కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి

PTR NAIDU చీపురుపల్లి కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చీపురుపల్లి ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు శ్రీ కిమిడి కళా వెంకటరావు గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్‌కు సంబంధించిన ముఖ్య వివరాలు: గౌరవ…

పోలీస్ స్టేషనుకు వచ్చే మహిళల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలి

సునీత రెడ్డి విజయనగరం విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ విజయనగరం మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీగా ఆర్.నీలయ్య జూన్ 12న బాధ్యతలు చేపట్టారు. అనంతరం, జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గారిని జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, పూల…

D-పట్టా భూములకు 1B నిరాకరణ – MSME పార్క్ పేరుతో పేదల భూములు లాక్కునే కుట్ర: రైతులు ఆగ్రహం

PTR NAIDU చీపురుపల్లి విజయనగరం: గరివిడి మండలం కాపుశంబం గ్రామంలోని సర్వే నంబర్ 1లో ఎస్సీ, బీసీ నిరుపేద మహిళా రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన D-పట్టా భూములకు ఏళ్లు గడుస్తున్నా 1B, అడంగల్ రికార్డులు జారీ చేయకపోవడంపై జనసేన పార్టీ…

ఐక్య పోరాటంతో డిమాండ్లు సాధిద్దాం…ఏఐటి యుసి జిల్లా కార్యదర్శి రాధానాయుడు

సాలూరు:- ఐక్య పోరాటంతో డిమాండ్లు సాధిద్దామని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి, ఏపీ శ్రామిక మహిళ ఫోరం ఉమ్మడి జిల్లా కన్వీనర్ బలగ.రాధనాయుడు పిలుపునిచ్చారు.శుక్రవారం సాలూరు పట్టణంలో ఉన్న రైస్ మిల్స్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, హోల్ సేల్ కిరాణా, హోల్ సేల్…

వ్యర్ధాలను తొలగించారు

చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కొండపాలెం గరివిడి పంచాయతీ ఏరియాలో గల మెయిన్ రోడ్డు కు ఇరువైపులా ఉన్న పెంట కుప్పలు వ్యర్ధ నిల్వలు స్వచ్ఛ పదం కార్యక్రమంలో భాగంగా వ్యర్థాలను తొలగించడం జరిగింది, ఈకార్యక్రమంలో మండలపరిషత్ అభివృద్ధి అధికారి ఈవో…

స్మార్ట్ పోలీసింగ్ తో ప్రజలకు మెరుగైన పోలీసు సేవలందించాలి
*విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*

సునీత రెడ్డి విజయనగరం విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో జూన్ 10న జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని జిల్లా *ఎస్పీ ఎ.ఆర్.దామోదర్* నిర్వహించి, దర్యాప్తులో ఉన్న లాంగ్ పెండింగు, గ్రేవ్, నాన్…

లోచర్ల సాయిబాబు కుటుంబాన్ని  పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహన అధికారి కిమెడి రామ్ మలికినాయుడు..

PTR NAIDU చీపురుపల్లి బొండపల్లి గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్ తో మరణించిన లోచర్ల సాయిబాబు కుటుంబాన్ని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహన అధికారి కిమెడి రామ్ మలికినాయుడు.. బొండపల్లి గ్రామానికి చెందిన లోచర్ల ఎల్లమ్మ ఎక్స్ టిడిపి సర్పంచ్,…

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో అవసరం : జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

సునీత రెడ్డి విజయనగరం విజయనగరం, జూన్ 10: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక శ్రీ రాజమన్నార్ గోపాలస్వామి దేవాలయంలో నిర్వహించిన టెంపుల్ యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పాల్గొని యోగాసనాలు చేశారు. దేవాలయ ఆధ్యాత్మిక వాతావరణంలో…

పోలీసు సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు

సునీత రెడ్డి విజయనగరం విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* పోలీసు సంక్షేమ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా వెల్లడించిన జిల్లా ఎస్పీ* విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీస్ బ్యారక్స్ నందు నడపబడుచున్న పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు…

అర్జీల పరిష్కారంలో జిల్లా అధికారులు భాద్యత వహించాలి

సునీత రెడ్డి విజయనగరం విజయనగరం, జూన్ 8: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) కార్యక్రమలో వచ్చిన అర్జీలను పరిష్కరిండంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు భాద్యత వహించాలని జిల్లా కలెక్టరు ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను…