పొరుగు జిల్లాల కంటే భిన్నంగా నాణ్యమైన జర్నలిజం ఉండాలి

పార్వతీపురం, మార్చి 16 : పార్వతీపురం మన్యం జిల్లాలో జర్నలిజం నాణ్యతను పెంచేలా వార్తలు ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని, పొరుగు జిల్లాల కంటే భిన్నంగా,…

లబ్ధిదారుల ఇంటి వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతూ, లబ్ధిదారుల గడప వద్దకే వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేసి టిడిపి రాష్ట్ర కార్యదర్శి, యువ నాయకులు శ్రీ కిమిడి రామ్ మాలిక్ నాయుడు గారు తన ఉదారతను…

మాన్యశ్రీ కాన్షిరాం జయంతి సందర్భంగా పూర్తి మహిళా మండలి రాధా నాయుడు

విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరం గ్రామంలో ఈరోజు మాన్యశ్రీ కాన్షిరాం జయంతి సందర్భంగా పూర్తి మహిళా మండలి రాధా నాయుడు మరియు అంబేద్కర్ పోరాట సమితి సోర్ సాంబయ్య ఆధ్వర్యంలో నిమ్స్ హాస్పటల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంపు…

రాష్ట్ర వైసీపీ వాలంటీర్ల విభాగం కార్యదర్శిగా సాలూరు పట్టణానికి చెందిన సిద్దాబత్తుల.రుద్ర ప్రశాంత్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు& వైసిపి అధ్యక్షులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు పార్వతీపురం మన్యం జిల్లా,సాలూరు నియోజకవర్గం,సాలూరు పట్టణం 19వ వార్డు,వేదసమాజం వీధికి చెందిన యువనాయకుడు మరియు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారి అభిమాని సిద్దాబత్తుల.రుద్ర…

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

*చీపురుపల్లి నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి ,జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు గారు హాజరైన జనసేన నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు*…

వేసవి జాగ్రత్తలపై అవగాహన సదస్సు

పార్వతీపురం, మార్చి 13: పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా దుకాణాలు, సంస్థలు మరియు వివిధ నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యం, భద్రత విషయంలో యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పార్వతీపురం జిల్లా ఇన్-ఛార్జ్ అధికారి మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్…

సాలూరులో సందడిలా వైసిపి 16వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం వైసీపీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర పిలుపు మేరకు ఈరోజు సాలూరు పట్టణంలో వైయస్సార్ విగ్రహం వద్ద వైసిపి 16వ ఆవిర్భావ వేడుకలు వైసీపీ…

చీపురుపల్లి నియోజకవర్గం లోఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 ఆవిర్భావ దినోత్సవం

*చీపురుపల్లి నియోజకవర్గం లోఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 వ వసంతం వేడుకలలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారితో పాల్గొన్న డాక్టర్ బొత్స అనూష *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత…

గాదెలవలసలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర.

పార్వతీపురం : పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండలం గాదెలవలస నుండి ఏగోటివలస వరకు తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శంకుస్థాపన చేశారు. బుధవారం ఉదయం టిడిపి నాయకులుతో కలిసి గాదెలవలసలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే…

ఏపీ రెరా అవగాహన సదస్సు

విజయనగరం, మార్చి 11: స్థానిక ఎస్.వి.ఎన్. హోటల్ లో నిర్వహించిన ఏ.పి. రెరా అవగాహనా సదస్సు అనంతరం ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో రెరా చైర్మన్ ఆర్ ఎస్ శివారెడ్డి మాట్లాడుతూ రేరా -2016 చట్టం పై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు అనుమతులు…