Skip to content
www.9newstelugu.com
Menu
  • Home
  • Blog
  • Politics
  • Salur
    • Crime
    • Bobbili
  • Parvathipuram
    • Devotion
  • Privacy Policy
  • Blog
  • 9newstelugu.com
  • శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి
  • అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో సోలార్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ తయారీపై వర్క్ షాప్
  • గరివిడి తశిల్దార్ గారికార్యాలయంలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
  • అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
  • గరివిడి తశిల్దార్ గారికార్యాలయంలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…
  • రాష్ట్రం హక్కు కేంద్రం లాగేసింది
  • అతడికి 20.. ఆమెకి 17..ప్రేమంటూ వెంటబడ్డారు.
  • నడిరోడ్డుపై కత్తితో పీక కోసుకున్న యువకుడు.
  • అతడికి 20.. ఆమెకి 17..ప్రేమంటూ వెంటబడ్డారు.
Menu

30 పడకలు ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలి

Posted on 10/06/2025

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  వద్ద ఈరోజు సిపిఎం ప్రజాసంఘాలు ఆస్పత్రిని మరియు రోగులను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా cpm జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం…

షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి నారా లోకేష్

Posted on 09/06/2025

*ప్రైవేటురంగాన్ని మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం!* *ప్రభుత్వవిద్యను బలోపేతం చేయడానికే సంస్కరణలు* *రాబోయే నాలుగేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం* *కష్టపడి చదివే బాధ్యత మీది… మేం చేయూత నందిస్తాం!* *జీవితంలో ఏస్థాయికి చేరినా వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి* షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి నారా…

యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి

Posted on 07/06/2025

అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సన్నాహకంగా సాలూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలోస్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు యోగా అభ్యాసానికి ప్రతి…

శ్రీరంనగర్,గరివిడి FOOTBALL గ్రౌండ్ FACOR యాజమాన్యం ద్వారా భగవంతుడు గరివిడి పరిసరప్రాంత ప్రజలకు ఇచ్చిన గొప్ప వరం.

Posted on 06/06/2025

శ్రీరంనగర్,గరివిడి FOOTBALL గ్రౌండ్ FACOR యాజమాన్యం ద్వారా భగవంతుడు గరివిడి పరిసరప్రాంత ప్రజలకు ఇచ్చిన గొప్ప వరం. గరివిడి చుట్టుపక్కల గ్రామాలకు ఏకైక గ్రౌండ్. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ప్రసాదించిన గ్రౌండ్. పిల్లలు ఆటలకు, శారీరక వ్యాయామాలు కు,ఆడవాళ్లు,మగవాళ్లకు వాకింగ్,జాగింగ్ ద్వారా శారీరక,మానసిక దృఢత్వం…

Princess Slot: Permainan Slot yang Menghadirkan Keajaiban dan Keseruan

Posted on 04/06/2025

Princess Slot: Permainan Slot yang Menghadirkan Keajaiban dan Keseruan-Dalam dunia game daring, permainan slot selalu menjadi salah satu pilihan favorit bagi banyak pemain karena kesederhanaannya dan potensi kemenangan besar yang ditawarkannya. Salah…

పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితుడి పై బ్లేడుతో దాడి

Posted on 03/06/2025

పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితుడి పై బ్లేడుతో దాడి ఆకివీడుకు  చెందిన 8 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన షేక్ మీరా సాహెబ్ పై బాలిక మేనమామ సత్యవాడ కిరణ్ బ్లేడుతో దాడి.            నిందితుడిని ఆకివీడు  పోలీసులు స్టేషన్లో ఉంచగా.. బాలిక బంధువులు…

విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

Posted on 03/06/2025

రాయితీపై విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన సంక్షేమ, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ఈ రోజు  రైతుల సుస్థిర వ్యవసాయాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నిర్వహించబడిన “రాయితీపై విత్తన పంపిణీ కార్యక్రమం”లో గిరిజన సంక్షేమ శాఖ మరియు…

ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా

Posted on 03/06/2025

ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా? ప్రజలనే అనమానిస్తారా సైకో జగన్ వైరస్ ను, ఓటు శానిటైజర్ తో ప్రక్షాళన చేసిన రోజు సైకో పాలనకు చరమగీతం పాడిన రోజుప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారాసంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ మూడు పండుగలు ఒకే సారి వచ్చిన రోజు…

పేదలకు అండగా CM సహాయనిధి

Posted on 02/06/2025

*పేదలకు అండగా CM సహాయనిధి* లబ్ధిదారులకు ₹2,49,136 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ మూడు  చెక్కులను అందజేశారు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో వారణాసి గోవిందరావు గారికి ₹75,000…

పాలపోడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

Posted on 02/06/2025

గిరిజన సంక్షేమ శాఖ మరియు స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి  గుమ్మిడి సంధ్యారాణి , గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు, మరియు 7 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారులకు పాలపోడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని…

Posts pagination

1 2 … 48 తర్వాతి
©2025 www.9newstelugu.com | Design: Newspaperly WordPress Theme