్ని రోజులుగా, జెసి ప్రభాకర్ రెడ్డి మరియు కాకర్లా రంగనాథ్ మధ్య తగాదాలు ఉన్నాయి ఈ రోజు వినాయక నిమర్జనం  ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి జై జెసి అంటూ నినాదాలు ఒక వైపు నుండి , జై కాకర్లా […] - [తాగిన మైకంలో భార్యని హత్య చేసిన భర్త](https://9newstelugu.com/a-drunken-husband-murdered-his-wife/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు.సాలూరు పట్టణ దుర్గనవీధిలోని తాగిన మైకంలో భార్యని హత్య చేసిన భర్త, పరారీలో భర్త, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మృతురాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తల్లి త్రివేణి తండ్రి రామకృష్ణ ఇద్దరు తాపీ మేస్త్రిలుగా పనిచేస్తున్నారు. తండ్రి రామకృష్ణ మద్యానికి బానిసై తన తల్లిని తరచూ వేధిస్తుండే వాడన్నారు. ఈ నేపథ్యంలో వినాయక చవితి రోజు రాత్రి వాళ్ళిద్దరికీ జరిగిన ఘర్షణలో తన తల్లిని తండ్రి రామకృష్ణ […] - [ఫ్రీబస్సులు వల్ల తన కుటుంబాలు నడిరోడ్డు మీద పడ్డాయి అంటూ ఆటో డ్రైవర్లు ధర్నా](https://9newstelugu.com/auto-drivers-stage-dharna-saying-their-families-are-stranded-on-the-roads-due-to-free-buses/): విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరిడి మండలం బొండపల్లి వద్ద ఆటో డ్రైవర్ యూనియన్..ఫ్రీబస్సులు వల్ల తన కుటుంబాలు నడిరోడ్డు మీద పడ్డాయి అంటూ సుమారు 100 ఆటో డ్రైవర్లు ధర్నాకు దిగారు.. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.. కూటం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్లు కుటుంబాలు నడిరోడ్డు మీద పడ్డాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం […] - [సేనతో సేనాని కార్యక్రమం](https://9newstelugu.com/sena-tho-senani/): ఈ రోజున గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు *@ సేనతో సేనాని కార్యక్రమం @*లో భాగంగా  ఉత్తరాంధ్రకు రాకతో విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగత సుమాంజలి తెలియజేసిన  జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారు, చీపురుపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు. - [శ్రీ రాధాకృష్ణ ట్రేడర్ ను  తనిఖీలు చేసిన అధికారులు](https://9newstelugu.com/radhakrishna-traders-inspected-by-the-officials/): విజయనగరం జిల్లా…..    చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి లోగల శ్రీ రాధాకృష్ణ ట్రేడర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు మండల స్థాయి అధికారులు తనిఖీలు చేయగా,      MRP రేటు అనుమానాస్పదం, మరియూ ఉత్పత్తుల లింకేజ్ గమనించి 15రోజులపాటు ఉత్పత్తుల అమ్మకాలని నిలిపివేసిన,     ప్రత్యేక అధికారి ఎన్.దామోదరరావు, జె, డి, పశువర్ధక శాఖ, తశిల్దార్ చింతా బంగార్రాజు, ఎం, పి,డి, ఓ,సుబ్రమణ్యం, ఎస్. ఐ. లోకేశ్వరరావు, - [వంట నూనెల కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్పైర్ డేట్ చూసుకోండి.](https://9newstelugu.com/if-you-dont-look-carefully-you-could-lose-your-life/): మీరు వంట నూనె కొంటున్నారా జాగ్రత్తగా చూసుకొని కొనండి ఆయిల్ టిన్ ల పై ఉండే expair date చూసుకోండి. ఆ expair date ఉన్న దగ్గర నిశితంగా గమనించండి మీకు ఈ మోసం అర్థమవుతుంది.expair date అయిపోయిన oil టిన్ లకు Expair date దగ్గర ప్రత్యేక స్టిక్కర్లు అంటించి వారికి నచ్చిన date వేసుకుంటూ కొన్ని టీన్ లేపి ఏకంగా date,month,year తో స్టాంప్ తయారు చేసుకొని వేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు కొంత […] - [మద్యం అమ్మకాల్లో సిండికేట్లు దందా](https://9newstelugu.com/syndicates-are-involved-in-liquor-sales-2/): విజయనగరం జిల్లాలో మద్యం అమ్మకాల్లో సిండికేట్లు దందా, మద్యం సీసాలపై ప్రత్యేక ముద్రతో పల్లెల్లో బెల్ట్ షాపుల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్లిన  చీపురుపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు మరియు ఉమ్మడి విజయనగరం జిల్లా కోఆర్డినేటర్ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు కోట్ల కృష్ణ విజయనగరం జిల్లాలో మద్యం షాపుల యజమానులు ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా ఒక సిండికేట్ గా ఏర్పడి రోజువారి భవన కార్మికులు,రైతు కూలీలు సేవించే చీప్ […] - [చీపురుపల్లి లో ప్రజల కష్టసుఖాల్లో ప్రజలకు చేరువుగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు](https://9newstelugu.com/vice-congress-party-leaders-reach-out-to-the-people-in-cheepurupalli-to-share-their-hardships-and-happiness/): ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించిన g.అగ్రహారం ఆకుల స్వామినాయుడు తల్లి గారు మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైసిపి ప్రచార విభాగం విజయనగరం జిల్లా అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, మండల వైస్సార్ పార్టీ అధ్యక్షులు మీసాల వరహాలనాయుడు  ఆయా కుటుంబ సభ్యులకు ఓదార్చి ధైర్యం కల్పించారు, చీపురుపల్లి పట్టణం, జి. అగ్రహారం,కొత్త కుమ్మరి కాలనీ, శివరాం రోడ్డు లో ఇటీవల పలు అనారోగ్య కారణాలతో మరణించిన వారి కుటుంబ సభ్యులను వారి […] - [అల్లూరి జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశానికి హాజరైన
అరుకు ఎంపీ, దిశా కమిటీ చైర్ పర్సన్.
గుమ్మ తనూజరాణి](https://9newstelugu.com/aruku-mp-and-disha-committee-chairperson-gumma-tanujarani-attended-the-alluri-district-development-coordination-and-monitoring-committee-disha-meeting/): అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు లోని సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) సమావేశ మందిరంలో నేడు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్.దినేష్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో  ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్. జల్లిపల్లి సుభద్ర పాడేరు నియోజకవర్గం శాసనసభ్యులు.వైసిపి అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు.మత్స్యరాస విశ్వేశ్వర రాజు అరుకు నియోజకవర్గం శాసనసభ్యులు.శ్రీ రేగం మత్స్యలింగం .ఈ సందర్భంగా […] - [మద్యం అమ్మకాల్లో సిండికేట్లు దందా](https://9newstelugu.com/syndicates-are-involved-in-liquor-sales/): చీపురుపల్లి నియోజకవర్గంలో మద్యం అమ్మకాల్లో సిండికేట్లు దందా, ప్రత్యేక ముద్రతో పల్లెల్లో బెల్ట్ షాపుల నిర్వహణ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం. చీపురుపల్లి నియోజకవర్గం నాలుగు మండలాల మద్యం షాపుల యజమానులు ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా ఒక సిండికేట్ గా ఏర్పడి రోజువారి భవన కార్మికులు,రైతు కూలీలు సేవించే చీప్ లిక్కర్  పై ప్రత్యేక ముద్రతో అదనంగా ఒక్కొక్క సీసాపై పది రూపాయలు పెంచి ప్రతి పల్లె పల్లెకు బెల్ట్ షాపుల ద్వారా విక్రయించే అక్రమ […] - [చేతి బోర్ పంపు ను  కొందరు అక్రమార్కులు పూర్తిగా తొలగించి ఆక్రమణ చేశారు,](https://9newstelugu.com/some-illegals-completely-removed-and-occupied-the-hand-bore-pump/):        చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి పట్టణం లో20ఏళ్ల క్రితం కాలనీ వాసులకు నీటి ఎద్దడ లేకుండా  ఏర్పాటు చేసిన చేతి బోర్ పంపు ను  కొందరు అక్రమార్కులు పూర్తిగా తొలగించి ఆక్రమణ చేశారు,      తొలగించిన ప్రదేశంలో ఆ ఆసామి ట్రాక్టర్, ఆటో,టాటా ఎస్,వాహనాలు నిలుపు స్థలం గా ఏర్పాటు చేస్తున్నా విషయంపై,      ప్రశ్నించిన కాలనీవాసులపై  బెదిరింపులకు పాల్పడ్డారు.          ఈ విషయమై బాధితులు స్థానిక  చీపురుపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు […] - [మారుతున్న వాతావరణం దృష్ట్యా సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన](https://9newstelugu.com/awareness-of-seasonal-diseases-in-view-of-changing-climate/): మారుతున్న వాతావరణం దృష్ట్యా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణ పరిధిలో ఉన్న 13 వ వార్డు లో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, బోను వీధి ఏరియాలో మహిళలకు ఈ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు తమ ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుంటూ తమ ఇంటి నుండి వచ్చిన వ్యర్ధాలను తప్పకుండా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి అందించాలని ఇంటి పరిసరాల్లో నీటి […] - [విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చీపురుపల్లిలో విద్యార్థుల ఆందోళన](https://9newstelugu.com/students-protest-in-cheepurupalli-for-solution-to-education-sector-problems/): >విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చీపురుపల్లిలో విద్యార్థుల ఆందోళన >బస్టాండ్ కూడలి వద్ద విద్యార్థుల మానవహారం >సమస్యల పరిష్కారం కోసం జరగబోయే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయండి చీపురుపల్లి మండలంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చీపురుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద విద్యార్థుల ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకీ మాట్లాడుతూ గత రెండేళ్లుగా స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ […] - [మిత్రులారా ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై  దేశ వ్యాప్త మోడీ, బిజెపి కుట్ర](https://9newstelugu.com/friends-the-country-wide-modi-and-bjp-conspiracy-against-the-unity-of-the-sc-and-dalits/): మిత్రులారా ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై  దేశ వ్యాప్త మోడీ, బిజెపి కుట్ర!! ఈ కుట్రలో భాగస్వామి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు మాల సామాజిక వర్గంపై పగబట్టేసి తొక్కేసే కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని నడిపిస్తున్నాడు మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గం పై  తెలుగు రాష్ట్రాల్లో కత్తిగట్టాయి, దళితులను ముఖ్యంగా మాలలను హోల్సేల్గా వాడుకున్నటువంటి హోల్సేల్ మేనమామ, జగన్మోహన్ రెడ్డి దీనిపై కనీసం నోరు మెదపకపోవడం ఈనాటికి తన స్టాండ్ ఏంటో చెప్పకపోవడం, అత్యంత […] - [100 పడకల హాస్పిటల్ పనులను  ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి సంధ్యారాణి](https://9newstelugu.com/minister-sandhya-rani-personally-inspected-the-construction-of-the-100-bed-hospital/): సాలూరు పట్టణంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న 100 పడకల హాస్పిటల్ ను ప్రత్యక్షంగా సందర్శించి నిర్మాణ ప్రగతిని సమీక్షించిన మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగి, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తవ్వాలని కాంట్రాక్టర్‌ను మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు అందించడంలో ఈ హాస్పిటల్ కీలక పాత్ర పోషించనుందని, కాబట్టి నాణ్యత, సదుపాయాలు, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. తదుపరి, మున్సిపల్ అధికారులు మరియు మండల […] - [అటవీ పోడు భూములకు పూర్తిస్థాయిలో పట్టాల మంజూరు చేయాలి](https://9newstelugu.com/full-title-deeds-should-be-granted-to-forest-lands/): అటవీ పోడు భూములకు పూర్తిస్థాయిలో పట్టాల మంజూరు చేయాలని  పాచిపెంట మండలం గరిసిగుడ్డి పంచాయతీ చిమ్డి వలస వద్ద  సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజనులు వలసి రాజు లక్ష్మయ్య  మాట్లాడుతూ పోడు భూములకు పూర్తి స్థాయిలా పట్టాలు మంజూరు చేయలేదని కొంతమందికి ఇచ్చారు చాలామందికి ఇవ్వలేదని వాటికి కూడా పూర్తిస్థాయిలో ఐదు ఎకరాలు సాగులో ఉంటే ఎకరం నారా ఎకరం చొప్పున పట్టాలు ఇచ్చారని మిగతా చాలా వరకు దరఖాస్తులు పెట్టుకున్న […] - [అన్నదాత సుఖీభవ – రైతుల సంక్షేమానికి మరో మైలురాయి](https://9newstelugu.com/annadata-sukhibhav-another-milestone-for-farmers-welfare/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు అన్నదాత సుఖీభవ – రైతుల సంక్షేమానికి మరో మైలురాయి ఈరోజు కోదండరామ కళ్యాణమండపంలో “అన్నదాత సుఖీభవ” కార్యక్రమంలో మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి  పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతు కుటుంబాలకు మరియు భూమిలేని కౌలుదారులకు ప్రతి సంవత్సరం రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అందించే పథకం కింద, ఈ రోజు మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అక్షరాల రూ.7,000 చొప్పున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందజేస్తున్నారని […] - [మక్కువ మండల గిరిజన గ్రామాలకు రగ్గులు పంపిన డిప్యూటీ సీఎం](https://9newstelugu.com/deputy-cm-sends-rugs-to-tribal-villages-in-makkuv-mandal/): మక్కువ మండల గిరిజన గ్రామాలకు రగ్గులు పంపిన డిప్యూటీ సీఎం పార్వతీపురం /మక్కువ, జులై 30 : మక్కువ మండలంలోని ఆరు గిరిజన గ్రామాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  రగ్గులను పంపించారు. బుధవారం 6 గిరిజన గ్రామాలలో రగ్గులు పంపిణీ కార్యక్రమం జరిగింది.  మండలంలోని బాగుజోలలో 24 కుటుంబాలు, చిలక మెండంగి లో 48 కుటుంబాలు, బెండమెడంగిలో ఐదు కుటుంబాలు, తాడిపుట్టిలో 10 కుటుంబాలు, దోయ్ వర లో ఐదు కుటుంబాలు, సిరివరలో 130 […] - [అమ్మవారి ఉత్సవానికి సంబంధించిన ఆర్థిక లెక్కలు సమీక్ష](https://9newstelugu.com/review-of-financial-accounts-related-to-ammavari-utsava/): మంత్రి  గుమ్మిడి సంధ్యారాణి గారు ఈరోజు శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి దర్శనం చేసుకుని, ఇటీవల జరిగిన అమ్మవారి ఉత్సవానికి సంబంధించిన ఆర్థిక లెక్కలు సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవానికి వచ్చిన విరాళాలు మరియు ఖర్చుల వివరాలు వెలుగులోకి తెచ్చారు. విరాళాల పరంగా 5 లక్షలు విరాళంగా ఇచ్చినవారినుండి 20 రూపాయలు విరాళంగా ఇచ్చిన సాధారణ భక్తుల వరకు అందరి వివరాలు లెక్కల్లో పొందుపరచడం జరిగింది. ఈ సందర్భంగా: లక్ష రూపాయలకుపైగా విరాళం ఇచ్చినవారు 25 మందిగా […] - [పేదలకు అండగా CM సహాయని](https://9newstelugu.com/cms-help-to-the-poor/): ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన చెక్కు  మంత్రి గుమ్మిడి సంధ్యారాణి  లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో వేమూరి నరేష్ గారికి ₹2,02,199 (మరిపల్లి , సాలూరు) ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి మరియు మంత్రి గుమ్మిడీ సంధ్యారాణి కి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఆనారోగ్య సమస్యల సమయంలో అందిన ఈ ఆర్థిక సహాయం తమ కుటుంబానికి ఎంతో దోహదపడిందని వారు పేర్కొన్నారు. CMRF ద్వారా ప్రజలకు సకాలంలో […] - [చారిత్రాత్మకమైన హరిహర వీరమల్లును తిలకించండి](https://9newstelugu.com/visit-the-historic-harihara-veera-mallu/): చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి పట్టణంలో వంశీ విష్ణు వైభవ్ థియేటర్లో సినీ కథానాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చారిత్రాత్మకమైన హరిహర వీరమల్లు సినిమా ఉత్సవాల్లో భాగంగా కాంగో బైక్ ర్యాలీ కేక్ కటింగ్ మరియు పాలాభిషేకం జరిగింది. ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అంగరంగ వైభవంగా జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు కూటమి నాయకులు మరియు నియోజకవర్గ ప్రజలు ఎంతో ఉత్సాహంతో సినిమాని తిలకించడానికి […] - [బాలికలకు అవగాహన సదస్సు](https://9newstelugu.com/awareness-conference-for-girls/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం ప్రభుత్వ గిరిజన కళాశాల బాలికల వసతి గృహంలో స్ఫూర్తి  మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ మరియు ఏఐఎస్ఎఫ్ మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో బాలికలకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాధ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో బాలికలపై లైంగిక దాడులు అత్యాచారాలు హత్యలు యాసిడ్ దాడులు ఎక్కువ అవుతున్నాయని వాటి నుండి తమని తాము కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు బాలికలు కచ్చితంగా […] - [నారాయణ స్కూల్ లో పదవీ స్వీకరణ వేడుకలు](https://9newstelugu.com/inauguration-ceremony-at-narayana-school/): పార్వతీపురం మన్యం  జిల్లా సాలూరు పట్టణంలో నారాయణ స్కూల్ లో పదవీ స్వీకరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్    బి .అప్పలనాయుడు ప్రిన్సిపాల్ శివకుమార్ పాల్గొన్నారు. నాయకుడికి ఉండవలసిన లక్షణాలు మరియు నాయకుడిగా ఎలా ఎదగాలో అనే విషయాన్ని చక్కగా విద్యార్థులకు వివరించారు. చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు అలవరుచుకోవాలని చెప్పారు. అనంతరం పాఠశాలలో ఎన్నికైన నాయకులకు బ్యాడ్జీల ను […] - [చిరు ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యల?](https://9newstelugu.com/actions-to-promote-prejudice-against-small-employees/): VRO,VRA,పంచాయితీ కార్యదర్శిలను,అటెండర్లను కూడా నియోజకవర్గాలు దాటి బదిలీ చేస్తారా?: మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర                                                                                                              బాబు పవన్ కళ్యాణ్ గారు మీ అభిమానిగా నేను అడుగుతున్నా ఏదైనా అన్యాయం జరిగితే అడుగుతా అన్నారు,ఏదైనా అక్రమం జరిగితే కడుగుతా అన్నారు,న్యాయం కోసం నీలదీస్తామన్నారు ఇదేనా పరిపాలన?:మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర - [మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ని కలిసిన సినీ నటుడు,దర్శకుడు,నిర్మాత పీపుల్స్ స్టార్ట్ ఆర్.నారాయణ మూర్తి](https://9newstelugu.com/film-actor-director-and-producer-peoples-start-r-narayana-murthy-met-former-deputy-cm-rajannadora/): ఈరోజు సాలూరు పట్టణంలో పీపుల్స్ స్టార్ట్ సినీనటుడు రెడ్డి.నారాయణ మూర్తిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్య మంత్రి & గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు పీడిక.రాజన్నదొర గారిని ఆయన నివాసం లో మర్యాద పూర్వకంగా కలిశారు.తెలుగు సినీ పరిశ్రమలో అరుదైన వ్యక్తిత్వం ఉన్న వారిలో ఆర్.నారాయణమూర్తి ఒక‌రు. నటుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం,ప్రజా సమస్యలను వెండితెరపై ప్రతిబింబించే దర్శకునిగా, నిర్మాతగా పరిణమించింది. సామాజిక చైతన్యాన్ని, సామాజిక న్యాయాన్ని త‌న సినిమాల‌లో చూపించి ప్ర‌జ‌ల‌ని చైత‌న్యవంతులుగా మార్చే ప్ర‌యత్నం చేశారు.ఈ […] - [రేపు సాలూరు పాచిపెంట ఈ ప్రాంతాల్లో  పవర్ కట్](https://9newstelugu.com/power-cut-in-these-areas-of-salur-pachipenta-tomorrow/): సాలూరు మండలంలో తేదీ 18/7 2025 అనగా శుక్రవారం విద్యుత్ లైన్ లకు దగ్గరగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే ప్రక్రియ ఉండడం వల్ల 33 కెవి గురు నాయుడుపేట లీడర్ పరిధిలో మరియు సాలూరు మండలం లో ఆటోనగర్ సబ్స్టేషన్ మరియు పాచిపెంట మండలం గురు నాయుడుపేట సబ్స్టేషన్ విద్యుత్ సరఫరా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ అధికారులు తెలియజేశారు. సాలూరు లోని ఆటోనగర్ […] - [మరిపల్లిలో ఇంటింటికి వంచన బాబు ష్యూరిటీ... అబద్ధాలు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర](https://9newstelugu.com/vanchana-babu-is-a-surety-for-door-to-door-fraud-in-maripalli-former-deputy-cm-rajannadora-at-the-lies-guarantee-program/): ఈ రోజు సాలూరు మండలంమరిపల్లి పంచాయతీలో జరిగిన *ఇంటింటికి వంచన బాబు ష్యూరిటీ-అబద్ధాలు గ్యారెంటీ* కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలను, పథకాలు,హామీలు ఇవ్వడంలో చేసిన మోసాలను వివరించిన *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం&మాజీ గిరిజన సంక్షేమ శాఖా మంత్రి  పీడికరాజన్నదొర ఈ కార్యక్రమంలో మండల వైసీపీ ప్రజాప్రతినిధులు,వైసీపీ నాయకులు,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. - [పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కాలేజీ బస్సు](https://9newstelugu.com/college-bus-crashes-into-crop-fields/): పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలంలో పెను ప్రమాదం తప్పింది. పాలి గ్రామంలో తణుకుకు చెందిన ఓ ప్రైవేటు విద్యాసంస్థల బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే రైతులు విద్యార్థులను బయటకు తీశారు. బస్సు ఫిట్ నెస్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. - [వ్యభిచారానికి అంగీకరించలేదని.. ప్రియురాలిని పొడిచి చంపాడు!*](https://9newstelugu.com/he-stabbed-his-girlfriend-to-death-because-she-refused-to-consent-to-adultery/): *వ్యభిచారానికి అంగీకరించలేదని.. ప్రియురాలిని పొడిచి చంపాడు!* ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ(D) రాజోలు(M)లో దారుణం జరిగింది. మెరకపాలెం గ్రామానికి చెందిన ఓలేటి పుష్ప (22) భర్తతో విడిపోగా.. విజయవాడలో కారు మెకానిక్‌గా పని చేస్తున్న షేక్ షమ్మతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సిద్ధార్థనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. చెడు వ్యసనాలకు బానిసైన షేక్ షమ్మ.. పుష్పతో వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో పొడిచి చంపాడు. - [నూజెండ్ల మండలం ఐనవోలులో దారుణం: నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ దాడి](https://9newstelugu.com/atrocity-in-ainavolu-nujendla-mandal-petrol-attack-on-sleeping-couple/): నూజెండ్ల మండలం ఐనవోలులో దారుణం: నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ దాడి వినుకొండ నియోజకవర్గం, నూజెండ్ల మండలం, ఐనవోలు గ్రామంలో ఈ తెల్లవారుజామున (జూలై 16, 2025) దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆరుబయట నిద్రిస్తున్న దంపతులపై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ఈ దాడిలో దంపతులు తీవ్ర గాయాలపాలయ్యారు. మంటల్లో చిక్కుకున్న వారి అరుపులు వినిపించడంతో స్థానికులు వెంటనే స్పందించి, మంటలను ఆర్పేసి, క్షతగాత్రులను చికిత్స […] - [ఓరియో బిస్కెట్లు, చాక్లెట్ల మధ్యలో కొకైన్](https://9newstelugu.com/cocaine-found-among-oreo-biscuits-and-chocolates/): ఓరియో బిస్కెట్లు, చాక్లెట్ల మధ్యలో కొకైన్.. మహిళ అరెస్ట్ రూ.62 కోట్ల విలువైన కొకైన్ను తరలిస్తున్న మహిళను ముంబాయిలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. దోహా నుంచి ముంబయికి కొకైన్ తరలిస్తున్నట్లు వచ్చిన ముందస్తు సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఓరియో బిస్కెట్లు, చాక్లెట్ల మధ్యలో మహిళ కొకైన్ ఉంచినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. - [ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌](https://9newstelugu.com/jobs-in-ap-forest-department-notification/): ✒️ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ జారీ అమరావతి: ఏపీ అటవీశాఖలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిషికేషన్‌ విడుదల చేసింది. 691 ఫారస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈనెల 16 నుంచి ఆగస్టు 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://psc.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.. - [ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో జనరేటెడ్ వీడియోల కట్టడికి యూట్యూబ్ చర్యలు](https://9newstelugu.com/youtube-steps-up-efforts-to-curb-videos-generated-with-artificial-intelligence-ai/): *ఈ రోజు నుంచి యూట్యూబ్ కొత్త నిబంధనలు* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో జనరేటెడ్ వీడియోల కట్టడికి యూట్యూబ్ చర్యలు తీసుకుంది. ఇకపై క్రియేటర్లు తమ వీడియోల్లో AI జనరేటెడ్ వాయిస్లు, ముఖాలు లేదా వీక్షకులను తప్పుదారి పట్టించే విజువల్స్ ఉంటే ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడించాలని, లేదంటే వారి వీడియోలను తొలగించడం కానీ, డీమానిటైజేషన్ చేయడంగానీ చేస్తామని వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 15వ తేది నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. - [ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి](https://9newstelugu.com/aadhaar-authentication-is-mandatory/): ఈ రోజు నుంచి మారనున్న రైల్వే తత్కాల్ టికెట్ రూల్స్ జులై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కానుంది. ఐఆర్ సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసేటప్పుడు ఓటీపీ ద్వారా ఆధార్ ధృవీకరణ చేయాలి. ఏజెంట్లు టికెట్లను బుకింగ్ ప్రారంభమైన అరగంట తర్వాతే బుక్ చేయాల్సి ఉంటుంది. స్టేషన్ కౌంటర్లలోనూ ఆధార్ అవసరం. ఇది దళారుల మోసాలను అడ్డుకునేందుకు రైల్వే తీసుకున్న నిర్ణయం. ఆధార్ లింక్ చేయని మొబైల్ నంబర్లకు ఓటీపీ […] - [ఘనంగా కేసలి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం - సుపరిపాలనలో తొలిఅడుగు 4.1](https://9newstelugu.com/telugu-desam-for-every-home-first-step-in-good-governance-4-1-grandly-held-in-kesali-village/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పరిధిలోని పాచిపెంట మండలంలోని కేసలి గ్రామంలో “ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలనలో తొలిఅడుగు 4.1” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో ప్రత్యక్షంగా సంభాషిస్తూ వారి సమస్యలను, అభిప్రాయాలను ఆలోచనాత్మకంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థుల నుంచి వచ్చిన ప్రజాభిప్రాయాలను అత్యంత శ్రద్ధగా గమనించిన మంత్రివర్యులు, […] - [చంద్రబాబు డైరెక్షన్ లో పోలీసు రాజ్యాంగం నడుస్తోంది: సజ్జల](https://9newstelugu.com/police-constitution-is-being-implemented-under-chandrababus-direction-sajjala/): చంద్రబాబు డైరెక్షన్ లో పోలీసు రాజ్యాంగం నడుస్తోంది: సజ్జల ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్న సజ్జల జగన్ పర్యటనకు వచ్చినప్పుడల్లా వందల మందిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్న సజ్జల ప్రభుత్వ, పోలీస్ చర్యలపై ప్రైవేటు కేసులు వేస్తామన్న సజ్జల రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో పోలీసు రాజ్యాంగం నడుస్తోందని వైకాపా రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన నిన్న మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, […] - [వైసీపీ నేతలకు లోకేష్ ఫోబియా !](https://9newstelugu.com/ysrcp-leaders-have-lokesh-phobia/): “లోకేష్ చేయించాడని గోల చేద్దాం “ అని పేర్ని నాని తన ఫోన్ లో అందరికీ వినిపించేలా చెప్పడం వైరల్ అయింది. పైకి వినిపించింది కాబట్టి అందరికీ తెలిసింది కానీ.. గత కొద్ది రోజుల నుంచి నారా లోకేష్ పేరు మీద ఏదో ఓ కుట్ర చేయాలని ఆలోచనలు పన్నుతూనే ఉన్నారు. ఏం జరిగినా నారా లోకేష్ అని ఆరోపిద్దామని డిసైడయిపోయారు. ఓ రకంగా జగన్ నుంచి నేతలందరికి లోకేష్ ఫోభియా పట్టుకుంది! తమ ఇంటి ముందు […] - [మణిమహేశ్ యాత్ర](https://9newstelugu.com/manimahesh-yatra/): హిమాచల్ ప్రదేశ్‌ లోని చంబా లో మణిమహేశ్ యాత్ర ఈ సంవత్సరం ఆగస్టు 16న అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ పవిత్ర యాత్రను దృష్టిలో ఉంచుకుని, జూలై 15 నుంచి 30 వరకు హడ్సార్‌ నుండి మణిమహేశ్ డల్ సరస్సు వరకు ప్రత్యేక శుభ్రతా కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. - [ఒక పులిని పట్టుకొన్నారు.](https://9newstelugu.com/they-caught-a-tiger/): హైదరాబాద్‌: బాలాపూర్‌ శివారు ప్రాంతాల్లో చిరుతల సంచారం.. బాలాపూర్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (RCI) ప్రాంగణంలో చిరుతల సంచారం.. రెండు చిరుతలు సంచరిస్తున్నాయి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన డిఫెన్స్‌ఈ రోజు ఒక పులిని పట్టుకొన్నారు. - [మూవీ హిట్ అయితేనే రెమ్యునరేషన్!](https://9newstelugu.com/remuneration-only-if-the-movie-is-a-hit/): Jul 14, 2025, మూవీ హిట్ అయితేనే రెమ్యునరేషన్!హీరో నితిన్ ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందిపడుతున్నాడు. రాబిన్‌హుడ్, తమ్ముడు చిత్రాలు ఆకట్టుకోకపోవడంతో ఆయన రెమ్యునరేషన్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం డైరెక్టర్ వేణు తెరకెక్కిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మూవీ హిట్ అయిన తర్వాత డబ్బులు తీసుకోవాలని నితిన్ భావిస్తున్నట్లు టీటౌన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. - [ఢిల్లీలో యువతి 'మిస్సింగ్‌' మిస్టరీ.. మృతదేహం లభ్యం](https://9newstelugu.com/mystery-of-young-womans-missing-in-delhi-body-found/): Jul 14, 2025, ఢిల్లీలో యువతి ‘మిస్సింగ్‌’ మిస్టరీ.. మృతదేహం లభ్యంత్రిపురకు చెందిన ఓ 19 ఏళ్ల యువతి స్నేహ దేవ్‌నాథ్‌ ఢిల్లీలో అదృశ్యమైన విషయం తెలిసిందే. గత ఆరు రోజులుగా ఆమె కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. చివరకు సిటీలోని యమునా నది ఒడ్డున యువతి మృతదేహం లభ్యమైనట్లు తెలిసింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. జులై 7న ఢిల్లీలోని సిగ్నేచర్‌ బ్రిడ్జ్‌ వద్దకు క్యాబ్‌లో వెళ్లిన ఆమె.. అప్పటి నుంచి […] - [రాయచోటి రోడ్డు ప్రమాదం లో 9 మంది మృతి](https://9newstelugu.com/9-people-died-in-a-road-accident-in-rayachoti/): రాయచోటి రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిక్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం*అమరావతి జూలై 14 :-* అన్నమయ్య జిల్లాలో రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుల్లంపేట మండలం రెడ్డిచెరువు కట్టపై మామిడి లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి 9 మంది మృత్యువాత పడటంపై  విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో 9 మంది చనిపోయారని, గాయపడిన […] - [అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి పైలెట్లను బాధ్యుల్ని చేయడం తగదు: పైలెట్ల సంఘం](https://9newstelugu.com/pilots-should-not-be-held-responsible-for-ahmedabad-plane-crash-pilots-association/): జూన్ 12న అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం ప్రాథమిక నివేదిక సమర్పించిన ఏఏఐబీ పైలట్లదే తప్పు అనేలా కొన్ని వార్తలు ఖండించిన భారత పైలట్ల సంఘం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై భారత పైలట్ల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో పైలట్లదే తప్పు అనే విధంగా వచ్చిన ప్రాథమిక నివేదికను ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఎల్పీఏ) తప్పుబట్టింది. ఈ నివేదికలో పైలట్ తప్పిదం వల్లే ప్రమాదం […] - [పేదలకు అండగా CM సహాయనిధి](https://9newstelugu.com/cm-relief-fund-to-support-the-poor-3/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులకు ₹4,53,181 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ ముడు చెక్కులను అందజేశారు.ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో కొల్లి సావిత్రి గారికి ₹2,81,413 (కందులపదం, సా లూరు) టేకి భారతి గారికి ₹61,572 (22వ వార్డ్ ,సాలూరు) దేవర త్రినాథ గారికి ₹1,10,196 ( లక్ష్మీపురం, మెంటాడ )మంజూరు చేయబడింది. మొత్తం ₹4,53,181 విలువైన […] - [మన కులం మన బలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి](https://9newstelugu.com/our-caste-is-our-strength-andhra-pradesh-state-eastern-kapu-development-welfare-corporation-chairman-palavalasa-yashasvi/): పార్వతీపురం మన్యం జిల్లా మొట్టమొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి తూర్పు కాపు సంఘం నాయకులు మరియు జనసేన నాయకులు వీర మహిళలు తదితరులు ఘన స్వాగతం పలికారు అనంతరం స్థానికంగా ప్రైవేటు కల్యాణ మండపం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తూర్పు కాపు సంఘం నాయకులు అందరూ ఒకే దాటిపై ఉండి ఐక్యమత్యంతో కలిసి ఉండాలని […] - [సాలూరు 2 మరియు 5వ వార్డుల్లో ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి](https://9newstelugu.com/minister-sandhya-rani-participated-in-the-door-to-door-telugu-desam-program-in-saluru-2nd-and-5th-wards/): తెలుగుదేశం పార్టీ చేపట్టిన “ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలనలో తొలి అడుగు 4.1” కార్యక్రమం సాలూరు మున్సిపాలిటీ 2వ మరియు 5వ వార్డుల్లో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి  పాల్గొని, ప్రజల ఇళ్లకు ప్రత్యక్షంగా వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. వైసీపీ నేతల అడ్డంకుల వల్ల మున్సిపాలిటీ పరిధిలో ఎంతో అవసరమైన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని విజయం చేయాలని […] - [అక్రమంగా PDS బియ్యం. తరలిస్తున్న వారిపై  విజిలెన్స్ దాడులు](https://9newstelugu.com/vigilance-raids-on-those-transporting-pds-rice-illegally/): అక్రమంగా PDS బియ్యం. తరలిస్తున్న వారిపై  విజిలెన్స్ దాడులు పార్వతీపురం మన్యం జిల్లా, పాచిపెంట మండలం  పి కోనవలస చెక్ పోస్ట్ వద్ద ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా  కొత్తూరు మండలం కడుమ గ్రామం నుండి ఒడిశా రాష్ట్రం (నవరంగాపూర్) కు పిడిఎస్ బియ్యంతో నిండిన AP39-UU-4289 ప్రయాణిస్తున్న లారీ ను తనిఖీ చేయగా  వాహనం నందు దాదాపు రూ. 15,83,400/- విలువ గల 34,800 కిలోల బరువున్న 700  బస్తాల PDS బియ్యం ను కడుమ […] - [3.25 టన్నుల పీడీ రైస్ పట్టివేత](https://9newstelugu.com/3-25-tonnes-of-pds-rice-seized/):   సాలూరు పట్టణంలో 3.25 టన్నుల పి డి ఎస్ (కోట బియ్యం ) బియ్యం అక్రమ నిల్వ ను పట్టుకున్న పోలీస్ లు. పక్క సమాచారం మేరకు సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్  సిబ్బందితో సాలూరు పెద్ద బజార్ లో గల  బుడేపు సురేష్ అను ఆశామి షాప్ ను  తనిఖీ చేయగా సదరు షాప్ లో 75 బస్తాలు సుమారు 3,250 kgs పిడిఎస్ (కోటబియ్యం) బియ్యం అక్రమానిల్వ బయటపడింది. సదరు బియ్యం […] - [పార్టీలకు అతీతంగా ఆరోగ్యశ్రీని అమలు చేసింది స్వర్గీయ డాక్టర్ys రాజశేఖర్ రెడ్డి](https://9newstelugu.com/dr-ys-rajasekhar-reddy-implemented-arogyasri-irrespective-of-party-affiliations/): పార్వతీపురం మన్యం  జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామం  లో స్వర్గీయ డాక్టర్ ys రాజశేఖర్ రెడ్డి జన్మదిన సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్న దొర మాట్లాడుతూ డా.రాజశేఖరరెడ్డి  ఆరోగ్య శ్రీ పథకం ప్రవేశ పెట్టిన తరువాత మొట్టమొదటి ఆపరేషన్ మామిడిపల్లి వాళ్లకే జరిగింది.అది కూడా ప్రతిపక్షములో ఉన్న టీడీపీ వారికే జరిగింది.ఆమె పేరు డొంక.జయప్రద కావాలి అంటే  మీరు రికార్డులు చూసుకొండి అని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు.                                                కులాలు,మతాలు,పార్టీలు చూడకుండా […] - [నీటి కష్టాలు](https://9newstelugu.com/water-problems/): పార్వతీపురం మంజూరు జిల్లా సాలూరు మండలం దిగువ మెండెంగి గ్రామంలో గత మూడు నెలలుగా త్రాగునీటి కష్టాలు. పట్టించుకోని అధికారులు , దిగువ మెండెంగి గ్రామంలో సుమారు 117 కుటుంబాలు  500 పైగా జనాభా ఇక్కడ నివసిస్తున్నారు.మేజర్ పంచాయతీ తోనం కు అతి సమీపంలో ఉన్న ఈ గ్రామానికి రోడ్డు సదుపాయం ఉన్నప్పటికీ త్రాగునీరు సమస్య వీరిని వెంటాడుతూనే ఉంది ఎన్నిసార్లు అధికారుల ముందు మొరపెట్టుకున్న ఈ సమస్యను తీర్చడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు - [కలెక్టర్ గారి సొరవతో పురుగులు మందు కంపెనీపై వివిధ శాఖలు అధికారులు అన్ని విధాల దర్యాప్తు ముమ్మరం](https://9newstelugu.com/various-departments-and-officials-are-intensifying-all-kinds-of-investigations-into-the-pesticide-company-after-the-collectors-complaint/): కలెక్టర్ గారి సొరవతో పురుగులు మందు కంపెనీపై వివిధ శాఖలు అధికారులు అన్ని విధాల దర్యాప్తు ముమ్మరం ఇప్పటికైనా పురుగులు మందు ఫ్యాక్టరీ పై ఉన్న అభియోగాలు పైన  పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి  పంచాయితీ ప్రజలకు నిజ నిజాలు తెలియజేసి పంచాయతీ ప్రజలకు భరోసా కల్పించాలి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరపున అధికారులకి విన్నపం ఈ సందర్భంగా గంగరేగివలస ఎంపీటీసీ గంట వెంకట్ నాయుడు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి రైతులు […] - [మొక్కల్ని నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి](https://9newstelugu.com/plant-trees-and-protect-the-environment/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు 23వ వార్డులో స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ ఆధ్వర్యంలో మొక్కల్ని నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాద మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలని దానివల్ల ఆక్సిజన్ వంటి ప్రాణవాయువుని మనం పొందొచ్చని తెలిపారు అంతేకాకుండా ప్రతి మనిషికి ఉండడానికి ఇల్లు తినడానికి తిండి ఎంత ముఖ్యమో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి ముందు ఒక మొక్క కూడా […] - [సాలూరు పట్టణం లో చోరీ](https://9newstelugu.com/theft-in-salur-town/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం కొలకట్టు  వీధి లో బారి చోరీ ఇంట్లో ఎవరు లేని సమయంలో 15 తులల బంగారం చోరికి గురి అయిందని బాధితులు తెలిపారు. కోట దేవి w/o ప్రసాద్ తమ కుటుంబముతో తే 02.07.2025 ది న తీర్థయాత్ర నిమిత్తం గుప్తేశ్వరం, ఒడిస్సా వెళ్లి, తిరిగి తే 04.07.2025ది న వచ్చేసరికి, ఇంటి తాళాలు బీరువాలు పగులుగొట్టి 15 తులాలు బంగారం వెండి సామాన్లు పోయాయని సాలూరు టౌన్ పోలీస్ […] - [వర్షానికి లెక్కచెయ్యని అభిమానం](https://9newstelugu.com/an-unfathomable-love-for-rain/): శివరాంపురం గ్రామం, సాలూరు మండలంప్రజల వద్దకే వెళ్లిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.ప్రజల మద్దతుతో గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం ఈ కార్యక్రమంలో పార్టీవర్గాలు, యువత, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.సాలూరు మండలంలోని శివరాం పురం గ్రామంలో నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలన కు తొలి అడుగు” కార్యక్రమంలో మంత్రి  గుమ్మిడి సంధ్యారాణి వర్షాన్ని లెక్కచేయకుండా పాల్గొనడం విశేషం.తీవ్ర వర్షంలో తడుస్తూనే మంత్రివర్యులు ప్రతి ఇంటికి […] - [ప్రజల వద్దకే పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం](https://9newstelugu.com/a-coalition-government-that-is-ruling-from-the-people/): తెట్టెడువలస, పాచిపెంట మండలంప్రజల వద్దకే పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం – చంద్రన్న ఆశయాలకు గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి  గుమ్మిడి సంధ్యారాణి  ఆచరణ ఈ రోజు పాచిపెంట మండలంలోని పెద్దవలస పంచాయతీ పరిధిలో గల తెట్టెడువలస గిరిజన గ్రామంలో నెలవారీ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మరియు గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి  పాల్గొన్నారు. ప్రతి నెల ఒకటవ తేదీన ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు […] - [విశ్వభారత్ సేవా ట్రస్టు](https://9newstelugu.com/vishwa-bharat-seva-trust/): ఈరోజు జరిగిన విశ్వభారత్ సేవా ట్రస్టు నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గరివిడి కల్చరల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కంబాల శివ మాట్లాడుతూ,  గరివిడి సంపద, సంస్కృతి, పూర్వవైభవం తేవడానికి, గరివిడి లో పుట్టి పెరిగి, ఎక్కడ ఎక్కడో స్థిరపడిన అందరిని, ఒక తాటి మీదకి తేవడానికి, *రీ యూనియన్ ఆఫ్ గరివిడి* అని గ్రూప్ ఏర్పాటు చేసి, అందరిని కలుపుకొని, గరివిడి పూర్వ వైభవం ఇప్పటి తరానికి తెలియజేయాలని, ఒక సంకల్పం తో ముందుకు వెళ్తాం […] - [జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఏడవ వార్షికోత్స వేడుకలు](https://9newstelugu.com/seventh-anniversary-of-goddess-sri-sri-jnana-saraswati-devi/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీశ్రీశ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఏడవ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం నాలుగు గంటల నుండి అమ్మవారి అలంకరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులతో తల్లిదండ్రుల తో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. అమ్మవారికి  నాగులకొండ జేజి రావు గారి దంపతులు వెండితో చేసిన అష్టలక్ష్మి కలశాన్ని మరియు పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం అమ్మవారు ఆలయంలో అన్న సమారాధన […] - [కన్జ్యూమర్స్ యాక్టివిస్తుల విస్తృతస్థాయి సమావేశం](https://9newstelugu.com/wide-ranging-meeting-of-consumer-activists/): సాలూరు పట్టణ వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో కన్జ్యూమర్స్ యాక్టివిస్తుల విస్తృతస్థాయి సమావేశం జరిగినది. ఈ సమావేశంలో కన్జ్యూమర్స్ కు సంబంధించిన అనేక అంశములు చర్చించబడినవి. అదేవిధంగా వినియోగదారుల మండలి సభ్యులు సాలూరు శ్రీశ్రీశ్రీ శ్యామలంబ పండుగ సందర్భంగా చేసిన సేవలకు గాను విద్యుత్తు లైన్ మాన్ లో శ్రీ ప్రేమ్ కుమార్ గారిని శ్రీ రోహిణి కుమార్ గారిని  సన్మానం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను యాక్టివిస్టులను సత్కరించారు.  సాలూరులో ఏర్పడిన సమస్యలు1. సాలూరు […] - [మంత్రి గుమ్మిడి సంధ్యారాణి  ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం](https://9newstelugu.com/praja-darbar-under-the-auspices-of-minister-gummidi-sandhyarani-provides-immediate-solutions-to-the-problems-of-the-people/): ఈ రోజు  గుమ్మిడి సంధ్యారాణి  ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యలను విని, వాటికి తగిన పరిష్కారాలను అందించారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను వివరించారు. భూవివాదాలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, మరియు ఇతర పౌర సమస్యలకు సంబంధించి పలువురు తమ అభ్యర్థనలు సమర్పించారు.ఈ సందర్భంగా సంధ్యారాణి  ప్రజల సమస్యలను ఓపికగా విని, సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, […] - [మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక ర్యాలీ](https://9newstelugu.com/anti-drug-rally/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో  మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక ర్యాలీ నిర్వహించిన సాలూరు పట్టణ పోలీస్ శాఖ . ఈ కార్యక్రమంలో పట్టణ గౌరవనీయులు పట్టణ మెజిస్ట్రేట్ g . హర్షవర్ధన్, పట్టణ సీఐ  అప్పలనాయుడు, మెడికల్ ఆఫీసర్ శివకుమార్, వైద్య సిబ్బంది,ఎక్సైజ్ అధికారులు, రెవిన్యూ, మున్సిపల్ సిబ్బంది, మరియు  విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణంలో గల డీలక్స్ సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు మీదగా  ఎమ్మార్వో ఆఫీస్ జంక్షన్ కు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు - [జీతాలు చెల్లించండి మహాప్రబో](https://9newstelugu.com/pay-salaries/): జీతాలు చెల్లించండి మహాప్రబో….పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సూపర్వైజర్ సెక్యూరిటీ తదితరులకు గత మూడు నెలల నుండి జీతాలు ఇవ్వకుండా వారి చేత వెట్టిచాకరి చేయించుకుంటూ కాలం గడుపుతున్న కాంట్రాక్టర్ పై అధికారులు వెంటనే స్పందించాల్సిన ఉంది లేనియెడల ఆసుపత్రి విధుల నుండి బయటకు వచ్చి నిరసన తెలియజే సే కార్యక్రమాన్ని శ్రీకారం చుడతామని వైద్యాధికారులకు తెలియజేయడమైనది. అలాగే దాదాపు సంవత్సరం పాటు పీఎఫ్ ఖాతాలో జమ చేయవలసిన బకాయిలను జమ చేయకుండా కాంట్రాక్టర్ తాత్పర్యం […] - [ఇంత కక్ష సాధింపు చర్యలు ఎందుకో](https://9newstelugu.com/why-all-these-partisan-actions/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో  అవాస్తవ సంఘటనలు వాస్తవాలుగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో(సంతోషం టీవీ) ప్రచురించి ప్రజలను తప్పు త్రోవ  పట్టించే  ప్రయత్నంలో నిమగ్నమైన ఒక వ్యక్తి. నిన్న సాయంత్రం మక్కువ బైపాస్ రోడ్ లో స్కూల్ బస్సు మరమ్మత్తు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు  క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఇది తెలుసుకున్న  స్కూల్ యాజమాన్యం బాధితున్ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడం జరిగింది. ఈ విషయాన్ని గమనించి ఒక వ్యక్తి  సంబంధిత స్కూల్ […] - [జంఝావతి లిఫ్ట్ పనిచేసేలా చూడండి](https://9newstelugu.com/make-sure-the-janjhavati-lift-works/): *ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులకు నిధులు చెల్లించండి లిఫ్ట్ కాలువ ద్వారా 12 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వండి *మోటార్లకు కరెంటు సమస్య పరిష్కరించలేని దుస్థితిలో ప్రభుత్వం జంఝావతి విషయంలో వైసిపి, కూటమి ప్రభుత్వాలు విఫలం *కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇచ్చిన వరం జంఝావతి రబ్బరు డ్యామ్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జంధ్యావతి లిఫ్ట్ కాలువ ద్వారా మీరు ఇవ్వాలని కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్వతీపురం:పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో గల జంఝావతి ప్రాజెక్ట్ […] - [](https://9newstelugu.com/world-yoga-day-in-salur/): ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో గల పోలీస్ స్టేషన్ మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో యోగా నిర్వహించారు . ఈ కార్యక్రమం లో  వివిధ శాఖల అధికారులు,  మున్సిపల్ సిబ్బంది మరియు పట్టణ ప్రజలు  పాల్గొన్నారు. - [సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్లో యోగ డే](https://9newstelugu.com/yoga-day-at-salur-town-police-station/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో యోగా నిర్వహించారు .పట్టణ ci అప్పలనాయుడు మరియు పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు - [18 వ జాతీయ మహాసభల సందర్భంగా సాలూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సెమినార్](https://9newstelugu.com/seminar-against-drugs-organized-by-sfi-at-salur-government-junior-college-on-the-occasion-of-18th-national-congress/): 18 వ జాతీయ మహాసభల సందర్భంగా సాలూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సెమినార్ సాలూరు మండల కార్యదర్శి సూర్య అధ్యక్షతన సాలూరు టౌన్ సీఐ గారు అప్పలనాయుడు గారు మాట్లాడుతూ.డ్రగ్స్ అనేవి ఒక చీడ పురుగు లాంటిది మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది అటువంటి డ్రగ్స్ ను  మనమందరము కూడా వ్యతిరేకిద్దాం. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై ఇప్పటివరకు  ఈ ఏడాది కాలంలో 118 మంది  బాలికలపై అత్యాచారాలు జరిగాయి అంటే […] - [వారు ఏమైపోయారు](https://9newstelugu.com/what-happened-to-them/): విమాన ప్రమాదం తరువాత పలువురి ఆచూకీ గల్లంతుఅహ్మదాబాద్‌ : అహ్మదాబాద్‌ విమానప్రమాద ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఆ ప్రమాదంలో చిక్కుకున్న పలువురు మెడికోలతో పాటు ఇతరుల ఆచూకీ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 12న గాలిలోనే పేలిపోయిన ఎయిర్‌ ఇండియా విమానం బిజె మెడికల్‌ కళాశాల హాస్టల్‌ పైన కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హాస్టల్‌లో ఉన్న కూడా 30 నుండి 35 మండి మెడికోలు కూదా ప్రమాదంలో చిక్కుకున్నారన్న వార్తలు వచ్చాయి. […] - [ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సెమినార్](https://9newstelugu.com/seminar-against-drugs-under-the-auspices-of-sfi/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో జాతీయ మహాసభల సందర్భంగా సాలూరు ఐటిఐ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సెమినార్ కండక్ట్ చేశారు. సాలూరు మండల కార్యదర్శి సూర్య అధ్యక్షతన సాలూరు టౌన్ సీఐ గారు అప్పలనాయుడు గారు మాట్లాడుతూ.డ్రగ్స్ అనేవి ఒక చీడపురుగు లాంటిది మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది అటువంటి డ్రగ్స్ ను  మనమందరము కూడా వ్యతిరేకిద్దాం. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై ఇప్పటివరకు  ఈ ఏడాది కాలంలో 118 మంది  బాలికలపై […] - [ఉచిత మెగా వైద్య శిబిరం](https://9newstelugu.com/free-mega-medical-camp/): చీపురుపల్లి నియోజకవర్గం కర్లాం గ్రామంలో  తేదీ 17- 6- 2025 మంగళవారం రోజున జనసేన పార్టీ యువత ఆధ్వర్యంలో జనసైనికుడు కీర్తిశేషులు శ్రీ దుగ్గు మురళిగిరి గారి జ్ఞాపకార్థంగా కిమ్స్ మరియు జేమ్స్ ఆస్పత్రి వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోఉమ్మడి విజయనగరం జిల్లా కో- ఆర్డినేటర్ రాష్ట్ర ప్రచార కమిటీ,  APTKSS రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్, కోట్ల కృష్ణ  మరియు భారీ ఎత్తున కర్లాం […] - [ఏనుగు కొండ దగ్గర నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం](https://9newstelugu.com/yoga-andhra-program-held-near-aenugu-konda/): అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక వేడుకల్లో భాగంగా మక్కువ మండలంలో శంబర గ్రామం వెళ్లే దారిలో వెంగళరావు సాగర్ ఏనుగు కొండ దగ్గర నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి . అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన జీవితంలో యోగా భాగమైనప్పుడే ఆనందకరమైన జీవితం సాధ్యమవుతుంది.  11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో జరుపుకోవడం తెలుగు ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను. జూన్ 21న జరగబోయే యోగా దినోత్సవ వేడుకల్లో గౌరవ ప్రధాని శ్రీ […] - [పేదలకు అండగా CM సహాయనిధి](https://9newstelugu.com/cm-relief-fund-to-support-the-poor-2/): ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన6 గురు లబ్ధిదారులకు ₹3,62,917 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ ఆరు చెక్కులను అందజేసారు. దివాకల తులసి ₹49,258 (11వ వార్డు చిన్నహరిజణపేట, సాలూరు) బొట్టా గౌరీ శంకరరావు ₹30,700 (మోసురు ,పాచిపెంట)   నీలిరోతూ ప్రశాంత్ ₹85,000 (బడెవలస , మెంటాడ )   కోట శేషగిరిరావు ₹1,00,317 ( పనసభద్ర, మక్కువ )   చింత వాసుదేవారు  ₹47,642 ( 7వ వార్డ్ గాంధీనగర్, సాలూరు)   వానపల్లి […] - [జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం](https://9newstelugu.com/jagan-means-trust-chandrababu-means-fraud/): పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్నం లో తన క్యాంపు కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని మాజీ మంత్రి పీడికి రాజన్న దొర పుస్తకాన్ని విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి సంవత్సరం పాలన కాలంలో ఏ విధముగా అభివృద్ధి సంక్షేమ జరిగింది చంద్రబాబు నాయుడు సంవత్సరం పాలన కాలంలో అరెస్టులు అరాచకాలు పాలన పై వివరిస్తూ పుస్తకాన్ని లో వివరించడం జరిగినది ఈ పుస్తకంలో ప్రతి పేజీ లోను చంద్రబాబు […] - [పాఠశాలలో ఐరన్, పోషకాలతో కూడిన సన్నబియ్యం పేకెట్లు పంపిణీ చేసిన కిమిడి రామ మల్లిక్ నాయుడు](https://9newstelugu.com/kimidi-rama-mallick-naidu-distributed-packets-of-iron-and-nutrients-rich-rice-in-schools/): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కాగా ఈరోజు చీపురుపల్లి బాయ్స్ హైస్కూల్ లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద టిడిపి యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారి చేతులు మీదగా పాఠశాలలో ఐరన్, పోషకాలతో కూడిన సన్నబియ్యం పేకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామ మల్లిక్ నాయుడు గారు మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు […] - [చీపురుపల్లి లో సుపరిపాలన తొలి సంవత్సర వేడుకలు,](https://9newstelugu.com/first-year-of-good-governance-celebrations-in-cheepurupalli/): ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి, ప్రజల మేలు అనే ధ్యేయంతో పాలనలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో టిడిపి కార్యాలయంలో యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారు ఎన్డీయే కూటమి నాయకులు,కార్యకర్తలతో కలిసి “ఏడాది పండుగ”ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రామ మల్లిక్ నాయుడు గారు మాట్లాడుతూ..ఈ ఏడాది ప్రజలతో నడిచి, వారి సమస్యలపై స్పందించి, నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు […] - [లైన్స్ క్లబ్ స్కూల్ లో పుస్తకాల అమ్మకం ఆపాలి.ఎస్ఎఫ్ఐ డిమాండ్](https://9newstelugu.com/sfi-demands-that-the-sale-of-books-in-lions-club-school-be-stopped/): *లైన్స్ క్లబ్ పుస్తకాల అమ్మకం ఆపాలి.*• *ఎస్ఎఫ్ఐ డిమాండ్*• సాలూరు స్కూల్ వద్ద పుస్తకాలతో ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు           విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కేలా సాలూరు లోని పలు కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ నిలిచాయని, విచ్చలవిడిగా పుస్తకాల వ్యాపారం చేపడుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టి.అఖిల్ అన్నారు. గురువారం సాలూరు స్థానిక లైన్స్ క్లబ్  స్కూల్లో యాజమాన్యం పుస్తకాల విక్రయాలు చేపడుతుండడంతో, ఎస్ఎఫ్ఐ నాయకులు అడ్డుకున్నారు. వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం తెలిపినప్పటి […] - [ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి,చిన్నారులకి రక్షణ లేదు](https://9newstelugu.com/there-is-no-protection-for-women-and-children-in-the-state-of-andhra-pradesh/): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి,చిన్నారులకి రక్షణ లేదు జడ్పీటీసీ, మహిళా నేత వలిరెడ్డి శిరీష విమర్శలు చేసారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకనాటి బీహార్ రాష్ట్రం కన్నా ఘోరంగా లా అండ్ ఆర్డర్ తయారు అయింది అని చీపురుపల్లి జడ్పీటీసీ వైస్సార్ పార్టీ మహిళా నేత వలిరెడ్డి శిరీష అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు మీద, చిన్నారులు మీద జరుగుతున్న హత్యాచారాలు, హత్యలు చూస్తుంటే ఈ రాష్ట్రంలో పట్టపగలు మహిళలు […] - [సజ్జలకు సమాజంలో తిరిగే హక్కు లేదు](https://9newstelugu.com/sajjas-have-no-right-to-move-around-in-society/): మహిళలను సంకర జాతి అంటారా? ఇంత నీచులా? మనుషులా..మృగాలా చేయకూడని తప్పులు చేస్తున్నారు.. కాలగర్భంలో కలిసిపోతారు మహిళల విషయంలో జగన్ రెడ్డి, సజ్జల, కొమ్మినేని తీరు అసహ్యంగా ఉందిYCP ని, సాక్షి చానల్ ను మూసేసే సమయం దగ్గర పడిందిఅమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి టీవీ డిబేట్ లో ఒక  జర్నలిస్టు, మరో విశ్లేషకుడు వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గం..ఆడపడుచులను కించపరిచేలా మాట్లాడిన వ్యక్తిని స్టూడియోలోనే తన్ని చొక్కా పట్టుకుని బయటకు లాగి పోలీసులకు అప్పగించాల్సింది పోయి […] - [30 పడకలు ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలి](https://9newstelugu.com/construction-of-a-30-bed-hospital-should-be-undertaken/): పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  వద్ద ఈరోజు సిపిఎం ప్రజాసంఘాలు ఆస్పత్రిని మరియు రోగులను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా cpm జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పూర్తిస్థాయిలో వైద్యం అందించాలంటే 30 పడకలు ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని.  ముఖ్యంగా రక్త పరీక్షలు నిర్వహించే సిబ్బంది కొరత అనేది తీవ్రంగా ఉందని ఐటీడీఏ పరిధిలో రక్తపరీక్షలు నిర్వహించేందుకు మరో ఇద్దరిని […] - [షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి నారా లోకేష్](https://9newstelugu.com/minister-nara-lokesh-at-the-shining-stars-awards-ceremony/): *ప్రైవేటురంగాన్ని మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం!* *ప్రభుత్వవిద్యను బలోపేతం చేయడానికే సంస్కరణలు* *రాబోయే నాలుగేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం* *కష్టపడి చదివే బాధ్యత మీది… మేం చేయూత నందిస్తాం!* *జీవితంలో ఏస్థాయికి చేరినా వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి* షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి నారా లోకేష్ పార్వతీపురం: ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రైవేటురంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తెస్తున్నా, అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నా, సంస్కరణల ద్వారా రాబోయే నాలుగేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని […] - [యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి](https://9newstelugu.com/minister-of-women-and-child-welfare-and-tribal-welfare-smt-gummidi-sandhyara-at-the-yogaandhra-program/): అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సన్నాహకంగా సాలూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలోస్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు యోగా అభ్యాసానికి ప్రతి ఒక్కరూ ప్రోత్సాహం ఇవ్వాలని పిలుపునిచ్చారు. “మన దైనందిన జీవనశైలిలో యోగా భాగమైనప్పుడే శారీరకంగా, మానసికంగా ఆనందకరమైన జీవితం సాధ్యమవుతుంది. యోగా మన ఆరోగ్యానికి మెరుగైన మార్గం. జూన్ 21న జరిగే 11వ […] - [శ్రీరంనగర్,గరివిడి FOOTBALL గ్రౌండ్ FACOR యాజమాన్యం ద్వారా భగవంతుడు గరివిడి పరిసరప్రాంత ప్రజలకు ఇచ్చిన గొప్ప వరం.](https://9newstelugu.com/sriramnagar-garividi-football-ground-is-a-great-blessing-given-by-god-to-the-people-of-garividi-area-through-the-management-of-facor/): శ్రీరంనగర్,గరివిడి FOOTBALL గ్రౌండ్ FACOR యాజమాన్యం ద్వారా భగవంతుడు గరివిడి పరిసరప్రాంత ప్రజలకు ఇచ్చిన గొప్ప వరం. గరివిడి చుట్టుపక్కల గ్రామాలకు ఏకైక గ్రౌండ్. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ప్రసాదించిన గ్రౌండ్. పిల్లలు ఆటలకు, శారీరక వ్యాయామాలు కు,ఆడవాళ్లు,మగవాళ్లకు వాకింగ్,జాగింగ్ ద్వారా శారీరక,మానసిక దృఢత్వం ను పెపొందించే చక్కని వరాన్ని ఇచ్చిన గ్రౌండ్. కొన్నివందలమంది కి గత 60 సంవత్సరాలలో ఆర్మీ,మిలటరీ,నావెల్ బేస్ లలో ఉద్యోగ అవకాశాలు పొందటానికి దోహదాకారి అయ్యింది ఈ గ్రౌండ్. Facor యాజమాన్యానికి […] - [పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితుడి పై బ్లేడుతో దాడి](https://9newstelugu.com/accused-attacked-with-a-blade-at-the-police-station/): పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితుడి పై బ్లేడుతో దాడి ఆకివీడుకు  చెందిన 8 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన షేక్ మీరా సాహెబ్ పై బాలిక మేనమామ సత్యవాడ కిరణ్ బ్లేడుతో దాడి.            నిందితుడిని ఆకివీడు  పోలీసులు స్టేషన్లో ఉంచగా.. బాలిక బంధువులు భారీగా అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో బాలిక మేనమామ సత్యవాడ కిరణ్ ఒక్కసారిగా పోలీస్ స్టేషన్లోకి వెళ్లి నిందితుడు మీరా సాహెబ్ పై బ్లేడ్ తో దాడికి దిగి.. ముఖం మీద, […] - [విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి](https://9newstelugu.com/minister-sandhyarani-participated-in-the-seed-distribution-program/): రాయితీపై విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన సంక్షేమ, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ఈ రోజు  రైతుల సుస్థిర వ్యవసాయాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నిర్వహించబడిన “రాయితీపై విత్తన పంపిణీ కార్యక్రమం”లో గిరిజన సంక్షేమ శాఖ మరియు స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా  రైతులకు అధిక దిగుబడి కలిగే నాణ్యమైన విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం […] - [ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా](https://9newstelugu.com/is-the-verdict-given-by-the-people-called-a-backstab/): ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా? ప్రజలనే అనమానిస్తారా సైకో జగన్ వైరస్ ను, ఓటు శానిటైజర్ తో ప్రక్షాళన చేసిన రోజు సైకో పాలనకు చరమగీతం పాడిన రోజుప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారాసంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ మూడు పండుగలు ఒకే సారి వచ్చిన రోజు వెన్నుపోటు, గొడ్డలివేటు కు పేటెంట్ జగన్ రెడ్డి దే కుంభకోణాల నుండి ప్రజా దృష్టి మళ్లించడానికి ధర్నాల డ్రామా ఆడుతున్న జగన్ ముఠా… తొలి ఏడాది 10% హామీలను కూడా అమలు […] - [పేదలకు అండగా CM సహాయనిధి](https://9newstelugu.com/cm-relief-fund-to-support-the-poor/): *పేదలకు అండగా CM సహాయనిధి* లబ్ధిదారులకు ₹2,49,136 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ మూడు  చెక్కులను అందజేశారు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో వారణాసి గోవిందరావు గారికి ₹75,000 (తోణం, సాలూరు)   బోనం శారద గారికి ₹1,04,136 (22వ వార్డ్,సాలూరు)   కందివలస శ్రీను గారికి ₹70,000 ( లక్ష్మీపురం, మెంటాడ ) మంజూరు చేయబడింది. మొత్తం ₹2,49,136 విలువైన […] - [పాలపోడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి](https://9newstelugu.com/minister-gummidi-sandhyarani-participated-in-the-milk-powder-distribution-program/): గిరిజన సంక్షేమ శాఖ మరియు స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి  గుమ్మిడి సంధ్యారాణి , గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు, మరియు 7 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారులకు పాలపోడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా సాలూరు, పాచిపెంట, రంపచోడవరం, అనంతగిరి వంటి ఆదివాసీ ప్రాంతాల్లో ప్రారంభించామని మంత్రి తెలిపారు. పోషకాహార లోపం నివారణకు, మాతా శిశు ఆరోగ్య సంరక్షణకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని ఆమె […] - [బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీ](https://9newstelugu.com/awareness-rally-on-child-marriage/): సాలూరు రూరల్ జెగ్రామం గ్రామం పార్వతీపురం మన్యం జిల్లా జిగ్రాంలో స్ఫూర్తి మహిళ మండలి డైరెక్టర్ బలగరాధ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాధ మాట్లాడుతూ బాలికలకు 18 సంవత్సరాలు నిండకుండా తల్లిదండ్రులు వివాహం చేసినట్లయితే చట్టరీత్యా పెళ్లి పెద్దలతో సహా సెక్స్ అర్హులవుతారని తెలియజేశారు అలాకాకుండా ఆడపిల్లల్ని చదివించి వారి భవిష్యత్తుని తీర్చిదిద్దితే బాలికలు రేపటి సమాజానికి అత్యున్నత స్థాయిని అందుకోగలరని తెలిపారు చిన్నవయసులో పెళ్లి చేస్తే వాళ్లు […] - [జంఝావతి నదికి జలహారతి](https://9newstelugu.com/waterlogging-of-the-janjhavati-river/): *ఐదు దశాబ్దాలుగా ఎన్నికల హామీగానే మిగిలింది *కూటమి ప్రభుత్వాలు  ప్రాజెక్టు పూర్తి చేసి, పూర్తిస్థాయిలో  రైతులకు సాగునీరు ఇవ్వాలి* *జంఝావతి సాధన సమితి అధ్యక్షులు చుక్క భాస్కర రావు *జంఝావతి  రబ్బరు డ్యామ్ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే… కాంగ్రెస్ ఇన్చార్జ్ బత్తిన మోహన్ రావు* *జంఝా వతిని పూర్తి చేసేదెప్పుడు… ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి *జంఝావతి సాధన సమితికి  సిపిఐ, గిరిజన సంక్షేమ సంఘం, సిపిఐ (ఎంఎల్) లిబరేషన్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, […] - [సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం](https://9newstelugu.com/citus-55th-foundation-day/): కార్మిక వర్గ పోరాటాల వేగుచుక్క సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాచిపెంట మండల కేంద్రం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శ్రామిక మహిళా నేత సిఐటియు నాయకులు కొత్తకోట పార్వతీదేవి ఆధ్వర్యంలో పి ఐ టి యు జండా ఆవిష్కరణ చేశారు.   ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు హమాలీ కార్మికులు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు శ్రామిక మహిళ నేత సిఐటియు నాయకులు కే పార్వతీదేవి మాట్లాడుతూ 1970 […] - [పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టాలి](https://9newstelugu.com/canals-should-be-constructed-on-the-pachipenta-main-road/): పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ సిఐటియు రైతు సంఘం ఐద్వా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.    ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మహిళా సంఘం నాయకులు కొరటాల శాంతి కుమారి  బొబ్బిలి లతా రమణమ్మ కొరటాల నాగవేణి స్థానికులు చింతగడ రామస్వామి గద్ది పాము రాములు బోను గౌరి నాయుడు ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు […] - [దశాబ్దాలుగా తీరని సమస్య (కుడుమూరు)](https://9newstelugu.com/kudumuru/): కుడుమూరు 48 సర్వేనెంబర్ 782 ఎకరాల ప్రభుత్వ భూమిని తరతరాలుగాసాగు చేస్తున్న గిరిజనులకు పంపిణీ చేయాలని ఆదివాసి గిరిజన సంఘం ,వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ఎమ్మార్వో కార్యాలయం వద్ద బయట ఇంపు జరిగింది కుడుమూరు భూపారాట కమిటీ కన్వీనర్ అప్పలస్వామి ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు జన్ని రామయ్య, మంచాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు గారు మాట్లాడుతూ తాతల […] - [రేషన్ కార్డు కోసం ... డబ్బులు డిమాండ్](https://9newstelugu.com/demand-for-money-for-ration-card/): రేషన్ కార్డు కోసం … డబ్బులు డిమాండ్ అన్నమయ్య జిల్లా,మదనపల్లె: ▪️మదనపల్లె కోళ్లబైలు -2 సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ మోహన్ పై వార్డు మెంబర్ దాడి. ▪️పచ్చి బూతులు తిడుతూ దాడి. ▪️రేషన్ కార్డు కోసం డబ్బు వ్యవహారంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. - [పాచిపెంటలో వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం.](https://9newstelugu.com/ysrcp-organizational-building-meeting-in-pachipenta/): పాచిపెంటలో వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం.                                                                               *ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు మరియు రాష్ట్ర కార్యదర్శి,జడ్పీ వైస్ చైర్మన్ మరిశర్ల.బాపూజీ నాయుడు                                           *గ్రామస్థాయిలో వైసీపీ పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణంపై నేతలు దృష్టి సారించాలి : మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర                                                                            సమిష్టి కృషితో పార్టీ బలోపేతానికి,జగనన్నను మళ్ళీ సీఎం చేసేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి: జడ్పీ వైస్ చైర్మన్ బాపూజీ నాయుడు                                                            సాలూరు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని […] - [గరివిడి డఫ్& డమ్ పాఠశాలలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు](https://9newstelugu.com/minister-nara-lokeshs-birthday-celebrated-with-grandeur-at-garividi-duff-dum-school/): * విద్యార్థులకు అన్నదానం, మిఠాయిలు పంపిణీ చేసిన కిమిడి రామ్ మల్లిక్ నాయుడు* పాల్గొన్న ఎన్డీఏ కూటమీ నాయకులు మరియు కార్యకర్తలు,రాష్ట్ర విద్యా, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి మండలంలో సేవా కార్యక్రమాలు మిన్నంటాయి. టిడిపి యువనేత, రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు ఆధ్వర్యంలో గరివిడిలోని మూగ మరియు బధిరుల పాఠశాల (డఫ్ & డమ్ స్కూల్) విద్యార్థులకు ఘనంగా […] - [క్రెడిట్ చోరీ చేయడం మీ నైజం.నిజాన్ని జనాలు ఎప్పటికప్పుడు తెలియజేయడం మా నైజం](https://9newstelugu.com/its-your-nature-to-steal-credit-its-our-nature-to-always-inform-people-of-the-truth/): *అభివృద్ధి మీద అయిన, భోగాపురం ఎయిర్ పోర్ట్ మీద అయిన, తోటపల్లి కాలువ కోసం అయిన జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం పెడదాం ఉమ్మడి జిల్లా కలెక్టర్ లు, అధికారుల మధ్య ఆధారాలతో మాట్లాడుదాం దమ్ముంటే రండి జిల్లా మంత్రులు కు, ఎమ్మెల్యే లకు జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సవాల్* చీపురుపల్లి నియోజకవర్గ సీనియర్ నాయుకులు శాసన సభ్యులు కళా వెంకటరావు గారు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు నిబద్దత తో చెయ్యాలని వై యస్ ఆర్ […] - [Trisula88 Tempat Main Slot Gacor Winrate Tinggi](https://9newstelugu.com/trisula88-tempat-main-slot-gacor-winrate-tinggi/): Bagi pemain slot resmi, tempat Anda bermain menentukan seberapa besar peluang Anda untuk menang. Trisula88 telah mengukuhkan diri sebagai tempat main slot gacor nomor satu yang menawarkan Winrate Tinggi secara konsisten. Dengan mengintegrasikan sistem langsung dari provider Slot88, kami menjamin setiap member mendapatkan pengalaman bermain yang adil, transparan, dan tentu saja, penuh dengan kejutan jackpot. […] - [సాలూరు మండల వైసీపీ ముఖ్యనాయకులతో సమావేశమైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర](https://9newstelugu.com/former-deputy-cm-rajannadora-meets-with-saluru-mandal-ycp-leaders/):                                                           ఈరోజు సాలూరు పట్టణం, అఫీషియల్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం& గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర ఆయన నివాసంలో సాలూరు మండల వైసిపి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ గ్రామ స్థాయిలో కమిటీలు త్వరితగతిన పూర్తి చేయాలని,పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని,ప్రతీ వైసిపి కార్యకర్తకు మంచి రోజులు వస్తాయని ఎవరు సందేహపడాల్సిన సందేహ పడాల్సిన అవసరం లేదని దేశానిర్దేశం చేశారు - [శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర ముహూర్తపు రాట కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ యువనేత కిమిడి రామ్ మల్లిక్ నాయుడు](https://9newstelugu.com/tdp-youth-leader-kimidi-ram-mallick-naidu-participated-in-the-jatara-muhurta-program-of-sri-kanaka-mahalakshmi-ammavari/): చీపురుపల్లి, జనవరి 21,చీపురుపల్లి ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 28వ జాతర మహోత్సవాలు ఈ ఏడాది ఫిబ్రవరి 22, 23, 24 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు జాతర కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ ఉత్సవాలకు నాందిగా బుధవారం (ఈరోజు) నిర్వహించిన “ముహూర్తపు రాట” కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువనేత, రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ […] - [బైక్ ఆక్సిడెంట్ లో గాయాలపాలైన వైసీపీ అభిమాని తాడ్డి.ఢిల్లీశ్వరరావు ను పరామర్శించిన రాజన్న దొర](https://9newstelugu.com/rajanna-dora-visits-ycp-fan-taddi-dilliswar-rao-who-was-injured-in-a-bike-accident/): బైక్ ఆక్సిడెంట్ లో గాయాలపాలైన వైసీపీ అభిమాని తాడ్డి.ఢిల్లీశ్వరరావు గారు. విజయనగరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తాడ్డి.ఢిల్లీశ్వరరావు గారిని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు. సాలూరు పట్టణం,డబ్బీవీధికి చెందిన వైసీపీ అభిమాని తాడ్డి.ఢిల్లీశ్వరరావు గారికి కొద్దిరోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ జరిగింది.విజయనగరం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు& రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ […] - [అర్జీదారుల సంతృప్తే కొలమానంగా పనిచేయాలి](https://9newstelugu.com/applicant-satisfaction-should-serve-as-the-benchmark-2/): అర్జీదారుల సంతృప్తే కొలమానంగా పనిచేయాలి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఉద్ఘాటన మక్కువ మండల పీజీఆర్ఎస్ లో 83 వినతుల స్వీకరణ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కార్యక్రమంలో అందే ప్రతి అర్జీ పరిష్కారం కావాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో అర్జీదారుల సంతృప్తే కొలమానంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ ఉద్ఘాటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యం […] - [అర్జీదారుల సంతృప్తే కొలమానంగా పనిచేయాలి](https://9newstelugu.com/applicant-satisfaction-should-serve-as-the-benchmark/): అర్జీదారుల సంతృప్తే కొలమానంగా పనిచేయాలి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఉద్ఘాటన మక్కువ మండల పీజీఆర్ఎస్ లో 83 వినతుల స్వీకరణ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కార్యక్రమంలో అందే ప్రతి అర్జీ పరిష్కారం కావాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో అర్జీదారుల సంతృప్తే కొలమానంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ ఉద్ఘాటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యం […] - [బాల్య వివాహాలపై అవగాహన](https://9newstelugu.com/awareness-on-child-marriages/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు 14వ వార్డు బంగారమ్మ కాలనీలో స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ మరియు ఏపీ శ్రామిక మహిళా ఫారం ఉమ్మడి జిల్లా కన్వీనర్ మరియు ఏఐటిసి జిల్లా కార్యదర్శి బలగరాధనాయుడు ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీని చేపట్టారు ఈ ర్యాలీ ను ఉద్దేశించి 14వ వార్డు ప్రజలతో రాధా నాయుడు మాట్లాడుతూ ఆడపిల్లలకు ఆడుతూ పాడుతూ సరదాగా తన బాల్య జీవితాన్ని కడుపుతో చదువుకుంటున్న వయసులో వివాహాలు చేసినట్లయితే బాలికల జీవితాలు […] - [శంబర గ్రామం లో అక్కేనా తిరుపతిరావు గారిని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన రాజన్న దొర](https://9newstelugu.com/rajanna-dora-visited-akkena-tirupati-rao-in-shambara-village-and-expressed-his-deepest-condolences/): అక్కేన తిరుపతిరావు గారి అమ్మగారు మరియు తీళ్ళ.తిరుపతిరావు గారి అత్త గారు అక్కేన.సింహాచలమమ్మ (80సం. లు)గారు కొద్దిరోజుల క్రితం స్వర్గస్తులైనారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర  ఈరోజు శంబర గ్రామం వెళ్లి అక్కేనా. తిరుపతిరావు గారిని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.ఈ సందర్భంగా కీరిశేషులు అక్కేన. సింహాచలమమ్మ గారి చిత్రపటానికి పూలు వేసి నమస్కరించి శ్రద్ధాంజలి ఘటించారు.* - [17వ వార్డు మాజీ కౌన్సిలర్,సీనియర్ రాజకీయ నాయకులు  యర్రా.దాలినాయుడు                                                                                                                                                                            భౌతికాయాన్ని సందర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర](https://9newstelugu.com/former-councilor-of-ward-17-senior-political-leaders-yarra-dali-naidu/):   సాలూరు పట్టణ 17వ వార్డు మాజీ కౌన్సిలర్,సీనియర్ రాజకీయ నాయకులు *యర్రా.దాలి నాయుడు(80సం.లు)గారు* గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యులు సూచనలు మేరకు ఇంటి వద్దనే చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మరణించారు. ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు& మాజీ గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు శ్రీ పీడిక.రాజన్నదొర ఈరోజు ఉదయం సాలూరు పట్టణం, వెలమపేటలోనున్న యర్రా.దాలినాయుడు గారి నివాసానికి వెళ్లి ఆయన భౌతికాయాన్ని సందర్శించి పూలమాల వేసి […] - [కుటుంబ సమేతంగా శంబర పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర](https://9newstelugu.com/former-deputy-cm-rajannadora-visited-the-shrine-of-goddess-shambara-polamamba-together/): కుటుంబ సమేతంగా శంబర పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సాలూరు నియోజకవర్గం,మక్కువ మండలం,శంబర గ్రామంలో వెలసిన ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ శంబర పోలమాంబ అమ్మవారిని మాజీ డిప్యూటీ సీఎం& మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిపీడిక రాజన్నదొర.  ఈరోజు సంక్రాంతి పర్వదినాన కుటుంబ సమేతంగా వనం గుడికి వెళ్లి దర్శించుకున్నారు.రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని,వారిపై పోలమాంబ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్ధించానన్నారు. - [జెడ్పీ చైర్‌పర్సన్ నివాసంలో భోగీ – సంక్రాంతి పండుగ వేడుకలు](https://9newstelugu.com/bhogi-sankranti-festival-celebrations-at-zp-chairpersons-residence/): మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేస్తూ భోగీ – సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎడ్ల బండి, నాగలి, మట్టి పాత్రలు, ధాన్యం రాశులు, రంగురంగుల హరివిల్లు ముగ్గులు, పలు రకాల పిండివంటలు, చిన్నారుల కోలాటాలు, గంగిరెద్దులు, హరిదాసుల సందడి నడుమ భోగీ కార్యక్రమం కనుల పండుగగా సాగింది.భోగీ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని విజయనగరం నగరంలోని వసంత విహార్‌లో ఉన్న తమ నివాసంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైఎస్సార్ సీపీ […] - [పి కొనవలసిన సెక్టార్లో సంక్రాంతి సంబరాలు](https://9newstelugu.com/sankranthi-celebrations-in-p-konavalasa-sector/): పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం ICDS ప్రాజెక్టు p. కోనవలస సెక్టార్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి సెంటర్ ను సాంప్రదాయబద్ధంగా అలంకరించి సెంటర్ ముంగిట రంగుల ముగ్గులు వేసి పిల్లలతో వారి తల్లులతో  భోగిమంట చుట్టూ కోలాటం ఆడుతూ సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాచిపెంట ఐసిడిఎస్ పిఓ అనంత లక్ష్మి మరియు సూపర్వైజర్ జ్యోతి అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు. - [బొబ్బిలిలో జరిగిన బంకురు వారి రజస్వల విందు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు](https://9newstelugu.com/former-deputy-cm-rajannadora-participated-in-the-bankurus-menstrual-feast-held-in-bobbili/): బొబ్బిలిలో జరిగిన బంకురు వారి రజస్వల విందు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర                                                            చి.పూజ్యశ్రీత ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర                                                                                                                                                                                                                 ఈరోజు బొబ్బిలిలో,రాజా కాలేజీ పక్కన నాయుడు కాలనీ దరి ఉన్న వెలమ కల్యాణ మండపంలో జరిగిన బంకురు.బాలమురళీధర్, శ్రీ కీర్తి దంపతుల ఏకైక పుత్రిక *చి.పూజ్యశ్రీత* రజస్వల శుభకార్యక్రమానికి  *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు& రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ […] - [ప్రజల మనిషిగా బస్సులో వచ్చి.. చీపురుపల్లి వంతెనను ప్రారంభించిన ఎమ్మెల్యే కళావెంకటరావు](https://9newstelugu.com/mla-kalavenkata-rao-who-came-on-a-bus-as-a-man-of-the-people-inaugurated-the-cheepurupalli-bridge/): విజయనగరం జిల్లా….. చీపురుపల్లి నియోజకవర్గం,    చీపురుపల్లి ప్రజల దశాబ్దాల నిరీక్షణకు నేటితో తెరపడింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  అద్భుత పాలన, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంకల్పంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. అందులో భాగంగానే, నేడు చీపురుపల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రజా నాయకత్వానికి నిదర్శనం..ఈ ప్రారంభోత్సవం ఎంతో సాదాసీదాగా, ప్రజాప్రతినిధులు సామాన్యుల మధ్య జరగడం విశేషం. గౌరవ శాసనసభ్యులు […] - [మాజీ సర్పంచ్ ఆడపా సూర్యనారాయణ మృతి పట్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు తీవ్ర దిగ్భ్రాంతి](https://9newstelugu.com/mla-kimidi-kalavenkata-rao-is-deeply-shocked-by-the-death-of-former-sarpanch-adapa-suryanarayana/): చీపురుపల్లి,గరివిడి మండలం కోడూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆడపా సూర్యనారాయణ గారు మరణించిన వార్త పట్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు రోజులుగా ఆయన అదృశ్యం కావడం తనను కలచివేసిందని, క్షేమంగా తిరిగి వస్తారని ఆశించినా, ఇలా విగతజీవిగా కనిపించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కళావెంకటరావు గారు చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ […] - [అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనాన్షియల్ సేవింగ్స్,పెట్టుబడులు,స్టాక్ మార్కెట్ మరియు సైబర్ సెక్యూరిటీ పై అవగాహన కార్యక్రమం* :](https://9newstelugu.com/awareness-program-on-financial-savings-investments-stock-market-and-cyber-security-at-avantis-st-theresa-engineering-college/): *అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనాన్షియల్ సేవింగ్స్,పెట్టుబడులు,స్టాక్ మార్కెట్ మరియు సైబర్ సెక్యూరిటీ పై అవగాహన కార్యక్రమం* : స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ఉదయం ప్రిన్సిపాల్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ బోర్డు అఫ్ ఇండియా(SEBI) ట్రైనర్ డాక్టర్ శ్రీను మాడెమ్ వారి ఆధ్వర్యంలో బి.టెక్ విద్యార్థులకు ఫైనాన్షియల్ సేవింగ్స్,పెట్టుబడులు,స్టాక్ ఎక్సేంజ్ మరియు సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ట్రైనర్  డాక్టర్ […] - [అభివృద్ధి క్రెడిట్ కొట్టేయాలని చూడటం సిగ్గుచేటు](https://9newstelugu.com/its-a-shame-to-see-development-credit-being-cut/): వైసీపీ నేతలవి దొంగచాటు,కొబ్బరి కాయలు కొట్టడం, బ్రిడ్జ్ పై,ప్రెస్ మీట్ లు, ప్రారంభోత్సవాలు – అభివృద్ధి క్రెడిట్ కొట్టేయాలని చూడటం సిగ్గుచేటు: ఎన్డీయే కూటమి నాయకుల ధ్వజం చీపురుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా, పూర్తయిన పనులపై తమ స్టిక్కర్లు వేసుకోవాలని చూడటం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని ఎన్డీయే కూటమి నాయకులు మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారి ఆదేశాల మేరకు సోమవారం చీపురుపల్లి తెదేపా కార్యాలయంలో కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. […] - [జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం](https://9newstelugu.com/national-road-safety/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ బైపాస్ రోడ్డులో వాహనదారులకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రతకు సంబంధించిన సూచనలు, జాగ్రత్తలు తెలియజేస్తూ వారితో ప్రతిజ్ఞ చేయించడం జరిగిందనిరోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడం తో పాటు విస్తృతంగా తనిఖీలు నిర్వహించామని మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జె.వి.ఎస్.ఎస్. ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిబ్బంది మరియు సాలూరు పట్టణ సిఐ అప్పలనాయుడు మరియు పోలీస్ సిబ్బంది […] - [N.S. S. ప్రోగ్రామ్](https://9newstelugu.com/n-s-s-program/): సుందర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు N.S. S. ప్రోగ్రామ్ (జాతీయ సేవా పథకం) చేయడానికి 50 మంది విద్యార్థులు ప్రిన్సిపల్ పిఓ దుగ్ధసాగరం అనే గ్రామంలో 05-01-2026 ఈరోజు ఉదయం ట్రాఫిక్ ఎడ్యుకేషన్ పై మరియు రోడ్డు సేఫ్టీ అనే కార్యక్రమం పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీలు చేశారు అలాగే మధ్యాహ్నం కాలువలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో N. S. S. వాలంటీర్లతో పాటు ప్రిన్సిపల్ A.శంకరరావు మరియు ప్రోగ్రామ్ […] - [చీపురుపల్లి నియోజకవర్గంలో రూ. 3.35 కోట్లతో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు.](https://9newstelugu.com/mla-sri-kimidi-kalavenkata-rao-laid-the-foundation-stone-for-the-construction-of-roads-in-cheepurupalli-constituency-at-a-cost-of-rs-3-35-crore/): * చీపురుపల్లిలో అభివృద్ధి జాతర రూ. 3.35 కోట్లతో రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు శంకుస్థాపన. * విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు చీపురుపల్లి ప్రయాణం.. గత పాలకుల నిర్లక్ష్యానికి తెరదించుతూ రహదారుల పునర్నిర్మాణం ఎమ్మెల్యే కళావెంకటరావు గారు. * మారనున్న నియోజకవర్గ ముఖచిత్రం.. యుద్ధప్రాతిపదికన రోడ్ల పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధియే ధ్యేయంగా, కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా చీపురుపల్లి ఎమ్మెల్యే, టిడిపి పొలిట్ […] - [గరివిడి అంతర్కళాశాల క్రీడా–సాంస్కృతిక సమ్మేళనం ప్రారంభోత్సవాలు
గరివిడి:](https://9newstelugu.com/garividi-inter-college-sports-cultural-meet-inaugurationgarividi/): గరివిడి పశు వైద్య కళాశాలలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 14వ విశ్వవిద్యాలయ అంతర్కళాశాల క్రీడా, సాంస్కృతిక–సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవాలు ఈ నెల 5వ తేదీన అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా ప్రొఫెసర్ డాక్టర్ మక్కెన శ్రీను గారు అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా శ్రీ సి.హెచ్.వి.ఎస్. పద్మనాభ రాజు గారు, కమాండెంట్, ఏపీ స్పెషల్ పోలీస్, ఫస్ట్ బెటాలియన్, ఎచ్చెర్ల పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా డాక్టర్ వి. వైకుంఠ రావు గారు (డీన్ […] - [మక్కువ గ్రామంలో 53 లక్షల వ్యయంతో నిర్మించనున్న MEO కార్యాలయం శంకుస్థాపన](https://9newstelugu.com/foundation-stone-laid-for-meo-office-to-be-built-in-makkuva-village-at-a-cost-of-rs-53-lakhs/): మక్కువ గ్రామంలో 53 లక్షల వ్యయంతో నిర్మించనున్న MEO కార్యాలయం కు మంత్రి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ. గ్రామస్థాయిలోనే విద్యా పరిపాలనను బలపడేలా, పాఠశాలలకు అవసరమైన సేవలు వేగంగా అందించేందుకు ఈ కార్యాలయం ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అధికారుల సమక్షంలో అందజేస్తారు. భూ రికార్డులు పారదర్శకంగా ఉండేలా, రైతుల భూ హక్కులు మరింత భద్రంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి  […] - [జనసంద్రమైన చీపురుపల్లి నియోజకవర్గం](https://9newstelugu.com/the-densely-populated-cheepurupalli-constituency/): _*చీపురుపల్లి నియోజకవర్గం., 01.01.2026*.._ *_నూతన సంవత్సర వేడుకలు – గరివిడి.._* _గరివిడిలో మిన్నంటిన నూతన సంవత్సర వేడుకలు: KAR ఫంక్షన్ హాల్‌కు పోటెత్తిన జనవాహిని.._ _ప్రజల మధ్యనే నూతన సంకల్పం: ఎమ్మెల్యే కళావెంకటరావు గారు మరియు యువనేత రామ మల్లిక్ నాయుడు గారికి వెల్లువలా శుభాకాంక్షలు.._ _జనసంద్రమైన చీపురుపల్లి నియోజకవర్గం.._ _అభిమాన జనసందోహం..గరివిడిలోని KAR ఫంక్షన్ హాల్ వేదికగా జరిగిన నూతన సంవత్సర వేడుకలకు చీపురుపల్లి నియోజకవర్గంలోని నలుమూలల నుండి వేలాదిగా ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు.._ _స్థానిక […] - [డాక్టర్‌ బొత్స అనూషకు వెల్లువెత్తిన నూతన సంవత్సర శుభాకాంక్షలు,](https://9newstelugu.com/dr-botsa-anushas-new-year-greetings/): డాక్టర్‌ బొత్స అనూషకు వెల్లువెత్తిన నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉదయ అక్షరం ​గరివిడి జనవరి 1:గరివిడి పట్టణంలోని బొత్స కార్యాలయంలో 2026 నూతన సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తనయరాలు, యువ నాయకురాలు డాక్టర్‌ బొత్స అనూష సమక్షంలో నియోజకవర్గ స్థాయి నూతన సంవత్సర వేడుకలు మిన్నంటాయి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి అనూష కి […] - [గుర్ల మండలం జమ్ము పేట లోనీ వైసీపీ పార్టీ నుంచి వార్డ్ మెంబర్ తో సహా 25 కుటుంబాలు జనసేన పార్టీలో చేరిక](https://9newstelugu.com/25-families-including-ward-member-from-gurla-mandal-jammu-pet-loni-ycp-party-join-jana-sena-party/): విజయనగరం జిల్లా.. *గుర్ల మండలం జమ్ము పేట లోనీ వైసీపీ పార్టీ నుంచి వార్డ్ మెంబర్ తో సహా 25 కుటుంబాలు జనసేన పార్టీలో చేరిక..* చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం జమ్ము పేట గ్రామానికి చెందిన సుమారు 25 వైసీపీ కుటుంబాలు వార్డ్ మెంబర్ తో సహా ఈ రోజున చీపురుపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు, మరియు గుర్ల మండల పార్టీ అధ్యక్షులు యడ్ల సంతోష్ గారి సమక్షంలో […] - [మానాయకులు మీద విమర్శలు కాకుండా నియోజకవర్గం సమస్యలు మీద ద్రుష్టి పెట్టండి](https://9newstelugu.com/focus-on-the-constituencys-problems-instead-of-criticizing-the-leaders/): తేదీ 27/12/2025,శనివారం చీపురుపల్లి పట్టణం లో వైస్సార్ పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక MLA కిమిడి కళావెంకటరావు గారు పత్రికా సమావేశాల పెట్టి  మానాయకులు మీద విమర్శలు కాకుండా నియోజకవర్గం సమస్యలు మీద ద్రుష్టి పెట్టండి. ప్రజలు సంతోషిస్తారు అని హితవు పలికారు.చీపురుపల్లి పట్టణంలో వైస్సార్ పార్టీ నాయకులు జిల్లా వైస్సార్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇప్పిలి అనంతం, జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,పట్టణ అధ్యక్షులు […] - [జగన్ - బొత్సలకు చెంపపెట్టు: అభివృద్ధి నిరోధకులకు కాలం చెల్లింది](https://9newstelugu.com/jagan-slap-the-botsalas-time-is-up-for-those-who-oppose-development/): విజయనగరం జిల్లా,   చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో కళావెంకటరావు మాట్లాడుతూ, జగన్ – బొత్సలకు చెంపపెట్టు: అభివృద్ధి నిరోధకులకు కాలం చెల్లింది! అభివృద్ధిని అడ్డుకుంటే దేశం నుంచి తరిమికొట్టాలి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు హెచ్చరిక చీపురుపల్లి: రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుంటే, ఓర్వలేక విషం చిమ్ముతున్న జగన్ రెడ్డి, బొత్స సత్యనారాయణలకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు గట్టి […] - [తెదేపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన గ్రీవెన్స్ డే - ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రథమ కర్తవ్యం: కిమిడి కళావెంకటరావు గారు](https://9newstelugu.com/grievance-day-organized-grandly-at-tdp-office-solving-public-problems-is-my-first-duty-kimidi-kalavenkata-rao/): తెదేపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన గ్రీవెన్స్ డే – ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రథమ కర్తవ్యం: కిమిడి కళావెంకటరావు గారు చీపురుపల్లి,డిసెంబర్26,తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, స్థానిక చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు ఈరోజు తన కార్యాలయంలో ‘గ్రీవెన్స్ డే’ నిర్వహించారు. ఉదయం నుండే నియోజకవర్గంలోని వివిధ గ్రామల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి, తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, రోడ్లు, డ్రైనేజీ […] - [క్రీడల్లో అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల ప్రతిభ](https://9newstelugu.com/talent-of-avantis-st-teresa-engineering-college-students-in-sports/): *క్రీడల్లో అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల ప్రతిభ* : స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం ఉదయం ఈ నెల 22 నుండి 24వ తేదీ వరకు విజయనగరం మహారాజ పాలిటెక్నిక్ కళాశాలలో “ఇంటర్ పాలిటెక్నిక్ కళాశాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2025-26” వారి ఆధ్వర్యంలో జరిగిన రీజినల్ మీట్ క్రీడల్లో అవంతీస్ సెయింట్ థెరిస్సా పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు సత్తా చాటారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు […] - [క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి](https://9newstelugu.com/minister-sandhya-rani-participated-in-christmas-celebrations/): సాలూరు చర్చిల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మంత్రి సంధ్యారాణి  అందరితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ పవిత్రమైన క్రిస్మస్ దినాన మనందరిని ఒకచోట చేర్చిన దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుదాం. క్రిస్మస్ అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది ప్రేమ, శాంతి మరియు ఆశను మనకు గుర్తుచేసే రోజు. యేసు క్రీస్తు ఈ లోకానికి రాజుగా కాకుండా, ఒక సాధారణ శిశువుగా జన్మించారు. ఆయన జననం ద్వారా దేవుడు మనకు ఒక గొప్ప సందేశం […] - [చీపురుపల్లి లో నాకాబందీ కండక్ట్](https://9newstelugu.com/blockade-conduct-in-cheepurupalli/): విజయనగరం జిల్లా…. ఈ రోజు సాయంత్రం చీపురుపల్లి టౌన్ , గరివిడి లో  చీపురుపల్లి, రాజాం సర్కిల్ పోలీసు లు సుమారు 70 మంది తో 9 పాయింట్స్ లో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ S.రాఘవులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. శంకరరావు గారి ఆధ్వర్యం లో నాకాబందీ కండక్ట్ చేయటం జరిగింది.ఈ సందర్భంగా ప్రతి వెహికల్ ను చెక్ చేసి హెల్మెట్ లేని వారు హెల్మెట్ పెట్టుకోవాలని , మైనార్ డ్రైవర్ ను […] - [అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు](https://9newstelugu.com/semi-christmas-celebrations-held-at-avantis-st-teresas-engineering-college/): *అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు* : స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం మధ్యాహ్నం ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో ముందుగా విద్యార్థులు క్రిస్మస్ గీతాలు,నాటికలుతో అలపించారు.అలాగే ఏసు ప్రభువు జననం గురించి తెలుసుకునే విధంగా ముందస్తుగానే కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవరన్ సువార్త రాజు చీపురుపల్లి నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా […] - [Play Monopoly Live Online with Live Results](https://9newstelugu.com/play-monopoly-live-online-with-live-results/): Discover How to Maximize Your Profits in Monopoly Live: Four Segments on the Board That Expand Your Property Rights Understanding Monopoly Live This game blends the traditional aspects of Monopoly with the lively atmosphere of live gaming, making it innovative. Developed by Hasbro, https://monopolylives.com/ this game has transformed the way players engage with the classic […] - [Crazy Time Casino Online Italia Live Gioca con Soldi Veri e Streaming](https://9newstelugu.com/crazy-time-casino-online-italia-live-gioca-con-soldi-veri-e-streaming/): Esplora Crazy Time: Scopri il Gioco in Diretta di Geometry Dash con Statistiche, Tracker e Demo! Noclip e Dati Facili! Introduzione a Crazy Time Crazy Time è un gioco dal vivo che ha preso d’assalto i casinò online grazie alla sua dinamica unica e coinvolgente. Questo titolo segna un passo avanti nel settore del gioco […] - [పొందూరు విద్యావతి మరణానికి కారకులైన వారిని శిక్షించాలని వారి కుమార్తె పొందూరు జోత్స్న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ......](https://9newstelugu.com/padanur-vidyavatis-daughter-files-complaint-with-padanur-jotsna-district-sp-demanding-punishment-for-those-responsible-for-her-death/): డీ సిర్లం గ్రామం ఆశా వర్కర్ గా పనిచేస్తున్న పొందూరు విద్యావతి మరణానికి కారకులైన వారిని శిక్షించాలని వారి కుమార్తె పొందూరు జోత్స్న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు …… పార్వతీపురం మన్యం జిల్లా… సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం డీ సిర్లాం గ్రామానికి చెందిన పొందూరు జోత్స్న తన తల్లి పొందూరు విద్యావతి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని  ఎస్పీ మాధవ రెడ్డికి ఫిర్యాదు చేశారు అనంతరం జోత్స్న మీడియాతో మాట్లాడుతూ దళిత మహిళ అయిన […] - [ప్రజల ముంగిటకే పాలన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే CMRF చెక్కులు అందజేసిన కిమిడి రామ మల్లిక్ నాయుడు](https://9newstelugu.com/kimidi-rama-mallick-naidu-handed-over-cmrf-cheques-to-the-homes-of-the-beneficiaries-of-the-administration-in-front-of-the-people/): ప్రజల ముంగిటకే పాలన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే CMRF చెక్కులు అందజేసిన కిమిడి రామ మల్లిక్ నాయుడు చీపురుపల్లి: 22.12.2025మానవీయ కోణంలో కూటమి ప్రభుత్వ అడుగులు పడుతున్నాయి. నేడు చీపురుపల్లి పట్టణంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన మొత్తం ₹1,52,000/- విలువైన చెక్కులను, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువనేత శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. నేడు లబ్ధి పొందిన వారు: * వైశ్యరాజు […] - [అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన జాతీయ గణిత దినోత్సవం* :](https://9newstelugu.com/national-mathematics-day-celebrated-at-avantis-st-teresas-engineering-college/): *అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన జాతీయ గణిత దినోత్సవం* :స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం మధ్యాహ్నం ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన జాతీయ గణిత దినోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ముందుగా ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రానికి అపారమైన సేవలు అందించారని తెలుపుతూ సంఖ్యా […] - [888 Starz مصر كازينو أونلاين ومراهنات رياضية مع أفضل تجربة](https://9newstelugu.com/888-starz-%d9%85%d8%b5%d8%b1-%d9%83%d8%a7%d8%b2%d9%8a%d9%86%d9%88-%d8%a3%d9%88%d9%86%d9%84%d8%a7%d9%8a%d9%86-%d9%88%d9%85%d8%b1%d8%a7%d9%87%d9%86%d8%a7%d8%aa-%d8%b1%d9%8a%d8%a7%d8%b6%d9%8a%d8%a9/): ابدأ باستخدام قسم 888starz الجديد: قم بتثبيت الجهاز، أدخل اسم المتصفح، واضغط على زر المشاركة لفتح أحدث جهاز كاميرا مع استجابة سريعة! 888starz: دليل كامل لعملية التسجيل والتثبيت تعتبر 888starz من بين المنصات الجديدة في مجال المراهنات والألعاب على الإنترنت. تقدم هذه المنصة تجربة مستخدم مريحة تتضمن تشكيلة واسعة من الألعاب والمراهنات الرياضية. في هذه […] - [సాలూరు  కేంద్రంలో ఘనంగా జరిగిన ,మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు     ](https://9newstelugu.com/former-cm-jagans-birthday-celebrations-held-in-saluru-center/):                                                                                                                                                                                                                                                                                                                           ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా,సాలూరు నియోజకవర్గం కేంద్రంలో పట్టణ నడిబొడ్డున ఉన్న వైయస్సార్ విగ్రహం వద్ద పీడిక రాజన్నదొర  ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఇందులో భాగంగా బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న వైయస్సార్,సుభాష్ చంద్రబోస్, బొర్రా.చిన్నా గారి విగ్రహాలకు ముందుగా పూలమాలలు వేసి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర నివాళులర్పించారు.అనంతరం వైసిపి శ్రేణులు,అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి కేక్ కట్ చేశారు. పేదలకు రగ్గులు,చీరలు పంపిణీ చేశారు. అనంతరం రాజన్నదొర  మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం […] - [0–5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు](https://9newstelugu.com/polio-drops-for-all-children-aged-0-5-years/): సాలూరు పట్టణంలోని KH స్కూల్‌లో పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.చిన్నారులకు తనే స్వయంగా  పోలియో చుక్కలు వేసారు.ప్రతి చిన్నారి ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.0–5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు అందించాలన్ని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 905 పోలియో చుక్కల బూత్‌లు ఏర్పాటు చేశామని 42 మొబైల్ టీమ్స్, 19 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా పిల్లల ను గుర్తించి ఇంటి ఇంటికి వెళ్లి పోలియో చుక్కలు  […] - [చీపురుపల్లి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు](https://9newstelugu.com/ysr-congress-party-chief-ys-jaganmohan-reddys-birthday/): విజయనగరం జిల్లా ……     చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం…             గరివిడి వైసిపి కార్యాలయంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించారు, వేదికపై జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసిన రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత సత్యనారాయణ, మాజీ ఎంపీ బెల్లం చంద్రశేఖర్, పార్లమెంట్ పరిశీలికలు కిల్లి సత్యనారాయణ, బొత్స అనూష సందీప్, మెగా రక్తదాన శిబిరం పరిశీలించిన బొత్స. […] - [అంగన్‌వాడీలకు పోషకాహార సరఫరా పై సమీక్ష](https://9newstelugu.com/review-on-nutritional-supply-to-anganwadis/): నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే ప్రధాన లక్ష్యం అంగన్‌వాడీలకు పోషకాహార సరఫరా పై సమీక్ష జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి పార్వతీపురం, డిసెంబర్ 20: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నవంబర్ నెలకు సంబంధించి అంగన్‌వాడీ కేంద్రాలకు వివిధ నిత్యావసర వస్తువుల సరఫరా మరియు పంపిణీపై శనివారం కలెక్టరెట్ సమావేశ […] - [క్రమశిక్షణే విజయానికి తొలి మెట్టు.. 'ముస్తాబు'తో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం](https://9newstelugu.com/discipline-is-the-first-step-to-success-a-bright-future-for-students-begins-with-mustabu/): క్రమశిక్షణే విజయానికి తొలి మెట్టు.. ‘ముస్తాబు’తో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చీపురుపల్లి నియోజకవర్గం (20.12.2025):నేటి బాలలే రేపటి పౌరులు. వారు కేవలం చదువులోనే కాదు, క్రమశిక్షణ మరియు వ్యక్తిగత పరిశుభ్రతలోనూ ఆదర్శంగా ఉండాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ముస్తాబు‘ కార్యక్రమం ఒక అద్భుతమైన ముందడుగు.ఈరోజు చీపురుపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు గారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మమేకమై, వారికి ఆరోగ్యం మరియు శుభ్రత […] - [మానసిక ఆరోగ్య కార్యక్రమాల పరిశీలనకు జిల్లాలో పర్యటించిన కేంద్ర బృంద సభ్యులు](https://9newstelugu.com/central-team-members-visited-the-district-to-inspect-mental-health-programs/): పాచిపెంట,సాలూరు,డిసెంబర్19: భారత ప్రభుత్వం జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా “జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం అమల తీరును పరిశీలన కొరకు కేంద్రం నుంచి పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ టీమ్ సభ్యులు డాక్టర్ రమణ యడ్ల మరియు డాక్టర్ చీపురుపల్లి పాదాలు పార్వతీపురం మన్యం జిల్లాలో గత మూడు రోజులుగా పర్యటిస్తున్నారు. పర్యటనలో బాగంగా జిల్లా ఎన్.సి.డి ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు తో కలిసి శుక్రవారం జిల్లాలో పాచిపెంట పి.హెచ్.సి,అంగన్వాడీ […] - [ఆశా నోడల్ అధికారులతో సమీక్ష
ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కగా అమలు చేసి మెరుగైన సేవలు అందించాలి .. డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు](https://9newstelugu.com/review-with-asha-nodal-officerspublic-health-programs-should-be-implemented-side-by-side-and-better-services-should-be-provided-dmho-dr-bhaskara-rao/): **ఆశా నోడల్ అధికారులతో సమీక్ష* **ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కగా అమలు చేసి మెరుగైన సేవలు అందించాలి : డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు* పార్వతీపురం,డిసెంబర్16: ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కగా అమలు చేసి మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు స్పష్టం చేశారు. ఆశా నోడల్ అధికారులతో ఆరోగ్య కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆరోగ్యకార్యక్రమాల అమలు తీరు,వైద్య సేవలపై సమీక్ష జరిపారు.మాతా శిశు నమోదు శాతం పెంచాలని,త్వరితంగా గర్భిణీల నమోదు,పరీక్షలు జరిపి హైరిస్క్ […] - [శంబర పొలమాంబ జాతరకు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలి](https://9newstelugu.com/arrangements-for-the-shambara-polamamba-jatara-should-be-completed/): *జాతరకు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలి* *జాతరకు వచ్చే ప్రతి భక్తులు పూర్తి సంతృప్తితో తిరిగి వెళ్లాలి* *శాఖల సమన్వయంతో జాతర ఘనంగా నిర్వహించాలి* *రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన శాఖామాత్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి* *బస్సుల సంఖ్య రెట్టింపు చేయాలి* *ప్లాస్టిక్ వినియోగం నియంత్రించాలి* *జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి* పార్వతీపురం, మక్కువ (శంబర), డిసెంబర్ 13 :  సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాతర ఏర్పాట్లను పూర్తిచేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ […] - [విశాఖపట్నలో జరిగిన  ఫిజియోథెరపిస్ట్ డా.సంతోష్ బాలాజీ గారి కుమార్తె హాఫ్ సారీ ఫంక్షన్ కు హాజరైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర                                      ](https://9newstelugu.com/former-deputy-cm-rajanna-dora-attended-the-half-saree-function-of-the-daughter-of-physiotherapist-dr-santosh-balaji-in-visakhapatnam/):                                                                                                                            చి. జ్యోత్స్న భవ తరిణిను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర                                                             ఈరోజు విశాఖపట్నం,సిరిపురం సర్కిల్ వద్దనున్న ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో జరిగిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సారిక.సంతోష్ బాలాజీ,డా.మాధవిలత గార్ల దంపతుల పుత్రిక చి.జ్యోత్స్న భవ తరణి హాఫ్ సారీ ఫంక్షన్ కు *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు& రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా *చి. జ్యోత్స్న భవతరిణి […] - [సామాజిక పరివర్తన అవార్డు అందుకున్న బలగ రాధ](https://9newstelugu.com/social-transformation-award/):   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఒంగోలు  ఏపీ ఎన్జీవో ఫంక్షన్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశిష్టమైన సేవల్ని అందిస్తున్న మరియు పార్వతీపురం మన్యం లో మరియు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాల మహిళలకు మహిళా హక్కుల పైన మరియు చట్టాల పైన ఎన్నో అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేస్తూ మహిళలకు చట్టాల గురించి వారి యొక్క హక్కుల గురించి తెలియజేస్తూ మహిళలను చైతన్యవంతులుగా తయారు చేస్తూ బాలికలకు కూడా […] - [గరివిడి లో డాక్టర్ br అంబేద్కర్ 69వ వర్థంతి కార్యక్రమం](https://9newstelugu.com/dr-br-ambedkar-69th-death-anniversary-program-in-garividi/): విజయనగరం జిల్లా గరివిడి మండలం లో MRO ఆఫీస్ దగ్గర ఉన్నాటివంటి భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి మాల మహానాడు ఆధ్వర్యంలో  పూలమాలలు వేసి  69వ వర్ధంతి కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని  గరివిడి సబ్ ఇన్స్పెక్టర్   శ్రీ.లోకేష్ గారు, వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ శ్రీ అంబేద్కర్ గారు ZPTC శ్రీ వాకాడ శీను గారు, AMC. చైర్మన్ రేగాన రామారావు గారు దళిత సీనియర్ నాయకులు శ్రీ గంటా అప్పారావు గారు […] - [కేజీబీవీ పాఠశాలలో మెగా పిటిఎమ్ 3.O](https://9newstelugu.com/mega-ptm-3-o-at-kgbv-school/): *జిల్లా పరిషత్ ఉన్నత బాలుర, బాలికల మరియు కేజీబీవీ పాఠశాలలో మెగా పిటిఎమ్ 3.O సమావేశంలో పాల్గొన్న జనసేన జిల్లా కో-ఆర్డినేటర్ కోట్ల కృష్ణ* చీపురుపల్లి పట్టణంలో స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ బాలుర, బాలికల మరియు కేజీబీవీ పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పి టి ఎమ్ 3.O) కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ఉమ్మడి విజయనగరం జిల్లా కో- ఆర్డినేటర్ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు కోట్ల కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా […] - [డాక్టర్ అంబేద్కర్ కళ్యాణమండపం కు అనుమతులు](https://9newstelugu.com/dr-ambedkar-kalyanamandapam/): విజయనగరం జిల్లా…..  చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి నుండి విజయనగరం వెళ్ళే రహదారి కి అనుకొని ఉన్న 29 సెంట్ల భూమిని  అప్పటి  చీపురుపల్లి తహసీల్దార్ డాక్టర్ అంబేద్కర్ కళ్యాణమండపం కు అనుమతులివ్వడం జరిగింది,మండపం కు సంబంధించిన స్థల సేకరణకు ,AMC  చైర్మన్ రేగన రావు పంచాయతీ డి ఈ, జె ఇ,, యెల్లరమన, వర్రీ రమేష్, కొన్ను రామారావులు కలసి భవన నిర్మాణ ఎస్టిమేషన్ వేసి పై అధికారులకు సమాచారం అందిస్తున్నట్లు చెప్పారు…. - [ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి](https://9newstelugu.com/everyone-should-have-spiritual-concerns/): *ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి* *అడ్డాపుశీల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర* ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి సమాజ సేవ చేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. గురువారం పార్వతీపురం మండలం అడ్డాపుశీల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శివలింగానికి […] - [కాలజ్ఞానంలో చెప్పినట్లు వేప చెట్టుకు పాలు కారుతున్న దృశ్యం](https://9newstelugu.com/the-scene-of-the-neem-tree-dripping-milk-as-told-in-kalagyan/): విజయనగరం జిల్లా గరివిడి మండలం బోండపల్లి గ్రామ సమీపంలో వేప చెట్టు నుండి పాలు కారుతున్న దృశ్యం వింతగా చూస్తున్న గ్రామస్తులు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో తెలిపినట్లు జరగడం గ్రామస్తులు ఆశ్చర్యాన్ని గురవుతున్నారు. ఈ వింతను చూడడానికి చుట్టుపక్క గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు ఆ వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు - [కొండా కోనల్లోనూ కోటి సంతకాలు సేకరణ](https://9newstelugu.com/one-crore-signatures-collected-in-hill-top-ares/): కొండా కోనల్లోనూ కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం.                                                                                         ప్రభుత్వం అందించే వైద్యం కాకూడదు ప్రైవేట్ పరం.                                                                        ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వం అందించే వైద్యం ప్రైవేటీకరణ కాకూడదని వైసిపి చేపడుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా చెట్టు అనక,పుట్ట అనక,కొండా కోనల్లో ప్రజలు,గిరిజనులు ఆ పత్రాలపై సంతకాలు చేస్తున్నారు.ప్రభుత్వ వైద్యం ప్రయివేటు పరం కాకూడదనే నినాదంతో గిరిజన గ్రామాల్లో సంతకాల సేకరణకు వైసిపి నాయకులు నడుం బిగించారు. - [సాక్షి ఛానెల్ మరియు పత్రిక లో పోలీసుల పై ప్రచురితమైన వ్యాఖ్యలు అవాస్తవం](https://9newstelugu.com/the-comments-published-on-sakshi-channel-and-the-newspaper-about-the-police-are-false/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం సాక్షి టీవీ  ఛానల్లో మరియు  సాక్షి  పత్రికలో ప్రచురించిన ప్రకటన  మరియు ఇతర సామాజిక మాధ్యమంలో ముసుగుతో ఉన్న మహిళ చేస్తున్న వ్యాఖ్యలు అనగా తనకు సహాయం చేసిన వారిని రక్తం వచ్చేటట్లు కొట్టిన పోలీసులు కనీసం కేసు నమోదు చేయలేదని  అనే వ్యాఖ్యలు అవాస్తవం అని సదరు సంఘటనపై ఈ దినం వరకు సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు అందలేదు అని అంతేకాకుండా  పోలీసు వారి […] - [కూటమి ప్రభుత్వం అభివృధి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో విఫలమైంది](https://9newstelugu.com/the-coalition-government-has-failed-to-deliver-developmental-and-welfare-programs/): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ప్రజలకు అభివృధి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో విఫలమైందని ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు అని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. మాజీ డిప్యూట్ cm పీడిక రాజన్న దొరతో కలసి సాలూరు yCP కార్యక్రమంలో మీడియ సమవేశం లో మాట్లాడుతూ గతంలో yCP ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు తప్ప ఇప్పటి కూటమి ప్రభుత్వం కొత్తగా ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు […] - [మావుడి సోదరులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు,జడ్పీ చైర్మన్ మజ్జి.శ్రీనివాసరావు](https://9newstelugu.com/former-deputy-cm-rajannadora-zp-chairman-majji-srinivasa-rao-and-ysrcp-cadres-visited-our-brothers-and-expressed-their-deepest-condolences/): మక్కువ మాజీ సర్పంచ్ కీ.శే.మావుడి.వెంకట నాయుడు గారి భార్య మరియు మండల వైసీపీ నాయకులు మావుడి సోదరులు తల్లి అరుణమ్మ గారు(89సం.లు) ఇటీవలే స్వర్గస్తులయ్యారు   కీర్తిశేషులు అరుణమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర  మరియు ఉమ్మడి జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మక్కువ మాజీ సర్పంచ్ కీ.శే.మావుడి.వెంకటనాయుడు గారి సతీమణి మరియు మండల వైసీపీ నాయకులు మావుడి సోదరులు తల్లి *మావుడి.అరుణమ్మ (89సం.లు)*  ఇటీవలే స్వర్గస్తులైనారు .ఈ విషయం తెలుసుకున్న […] - [కుంటినవలస లో కోటి సంతకాల సేకరణ](https://9newstelugu.com/collection-of-one-crore-signatures-in-kuntinavalasa/): విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస గ్రామం లో కూటమి ప్రభుత్వం అమలు చెయ్యాలి అనుకుంటున్న  మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ (p4 విధానాన్ని) వెతిరేకిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి పొడిపిరెడ్డి అరుణ దేవి ఆధ్వర్యం లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ఈ లో కుంటినవలస గ్రామ ప్రజలు వైసీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. - [గిరిజన సంక్షేమ, మహిళా & శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి](https://9newstelugu.com/minister-for-tribal-welfare-women-child-welfare-gummidi-sandhyarani/): సాలూరు MPDO కార్యాలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో, గిరిజన సంక్షేమ, మహిళా & శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో, భజనల నాదంతో సాగి, భక్తుల హృదయాల్లో భగవంతుని స్ఫూర్తిని నింపింది. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ  భగవంతుడు సత్యసాయి బాబా ఇచ్చిన ఉపదేశాలు సమాజానికి శాశ్వత మార్గదర్శకాలు అని పేర్కొన్నారు. బాబా వారు ఎల్లప్పుడూ చెప్పిన సత్యం, ధర్మం, శాంతి, […] - [శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర  దంపతులు.                       ](https://9newstelugu.com/former-deputy-cm-rajannadora-and-his-wife-visited-sri-uma-ramalingeswara-swamy/): శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర  దంపతులు.*                                                                                                                                                             ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర                                                                                                                                                                                                               ఈరోజు కార్తీకమాసం చివరి సోమవారం పురస్కరించుకొని సాలూరు పట్టణం శ్రీ వెంకటేశ్వర కాలనీ సమీపంలో *శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి*  దేవాలయంలో నున్న శివుణ్ణి *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్య మంత్రి , మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి & రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ […] - [సాలూరు నియోజకవర్గం వైసీపీ చేతి వృత్తుల విభాగం అధ్యక్షులుగా చిప్పాడా రామారావు](https://9newstelugu.com/chippada-rama-rao-is-the-president-of-the-ysrcp-handicrafts-department-of-saluru-constituency/):    వైఎస్ఆర్సిపి అధినేత మాజీ సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పలు విభాగాలకు సంబంధించి వివిధ హోదాల్లో పార్టీ ప్రతినిధులుగా నియమించారు.ఈ మేరకు *సాలూరు నియోజకవర్గం చేతివృత్తుల విభాగం అధ్యక్షులుగా రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం మాజీ డైరెక్టర్ చిప్పాడ.రామారావుని వైసిపి అధిష్టానం నియమించడం జరిగింది.ఈ సందర్భంగా ఈరోజు సాలూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు&రాష్ట్ర వైసీపీ […] - [బాలల దినోత్సవ వేడుకలు](https://9newstelugu.com/childrens-day-2/): పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కోస్ట్ వలస గ్రామంలో బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక అంగన్వాడి సెంటర్లో పిల్లలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన అంగన్వాడీ సూపర్వైజర్ ఆల్తి జ్యోతి మరియు అంగన్వాడి కార్యకర్త బంగారమ్మ. భారతదేశంలో పిల్లల హక్కులు భారతదేశంలో పిల్లల హక్కులు విద్య మరియు సంక్షేమం గురించి అవగాహన పెంచడానికి బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారని భారత దేశపు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజున ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవం […] - [స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్](https://9newstelugu.com/swachh-andhra-swachh-diwas/): పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి. కొనవలస గ్రామ పంచాయతీ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని పి. కొనవలస అంగన్వాడి సెంటర్లో నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిడిపిఓ అనంతలక్ష్మి హాజరయ్యారు.  ప్రతి నెల మూడవ శనివారం జరిగే  ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాలు, పరిశుభ్రంగా ఉంచేందుకు  చెత్త నివారణ పై అవగాహన కల్పించడం చెత్త సేకరణ, వ్యర్ధాల […] - [కొణతల వారి వివాహ వేడుకలో ఎంపీ కలిశెట్టి](https://9newstelugu.com/mp-kalisetty-at-the-wedding-ceremony-of-the-konathalas/): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటీ/ విద్యాశాఖ మంత్రివ  నారా లోకేష్ తో కలిసి విజయనగరం భోగాపురం సన్ రే రిసార్ట్ నందు జరిగిన అనకాపల్లి శాసనసభ్యులుశ్రీ కొణతాల రామకృష్ణ  కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులు లక్ష్మీ రమ్య, అనంత బాబుల ను  ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన  విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు. - [ప్రయాణం లో రోడ్డు ప్రమాదం లో  ఇద్దరు మృతి](https://9newstelugu.com/two-killed-in-road-accident-while-travelling/): రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, గుర్రాలపాలెం వాసులు ఇద్దరు మృతి..* మరో ఇద్దరి పరిస్థితి విషమం,పలువురికి గాయాలు..* *విషయం తెలిసి హుటాహుటిన  రిమ్స్ హాస్పిటల్ కు చేరుకున్న ఎంపీ కలిశెట్టి వైద్య సిబ్బంది, ఆర్డీవో గారితో కలిసి పరిస్థితిని సమీక్షించిన ఎంపీ కలిశెట్టి రిమ్స్ హాస్పిటల్, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, గుర్రాలపాలెం గ్రామానికి చెందిన పలువురు భక్తులు జలుమూరు మండలం శ్రీ ముఖలింగం ఆలయ దర్శనం కోసం వెళ్లి తిరుగు ప్రయాణం […] - [శ్రీ సంబర పోలమాంబ ఆలయ కమిటీ ప్రమాణ శ్రీకారం](https://9newstelugu.com/sri-sambara-polamamba-temple-committee-takes-oath/): పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలోని శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం మంత్రి గుమ్మిడి సంధ్య రాణి .ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ, దేవాలయాలు మన సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకలని, కొత్త కమిటీ ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన దిశగా కృషి చేయాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో ఆలయ పరిపాలన పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగాలని కోరారు. కొత్తగా […] - [జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ ఆటల పోటీల ఎంపికలు...](https://9newstelugu.com/district-level-table-tennis-competition-selections/): విజయనగరం జిల్లా…జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ ఆటల పోటీల ఎంపికలు…అండర్ ఏజ్ (11,13,15,17,19,మెన్& ఉమెన్ ),విజయనగరం జిల్లా గరివిడి శ్రీ చైతన్య స్కూల్ నందు జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటల పోటీ ల ఎంపికలు జరిగాయి,దీనికి వివిధ జిల్లాల నుండి సుమారు 50 మంది విద్యార్థులు హాజరయ్యారు , ఈ పోటీలలో ఎంపికైన విద్యార్ధిని విద్యార్థులకు ఈనెల 17/11/25 నుండి19/11/25 విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా తరుపున ఆడుతారని సెక్రటరీ పీ, కృష్ణ మూర్తితెలుపారు, […] - [వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు](https://9newstelugu.com/it-has-been-150-years-since-the-patriotic-song-vande-mataram-was-composed/): వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు భారతదేశంలో కొన్ని కోట్ల మంది హృదయాల్లో దేశభక్తి నింపిన వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర కేంద్రం ప్రభుత్వాలు పిలుపు మేరకు పార్వతీపురం జిల్లా పాచిపెంట మండలం పాంచాలీ గ్రామం లో గల హైస్కూల్  లో అధికారులు, స్టూడెంట్స్ మరియు స్థానికులు  భాగస్వామ్యం చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు.. - [ఘాట్ రోడ్డు లో బస్సు దగ్దం](https://9newstelugu.com/bus-set-on-fire-on-andhra-orissa-ghat-road/): బ్రేకింగ్ న్యూస్పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఆంధ్ర నుంచి ఒడిస్సా వెళ్తున్న ఒరిస్సా ఆర్టిసి బస్సు కు అగ్ని ప్రమాదం.సాలూరు నుంచి 9km దూరం lo ఘాట్ రోడ్ మీద బస్ ఇంజిన్ హీట్ ఎక్కటం తో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. డ్రైవర్ అప్రమత్తం అవ్వటం తో ఏలాంటి ప్రాణనష్టం జరగలేదు .సమయానికి వచ్చిన ఫైర్ సిబ్బంది. పూర్తిగా దగ్ధమైన బస్సు. - [సాలూరు ఘనంగా ఏఐటీయూసీ106 వ ఆవిర్భావ దినోత్సవం](https://9newstelugu.com/saluru-celebrates-aitucs-106th-foundation-day/): సాలూరు ఘనంగా ఏఐటీయూసీ106 వ ఆవిర్భావ దినోత్సవం ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని  ఏఐటీయూసీ  వద్ద జెండా ఆవిష్కరణ చేసి కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఏఐటీయూసీ నాయకురాలు  బలగా రాధా  మాట్లాడుతూ 1920 అక్టోబరు 31న ముంబైలో లాలాలజపతిరాయ్‌ బిన్ రాయ్ సమక్షంలో యూనియ న్‌ స్థాపించబడినట్టు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చేవరకు బ్రిటీష్‌ పాలకుల హయాంలో కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఏఐటీయూసీ, పేమెంట్‌ యాక్టు, ప్రమాదబీమా యాక్టు, ట్రేడ్‌ యూనియన్‌ యాక్టు, […] - [అవసరమైతే సొంత నిధులు ఇస్తా పేదల ఆకలి తీర్చండి](https://9newstelugu.com/if-necessary-provide-your-own-funds-to-satisfy-the-hunger-of-the-poor/): పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మొంథా తుఫాన్ దృష్ట్యా సాలూరు, పట్టణ మండల అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి  సంధ్యారాణి. లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసి, నదీ తీర ప్రాంతంలో  జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు.బియ్యం ఎవరికి కావాలన్నా ఇవ్వండి. అవసరమైతే సొంత నిధులు ఇస్తానని పేదల ఆకలి తీర్చండి అని తెలిపారు.పంట నష్టపోయిన రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని.. రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు.పునరావాస […] - [సాలూరు యువతకు  జిల్లా ఎస్పీ  గారి చేతులు మీదుగా ప్రశంసా పత్రాలు](https://9newstelugu.com/saluru-youth-receive-certificates-of-appreciation-from-the-hands-of-the-district-sp/): పోలీస్ అమరవీరుల వారోత్సవాలు సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ  మాధవ్ రెడ్డి IPS ఆదేశాల మేరకు ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయం లో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో  సాలూరు పట్టణానికి చెందిన గొల్ల విధి మరియు వడ్డీ వీధి యువత  21 మంది రక్తదానం చేశారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన సాలూరు పట్టణ యువతకు  ఎస్పీ మాధవరెడ్డి గారి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు. […] - [కారి గడ్డ వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలి](https://9newstelugu.com/construction-of-a-bridge-at-karigadda-should-be-undertaken/): అమ్మ వలస  కారి గడ్డ వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని. దశాబ్ద కాలంగా ప్రజలు ఆందోళన చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోలేదని.వెంటనె వంతెన నిర్మించి.ప్రజలు ప్రాణాలకు రక్షణ కల్పించాలని.సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు.ప్రజాసంఘాల నాయకులు.కొర్ర సుబ్బారావు.ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ఈ రహదారి.అటు ఒరిస్సా నుంచి పాచిపెంట మండలాలు గ్రామాల ప్రజలకు ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ఈ రహదారి గురించి పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.అనేక సందర్భాల్లో ఈ వాగులో పశువులు మేకలు కొట్టుకుపోయాయని అన్నారు.       నిత్యం […] - [మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే పాఠశాల విద్యార్థులను అన్ని విధాల ఆదుకుంటాం](https://9newstelugu.com/we-will-support-the-students-of-mahatma-gandhi-jyotirao-phule-school-in-every-way/): వచ్చే దీపావళి నాటికి శాశ్వత భవనాన్ని మీకు అందుబాటులోకి తీసుకువస్తా జ్యోతిరావు పూలే పాఠశాలలో దీపావళి వేడుకలు జరుపుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే పాఠశాల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని, ఈ పాఠశాల శాశ్వత భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. సోమవారం స్థానిక జ్యోతిరావు పూలే వసతి గృహంలో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా […] - [పార్వతీపురం RTC కాంప్లెక్స్ ఆవరణ లో బాణసంచా పేలుడు](https://9newstelugu.com/fireworks-explode-in-parvathypuram-rtc-complex-premises/): పార్వతీపురం మన్యం జిల్లా.. – పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పార్సిల్ కౌంటర్ వద్ద బాణసంచా పేలుడు నలుగురు కి తీవ్ర గాయాలు… క్షతగాత్రులను ఆటోలో, 108 లో జిల్లా ఆస్పత్రికి తరలింపు… – పేలుడు దాటికి పార్సిల్ కౌంటర్ వద్ద షెడ్ పైభాగం, అద్దాలు ధ్వంసం… – విజయనగరం నుంచి బస్సులో ఫ్యాన్సీ ఐటెం పేరుతో పార్వతిపురం పార్సిల్ కౌంటర్ కి చేరుకున్న బాణసంచా – సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్స్ సిబ్బంది – విషయం […] - [హైడ్రోపవర్ ప్రాజెక్టు అనుమతులను వెంటనే రద్దు చేయాలి](https://9newstelugu.com/hydropower-project-permits-should-be-cancelled-immediately/): హైడ్రోపవర్ ప్రాజెక్టు అనుమతులను వెంటనే రద్దు చేయాలని ోరుతూ పాచిపెంట మండల కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ గాంధీ బొమ్మ ఆవరణ నుండి ఎమ్మార్వో కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు    డి పండు.  