రహదారులు భద్రతకు స్పందించిన పోలీస్ అధికారులు..

రహదారులు భద్రతకు స్పందించిన పోలీస్ అధికారులు..పోలీస్ అధికారులకు ప్రత్యేక అభినందనలు విజయనగరం పట్టణ పరిధిలో మంగళవారం నాడు… ఒక వ్యక్తి మోటార్ సైకిల్ తో హైస్పీడ్ వేగంతో మోటార్ సైకిల్ నడుపుతూ కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రభుత్వపాఠశాల రహదారి పైన భయందోళన కలిగించాడు..…

బడ్జెట్ ను చూసి YCP కి కళ్ళు తిరిగాయి

*పేదల ఆశల బడ్జెట్ పై విచక్షణా రహితంగా మాట్లాడుతున్నారు* కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూసి వైసిపి నాయకులకు కళ్ళు తిరుగుతున్నాయి… అయ్యో ఇంతకు పూర్వమే ఇట్లాంటి బడ్జెట్ మనం ఇచ్చి ఉంటే ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని…

వ్యవసాయ శాఖ ఏవో తిరుపతి  హఠాన్మరణం భౌతికాయాన్ని సందర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

పాచిపెంట మండల వ్యవసాయ శాఖ అధికారి కొల్లి.తిరుపతిరావు గారు (50సం.లు)గుండెపోటుతో మృతి.* భౌతికాయాన్ని సందర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు మరియు తదితరులు.* ఏవో తిరుపతి గారి హఠాన్మరణంతో కన్నీటి పర్యాంతమైన తోటి ఉద్యోగులు. పుడమితల్లి…

క్లోరినేషన్ సిలిండర్ లీకేజీ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన*అరకు పార్లమెంట్ అధ్యక్షులు  మోజురు తేజోవతి

బలిజిపేట మండలంలోని అంపావల్లి రక్షిత తాగునీటి పథకం పైలెట్ ప్రాజెక్టు పంపుహౌస్ వద్ద నిన్న చోటుచేసుకున్న క్లోరినేషన్ సిలిండర్ లీకేజీ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను *అరకు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీమతి మోజురు తేజోవతి పరామర్శించారు. స్థానికుల వివరాల మేరకు,…

కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కు 73 విన‌తులు

*కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కు 73 విన‌తులు* పార్వతీపురం, ఫిబ్రవరి 16 : కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 73 వినతులు అందాయి. ఇందులో రెవిన్యూ శాఖకు చెందినవి 25 ఉండగా, 48 వినతులు…

రామతీర్థం* *శ్రీ కోదండ రామస్వామివారి దేవస్థానం* లో *ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ & నెల్లిమర్ల టిడిపి ఇంచార్జి శ్రీ కర్రోతు బంగార్రాజు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం *రామతీర్థం* *శ్రీ కోదండ రామస్వామివారి దేవస్థానం* లో *ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ & నెల్లిమర్ల టిడిపి ఇంచార్జి శ్రీ కర్రోతు బంగార్రాజు * ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద…

పటిష్ట బందోబస్తు ఏర్పాటుతో జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా  మహాశివరాత్రి దర్శనాలు

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ ఆదేశాలతో దేవాలయాలవద్ద సిసి కెమెరాలు, డ్రోన్ లతో భక్తుల రద్దీని పర్యవేక్క్షిస్తూ ఎప్పటికప్పుడు భక్తులకు, ప్రజలకు సూచనలు చేస్తున్నా జిల్లా పోలీసు యంత్రాంగం* మహాశివరాత్రి ఉత్సవాలలో నేరాలను, ఈవ్ టీజింగు, అసాంఘిక కార్యకలాపాలను, చైన్ స్నాచింగ్స్ నియంత్రించుటకు…

దివ్యాంగులు, గర్భిణిలు, వృద్ధులకు సేవలతో ప్రజలు మన్ననలు పొందిన “సేవాదళ్ పోలీసులు

దివ్యాంగులు, గర్భిణిలు, వృద్ధులకు సేవలతో ప్రజలు మన్ననలు పొందిన “సేవాదళ్ పోలీసులు మహాశివరాత్రి పండగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాలలో ఫిబ్రవరి 15న తెల్లవారుజామునుండే భక్తులు దర్శనాలకు వస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ గారి ఆదేశాలమేరకు దర్శనాలకు…

2 కిలోమీటర్లు 3000 మెట్లు కాలినడకన వెళ్ళి అమ్మవారి దర్శనం

మహాశివరాత్రి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో గల శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆ పరమ శివుని దర్శనం కోసం తెల్లవారు జాము నుండే భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గల పారమ్మ కొండపై వెలసి ఉన్న…