సోమేష్ మన్యం జిల్లా మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నా మంత్రి సంధ్యారాణి 26/07/2026 9newstelugu.com
సునీత రెడ్డి విజయనగరం ప్రధాన మంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు -విశాఖపట్నం రేంజ్ ఐజిపి, శ్రీ గోపీనాథ్ జట్టి,ఐపిఎస్ 25/07/2026 9newstelugu.com
సోమేష్ మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ 4.0 25/07/2026 9newstelugu.com
Blog సోమేష్ మన్యం జిల్లా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ – 4.0”* లో పాల్గొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి 24/07/2026 9newstelugu.com
సోమేష్ మన్యం జిల్లా మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నా మంత్రి సంధ్యారాణి 26/07/2026 9newstelugu.com
సునీత రెడ్డి విజయనగరం ప్రధాన మంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు -విశాఖపట్నం రేంజ్ ఐజిపి, శ్రీ గోపీనాథ్ జట్టి,ఐపిఎస్ 25/07/2026 9newstelugu.com
సోమేష్ మన్యం జిల్లా మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నా మంత్రి సంధ్యారాణి 26/07/2026 9newstelugu.com పెదబోరబంద గ్రామంలో మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి భూ వివాదాలు లేకుండా స్పష్టమైన భూహక్కులు కల్పించడం కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని మంత్రి సంధ్యారాణి అన్నారు.పెదబోరబంద…
సునీత రెడ్డి విజయనగరం ప్రధాన మంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు -విశాఖపట్నం రేంజ్ ఐజిపి, శ్రీ గోపీనాథ్ జట్టి,ఐపిఎస్ 25/07/2026 9newstelugu.com జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మరియు ఇతర అధికారులతో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన విశాఖపట్నం రేంజ్ ఐజిపి, గోపీనాథ్ జట్టి, ఐపిఎస్* *ప్రధాన మంత్రి పర్యటనలో భాగంగా హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలంను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన విశాఖపట్నం రేంజ్…
సునీత రెడ్డి విజయనగరం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహణ 25/07/2026 9newstelugu.com న్యాయ మూర్తులకు, న్యాయ వాదులకు, కోర్టు స్టాఫ్ కి నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవా సంస్థ (DLSA), బార్ అసోసియేషన్, సుఖీభవ హాస్పిటల్ మరియు పుష్పగిరి ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య…
సోమేష్ మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ 4.0 25/07/2026 9newstelugu.com పార్వతిపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం రేగిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమం పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ పాఠశాలలో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు స్వాగతం పలికారు స్కూల్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పేటీఎంలో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున…
Blog సోమేష్ మన్యం జిల్లా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ – 4.0”* లో పాల్గొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి 24/07/2026 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన *“మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ – 4.0”* లో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. “తల్లికి వందనం” పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం…
సోమేష్ మన్యం జిల్లా విద్యార్థులకు మానసిక ఆరోగ్య అవగాహనా మరియు సంపన్న విముక్తి సదస్సు 24/07/2026 9newstelugu.com పాచిపెంట మండలం పికోనవలస ట్రైబల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలలో పాచిపెంట సబ్ ఇన్స్పెక్టర్ ఎల్ అర్జున్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానసిక ఆరోగ్య అవగాహనా మరియు సంపన్న విముక్తి సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్వతిపురం మన్యం జిల్లా *ఎడిషనల్ ఎస్పీ…
సునీత రెడ్డి విజయనగరం భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయనగరంలో సేవా కార్యక్రమాలు 24/07/2026 9newstelugu.com *విజయనగరం, 23 జూలై 2026*: భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిఎసి ఇసరపు శేఖర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. *LKM మోడల్ స్కూల్, నాగోజిపేట, మయూరి…
PTR NAIDU చీపురుపల్లి మత్స్యకారుల అభ్యున్నతికి విద్యే పునాది కారి గోవిందరాజు…. 20/07/2026 9newstelugu.com గాజువాక, జూలై 19: విశాఖ జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు పేర్ల నూకరాజు ఆధ్వర్యంలో ఆదివారం గంగవరంలో మత్స్యకారుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా, రాష్ట్ర, జాతీయ మత్స్యకార సంఘాల నాయకులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ…
సునీత రెడ్డి విజయనగరం ప్రధాన మంత్రి పర్యటనకు భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణ 19/07/2026 9newstelugu.com ప్రధాన మంత్రి పర్యటనకు భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణ *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* క్షేత్ర స్థాయిలో భద్రత ఏర్పాట్లును పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మరియు జిల్లా కలెక్టరు ఎస్.రాంసుందరరెడ్డి,ఐఎఎస్* ప్రధాన మంత్రి పర్యటనలో భాగంగా హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్…
Blog SOMESH పాచిపెంట మండలం పెద్దగెడ్డ జలాశయం ద్వారా సాగునీరు విడుదల – మంత్రి గుమ్మిడి సంధ్యారాణి 18/07/2026 9newstelugu.com పాచిపెంట, సాలూరు, రామభద్రపురం మండలాల్లోని 26 గ్రామాల 12,222 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కర్రివలస ఆనకట్ట కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 4,656 ఎకరాలకు నీటి పంపిణీ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు రిజర్వాయర్ కు నిధులు మంజూరు చేయక…