శిల్పజన్ని రామయ్య.గరిసి గుడ్డి సర్పంచ్ ఆనంద్ తంగలం సర్పంచ్  పోయ్ అప్పన్న మూటకూడు సర్పంచ్ మల్లేష్ గొట్టూరు సర్పంచ్ […] - [ఇంటి గుమ్మం ముందు మనిషి పుర్రె కలకలం](https://9newstelugu.com/a-mans-skull-is-a-commotion-in-front-of-the-house/): ఇంటి గుమ్మం ముందు మనిషి పుర్రె కలకలం, ఇంటి గుమ్మం ముందు మనిషి పుర్రె కలకలంఆంధ్రప్రదేశ్ : విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని ఊడికలపేట గ్రామంలో ఓ ఇంటి ముందు మనిషి పుర్రెకు పూజలు చేసిన ఘటన కలకలం రేపింది. స్థానిక ఎస్సై సన్యాసినాయుడు తెలిపిన వివరాల ప్రకారం, వ్యవసాయ కూలీ పొంతపల్లి పైడమ్మ ఇంటి గుమ్మం వద్ద సోమవారం తెల్లవారుజామున పసుపు, కుంకుమతో పూజ చేసిన పుర్రెను గుర్తించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు భయాందోళనకు […] - [రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజన సంఘాల నిరసన](https://9newstelugu.com/tribal-groups-protest-against-road-construction/): మెలియాకంచూరు పంచాయతీ. కొండలుద్దండి గిరిజన గ్రామము నుండి. అల్లం పాడు ములగపాడు కొండ మోసూరు మీదగా. కే రంగ సెంటర్ కు. రహదారి నిర్మాణం చేపట్టాలని. ఆదివాసి గిరిజన సంఘం. నాయకులు.  ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.  కార్యక్రమాలు లో గిరిజన సంఘ నాయకులు  మాట్లాడుతూ రహదారులు లేకపోవడం ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నామని ఆటోలు కూడా తిరగడం చాలా కష్టంగా ఉన్న పరిస్థితి ఏర్పడిందని ఆరోగ్యం సమస్యలు వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీలను తీసుకువెళ్లాలంటే రాత్రి వేళలో మోసుకొని […] - [కొంత కాలం గా అనారోగ్యం తో బాధపడుతున్న  పువ్వుల.నాగేశ్వరరావుగారు మృతి.                                   ](https://9newstelugu.com/nageshwara-rao-who-had-been-suffering-from-illness-for-some-time-passed-away/):                                                 సాలూరు పట్టణ మున్సిపాలిటీ చైర్ పర్సన్ పువ్వుల.ఈశ్వరమ్మ గారి భర్త సీనియర్ రాజకీయ నాయకులు, సాలూరు పట్టణ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు శ్రీ పువ్వుల.నాగేశ్వరరావు(67సం. లు)* గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో భాధపడుతూ విశాఖపట్నం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు.ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి , మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర మరియు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ […] - [అల్లం పాడు గ్రామం లో స్కూల్ బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలి](https://9newstelugu.com/construction-of-a-school-building-in-allampadu-village-should-be-undertaken-immediately/): అల్లంపాడు గిరిజన గ్రామంలో.    స్కూల్ బిల్డింగు నిర్మించి విద్యార్థులకు ఆదుకోవాలని  స్కూలు పిల్లలతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.    ఈ సందర్భంగా సర్పంచ్ రామయ్య మాట్లాడుతూ మా అల్లం పాడు గ్రామం వద్ద స్కూల్ బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని బిల్డింగ్ లేకపోవడం వలన విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు కష్టాలు పడుతున్నారని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి. సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ.    గిరిజన […] - [పచ్చకామెర్లు బారిన పడిన 87 మంది పేషెంట్స్ కి ఆపిల్స్ పంపిణీ](https://9newstelugu.com/apples-distributed-to-87-patients-suffering-from-jaundice/): పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన విషాదకర సంఘటన గిరిజన బాలికలకు ఒకేసారి 120 మంది విద్యార్థులకు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడి పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికల్ని ఏఐటీయూసీ ఏపీ శ్రామిక మహిళ ఉమ్మడి జిల్లా కన్వీనర్ మరియు స్పూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ ఈరోజు పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని డాక్టర్స్ ని అడిగి తెలుసుకుని పిల్లలకు ఇంతమందికి ఒకేసారి పచ్చకామెర్లు వ్యాధి […] - [ఎక్కడ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్](https://9newstelugu.com/where-is-the-mother-child-express/): తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా రహదారులు ఉన్నటువంటి ప్రాంతాలకు వాహనాలు తల్లి బిడ్డను చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని  గవర్నమెంట్ ఏరియా సాలూరు ప్రభుత్వహాస్పిటల్ లో ఆడపిల్ల పుట్టి న తర్వాత ఈరోజు డిశ్చార్జ్ ఇవ్వడం జరిగిందని పాప ఆరోగ్యం బాగానే ఉందని అయితే పాచిపెంట మండలం సతాబి.   గిరిజన గ్రామం.  వెళ్లేందుకు వెళ్లడానికి తల్లీ బిడ్డను తీసుకువెళ్లడానికి వాహనం పెట్టలేదని ఆటో ద్వారా వెళ్ళవలసి వచ్చిందని బాలింత అయిన అల్పజన్ని కుమారి పత్రికా విలేకరులకు తెలిపారు.     […] - [విశ్వసనీయతకు గౌరవం.విధేయతకు పట్టం..](https://9newstelugu.com/respect-for-trustworthiness-honor-for-loyalty/): Ysr పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతాభివందనములు తెలిపినఅరుకు మాజీ శాసనసభ్యులు.-శ్రీ చెట్టి ఫాల్గుణ గారు.(ప్రజాసేవకుడు)_డా||గుమ్మ తనూజరాణి గారు..*(ఎంపీ) విధేయతకు మరోసారి పట్టం కట్టిన వైసిపి అధినేత శ్రీ వైయస్ జగన్ గారు.. మన అరుకు మాజీ శాసనసభ్యులు.._శ్రీ చెట్టి ఫాల్గుణ గారికి.._వైసిపి అధినేత *-శ్రీ వైయస్ జగన్ గారు…_అరుకు నియోజకవర్గం సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా ఎంపిక చేసిన విషయం విధితమే ఈ మేరకు నేడు విజయవాడ (అమరావతి) లోని […] - [Modal Tipis, Hasil Fantastis! Slot Bet 200 Anti Rungkad](https://9newstelugu.com/modal-tipis-hasil-fantastis-slot-bet-200-anti-rungkad/): Siapa bilang main slot butuh modal besar? Di era slot online modern, strategi main cerdas jauh lebih penting daripada saldo tebal. Dengan bet 200 saja, kamu tetap bisa meraih hasil fantastis asal tahu cara membaca pola dan memanfaatkan momentum gacor dengan tepat. Pertama, kunci utama ada pada pemilihan game dengan RTP tinggi dan volatilitas sedang. […] - [Kgh లో చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు..](https://9newstelugu.com/ysrcp-leaders-visited-tribal-girls-undergoing-treatment-at-kgh/): Kgh లో చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు.. ఐసోలేషన్ వార్డులో బాధిత బాలికలను పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, రాజన్న దొర, ఎంపీ తనూజా రాణి, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీను.. బాలికల తల్లితండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న నేతలు.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన నేతలు.. - [డిజిటల్ బుక్ ఆవిష్కరణ](https://9newstelugu.com/digital-book-launch/): డిజిటల్ బుక్ ఆవిష్కరణ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లో మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తన కార్యాలయం లో డిజిటల్ బుక్ ని అవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కాకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు.పరిపాలన గాలికొదలి వైకాపా కార్యకర్తలను,ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు.ఇటువంటి సమయంలో కార్యకర్తలకు,ప్రజలకు అండగా ఉండేందుకు వైకాపా అధినాయకత్వం డిజిటల్ బుక్ ని ప్రవేశపెట్టి వేధిస్తున్న అధికారులు,నాయకుల వివరాలను […] - [దుర్గమ్మను దర్శించుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదర](https://9newstelugu.com/former-deputy-chief-minister-rajanna-dora-visits-goddess-durga/): *సాలూరు పట్టణం అఫీషియల్ కాలనీ వద్ద నిర్వహిస్తున్న  శ్రీశ్రీశ్రీ విజయ దుర్గనవరాత్రి మహోత్సవములలో భాగంగా ఈరోజు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి ,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు &రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర గారు ఆఫీషియల్ కాలనీకి వెళ్ళి దుర్గమ్మను దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ వైసీపీ ప్రజా ప్రతినిధులు,స్థానిక వైసిపి నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.* - [పేదలకు అండగా సీఎం సహాయ నిధి (CMRF)](https://9newstelugu.com/cm-relief-fund-cmrf-to-support-the-poor/): సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా పేదలకు అండగా సీఎం సహాయ నిధి (CMRF) లబ్ధిదారులకు ₹4,57,768 విలువైన నాలుగు చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి  అందజేత నల్ల వంశీ కృష్ణ గారికి ₹57,525 (25వ వార్డ్ , సాలూరు టౌన్ ) మర్రపు మోహనరావు గారికి ₹80,044 (14వ వార్డ్ , సాలూరు టౌన్ ) మజ్జి కన్నంనాయుడు గారికి ₹1,35,000 (ఇప్పలవలస , మెంటాడ ) బలగ మౌనిక్యా గారికి ₹1,85,199 (శంబర , మక్కువ) […] - [భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం](https://9newstelugu.com/mega-blood-donation-camp-on-the-occasion-of-bhagat-singh-jayanti/): రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడువచ్చని మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దిలీప్ కుమార్ తెలిపారు.. సాలూరు పట్టణంలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ మరియు శ్రీ గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరో పునర్జన్మ అని కొనియాడారు.ఈ రక్త సేకరణ అనేది గర్భిణీ స్త్రీలకు,తల సేమియా, సికిల్స్ సేమియా, ప్రమాదంలో గాయపడిన వారికి, వివిధ రకాల వారికి ఈ […] - [మహా లక్ష్మీ రూపం లో దర్శనం](https://9newstelugu.com/appearance-in-the-form-of-maha-lakshmi/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో దేవి నవరాత్రుల సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో 5వ రోజు అమ్మవారు మహాలక్ష్మి  రూపం లో దర్శనం ఇచ్చారు.అమ్మవారి కి అభిషేకాలు కుంకుమ పూజ కార్యక్రమాలు శంభన సోమేష్, పావని దంపతులు మరియు కడారి భాస్కరరావు, శ్రావణి దంపతులతో నిర్వహించడం జరిగిందని ఆలయ భక్త బృందం తెలిపారు - [సహకార భారతి రాష్ట్ర సమ్మేళనంకు ముఖ్యఅతిథిగాఒడిస్సా గవర్నర్ గౌరవ శ్రీ కంభంపాటి హరిబాబు](https://9newstelugu.com/honble-governor-of-odisha-shri-kambhampati-haribabu-was-the-chief-guest-at-the-sahakar-bharati-state-conference/): ఒడిస్సా గవర్నర్ గౌరవ శ్రీ కంభంపాటి హరిబాబు గారిని కలిసి విశాఖపట్నంలో అక్టోబర్ 26న జరగబోయే సహకార భారతి రాష్ట్ర సమ్మేళనంకు ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తున్న పార్వతీపురం మన్యం జిల్లా సహకార భారతి అధ్యక్షురాలు మరియు స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ సహకార భారతి రాష్ట్ర అధ్యక్షులు అడ్డూరి శ్రీనివాసరావు గారు సహకార భారతి రాష్ట్ర కన్వీనర్ మమ్ములతిరుపతి ఇదే సందర్భంగా బలగరాద మాట్లాడుతూ తాను మహిళలకు చేస్తున్న అవగాహన సదస్సులు గురించి మరియు గిరిజన గ్రామాల్లో […] - [స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛత హీసేవ..2025..](https://9newstelugu.com/swachhotsav-is-a-service-to-cleanliness-2025/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు.స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛత హీసేవ..2025.. కార్యక్రమంలో భాగంగా గౌరవ కమిషనర్ శ్రీ రత్నకుమార్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ సి ఎం స్కూల్ నందు.. స్కూలు విద్యార్థిని విద్యార్థులకు స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను మరియు స్వచ్ఛతకు కేంద్రా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యతలను తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పర్యావరణ కార్యదర్శిలు మరియు స్కూల్ […] - [బాల త్రిపురసుందరి అవతారం లో అమ్మవారు](https://9newstelugu.com/mother-in-the-form-of-bala-tripurasundari/): పార్వతీపురం.మన్యం జిల్లా సాలూరు పట్టణం లో శరన్నవరాత్రుల సందర్భం గా శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో ఈరోజు అమ్మవారికి అభిషేకములు కుంకుమ పూజలు కలశం పూజ సాయంత్రం హోమ కార్యక్రమంలో చేయించినటువంటి దంపతులు నాగులకొండ జై జై గారు నిర్మల గారు దంపతులు నిర్వహించారని  వీరికి ఆ స్వామివారి అమ్మవారి కరుణాకటాక్షాలు కలగాలని  అలాగే ఎవరైనా దేవి నవరాత్రులు కుంకుమ పూజలు హోమ కార్యక్రమములు చేయించదలచినవారు ఆలయ భక్త బృందాన్ని గాని […] - [రేపటి నుంచి దేవి నవ రాత్రుల పూజలు ప్రారంభం](https://9newstelugu.com/devi-navaratri-pujas-begin-from-tomorrow/): సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘాలకు పుర ప్రజలకు తెలియజేయునది ఏమనగా రేపటి నుంచి దేవీ నవరాత్రుల సందర్భంగా మన ఆలయం శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా దేవీ నవరాత్రులు చేయదలచినాము కావున మన సంగీయులు యావన్మంది ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు వచ్చి ప్రసాదం పంచడం విషయంలో కానీ మిగతా సేవా కార్యక్రమాలు విషయంలో గానీ తమవంతుగా […] - [రెబ్బ వనధార గ్రామాలకు రోడ్ సదుపాయం కల్పించండి](https://9newstelugu.com/there-is-no-road-to-the-villages-of-rebba-vanadhara/): పార్వతీపురం మన్యం జిల్లా:కొమరాడ మండలం:చొలపదం పంచాయితీ: కోనేరు పోస్ట్:రెబ్బ వనధార గ్రామాలు ఉన్నాయి:ఈరోజు అనగా కొమరడ మండలం రెబ్బ వనధార ఈ రెండు గిరిజన గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలలో సరైన రోడ్డు సౌకర్యం లేక గిరిజన గ్రామాల్లో ఎంతో ఆందోళన చెందుతున్నారు ఈ గ్రామానికి వెళ్లాలంటే సరైన  రోడ్డు సౌకర్యం కూడా లేదు జ్వరాలు వస్తే ఈ గ్రామాల్లో ఎలా వెళ్లాలో తెలియని ప్రాణాలు అలాగే వైద్యం కోసం వెళితే నది దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి […] - [పంట పొలాలకు దారులు కల్పించాలి](https://9newstelugu.com/roads-should-be-provided-to-the-crop-fields/): పంట పొలాలకు     తోవలు కల్పించాలని.      రైతులు రాకపోకలకు సర్వేస్ రోడ్డు వేయాలని       వేసిన సైడ్ వాళ్ళను తొలగించాలని కోరుతూ రైతులు  నేషనల్ హైవే సమీపంలో ఉన్న.  రహదారి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.       నిరసన కార్యక్రమంలో ముందుగా నౌలుగు నర్సింగరావు రాపాక అప్పారావు.       సర్పంచ్ ఇజ్జడ అప్పలనాయుడు    జడ్పిటిసి  మాజీప్రతినిధి సలాది అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగింది.  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ.     నేషనల్ హైవే అధికారులు.       చిన్న […] - [నేపాల్‌లో నేడు కొలువుదీరనున్న ప్రధాని సుశీల కర్కి మంత్రివర్గం.](https://9newstelugu.com/prime-minister-sushila-karkis-cabinet-which-will-be-based-in-nepal-today/): నేపాల్‌లో నేడు కొలువుదీరనున్న ప్రధాని సుశీల కర్కి మంత్రివర్గం. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై భారత్ ప్రకటన నేపాల్ ప్రధాని సుశీలా కర్కి నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటును స్వాగతిస్తూ ప్రకటన విడుదల చేసిన భారత్ ఇది శాంతి మరియు స్థిరత్వాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపిన భారత్. - [రెవెన్యూ అంశాల పరిష్కారంలో జాప్యం వద్దు
జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ ఆదేశం](https://9newstelugu.com/joint-collector-s-sethu-madhavan-orders-no-delay-in-resolving-revenue-issues/): విజయనగరం, మార్చ్ 18 :                     జిల్లాలోని వివిధ రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ బుధవారం ఆన్‌లైన్ ద్వారా తమ ఛాంబర్ నుంచి మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే రెవెన్యూ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా మీసేవ ద్వారా అందిన 22A నిషేధిత జాబితా సవరణ దరఖాస్తులను 22A-(1)(A) మరియు 22A-(1)(B) విభాగాల వారీగా సమీక్షించారు. […] - [ఏప్రిల్ 10వ తేదీ లోపు పూర్ణపాడు-లాభేసు వంతెన.. పెండింగ్ పనులు ప్రారంభించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం తీవ్రత చేస్తాం](https://9newstelugu.com/we-will-intensify-the-struggle-across-the-state-if-the-pending-work-on-the-poornapadu-labhesu-bridge-is-not-started-by-april-10th/): *పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి  పూర్ణపాడు లాభేసు గ్రామాల మధ్య నాగవల్లి నదిపై అసంపూర్తి 20 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ వంతెన పనులు ఏప్రిల్ 10వ తేదీ లోపు ప్రారంభించకపోతే రాష్ట్రవ్యాప్తంగా* *ఈ విషయంపై ఆందోళన చేపడుతామని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుబ్బరావమ్మ గారు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు ఈరోజు అనగా బుధవారం ఈ వంతెన పనులు సిపిఎం పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులతో […] - [విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో అభివృద్ధి చెందిన నూతన న్యూరోసర్జరీ పరికరం పై పరిశోధనకు గుర్తింపు](https://9newstelugu.com/research-on-a-new-neurosurgery-device-developed-at-vizianagaram-government-medical-college-and-hospital-recognized/): *విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో అభివృద్ధి చెందిన నూతన న్యూరోసర్జరీ పరికరం పై పరిశోధనకు గుర్తింపు విజయనగరం, మార్చి 17, 2026 – ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ & ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం, న్యూరో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రెడ్డి శంకరరావు, ఎంబిబిఎస్ విద్యార్థి వి. డానీ మార్చి 16, 2026న జిటామ్ ఫౌండర్స్ సమ్మిట్‌లో ప్రధాన పరిశోధకులుగా, సహ-పరిశోధకులుగా పాల్గొన్నారు. వారు “సర్జన్-లెడ్ నోవెల్ క్రానియోటోమ్ అడాప్టర్ టు కన్వర్ట్ సర్టిఫైడ్ […] - [మధ్యాహ్న భోజన పథకం అమలుపై సమీక్ష](https://9newstelugu.com/review-on-the-implementation-of-the-mid-day-meal-scheme/): చీపురుపల్లి  తేదీ: 17.03.2026 తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి మరియు చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు  కిమిడి కళావెంకట రావు ఈరోజు ఎం.దుగ్గివలస గ్రామంలోని MPP పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం (Mid-Day Meal) అమలు తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన పోషకాహారం అందుతుందా? భోజన సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయా? అని విద్యార్థులను మరియు పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ […] - [పొరుగు జిల్లాల కంటే భిన్నంగా నాణ్యమైన జర్నలిజం ఉండాలి](https://9newstelugu.com/there-should-be-quality-journalism-that-is-different-from-neighboring-districts/): పార్వతీపురం, మార్చి 16 : పార్వతీపురం మన్యం జిల్లాలో జర్నలిజం నాణ్యతను పెంచేలా వార్తలు ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని, పొరుగు జిల్లాల కంటే భిన్నంగా, నాణ్యమైన జర్నలిజం ఉండాలని ఆకాంక్షించారు. నెగటివ్ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే, వ్యవస్థను మెరుగుపరిచేలా మరియు ప్రజలకు ఉపయోగపడేలా వార్తా కథనాలు ఉండాలని సూచించారు. జిల్లా మీడియా అక్రిడేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం […] - [లబ్ధిదారుల ఇంటి వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పం](https://9newstelugu.com/cmrf-cheques-will-be-delivered-at-the-doorsteps-of-the-beneficiaries/): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతూ, లబ్ధిదారుల గడప వద్దకే వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేసి టిడిపి రాష్ట్ర కార్యదర్శి, యువ నాయకులు శ్రీ కిమిడి రామ్ మాలిక్ నాయుడు గారు తన ఉదారతను చాటుకున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి మండలంలో పర్యటించిన ఆయన, ఇటీవల వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొంది ప్రస్తుతం ఇళ్ల వద్ద విశ్రాంతి తీసుకుంటున్న 29 మంది లబ్ధిదారులను స్వయంగా కలిశారు. ప్రభుత్వం […] - [మాన్యశ్రీ కాన్షిరాం జయంతి సందర్భంగా పూర్తి మహిళా మండలి రాధా నాయుడు](https://9newstelugu.com/%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%95%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b7%e0%b0%bf%e0%b0%b0%e0%b0%be%e0%b0%82-%e0%b0%9c%e0%b0%af%e0%b0%82%e0%b0%a4/): విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరం గ్రామంలో ఈరోజు మాన్యశ్రీ కాన్షిరాం జయంతి సందర్భంగా పూర్తి మహిళా మండలి రాధా నాయుడు మరియు అంబేద్కర్ పోరాట సమితి సోర్ సాంబయ్య ఆధ్వర్యంలో నిమ్స్ హాస్పటల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా మెడికల్ క్యాంప్ ని ఉద్దేశించి బలగరాధనాయుడు మరియు సోర్ సాంబయ్య గారు మాట్లాడుతూ పోరం గ్రామంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎన్నో కుటుంబాలు సరైన వైద్యం […] - [రాష్ట్ర వైసీపీ వాలంటీర్ల విభాగం కార్యదర్శిగా సాలూరు పట్టణానికి చెందిన సిద్దాబత్తుల.రుద్ర ప్రశాంత్](https://9newstelugu.com/siddabathula-rudra-prashanth-from-saluru-town-has-been-appointed-as-the-secretary-of-the-state-ycp-volunteers-department/):                                              ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు& వైసిపి అధ్యక్షులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు పార్వతీపురం మన్యం జిల్లా,సాలూరు నియోజకవర్గం,సాలూరు పట్టణం 19వ వార్డు,వేదసమాజం వీధికి చెందిన యువనాయకుడు మరియు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారి అభిమాని సిద్దాబత్తుల.రుద్ర ప్రశాంత్ గారిని రాష్ట్ర వైసిపి వాలంటీర్ల విభాగం కార్యదర్శిగా నియమించారు.ఈ శుభ సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక ప్రత్యేక శుభాకాంక్షలు. - [జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు](https://9newstelugu.com/jana-sena-partys-13th-foundation-day-celebrations/): *చీపురుపల్లి నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి ,జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు గారు హాజరైన జనసేన నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు* చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయలో  గౌ .*శ్రీ విసినిగిరి శ్రీనివాసరావు గారు* సమక్షంలో *13వ ఆవిర్భావ దినోత్సవ వేడుక *జనసేన జెండా ఆవిష్కరణ కేక్ కటింగ్ నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు*  అనంతరం […] - [వేసవి జాగ్రత్తలపై అవగాహన సదస్సు](https://9newstelugu.com/awareness-seminar-on-summer-precautions/): పార్వతీపురం, మార్చి 13: పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా దుకాణాలు, సంస్థలు మరియు వివిధ నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యం, భద్రత విషయంలో యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పార్వతీపురం జిల్లా ఇన్-ఛార్జ్ అధికారి మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పి. సువర్ణ సూచించారు. జిల్లా కలెక్టర్ డా. ఎన్ ప్రభాకర్ రెడ్డి  వారి సూచనలమేరకు శుక్రవారం పార్వతీపురంలో అపహోల్డ్ ఆర్గనై్సేషన్ సహకారంతో క్లోత్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో […] - [సాలూరులో సందడిలా వైసిపి 16వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు](https://9newstelugu.com/ycps-16th-foundation-day-celebrations-in-salur/): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం వైసీపీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు మరియు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర  పిలుపు మేరకు ఈరోజు సాలూరు పట్టణంలో వైయస్సార్ విగ్రహం వద్ద వైసిపి 16వ ఆవిర్భావ వేడుకలు వైసీపీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు మరియు తదితరులు ఘనంగా నిర్వహించారు. *ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు కలిసి వైయస్సార్,సుభాష్ చంద్రబోస్ విగ్రహాలకి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి […] - [చీపురుపల్లి నియోజకవర్గం లోఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 ఆవిర్భావ దినోత్సవం](https://9newstelugu.com/cheepurupalli-constituency-celebrates-16th-foundation-day-of-ysr-congress-party/): *చీపురుపల్లి నియోజకవర్గం లోఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 వ వసంతం వేడుకలలో  మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారితో పాల్గొన్న  డాక్టర్ బొత్స అనూష *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత శాసన మండలి విపక్ష నేత పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారి గరివిడి క్యాంపు కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారు,యువ […] - [గాదెలవలసలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర.](https://9newstelugu.com/mla-vijay-chandra-laid-the-foundation-stone-for-the-construction-of-bt-road-in-gadelavalasa/): పార్వతీపురం : పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండలం గాదెలవలస నుండి ఏగోటివలస వరకు తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శంకుస్థాపన చేశారు. బుధవారం ఉదయం  టిడిపి నాయకులుతో  కలిసి గాదెలవలసలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రజలకు పలు వరాలు కురిపించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రామాలకు రోడ్లు లేకుండా పోయాయని ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే […] - [ఏపీ రెరా అవగాహన సదస్సు](https://9newstelugu.com/ap-rera-awareness-seminar/): విజయనగరం, మార్చి 11: స్థానిక ఎస్.వి.ఎన్. హోటల్ లో నిర్వహించిన ఏ.పి. రెరా అవగాహనా సదస్సు  అనంతరం  ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో రెరా చైర్మన్    ఆర్ ఎస్ శివారెడ్డి  మాట్లాడుతూ రేరా -2016 చట్టం పై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు  అనుమతులు పొందిన ప్రాజెక్ట్ లు, అపార్ట్మెంట్ లలో మాత్రమే ప్రజలు కొనుగోలు చేయాలి . ప్రాజెక్ట్ ల రిజిస్ట్రేషన్, 3నెలలు ప్రాజెక్ట్ రిపోర్ట్ పరిశీలన, నిధులు వినియోగం పై పర్యవేక్షణ, పరిమితులకు లోబడి ప్రాజెక్ట్ కాలపరిమితి […] - [సాలూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(సాలూరు ప్రెస్ క్లబ్)](https://9newstelugu.com/saluru-journalist-welfare-association-saluru-press-club/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు సాలూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(సాలూరు ప్రెస్ క్లబ్) సుమారు 40 మందికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షం లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమ్యూనిటీ హాల్ లో ఈ రోజు  నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది. ఈ కార్యవర్గానికి అధ్యక్షులుగా బాలి విశ్వేశ్వర రావు, ఉపాధ్యక్షులుగా అనపర్తి రాము, కార్యదర్శిగా ఆరంగి సీతారాం, సహ కార్యదర్శిగా అల్లు శ్యాం, కోశాధికారిగా కూనిశెట్టి రామ మోహన్, సభ్యులుగా లక్కోజు […] - [ఏ పి డబ్ల్యూ జె ఎ ఆధ్వర్యంలో ఘనంగా మహిళాదినోత్సవం](https://9newstelugu.com/womens-day-celebrated-grandly-under-the-auspices-of-apwja/): ఏ పి డబ్ల్యూ జె ఎ ఆధ్వర్యంలో ఘనంగా మహిళాదినోత్సవం విలువలతో కూడిన జీవనమే ఎవరికైనా శ్రీరామరక్ష అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ హిమబిందు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధమైన ఆంధ్రప్రదేశ్ ఉమెన్ జర్నలిస్టు అసోసియేషన్ (ఏపీడబ్ల్యూజేఏ) ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పుష్కరపులో మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిమబిందు మాట్లాడుతూ విలువల జీవితం లేని పక్షంలో చట్టాలు కూడా ఏమీ చేయలేవని స్పష్టం చేశారు. విలువల జీవితం […] - [మహిళల అభివృద్ధితోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి
(మంత్రి కొండపల్లి శ్రీనివాస్)](https://9newstelugu.com/the-development-of-the-state-and-the-country-depends-on-the-development-of-women-minister-kondapalli-srinivas/): *మహిళల అభివృద్ధితోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి* –మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం, మార్చి 8: మహిళలు బలంగా ఉంటేనే కుటుంబం, జిల్లా, రాష్ట్రం మరియు దేశం బలంగా ఉంటాయని రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  తాను గత రెండు సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నానని, […] - [సాయి సూర్య స్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలు](https://9newstelugu.com/womens-day-celebrations-at-sri-sai-surya-school/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం శ్రీ సాయి సూర్య స్కూల్లో మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లుల తో ఆట లాడించి గెలిచిన వాళ్లకు బహుమతి ప్రధానం చేసి అనంతరం మహిళలకు సన్మానం చేసి సత్కరించారు. ప్రతి ఏటా ఇలానే మహిళలకు ఆటలాడించి మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటామని స్కూల్ యాజమాన్యం తెలిపారు. ఈ ఆటల పోటీల్లో పాల్గొన్న ప్రతి తల్లి తన ఆనందాన్ని […] - [జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు చేయిస్తున్న -విసినిగి](https://9newstelugu.com/janasena-movement-is-registering-for-membership-vicinigi/): *జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు చేయిస్తున్న -విసినిగిరి* గ్రామాల్లో పర్యటించి క్రియాశీలక ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహణ, అందులో భాగంగా ఈ రోజున  చీపురుపల్లి నియోజకవర్గంలో వెదుళ్ళవలస గ్రామంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు స్థానిక  జనసైనికులతో కార్యక్రమం నిర్వహించి సభ్యత్వాలను చేపించిన జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు మరియు జనసేన నాయకులు జనసేన పార్టీ కార్యాలయం చీపురుపల్లి నియోజకవర్గం - [కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అండగా కూటమి ప్రభుత్వం](https://9newstelugu.com/coalition-government-stands-by-kidney-patients/): చీపురుపల్లి మండలం, గొల్లలములగం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువ నాయకులు శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు  పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గుణుపూరు మహాలక్ష్మి  ఇంటికి వెళ్లి అతడు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ సమస్యతో డయాలసిస్ చేయించుకుంటున్న గుణుపూరు మహాలక్ష్ము గారికి, వృద్ధాప్య పెన్షన్ రూ. 4,000/- స్థానంలో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు పెంచిన రూ. 10,000/- ల డయాలసిస్ పెన్షన్‌ను రామ మల్లిక్ నాయుడు […] - [గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేసిన స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధ నాయుడు](https://9newstelugu.com/balaga-radha-naidu-director-of-spoorti-mahila-mandali-distributed-sarees-to-tribal-women/): గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేసిన స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధ నాయుడు సాలూరు:- మహిళలు అన్ని రంగాలలో రాణించాలని స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ.రాదా నాయుడు పిలుపునిచ్చారు.          అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడి పంచాయితీ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ దేశంలో అన్ని రంగాల్లో మహిళలకు సమానత్వం అంటూ […] - [అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు](https://9newstelugu.com/international-womens-day-celebrations-held-at-avantis-st-teresas-engineering-college/): స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం ఉదయం ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ మహిళలు కుటుంబానికి మాత్రమే కాదు,సమాజ అభివృద్ధికి కూడా ముఖ్యమైన ఆధారం.అలాగే తల్లి, ఉపాధ్యాయురాలు,శాస్త్రవేత్త,నాయకురాలు వంటి అనేక పాత్రలలో మహిళలు విశేష కృషి చేస్తూ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలియజేసారు.మరియు కష్టపడి పనిచేస్తే మహిళలు ఏ రంగంలోనైనా అగ్రస్థానాన్ని సాధించగలరని తెలియజేసారు.మహిళల పట్ల […] - [జీతాలు పెంచాలని సాలూరులో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ధర్నా        ](https://9newstelugu.com/rtc-bus-drivers-protest-in-salur-demanding-salary-hike/):                                                                                                                                                                                       మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర కి వినతి పత్రం అందజేసిన సాలూరు డిపో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు.                                   పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తమ వేతనాలను పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఈరోజు సాలూరు పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ దరి ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు.ఈ ధర్నా కార్యక్రమంలో  *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు& రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ […] - [చీపురుపల్లి జనసేన ఉద్యమి సభ్యత్వ నమోద కార్యక్రమం](https://9newstelugu.com/cheepurupalli-jana-sena-movement-membership-registration-program/): చీపురుపల్లి జనసేన ఉద్యమి సభ్యత్వ నమోద కార్యక్రమం రాష్ట్ర జనసేన అధినేత & డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకు శ్రేయస్ కోసం జనసేన ఉద్యమి సభ్యత్వ నమోద కార్యక్రమం తలపెట్టారు.చీపురుపల్లి జనసేన ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం పార్టీ కార్యాలయంలో ప్రజలకు అవగాహన కోసం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వం అనేది కార్యకర్తలు శ్రేయస్ కోసం, కుటుంబాలు భరోసా ఏర్పాటు చేశారని అన్నారు. ఈ సభ్యత కార్యక్రమం ఈనెల […] - [మసీదు లో మాజీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రార్థనలు](https://9newstelugu.com/%e0%b0%ae%e0%b0%b8%e0%b1%80%e0%b0%a6%e0%b1%81-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ae%e0%b0%be%e0%b0%9c%e0%b1%80-%e0%b0%8e%e0%b0%82%e0%b0%aa%e0%b1%80-%e0%b0%95%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b6%e0%b1%86%e0%b0%9f/): గరివిడి మండలం గరివిడి కేంద్రంలోని మసీదులో పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ముస్లిం సోదరులతో పాటు విజయనగరం ఎంపీ శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారితో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి, యువనేత శ్రీ  కిమిడి రామ్ మాలిక్ నాయుడు గారు. ఈ సందర్భంగా చీపురుపల్లి గరివిడి కూటమి నాయకులు పాల్గొన్నారు - [పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై కేంద్రం స్పష్టత](https://9newstelugu.com/centre-clarifies-on-petrol-diesel-price-hike/): పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై కేంద్రం స్పష్టత_* _పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. భారత్ లో చమురు నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ యుద్ధం సుమారు నెలరోజులపాటు కొనసాగవచ్చని చెప్పడంతో.._ _చమురు నిల్వలపై ఆందోళన మరింత పెరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలు అయిపోతే ధరలు గణనీయంగా పెరుగుతాయన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ.. ధరల పెంపుపై కేంద్రప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. చమురు, గ్యాస్ […] - [అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా బాలికల కోసం స్వీయరక్షణ (Self Defence) శిక్షణ కార్యక్రమం](https://9newstelugu.com/self-defense-training-program-for-girls-on-the-occasion-of-international-womens-week/): అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా సాలూరు పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో ఈ రోజు సాలూరులోని GHH School మరియు Jyothirao Phule School లలో బాలికల కోసం స్వీయరక్షణ (Self Defence) శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో బాలికలకు ప్రాథమిక స్వీయరక్షణ పద్ధతులు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, అప్రమత్తత, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం గురించి అవగాహన కల్పించబడింది. మహిళల భద్రతకు సంబంధించిన చట్టపరమైన రక్షణలు మరియు పోలీస్ సహాయంపై కూడా వివరించారు.ఈ కార్యక్రమం ద్వారా […] - [హైకోర్టు తీర్పును అమలు చేయకపోతే కలెక్టరేట్ ను అసెంబ్లీ ముట్టడిస్తాం](https://9newstelugu.com/if-the-high-court-verdict-is-not-implemented-we-will-besiege-the-collectorate-in-the-assembly/): , పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం, జగ్గుదొరవలస “హైకోర్టు ఆర్డర్‌ను బేఖాతరు చేస్తారా? గిరిజన హక్కులను తొక్కిపెడితే కలెక్టరేట్లు, అసెంబ్లీ ముట్టడి ఖాయం!”పార్వతీపురం మన్యం: షెడ్యూల్డ్ ఏరియా భూభాగాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై గిరిజన సంఘాలు సమరశంఖం పూరించాయి. మంగళవారం జగ్గుదొరవలసలో నిర్వహించిన **‘షెడ్యూల్ ఏరియా న్యాయపోరాట సభ’**లో గిరిజన నాయకులు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.ముఖ్య అంశాలు:కోర్టు తీర్పును గాలికొదిలేస్తారా?: గడిచిన ఫిబ్రవరి 11 (11/02/2026)న గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన […] - [జీతాలు అడిగితే ఉద్యోగం వదిలేసి పొమ్మంటున్నారు](https://9newstelugu.com/if-you-ask-for-salary-they-will-tell-you-to-quit-your-job/): పార్వతీపురం మన్యం జిల్లాలో గర్భిణీ వసతి గృహాల్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం లకు మూడు సంవత్సరాల నుంచి వెట్టి చాకిరి చేయించుకొని జీతాలు ఇవ్వకుండా ఇప్పుడు మూడు సంవత్సరాల జీతాలు అడగగా ప్రభుత్వంలో డబ్బులు లేవు ఉద్యోగం మానేసి వెళ్లిపోండి అని చెప్పడంతో సోమవారం కలెక్టర్ గారి గ్రీవెన్స్ కి 22 ఏఎన్ఎం లు తో కలిసి వారి యొక్క మూడు సంవత్సరాలు బకాయి ఉన్న జీతాలు చెల్లించి వారిని ఉద్యోగాల్లో కొనసాగించాలని కలెక్టర్ గారిని దయా హృదయంతో […] - [అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో మహిళా సాధికారిత వారోత్సవాలు](https://9newstelugu.com/womens-empowerment-week-celebrations-at-avantis-st-teresas-engineering-college/): *అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో మహిళా సాధికారిత వారోత్సవాలు*:    స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం ఉదయం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన మహిళా సాధికారత వారోత్సవాలు ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్. రాఘవులు డిఎస్పి చీపురుపల్లి నుండి విచ్చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత వారోత్సవాలు 28.02.26 నుండి 08.03.26 జరుగుతాయని తెలిపారు.మహిళలు కుటుంబానికి మాత్రమే కాదు,దేశ […] - [ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అరాఫీ నియామకం..!!](https://9newstelugu.com/ayatollah-arafi-appointed-as-irans-new-supreme-leader/): ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అరాఫీ నియామకం..!! అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, కొత్త సుప్రీం లీడర్‌గా సీనియర్ మతాధికారి ఆయతొల్లా అలిరేజా అరాఫీని నియమించినట్లు ఆ దేశ వార్తా సంస్థ వెల్లడించింది. ఆయన తాత్కాలిక సుప్రీం లీడర్‌గా పనిచేస్తారని తెలిపింది. ఇరాన్ రాజ్యాంగ ప్రక్రియలో వారసుడిని ఎన్నుకునే వరకు, సుప్రీం లీడర్‌గా విధులు బాధ్యత కలిగిన తాత్కాలిక నాయకత్వ మండలిలో అయతుల్లా అలిరేజా అరాఫీని […] - [అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన](https://9newstelugu.com/coalition-government-stands-by-anganwadis-mla-sri-baby-nayana/): *చిరుఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది..చరిత్రలో తొలిసారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే.ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది..గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండుసార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిది.. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాల్లో మౌళిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక […] - [అభివృద్ధి పేరుతో నెల్లిచెరువు కబ్జాకు పాల్పడుతున్న అధికార యంత్రాంగం](https://9newstelugu.com/the-authorities-are-encroaching-on-nellicheruvu-in-the-name-of-development/): చెరువులు కనుమరుగవటానికి కారణమవుతున్న అవినీతి అధికారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి నిన్న గాక మొన్న స్థానిక ఎమ్మెల్యే పార్వతీపురం మున్సిపాలిటీ లోని నెల్లిచెరువు కబ్జాకు గురైందని అసెంబ్లీలో చెప్పారు పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ చెరువులను ఆక్రమణల నుండి పరిరక్షించాల్సిన బాధ్యత తాసిల్దారుల దే అని చెప్పి ఒక్క రోజు కూడా కాలేదు పార్వతీపురం నడి బొడ్డున కలెక్టరేట్కు కూత వేటు దూరంలో ఉన్న నెల్లిచెరువును అత్యంత దారుణంగా డంపింగ్ యార్డ్ రీ సైకిల్ వేస్ట్ తో […] - [తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు చిన్నారులను చూసి చలించిపోయి కన్నీటి పర్యంతమైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర](https://9newstelugu.com/former-deputy-cm-rajanna-dora-was-moved-to-tears-after-seeing-the-two-children-who-lost-their-parents/): రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులైన గిరిజన చిన్నారులు చెడ్డా.