మక్కువ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పనులను పరిశీలించిన ఆర్డీవో

పార్వతీపురం, జూలై 31: పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి శుక్రవారం మక్కువ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాత రెవెన్యూ రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచే ప్రక్రియ, స్కానింగ్, డేటా…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్రకి స్వర్గీయ వైఎస్ రాజ శేఖర్ రెడ్డి బాటలు వేశారు

ఈ ప్రాంత ప్రజలపై ఉన్న అభిమానంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2023 మే 3 న శంకుస్థాపన చేసి భోగాపురం ఎయిర్ పోర్ట్ కి నాంది పలికారు ఈ ప్రాంత మత్స్యకారుల కష్టాలు తొలగించాలని జగన్ మూలపేట ఎయిర్ పోర్ట్ కి…

ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవానికి భారీ బందోబస్తు విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐపిఎస్

ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవానికి భారీ బందోబస్తు విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐపిఎస్* 🫟 *దాదాపు 7,000 మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేశామన్న జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్,ఐపీఎస్* 🫟 *వాహనదారులకు సూచించిన మార్గాల్లోనే పార్కింగ్ స్థలాలకు చేరుకోవాలన్న జిల్లా…

పాచిపెంట మండలంలో ₹53 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన మండల విద్యాశాఖ (MEO) కార్యాలయ భవనాన్ని మంత్రి సంధ్యారాణి

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం లో నూతనంగా నిర్మించిన మండల విద్యాశాఖ కార్యాలయం ను ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఈ నూతన కార్యాలయం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే విధంగా ఉపాధ్యాయులకు ఉపయోగపడుతుందని విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన…

టీడీపీ లోకి భారీ చేరికలు

సాలూరు నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి గిరిజన గ్రామాల నుండి వైసిపీని వీడి టీడీపీలోకి జోరుగా వలసలు కనసాగుతున్నాయి.ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన మంత్రి సంధ్యారాణి కి మహిళలు, కార్యకర్తలు, నాయకులు మరియు గ్రామస్తులు మేళతాళాలతో, థింసానృత్యాలు చేస్తూ పూలవర్శంతో గ్రామంలోకి ఆహ్వానించారు.పాంచాలి…

జిల్లాలో ‘జలధార–జలహారతి’కి జాతీయ స్థాయిలో దక్కిన అరుదైన గౌరవం

*మన్ కీ బాత్ లో అభినందించిన ప్రధాని మోదీ* విజయనగరం, జూలై 26: జిల్లాకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. జిల్లాలో చేపట్టిన జలధార – జలహారతి పనులను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆదివారం ప్రసారమైన అత్యంత…

మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నా మంత్రి సంధ్యారాణి

పెదబోరబంద గ్రామంలో మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి భూ వివాదాలు లేకుండా స్పష్టమైన భూహక్కులు కల్పించడం కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని మంత్రి సంధ్యారాణి అన్నారు.పెదబోరబంద…

ప్రధాన మంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు -విశాఖపట్నం రేంజ్ ఐజిపి, శ్రీ గోపీనాథ్ జట్టి,ఐపిఎస్

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మరియు ఇతర అధికారులతో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన విశాఖపట్నం రేంజ్ ఐజిపి, గోపీనాథ్ జట్టి, ఐపిఎస్* *ప్రధాన మంత్రి పర్యటనలో భాగంగా హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలంను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన విశాఖపట్నం రేంజ్…

ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహణ

న్యాయ మూర్తులకు, న్యాయ వాదులకు, కోర్టు స్టాఫ్ కి నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవా సంస్థ (DLSA), బార్ అసోసియేషన్, సుఖీభవ హాస్పిటల్ మరియు పుష్పగిరి ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య…

గుమ్మలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ 4.0

పార్వతిపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం రేగిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమం పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ పాఠశాలలో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు స్వాగతం పలికారు స్కూల్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పేటీఎంలో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున…