మత్స్యకారుల అభ్యున్నతికి విద్యే పునాది కారి గోవిందరాజు….

గాజువాక, జూలై 19: విశాఖ జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు పేర్ల నూకరాజు ఆధ్వర్యంలో ఆదివారం గంగవరంలో మత్స్యకారుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా, రాష్ట్ర, జాతీయ మత్స్యకార సంఘాల నాయకులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ…

ప్రధాన మంత్రి పర్యటనకు భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణ

ప్రధాన మంత్రి పర్యటనకు భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణ *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* క్షేత్ర స్థాయిలో భద్రత ఏర్పాట్లును పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మరియు జిల్లా కలెక్టరు ఎస్.రాంసుందరరెడ్డి,ఐఎఎస్* ప్రధాన మంత్రి పర్యటనలో భాగంగా హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్…

పాచిపెంట మండలం పెద్దగెడ్డ జలాశయం ద్వారా సాగునీరు విడుదల – మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

పాచిపెంట, సాలూరు, రామభద్రపురం మండలాల్లోని 26 గ్రామాల 12,222 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కర్రివలస ఆనకట్ట కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 4,656 ఎకరాలకు నీటి పంపిణీ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు రిజర్వాయర్ కు నిధులు మంజూరు చేయక…

సెంచూరియన్ యూనివర్సిటీని సందర్శించిన మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర

సెంచూరియన్ యూనివర్సిటీని సందర్శించిన మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర గారిని సత్కరించిన సెంచూరియన్ యూనివర్సిటీ యాజమాన్యం* విజయనగరం సమీపంలోని రోళ్లవాక గ్రామంలో ఉన్న సెంచూరియన్ యూనివర్సిటీని *మాజీ ఉపముఖ్యమంత్రి,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పీడిక.రాజన్నదొర* గారు…

ప్రతి గ్రామం బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దుదాం

సాలూరు, జూలై 18 : జిల్లాలో ప్రతి గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దుదామని, ఇందులో గ్రామ ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ తెలిపారు. శనివారం సాలూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నిర్వహించిన…

మజ్జి కృష్ణవేణి గారికి ఘనంగా నివాళులర్పించిన ఆధ్యాత్మికవేత్తలు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు

మజ్జి కృష్ణవేణి గారికి ఘనంగా నివాళులర్పించిన* ఆధ్యాత్మికవేత్తలు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తల్లి దివంగత శ్రీమతి మజ్జి…

పాంచాలి లో 240 బస్తాల అక్రమ ఎరువుల నిల్వలు

పాచిపెంట మండలంలో గల పాంచాలి గ్రామం ఎరువుల నిల్వను సీజ్ పాంచాలి గ్రామానికి చెందిన పొట్టా సీతారామయ్య అనే వ్యక్తి ఆ గ్రామంలో ఒక పాడుబడిన ఇంటిలో సుమారు 240 బస్తాలు ఎరువులను అక్రమంగా నిల్వ ఉంచినట్టు గ్రామంలో ఒక వ్యక్తి…

స్వచ్ఛంద రక్తదానం మానవత్వానికి చిరునామ *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం రెవిన్యూ హాలులో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి జిల్లా ఎస్పీ *ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* జూలై 16న ముఖ్య అతిధిగా హాజరై, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గారు మాట్లాడుతూ –…

మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మూడవ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు

విజయవాడ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మూడవ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు 20 26 జూలై 11, 12 తేదీలలో యద్దనపూడి సులోచనారాణి సభా ప్రాంగణం కేబీఎన్ కళాశాలలో వైభవంగా రెండు రోజులు పాటు జరిగాయి,…

జిల్లా పోలీసు శిక్షణా కళాశాలలో ఆధునిక జిమ్ మరియు వీఐపీ లాంజ్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

పోలీసు సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, వృత్తిపరమైన సామర్థ్యాల పెంపునకు ఆధునిక సౌకర్యాలు ఎంతో అవసరమని జిల్లా *ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీస్ శిక్షణా కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక జిమ్‌తో పాటు వీఐపీ…