హైకోర్టు తీర్పును అమలు చేయకపోతే కలెక్టరేట్ ను అసెంబ్లీ ముట్టడిస్తాం

, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం, జగ్గుదొరవలస “హైకోర్టు ఆర్డర్‌ను బేఖాతరు చేస్తారా? గిరిజన హక్కులను తొక్కిపెడితే కలెక్టరేట్లు, అసెంబ్లీ ముట్టడి ఖాయం!”పార్వతీపురం మన్యం: షెడ్యూల్డ్ ఏరియా భూభాగాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై గిరిజన సంఘాలు…

జీతాలు అడిగితే ఉద్యోగం వదిలేసి పొమ్మంటున్నారు

పార్వతీపురం మన్యం జిల్లాలో గర్భిణీ వసతి గృహాల్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం లకు మూడు సంవత్సరాల నుంచి వెట్టి చాకిరి చేయించుకొని జీతాలు ఇవ్వకుండా ఇప్పుడు మూడు సంవత్సరాల జీతాలు అడగగా ప్రభుత్వంలో డబ్బులు లేవు ఉద్యోగం మానేసి వెళ్లిపోండి అని చెప్పడంతో…

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో మహిళా సాధికారిత వారోత్సవాలు

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో మహిళా సాధికారిత వారోత్సవాలు*: స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం ఉదయం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన మహిళా సాధికారత వారోత్సవాలు ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అరాఫీ నియామకం..!!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అరాఫీ నియామకం..!! అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, కొత్త సుప్రీం లీడర్‌గా సీనియర్ మతాధికారి ఆయతొల్లా అలిరేజా అరాఫీని నియమించినట్లు ఆ దేశ వార్తా…

అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన

*చిరుఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది..చరిత్రలో తొలిసారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే.ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి…

అభివృద్ధి పేరుతో నెల్లిచెరువు కబ్జాకు పాల్పడుతున్న అధికార యంత్రాంగం

చెరువులు కనుమరుగవటానికి కారణమవుతున్న అవినీతి అధికారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి నిన్న గాక మొన్న స్థానిక ఎమ్మెల్యే పార్వతీపురం మున్సిపాలిటీ లోని నెల్లిచెరువు కబ్జాకు గురైందని అసెంబ్లీలో చెప్పారు పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ చెరువులను ఆక్రమణల నుండి పరిరక్షించాల్సిన బాధ్యత…

తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు చిన్నారులను చూసి చలించిపోయి కన్నీటి పర్యంతమైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర

రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులైన గిరిజన చిన్నారులు చెడ్డా.దీనా, డానియల్ లను పరామర్శించిన రాజన్నదొర గారు మరియు సాలూరు మండల వైసీపీ నేతలు. తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు చిన్నారులను చూసి చలించిపోయి కన్నీటి పర్యంతమైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర గారు.*…

సాలూరు మున్సిపాలిటీ 28వ  వార్డులోపెన్షన్లను పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి

ఈ సందర్భంగా మంత్రివర్యులు గారు మాట్లాడుతూ,“పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతి స్థాయిలో కట్టుబడి పనిచేస్తోంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు వంటి అర్హులైన వారికి నెలవారీ ఆర్థిక మద్దతు అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే…

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో ఫిబ్రవరి 28న పెన్షనలు పంపిణీ మరియు చీపురుపల్లి సి.హెచ్.సి.లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లును ఇంచార్జ్ ఎస్పీ కే.వి.మహేశ్వర రెడ్డి…

మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు

సాలూరు పట్టణ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఈ డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనం నడిపిన 7 మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేశామనినమోదైన కేసుల్లో నిందితులను గౌరవనీయ న్యాయస్థానం Judicial First Class…