దీనా, డానియల్ లను పరామర్శించిన రాజన్నదొర గారు మరియు సాలూరు మండల వైసీపీ నేతలు.                                    తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు చిన్నారులను చూసి చలించిపోయి కన్నీటి పర్యంతమైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర గారు.*                                                                                                      గత నెలలో అంపావల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదం *సాలూరు మండలం కురుకుట్టి పంచాయితీ,చిన బారిగాం గ్రామ గిరిజన దంపతులు చెడ్డా.అప్పారావు(26సం.లు), వనిత(24 సం.లు) మరణించారు.వీరి పిల్లలు దీనా (5సం.లు),డానియల్(4సం.లు)క్షతగాత్రులయ్యారు.వారి పాప దీనాకు విశాఖ కేజీహెచ్ […] - [సాలూరు మున్సిపాలిటీ 28వ  వార్డులోపెన్షన్లను పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి](https://9newstelugu.com/minister-sandhya-rani-distributed-pensions-in-the-28th-ward-of-salur-municipality/): ఈ సందర్భంగా మంత్రివర్యులు గారు మాట్లాడుతూ,“పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతి స్థాయిలో కట్టుబడి పనిచేస్తోంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు వంటి అర్హులైన వారికి నెలవారీ ఆర్థిక మద్దతు అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని అన్నారు. “పార్టీలకు అతీతంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఎవరికీ అన్యాయం జరగకుండా, ప్రతి అర్హుడి తలుపు వద్దకే సంక్షేమం చేరేలా కట్టుబడి […] - [రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు](https://9newstelugu.com/tight-security-arrangements-for-the-state-chief-ministers-visit/): రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో ఫిబ్రవరి 28న పెన్షనలు పంపిణీ మరియు చీపురుపల్లి సి.హెచ్.సి.లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లును ఇంచార్జ్ ఎస్పీ కే.వి.మహేశ్వర రెడ్డి మరియు ఇతర అధికారులతో విశాఖపట్నం రేంజ్ ఐజిపి, గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ ఫిబ్రవరి 27న పర్యవేక్షించి, అధికారులకు భద్రతపరమైన సూచనలు చేసారు. అనంతరం, సభా స్థలం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, మీటింగు స్థలం, […] - [మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు](https://9newstelugu.com/strict-action-against-drunk-driving/): సాలూరు పట్టణ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఈ డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనం నడిపిన 7 మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేశామనినమోదైన కేసుల్లో నిందితులను గౌరవనీయ న్యాయస్థానం Judicial First Class Magistrate Court, Saluru ముందు హాజరుపరచగా, గౌరవనీయ మేజిస్ట్రేట్ గారు ఒక్కొక్కరికి రూ.10,000/- చొప్పున మొత్తం 7 కేసుల్లో కలిపి రూ.70,000/- జరిమానా విధించబడినదని.మద్యం సేవించి వాహనాలు నడపరాదని సాలూరు టౌన్ పోలీసు శాఖ […] - [బాలికల ఆరోగ్య రక్షణకు చారిత్రక అడుగు](https://9newstelugu.com/a-historic-step-towards-protecting-girls-health/): విజయనగరం, ఫిబ్రవరి 27 : దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్య రక్షణలో ఒక నూతన అధ్యాయానికి తెరలేవనుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్పివి  (Human Papillomavirus) వ్యాక్సిన్ జాతీయ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా  శనివారం ఉదయం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని జాతీయస్థాయిలో ప్రారంభించనుండగా, ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లాలోని […] - [విగ్రహప్రతిష్ట మహోత్సవము](https://9newstelugu.com/statue-installation-festival/): శ్రీ హనుమత్ లక్ష్మణ సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి స్వామి వారి పట్టాభిషేకం విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారిని ఆహ్వానించిన గడివలస గ్రామస్తులు.*                                                       సాలూరు నియోజకవర్గం, *పాచిపెంట మండలం, పాచిపెంట పంచాయతీ, గడివలస* గ్రామంలో వచ్చేనెల అనగా మార్చి నెల *తే.04/03/2026దీ నుండి 06/03/2026* వరకు మూడు రోజులు పాటు జరగబోయే నూతనంగా నిర్మించబడిన *శ్రీ హనుమత్ లక్ష్మణ సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి స్వామి* వారి *విగ్రహప్రతిష్ట మహోత్సవము* లకు *ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి […] - [పవిత్ర రంజాన్ మాసం  సందర్భంగా ముస్లిం సోదరులకు సౌకర్యాలు కల్పించాలి.](https://9newstelugu.com/facilities-should-be-provided-to-muslim-brothers-and-sisters-during-the-holy-month-of-ramadan/): విజయనగరం, ఫిబ్రవరి 26:  పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని ముస్లిం మైనారిటీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని   మైనారిటీ సంక్షేమ అధికారి షేక్ మహబూబ్ షరీఫ్ మరియు జిల్లా అధికారులను  జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అదేశించారు.        ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని  ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం […] - [53 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ. 5.30 లక్షల జరిమా](https://9newstelugu.com/rs-5-30-lakh-fine-imposed-in-53-drunk-driving-cases/): మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై విస్తృతమవుతున్న పోలీసు తనిఖీలు* మద్యం సేవించి పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా లేదా జైలుశిక్ష విధిస్తున్న న్యాయ స్థానాలు.గడిచిన మూడు నెలలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు శిక్ష పడిందని తెలిపిన జిల్లా ఎస్పీ ఒక్క రోజునే డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.5.30 లక్షలు జరిమానాగా చెల్లించిన 53 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడిన వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు […] - [జిల్లాలో మూతపడిన పరిశ్రమలు తెరవాలి.](https://9newstelugu.com/closed-industries-in-the-district-should-be-opened/): జిల్లాలో మూతపడిన పరిశ్రమలు తెరవాలి.                  ముఖ్యమంత్రికి సిఐటియు విజ్ఞప్తి.                                    ప్రచురణార్థం;- విజయనగరం జిల్లాలో సుమారు 25 పరిశ్రమలు మూతపడిన కారణంగా 15 వేలమంది కార్మికులకు ఉపాధి పోయిందని, గత 5 సంవత్సరాల క్రితమే పరిశ్రమలు ఏర్పాటు కోసం 3000 ఎకరాలు సేకరించారని, ఇప్పటికీ ఒక్క పరిశ్రమ కి శంకుస్థాపన జరగలేదని ఫిబ్రవరి 28న విజయనగరం జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు వీటిపై స్పష్టమైన ప్రకటన చేసే విధంగా తెలుగుదేశం కూటమి పెద్దలు కృషి చేయాలని సిఐటియు […] - [ఎన్‌టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన](https://9newstelugu.com/cms-visit-arrangements-reviewed-for-distribution-of-ntr-bharosa-pensions/): విజయనగరం/చీపురుపల్లి, ఫిబ్రవరి 26: చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో ఈ నెల 28న ఎన్‌టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ పరిశీలనలో ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ తో కలిసి కార్యక్రమ స్థల ఏర్పాట్లు, భద్రత, వేదిక నిర్వహణ, ప్రజలకు సౌకర్యాలు తదితర అంశాలపై సమీక్షించారు. అదేవిధంగా, లబ్దిదారుతో ముఖ్య మంత్రి ఇంటరాక్షన్, క్యాడర్ మీటింగ్, సిహెచ్సిలో ఏర్పాటు […] - [మోటారు సైకిళ్ళ చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు](https://9newstelugu.com/man-arrested-for-stealing-motorcycles/): విజయనగరం 1వ పట్టణ, 2వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో మోటారు సైకిళ్ళును అపహరించిన నేరస్థుడు విజయనగరం పట్టణం, సుంకరి వీధిలో నివాసం ఉంటున్న గుమ్మడి ఆదినారాయణను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 6 మోటారు సైకిళ్ళును రికవరీ చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ ఫిబ్రవరి 25న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – విజయనగరం 1వ, 2వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో మోటారు సైకిళ్ళుచోరీకి గురవుతున్నాయని, […] - [రావివలసలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు ముమ్మరం](https://9newstelugu.com/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b0%b2%e0%b0%b8%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%b0/): చీపురుపల్లి: రావివలసలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు ముమ్మరం: అధికారులతో కలిసి పరిశీలించిన రామ మల్లిక్ నాయుడు ఈ నెల 28వ తేదీన విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రావివలస గ్రామానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. గౌరవ స్థానిక ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువనేత కిమిడి మల్లిక్ నాయుడు గారు మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను […] - [డోలి రహిత రోడ్ల నిర్మాణంలో నాణ్యత, పారదర్శకత పాటించాలి](https://9newstelugu.com/quality-and-transparency-should-be-maintained-in-the-construction-of-doli-free-roads/): డోలి రహిత రోడ్ల నిర్మాణంలో నాణ్యత, పారదర్శకత పాటించాలి.అన్ని చోట్ల పనులు జరగాలి.అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పార్వతీపురం, ఫిబ్రవరి 24 : జిల్లాలో చేపట్టిన డోలి రహిత రోడ్ల నిర్మాణంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నాణ్యత, పారదర్శకతతో పనులను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మొత్తం మంజూరు చేసిన 81 డోలి రోడ్ల పనులు కూడా జరగాలని, ప్రారంభం కాని రోడ్లు ఉంటే, వెంటనే […] - [రోడ్డు లేక మృతదేహాన్నీ డోలిలో తరలించిన వైనం](https://9newstelugu.com/the-road-or-the-body-was-transported-in-a-doli/): పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వనకాబడి గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు లేక మృతదేహాన్నీ డోలిలో తరలించిన వైనం.. విశాఖపట్నం కూలిపనికి బైక్ పై వెళ్తుండగా బూర్జవలస సమీపంలో బైక్ అదుపుతప్పి బోల్తా.. వనకాబడి గ్రామానికి చెందిన పువ్వల బంగార్రాజు మృతి.. మృతదేహాన్ని దేరువాడ నుండి వనకాబడి గ్రామానికి 2 కిలోమీటర్లు మోసుకొని వెళ్లిన కుటుంబీకులు.. గతంలో వైసిపి ప్రభుత్వం రోడ్డు మంజూరు చేసినప్పటికీ నిర్మాణ పనులు చేపట్టడంలో పంచాయతీరాజ్ శాఖ జాప్యం చేయడంతో […] - [ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్](https://9newstelugu.com/district-collector-conducts-surprise-inspection-of-inter-exam-center/): పార్వతీపురం, ఫిబ్రవరి 23 : జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షా గదులను సందర్శించి, విద్యార్థులకు కల్పించిన వసతులను స్వయంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాల నిఘా ఉండాలని, మాల్ […] - [

నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు

](https://9newstelugu.com/intermediate-annual-exams-from-today/): పార్వతీపురం, ఫిబ్రవరి 22 : జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. పరీక్షలు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ప్రతి కేంద్రం వద్ద సిసిటివి కెమెరాలను […] - [ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన నివాళులు](https://9newstelugu.com/tributes-paid-at-the-district-police-office-on-the-occasion-of-the-death-anniversary-of-uyyalawada-narasimha-reddy/): స్వాతంత్ర్య సమరయోధుడు, తొలి పాలక వ్యతిరేక తిరుగుబాటుదారుడిగా చరిత్రలో నిలిచిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిబ్రవరి 22న ఘనంగా నివాళులు అర్పించారు. విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గారి ఆదేశాలతో పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి, పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1846లోనే ప్రజలను సంఘటితం చేసి […] - [విచ్చలవిడిగా బెల్ట్ షాపులు.. చోద్యం చూస్తున్న అధికారులు](https://9newstelugu.com/stray-belt-shops-officials-are-watching-the-scam/): సాలూరు ఫిబ్రవరి 22  విచ్చలవిడిగా ప్రతి గ్రామంలో నూ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కళ్ళుండి ధృతరాష్ట్ర పాలనల ఇక్కడ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి. సాలూరు పాచిపెంట, మక్కువ, మండలాల్లో ఉన్న ప్రతి గ్రామంలోనూ యదేచ్చగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు చేపట్టడం లేదన్నది జగమెరిగిన సత్యం. సారాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామంటున్న అబ్కారి శాఖా అధికారుల కళ్ల ఎదురుగా అధిక రేట్లకు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోవడం […] - [పార్వతీపురం మన్యం జిల్లాలో సంఘవిద్రోహ కార్యకలాపాల,అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు కట్టడి](https://9newstelugu.com/preventive-measures-to-prevent-anti-social-activities-and-undesirable-incidents-in-parvathypuram-manyam-district/): పార్వతీపురం మన్యం జిల్లాలో సంఘవిద్రోహ కార్యకలాపాల,అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు కట్టడికి  జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు*.ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ద్యేయంగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన పార్వతీపురం పట్టణం , సాలూరు పట్టణం పోలీసులు జిల్లాలో భద్రతా చర్యలలో  భాగంగా డాగ్ స్క్వాడ్ మరియు బిడి టీం సిబ్బందితో విస్తృత తనిఖీలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్*  ఆదేశాల మేరకు పార్వతీపురం పట్టణం , […] - [Panduan Broto4D Login dengan Proses Cepat dan Tanpa Hambatan](https://9newstelugu.com/panduan-broto4d-login-dengan-proses-cepat-dan-tanpa-hambatan/): Proses broto4d login masuk ke sebuah platform digital akan berjalan cepat dan tanpa hambatan apabila pengguna melakukan persiapan dengan baik sejak awal. Hal pertama yang perlu diperhatikan adalah memastikan koneksi internet stabil. Jaringan yang tidak stabil sering menjadi penyebab utama gagal masuk, halaman memuat terlalu lama, atau terjadi gangguan saat verifikasi. Menggunakan jaringan pribadi yang […] - [ఆటలతో ఒత్తిడి దూరం ఎమ్మెల్యే విజయ్](https://9newstelugu.com/mla-vijay-relieves-stress-with-games/): ఆటలతో ఒత్తిడి దూరం ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆటలు ఆడటం వల్ల ఒత్తిడి దూరం అవుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.వారంలో ఒకరోజు ఆటలకు కేటాయించి ఒత్తిడిని దూరం చేయాలన్న ఉద్దేశంతో హ్యాపీ సండే కార్యక్రమాన్ని కూ టమి ప్రభుత్వం రూపొందించిందని ఎమ్మెల్యే వివరించారు ఉద్యోగాలు వ్యాపారాలు వివిధ రకాల పనులతో బిజీగా ఉండే వారంతా ఆదివారం ఓచోట […] - [వైభవంగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి వార్షిక జాతర](https://9newstelugu.com/the-annual-fair-of-sri-kanaka-mahalakshmi-ammavari-has-begun-with-great-pomp/): విజయనగరం జిల్లా  చీపురుపల్లి లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి వార్షిక జాతర చీపురుపల్లిలోని ఉత్తరాంధ్ర ప్రాంత ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 28వ జాతర ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. దీనికి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా శివరాత్రి తరువాత వచ్చే ఆదివారం ప్రారంభమై మూడు రోజుల పాటు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పట్టణ శివారున విశాల ప్రాంగణంలో అమ్మవారి దేవస్థానం ఉండటంతో పెద్ద ఎత్తున […] - [గోవా గవర్నర్ అశోక్ గజపతిని కలిసిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి](https://9newstelugu.com/collector-ramsunder-reddy-meets-goa-governor-ashok-gajapathi/): గోవా రాష్ట్ర గవర్నర్, మాన్సాస్  చైర్పర్సన్, గౌరవ పూసపాటి అశోక్ గజపతి రాజును, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి  మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పట్టణంలోని అశోక్ బంగ్లాలో శనివారం సాయంత్రం ఈ భేటీ  జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.. - [అప్రకటిత విద్యుత్ కోతలతో పురవాసులు ఇక్కట్లు
](https://9newstelugu.com/villagers-face-problems-due-to-unannounced-power-cuts-surya-correspondent/): అప్రకటిత విద్యుత్ కోతలతో పురవాసులు ఇక్కట్లు  సాలూరు ఫిబ్రవరి 21వేసవి రాకముందే విద్యుత్ కోతలు విధుస్తుంటే మే, జూన్ నెలల్లో  మండు వేసవిలో రోజులో ఇంకెన్ని సార్లు విద్యుత్ కోతలు విధిస్తుంటారని పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు పట్టణంలో ఎటువంటి ముందస్తు ప్రకటనలు చెయ్యకుండా రోజుకు పది పదిహేను సార్లు విద్యుత్ కోతలు విధించడంతో పురవాసులు ఎన్నిసార్లు అధికారులకు ఫోన్లు చేసినా ఏ ఒక్కరు ఫోన్లు ఎత్తి సమాధానం చెప్పక పోవడం పట్ల అసహనం […] - [ప్రభుత్వ పధకాల లక్ష్యాలను త్వరితగతిన సాధించాలి](https://9newstelugu.com/the-goals-of-government-schemes-should-be-achieved-quickly/): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పధకాల లక్ష్యాల సాధనకు  జిల్లా కలక్టర్లు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ అన్నారు. శుక్రవారం అన్ని జిల్లాల కలక్టర్లతో జరిగిన వీడియో కాన్పరెన్సులో ఆయన రాష్ట్ర ప్రభుత్వం అమలు చెస్తున్న పధకాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు జిల్లా కలక్టర్లకు దిశా నిర్దేశం చేస్తు పధకాల లక్ష్యాల సాధనకు జిల్లా కలక్టర్లు కృషి చేయాలని తెలిపారు. రెవన్యూ, పి.జి.ఆర్.ఎస్. లో ప్రజల వినతులు,  […] - [సాలూరు లో స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ్ ఆంధ్ర](https://9newstelugu.com/golden-andhra-clean-andhra/): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన *స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర* కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్  ఆదేశాలు అనుసరించి కమిషనర్ టి. టి రత్న కుమార్  ఆధ్వర్యంలో పురపాలక సంఘ పరిధిలో ఉన్న పెద్ద మార్కెట్ *గాంధీ పార్క్* వద్ద   వ్యాపారస్తులందరినీ ఆహ్వానించి *స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర* ఆరోగ్యకర జీవన విధానం, పర్యావరణ పరిరక్షణలో కోసం  రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, […] - [ఆర్ధిక స్వాతంత్య్రం తోనే మహిళల వృద్ధి](https://9newstelugu.com/womens-growth-comes-only-through-financial-independence/): ఆర్ధిక స్వాతంత్య్రం తోనే మహిళలు ఆర్ధికంగా వృద్ధి చెందుతారని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఒకరిపై ఆధారపడకుండా తమకు తాము సంపాదించిన డబ్బులతో అవసరాలను తీర్చుకోవడమే ఆర్ధిక స్వాతంత్య్రం అని పేర్కొన్నారు. ఎవరిపై ఆధారపడనప్పుడే అనుకున్నవి సాధించగలరని, విజ్ఞానంతో పాటు సంపాదించుకునేందుకే చదువు అని విద్యార్థులకు కలెక్టర్ ఉద్బోదించారు. డిగ్రీ సాధించేలోగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగంలో చేరి, సంపాదనను ఆర్జించాలని, అంతవరకూ వివాహం చేసుకోరాదని హితవు పలికారు. శనివారం పాచిపెంట […] - [గంజాయి అక్రమ రవాణా నిరోధక అవగాహన కార్యక్రమం చేపట్టిన (సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు)](https://9newstelugu.com/ci-appalanaidu-who-undertook-an-awareness-program-to-combat-illicit-trafficking-of-marijuana/): సాలూరు పట్టణంలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (MVI), సాలూరు మరియు డిపో మేనేజర్ (DM), RTC సాలూరు వారి సమక్షంలో, సాలూరు పట్టణం సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బందితో కలిసి RTC బస్ డ్రైవర్లు, కన్డక్టర్లు, RTC సిబ్బంది మరియు ప్రయాణికులకు డ్రగ్స్ / గంజాయి అక్రమ రవాణా నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డ్రైవర్లు, కన్డక్టర్లు మరియు సిబ్బందికి గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చట్ట విరుద్ధమని, ఇటువంటి చర్యల్లో […] - [నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర   ](https://9newstelugu.com/former-deputy-cm-rajannadora-blessed-the-newlyweds/): కోరపు.కృష్ణాపురంలో జరిగిన సుమల వారి వివాహ వేడుకలో హాజరైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర                                                                                                                               నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర                                                              ఈరోజు దత్తిరాజేరు మండలం,కోరపు కృష్ణాపురం గ్రామంలో వైసీపీ నాయకులు, మాజీ ప్రెసిడెంట్,మాజీ PACS అధ్యక్షులు సుమల.శ్రీనివాస్ రావు కుమారుడు మురళి గారి వారి వివాహ వేడుకలో  *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు& రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* గారు […] - [వసుంధర వాల్యూమ్ - 3" అనే మ్యాగజైనను డాక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ కే కృష్ణమూర్తి](https://9newstelugu.com/dr-k-krishnamurthy-the-chief-guest-of-the-magazine-vasundhara-volume-3/): గరివిడి: స్థానిక పశువైద్య కళాశాలలో ఈరోజు మధ్యాహ్నం సమయంలో “వసుంధర వాల్యూమ్ – 3” అనే మ్యాగజైనను డాక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ కే కృష్ణమూర్తి గారు జాయింట్ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖ కాకినాడ వారి సమక్షంలో మరియు గారా రంగనాథం గారు సాహితీవేత్త, జీ వి శ్రీనివాస్ గారు అధ్యక్షులు సాహితీ సంఘం విజయనగరం వారు మరియు సీ సన్యాసిరావు ఎడిటర్ విశాఖ సంస్కృతి మాసపత్రిక సమక్షంలో చేతుల మీదుగా ఆవిష్కరణ చేయబడింది. ఈ కార్యక్రమానికి […] - [ప‌దిలో శ‌త‌శాతం ఫ‌లితాల‌ను సాధించాలి
జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి](https://9newstelugu.com/we-should-achieve-100-results-in-ten-years-district-collector-s-ramsunder-reddy/): ప‌దిలో శ‌త‌శాతం ఫ‌లితాల‌ను సాధించాలిజిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డివిటి అగ్ర‌హారం జెడ్‌పిహెచ్ స్కూల్ ఆక‌స్మిక త‌నిఖీ                   ప‌దోత‌ర‌గ‌తిలో శ‌త‌శాతం ఫ‌లితాల‌ను సాధించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఉపాధ్యాయుల‌ను ఆదేశించారు. స్థానిక విటి అగ్ర‌హారంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను ఆయ‌న గురువారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. విద్యార్ధుల‌తో మాట్లాడి బోధ‌న గురించి తెలుసుకున్నారు. విద్యార్ధుల హాజ‌రు, ప‌దోత‌ర‌గ‌తి విద్యార్దుల‌కు నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక వంద రోజుల శిక్ష‌ణా కార్య‌క్ర‌మం, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌క నిర్వ‌హ‌ణ‌, పాఠ‌శాల‌లోని […] - [పాండ్రంకి వెంకట రమణపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతుంది
విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు](https://9newstelugu.com/investigation-into-allegations-against-pandranki-venkata-ramana-continues-vijayanagaram-in-charge-dsp-r-govinda-rao/): పాండ్రంకి వెంకట రమణపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతుందివిజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు విజయనగరం పట్టణంకు చెందిన పాండ్రంకి వెంకట రమణపై అనే వ్యక్తిపై ఇటీవల భోగాపురం మండలంలో ముంజేరు మరియు వివిధ గ్రామాలకు చెందిన కొంతమంది ఫిర్యాదు చేసి చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ గారిని ఆశ్రయించారన్నారు. పాండ్రంకి వెంకట రమణ ముంజేరు గ్రామం డ్రైనేజీ కాలువ సమస్యపై గ్రామంలో అందరిని రెచ్చగొట్టి భోగాపురం మండల కేంద్రం వద్ద రిలే నిరాహార దీక్షలు చేయిస్తున్నాడని, ఈ […] - [Situs Slot Mapan99: Panduan Lengkap Buat Pemula](https://9newstelugu.com/situs-slot-mapan99-panduan-lengkap-buat-pemula/): Situs Slot Mapan99: Panduan Lengkap Buat Pemula Kalau kamu lagi cari situs slot online yang aman, gampang dimainin, dan punya peluang menang tinggi, Mapan99 wajib dicoba. Banyak pemain baru maupun lama mulai dari mapan99 daftar karena koleksi mapan99 slot yang lengkap dan bonus menarik. Di artikel ini, kita bakal bahas semua hal penting: cara daftar, […] - [రహదారులు భద్రతకు స్పందించిన పోలీస్ అధికారులు..](https://9newstelugu.com/police-officers-responded-to-road-safety/): రహదారులు భద్రతకు స్పందించిన పోలీస్ అధికారులు..పోలీస్ అధికారులకు ప్రత్యేక అభినందనలు విజయనగరం పట్టణ పరిధిలో మంగళవారం నాడు… ఒక వ్యక్తి మోటార్ సైకిల్ తో  హైస్పీడ్ వేగంతో మోటార్ సైకిల్ నడుపుతూ కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రభుత్వపాఠశాల రహదారి పైన భయందోళన కలిగించాడు.. ఈ విషయం విజయనగరం జిల్లా SP గారి దృష్టిలోకి  చేరవేయడం జరిగింది… అందుకు గౌరవనీయులైన విజయనగరంజిల్లా SP గారు స్పందించి సంబందించిన పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం.. సంబందించిన అధికారులు వెనువెంటనే హై […] - [బడ్జెట్ ను చూసి YCP కి కళ్ళు తిరిగాయి](https://9newstelugu.com/ycps-eyes-widened-after-seeing-the-budget/): *పేదల ఆశల బడ్జెట్ పై విచక్షణా రహితంగా మాట్లాడుతున్నారు* కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూసి వైసిపి నాయకులకు కళ్ళు తిరుగుతున్నాయి… అయ్యో ఇంతకు పూర్వమే ఇట్లాంటి బడ్జెట్ మనం ఇచ్చి ఉంటే ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి మనకి వచ్చి ఉండేది కాదేమో అని మధనపడుతున్నారు..  అందుకే విచక్షణ రహితంగా మాట్లాడుతూ, బడ్జెట్ మీద కామెంట్ చేయాలి కదా అని సాకులు వెతుక్కుంటూ చేస్తున్న విమర్శలకు ప్రజలు ఛీ కొడుతున్నారు.. […] - [వ్యవసాయ శాఖ ఏవో తిరుపతి  హఠాన్మరణం భౌతికాయాన్ని సందర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర](https://9newstelugu.com/former-deputy-cm-rajannadora-expressed-shock-after-visiting-the-body/): పాచిపెంట మండల వ్యవసాయ శాఖ అధికారి కొల్లి.తిరుపతిరావు గారు (50సం.లు)గుండెపోటుతో మృతి.*                                                                                                                                                                             భౌతికాయాన్ని సందర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు మరియు తదితరులు.*                                             ఏవో తిరుపతి గారి హఠాన్మరణంతో కన్నీటి పర్యాంతమైన తోటి ఉద్యోగులు.                                                                                                                                                                                     పుడమితల్లి ఒడిలో నిస్వార్థ సేవలు అందిస్తూ నిత్యం వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేసే వ్యక్తిత్వం గల *పాచిపెంట మండలం వ్యవసాయశాఖ అధికారి కొల్లి.తిరుపతిరావు (50సం.లు)గారు* గుండెనొప్పి రావడంతో విజయనగరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న హఠాన్మరణం […] - [క్లోరినేషన్ సిలిండర్ లీకేజీ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన*అరకు పార్లమెంట్ అధ్యక్షులు  మోజురు తేజోవతి](https://9newstelugu.com/araku-parliament-speaker-mojuru-tejovathi-visits-victims-who-fell-seriously-ill-in-the-chlorination-cylinder-leakage-incident/): బలిజిపేట మండలంలోని అంపావల్లి రక్షిత తాగునీటి పథకం పైలెట్ ప్రాజెక్టు పంపుహౌస్ వద్ద నిన్న చోటుచేసుకున్న క్లోరినేషన్ సిలిండర్ లీకేజీ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను *అరకు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీమతి మోజురు తేజోవతి  పరామర్శించారు. స్థానికుల వివరాల మేరకు, సుమారు 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మూడు క్లోరినేషన్ సిలిండర్లు పంపుహౌస్ వద్ద ఉండగా, వాటిలో ఒకటి లీక్ కావడంతో రాగాల రాధ, బొందు సురేష్, బొందు మురళీకుమారి, కామేశ్వరి, బి. లావణ్యలు […] - [కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కు 73 విన‌తులు](https://9newstelugu.com/73-requests-to-the-collectorate-pgrs/): *కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కు 73 విన‌తులు* పార్వతీపురం, ఫిబ్రవరి 16 : కలెక్టర్ కార్యాలయంలో సోమవారం  నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 73 వినతులు అందాయి. ఇందులో రెవిన్యూ శాఖకు చెందినవి 25 ఉండగా, 48 వినతులు ఇతర సమస్యలకు పరిష్కారం కోరుతూ వచ్చాయి. సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్.దిలీప్ చక్రవర్తి, డీఆర్దిఎ పీడీ ఎం సుధారాణి ఇందులో భాగస్వాములై అర్జీదారుల నుంచి వినతులను […] - [రామతీర్థం* *శ్రీ కోదండ రామస్వామివారి దేవస్థానం* లో *ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ & నెల్లిమర్ల టిడిపి ఇంచార్జి శ్రీ కర్రోతు బంగార్రాజు](https://9newstelugu.com/ap-markfed-chairman-nellimarla-tdp-in-charge-karrothu-bangarraju-at-sri-kodanda-ramaswamy-temple/): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం *రామతీర్థం* *శ్రీ కోదండ రామస్వామివారి దేవస్థానం* లో *ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ & నెల్లిమర్ల టిడిపి ఇంచార్జి శ్రీ కర్రోతు బంగార్రాజు * ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా, బంగార్రాజు గారు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు.మహాశివరాత్రి పర్వదినం ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుందని, యువత […] - [పటిష్ట బందోబస్తు ఏర్పాటుతో జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా  మహాశివరాత్రి దర్శనాలు](https://9newstelugu.com/mahashivratri-darshans-conducted-peacefully-across-the-district-with-tight-security-arrangements/): జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ ఆదేశాలతో దేవాలయాలవద్ద సిసి కెమెరాలు, డ్రోన్ లతో భక్తుల రద్దీని పర్యవేక్క్షిస్తూ ఎప్పటికప్పుడు భక్తులకు, ప్రజలకు సూచనలు చేస్తున్నా జిల్లా పోలీసు యంత్రాంగం* మహాశివరాత్రి ఉత్సవాలలో నేరాలను, ఈవ్ టీజింగు, అసాంఘిక కార్యకలాపాలను, చైన్ స్నాచింగ్స్ నియంత్రించుటకు ప్రత్యేక బృందాలను నియమించి ప్రజలకు భరోసా కల్పిస్తున్న జిల్లా పోలీసులు* జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాలతో భక్తులు సులభతరంగా మహాశివుడిని దర్శించుకొనే విధంగా చర్యలు చేపట్టిన పోలీసు యంత్రాంగం* విజయనగరం జిల్లాలో రామతీర్థం, పుణ్యగిరి […] - [దివ్యాంగులు, గర్భిణిలు, వృద్ధులకు సేవలతో ప్రజలు మన్ననలు పొందిన "సేవాదళ్ పోలీసులు](https://9newstelugu.com/sevadal-police-who-have-earned-the-respect-of-the-people-for-their-services-to-the-disabled-pregnant-women-and-the-elderly/): దివ్యాంగులు, గర్భిణిలు, వృద్ధులకు సేవలతో ప్రజలు మన్ననలు పొందిన “సేవాదళ్ పోలీసులు మహాశివరాత్రి పండగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాలలో ఫిబ్రవరి 15న తెల్లవారుజామునుండే భక్తులు దర్శనాలకు వస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ గారి ఆదేశాలమేరకు దర్శనాలకు వచ్చిన భక్తులకు సేవాదళ్ పోలీసులు విశేషమైన సేవలందిస్తూ, ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. మహా శివుడిని దర్శించేందుకు విచ్చేసిన వృద్ధులు, గర్భిణిలు, దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన సహాయ, సహకారాలను విజయనగరం జిల్లా పోలీసులు […] - [2 కిలోమీటర్లు 3000 మెట్లు కాలినడకన వెళ్ళి అమ్మవారి దర్శనం](https://9newstelugu.com/walk-2-kilometers-and-climb-3000-steps-to-see-the-goddess/): మహాశివరాత్రి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో గల శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆ పరమ శివుని దర్శనం కోసం తెల్లవారు జాము నుండే భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గల పారమ్మ కొండపై వెలసి ఉన్న పారమ్మతల్లి ఉత్సవాలు ప్రతి సంవత్సరం శివరాత్రి రోజుననిర్వహిస్తారు. సుమారు 2 కిలోమీటర్లు 3000 మెట్లు కాలినడకన వెల్లి అమ్మవారి దర్శనం చేసుకోవలసి ఉంటుందిఆరోజు అమ్మవారి దర్శనానికి ఉత్తరాంధ్రజిల్లాలతోపాటు ఒడిషా, చత్తీష్ ఘడ్ రాష్ట్రాలనుంచి భక్తులు […] - [సాలూరు సమీపంలో ఒరిస్సా ఆర్టిసి బస్సు బోల్తా](https://9newstelugu.com/odisha-rtc-bus-overturns-near-salur/): సాలూరు: ఒడిశా రాష్ట్రంలోని నవరంగపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో పాటు 31 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని పట్టణ సీఐ అప్పలనాయుడు, పోలీసులు 108 వాహనంలో సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విశాఖపట్నం భవన నిర్మాణ పనులకు వెళ్తున్న ఎనిమిది మంది కూలీల్లో నలుగురు తీవ్రంగా […] - [ST, SC, BC , మైనారిటీ, మహిళా సంక్షేమ బడ్జెట్…](https://9newstelugu.com/st-sc-bc-minority-women-welfare-budgetthis-is-a-budget-of-rs-332205-crores/): ప్రజలు ఏ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి  తెచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందని గర్వంగా చెప్పగలను అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.నా రెండు శాఖలకు కేటాయించిన నిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు  తెలిపారు.ST  సంక్షేమానికి రూ.9,190 కోట్లు మహిళా సంక్షేమానికి రూ.4,582 కోట్లు  కేటాయించటం పై ఆనందం వ్యక్తం చేశారు. ఇది సాధారణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని […] - [అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ ముగింపు వేడుకలు](https://9newstelugu.com/closing-ceremony-of-the-national-level-technology-festival-held-at-avantis-st-teresas-engineering-college/): *అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ ముగింపు వేడుకలు*:స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం సాయంత్రం “ప్రగ్యాన్ -2K26” పేరుతో నిర్వహించిన జాతీయ సాంకేతిక ఉత్సవాలు ముగింపు వేడుకలు కాలేజీ ప్రిన్సిపాల్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ సిహెచ్.రాజశేఖర్ గారు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్,శ్రీకాకుళం నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతిక సమాజానికి […] - [కుమారుడు చాణక్య గారి వివాహ ఆహ్వాన శుభలేఖను మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారికి అందజేసిన అరకు ఎమ్మెల్యే రేగం.మత్స్యలింగం ](https://9newstelugu.com/araku-mla-regam-matsyalingam-presents-the-wedding-invitation-letter-of-his-son-chanakya-to-former-deputy-cm-rajannadora/): కుమారుడు చాణక్య గారి వివాహ ఆహ్వాన శుభలేఖను మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారికి అందజేసిన అరకు ఎమ్మెల్యే రేగం.మత్స్యలింగం                                                                                                                                                                                                                                                                         అల్లూరి సీతారామరాజు జిల్లా,అరకు వేలీ, రవ్వలగూడలోనున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ నందు మార్చి 4వ తేదీన జరగబోయే తన రెండవ కుమారుడు *వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు రేగం.చాణక్య* గారి శుభలేఖ పత్రికను ఈరోజు సాలూరు పట్టణంలో  *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు& రాష్ట్ర వైసీపీ […] - [ఆ ముగ్గురి పేర్లు పదిసార్లు చదివారు... అంతకుమించి బడ్జెట్‌లో ఏముంది](https://9newstelugu.com/the-names-of-those-three-were-read-ten-times-what-else-is-in-the-budget/): ఆ ముగ్గురి పేర్లు పదిసార్లు చదివారు… అంతకుమించి బడ్జెట్‌లో ఏముంది?: బొత్స కూటమి బడ్జెట్‌లో నాయకుల పేర్లు తప్ప కేటాయింపులు లేవన్న బొత్స మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసి మోసం చేశారని విమర్శ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపణ రాష్ట్ర అప్పుల లెక్కలు పూర్తిగా తప్పుల తడకగా ఉన్నాయని వ్యాఖ్య ఈ బడ్జెట్ ప్రజల ధైర్యాన్ని, స్థైర్యాన్ని దెబ్బతీసిందని తీవ్ర విమర్శ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై శాసనమండలి […] - [అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ ప్రారంభ వేడుకలు](https://9newstelugu.com/%e0%b0%85%e0%b0%b5%e0%b0%82%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b8%e0%b1%86%e0%b0%af%e0%b0%bf%e0%b0%82%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%a5%e0%b1%86%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b0%be/): *అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ ప్రారంభ వేడుకలు*:స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం ఉదయం “ప్రగ్యాన్ -2K26” పేరుతో అవంతి విద్యా సంస్థల జనరల్ సెక్రటరీ ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక గారు అధ్యక్షతన జాతీయస్థాయి సాంకేతిక ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముందుగా అతిథులతో కలిసి అవంతి క్రోనికల్ న్యూస్ లెటర్ విడుదల చేశారు.అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ కె.వి.జి.డి బాలాజీ […] - [మాజీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి సుప్రీంకోర్ట్ లో ఊరట](https://9newstelugu.com/relief-for-former-deputy-chief-minister-pushpasrivani-in-supreme-court/): పార్వతీపురం మన్యం జిల్లా మాజీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి సుప్రీంకోర్ట్ లో ఊరట పుష్పశ్రీవాణి గిరిజనురాలే అంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు గతంలో పుష్ప శ్రీవాణి  ఎస్టీ కాదని స్పెషల్ లీవ్ పిటీషన్ వేసిన  మాజీ ఎమ్మెల్యే నిమ్మక.జయరాజు 2024 అక్టోబర్ లో స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్ట్ హైకోర్టు తీర్పును ఆపిల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే జయరాజు ఎట్టకేలకు ఆధారాలు పరిశీలించి   సుప్రీంకోర్టులో కూడా పుష్పశ్రీవాణి పై వేసిన స్పెషల్ లీవ్ […] - [పిఎంఎస్ఎంఎ, సంచార చికిత్సా శిబిరం తనిఖీ*](https://9newstelugu.com/pmsma-mobile-treatment-camp-inspection/): **పిఎంఎస్ఎంఎ, సంచార చికిత్సా శిబిరం తనిఖీ* **గర్భిణిలు, దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యంపై పర్యవేక్షణ ఉండాలి: ఎన్.సి.డి పిఓ డాక్టర్ జగన్ మోహన్* * పార్వతీపురం రూరల్, ఫిబ్రవరి9: గర్భిణిలు, దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యాన్ని ఎప్పటికపుడు పర్యవేక్షణ చేయాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. డోకిశీల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం సందర్శించి అక్కడ పిఎంఎస్ఎమ్ఎ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. గర్భిణిల వైద్య పరీక్షల వివరాలు ఎంసిపి కార్డులో పరిశీలించి హైరిస్క్ గర్భిణీల […] - [రాములవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలి](https://9newstelugu.com/may-the-blessings-of-lord-rama-be-upon-everyone/): *రాములవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలి* చీపురుపల్లి మండలం, కరకాం పంచాయతీ, శంకుపాలేం గ్రామం లో జరిగిన రాములవారి సంబరాల్లో  ముగింపు సందర్భంగా ఆహ్వానితులు ఆహ్వానం మేరకు పాల్గొన్న విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి అనంతం, విజయనగరం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం (పబ్లిసిటీ వింగ్) అధ్యక్షులు మరియు జడ్పిటిసి ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి గ్రామంలో రాముల వారి […] - [సందర్శకులను ఆకర్షించ నున్న లొద్ద జలపాతం](https://9newstelugu.com/the-waterfall-near-londa-attracts-visitors/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయితీలో ఉన్న లొద్ద జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి సంధ్యారాణి అన్నారు. జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మంత్రి సంధ్యారాణి లొద్ద జలపాతాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజనులకు డోలీలా  ఆరు కోట్ల రూపాయలతో రహదారులు నిర్మిస్తున్నామని అన్నారు. ఇకపై గిరిజనులకు డోలిమోతల కష్టాలు ఉండవన్నారు. లొద్ద జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెండుగా […] - [కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి 138 జీఓ ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాలి](https://9newstelugu.com/workers-should-be-provided-with-job-security-and-wages-should-be-paid-on-time-as-per-138-go/): కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి…….. ఏటియుసి జిల్లా కార్యదర్శి  బలగ. రాధా నాయుడు……….. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి 138 జీఓ ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి బలగ.రాధానాయుడు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాలోని సాలూరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి వద్ద సానిటరీ వర్కర్స్ సెక్యూరిటీ గార్డ్స్ పెస్ట్ కంట్రోల్ సిబ్బందితో  నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సానిటరీ వర్కర్స్  సెక్యూరిటీ గార్డ్స్ పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ వర్కర్స్ కు […] - [గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ పాలకమండలి సభ్యులు అవినీతి](https://9newstelugu.com/ttd-governing-council-members-in-the-previous-ysrcp-government-were-corrupt/):   చీపురుపల్లి నియోజకవర్గం మేరకముడిదాం…*గత వైసిపి ప్రభుత్వం లో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో విషపూరిత రసాయనాలతో తయారుచేసిన కల్తీ నెయ్యి ను వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీసినదే కాక, తిరిగి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిన మేరకముడుదాం మండలం  జనసేన పార్టీ అధ్యక్షురాలు రౌతు కృష్ణవేణి.., తిరుమల తిరుపతి దేవస్థానంలోని  కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి ను […] - [అంబటి రాంబాబు వ్యాఖ్యలు సభ్య సమాజనికే సిగ్గుచేటు;మేరకముడిదాం మండలం జేనసేన పార్టీ అధ్యక్షురాలు కృష్ణ వేణి.](https://9newstelugu.com/ambati-rambabus-comments-are-a-shame-for-the-entire-society-krishna-veni-president-of-the-merakamudidam-mandal-jena-sena-party/): అంబటి రాంబాబు వ్యాఖ్యలు సభ్య సమాజనికే సిగ్గుచేటు;మేరకముడిదాం మండలం జేనసేన పార్టీ అధ్యక్షురాలు కృష్ణ వేణి.   చీపురుపల్లి నియోజకవర్గం మేరకముడిదాం మండలం జేనసేన పార్టీ అధ్యక్షురాలు రౌతు కృష్ణవేణి, రౌతు సత్యారావు మరియుగరివిడి మండలమహిళా అధ్యక్ష రాలు, శ్రీ లక్ష్మి ఒబ్బిసెట్టి , తీవ్రస్థాయిలో మండిపడ్డారు,     అంబటి రాంబాబు వాడిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు,     మానవత్వం ఉన్న ఏ వ్యక్తి కూడా అంబటి లాగా మాట్లాడాలేరని,ఆయన మాటలు సభ్య సమాజం […] - [అంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యా](https://9newstelugu.com/minister-sandhya-lays-the-foundation-stone-of-anjaneya-swamy-statue/): అంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి* *సాలూరు బైపాస్ రోడ్డు (I ❤️ సాలూరు) సమీపంలో 33 అడుగుల అంజనేయ స్వామి విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.* *దాత కర్నేన తిరుపతిరావు గారు విరాళం అందించడం అభినందనీయం అని వారిని కొనియాడారు* *సాలూరుకు ఏ చెడు దృష్టి తగలకుండా, చీడ పీడలు సోకకుండా, ఆ ఆంజనేయస్వామి ఎల్లప్పుడూ ప్రజలను రక్షిస్తూ, కాపాడుతూ, అనుగ్రహిస్తారని తెలిపారు* - [రిటైర్డ్ ఉపాధ్యాయులు వంగపండు.రాజేంద్రప్రసాద్ గారిని పరామర్శించిన రాజన్నదొర](https://9newstelugu.com/retired-teachers-vangapandu-rajannadora-visited-rajendra-prasad/): రిటైర్డ్ ఉపాధ్యాయులు వంగపండు.రాజేంద్రప్రసాద్ గారిని పరామర్శించిన రాజన్నదొర                                                                              సాలూరు పట్టణం,శ్రీనివాస్ నగర్ కాలనీలో నివాసముంటున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు వంగపండు.రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటీవలే నరాలకు సంబంధించి శస్త్ర చికిత్స జరిగి వైద్యుల సలహాలు మేరకు ఆయన ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర*  ఈరోజు శ్రీనివాస్ నగర్ కాలనీకి వెళ్లి […] - [సాలూరు పట్టణం బంగారమ్మ పేటలో పౌరుల హక్కులు–బాధ్యతలపై అవగాహన కార్యక్రమం](https://9newstelugu.com/awareness-program-on-citizens-rights-and-responsibilities-in-bangarammapet-salur-town/): సాలూరు: సివిల్ రైట్స్ డే సందర్భంగా సాలూరు పట్టణం బంగారమ్మపేటలో పౌరుల హక్కులు–బాధ్యతలపై అవగాహన కార్యక్రమాన్ని సాలూరు పోలీస్ శాఖ నిర్వహించింది,సివిల్ రైట్స్ డే సందర్భంగా ఈ రోజు సాలూరు పట్టణ పరిధిలోని బంగారమ్మపేటలో సాధారణ ప్రజలకు “పౌరుల హక్కులు & బాధ్యతలు” అంశంపై సాలూరు పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడిన మౌలిక హక్కులు, అలాగే పౌరుల విధులు, చట్టపాలనకు అనుసరణ, పరస్పర గౌరవం, పోలీస్ శాఖతో సహకారం […] - [శంబర పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర  ](https://9newstelugu.com/%e2%ad%90-former-deputy-cm-rajannadora-visited-the-temple-of-goddess-shambara-polamamba-%e2%ad%90-former-deputy-cm-rajannadora-was-felicitated-by-the-shambara-polamamba-temple-official/):                                                ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత,కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా విశ్వాసం చూరగొన్న కల్పవల్లి మక్కువ మండలం,శంబర గ్రామంలోనున్న *శ్రీశ్రీశ్రీ పోలమాంబ అమ్మవారి* ని *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం&మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర*  దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో బి.శ్రీనివాస్ రావు  స్వాగతించి దుస్సాలువాతో సత్కరించారు.రాష్ట్ర ప్రజలందరిపై పోలమాంబ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించానన్నారు.ఈ కార్యక్రమంలో శంబర గ్రామ వైస్ ప్రెసిడెంట్ అల్లు.వెంకటరమణ ,సాలూరు పట్టణ వైసిపి నాయకులు […] - [శంబర పోలమాంబ సిరిమానోత్సవం](https://9newstelugu.com/shambara-polamamba-sirimanotsavam/): ఉత్తరాంద్ర ఇలవేల్సు భక్తుల కొంగు బంగారం శ్రీ శంబర పోలమాంబ సిరిమానోత్సవం కన్నుల పండగగా జరిగింది. భక్తుల జేజే ద్వానాల మద్యఅమ్మవారికి ప్రతిరూపమైన సిరిమాను రథం శంబర పురవీధుల్లో ముమ్మారు ఊరేగింది. ఉత్తరాంద్ర జిల్లాలతో పాటు ఒడిషా, చత్తీష్గడ్ నుండిభారీగా తరలివచ్చిన భక్త జన సంద్రాంగం సిరిమాను రూపంలో ఉన్న అమ్మవారుదీవించింది. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండాపోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయడంతో సిరిమాను సంబరం ప్రసాంతంగా ముగిసింది.పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామం […] - [రిషి విద్యాసంస్థల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ](https://9newstelugu.com/annaprasada-distribution-under-the-auspices-of-rishi-educational-institutions/): మంగళవారం ప్రతి సంవత్సరం వైభవోపేతంగా నిర్వహించే శ్రీ పోలమాంబ అమ్మవారి జాతరను పురస్కరించుకొని శ్రీ రిషి విద్యాసంస్థల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ గేదెల రిషి వర్ధన్ గారు ప్రిన్సిపాల్ లు  దత్తి నాగేశ్వరరావు, హేమంత్ కుమార్ లు పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన భక్తులు రిషి విద్యాసంస్థల దాతృత్వాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా రిషి విద్యాసంస్థల కరస్పాండెంట్ రిషి వర్ధన్ గారు మాట్లాడుతూ ఇలాంటి వితరణ కార్యక్రమాలు తమ […] - [గణతంత్ర దినోత్సవం రోజున కురుపాం కేంద్రంగా మధ్యం అమ్మకాలు](https://9newstelugu.com/kurupam-centric-madhyam-sales-on-republic-day/): పార్వతీపురం మన్యం జిల్లా గణతంత్ర దినోత్సవం రోజున కురుపాం కేంద్రంగా మధ్యం అమ్మకాలు 10 మధ్యం బాటిల్లతో  ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడిన కురుపాం గ్రామానికి చెందిన సామల.సింహాచలం మధ్యం బాటిల్లు ఏ షాప్ నుండి కొనుగోలు చేసాడనే కోణంలో ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తు చేయనున్నారు. మధ్యం బాటిల్ల మీద ఉన్న బార్ కోడ్ ఆధారంగా మధ్యం  బాటిల్లు అమ్మిన్న లైసెన్డ్స్ షాప్ పై చర్యలు చేపడతామ్మన్న ఎక్సైజ్ సి.ఐ శ్రీనివాసరావు. - [బెలమాన.రాము గారి  భార్య వెంకటమ్మ మృతి పట్ల                                                                                                                                      బెలమాన.రాము ను పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర](https://9newstelugu.com/we-are-deeply-saddened-by-the-death-of-belamana-ramus-wife-venkatamma/): మామిడిపల్లి వైసీపీ నాయకులు బెలమాన.రాము గారి  భార్య వెంకటమ్మ(75సం.లు)గారు మృతి.*                                                                                                                                       బెలమాన.రాము గారిని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు మరియు స్థానిక వైసీపీ నేతలు.*                                                                                                                   సాలూరు మండలం, ఎమ్.మామిడిపల్లి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు బెలమాన.రాము గారి భార్య వెంకటమ్మ(75 సం.లు)గారు నాలుగు రోజుల క్రితం మరణించారు.ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు& రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ […] - [శ్రీ సంబర పోలమాంబ జాతర నేపథ్యంలో సరిహద్దుల్లో ఎక్సైజ్ దాడులు: 120 లీటర్ల నాటు సారా స్వాధీనం](https://9newstelugu.com/excise-raids-at-borders-in-the-wake-of-sri-sambara-polamamba-jatara-120-liters-of-natu-sara-seized/): పార్వతీపురం, మక్కువ, జనవరి 25: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, సంబర గ్రామ దేవత శ్రీ సంబర పోలమాంబ జాతరను పురస్కరించుకొని ఎక్సైజ్ శాఖ నిఘా పెంచింది. జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు, అసిస్టెంట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి నేతృత్వంలో ఆదివారం సరిహద్దు ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన రైవలస (తిమ్మడపాక గ్రామం) వద్ద ఎక్సైజ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. […] - [సాక్షి మీడియా ఛానల్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ యుగంధర్ గారిని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర   ](https://9newstelugu.com/former-deputy-cm-rajannadora-visited-sakshi-media-channel-principal-correspondent-yugandhar-garu/):                                                                                                                                                                                                                                                                   ఉమ్మడి విజయనగరం జిల్లా సాక్షి టీవీ ఛానల్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ అల్లు.యుగంధర్ గారు కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.కాలికి శస్త్రచికిత్స జరిగిన అనంతరం వైద్యుల సలహాలు మేరకు ఆయన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పీడిక.రాజన్నదొర ఈరోజు శ్రీకాకుళం జిల్లా రణస్థలం దరి జేఆర్ పురం వద్ద […] - [జాతీయ ఓటర్ల దినోత్సవం ( నా ఓటు-నా బాధ్యత)](https://9newstelugu.com/national-voters-day-my-vote-my-responsibility/): జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు విలువను చాటి చెప్పేందుకు (నా ఓటు-నా బాధ్యత) అనే సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తూ. సాలూరు పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి పట్టణ ప్రధాన కూడలి ఎమ్మార్వో ఆఫీస్ వద్ద వరకు  ర్యాలీని నిర్వహించి బహిరంగ సమావేశంలో ఓటు యొక్క ప్రాముఖ్యతను బాధ్యతాయతమైన ఓటర్ పాత్ర పై అవగాహన కల్పించడం జరిగింది.ID కొత్త ఓటర్లకు EPIC కార్డుల పంపిణీ ఇటీవల 18 ఏళ్లు నిండి కొత్తగా ఓటరుగా […] - [జాతీయ బాలికల దినోత్సవం](https://9newstelugu.com/national-girl-child-day-2/): పార్వతీపురం మన్యం జిల్లా  జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పాచిపెంట మండలం లో ఐసిడిఎస్ సూపర్వైజర్స్ గిరిజన బాలికల సంక్షేమ హాస్టల్ లో బాలికల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది… ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపాల్ & అంగన్వాడి సూపర్వైజర్స్ పార్వతి ,అరుణ ,జ్యోతి పాల్గొన్నారు. - [Somesh manyam district](https://9newstelugu.com/somesh-manyam-district/) - [లోచర్ల సాయిబాబు కుటుంబాన్ని  పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహన అధికారి కిమెడి రామ్ మలికినాయుడు..](https://9newstelugu.com/telugu-desam-party-state-executive-officer-kimedi-ram-malikinaidu-visited-the-family-of-locharla-saibabu/): PTR NAIDU చీపురుపల్లి బొండపల్లి గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్ తో మరణించిన లోచర్ల సాయిబాబు కుటుంబాన్ని  పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహన అధికారి కిమెడి రామ్ మలికినాయుడు.. బొండపల్లి గ్రామానికి చెందిన లోచర్ల ఎల్లమ్మ ఎక్స్ టిడిపి సర్పంచ్, కుమారుడు లోచర్ల సాయిబాబు బోండాపల్లిలో విద్యుత్ ఎలక్ట్రికల్ వర్కర్ గా సుమారు 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో ఇటీవల మరణించాడు.లోచర్ల సాయిబాబు కుటుంబాన్నిపరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహణాధికారి కిమిడి రామ్ మల్లిక నాయుడు.. మరియు మండల నాయకులు పైల బలరాం సారిపాక సురేష్ బొండపల్లి గ్రామ టిడిపి నాయకులు.మరణించిన లోచర్ల సాయిబాబు కుటుంబానికి విద్యుత్ శాఖ పరంగా మరియు తెలుగుదేశం పార్టీ పరంగా తప్పకుండా కుటుంబానికి వందకి వంద శాతం న్యాయం జరిగేలా చూస్తామని రామ్ మల్లిక్ నాయుడు అన్నారు. - [ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో అవసరం : జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి](https://9newstelugu.com/yoga-is-essential-for-building-a-healthy-society-district-collector-s-ramsunder-reddy/): సునీత రెడ్డి విజయనగరం విజయనగరం, జూన్ 10: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక శ్రీ రాజమన్నార్ గోపాలస్వామి దేవాలయంలో నిర్వహించిన టెంపుల్ యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పాల్గొని యోగాసనాలు చేశారు. దేవాలయ ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన యోగా కార్యక్రమం భక్తులను, ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, యోగా భారతదేశానికి ప్రపంచానికి అందించిన గొప్ప సంపద అని అన్నారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని తెలిపారు. ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుందని చెప్పారు. జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా శిక్షణ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, యోగా […] - [పోలీసు సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు](https://9newstelugu.com/steps-taken-to-fill-teacher-posts-in-police-welfare-school/): సునీత రెడ్డి విజయనగరం విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* పోలీసు సంక్షేమ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా వెల్లడించిన జిల్లా ఎస్పీ* విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీస్ బ్యారక్స్ నందు నడపబడుచున్న పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్లుగా జిల్లా *ఎస్పీ ఎ.ఆర్.దామోదర్* గారు జూన్ 8న తెలిపారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు తమ విద్యార్హతలతోపాటు, ఖచ్చితంగా ఆంగ్లంలో భోదన చేయగలిగిన సామర్థ్యం ఉండాలన్నారు. ఉద్యోగ ఖాళీలు, విద్యార్హత వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నవి. 1. పాఠశాల ప్రిన్సిపాల్ గా పనిచేయుటకు – *ఖాళీ – 01* *పి.జి.తోపాటు బి.ఈడి. విద్యార్హత, 5 సం.ల బోధన అనుభవం కలిగి ఉండాలి.* 2. 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు సోషల్ సబ్జెక్టును భోదించేందుకు ఉపాధ్యాయ ఉద్యోగం – *ఖాళీ – 01* *6 నుండి 10వ […] - [అర్జీల పరిష్కారంలో జిల్లా అధికారులు భాద్యత వహించాలి](https://9newstelugu.com/district-officials-should-be-responsible-for-resolving-petitions/): సునీత రెడ్డి విజయనగరం విజయనగరం, జూన్ 8:  ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) కార్యక్రమలో వచ్చిన అర్జీలను పరిష్కరిండంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు భాద్యత వహించాలని జిల్లా కలెక్టరు ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో  ప్రజా సమస్యల పరిష్కార వేదిక  కార్యక్రమంలో  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ పి.జి.ఆర్.ఎస్. కార్యక్రమంలో  ప్రజలు అందజేసిన అర్జీలు పరిష్కారంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు బాద్యత తీసుకోవాలన్నారు.  కింది స్థాయి సిబ్బంది సకాలంలో  పరిష్కారం చూపేలా పర్యవేక్షణ చేయాలని, అర్జీదారునితో నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. మునిసిపాలిటీ, గ్రామీణ నీటిసరఫరా, పెన్షన్లు పంపిణీ తదితర పధకాలకు  సంబంధించి ప్రజా సానుకూలత శాతం తగ్గడంపై అసంతృప్తివ్యక్తంచేసారు.  ఆయా కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని, ప్రజా సానుకూలత 90 శాతం సాధించే విధంగా […] - [మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ మరియు గంజాయి (NDPS) నిర్మూలనపై ప్రత్యేక ఆదేశాలు](https://9newstelugu.com/special-orders-on-womens-safety-control-of-cybercrime-and-eradication-of-cannabis-ndps/): విశాఖపట్నం, తేది 06-06-2026: విశాఖపట్నం రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి గారు విశాఖపట్నం రేంజ్ పరిధి లో గల ఆల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం , పార్వతీపురం మన్యం జిల్లా మరియు శ్రీకాకుళం జిల్లాల యస్.పి లతో పాటు డి.యస్.పి మరియు పై అధికార్లతో పాటు వీడియొ  కాన్ఫరెన్స్   ద్వారా సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగినది.   ఈ సమావేశంలో మహిళలపై నేరాలు, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న (UI) కేసులు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుష్ప్రచారం, గంజాయి/NDPS నిర్మూలన మరియు స్మార్ట్ పోలీసింగ్ అంశాలపై శ్రీ ఐజీపీ గారు విస్తృతంగా సమీక్షించి, అధికారులకు ఈ క్రింది విధంగా స్పష్టమైన ఉత్తర్వులు మరియు దిశానిర్దేశం చేశారు. *మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ మరియు గంజాయి (NDPS) నిర్మూలనపై ప్రత్యేక ఆదేశాలు* *విశాఖపట్నం, జూన్ 06:* విశాఖ రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మరింత పారదర్శకమైన, వేగవంతమైన పోలీస్ సేవలను […] - [వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో పాల్గొన్న యువనాయకుడు D.R బొత్స సందీప్ బాబు](https://9newstelugu.com/young-hero-d-r-botsa-sandeep-babu-participated-in-the-program-two-years-after-suffering-a-back-injury/): రిపోర్టర్ PTR NAIDU చీపురుపల్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా ఆడబిడ్డ నిధి డబ్బులు ఇవ్వకుండా మహిళలని, పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న అవ్వా తాతలు,వితంతువులు, వికలాంగులను, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేస్తూ వస్తుంది,అందుకే వెన్నుపోటు కు రెండేళ్లు కార్యక్రమం -బొత్స సందీప్ బాబు చీపురుపల్లి పట్టణంలో మండల వైస్సార్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలు, వైస్సార్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు ★సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం,డాక్టర్ బొత్స సందీప్ బాబు ★వెన్నుపోటుకు రెండేళ్లు”కూటమి వైఫల్యాలపై చీపురుపల్లి మండలo లో వైఎస్సార్సీపీ నిరసన గళం, చీపురుపల్లి నియోజకవర్గం, జూన్ 04,చీపురుపల్లి మండలం-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు, ex ఎంపీ […] - [వెన్నుపోటుకు రెండేళ్లు](https://9newstelugu.com/two-years-after-the-back-injury/): రిపోర్టర్ PTR NAIDU చీపురుపల్లి వెన్నుపోటుకు రెండేళ్లు”: కూటమి ప్రభుత్వంపై సమరశంఖం పూరించిన వైఎస్సార్సీపీ యువ నాయకులు, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ పాలనలో జరిగిన వైఫల్యాలను ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు మరియు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు, గరివిడి క్యాంప్ కార్యాలయంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” పోస్టర్‌ను యువ నాయకురాలు డా, బొత్స అనూష, యువ నాయకులు డా,బొత్స సందీప్ ఆవిష్కరించారు. పాలనలో అట్టడుగున ప్రజలు,డా,బొత్స అనూష, ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో డా, బొత్స అనూష మాట్లాడుతూ, రాష్ట్రంలో గడిచిన రెండేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డున పడే పరిస్థితిని ప్రభుత్వం సృష్టించిందని, మెగా డీఎస్సీ ప్రక్రియలో భారీగా అక్రమాలు […] - [4.13 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణానికి బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి](https://9newstelugu.com/bt-road-foundation-stone-laid-for-road-construction-at-a-cost-of-rs-4-13-crores/): దుగ్ధసాగరం – పుల్లేరుగుడ్డి వలస – వంగరగుడ్డివలస వరకు రూ. 4.13 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణానికి బీటీ రోడ్డు కుమంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలువికలించటం,గ్రామాల మధ్య అనుసంధానం మరింత బలోపేతం చెయ్యటం,విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు సులభం అవుతుందని,రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించే అవకాశం ఉంటుందని , ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషిచేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. - [క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కేసులు తప్పవు. విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,](https://9newstelugu.com/if-you-are-involved-in-cricket-betting-you-will-not-be-spared-from-cases-vizianagaram-district-sp-a-r-damodar-ips/): రిపోర్టర్… సునీత రెడ్డి విజయనగరంజీవితాలను నాశనం చేసే బెట్టింగు యాప్ ల జోలికి పోతే.. జైలే దిక్కని యువతకు పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ ,ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విస్తృతంగా తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* ఐ.పి.ఎల్. క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని బెట్టింగు రాయుళ్ళును, ఆన్-లైన్, ఆఫ్ లైన్ బెట్టింగు ముఠాలను జిల్లా ఎస్పీ *ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* మే 30న మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – ఐపిఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా యువత క్రికెట్ బెట్టింగులకు పాల్పడి డబ్బులు నష్టపోయే అవకాశం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది తనిఖీలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. క్రికెట్ బెట్టింగులను నియంత్రించేందుకు పోలీసు అధికారులు తమ స్టేషను పరిధిలోని లాడ్జిలు, హాస్టల్స్, విద్యార్థులు, యువత ఎక్కువగా గుమిగూడే కళాశాలలు, […] - [గంజాయి నియంత్రణ మరియు నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలి
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్](https://9newstelugu.com/we-should-work-together-to-control-and-eradicate-marijuanavizianagaram-district-sp-a-r-damodar/): రిపోర్టర్… సునీత రెడ్డి విజయనగరం  బహుముఖ వ్యూహాలతో జిల్లాలో గంజాయిని కట్టడి చేయడానికి జిల్లా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతుందని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ తెలిపారు* *మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్* *గంజాయి అక్రమ రవాణకు సంబందించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబరు 1972కు అందించాలన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* *ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, మరోవైపు దాడులను విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ* *గంజాయి డిటెక్షన్ కిట్స్ ఉపయోగించి గంజాయి సేవించిన వారిని నిమిషాల్లో నిర్దారిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు* రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాలో గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలన, నియంత్రణకు పోలీసు, రెవెన్యూతోపాటు ఇతర లైను శాఖలకు చెందిన అధికారులు […] - [బక్రీద్ పండగను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు](https://9newstelugu.com/strong-measures-to-ensure-peaceful-celebration-of-bakridvijayanagaram-district-sp-a-r-damodar-ips/): సునీత రెడ్డి విజయనగరం బక్రీద్ పండగను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు*విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* గోవుల అక్రమ రవాణ నియంత్రణకు శాశ్వతంగా ఏర్పాటు చేసిన 5 చెక్ పోస్టులకు అదనంగా మరో 22 తాత్కాలిక చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్న జిల్లా ఎస్పీ* జిల్లా వ్యాప్తంగా 30 మూవింగ్ పార్టీలను ఏర్పాటు చేశామన్న జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, ఐపీఎస్* *తనిఖీలను నిరంతరం పర్యవేక్షించేందుకు ముగ్గురు సిఐలను కమాండ్ కంట్రోల్ రూంలో నియమించామన్న జిల్లా ఎస్పీ* బక్రీదు (ఈద్ అల్ ఆదా) పండగను మతసామరస్యానికి ప్రతీకగా కుల, మతాలకు అతీతంగా సోదర భావంతో, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ *ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* మే 26న తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మాట్లాడుతూ – బక్రీద్ (ఈద్ అల్ ఆదా) పండగ భక్తికి ప్రతీకని, పండగను ముస్లిం సోదరులు మతసామరస్యంను పాటిస్తూ, శాంతియుతంగా నిర్వహించుకొనేందుకు అవసరమైన అన్ని […] - [బక్రీద్ పండగ శాంతియుతంగా జరుపుకోవాలి](https://9newstelugu.com/bakrid-festival-should-be-celebrated-peacefully/): రిపోర్టర్..సునీత రెడ్డి విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో ఈనెల 28న జరగబోవు బక్రీద్ పండుగ సందర్భంగా టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి అల్లర్లు జరగకుండా కుటుంబాలతో పండుగను శాంతియుతంగా ప్రశాంతంగా జరుపుకోవాలని డి శ్రీనివాసరావు సూచించారు. ఈ మేరకు సోమవారం స్థానికం గా ఉన్న అన్ని కులాల పెద్దలతో సమావేశం నిర్వహించి తగు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశువర్ధక శాఖ అధికారులు పురపాలక అధికారులు పాల్గొన్నారు. - [డ్రగ్స్ ని దూరం చేయండి కుటుంబాలను కాపాడుకోండి](https://9newstelugu.com/stay-away-from-drugs-protect-families/): ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కి దూరంగా ఉండి వారి కుటుంబాలను కాపాడుకొని డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధనాయుడు పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురం  మన్యం జిల్లాలోని సాలూరు పట్టణంలో గల  25వ వార్డు లో డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు అంటూ మహిళలతో భారీ ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అంతేకాకుండా కాలేజీల్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ చదువు పైన దృష్టి పెట్టకుండా డ్రగ్స్కు బానిసై వారి యొక్క భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లో స్త్రీ తన పిల్లల్ని తన భర్తని తన అన్నదమ్ముల్ని గమనిస్తూ వాళ్లు గనక తప్పుదోవ పట్టి డ్రగ్స్ కు అలవాటు పడినట్లయితే వారికి వారి కుటుంబమే మంచి కౌన్సిలింగ్ ఇచ్చి తీర్చి దిద్దుకోవాలన్నారు. తన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని […] - [మాదక ద్రవ్య విముక్తి కేంద్రంలో వివిధ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
](https://9newstelugu.com/applications-are-invited-for-various-posts-at-the-drug-detoxification-center/): రిపోర్టర్…సునీత రెడ్డి విజయనగరం విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు నిర్వహించబడుతున్న మాదక ద్రవ్య విముక్తి కేంద్రం (Drug De-Addiction Centre) లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ పద్మజ తెలిపారు.ఈ నియామకాలలో భాగంగా వైద్యుడు (పూర్తి సమయం) – 1, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ – 1, కౌన్సిలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్ – 1, పీర్ ఎడ్యుకేటర్ – 1, వార్డ్ బాయ్ – 1, యోగా థెరపిస్ట్ / నృత్య / సంగీత / కళా ఉపాధ్యాయుడు – 1, చౌకీదార్ – 2, హౌస్ కీపింగ్ సిబ్బంది – 1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను తేదీ 30.05.2026 సాయంత్రం 5.00 గంటలలోపు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయంలో నేరుగా సమర్పించవలసిందిగా […] - [నల్ల బ్యాడ్జీలతో కెమిస్టుల నిరసన ప్రదర్శన](https://9newstelugu.com/chemists-protest-with-black-badges/): PTR NAIDU చీపురుపల్లి నల్ల బ్యాడ్జీలతో కెమిస్టుల నిరసన ప్రదర్శన గరివిడి–చీపురుపల్లి పట్టణాల్లో మెడికల్ షాపులు బంద్ గరివిడి, మే 20: అఖిల భారత కెమిస్టుల సమైక్య పిలుపుమేరకు గరివిడి–చీపురుపల్లి పట్టణాల్లోని కెమిస్టులు బుధవారం ఒకరోజు మెడికల్ షాప్ బంద్ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని అన్ని మెడికల్ దుకాణాలను మూసివేసిన ఫార్మసీ యజమానులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రిస్క్రిప్షన్‌లను సరిచూడకుండా ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలు జరగడం, భారీ డిస్కౌంట్లతో స్థానిక మెడికల్ షాపులకు నష్టం కలిగించడం, ఏఐ ద్వారా సృష్టించబడిన నకిలీ ప్రిస్క్రిప్షన్‌లు, పోస్టు వైద్యుల పేరిట నకిలీ ఆన్‌లైన్ సంప్రదింపులు, ఒకే ప్రిస్క్రిప్షన్‌ను పలుమార్లు ఉపయోగించడం, నియంత్రిత మరియు సున్నితమైన ఔషధాల అక్రమ విక్రయాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాలు ఫార్మసీ రంగ అభివృద్ధికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం గరివిడి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసి […] - [పాచిపెంట పోలీసుల ఆధ్వర్యంలో *కిషోర వికాసం* కార్యక్రమం](https://9newstelugu.com/adolescent-development-program-under-the-auspices-of-pachipenta-police/): పాచిపెంట మండల కేంద్రం జడ్పీ హైస్కూల్లో పాచిపెంట పోలీసుల ఆధ్వర్యంలో *కిషోర వికాసం* కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువతులకు బాల్యవివాహాల వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. పొక్సో యాక్ట్, సైబర్ క్రైమ్, మహిళా చట్టాలు, రైట్ ఎడ్యుకేషన్, గుడ్ టచ్, బాడ్ టచ్, పై అవగాహన కల్పించాము. 18 సంవత్సరాలలోపు యువతులు స్వచ్చందంగా బాల్యవావాహలను వ్యతిరేకించాలని సూచించారు. బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో ఐసిడిఎస్ సీడీపీఓ బి అనంతలక్ష్మి, సచివాలయం సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. - [పోక్సో చట్టం , విద్యా హక్కు చట్టం లపై అవగాహన](https://9newstelugu.com/awareness-about-pocso-act-and-right-to-education-act/): ఈ రోజు సాలూరు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ హై స్కూల్‌లో కిశోర వికాసం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బాల్య వివాహాల నిషేధ చట్టం (Prohibition of Child Marriage Act), పోక్సో చట్టం (POCSO Act), విద్యా హక్కు చట్టం (Right to Education Act)లపై అవగాహన కల్పించబడింది. విద్యార్థులకు బాల్య వివాహాల ప్రమాదాలు, బాలల రక్షణకు ఉన్న చట్టపరమైన హక్కులు, అలాగే విద్య యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ అప్పలనాయుడు ఐసీడీఎస్ అధికారులు, సీడీపీవో శ్రీమతి బి. మంగవేణి , ఐసీడీఎస్ జిల్లా కౌన్సిలర్ శ్రీ జి. తవిటినాయుడు , విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. - [మెప్మా ఆధ్వర్యంలో ఎగ్ కార్ట్స్ ను పంపిణీ చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి](https://9newstelugu.com/minister-gummidi-sandhyarani-distributed-egg-carts-under-the-auspices-of-mepma/): మహిళలు ఆర్ధికంగా ఎదగడానికి సహకారం అందించాలని, 4 సంఘాలకు రూ.2 లక్షల విలువైన నాలుగు ఎగ్ కార్ట్స్ యూనిట్లు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి ఒక్కో యూనిట్‌కు రూ.50 వేల ఆర్థిక సహాయంతో బండ్లు అందజేశారు ప్రతి యూనిట్‌కు ఒక గ్యాస్ స్టవ్, ఒక గ్యాస్ సిలిండర్ ప్రభుత్వం అందజేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపిన మహిళా సంఘ సభ్యులు మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆకాంక్షించారు. - [మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్‌,వైసీపీ అభిమాని కర్రి.పోలారావు మృతి](https://9newstelugu.com/former-director-of-saluru-agricultural-market-committee-and-ycp-fan-karri-pola-rao-passed-away-suddenly-this-afternoon-after-suffering-from-illness-for-the-past-few-days-former-deputy-cm-who-came/): సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్‌,వైసీపీ అభిమాని కర్రి.పోలారావు గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో భాధపడుతూ ఈరోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతిచెందారు. ఈ విషయం తెలిసిన *మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పీడిక.రాజన్నదొర* గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం సాలూరు పట్టణంలోని డబ్బివీధిలో ఉన్న పోలారావు గారి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటిస్తూ నివాళులర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పోలారావు గారికి ఘనంగా నివాళులర్పించారు. - [గంజాయి నిర్మూలనలో సాలూరు టౌన్ పోలీసుల ప్రత్యేక దాడులు](https://9newstelugu.com/saluru-town-police-conduct-special-raids-to-eradicate-marijuana/): మన్యం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ S. V. మాధవరెడ్డి , (ఐపీఎస్)ఆదేశాల మేరకు సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టబడుతున్నాయి. ఈ రోజు సాలూరు ఏరియా ఆసుపత్రి సమీపంలోని పాడుబడిన మరియు నిర్జన ప్రదేశాలలో సాలూరు టౌన్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి, గంజాయి సేవనం చేస్తున్నారా లేదా అన్నది నిర్ధారించేందుకు ప్రత్యేక డ్రగ్ టెస్టింగ్ కిట్ల సహాయంతో పరీక్షలు నిర్వహించారు.పరీక్షల్లో ఎవరైనా గంజాయి సేవనం చేసినట్లు తేలిన పక్షంలో, సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం, సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించడం పోలీసుల ముఖ్య ఉద్దేశమని గంజాయి రహిత జిల్లా” సాధన దిశగా ఈ ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరంగా కొనసాగుతాయ ని,ప్రజలు గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు […] - [ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా,ను మర్యాదపూర్వకంగా కలిసిన పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,](https://9newstelugu.com/parvathipuram-manyam-district-sp-s-v-madhav-reddy-paid-a-courtesy-call-on-andhra-pradesh-state-dgp-shri-harish-kumar-gupta/): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా,ను మర్యాదపూర్వకంగా కలిసిన పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, పార్వతీపురం మన్యం జిల్లా, పాచిపెంట,పి.కోనవలస,స్థానిక గెస్ట్ హౌస్ కు విచ్చేసిన రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) శ్రీ హరీష్ కుమార్ గుప్తా,( ఐపీఎస్) ను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, (ఐపీఎస్) ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గౌరవ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా,ఐపిఎస్ గారికి జిల్లా ఎస్పీ గారు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు ఒక మొక్కను అందజేసి, జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున గౌరవపూర్వక అభినందనలు తెలియజేశారు. జిల్లాలో శాంతి భద్రత ఏర్పాట్లు మరియు పలు పోలీస్ సంబంధిత అంశాలపై ఈ సందర్భంగా కాసేపు చర్చించారు. - [చీపురుపల్లిని 100 శాతం ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మారుస్తాం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు](https://9newstelugu.com/we-will-make-cheepurupalli-a-100-percent-plastic-free-constituency-former-minister-and-mla-sri-kimidi-kalavenkata-rao/): రిపోర్టర్…. PTR Naidu, chipurupalli * ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా చీపురుపల్లి హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా నిర్వహించిన ప్లాస్టిక్ నిర్మూలన అవగాహన ర్యాలీ. * ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాడకాన్ని విస్మరించాలి, అధికారుల జరిమానాలకు భయపడి కాదు: శ్రీ కిమిడి కళావెంకటరావు పిలుపు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గాన్ని వందశాతం ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడమే మన అందరి లక్ష్యం కావాలని మాజీ మంత్రివర్యులు, చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా, ఈ వారం “ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్” అనే ప్రత్యేక థీమ్‌తో చీపురుపల్లి హెడ్ క్వార్టర్స్‌లో భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు ఫైన్లు వేస్తారనే భయంతో కాకుండా, ప్లాస్టిక్ వల్ల భవిష్యత్తు తరాలకు జరిగే తీవ్ర నష్టాన్ని గుర్తించి ప్రజలు స్వచ్ఛందంగా మారాలని ఎమ్మెల్యే […] - [సాలూరు పట్టణంలో స్వచ్ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి](https://9newstelugu.com/minister-sandhya-rani-participated-in-the-swachh-andhra-swachh-andhra-program-in-saluru-town/): ప్రధాని నరేంద్ర మోడీ గారు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇంధనం పొదుపు చేస్తూ నడిచి ర్యాలీ నిర్వహించిన మంత్రి సంధ్యారాణి సాలూరు మున్సిపల్ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు స్వచ్ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు.ప్రజల్లో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించే దిశ గా రోడ్డు ప్రక్కన ఉన్న చిరు వ్యాపారులతో మాట్లాడి ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని మంత్రి సూచించారు.ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.వ్యాపారులు గుడ్డ సంచులు, పర్యావరణహిత వస్తువులు ఉపయోగించాలని సూచించిన మంత్రి సంధ్య రాణి స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.పర్యావరణ పరిరక్షణ కోసం చిన్న చిన్న మార్పులతోనే గొప్ప ఫలితాలు సాధ్యమని మంత్రి అన్నారు. - [సాలూరు పట్టణంలో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహణ](https://9newstelugu.com/drone-surveillance-operation-in-saluru-town/): పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు అధికారి S. V. మాధవరెడ్డి, (IPS) గారి ఆదేశాల మేరకు ఈ రోజు సాలూరు టౌన్ పోలీస్ వారు పట్టణ పరిధిలోని పలు సున్నిత మరియు అనుమానాస్పద ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు. పట్టణంలోని నిర్జన ప్రదేశాలు, బ్లాక్ స్పాట్లు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, వేగవతి నది పరివాహక ప్రాంతం, బంటి స్టేడియం మరియు ఇతర ముఖ్య ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా గగనతల పర్యవేక్షణ చేపట్టబడింది. ఈ సర్వైలెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అక్రమ కార్యకలాపాలు, మత్తు పదార్థాల వినియోగం మరియు రవాణా, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, జూదం, ఆన్‌లైన్ బెట్టింగ్, అక్రమ మద్యం విక్రయాలు వంటి చట్ట విరుద్ధ చర్యలను గుర్తించి నివారించడం. డ్రోన్ పర్యవేక్షణ ద్వారా పరిస్థితిని సమీక్షించి, అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగించబడుతుంది. అవసరమైతే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. సాలూరు పట్టణంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఇటువంటి […] - [పేస్ యాప్ లను వెంటనే రద్దు చేయాలి](https://9newstelugu.com/pay-apps-should-be-canceled-immediately/): పేస్ యాప్ లను వెంటనే రద్దు చేయాలి పని చేసిన చోట మౌలిక సదుపాయాలు కల్పించాలి పనిచేసిన 14 రోజులకే డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని పాచిపెంట మండలం పాంచాలి గ్రామం ఉపాధి కూలీలు తోపాటు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్ ప్రసాద్ సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా పేస్ యాప్ లు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని దీనివలన సమయం చాలా వృధా అవుతుందని అన్నారు. పనిచేసిన చోట మౌలిక సదుపాయాలు పట్ల దృష్టి పెట్టడం లేదని పంటలు మంచినీరు మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు ఉపాధి హామీ చట్టం పాత పద్ధతిలో మహాత్మా గాంధీ పేరుతో కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వాలకు భారాలను వేయకుండా కేంద్రమే పూర్తిగా బాధ్యత పడాలని ఉపాధి […] - [జీగిరాం జూట్ ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులను ఆదుకోవాలి](https://9newstelugu.com/jigiram-jute-factory-should-be-opened-and-the-workers-should-be-supported/): ప పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీని తెరిపించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు కు స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్, మెడికల్ కాంట్రాక్టర్ వర్కర్స్ అసోసియేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ బలగ.రాధా నాయుడు వినతిపత్రం అందచేశారు .అనంతరం ఆమె మాట్లాడుతూ జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీ గత మూడు సంవత్సరాల నుండి మూసివేయడం వలన బడుగు బలహీన వర్గాలకు చెందిన సుమారు 2000 కుటుంబాలు, అందురో ఎక్కు వ శాతం మహిళలు ఉపాది కోల్పోవడంతో వారి యొక్క జీవన ఉపాధి కష్టంగా మారిందన్నారు. వారి యొక్క కుటుంబ పరిస్థితి అర్థం చేసుకొని జూట్ మిల్లు తెరిపించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కోరడం జరిగిందన్నారు.అలాగే ఆసుపత్రిలో పనిచేస్తున్న మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని జీవో నెంబర్ 138 ప్రకారం 18,600 వేతనానికి సంబంధించి పిఎఫ్ ఈఎస్ఐ […] - [బంగారమ్మపేటలో ఘనంగా శ్రీశ్రీశ్రీ కుండలపోలమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట మహోత్సవం](https://9newstelugu.com/sri-sri-sri-kundalapolamma-temple-pratistha-mahotsava-celebrated-in-bangarammapet/): బంగారమ్మపేటలో ఘనంగా శ్రీశ్రీశ్రీ కుండలపోలమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట మహోత్సవం. ఈరోజు సాలూరు పట్టణంలోని 25వ వార్డు బంగారమ్మపేటలో నిర్వహించిన *శ్రీశ్రీశ్రీ కుండలపోలమ్మ తల్లి* ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు.ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిమయ వాతావరణాన్ని సృష్టించాయి. కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ఆశీర్వాదములు అందజేసి,అమ్మవారి కృప ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు.వార్డు ప్రజలు రాజన్నదొర ని సత్కరించారు.