బేటీ బచావో – బేటీ పడావో

విజయనగరం జిల్లాలో ‘బేటీ బచావో – బేటీ పడావో’ లో భాగంగా జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాలుశ్రీయుత సంచాలకుల, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆంధ్ర ప్రదేష్ గుంటూర్ వారి ఆదేశాల మేరకు, విజయనగరం జిల్లా మహిళా మరియు శిశు…

మ్యుటేషన్స్ త్వరగా పూర్తిచేయాలి-జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్

విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 8: జిల్లాలో ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల పంపిణీ, రీ సర్వే, మ్యుటేషన్స్ వేగంగా పూర్తి చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ సేధు మాధవన్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో రెవిన్యూ అధికారులతో జాయింట్ కలెక్టర్…

మహిళలు,పిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పించాలి-
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్

పోలీసు స్టేషన్లను ఆశ్రయించే మహిళల ఫిర్యాదుల పట్ల తక్షణమే చర్యలు చేపట్టాలన్న జిల్లా ఎస్పీ* మహిళల ఫిర్యాదుల పట్ల సానుకూలంగా స్పందించాలని, వారు చెప్పే ఫిర్యాదులను శ్రద్ధతో వినాలని ఆదేశం* మహిళలకు రక్షణగా నిలిచే చట్టాల పట్ల, శక్తి యాప్ పట్ల…

మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు

సాలూరు పట్టణ పరిధిలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లైన మామిడిపల్లి జంక్షన్, గాంధీనగర్ జంక్షన్ మరియు బైపాస్ రోడ్ ప్రాంతాలను సంయుక్తంగా పరిశీలించడం జరిగింది.ఈ తనిఖీలను మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జె.వి.ఎస్.ఎస్.ఎస్. ప్రసాద్ గారు, ఆర్ & బి…

రెండు తులాల కోసం వృద్ధురాలు హత్య

తమ్ముడు కొడుకే తుది ముట్టించాడు… నిందితులను రిమాండ్ కి తరలింపు.. చీపురుపల్లి మండలం గొల్లల పాలెం గ్రామం నాకు చెందిన గొర్లె చిన్నప్పమ్మ (68) అనే వృద్ధురాలు ని రెండు తులాల బంగారం కోసం సొంత మేనల్లుడే హత్య చేసి ఊరు…

మెనూ పాటించకపోతే కఠిన చర్యలు

సాలూరు, ఏప్రిల్ 07 : విద్యార్థులకు అందించే ఆహారం రుచిగా, పోషకవిలువలు కలిగి నాణ్యతగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ను అక్షరాలా అమలు చేయాలని,ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా…

నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్య రాణి

నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈరోజు సాలూరు తహసీల్దార్ కార్యాలయంలో నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం, సాగునీటి వినియోగం…

సాంప్రదాయబద్ధం గా ఇటుక పండుగ

పాచిపెంట మండలంలోని *మంచాడవలస,సీతంపేట, పనుకు వలస,చీపురువలస గిరిజన గ్రామాల ప్రజలు* సాంప్రదాయబద్ధంగా *ఇటుక పండుగ* ను ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా రోడ్లపై వాహనాలను ఆపుతూ ఆనందోత్సాహాల మధ్య చందాలు సేకరిస్తున్నారు. ఈ గ్రామాల గుండా బడ్నాయక వలసలో జరిగిన ఓ శుభకార్యానికి…

_సాలూరు లో డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్ జయంతి: మెగా ఉచిత వైద్య శిబిరం_

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని పెద్ద హరిజన పేటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధా నాయుడు మరియు అంబేద్కర్ పోరాట సమితి…

కంచె చేను మేస్తే

విజయనగరం జిల్లా …గరివిడి మండలం అర్తమూరు పంచాయతీ పరిధిలో గల రామతులసి మిల్లులో తనికీలు, పిడిఎఫ్ బియ్యం నిల్వలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ కి పిర్యాదు నేపద్యంలో, పక్కా సమాచారంతో జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి ఆదేశాలు మేరకు జిల్లా…