విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన 2004 బ్యాచ్ కానిస్టేబుళ్లు

*రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానం (OPS) మంజూరు పై హర్షం వ్యక్తం చేసిన 2004 బ్యాచ్ కానిస్టేబుళ్ళు … శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో జూలై, 13న 2004 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లు…

14 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి

చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కొండపాలెం గ్రామ పంచాయతీ చెందిన పారిశుద్ధ కార్మికులు నిరవధిక సమ్మె….. గరివిడి మేజర్ పంచాయతీ పట్టణ పరిసర ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమిస్తున్న పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు 14 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం గమనార్హం… ఈవిశయంపై…

జిల్లా ప్రజా సమస్యలపై జెడ్పీ సర్వసభ్య సమావేశంలో గళమెత్తిన మజ్జి శ్రీనివాసరావు

*విజయనగరం, జూలై 9:* విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో *గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం…

అంతర్జాతీయ విమానశ్రయానికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాం విశాఖపట్నం రేంజ్ ఐజిపి, గోపీనాథ్ జట్టి,ఐపిఎస్

విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయంను జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపిఎస్ గారితో కలిసి విశాఖపట్నం రేంజ్ ఐజిపీ, గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ సందర్శించి కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నట్లుగా…

డా. వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా సాలూరులో ఘన నివాళులు

వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర& పార్వతిపురం మన్యం జిల్లా వైసీపీ పరిశీలకులు శరగడం. అప్పలనాయుడు గారు. పీవీటీజీ మహిళ ప్రశాంతిపై అన్యాయ సస్పెన్షన్.. మంత్రి సంధ్యారాణి గారి పై మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు…

డిజిటలైజేషన్’ ప్రక్రియను వేగవంతం చేయాలి – జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి (I.A.S)

సాలూరు మున్సిపాలిటీ మరియు మండల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న SIR EFs డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి ఆర్. వైశాలి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు సాలూరు మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ స్టేషన్లు 62, 63,…

జడ శ్రావణ్ కుమార్, ప్రశ్న రావణ్ పై చీపురుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు

చీపురుపల్లి: గత రెండు రోజుల క్రితం జరిగిన దళిత క్రిస్టియన్ మహాసభలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిపై జడ శ్రావణ్ కుమార్ మరియు ప్రశ్న రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జనసేన పార్టీ…

డబ్బీవీధి వైసీపీ నాయకుడు యడ్ల.శంకర్రావు గారికి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర నివాళి.

*డబ్బీవీధి వైసీపీ నాయకుడు యడ్ల.శంకర్రావు గారికి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర నివాళి.* సాలూరు పట్టణం,డబ్బీవీధికి చెందిన వైసీపీ నాయకులు యడ్ల.శంకర్రావు(62)గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గ…

వర్షాకాలం ప్రారంభం… సంచి డాక్టర్లు, దందా పై ఆందోళన

వర్షాకాలం ప్రారంభం… సంచి డాక్టర్లు, దందా పై ఆందోళన వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు సంచి డాక్టర్లు, ఆర్‌ఎంపీలు గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో తమ వైద్య సేవల పేరుతో…

కురుపాం ఏకలవ్య పాఠశాల సంఘటనపై దర్యాప్తు జరగాలి

పార్వతీపురం: జిల్లాలోని కురుపాం ఏకలవ్య పాఠశాలలో జరిగిన సంఘటనపై దర్యాప్తు జరగాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. శనివారం కాంగ్రెస్ పార్టీ డిసిసి వంగల దాలినాయుడు, జిల్లా మహిళా అధ్యక్షురాలు గొట్టాపు రేణుక, పట్టణ అధ్యక్షురాలు బసవ వసుంధర,…