రక్తహీనతపై వైద్యాధికారులు/కమ్యూనిటీ హెల్త్ అఫ్ఫిసర్స్ కు  అవగాహన కార్యక్రమం

విజయనగరం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం సమావేశ మందిరమందు యూనిసెఫ్ సహకారంతో సికిల్ సెల్ ఎనీమియా (రక్తహీనతపై) వైద్యాధికారులు/కమ్యూనిటీ హెల్త్ అఫ్ఫిసర్స్ కు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. నేచర్ – యూనిసెఫ్ యువజన ఆరోగ్యం మరియు సికిల్…

ఎమ్మెల్యే పై తప్పుడు కథనం ప్రసారం చేసిన ఛానల్ పై పరువు నష్టం దావా వేస్తాం..

మెరకముడిదాం మండలం గర్భాం ఎర్రచెరువు ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కనుసన్నల్లో ఆక్రమణకు గురయ్యిందన్న కధనంలో వాస్తవం లేదని మండల తెలుగుదేశం నేతలు ఖండించారు. గురువారం ఎ.ఎం. సి.అధ్యక్షులు తాడ్డి చంద్రశేఖర్ నివాసంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడ్డి సన్యాసినాయుడు అధ్యక్షతన…

అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమం

అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రీ స్కూల్ పిల్లలు, గర్భిణీలకూ, బాలింతలకు పోషణ పక్వాడ పక్కాగా అమలు చేయాలని ఐసీడీస్ & TATA ట్రస్ట్ సమక్షంలో 8వ పోషణ పక్వాడ మిర్తివలస అంగన్వాడీ కేంద్రం…

సామాన్యులతో కలిసి భోజనం చేసిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు

చీపురుపల్లి నియోజకవర్గంచీపురుపల్లిలో పేదల ఆకలి తీర్చే ‘అన్న క్యాంటీన్’ ప్రారంభం : సామాన్యులతో కలిసి భోజనం చేసిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు. చీపురుపల్లి పట్టణంలోని స్థానిక తహశీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను…

Ysrcp క్యాంపు కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర గారి నివాసంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్థికవేత్తగా,రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు…

సాలూరు లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి . అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్న…

సూర్యాఘర్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన్యం జిల్లా సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో ‘సూర్యాఘర్’ కార్యక్రమాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. సూర్యాఘర్’ పథకం లభించినందుకు ఎస్టీ ప్రజలు ఎంతో ఆనందంతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారి కి ఘన స్వాగతం పలికి, మేళతాళాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు.…

మాస్టర్ మైండ్స్ స్కూల్ -పూసపాటిరేగ విద్యార్థిని లాస్యకు అరుదైన విజయం

పూసపాటిరేగకు చెందిన AP Institute’s MASTER MINDS School విద్యార్థిని, సంచాం గ్రామానికి చెందిన Ch. లాస్య ప్రతిష్టాత్మకమైన కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి అరుదైన విజయాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమ్మాయిలకు కేటాయించిన 10…

మానవత్వానికి నిలువెత్తు రూపం.. మన కలెక్టర్*

మన్యం జిల్లా చరిత్రలో అపూర్వ ఘట్టం.. రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా నిలిచిన జిల్లా అధిపతిహోదాను మరిచి.. ప్రోటోకాల్‌ను వీడి.. తన కారులోనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి చేర్చిన వైనం*జిల్లా వాసుల హృదయాలను గెలుచుకున్న కలెక్టర్ గారి ఉదారత మరపురాని మానవత్వం.. మనసున్న…

ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా జిల్లాలో ‘కార్డన్ అండ్ సెర్చ్

గౌరవ డిజిపి, శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ శ్రీ ఆకే రవి కృష్ణ, ఐపిఎస్, ఐజిపి గారి పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ వారి ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఏప్రిల్ 11న…