పాచిపెంట మండలం పెద్దగెడ్డ జలాశయం ద్వారా సాగునీరు విడుదల – మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

పాచిపెంట, సాలూరు, రామభద్రపురం మండలాల్లోని 26 గ్రామాల 12,222 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కర్రివలస ఆనకట్ట కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 4,656 ఎకరాలకు నీటి పంపిణీ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు రిజర్వాయర్ కు నిధులు మంజూరు చేయక…

సెంచూరియన్ యూనివర్సిటీని సందర్శించిన మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర

సెంచూరియన్ యూనివర్సిటీని సందర్శించిన మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర గారిని సత్కరించిన సెంచూరియన్ యూనివర్సిటీ యాజమాన్యం* విజయనగరం సమీపంలోని రోళ్లవాక గ్రామంలో ఉన్న సెంచూరియన్ యూనివర్సిటీని *మాజీ ఉపముఖ్యమంత్రి,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పీడిక.రాజన్నదొర* గారు…

ప్రతి గ్రామం బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దుదాం

సాలూరు, జూలై 18 : జిల్లాలో ప్రతి గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దుదామని, ఇందులో గ్రామ ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ తెలిపారు. శనివారం సాలూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నిర్వహించిన…

మజ్జి కృష్ణవేణి గారికి ఘనంగా నివాళులర్పించిన ఆధ్యాత్మికవేత్తలు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు

మజ్జి కృష్ణవేణి గారికి ఘనంగా నివాళులర్పించిన* ఆధ్యాత్మికవేత్తలు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తల్లి దివంగత శ్రీమతి మజ్జి…

పాంచాలి లో 240 బస్తాల అక్రమ ఎరువుల నిల్వలు

పాచిపెంట మండలంలో గల పాంచాలి గ్రామం ఎరువుల నిల్వను సీజ్ పాంచాలి గ్రామానికి చెందిన పొట్టా సీతారామయ్య అనే వ్యక్తి ఆ గ్రామంలో ఒక పాడుబడిన ఇంటిలో సుమారు 240 బస్తాలు ఎరువులను అక్రమంగా నిల్వ ఉంచినట్టు గ్రామంలో ఒక వ్యక్తి…

స్వచ్ఛంద రక్తదానం మానవత్వానికి చిరునామ *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం రెవిన్యూ హాలులో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి జిల్లా ఎస్పీ *ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* జూలై 16న ముఖ్య అతిధిగా హాజరై, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గారు మాట్లాడుతూ –…

మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మూడవ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు

విజయవాడ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మూడవ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు 20 26 జూలై 11, 12 తేదీలలో యద్దనపూడి సులోచనారాణి సభా ప్రాంగణం కేబీఎన్ కళాశాలలో వైభవంగా రెండు రోజులు పాటు జరిగాయి,…

జిల్లా పోలీసు శిక్షణా కళాశాలలో ఆధునిక జిమ్ మరియు వీఐపీ లాంజ్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

పోలీసు సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, వృత్తిపరమైన సామర్థ్యాల పెంపునకు ఆధునిక సౌకర్యాలు ఎంతో అవసరమని జిల్లా *ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీస్ శిక్షణా కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక జిమ్‌తో పాటు వీఐపీ…

చీపురుపల్లి లో 88 రోజుల్లోనే పేదవాడి సొంతింటి కల సాకారం చేసిన కూటమి ప్రభుత్వం

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల మాట తప్పని నైజం తాటి కార్మికుడు రొంగలి ఎల్లయ్యకు 3 సెంట్ల స్థలంలో రూ. 5 లక్షలతో పక్కా గృహ నిర్మాణం నూతన గృహాన్ని ప్రారంభించి, లబ్ధిదారునికి 50 ఇంచుల స్మార్ట్ టీవీ…

అధికారుల సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యం-జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర రెడ్డి

సాంకేతిక నేరాలపై నిఘా పెట్టాలి-రేంజ్ ఐజిపి గోపీనాధ్ జట్టి న్యాయ-పోలీస్ వ్యవస్థల సమన్వయం అవసరం: ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎం.బబిత నేరాల నియంత్రణకు వినూత్న చర్యలు: జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ విజయనగరం జూలై 14: రెవెన్యూ, పోలీసు మరియు ఇతర ప్రభుత్వ…