సాలూరులో సందడిలా వైసిపి 16వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం వైసీపీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర పిలుపు మేరకు ఈరోజు సాలూరు పట్టణంలో వైయస్సార్ విగ్రహం వద్ద వైసిపి 16వ ఆవిర్భావ వేడుకలు వైసీపీ…

చీపురుపల్లి నియోజకవర్గం లోఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 ఆవిర్భావ దినోత్సవం

*చీపురుపల్లి నియోజకవర్గం లోఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 వ వసంతం వేడుకలలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారితో పాల్గొన్న డాక్టర్ బొత్స అనూష *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత…

గాదెలవలసలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర.

పార్వతీపురం : పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండలం గాదెలవలస నుండి ఏగోటివలస వరకు తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శంకుస్థాపన చేశారు. బుధవారం ఉదయం టిడిపి నాయకులుతో కలిసి గాదెలవలసలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే…

ఏపీ రెరా అవగాహన సదస్సు

విజయనగరం, మార్చి 11: స్థానిక ఎస్.వి.ఎన్. హోటల్ లో నిర్వహించిన ఏ.పి. రెరా అవగాహనా సదస్సు అనంతరం ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో రెరా చైర్మన్ ఆర్ ఎస్ శివారెడ్డి మాట్లాడుతూ రేరా -2016 చట్టం పై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు అనుమతులు…

సాలూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(సాలూరు ప్రెస్ క్లబ్)

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు సాలూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(సాలూరు ప్రెస్ క్లబ్) సుమారు 40 మందికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షం లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమ్యూనిటీ హాల్ లో ఈ రోజు నూతన…

ఏ పి డబ్ల్యూ జె ఎ ఆధ్వర్యంలో ఘనంగా మహిళాదినోత్సవం

ఏ పి డబ్ల్యూ జె ఎ ఆధ్వర్యంలో ఘనంగా మహిళాదినోత్సవం విలువలతో కూడిన జీవనమే ఎవరికైనా శ్రీరామరక్ష అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ హిమబిందు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధమైన ఆంధ్రప్రదేశ్ ఉమెన్ జర్నలిస్టు అసోసియేషన్ (ఏపీడబ్ల్యూజేఏ) ఆధ్వర్యంలో…

మహిళల అభివృద్ధితోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి
(మంత్రి కొండపల్లి శ్రీనివాస్)

*మహిళల అభివృద్ధితోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి* –మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం, మార్చి 8: మహిళలు బలంగా ఉంటేనే కుటుంబం, జిల్లా, రాష్ట్రం మరియు దేశం బలంగా ఉంటాయని రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి…

సాయి సూర్య స్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం శ్రీ సాయి సూర్య స్కూల్లో మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లుల తో ఆట లాడించి గెలిచిన వాళ్లకు బహుమతి ప్రధానం చేసి…

జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు చేయిస్తున్న -విసినిగి

*జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు చేయిస్తున్న -విసినిగిరి* గ్రామాల్లో పర్యటించి క్రియాశీలక ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహణ, అందులో భాగంగా ఈ రోజున చీపురుపల్లి నియోజకవర్గంలో వెదుళ్ళవలస గ్రామంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు స్థానిక జనసైనికులతో కార్యక్రమం…

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అండగా కూటమి ప్రభుత్వం

చీపురుపల్లి మండలం, గొల్లలములగం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువ నాయకులు శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గుణుపూరు మహాలక్ష్మి ఇంటికి వెళ్లి అతడు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ సమస్యతో…