స్థానిక ప్రజలు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. - [సాలూరు చిన్నవీధిలో పోలీసుల భారీ కార్డన్ అండ్ సెర్చ్](https://9newstelugu.com/massive-police-cordon-and-search-in-china-veedhi/): సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నవీధి ప్రాంతంలో శనివారం పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో పోలీసులు ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తుల ఇళ్లు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా 15 మోటార్ సైకిళ్లను తనిఖీ చేసి, వాటి రికార్డులు మరియు యజమానుల వివరాలను ధృవీకరించారు. ఆపరేషన్‌లో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు, నిషేధిత వస్తువులు లేదా అక్రమ కార్యకలాపాలు గుర్తించబడలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ప్రాంతంలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజల భద్రత కోసమే ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నామని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. - [సాలూరు టౌన్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం](https://9newstelugu.com/saluru-town-police-special-awareness-program/): సాలూరు పట్టణ పరిధిలో ఈ రోజు సాలూరు టౌన్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం మరియు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అనే విషయంపై అవగాహన కల్పించారు. డ్రైవర్‌తో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఓవర్‌లోడింగ్ చేయడం వలన జరిగే ప్రమాదాల గురించి వివరించి, ఆటో రిక్షాలు మరియు ఇతర వాహనాలలో అనుమతించిన సంఖ్యకన్నా ఎక్కువ మందిని ఎక్కించరాదని హెచ్చరించారు. పట్టణంలోని ముఖ్య కూడళ్ల వద్ద వాహన తనిఖీలు నిర్వహించి, హెల్మెట్ ధరించని వారు, ట్రిపుల్ రైడింగ్ చేసిన వారు, ఓవర్‌లోడింగ్ చేసిన వారు మరియు ఇతర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటార్ వెహికిల్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశామని. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగిస్తామని తెలియజేశారు. అలాగే మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన కల్పించారు. మహిళలు మరియు […] - [ప్రీమియర్ లీగ్(RPL) సీజన్-1 విజేతగా చీపురుపల్లి జట్టు](https://9newstelugu.com/cheepurupalli-team-wins-premier-league-rpl-season-1/): రిపోర్టర్… PTR Naidu, chipurupalli నాయకుల మ్యాచ్‌లో మెరకముడిదాం ఘన విజయం 46 జట్లు.. 20 రోజుల పోరాటం.. ముగిసిన క్రికెట్ పండుగ విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, యువనాయకులు శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు సొంత నిధులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “రామ్ మల్లిక్ నాయుడు ప్రీమియర్ లీగ్ (RPL) సీజన్–1” క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం నాటి ఫైనల్ మ్యాచ్‌తో దిగ్విజయంగా ముగిసింది.గత 20 రోజులుగా (ఏప్రిల్ 15 నుండి) మొత్తం 46 జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఈ క్రీడా సంగ్రామంలో చీపురుపల్లి జట్టు విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.ఈ ముగింపు వేడుకల సందర్భంగా నేడు ఉదయం నాలుగు మండలాల నాయకుల మధ్య నిర్వహించిన ప్రత్యేక క్రికెట్ మ్యాచ్ అందరినీ విశేషంగా అలరించింది.ఈ పోటీలో మెరకముడిదాం మండల నాయకుల జట్టు అద్భుత […] - [నేత్రదానం - మహాదానం విజయనగరంలో ఇద్దరి నేత్రాల సేకరణ](https://9newstelugu.com/eye-donation-mahadanam-collection-of-two-eyes-in-vizianagaram/): “మరణించిన తర్వాత కూడా మరో ఇద్దరికి చూపునిచ్చి వారి రూపంలో జీవించవచ్చు” అని విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ పేర్కొన్నారు. సోమవారం ఆసుపత్రిలో మృతి చెందిన ఇద్దరు వ్యక్తుల కుటుంబ సభ్యులను ఒప్పించి, వారి నేత్రాలను రెడ్ క్రాస్ ఐ బ్యాంక్ ప్రతినిధులు సేకరించారు. విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెంకు చెందిన తెలగసెట్టి రామారావు (44) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. అలాగే, విజయనగరం అయ్యప్ప నగర్‌కు చెందిన పి. చంద్రకళ (56) ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే మరణించారు. ఈ విషాద సమయంలో రెడ్ క్రాస్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ఏ. రమణ మృతుల కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించారు. తమ వారు లేకపోయినా, వారి కళ్ళు మరొకరికి వెలుగునిస్తాయన్న గొప్ప ఉద్దేశంతో కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఫొరెన్సిక్ నిపుణులు డాక్టర్ ఎల్. […] - [సాలూరు లో మొట్టమొదటి ac కళ్యాణ మండపం ప్రారంభం](https://9newstelugu.com/ac-wedding-hall-in-salur/): ప ార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో ప్రప్రథమం గా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మితమైన “వాసవి భవన్” ఏసీ కళ్యాణమండప ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, రాజ్యసభ మాజీ సభ్యులు టీ.జీ. వెంకటేష్,మాజీ శాసన సభ్యుడు పీడిక రాజన్న దొర, మరియు RP బంజదేవ్ .సాలూరు స్థానిక పెద్దకోమటిపేట లో ఈ రోజు ఉదయం భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాలూరు ఆర్యవైశ్య సంఘం నాయకులు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. - [హెల్మెట్ వినియోగం పై అవగాహన కార్యక్రమం](https://9newstelugu.com/awareness-program-on-helmet-use/): సాలూరు RTC కాంప్లెక్స్ జంక్షన్ వద్ద హెల్మెట్ ధరించే ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేసి, గరిష్టంగా రూ.1,035/- వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. హెల్మెట్ ధరించిన వారిని ప్రోత్సహిస్తూ కూల్ డ్రింక్స్ అందజేశారు. జనవరి 2026 నుండి ఇప్పటివరకు 23 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా, వారికి రూ.10,000/- చొప్పున జరిమానా విధించబడింది మరియు కొంతమందిని జైలుకు పంపించడమైంది . ఇప్పటి వరకు పట్టణ పరిధి లో 65 ఓపెన్ డ్రింకింగ్, 13 ఓవర్ లోడ్, 250 టౌన్ న్యూసెన్స్ కేసులు నమోదు చేయబడ్డాయి. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సాలూరు టౌన్ పోలీసులు సూచించారు. - [సాలూరు ఏరియా హాస్పిటల్ లో కార్మిక దినోత్సవ కార్యక్రమం](https://9newstelugu.com/labor-day-program-at-saluru-area-hospital/): ఈరోజు మే డే కార్మిక దినోత్సవం సందర్భంగా సాలూరు పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ దగ్గర ఏఐటి యూసి జెండాను ఏఐటీయూసీ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి మరియు మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అసోసియేషన్ యూనియన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ బలగరాధనాయుడు జెండాను ఆవిష్కరించడం జరిగినది అనంతరం ఆమె మాట్లాడుతూ యూనియన్ చారిత్రాత్మక పోరాట ఫలితంగా సాధించిన ఎనిమిది గంటల పని విధానం కేవలం పని సమయ పరిమితి కాదు అది మానవజాతి గౌరవానికి మానవత్వానికి ప్రతీక అని తెలిపారు నేడు అదే హక్కు మళ్ళీ సవాలు ఎదుర్కొంటుంది అని 10 గంటలకు 10 నుండి 12 గంటలకు పెంచే విధానాలు కార్మిక చట్టాల్లో సడలింపులు ఇవన్నీ కలిపి కార్మిక వర్గాన్ని తిరిగి శ్రమదాసువానికి నెట్టే ప్రమాదం సూచిస్తున్నాయని అంతేకాకుండా ప్రభుత్వాలు ఆర్థిక అభివృద్ధి పెట్టుబడుల ఆకర్షణ గ్లోబల్ పోటీ వంటి పదాలను వినిపిస్తూ కార్మిక చట్టాలను మారుస్తున్నాయని కానీ ఆ […] - [సాలూరు ssc 2025..2026 ఫలితాల్లో సెయింట్ జోసఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రభంజనం](https://9newstelugu.com/st-joseph-english-medium-high-school-excels-in-saluru-ssc-2025-2026-results/): ఎస్ఎస్సి 2025 26 ఫలితాలలో సెయింట్ జోసఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రభంజనం. నేటి కాలపు అత్యాధునిక విద్యా విధానంలో దూసు కెళ్తూ ఎన్నో అగ్రగాములై న కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా 2026 ఎస్ ఎస్ సి ఫలితాల్లో సెయింట్ జోసెఫ్ స్కూల్ మార్కుల ప్రభంజనం సృష్టించింది .అలుపు లేని నిత్య విద్యాబోధన కృషివలురైన అయిన ఉపాధ్యాయుల అంకితభావ సేవా తత్పరితలో  వెళ్లి విరిసిన మా విద్య కుసమాలు 21 మంది విద్యార్థులలో 500 కు మార్కులకు పైగా సాధించిన వారు 12 మంది 100% ఉత్తీర్ణమి తో పట్టణంలో అగ్రగామి గా నిలిచింది. 1.  పీడిక కార్తీక స్నేహ..5872.ప్రీతి..5793.ఇంద్రాణి..573 ఇంతటి ఘన విజయాన్ని సాధించి తమ ప్రియతమ విద్యార్థిని విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపిన ప్రిన్సిపాల్ సిస్టర్ సుజాతమ్మ మరియు అధ్యాపక బృందం సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సాలూరు - [జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు
వదంతులు నమ్మవద్దు

](https://9newstelugu.com/there-is-no-shortage-of-petrol-and-diesel-in-the-districtdont-believe-the-rumors/): విజయనగరం, ఏప్రిల్ 27: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నట్లుగా వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పిజిఆర్ఎస్ సమీక్షా సమావేశంలో భాగంగా జిల్లాలో ఇంధన సరఫరా పరిస్థితిపై ఆయన సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 134 పెట్రోల్ బంక్ అవుట్‌లెట్లు ఉన్నాయని తెలిపారు. అందులో నాలుగు బంకులు తాత్కాలికంగా డ్రై అవుట్ అయినప్పటికీ, ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం లోపు వాటికి స్టాక్ చేరుకుంటుందని చెప్పారు. జిల్లాలో రోజువారీగా సగటున 713.2 కిలోలీటర్ల డీజిల్, 442 కిలోలీటర్ల పెట్రోల్ డిమాండ్ ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో 1022 కిలోలీటర్ల డీజిల్, 1069 కిలోలీటర్ల పెట్రోల్ నిల్వలు ఉన్నాయని, ఇవి సుమారు మూడు రోజుల అవసరాలకు సరిపోతాయని పేర్కొన్నారు.సకాలంలో ఇండెంట్ పెట్టకపోవడం వల్ల కొన్ని చోట్ల తాత్కాలిక ఇబ్బందులు తలెత్తినట్లు గుర్తించామని, ఇకపై బంక్‌లలో 30 […] - [హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్](https://9newstelugu.com/four-suspects-arrested-for-murder/): విజయనగరం పట్టణ శివార్లలోని నారాయణపట్నం వద్ద హత్యకు గురైన పావాడ హరనాధ్ (23సం.లు) మిస్టరీని విజయనగరం 1వ పట్టణ పోలీసులు చేధించి, హత్యకు కారకులైన నలుగురు నిందితులను అరెస్టు చేసి, రిమాండుకు పంపడంతోపాటు, వారికి సహకరించిన మరో జువినల్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏప్రిల్ 24న నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మాట్లాడుతూ – విజయనగరం పట్టణం జొన్నగుడ్డికి చెందిన పావాడ సంతోషి అనే ఆమె 1వ పట్టణ పోలీసులకు తే. 10-04-2026 దిన ఫిర్యాదు చేస్తూ తన కుమారుడు పావాడ హరనాధ్ (23 సం.లు) అనే వ్యక్తి తే. 27-03-2026 ది రాత్రి నుండి కనిపించడం లేదని ఫిర్యాదు చేయగా 1వ పట్టణ పోలీసులు మిస్సింగు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారన్నారు. ఇదే క్రమంలో విజయనగరం మండలం నారాయణ పురం గ్రామ శివార్లలోని […] - [రోడ్ పనులు పర్యవేక్షిస్తున్న డాక్టర్ మల్లేశ్వరరావు పై కత్తి తో దాడి](https://9newstelugu.com/dr-malleswara-rao-who-was-supervising-road-works-was-attacked-with-a-knife/): మక్కువ రోడ్ విస్తరణ పనుల ను ఈరోజు సాయంకాలం మక్కువ నివసిస్తున్న డాక్టర్ పి మల్లేశ్వరరావు రోడ్డు విస్తరణ కార్యక్రమాలు పర్యవేక్షిస్తుండ గా అదే  గ్రామానికి చెందిన గొర్ల నారాయణరావు అనే వ్యక్తి తన యొక్క పండ్ల షాపును తొలగిస్తారా అంటూ ఆగ్రహానికి గురి ఐ అక్కడే ఉన్న కొబ్బరికాయలు చెక్కే కత్తితో విచక్షణ రహితంగా డాక్టర్ మల్లేశ్వర రావు పై దాడి చేశాడు. సదరు విషయంపై డా.. మల్లేశ్వరరావు మక్కువ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు - [ముఖ్య వ్యక్తుల భద్రత విధుల్లో నిరంతరం అప్రమత్తతే ప్రధానం](https://9newstelugu.com/constant-vigilance-is-key-in-security-duties-for-key-individuals/): జిల్లాలోని ముఖ్యమైన వ్యక్తులకు, తీవ్రవాదులు నుండి ముప్పు ఉన్న వ్యక్తులకు భద్రత విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి (పి.ఎస్.ఓ.లకు) రెండు రోజులపాటు పునశ్చరణ తరగతులను నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖ్య అతిధిగా హాజరై, శిక్షణ కార్యక్రమాన్ని ఏప్రిల్ 21న ప్రారంభించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మాట్లాడుతూ – వ్యక్తిగత భద్రత విధులు (పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్) నిర్వహించే పోలీసు సిబ్బంది (పి.ఎస్.ఓ.లు) తమ విధులు నిర్వహించే సమయంలో నిరంతరం అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. భద్రత విధుల నిర్వహణలో సిబ్బందికి శారీరక దారుఢ్యం, వృత్తి నైపుణ్యం వారిని ఉత్తమంగా నిలుపుతుందన్నారు. ఈ శిక్షణలో పోలీసు సిబ్బందిలో శారీరక దారుఢ్యం పెంపొంచేందుకు, విఐపి సెక్యూరిటీలో నిర్వహించాల్సిన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైరింగు ప్రాక్టీసు, విఐపి భద్రత విధుల నిర్వహణలో ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అన్న అంశాలు, బాంబ్ డిస్పోజల్ విధుల పట్ల […] - [తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా మెగా కోలాటం వాయిదా](https://9newstelugu.com/parvathipuram-manyam-district-the-huge-mega-kolatum-show-scheduled-to-be-held-in-the-district-tomorrow-april-22-has-been-postponed-due-to-severe-sun-said-women-and-child-welfare-and-tribal-aff/): పార్వతీపురం మన్యం జిల్లా: జిల్లాలో రేపు (ఏప్రిల్ 22) నిర్వహించాల్సిన భారీ ‘మెగా కోలాటం’ ప్రదర్శనను తీవ్రమైన ఎండల కారణంగా వాయిదా వేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమం శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాయిదాకు గల కారణాలు వివరించారు. జిల్లాలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో, ప్రదర్శనలో పాల్గొనే సుమారు 6,000 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శన కోసం విద్యార్థులు ఇప్పటికే ఎంతో ఉత్సాహంతో శిక్షణ పొందారు. అయినప్పటికీ, పిల్లల క్షేమమే తమకు ముఖ్యమన్నారుఇటీవల నిర్వహించిన ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమంలో కూడా ఎండ వల్ల కొందరు విద్యార్థులు ఇబ్బంది పడ్డారని, అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. […] - [ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే కళా వెంకట్రావు](https://9newstelugu.com/mla-kala-venkat-rao-organized-the-birthday-celebrations-of-chief-minister-chandrababu-naidu-in-a-grand-manner/): చీపురుపల్లి లో గల శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని కోవులకు వెళ్లి రాష్ట్ర కార్యనిర్వాహణాధికారి  సీఎం చంద్రబాబు నాయుడు గారి పేరు పూజల నిర్వహించారు .అమ్మవారు ఆయనకి ఆయురారోగ్యాన్ని ఇవ్వాలని కోరారు.అనంతరం అమ్మవారి ఆలయం నుంచి ర్యాలీగా బయలుదేరి చీపురుపల్లి క్యాంప్ బాక్స్ చేరుకున్నారు .ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావుతో పాటు టిడిపి నాయకులు అందరూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.హ్యాపీ బర్త్డే టూ యు చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.అనంతరం చీపురుపల్లి లో గల ప్రభుత్వాసుపత్రిలో రోగులకు రోట్లు పళ్ళు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణాధికారి తెలుగుదేశం పార్టీ రామలింగ నాయుడు పంచిపెట్టారు.అనంతరం ఇటీవల నూతనంగా ఓపెనింగ్ చేసిన అన్నా క్యాంటీన్ వద్ద చంద్రబాబునాయుడు బర్త్డే వేడుకలు సందర్భంగా పేద ప్రజలతో వృద్ధులకు కార్మికులకు ఉచిత అన్నదానం పంపిణీ చేశారు.తదుపరి ఎమ్మెల్యే కళా వెంకటరావు మరియు కిమిడి రామ్ మల్లిక్ నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వృద్ధులు నాయకులు […] - [లైఫ్ జాకెట్స్ ఒళ్ళు అంతా కట్టుకొని 7వ రోజు రిలే నిరాహార దీక్ష](https://9newstelugu.com/relay-hunger-strike-enters-7th-day-wearing-life-jackets/): *వినూతన రీతిలో లైఫ్ జాకెట్స్ ఒళ్ళు అంతా కట్టుకొని 7వ రోజు పూర్ణ పాడు లాబేసు వంతెన పెండింగ్ పనులు కోసం రిలే నిరాహార దీక్ష* *సార్ కలెక్టర్ గారు మా గ్రామం వద్ద నాగవల్లి నదిపై పూర్ణ పాడు  లాబే సు గ్రామాల మధ్య నాగవల్లి నదిపై వంతెన పనులు ప్రారంభించి మాకు భరోసా కల్పించండి సార్* *అంటూ చిన్న పిల్లలు నదిలో నిరసన* *7,వ చివర రోజు రిలే  నిరాహార దీక్ష లో లైఫ్ జాకెట్ తో చేయడం జరిగింది*అలాగే నాగవల్లి నదిలో చిన్నపిల్లలతో 22వ తేదీ అనగా బుధవారం కొమరాడ తాసిల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు సంబంధించిన గోడ పత్రికలు పట్టుకొని కలిసి నిరసన చేయడం జరిగింది* *లైఫ్ జాకెట్స్ కట్టుకొని అటు రిలే నిరాహార దీక్ష వద్ద మరియు నాగావళి నదిలో వినూతన రీతిలో అర్థ లగ్నంగా చిన్నపిల్లలతో కలిసి వెంటనే పనులు ప్రారంభించాలని కోరుతూ […] - [చీపురుపల్లి నియోజకవర్గం లో పర్యటన కొమ్ము పట్టాభిరామ్](https://9newstelugu.com/kommu-pattabhiram-to-visit-cheepurupalli-constituency-today/): ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర  కార్యక్రమంలో భాగంగా చీపురుపల్లి విచ్చేసిన పట్టాభి గారికి ఘనంగా స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ అధికారి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు మరియు చీపురు పల్లి నియోజకవర్గం నాయకులు.అనంతరం జరిగిన సమావేశంలో పట్టాభి రామ్ మాట్లాడుతూ స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర మిషన్లో భాగంగా విజయనగరం జిల్లాకు సుమారు 69 కోట్ల నిధులతో ట్రాలీలు   పంపిణీ కార్యక్రమం జరిగింది.. స్వచ్ఛ ఆంధ్ర మిషన్ లో భాగంగా పబ్లిక్ టాయిలెట్స్ గాని ఇండివిడ్యుయల్ టాయిలెట్స్ గాని ఎన్ని కావాలన్నా మంజూరు చేసే విధంగా  ప్రభుత్వం ముందుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్న డ్రైనేజ్ సమస్యకు మ్యాజిక్ ట్రైన్ వాల్ పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయమని అధికారులకు ఆదేశించారు.స్థానిక ఎమ్మెల్యే కళా వెంకట్రావు గారి ఆదేశాలతో ఈ ప్రాజెక్టు ముందుకు పైలెట్ ప్రాజెక్టుగా చేపడతారు. అలాగే స్థానికంగా ఉన్న సమస్య మొక్కజొన్నకు సరైన మద్దతు లేకపోవడంతో చీపురుపల్లి నియోజకవర్గం నాయకులు […] - [ఇంట‌ర్ టాప‌ర్‌ను అభినందించిన మంత్రి కొండ‌ప‌ల్లి](https://9newstelugu.com/minister-kondapalli-congratulates-inter-topper/): ప‌ట్టుద‌ల‌తో చ‌దివితే గ్రామీణ విద్యార్థులు అద్భుతాలు చేస్తారు– ఇంట‌ర్ టాప‌ర్‌ను అభినందించిన మంత్రి కొండ‌ప‌ల్లి విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 18 : గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప‌ట్టుద‌ల‌తో చ‌దివితే అద్భుతాలు సాధిస్తార‌ని.. అందుకు విద్యార్థి రెడ్డి తేజ‌స్విని నిద‌ర్శ‌నం అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్ర‌శంసించారు. ఇంట‌ర్ ఫ‌లితాల్లో జిల్లాలోని పెద‌మేడ‌పల్లి గ్రామానికి చెందిన రెడ్డి తేజ‌స్విని 1000కు 991 మార్కుల‌తో జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. గొట్లాం గాయ‌త్రి జూనియ‌ర్ క‌ళాశాల‌లో చ‌దివిన తేజ‌స్విని ఎంపీసీ విభాగంలో ఈ మార్కులు సాధించారు. ఈ క్ర‌మంలోనే శ‌నివారం తేజ‌స్విని త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి మంత్రిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. మంత్రి తేజ‌స్వినికి సాలువా క‌ప్పి అభినందించ‌డంతో పాటు భ‌విష్య‌త్తులో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్షించారు.ఈ సంద‌ర్భంగా గాయ‌త్రి త‌ల్లిదండ్రుల‌తో పాటు క‌ళాశాల అధ్యాప‌కుల‌కు కూడా మంత్రి […] - [ఆర్గాన్ లిక్విడ్ (LAR)తో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా డ్రైవర్ మృతి](https://9newstelugu.com/tanker-carrying-argon-liquid-overturns-driver-dies/): ఒడిస్సా రాష్ట్రం జగధల్పూర్  నుండి విశాఖకు ఆర్గాన్ లిక్విడ్ (LAR)తో వెళ్తున్న ట్యాంకర్ ఈ రోజు సాయంత్రం సుమారుగా 6 గంటల ప్రాంతంలో పాచిపెంట మండలం పి కొనవలస చెక్పోస్ట్ సమీపంలో ఉన్న దుర్గ దేవి ఆలయం మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన లో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్ ని సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. డ్రైవర్ బీహార్ రాష్ట్రం కు చెందిన ప్రమోద్ కుమార్ రాయ్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నామని  పాచిపెంట ఎస్సై లాలం అర్జున్ తెలిపారు - [స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి](https://9newstelugu.com/minister-sandhya-rani-participated-in-the-swarna-andhra-swachh-andhra-program/): స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం (జలమే జీవం) లో భాగంగా సాలూరు పట్టణంలోని KH స్కూల్ వాడది కోనేటి గట్టు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి  పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ: పార్లమెంటులో మహిళా నారీశక్తి బంధన్ అభియాన్ బిల్లు ప్రవేశపెట్టడం దేశంలోని యావత్ మహిళా లోకం గర్వించే చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుంది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం మహిళా సాధికారతకు దారితీసే కీలక అడుగు.మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తే దేశ ప్రగతి మరింత వేగవంతం అవుతుందని ప్రధాని లక్ష్యంతో ఈ బిల్లు తీసుకురావడం జరిగింది అని మంత్రి తెలిపారు.మహిళల అభివృద్ధి, సమాన హక్కుల కోసం తీసుకొస్తున్న ఇలాంటి కీలక బిల్లులకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు దోహదపడే కార్యక్రమాలకు […] - [ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లో  అత్యవసర పనులకు వెంటనే ఆమోదం పొంది, పూర్తి చేయాలి .జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి.](https://9newstelugu.com/emergency-works-in-the-government-public-hospital-should-be-approved-and-completed-immediately-district-collector-s-ramsunder-reddy/): విజయనగరం, ఏప్రిల్ 17:  ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అవసరమైన  అత్యవసర పనులకు వెంటనే ఆమోదం పొంది, పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి   అధికారులను ఆదేశించారు.      స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జి జి హెచ్)లో ప్రజలకు మెరుగైన సేవలు అందించుటకు చేపట్టవలసిన అభివృద్ధి పనుల గూర్చి జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ చాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు.     సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యవసరంగా చేపట్టవలసిన పనులకు త్వరితగతిన పాలనాపరమైన అనుమతులు పొందాలని, పనులను వెంటనే మొదలుపెట్టాలని ఆదేశించారు.   ఆసుపత్రిలో  షార్ట్ సర్క్యూట్ కు అవకాశం లేకుండా  విద్యుత్ వైరింగ్  చేయాలని, వాటర్ పైప్ లైన్ లీకేజీ లేకుండా అరికట్టాలని, డ్రైనేజీ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.  ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన నీటిని నిలువ చేయుటకు అదనపు సంపులు నిర్మించాలన్నారు. ఆసుపత్రికి నీటి కొరత లేకుండా ప్రతిరోజు సరఫరా చేయాలని మున్సిపల్ అధికారులను జిల్లా […] - [రక్తహీనతపై వైద్యాధికారులు/కమ్యూనిటీ హెల్త్ అఫ్ఫిసర్స్ కు  అవగాహన కార్యక్రమం](https://9newstelugu.com/awareness-program-for-medical-officers-community-health-officers-on-anemia/):        విజయనగరం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం సమావేశ మందిరమందు  యూనిసెఫ్ సహకారంతో సికిల్ సెల్ ఎనీమియా  (రక్తహీనతపై) వైద్యాధికారులు/కమ్యూనిటీ హెల్త్ అఫ్ఫిసర్స్ కు  అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.  నేచర్ – యూనిసెఫ్ యువజన ఆరోగ్యం మరియు సికిల్ సెల్ రక్తహీనత కార్యక్రమంలో భాగంగా, నేచర్ సంస్థ 2026 ఏప్రిల్ 16న విజయనగరం జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.ఈ కార్యక్రమంలో సికిల్ సెల్ రక్తహీనతకు సంబంధించిన నిర్ధారణ విధానాలు, స్క్రీనింగ్‌లో ఎదురవుతున్న సవాళ్లు, తాజా వైద్య అభివృద్ధులు మరియు భవిష్యత్ కార్యాచరణపై విశదంగా చర్చించారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్యాధికారులు మరియు కమ్యూనిటీ హెల్త్ అఫ్ఫిసర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ శిక్షణలో మొత్తం 58 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమానికి నిపుణులైన వనరుల వ్యక్తులు మార్గనిర్దేశం చేశారు. అందులో సలీమా భాటియా (యునిసెఫ్ […] - [ఎమ్మెల్యే పై తప్పుడు కథనం ప్రసారం చేసిన ఛానల్ పై పరువు నష్టం దావా వేస్తాం..](https://9newstelugu.com/we-will-file-a-defamation-suit-against-the-channel-that-aired-a-false-story-about-the-mla/): మెరకముడిదాం మండలం గర్భాం ఎర్రచెరువు ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కనుసన్నల్లో ఆక్రమణకు గురయ్యిందన్న కధనంలో వాస్తవం లేదని మండల తెలుగుదేశం నేతలు ఖండించారు. గురువారం ఎ.ఎం. సి.అధ్యక్షులు తాడ్డి చంద్రశేఖర్ నివాసంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడ్డి సన్యాసినాయుడు అధ్యక్షతన విలేఖరల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సన్యాసినాయుడు మాట్లాడుతూ    బి ఆర్ కె న్యూస్  ఛానెల్ లో ఎమ్మెల్యే  కళావెంకటరావు కి తెలిసే గర్భాం ఎర్ర చెరువు  ఆక్రమణలు జరిగాయి అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన బి. ఆర్. కె.ఛానల్ న్యూస్  పై పరువు నష్టం దావా వేయుటకు సిద్దపడుతునట్లు తెలిపారు. ఈ చెరువు విస్తీర్ణం ఎంత, దుకాణాలు ఎక్కడ ఉన్నాయో తెలిసికోకుండా వార్త ప్రచారం చేయడం సమాంజసం కాదని అయన తెలిపారు. ఆర్ అండ్ బి రోడ్డుకు అనుకుని దుఖా నాలు నిర్మించుకుని సుమారు 25 ఏళ్ళు అవుతుందని, కళావెంకటరావు ఈ […] - [అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమం](https://9newstelugu.com/8th-nutrition-pakwad-program-at-anganwadi-center/): అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రీ స్కూల్ పిల్లలు, గర్భిణీలకూ, బాలింతలకు పోషణ పక్వాడ పక్కాగా అమలు చేయాలని ఐసీడీస్ & TATA ట్రస్ట్ సమక్షంలో 8వ పోషణ పక్వాడ మిర్తివలస అంగన్వాడీ కేంద్రం పోషణ పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా పాచిపెంట ఐ సి డి స్ & ప్రాజెక్ట్ టాటా ట్రస్ట్ ప్రోగ్రాం అసోసియేట్ ఎం. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇస్తున్న శిక్షణలో సమతుల ఆహారంపై, పిల్లలు మెదడు అభివృద్ధి, వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుధ్యం,గురించి అవగాహన కల్పించటం జరిగింది.ఈ కార్యక్రమానికి మిర్తి వలస గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి కే. పోలీనాయుడు, సెక్రటరీ, పి. దుర్గారావు, గ్రామపెద్దలు జీ. సత్యనారాయణ  జి. శ్రీరాములు,అంగన్వాడీ కార్యకర్త, ఆయా,బాలింతలు, ప్రీ స్కూల్ తల్లులు,డ్వాక్రా మహిళల సంఘ సభ్యులు పాల్గొన్నారు - [సామాన్యులతో కలిసి భోజనం చేసిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు](https://9newstelugu.com/former-minister-kimidi-kala-venkat-rao-dined-with-the-common-people/):    చీపురుపల్లి నియోజకవర్గంచీపురుపల్లిలో పేదల ఆకలి తీర్చే ‘అన్న క్యాంటీన్’ ప్రారంభం : సామాన్యులతో కలిసి భోజనం చేసిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు. చీపురుపల్లి పట్టణంలోని స్థానిక తహశీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను మాజీ మంత్రి చీపురుపల్లి శాసనసభ్యులు  కిమిడి కళా వెంకట్రావు మరియు  కిమిడి రామ్ మాలిక్ నాయుడు ఘనంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాల్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ క్యాంటీన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు  మాట్లాడుతూ.. “గత ప్రభుత్వ పాలనలో నిలిచిపోయిన అన్న క్యాంటీన్లను మళ్ళీ ప్రారంభించడం ద్వారా పేదల ఆకలి తీర్చే సువర్ణ అధ్యాయం మొదలైంది. కేవలం ఐదు రూపాయలకే శుభ్రమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. నిరుపేదలు, కూలీలు మరియు బాటసారులకు ఈ క్యాంటీన్ […] - [Ysrcp క్యాంపు కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు](https://9newstelugu.com/dr-b-r-ambedkar-jayanti-celebrated-at-saluru-ysrcp-camp-office/): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  పీడిక.రాజన్నదొర గారి నివాసంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఆర్థికవేత్తగా,రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ.దళితులు, మహిళలు,కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు,భారత రాజ్యాంగం నిర్మాత,డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా బి.ఆర్.అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం వైసిపి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు మరియు ఇతరులు పాల్గొన్నారు. - [సాలూరు లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ](https://9newstelugu.com/dr-b-r-ambedkar-statue-unveiled-in-salur/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి . అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్న మంత్రి. భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయ నాయకుడు, సామాజిక సంస్కర్త, న్యాయవేత్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మంత్రి పేర్కొన్నారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మౌ (Mhow) ప్రాంతంలో 1891 ఏప్రిల్ 14న అంబేద్కర్ గారు జన్మించారని మంత్రి తెలిపారు. కుల వివక్ష, అస్పృశ్యత, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన మహనీయుడు అంబేద్కర్ గారని అన్నారు.ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఆశయంతో ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని మంత్రి పేర్కొన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఇతర వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు hoఅమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. “సమాజంలో సమానత్వం – ప్రజలలో […] - [సూర్యాఘర్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి](https://9newstelugu.com/minister-gummidi-sandhyarani-launched-the-suryaghar-program/): మన్యం జిల్లా సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో ‘సూర్యాఘర్’ కార్యక్రమాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి  ప్రారంభించారు. సూర్యాఘర్’ పథకం లభించినందుకు ఎస్టీ ప్రజలు ఎంతో ఆనందంతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారి కి ఘన స్వాగతం పలికి, మేళతాళాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ కార్యక్రమం అమలులో దేశంలోనే ముందంజలో ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 6 లక్షల ఎస్సీ / ఎస్టీ కుటుంబాలకు 2 కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ సిస్టమ్‌లను ఉచితంగా  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు గారు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు అని మంత్రి తేలిపారు ఈ పథకం ద్వారా పేద కుటుంబాలపై ఉన్న విద్యుత్ ఖర్చు భారాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు.అదేవిధంగా, ఈ సోలార్ సిస్టమ్‌ల నిర్వహణ కోసం ప్రతి నెల మెంటెనెన్స్ చార్జ్‌ను కూడా ప్రభుత్వం అందిస్తుంది అని మంత్రి వెల్లడించారు. కొత్తవలస […] - [మాస్టర్ మైండ్స్ స్కూల్ -పూసపాటిరేగ విద్యార్థిని లాస్యకు అరుదైన విజయం](https://9newstelugu.com/master-minds-school-pusapatirega-student-lasya-achieves-rare-success/): పూసపాటిరేగకు చెందిన AP Institute’s MASTER MINDS School విద్యార్థిని, సంచాం గ్రామానికి చెందిన Ch. లాస్య ప్రతిష్టాత్మకమైన కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి అరుదైన విజయాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమ్మాయిలకు కేటాయించిన 10 సీట్లలో, OBC వర్గానికి కేటాయించిన ఒక్క సీటును ఆమె కైవసం చేసుకుంది. 300 మార్కులకు గాను 273 మార్కులు సాధించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా విజయనగరం పార్లిమెంట్ సభ్యులు గౌరవ కలిశెట్టి అప్పలనాయుడు గారు, ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవ నడుకుర్తి ఈశ్వరరావు గారు లాస్యను అభినందించి ఆశీర్వదించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు మాట్లాడుతూ, చిన్న వయసు నుంచే విద్యార్థులను ఆల్ ఇండియా స్థాయి ప్రవేశ పరీక్షలకు సిద్ధం చేస్తూ 2026 సంవత్సరంలో 19 మంది విద్యార్థులు వివిధ సైనిక్ స్కూల్స్‌కు, అలాగే 6 మంది విద్యార్థులు నవోదయ స్కూల్‌కు ఎంపిక కావడంలో కీలక పాత్ర […] - [మానవత్వానికి నిలువెత్తు రూపం.. మన కలెక్టర్*](https://9newstelugu.com/a-symbol-of-humanity-our-collector/): మన్యం జిల్లా చరిత్రలో అపూర్వ ఘట్టం.. రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా నిలిచిన జిల్లా అధిపతిహోదాను మరిచి.. ప్రోటోకాల్‌ను వీడి.. తన కారులోనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి చేర్చిన వైనం*జిల్లా వాసుల హృదయాలను గెలుచుకున్న కలెక్టర్ గారి ఉదారత మరపురాని మానవత్వం.. మనసున్న మహారాజు పార్వతీపురం / సీతానగరం, ఏప్రిల్ 12: ఒక జిల్లాకు అత్యున్నత అధికారి అంటే సాధారణంగా భారీ కాన్వాయ్, కట్టుదిట్టమైన భద్రత, ఎవరికీ అందనంత ఎత్తులో ఉండే హోదా.. ఇవే మనకు కనిపిస్తాయి. కానీ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు వీటన్నింటికీ భిన్నమని, ఆయనది పదవి కంటే పైమెట్టులో ఉండే మానవత్వమని నేటి ఘటనతో మరోసారి రుజువైంది. ఆదివారం తన అధికారిక పర్యటనలు ముగించుకుని తిరిగి వస్తుండగా, సీతానగరం మండలం చినభోగిలి సమీపంలో జరిగిన ప్రమాదం ఆయనలోని కరుణా హృదయాన్ని ఆవిష్కరించింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న బాధితుడిని చూసి కలెక్టర్ గారు స్పందించిన […] - [ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా జిల్లాలో ‘కార్డన్ అండ్ సెర్చ్](https://9newstelugu.com/as-part-of-operation-vajraprahar-a-cordon-and-search-operation-has-been-launched-in-the-district/): గౌరవ డిజిపి, శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ శ్రీ ఆకే రవి కృష్ణ, ఐపిఎస్, ఐజిపి గారి పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ వారి ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఏప్రిల్ 11న ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ చేపట్టారు* చీపురుపల్లి సబ్ డివిజన్ పరిధిలో రేగిడి ఆముదాలవలస పోలీసు స్టేషన్ పరిధిలోని చిన శిర్లాం గ్రామంలో సుమారు 70మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు*  చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు ఆధ్వర్యంలో సుమారు 120 ఇండ్లలో, బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు*రికార్డులు సక్రమంగాలేని మొత్తం 13 మోటారు సైకిళ్ళను సీజ్ చేసి, సంబంధిత పోలీసు స్టేషనుకు తరలించిన పోలీసులు* గౌరవ డిజిపి, శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ శ్రీ ఆకే రవి కృష్ణ,ఐపిఎస్,ఐజిపి గారి పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ వారి […] - [మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు](https://9newstelugu.com/mahatma-jyotirao-phules-birth-anniversary-celebrations/):      స్థానిక పశువైద్య కళాశాల ప్రాంగణంలో ఈరోజు ఉదయం నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా ఇంచార్జ్ అసోసియేటె డీన్, డాక్టర్ టి ప్రసాద్ రావు గారు దగ్గరుండి జరిపించారు.     జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి  ముఖ్యంగా విద్యార్థుల చేత పూల మాలతో అలంకరించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన  ఉపాధ్యాయులు, మిరియాల కృష్ణారావు గారు కార్యక్రమంలో  యువత కు “సామాజిక బాధ్యత” పట్ల అవగాహన కల్పించడంతోపాటు జ్యోతిరావు పూలే ఆశయాలకు, పశు వైద్య విద్యార్థులు ఆశయంగా నిలవాలని విద్యార్థులను కొనియాడారు.    అనంతరము  పలు అంశాలపై వ్యాసరచన, మరియు వాక్చాతుర్యం పోటీలలో విజయం పొందిన పిల్లలకు నగదు మరియు ప్రోత్సాహక బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో Y సాయి శంకర్ (రెండవ సంవత్సర పశువైద్య విద్యార్థి) కు ప్రథమ స్థానం, P లలిత కుమారీ (మూడవ సంవత్సర పశు వైద్య […] - [అన్నార్థులకు అండగా మాతృభూమి సేవా సంఘం](https://9newstelugu.com/mathrubhumi-seva-sangam-supports-the-hungry/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నవజీవన్ పేద పిల్లలు ఆశ్రమంలో పిల్లలు ఆకలి తీర్చడం కోసం ప్రతినెలా మన సంఘం దాతలు సహాయంతో 5బస్తాలు బియ్యం ఒక్క ఆయిల్ టిన్ ఇవ్వడం జరుగుతుంది అన్ని సాలూరు నియోజకవర్గం మాతృభూమి సేవా సంఘం ఇంచార్జ్ కే ఈశ్వర్ రావు అన్నారు ఈ సందర్బంగా సంఘం వ్యవస్థాపక కార్యదర్శి ఐ గోపాలరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతంలో నడుస్తున్న పిల్లలు, వృద్దులు ఆశ్రమంలో ఏ ఒక్కరు ఆకలితో ఉండకుండా అందరికి 365రోజులు ఆకలి తీర్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ రోజు సాలూరు నవజీవన్ లో ఈశ్వర్ రావు, మహేష్, మాతృభూమి సంఘం మన్యం పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు పసుమర్తి నరేష్ కుమార్ సమక్షంలో నవజీవన్ ఆశ్రమంకీ 5బస్తాలు అందిచడం జరిగింది అన్ని అన్నారు - [బేటీ బచావో - బేటీ పడావో](https://9newstelugu.com/save-the-daughter-save-the-daughter/): విజయనగరం జిల్లాలో ‘బేటీ బచావో – బేటీ పడావో’ లో భాగంగా జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాలుశ్రీయుత సంచాలకుల, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆంధ్ర ప్రదేష్ గుంటూర్ వారి  ఆదేశాల మేరకు, విజయనగరం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ (DW&CW&EO) ఆధ్వర్యంలో ‘బేటీ బచావో – బేటీ పడావో’ పథకంలో భాగంగా పలు కీలక అంశాలపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలలో జిల్లాలోని సి.డి.పి.ఓ.లు (CDPOs) మరియు సూపర్ వైజర్లు (Supervisors) పాల్గోన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల వివరాలు:1.చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల బాలికల ఆరోగ్యం, విద్య మరియు వారి భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడతాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల బాలికలు తీవ్రమైన శారీరక మరియు మానసిక సమస్యలకు గురవుతున్నారని పేర్కొన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికట్టాలని, […] - [మ్యుటేషన్స్ త్వరగా పూర్తిచేయాలి-జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్](https://9newstelugu.com/joint-collector-sethu-madhavan/): విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 8:  జిల్లాలో ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల పంపిణీ, రీ సర్వే, మ్యుటేషన్స్  వేగంగా పూర్తి చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ సేధు మాధవన్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు.  బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో రెవిన్యూ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప‌ట్టాదారు పాసు పుస్త‌కాలు,  రీసర్వే, 22 ఏ భూములు,     పి జి ఆర్ ఎస్, రెవిన్యూ క్లినిక్, ఎస్.ఐ.ఆర్, సెన్సస్ త‌దిత‌ర రెవెన్యూ అంశాల‌పై దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం, రీసర్వే వేగవంతం చేయాలని తహసీల్దారులను ఆదేశించారు.. ఒక్క‌ త‌ప్పుకూడా లేకుండా పాసుపుస్త‌కాల‌ను రూపొందించాల‌ని, రైతులు ఇబ్బంది ప‌డ‌కుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా మ్యుటేష‌న్ల‌ను వీలైనంత వేగంగా  పూర్తి చేయాల‌ని సూచించారు. అలాగే రెవిన్యూ రికార్డులు డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.  ప్రత్యేకంగా గుర్తించిన గ్రామాల్లో పట్టాదారు పాసుబుక్ లలో లోపాలు సరిదిద్ది నూరుశాతం […] - [మహిళలు,పిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పించాలి-
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్](https://9newstelugu.com/safety-of-women-and-children-should-be-given-top-priority-vizianagaram-district-sp-a-r-damodar/): పోలీసు స్టేషన్లను ఆశ్రయించే మహిళల ఫిర్యాదుల పట్ల తక్షణమే చర్యలు చేపట్టాలన్న జిల్లా ఎస్పీ* మహిళల ఫిర్యాదుల పట్ల సానుకూలంగా స్పందించాలని, వారు చెప్పే ఫిర్యాదులను శ్రద్ధతో వినాలని ఆదేశం* మహిళలకు రక్షణగా నిలిచే చట్టాల పట్ల, శక్తి యాప్ పట్ల అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ* మహిళల భద్రతకు ప్రాధాన్యత కల్పించాలని, వారు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, వారి రక్షణకు భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ ఏప్రిల్ 8న ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మాట్లాడుతూ – మహిళలు, పిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, వారు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, భద్రత చర్యలు చేపట్టాలన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించుటలో భాగంగా పోలీసు స్టేషన్లను ఆశ్రయించే మహిళలు, వారు చేసే ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు స్టేషన్లకు వచ్చే మహిళలతో పోలీసు సిబ్బంది మర్యాదగా మాట్లాడాలని, […] - [మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు](https://9newstelugu.com/strict-action-against-traffic-violations-like-drunk-driving-speeding-triple-riding/): సాలూరు పట్టణ పరిధిలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లైన మామిడిపల్లి జంక్షన్, గాంధీనగర్ జంక్షన్ మరియు బైపాస్ రోడ్ ప్రాంతాలను సంయుక్తంగా పరిశీలించడం జరిగింది.ఈ తనిఖీలను మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జె.వి.ఎస్.ఎస్.ఎస్. ప్రసాద్ గారు, ఆర్ & బి శాఖ AEE సాలూరు శ్రీ విజయ్‌కుమార్ గారు మరియు సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గారు కలిసి నిర్వహించారు.ప్రమాదాలను నివారించేందుకు క్రింది చర్యలను తీసుకోవాలని నిర్ణయించారు:• జంక్షన్ల వద్ద దిశా సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం• స్పీడ్ లిమిట్, ప్రమాద ప్రాంతం, మలుపు సూచిక వంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం• జీబ్రా క్రాసింగ్‌లు, స్టాప్ లైన్లు మరియు స్పీడ్ బ్రేకర్లపై రిఫ్లెక్టివ్ పెయింటింగ్ చేయడం• జంక్షన్ ముందు రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని నియంత్రించడం• తగినంత వీధి దీపాల ఏర్పాటు• రోడ్డు పక్కన కనిపించే దృశ్యాన్ని అడ్డుకుంటున్న పొదలు, మొక్కలను తొలగించడం• బ్లైండ్ కర్వ్‌లు […] - [రెండు తులాల కోసం వృద్ధురాలు హత్య](https://9newstelugu.com/an-old-woman-was-murdered-for-two-tolas/): తమ్ముడు కొడుకే తుది ముట్టించాడు… నిందితులను రిమాండ్ కి తరలింపు.. చీపురుపల్లి మండలం  గొల్లల పాలెం గ్రామం నాకు చెందిన గొర్లె చిన్నప్పమ్మ (68) అనే వృద్ధురాలు ని రెండు తులాల బంగారం కోసం సొంత మేనల్లుడే హత్య చేసి ఊరు చివర్లో గల చెరువులో పాతిపెట్టిన ఘటన మంగళవారం స్థానికంగా సంచలనం రేపింది. చీపురుపల్లి డి.ఎస్.పి.ఎస్ రాఘవులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శంకర్రావు ల సారాధ్యంలో ఈ సంఘటనకు సంబంధించి వివరించిన విషయాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి మండలం గొల్లల పాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు చిన్నప్పమ్మ ఫిబ్రవరి నెల 23న ఇంటి నుండి కనబడకుండా పోయినట్లు ఆమె కుమార్తె అల్లుడు రెడ్డి పాపినాయుడులు ఫిబ్రవరి 27న చీపురుపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 23 నుండి కనబడకుండా పోయిన చిన్నప్పమ్మను బంధువుల , తెలిసిన కుటుంబాల వద్ద ఆ నెల 26 వరకు వెతక సాగారు. ఈ క్రమంలో […] - [](https://9newstelugu.com/__trashed-5/): సాలూరు పట్టణంలోని పెదవీధి ప్రాంతానికి చెందిన ఎనిమిది (08) మంది వ్యక్తులు ఇటీవల ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ప్రజల్లో ఆందోళన సృష్టించినట్లు గుర్తించబడింది.ఈ నేపథ్యంలో, ప్రజా శాంతి భద్రతలను పరిరక్షించుటకై సాలూరు టౌన్ పోలీసులు భారతీయ నాగరిక సురక్షా సంహిత, 2023 సెక్షన్ 126 (పూర్వపు 107 Cr.P.C.) ప్రకారం నివారణ చర్యలు ప్రారంభించారు.అనంతరం పై ఎనిమిది మందిని గౌరవనీయ మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్  సురేష్ గారి సమక్షంలో హాజరు పరచగా, మేజిస్ట్రేట్  వారిని శాంతి భద్రతలు కాపాడుటకు మరియు మంచి ప్రవర్తన పాటించుటకు ప్రతి వ్యక్తి రూ.2,00,000/- విలువైన బాండ్‌ను నిర్దిష్ట కాలానికి అమలు చేయాలని ఆదేశించారు.సాలూరు పట్టణంలో శాంతి భద్రతలు పరిరక్షించుటకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఎవరైనా శాంతి భంగం కలిగించే చర్యలను గమనించిన పక్షంలో వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని.ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సాలూరు వారు తెలిపారు - [మెనూ పాటించకపోతే కఠిన చర్యలు](https://9newstelugu.com/strict-action-if-menu-is-not-followed/): సాలూరు, ఏప్రిల్ 07 : విద్యార్థులకు అందించే ఆహారం రుచిగా, పోషకవిలువలు కలిగి నాణ్యతగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ను అక్షరాలా అమలు చేయాలని,ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా లేదా నాణ్యత లోపించినా సంబంధిత అధికారులపై, ఏజెన్సీల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం సాలూరు పట్టణంలోని మునిసిపల్ హై స్కూల్‌ ను జాయింట్ కలెక్టర్ మరియు మునిసిపల్ ప్రత్యేక అధికారి సి. యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని విద్యా సౌకర్యాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు మరియు ‘ముస్తాబు’ కార్యక్రమ పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలును స్వయంగా పర్యవేక్షించిన ఆయన వంటశాలలను సందర్శించి, భోజనం తయారీలో వాడుతున్న వస్తువుల నాణ్యతను, పరిశుభ్రతను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతుందో లేదో ఆరా తీశారు. విద్యార్థులకు […] - [నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్య రాణి](https://9newstelugu.com/minister-participates-in-water-security-irrigation-communities-responsibility-program/): నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈరోజు సాలూరు తహసీల్దార్ కార్యాలయంలో నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం, సాగునీటి వినియోగం మరియు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు, రైతులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం 06-04-2026 నుండి 14-07-2026 వరకు నిర్వహించబడుతుంది. మొత్తం 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంగా ప్రభుత్వం చేపట్టింది. ఈ 100 రోజులలో సాగునీటి పనులను గుర్తించడం, నిధులు మంజూరు చేయడం, పనులను వేగంగా పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. రైతులకు సమయానికి సాగునీరు అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. ఈ సంవత్సరానికి సంక్షేమం – అభివృద్ధి కోసం సాలూరు నియోజకవర్గానికి రూ.490 కోట్లు ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం ₹490 కోట్లను వివిధ సంక్షేమ పథకాలకు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.పెన్షన్లకు […] - [సాంప్రదాయబద్ధం గా ఇటుక పండుగ](https://9newstelugu.com/traditionally-eattuka-festival/): పాచిపెంట మండలంలోని *మంచాడవలస,సీతంపేట, పనుకు వలస,చీపురువలస గిరిజన గ్రామాల ప్రజలు* సాంప్రదాయబద్ధంగా *ఇటుక పండుగ* ను ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా రోడ్లపై వాహనాలను ఆపుతూ ఆనందోత్సాహాల మధ్య చందాలు సేకరిస్తున్నారు. ఈ గ్రామాల గుండా బడ్నాయక వలసలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్తున్న *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారిని గిరిజనులు ఆపారు.ఆయన వెంటనే కారు దిగి గిరిజనులకు ఇటుక పండుగ శుభాకాంక్షలు తెలియజేసి,వారికి పళ్లెంలో దక్షిణ అందించారు. *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారి రాకతో ఆయన సరళ స్వభావానికి ఆకర్షితులైన యువత,మహిళలు,ప్రజలు ఆయనతో కలిసి ఉత్సాహంగా ఫోటోలు,సెల్ఫీలు తీసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సంఘటన అక్కడ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చింది. గ్రామీణ సాంప్రదాయ పండుగలో తమ నాయకుడు పాల్గొనడం పట్ల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనతో దింశా నాట్యం చేశారు.. - [_సాలూరు లో డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్ జయంతి: మెగా ఉచిత వైద్య శిబిరం_](https://9newstelugu.com/_dr-b-r-ambedkar-jayanti-celebrated-in-salur-mega-free-medical-camp_/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని పెద్ద హరిజన పేటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధా నాయుడు మరియు అంబేద్కర్ పోరాట సమితి ప్రతినిధి సోరు సాంబయ్య ఆధ్వర్యంలో, విజయనగరం మహారాజా మిమ్స్ (MIMS) హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ శిబిరం ఏర్పాటు చేయబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు శ్రీ ఆర్.పి. భంజ్ దేవ్ గారు, అంబేద్కర్ పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వైద్య శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీ ఆర్.పి. భంజ్ దేవ్ గారు మాట్లాడుతూ, స్ఫూర్తి మహిళా మండలి ద్వారా బలగ రాధా నాయుడు గారు మహిళా సాధికారతకు మరియు సామాజిక సేవకు చేస్తున్న కృషి ఎంతో హర్షణీయం అన్నారు. ముఖ్యంగా 1, 2, 3, 4 వార్డుల్లో నివసించే పేద ప్రజలు ఆర్థిక స్తోమత […] - [కంచె చేను మేస్తే](https://9newstelugu.com/%e0%b0%95%e0%b0%82%e0%b0%9a%e0%b1%86-%e0%b0%9a%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%ae%e0%b1%87%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%87/):   విజయనగరం జిల్లా …గరివిడి మండలం  అర్తమూరు పంచాయతీ పరిధిలో గల రామతులసి మిల్లులో తనికీలు, పిడిఎఫ్ బియ్యం నిల్వలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ కి పిర్యాదు నేపద్యంలో, పక్కా సమాచారంతో జిల్లా  కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి ఆదేశాలు మేరకు జిల్లా విజిలెన్స్ అధికారులు పౌరసరఫరా శాఖ డిప్యూటీ కలెక్టర్ అరుణ కుమారి ఆధ్వర్యంలో ఉప తహసిల్దార్ లతో మిల్లు తనికీలు చేపట్టారు.మిల్లు సిబ్బందికి తనిఖీ అధికారులు పలు ప్రశ్నలు వేసిన పరిస్థితి,తూనికా,యంత్రాలు, బియ్యం నిల్వలు తనిఖీలు చేశారు . తనికీలలో ఎటువంటి అక్రమ నిల్వలు లేవని,పిడిఎఫ్ బియ్యం నిల్వలు లేవని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు.ఈ మేరకు సివిల్ సప్లై  డిప్యూటీ కలెక్టర్ అరుణ కుమారి మిల్లును తనకి చేశామని ఎటువంటి  అక్రమ బియ్యం నిల్వలు లేవని వివరించారు.పక్కా సమాచారంతో వెళ్ళిన ప్రభుత్వ అధికారులకు 100 గ్రాముల పిడిఎఫ్ బియ్యం దొరకకపోవడం గమనార్హం. గతంలో ఇదే మిల్లు పై అవినీతి […] - [జై అమరావతి](https://9newstelugu.com/jai-amaravati/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఆదివారం రాష్ట్ర గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో పట్టణ జాతీయ రహదారి నుండి ఎన్టీఆర్ కొండల వద్ద నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అమరావతి కి చట్ట బద్రత కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.మంత్రి  సంధ్యారాణి ఇంటి వద్ద నుంచి మామిడిపల్లి కుండలి లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల 12 ఏళ్ల కల ఈనాటికి నిజమైందని దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు అమరావతి లో రాజధాని నిర్మాణానికి మద్దతు ఇస్తే ఒక్క వైకాపా మాత్రం వ్యతిరేకిస్తుందన్నారు. వైకాపా నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ రాజధాని నిర్మాణమే […] - [రోడ్ల విస్తరణకు ముందడుగు అంటూ ఊదరగొట్టారు.](https://9newstelugu.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%be%e0%b0%b3%e0%b0%a8-%e0%b0%b5%e0%b1%88%e0%b0%aa%e0%b1%81-%e0%b0%85%e0%b0%a1%e0%b1%81%e0%b0%97%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%85/): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో రోడ్డు విస్తరణ పై మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర మాట్లాడుతూమున్సిపల్ కౌన్సిల్ ఉన్నంతవరకు ఎందుకు విస్తరణ పనులు చేపట్టలేదు అంటూ ప్రశ్నించారు. అప్పుడు లేనిది ఇప్పుడు యుద్ధప్రాతిపదికన పనులు చేస్తామనడం విడ్డూరంగా ఉంది అని విస్తరణ చేపట్టాలంటే రోడ్డుకి ఇరువైపుల ఉన్న దుకాణదారులకు,ఇంటి యజమానులకు ముందుగా నోటీసులు ఇవ్వాలి ఆతరువాత నిర్ణయం తీసుకోవాలి అని అంతేతప్ప హడావుడిగా రోడ్ల విస్తరణ అంటూ చర్యలు తీసుకోవడం సరికాదని సాలూరు మాస్టర్ ప్లాన్ ను అప్పటి ఆర్డీఓ అంబేద్కర్, సుదర్శనదొర ల సమక్షంలో  అధికార,ప్రతిపక్ష పార్టీ వారితో పాటు ఎన్‌జిఓ లతో కూడా సమావేశం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు….మెయిన్ రోడ్ విస్తరణ సమయంలో షాపులు పై జీవిస్తున్న తమ‌ బ్రతుకులను గుర్తుంచుకొని విస్తరణ చేయాలని ప్రాధేయపడ్డారు…..అటువంటి మాస్టర్ ప్లాన్ లేకుండా నేడు తెదేపా మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తుందన్నారు.గతంలో వచ్చిన […] - [రైతులు ఏకమైతే మధ్యవర్తులకు చెక్: రైతుల సమాఖ్య సమావేశంలో కీలక చర్చలు](https://9newstelugu.com/farmers-unite-middlemen-will-be-checked-key-discussions-at-farmers-federation-meeting/): రైతులు మరియు ఉత్పత్తిదారుల సమాఖ్య – ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో 04-04-2026 న గుంటూరు జిల్లా, ఉండవల్లి లోని రాజా గ్రుహ బిల్డింగ్‌లో నిర్వహించిన రైతులు, FPOలు మరియు MACS ప్రతినిధుల సమావేశం విజయవంతంగా జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి రైతులు, సంఘ నాయకులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా శ్రీ అనమోలు గాంధీ గారు, భారతీయ కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షులు పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ, మధ్యవర్తుల చేత రైతులు దోపిడీకి గురికాకుండా కఠినమైన నియంత్రణలు అవసరమని, రైతులు మరియు ఉత్పత్తిదారులను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి టి. జానకి దేవి గారు మాట్లాడుతూ, రైతులు FPOలు లేదా MACSల రూపంలో ఏకమైతే మధ్యవర్తుల ఆధిపత్యాన్ని తగ్గించి, తమ ఉత్పత్తులకు తామే సరైన ధర నిర్ణయించే స్థాయికి చేరుకుంటారని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి […] - [మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఎం.ఫిల్) పట్టాను అందుకున్న కోట్ల కృష్ణ.](https://9newstelugu.com/kotla-krishna-received-master-of-philosophy-m-phil-degree/): *ఆంధ్ర విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్* నుంచి *మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఎం.ఫిల్)* పూర్తి చేసి ఇటీవల ఏయు వేదికగా జరిగినా 91,92వ స్నాతకోత్సవంలో *ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్* చేతుల మీదుగా ఎం.ఫిల్ పట్టాను అందుకున్న *విజయనగరం జిల్లాకు చెందిన చీపురుపల్లి పట్టణవాసి కోట్ల కృష్ణ కు* పలువురు అభినందనలు తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆచార్యుడు *డాక్టర్ కె.వి రమణమూర్తి* పర్యవేక్షణలో “*ఏ స్టడీ ఆన్ ఎన్ అప్రైజల్ ఆఫ్ హౌసింగ్ ఫైనాన్స్ స్కీమ్స్ విత్ రిఫరెన్స్ టు పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆంధ్ర ప్రదేశ్* ” అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను ఆయనకు ఏయూ నుంచి ఈ ఎం.ఫిల్ పట్టాను అందజేసింది. ఈ సందర్భంగా  ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జాలాది […] - [జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొర్రజన్ని సింహాచలం ను పరామర్శిచిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర](https://9newstelugu.com/former-deputy-cm-pidika-rajanna-dora-visited-zilla-parishad-vice-chairman-korrajanni-simhachalam/): ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొర్రజన్ని.సింహాచలం  అనారోగ్యంతో భాధపడుతూ సాలూరు పట్టణంలోని పెంట. శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న *మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పీడిక.రాజన్నదొర గారు ఆసుపత్రికి వెళ్లి జడ్పీ వైస్ చైర్మన్ సింహాచలం గారిని పరామర్శించారు.* ఈ సందర్భంగా సింహాచలం గారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుని,త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సింహాచలం గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. - [ఎలస్కో ఎలక్ట్రికల్ స్కూటీల నూతన షోరూమ్](https://9newstelugu.com/new-showroom-of-elasco-electrical-scooties/): సాలూరు పట్టణంలో *ఎలస్కో ఎలక్ట్రికల్ స్కూటీల నూతన షోరూమ్* ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన *మాజీ డిప్యూటీ సీఎం&మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర*  రిబ్బన్ కత్తిరించి షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం ద్వారా ఇంధన వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,వ్యాపారవేత్తలు, యువత,అభిమానులు మరియు పాల్గొన్నారు. - [విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా](https://9newstelugu.com/special-vigilance-on-health-of-students/): *ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: వ్యాధుల మూలాలను గుర్తించి నివారించాలి* విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా *జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి* పార్వతీపురం ఏప్రిల్ 01: ,: జిల్లాలో వ్యాధుల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణపై జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర్ రెడ్డి గారు వైద్య ఆరోగ్య శాఖ మరియు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడైనా వ్యాధులు ప్రబలితే కేవలం చికిత్సకే పరిమితం కాకుండా, ఆ వ్యాధి రావడానికి గల కారణాలను, దాని మూలాలను విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు. మలేరియా నివారణకు చేపట్టిన తరహాలోనే టైఫాయిడ్, వైరల్ జ్వరాల పట్ల గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సూచించారు. “కళాజాతర” కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పాటలను రూపొందించాలని ఆదేశించారు. *విద్యార్థుల ఆరోగ్యం – ప్రత్యేక మార్గదర్శకాలు* పాఠశాల విద్యార్థుల […] - [బొత్స సత్యనారాయణ పై విరుచుకుపడ్డ చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి  కళా వెంకటరావు](https://9newstelugu.com/cheepurupalli-mla-kimidi-kala-venkata-rao-lashed-out-at-botsa-satyanarayana/): జరిగిన ప్రెస్మీట్లో ఎమ్మెల్యే కళా వెంకటరావు మాట్లాడుతూ… బొత్స సత్యనారాయణ పై విరుచుకుపడ్డ చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి  కళా వెంకటరావు...ఒకప్పుడు అమరావతి రాజధాని స్మశానమని పేర్కొన్న బొత్స సత్యనారాయణ దెయ్యాల వేదాలు వల్లించేటట్లు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు… ఉత్తరాంధ్ర ఏ పార్టీతో అభివృద్ధి చెందిందో తెలుసా బొత్స… భావన పట్నం పోర్ట్ గాని, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్… అలాగే google డేటా సెంటర్ విశాఖపట్నం… అలాగే అనకాపల్లి స్టీల్ ప్లాంట్… అలాగే పరవాడ గ్రీన్ ఎనర్జీ హబ్ pm modai గారు శంకుస్థాపన.. ఇన్ని లక్షల కోట్లు ఉత్తరాంధ్రకి పెట్టుబడి పెడితే కూటమి ప్రభుత్వం  ఏమి మాట్లాడుతావు బొత్స.. కులాలు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి అమరావతిని స్మశానమన్న గుర్తులేదా బొత్స…… విభజన చట్టం ప్రకారం అమరావతికి ఇటు అసెంబ్లీలో కానీ అటు పార్లమెంటులో గాని చట్ట పద్ధతి కల్పించే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది.. ఇంత మంచి కార్యక్రమాన్ని ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం […] - [తెర్లాం బిర్లంగి మాత పండగ](https://9newstelugu.com/therlam-birlangi-mata-festival/): తెర్లాం బిర్లంగి మాత పండగ సంబరాలు సందర్భంగా తెర్లాం గ్రామం  విచ్చేసినటువంటి బొబ్బిలి శాసనసభ్యులు శ్రీ ఆర్ వి ఎస్ కే రంగారావు గారు రాష్ట్ర శ్రీశైన సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనందుకు కోల బలరాం మాస్టారుని,  ఏఎంసీ చైర్మన్ వెంకట్ నాయుడు గారు బేబీ నాయన గారు తదితరు పెద్దలందరూ సన్మానించడం జరిగింది. - [పేదరికం లేని సమాజమే లక్ష్యం](https://9newstelugu.com/the-goal-is-a-society-without-poverty/): *పేదరికం లేని సమాజమే లక్ష్యం పి4తో మారనున్న ‘బంగారు కుటుంబాల’ తలరాతలు* *రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు* : పేదరికం లేని సమాజమే లక్ష్యం: ‘పి4’తో మారనున్న ‘బంగారు కుటుంబాల’ తలరాతలు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన  పి 4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పి4’ కార్యక్రమం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు.  ఈ కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా, తిరుపతిలో ముఖ్యమంత్రి నిర్వహించిన ఆన్‌లైన్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం జిల్లా కేంద్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 9.5 లక్షల మంది రిజిస్ట్రేషన్.. 5 లక్షల మందికి లబ్ధి సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించడమే […] - [పేరిపి గ్రామం లో ఉచిత పశువైద్య శిబిరం](https://9newstelugu.com/free-veterinary-camp-in-peripi-village/): చీపురుపల్లి మండలం పేరిపి గ్రామంలో  చీపురుపల్లి  మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువనేత శ్రీ కిమిడి రామ్ మాలిక్ నాయుడు  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం రామ్ మాలిక్ నాయుడు  పశువులకు టీకాలు వేసే ప్రక్రియను పర్యవేక్షించారు. అనంతరం రైతులకు ఉచితంగా మందుల కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రైతు కేవలం సాగుపైనే కాకుండా, అనుబంధ రంగమైన పశుపోషణపై కూడా ఆధారపడి జీవిస్తున్నాడు. అటువంటి పాడి రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, వైద్య సేవలను చేరువ చేయడం చాలా అవసరం. చీపురుపల్లి మార్కెట్ కమిటీ వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని శిబిరాలు నిర్వహించి రైతులను ఆదుకోవాలి” అని కోరారు. - [DRC సమావేశంలో చర్చించిన గౌరవ చీపురుపల్లి శాసనసభ్యులు  కిమిడి కళావెంకట రావు](https://9newstelugu.com/honorable-cheepurupalli-mla-kimidi-kalavenkata-rao-discussed-at-the-drc-meeting/): DRC సమావేశంలో చర్చించిన గౌరవ చీపురుపల్లి శాసనసభ్యులు  కిమిడి కళావెంకట రావు ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ (DRC) సమావేశంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు మరియు చీపురుపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకట రావు గారు పాల్గొన్నారు. జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు, జిల్లా మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై ఆయన సమీక్షించారు. ముఖ్యంగా చీపురుపల్లి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు,రహదారుల నిర్మాణం మరియు సంక్షేమ పథకాల అమలుపై అధికారులకు కీలక సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరం సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. - [ఉచిత మెగావైద్య శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ బొత్స అనూష](https://9newstelugu.com/%e0%b0%89%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%ae%e0%b1%86%e0%b0%97%e0%b0%be%e0%b0%b5%e0%b1%88%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af-%e0%b0%b6%e0%b0%bf%e0%b0%ac%e0%b0%bf%e0%b0%b0%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8/): *కర్లాం గ్రామంలో విజయనగరం జిల్లా వైస్సార్ పార్టీ పబ్లిసిటీ వింగ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం నకు విశేషా ఆదరణ*మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో, గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా*ఉచిత మెగావైద్య శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ బొత్స అనూష* అధిక సంఖ్యలో పాల్గొన్న హృదరోగులు విజయనగరం జిల్లా వైస్సార్ పార్టీ పబ్లిసిటీ వింగ్ ఆధ్వర్యంలో చీపురుపల్లి మండలం, కర్లాం గ్రామంలో రాగోలు జెమ్స్ హాస్పటల్ వారి ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్, బాణాన భాగ్యలక్ష్మి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు బాణాన రామరత్నం రమణ పర్యవేక్షణలో  ఉచిత మెగా వైద్యశిభిరం నిర్వహించారు ఈ మహత్తర కార్యక్రమానికి వైస్సార్ మండల స్థాయి నాయకులుపాల్గొని ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసమండలి ప్రతిపక్ష నేత  బొత్స సత్యనారాయణ తనయరాలు, యువ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థికంగా […] - [శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మవారికి పుట్టింటి సారే సమర్పించిన పాత కుమ్మరి వీధి వాసులు](https://9newstelugu.com/residents-of-old-kumari-street-offer-their-home-made-saree-to-goddess-sita-on-the-occasion-of-sri-ramanavami/): *శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మవారికి పుట్టింటి సారే సమర్పించిన పాత కుమ్మరి వీధి వాసులు* ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా  దేశం లో అన్ని రామ మందిరాల్లో రాముల వారి కళ్యాణం వైభవోపేతంగా జరుపుకుంటున్నారు,అందులో భాగంగా శ్రీరామనవమి శుభ సందర్భంగా చీపురుపల్లి మండలంలో ఉన్న కస్పావీధి రామ మందిరం  ప్రాంగణంలోశ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నులు పండుగగా నిర్వహించడం జరిగింది.పాత కుమ్మరి వీధి వాసులు అందరూ కలిసి ప్రతి ఇంటి నుండి పిండి వంటలు, పళ్ళు కాయలు, పట్టువస్త్రంలు, తాళిబొట్టు, పసుపు కుంకుమ, గాజులు, మెట్టెలు, తలంబ్రాలు, సారి సామానులతో కాలనీ పెద్దలు,  యువత మహిళాలు, పిల్లలు ఊరేగింపుగా మేళ తాళాలతో  సీతమ్మవారికి పుట్టింటి తరుపున సారెను కస్పావీధిలో కొలువైన కోదండరామస్వామి ఆలయములో  ప్రధాన అర్చకులకు సమర్పించారు.కాలనీవాసుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిధులు గా పాల్గొన్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార విభాగ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, చీపురుపల్లి జడ్పిటిసి సభ్యులు వలిరెడ్డి […] - [దేవాడలో వైభవంగా ఆలయ పునఃప్రతిష్ఠ](https://9newstelugu.com/temple-re-consecrated-in-devada-with-grandeur/): దేవాడలో వైభవంగా ఆలయ పునఃప్రతిష్ఠ – పాల్గొన్న కిమిడి రామ్ మాలిక్ నాయుడు దేవాడ గ్రామంలో వెలసిన శ్రీ వినాయక, సుబ్రహ్మణ్య సహిత సీతారామాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మాలిక్ నాయుడు  హాజరయ్యారు. ఉదయం నుండే ఆలయంలో హోమాలు, జలాధివాసం, ప్రాణప్రతిష్ఠ వంటి శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహించారు. రామ్ మాలిక్ నాయుడు గారు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రతిష్ఠా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భక్తి మార్గం మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తుందని, గ్రామాల్లో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఐక్యమత్యం పెరుగుతుందని అన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేసిన గ్రామస్థులను, దాతలను ఆయన అభినందించారు. - [ఆత్మీయ వీడ్కోలు సభ](https://9newstelugu.com/a-heartfelt-farewell-party/): పత్రిక ప్రకటన గరివిడి 26 మార్చి 2026 ఈరోజు గరివిడి పశు వైద్య కళాశాల ప్రాంగణంలో అసోసియేట్ డీన్ అయిన డాక్టర్ మక్కెన శ్రీను గారు కి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా,  పశువైద్య అధికారుల సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ వై ఆర్ అంబేద్కర్ గారు మరియు అకాడమిక్ అధికారి, డాక్టర్ దీపిక గారు,  ఆచార్య డాక్టర్ పి మాలకొండయ్య గారు సమక్షంలో ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమానికి సహచర అధ్యాపక సభ్యులు మరియు నాన్ టీచింగ్ విభాగం నుంచి సంఘం ప్రెసిడెంట్ మామిడి శంకర్ గారి సమక్షంలో అదేవిధంగా లెవెస్టాక్ క్ పరిశోధన అధికారి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఇళ్ల సతీష్ గారు అదే విధంగా పశు సంవర్ధక పాలిటెక్నిక్, ప్రిన్సిపల్ డాక్టర్ గారు సమక్షంలో ఇతర విభాగాల నుండి అధిక సంఖ్యలో అసోసియేటీ గారిని ఘనంగా సత్కరించి సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి విద్యార్థిలు […] - [ఆఖిల భారత రెడ్డి సంఘములో ఇరువురు నియామకం](https://9newstelugu.com/two-people-appointed-in-the-all-india-reddy-society/):        –  విజయనగరం జిల్లా మీడియా విభాగం అధ్యక్షురాలుగా సునీత రెడ్డి        – విజయనగరం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా విజయలక్ష్మిరెడ్డి        – ఏబిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు  నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి   అఖిల భారత రెడ్డి సంఘం లో ఇరువురుని నియమించినట్లు అఖిల భారత రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులునారుపల్లె జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోన్నపురెడ్డి శకుంతల రెడ్డి లు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ అఖిల భారత రెడ్డి సంఘంలో పలువురుని నియమించి వారికి నియామక పత్రాలు అందజేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విజయనగరం జిల్లా మీడియా విభాగం అధ్యక్షురాలుగా పోలూరు సునీత రెడ్డిని, విజయనగరం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా బోడే విజయలక్ష్మిరెడ్డి లను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శకుంతల రెడ్డి , రాస్తా మీడియా విభాగం అధ్యక్షులు […] - [RTP Live: Mengapa Memantau Data Real-Time Sangat Penting Sebelum Bermain?](https://9newstelugu.com/rtp-live-mengapa-memantau-data-real-time-sangat-penting-sebelum-bermain/): Dalam ekosistem permainan modern tahun 2026, mengandalkan angka RTP statis saja terkadang terasa kurang cukup. Banyak pemain profesional kini beralih menggunakan RTP Live sebagai kompas utama mereka. Namun, apa sebenarnya perbedaan antara RTP standar dan RTP Live, serta mengapa data ini dianggap begitu krusial? Artikel ini akan menjelaskan alasan di balik tren penggunaan data real-time dalam meningkatkan peluang strategi Anda. Apa Itu RTP Live? Berbeda dengan RTP statis yang merupakan angka teoritis dari provider (misalnya 96%), RTP Live adalah persentase kemenangan yang dihitung berdasarkan aktivitas pemain di sebuah situs dalam rentang waktu tertentu (biasanya per jam atau per hari). Jika sebuah […] - [ఆల‌యాల ప‌విత్ర‌త‌ను సంర‌క్షిస్తాం
రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌](https://9newstelugu.com/we-will-protect-the-sanctity-of-temples-deputy-chief-minister-pawan-kalyan/): ఆల‌యాల ప‌విత్ర‌త‌ను సంర‌క్షిస్తాంరాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌రామ‌తీర్ధం గిరివ‌ల‌యాన్ని ప్రారంభించిన డిప్యుటీ సిఎం  రాష్ట్రంలో ఆల‌యాల ప‌విత్ర‌త‌ను సంర‌క్షించేందుకు కృషి చేస్తున్నామ‌ని రాష్ట్ర‌ ఉప‌ముఖ్య‌మంత్రి, పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ది, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖామంత్రి కొణిద‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. రామ‌తీర్ధం నీలాచ‌లం (బోడికొండ‌) చుట్టూ గిరి ప్ర‌ద‌ర్శ‌న కోసం రూ.3.40కోట్ల గ్రామీణ ఉపాధిహామీ నిధుల‌తో 3.7 కిలోమీట‌ర్ల మేర కొత్త‌గా నిర్మించిన గిరివ‌లయం బిటి ర‌హ‌దారిని ప‌వ‌న్ కల్యాణ్ బుధ‌వారం అమ‌రావ‌తినుంచి వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు.                  ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో చాలా ఆల‌యాల పున‌ర్జీవ‌నానికి కృషి చేస్తున్నామ‌ని అన్నారు. పంచాయితిరాజ్‌, సాస్కి నిధులు సుమారు రూ.40కోట్ల‌తో 22 ప్ర‌ధాన ఆల‌యాల వ‌ద్ద‌ అభివృద్ది ప‌నుల‌ను మంజూరు చేశామ‌న్నారు. రామ‌తీర్ధం గిరి ప్ర‌ద‌ర్శ‌న‌కు వ‌చ్చే భ‌క్తుల ఇబ్బందులు తొల‌గించ‌డానికి రూ.3.40 కోట్ల‌తో ఈ ర‌హ‌దారిని మంజూరు చేశామ‌ని తెలిపారు. ఈ రూపంలో రామునికి సేవ చేసుకొనే భాగ్యం క‌లిగింద‌ని పేర్కొన్నారు. […] - [ఆకులు ఒల్లంత కట్టుకొని అడవి శాఖ అధికారుల తీరుకు వ్యతిరేకంగా రహదారి కోసం నిరసన](https://9newstelugu.com/deputy-cm-pawan-kalyan-has-already-provided-road-facilities-to-many-villages-in-tribal-areas-and-has-done-a-lot-for-the-development-of-tribal-areas-in-the-state/): వినూతన రీతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో పట్టుకొని డోలీ మొతలు మోసుకొని ఆకులు ఒల్లంత కట్టుకొని అడవి శాఖ అధికారుల తీరుకు వ్యతిరేకంగా రహదారి కోసం నిరసన *ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు సుమారు 79 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ఈ గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం పూర్తిస్థాయిలో కల్పించకపోవడం చాలా అన్యాయం**పాలకుల మారుతున్నారు శంకుస్థాపన చేస్తున్నారు పనులు పూర్తి కాకుండా మధ్య లో రహదారి పనులు వదిలేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో రహదారి సౌకర్యం కల్పించకపోవడంతో కాలినడకతో వెళ్ళలేక ఆటోలతో రాలేక గర్భిణీ స్త్రీలు విద్యార్థులు స్కూలుకి వెళ్లే ఉపాధ్యాయులు అనేక రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉందనిరెండు పంచాయితీలు సుమారు 20 గ్రామల గిరిజనుల  పరిస్థితి ఇంత దారుణంగా మారిందనిఇప్పటికైనా ఏదైతే ఐదు కోట్లు మజురు చేశామని ఈనెల 11వ తేదీన కురుపాం ఓపెనింగ్ ఎమ్మెల్యే గారు గౌరవ శ్రీ తోయక జగదీశ్వరి […] - [బి.శ్రీనివాస్ రావు  నివాసానికి వెళ్లి ఆయనను, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన రాజన్న](https://9newstelugu.com/b-srinivas-rao-went-to-his-residence-and-visited-him-and-his-family/): సాలూరు అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్,సాలూరు పట్టణం,10వ వార్డుకు చెందిన బోనుమహంతి.శ్రీనివాసరావు గారి తల్లి శ్రీమతి బోనుమహంతి.అమ్మడమ్మ(77సం.లు)గారు గత కొద్దిరోజులు క్రితం మరణించారు.ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి , మాజీ గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు& రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు* శ్రీ *పీడిక.రాజన్నదొర*  మరియు పట్టణ వైసీపీ నేతలు ఈరోజు బి.శ్రీనివాస్ రావు  నివాసానికి వెళ్లి ఆయనను, ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. - [మాజీ మంత్రి,ఏపీ శాసన మండలి విపక్షనేత బొత్స.సత్యనారాయణ ని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర  మరియు మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ. అప్పలనాయుడు](https://9newstelugu.com/former-deputy-cm-rajannadora-and-former-mla-baddukonda-visited-former-minister-and-leader-of-opposition-in-ap-legislative-council-botsa-satyanarayana-appalanaidu/):                                                                          మాజీ మంత్రి,ఏపీ శాసనమండలి విపక్షనేత  బొత్స.సత్యనారాయణ  ఇటీవలే బ్రెయిన్ స్ట్రోక్ కు గురై అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం వైద్యుల సలహాలు మేరకు విజయనగరం పట్టణంలోనున్న ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు* శ్రీ *పీడిక.రాజన్నదొర* మరియు నెలిమర్ల మాజీ ఎమ్మెల్యే శ్రీ బడ్డుకొండ. అప్పలనాయుడు కలిసి ఈరోజు విజయనగరం వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న  మాజీ మంత్రి,ఏపీ ఎమ్మెల్సీ శ్రీ బొత్స.సత్యనారాయణ ని పరామర్శించారు.ఈ సందర్బంగా పెద్దాయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. - [వాగ్దేవి సమాధానం](https://9newstelugu.com/vagdevis-answer/): “వాగ్దేవి సమాధానం”  సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్ర గ్రంధాలయంలో గురువారం నిర్వహించిన కవి సమ్మేళనంలో  నేను రాసిన *కలం కన్నీరు పెడుతోంది* కవితకు మంచి గుర్తింపు లభించింది. పత్రికలకు రాజకీయ మరకలు అంటుకున్న తర్వాత జనం మెచ్చిన జర్నలిజానికి తెగులు పట్టింది. అని రాసిన కవితను పలువురు సాహితీమిత్రులు అభినందనలు తెలియజేశారు.  అభినందనలు తెలియజేసిన మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. - [ఇఫ్తార్  కార్యక్రమంలో పాల్గున రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు శాసనసభ్యురాలు  అదితి](https://9newstelugu.com/state-minister-kondapalli-srinivas-and-mla-aditi-participating-in-the-iftar-program/): రంజాన్ మాసం సందర్భంగా విజయనగరం మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌ వారి ఆధ్వర్యంలో విజయనగరం KL పురం ప్రాంతంలో గల ప్రైవేట్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఇఫ్తార్ -2026 కార్యక్రమంలో  రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారితో పాటు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు గారు పాల్గొన్నారు. - [టీబీ వ్యాధిపై అవగాహన సదస్సును](https://9newstelugu.com/awareness-conference-on-tb-disease/):   ఈరోజు ఉదయం స్థానిక పశువైద్య కళాశాల నందు విద్యార్థులకు టీబీ వ్యాధిపై అవగాహన సదస్సును డాక్టర్ రాజ్యలక్ష్మి  గారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,గరివిడి వారు  మరియు జి లలిత గారు “టీబీ  వ్యాధి” సూపర్వైజర్, చీపురుపల్లి సర్కిల్ వారి ఆధ్వర్యంలో పశు వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది.  ఈ కార్యక్రమానికి ఇంటర్నెట్ షిప్ కో-ఆర్డినేటర్ అధికారి డాక్టర్ బి ప్రకాష్ కుమార్ మరియు ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ గంగు నాయుడు,  డాక్టర్ మనోజ్ కుమార్ డాక్టర్ రవికుమార్ పాల్గొని విద్యార్థులకు క్షేత్రస్థాయిలో చేయవలసిన పనులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం అనంతరం నాలుగో సంవత్సరం వెటర్నరీ వైద్య విద్యార్థులకు “రాబిస్ వ్యాధి” రాకుండా, నియంత్రణ కొరకు మూడవ డోసు టీకాను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి గరివిడి పశువైద్య కళాశాల విద్యార్థులు నాన్ టీచింగ్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు - [దివ్యాంగ శక్తి' పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు](https://9newstelugu.com/mla-kimidi-kala-venkata-rao-launched-the-divyang-shakti-scheme/): దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం: చీపురుపల్లిలో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళా వెంకటరావు గారు పేర్కొన్నారు. చీపురుపల్లి బస్టాండ్ నందు ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కళా వెంకటరావు గారు స్వయంగా దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో కొద్ది దూరం ప్రయాణించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “దివ్యాంగుల సాధికారత కోసమే ఈ ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం సంతోషంగా ఉంది. దివ్యాంగులు ఆత్మగౌరవంతో, […] - [16వ రోజు షెడ్యూల్ ఏరియా సాధన న్యాయ పోరాట దీక్ష](https://9newstelugu.com/16th-day-schedule-area-sadhana-legal-struggle/): 16వ రోజు షెడ్యూల్ ఏరియా సాధన న్యాయ పోరాట దీక్షలో భాగంగా ఈరోజు జగ్గు దొర వలస గ్రామంలో పార్వతీపురం మన్యం జిల్లా గిరిజనులు చేపడుతున్న నిరాహార దీక్ష కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ *జయరాం పాంగి* (Ex ఎంపీ, Ex మినిస్టర్, DPBP చైర్మన్ – ఇండియా) గారు జగ్గు దొర వలస విచ్చేసి ఉన్నారు. ఆయన కార్యక్రమంలో భాగంగా గా మాట్లాడుతూ, చట్ట ప్రకారం కోటి ఇచ్చిన తీర్పుని ఇచ్చిన గడువులోపు అమలు చేయాలి అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ కింద లెక్కకడుతూ సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు అని, ఈ సమస్యను భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది మురముగారి దగ్గరికి, అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి కూడా తీసుకు వెళ్తానని చెప్పి అన్నారు. అలాగె మనమంతా కలిసి ఢిల్లీ వెళ్లి మన సమస్యని వారికి తెలియజేద్దామని అన్నారు. ఒకప్పుడు మనమంతా ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో భాగంగా ట్రైబల్ […] - [ప్రజల భాగస్వామ్యంతోనే పి.హెచ్.సి ముస్తాబు విజయవంతం*](https://9newstelugu.com/phc-mustabu-is-successful-with-public-participation/): *ప్రజల భాగస్వామ్యంతోనే పి.హెచ్.సి ముస్తాబు విజయవంతం* *జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి* *వైద్యారోగ్య కేంద్రాలు ప్రజలకు దేవాలయాల్లాంటివి* *ఆర్.ఆర్.బి పురం పి.హెచ్.సి అభివృద్ధి అభినందనీయం* *నీతి ఆయోగ్ మేగజైన్‌లో మన జిల్లా అభివృద్ధి నమూనాలు ప్రచురితం* పార్వతీపురం, మార్చి 18: ప్రభుత్వ నిధులపైనే కాకుండా ప్రజల భాగస్వామ్యం, స్థానిక నాయకుల సహకారంతో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పి.హెచ్.సి) కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడమే ‘పి.హెచ్.సి ముస్తాబు’ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అన్నారు. బుధవారం జీయ్యమ్మవలస మండలం ఆర్.ఆర్.బి పురం పి.హెచ్.సి ప్రాంగణంలో జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లతో ‘ముస్తాబు’ మరియు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోనే తొలి ముస్తాబు పీహెచ్‌సీగా ఆర్.ఆర్.బి పురం నిలిచిందని జిల్లా కలెక్టర్ కొనియాడారు. పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి […] - [అక్రమంగా మందుగుండు సామాను తయారు చేయుట లేదా కలిగి ఉండుటపై చట్టప్రకారం కఠిన చర్యలు](https://9newstelugu.com/strict-legal-action-against-illegal-manufacture-or-possession-of-ammunition/): 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ, ఆర్.వి.ఆర్.కే.చౌదరి గారి ముఖ్యమైన విజ్ఞప్తి. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని, అక్రమంగా మందుగుండు సామాను (Explosives) తయారీ, నిల్వ (Storage), మరియు వినియోగం చేయుట పూర్తిగా చట్ట విరుద్ధమని తెలియజేయడమైనది. ఇటువంటి చర్యలు ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం కలిగించే ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్నది. అందువలన, మీ పరిసరాలలో ఎక్కడైనా ఎవరైనా  ఉంచుతున్నట్టు సమాచారం తెలిస్తే వెంటనే విజయనగరంL 1 పట్టణ పోలీస్ స్టేషన్‌నుకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి. *సమాచారం ఇవ్వవలసిన  ఫోన్ నెంబర్: 9121109419* అక్రమంగా మందుగుండు సామాను తయారు చేయుట లేదా కలిగి ఉండుటపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలు మరియు ఆస్తులను కాపాడుట మన అందరి బాధ్యత కావున, ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా పోలీసులకు సహకరించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసారు. *//స్టేషన్ […] ## Pages - [9newstelugu.com](https://9newstelugu.com/9newstelugu-com/): The9newstelugu Somesh and team - [Blog](https://9newstelugu.com/blog-2/) - [Terms & Conditions](https://9newstelugu.com/sports-news/): Terms and Conditions for www.9newstelugu.com These terms and conditions govern your use of www.9newstelugu.com (referred to as “the website”). By accessing or using the website, you agree to be bound by these terms and conditions. If you disagree with any part of these terms and conditions, please refrain from using the website. By using www.9newstelugu.com, you signify your acceptance of these terms and conditions. If you do not agree to these terms and conditions, please refrain from using the website. - [Somesh](https://9newstelugu.com/blog/): top news - [Home](https://9newstelugu.com/somesh/) - [Privacy Policy](https://9newstelugu.com/privacy-policy/): Privacy Policy for www.9newstelugu.com At www.9newstelugu.com (referred to as “the website”), we are committed to protecting your privacy. This Privacy Policy outlines how we collect, use, and disclose your personal information when you visit our website. By accessing or using the website, you agree to the terms of this Privacy Policy. By using the website, you consent to the collection and use of your personal information as described in this Privacy Policy. If you do not agree to this Privacy Policy, please refrain from using the website. ## Optional - [Agent (MCP protocol)](websites-agents.hostinger.com/9newstelugu.com/mcp) [comment]: # (Generated by Hostinger Tools Plugin)