సాలూరు టౌన్ పరిధిలో గ్రామీణకూట్ క్రెడిట్ యాక్సెస్ ఆధ్వర్యంలో మహిళలకు సైబర్ భద్రత, మహిళల భద్రత మరియు ఆర్థిక మోసాలపై అవగాహన కార్యక్రమం

సాలూరు టౌన్ పరిధిలో గ్రామీణకూట్ క్రెడిట్ యాక్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు సైబర్ భద్రత, మహిళల భద్రత మరియు ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించబడింది. ఈ సందర్భంగా సైబర్ మోసాలు, నకిలీ మొబైల్ యాప్‌లు (Fake Apps), డిజిటల్ లోన్స్,…

గ్రామీణకూట్ క్రెడిట్ యాక్సెస్ ఆధ్వర్యంలో మహిళలకు సైబర్ భద్రత, మహిళల భద్రత మరియు ఆర్థిక మోసాలపై అవగాహన కార్యక్రమం

గ్రామీణకూట్ క్రెడిట్ యాక్సెస్ ఆధ్వర్యంలో మహిళలకు సైబర్ భద్రత, మహిళల భద్రత మరియు ఆర్థిక మోసాలపై అవగాహన కార్యక్రమం

కోడి రామూర్తి నాయుడు జీవిత చరిత్ర ను హిందీ భాషలోకి ” కలియుగ్ కా భీమ్ ”పేరుతో ఆవిష్కరణ

విజయలక్ష్మి విజయనగరం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మల్ల యోధుడు కోడి రామూర్తి నాయుడు జీవిత చరిత్ర ను హిందీ భాషలోకి ” కలియుగ్ కా భీమ్ ”పేరుతో ఆవిష్కరణ కార్యక్రమంస్థానిక యూ టి ఎఫ్ భవన్, విజయవాడ లో నిర్వహించారు. విజయవాడలో…

ప్రభుత్వ వైద్య కళాశాల విజియన్‌గరంలో గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ (GCP) వర్క్‌షాప్

సునీత రెడ్డి విజయనగరం విజయనగరం, జూన్ 19: ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో, Galaxy Clinical Research సంస్థ సహకారంతో “గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ (Good Clinical Practice – GCP)” అంశంపై ఒకరోజు వర్క్‌షాప్‌ను శుక్రవారం…

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా దేశవ్యాప్తంగా రూ.2,400 కోట్ల PM-VBRY ప్రోత్సాహకాల డిబిటి ద్వారా లబ్దిదారుల ఖాతాలకు జమ

విజయలక్ష్మి విజయనగరం విజయనగరం, జూన్ 19 : భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన *”వికసిత్ భారత్”*గా తీర్చిదిద్దాలనే మహోన్నత సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY)” దేశవ్యాప్తంగా ఉపాధి రంగంలో ఒక…

యువత త్వరగా ఉద్యోగాలు పొందేలా సెంచురియన్ యూనివర్సిటీ నాలుగు కొత్త కోర్సులను రూపొందించింది: CUTM ఉపాధ్యక్షులు డి.ఎన్.రావు

విజయలక్ష్మి విజయనగరం Vizianagaram: విశాఖపట్నం జిల్లాలో గూగుల్ డేటా సెంటర్ మరియు విజయనగరం జిల్లా భోగాపురంలో రిలయన్స్ డేటా సెంటర్ల ఏర్పాటు, ఆయా సంస్థల అంచనాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకునే యువతకు అనేక కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని సెంచురియన్ యూనివర్సిటీ…

విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి

ఎడతెరిపి లేకుండా వరుసగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో మండల వాసులు *విద్యుత్ ప్రమాదాలకు* గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. వర్షాకాలంలో ఎవరు విద్యుత్ స్తంభాలను టచ్ చేయవద్దు, మన ఇండ్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే అనుభవం కలిగిన ఎలక్ట్రీషియన్…

గాలివానకు రోడ్డుకు అడ్డంగా కరెంటు తీగలు పడడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం

వ విిజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి పార్వతీపురం వెళ్లే జాతీయ రహదారి పై పాత బొబ్బిలి సమీపం లో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గాలివాన కురవడంతో రోడ్డుకు అడ్డంగా త్రీ ఫేస్ లైన్ కరెంటు తీగలు పడడంతో ట్రాఫిక్కు…

22 ఎకరాల్లో నవధాన్యాల తో ఉన్న పంటను పరిశీలించిన కలెక్టర్

కోరుకొండ గ్రామం లో జిల్లా కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డిగువరం పర్యటించారు. ఆదర్శ రైతు గిరీష్ ను కలిసి వారి పొలాన్ని సందర్శించారు. 22 ఎకరాల్లో నవధాన్యాల తో ఉన్న పంటను పరిశీలించారు . అదే పొలం లో ఉన్న…