సాలూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(సాలూరు ప్రెస్ క్లబ్)

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు సాలూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(సాలూరు ప్రెస్ క్లబ్) సుమారు 40 మందికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షం లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమ్యూనిటీ హాల్ లో ఈ రోజు నూతన…

ఏ పి డబ్ల్యూ జె ఎ ఆధ్వర్యంలో ఘనంగా మహిళాదినోత్సవం

ఏ పి డబ్ల్యూ జె ఎ ఆధ్వర్యంలో ఘనంగా మహిళాదినోత్సవం విలువలతో కూడిన జీవనమే ఎవరికైనా శ్రీరామరక్ష అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ హిమబిందు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధమైన ఆంధ్రప్రదేశ్ ఉమెన్ జర్నలిస్టు అసోసియేషన్ (ఏపీడబ్ల్యూజేఏ) ఆధ్వర్యంలో…

మహిళల అభివృద్ధితోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి
(మంత్రి కొండపల్లి శ్రీనివాస్)

*మహిళల అభివృద్ధితోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి* –మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం, మార్చి 8: మహిళలు బలంగా ఉంటేనే కుటుంబం, జిల్లా, రాష్ట్రం మరియు దేశం బలంగా ఉంటాయని రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి…

సాయి సూర్య స్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం శ్రీ సాయి సూర్య స్కూల్లో మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లుల తో ఆట లాడించి గెలిచిన వాళ్లకు బహుమతి ప్రధానం చేసి…

జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు చేయిస్తున్న -విసినిగి

*జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు చేయిస్తున్న -విసినిగిరి* గ్రామాల్లో పర్యటించి క్రియాశీలక ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహణ, అందులో భాగంగా ఈ రోజున చీపురుపల్లి నియోజకవర్గంలో వెదుళ్ళవలస గ్రామంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు స్థానిక జనసైనికులతో కార్యక్రమం…

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అండగా కూటమి ప్రభుత్వం

చీపురుపల్లి మండలం, గొల్లలములగం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువ నాయకులు శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గుణుపూరు మహాలక్ష్మి ఇంటికి వెళ్లి అతడు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ సమస్యతో…

గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేసిన స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధ నాయుడు

గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేసిన స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధ నాయుడు సాలూరు:- మహిళలు అన్ని రంగాలలో రాణించాలని స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ.రాదా నాయుడు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం ఉదయం ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ మహిళలు కుటుంబానికి మాత్రమే కాదు,సమాజ అభివృద్ధికి…

జీతాలు పెంచాలని సాలూరులో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ధర్నా        

మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర కి వినతి పత్రం అందజేసిన సాలూరు డిపో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తమ వేతనాలను పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఈరోజు సాలూరు పట్టణంలో…

చీపురుపల్లి జనసేన ఉద్యమి సభ్యత్వ నమోద కార్యక్రమం

చీపురుపల్లి జనసేన ఉద్యమి సభ్యత్వ నమోద కార్యక్రమం రాష్ట్ర జనసేన అధినేత & డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకు శ్రేయస్ కోసం జనసేన ఉద్యమి సభ్యత్వ నమోద కార్యక్రమం తలపెట్టారు.చీపురుపల్లి జనసేన ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో…