జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొర్రజన్ని సింహాచలం ను పరామర్శిచిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర

ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొర్రజన్ని.సింహాచలం అనారోగ్యంతో భాధపడుతూ సాలూరు పట్టణంలోని పెంట. శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న *మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పీడిక.రాజన్నదొర గారు ఆసుపత్రికి…

ఎలస్కో ఎలక్ట్రికల్ స్కూటీల నూతన షోరూమ్

సాలూరు పట్టణంలో *ఎలస్కో ఎలక్ట్రికల్ స్కూటీల నూతన షోరూమ్* ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన *మాజీ డిప్యూటీ సీఎం&మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* రిబ్బన్ కత్తిరించి షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా…

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా

*ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: వ్యాధుల మూలాలను గుర్తించి నివారించాలి* విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా *జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి* పార్వతీపురం ఏప్రిల్ 01: ,: జిల్లాలో వ్యాధుల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణపై జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర్…

బొత్స సత్యనారాయణ పై విరుచుకుపడ్డ చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి  కళా వెంకటరావు

జరిగిన ప్రెస్మీట్లో ఎమ్మెల్యే కళా వెంకటరావు మాట్లాడుతూ… బొత్స సత్యనారాయణ పై విరుచుకుపడ్డ చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు...ఒకప్పుడు అమరావతి రాజధాని స్మశానమని పేర్కొన్న బొత్స సత్యనారాయణ దెయ్యాల వేదాలు వల్లించేటట్లు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు… ఉత్తరాంధ్ర ఏ పార్టీతో…

తెర్లాం బిర్లంగి మాత పండగ

తెర్లాం బిర్లంగి మాత పండగ సంబరాలు సందర్భంగా తెర్లాం గ్రామం విచ్చేసినటువంటి బొబ్బిలి శాసనసభ్యులు శ్రీ ఆర్ వి ఎస్ కే రంగారావు గారు రాష్ట్ర శ్రీశైన సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనందుకు కోల బలరాం మాస్టారుని, ఏఎంసీ చైర్మన్ వెంకట్…

పేదరికం లేని సమాజమే లక్ష్యం

*పేదరికం లేని సమాజమే లక్ష్యం పి4తో మారనున్న ‘బంగారు కుటుంబాల’ తలరాతలు* *రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు* : పేదరికం లేని సమాజమే లక్ష్యం: ‘పి4’తో మారనున్న ‘బంగారు కుటుంబాల’ తలరాతలు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి…

పేరిపి గ్రామం లో ఉచిత పశువైద్య శిబిరం

చీపురుపల్లి మండలం పేరిపి గ్రామంలో చీపురుపల్లి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువనేత శ్రీ కిమిడి రామ్ మాలిక్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిబిరాన్ని…

DRC సమావేశంలో చర్చించిన గౌరవ చీపురుపల్లి శాసనసభ్యులు  కిమిడి కళావెంకట రావు

DRC సమావేశంలో చర్చించిన గౌరవ చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళావెంకట రావు ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ (DRC) సమావేశంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు మరియు చీపురుపల్లి…

ఉచిత మెగావైద్య శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ బొత్స అనూష

*కర్లాం గ్రామంలో విజయనగరం జిల్లా వైస్సార్ పార్టీ పబ్లిసిటీ వింగ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం నకు విశేషా ఆదరణ*మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో, గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా*ఉచిత మెగావైద్య శిబిరాన్ని ప్రారంభించిన…

శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మవారికి పుట్టింటి సారే సమర్పించిన పాత కుమ్మరి వీధి వాసులు

*శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మవారికి పుట్టింటి సారే సమర్పించిన పాత కుమ్మరి వీధి వాసులు* ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా దేశం లో అన్ని రామ మందిరాల్లో రాముల వారి కళ్యాణం వైభవోపేతంగా జరుపుకుంటున్నారు,అందులో భాగంగా శ్రీరామనవమి శుభ సందర్భంగా చీపురుపల్లి మండలంలో ఉన్న…