ఆల‌యాల ప‌విత్ర‌త‌ను సంర‌క్షిస్తాం
రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఆల‌యాల ప‌విత్ర‌త‌ను సంర‌క్షిస్తాంరాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌రామ‌తీర్ధం గిరివ‌ల‌యాన్ని ప్రారంభించిన డిప్యుటీ సిఎం రాష్ట్రంలో ఆల‌యాల ప‌విత్ర‌త‌ను సంర‌క్షించేందుకు కృషి చేస్తున్నామ‌ని రాష్ట్ర‌ ఉప‌ముఖ్య‌మంత్రి, పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ది, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖామంత్రి కొణిద‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. రామ‌తీర్ధం నీలాచ‌లం…

ఆకులు ఒల్లంత కట్టుకొని అడవి శాఖ అధికారుల తీరుకు వ్యతిరేకంగా రహదారి కోసం నిరసన

వినూతన రీతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో పట్టుకొని డోలీ మొతలు మోసుకొని ఆకులు ఒల్లంత కట్టుకొని అడవి శాఖ అధికారుల తీరుకు వ్యతిరేకంగా రహదారి కోసం నిరసన *ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు సుమారు 79…

బి.శ్రీనివాస్ రావు  నివాసానికి వెళ్లి ఆయనను, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన రాజన్న

సాలూరు అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్,సాలూరు పట్టణం,10వ వార్డుకు చెందిన బోనుమహంతి.శ్రీనివాసరావు గారి తల్లి శ్రీమతి బోనుమహంతి.అమ్మడమ్మ(77సం.లు)గారు గత కొద్దిరోజులు క్రితం మరణించారు.ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి , మాజీ గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు& రాష్ట్ర…

మాజీ మంత్రి,ఏపీ శాసన మండలి విపక్షనేత బొత్స.సత్యనారాయణ ని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర  మరియు మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ. అప్పలనాయుడు

మాజీ మంత్రి,ఏపీ శాసనమండలి విపక్షనేత బొత్స.సత్యనారాయణ ఇటీవలే బ్రెయిన్ స్ట్రోక్ కు గురై అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం వైద్యుల సలహాలు మేరకు విజయనగరం పట్టణంలోనున్న ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న…

వాగ్దేవి సమాధానం

“వాగ్దేవి సమాధానం” సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్ర గ్రంధాలయంలో గురువారం నిర్వహించిన కవి సమ్మేళనంలో నేను రాసిన *కలం కన్నీరు పెడుతోంది* కవితకు మంచి గుర్తింపు లభించింది. పత్రికలకు రాజకీయ…

ఇఫ్తార్  కార్యక్రమంలో పాల్గున రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు శాసనసభ్యురాలు  అదితి

రంజాన్ మాసం సందర్భంగా విజయనగరం మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌ వారి ఆధ్వర్యంలో విజయనగరం KL పురం ప్రాంతంలో గల ప్రైవేట్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఇఫ్తార్ -2026 కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారితో పాటు శాసనసభ్యురాలు పూసపాటి…

టీబీ వ్యాధిపై అవగాహన సదస్సును

ఈరోజు ఉదయం స్థానిక పశువైద్య కళాశాల నందు విద్యార్థులకు టీబీ వ్యాధిపై అవగాహన సదస్సును డాక్టర్ రాజ్యలక్ష్మి గారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,గరివిడి వారు మరియు జి లలిత గారు “టీబీ వ్యాధి” సూపర్వైజర్, చీపురుపల్లి సర్కిల్ వారి ఆధ్వర్యంలో పశు…

దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు

దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం: చీపురుపల్లిలో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి…

16వ రోజు షెడ్యూల్ ఏరియా సాధన న్యాయ పోరాట దీక్ష

16వ రోజు షెడ్యూల్ ఏరియా సాధన న్యాయ పోరాట దీక్షలో భాగంగా ఈరోజు జగ్గు దొర వలస గ్రామంలో పార్వతీపురం మన్యం జిల్లా గిరిజనులు చేపడుతున్న నిరాహార దీక్ష కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ *జయరాం పాంగి* (Ex ఎంపీ, Ex మినిస్టర్,…

ప్రజల భాగస్వామ్యంతోనే పి.హెచ్.సి ముస్తాబు విజయవంతం*

*ప్రజల భాగస్వామ్యంతోనే పి.హెచ్.సి ముస్తాబు విజయవంతం* *జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి* *వైద్యారోగ్య కేంద్రాలు ప్రజలకు దేవాలయాల్లాంటివి* *ఆర్.ఆర్.బి పురం పి.హెచ్.సి అభివృద్ధి అభినందనీయం* *నీతి ఆయోగ్ మేగజైన్‌లో మన జిల్లా అభివృద్ధి నమూనాలు ప్రచురితం* పార్వతీపురం, మార్చి…