పేదరికం లేని సమాజమే లక్ష్యం

*పేదరికం లేని సమాజమే లక్ష్యం పి4తో మారనున్న ‘బంగారు కుటుంబాల’ తలరాతలు* *రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు* : పేదరికం లేని సమాజమే లక్ష్యం: ‘పి4’తో మారనున్న ‘బంగారు కుటుంబాల’ తలరాతలు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి…

పేరిపి గ్రామం లో ఉచిత పశువైద్య శిబిరం

చీపురుపల్లి మండలం పేరిపి గ్రామంలో చీపురుపల్లి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువనేత శ్రీ కిమిడి రామ్ మాలిక్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిబిరాన్ని…

DRC సమావేశంలో చర్చించిన గౌరవ చీపురుపల్లి శాసనసభ్యులు  కిమిడి కళావెంకట రావు

DRC సమావేశంలో చర్చించిన గౌరవ చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళావెంకట రావు ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ (DRC) సమావేశంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు మరియు చీపురుపల్లి…

ఉచిత మెగావైద్య శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ బొత్స అనూష

*కర్లాం గ్రామంలో విజయనగరం జిల్లా వైస్సార్ పార్టీ పబ్లిసిటీ వింగ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం నకు విశేషా ఆదరణ*మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో, గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా*ఉచిత మెగావైద్య శిబిరాన్ని ప్రారంభించిన…

శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మవారికి పుట్టింటి సారే సమర్పించిన పాత కుమ్మరి వీధి వాసులు

*శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మవారికి పుట్టింటి సారే సమర్పించిన పాత కుమ్మరి వీధి వాసులు* ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా దేశం లో అన్ని రామ మందిరాల్లో రాముల వారి కళ్యాణం వైభవోపేతంగా జరుపుకుంటున్నారు,అందులో భాగంగా శ్రీరామనవమి శుభ సందర్భంగా చీపురుపల్లి మండలంలో ఉన్న…

దేవాడలో వైభవంగా ఆలయ పునఃప్రతిష్ఠ

దేవాడలో వైభవంగా ఆలయ పునఃప్రతిష్ఠ – పాల్గొన్న కిమిడి రామ్ మాలిక్ నాయుడు దేవాడ గ్రామంలో వెలసిన శ్రీ వినాయక, సుబ్రహ్మణ్య సహిత సీతారామాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి…

ఆత్మీయ వీడ్కోలు సభ

పత్రిక ప్రకటన గరివిడి 26 మార్చి 2026 ఈరోజు గరివిడి పశు వైద్య కళాశాల ప్రాంగణంలో అసోసియేట్ డీన్ అయిన డాక్టర్ మక్కెన శ్రీను గారు కి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా, పశువైద్య అధికారుల…

ఆఖిల భారత రెడ్డి సంఘములో ఇరువురు నియామకం

– విజయనగరం జిల్లా మీడియా విభాగం అధ్యక్షురాలుగా సునీత రెడ్డి – విజయనగరం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా విజయలక్ష్మిరెడ్డి – ఏబిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి అఖిల భారత రెడ్డి సంఘం లో ఇరువురుని నియమించినట్లు అఖిల…

ఆల‌యాల ప‌విత్ర‌త‌ను సంర‌క్షిస్తాం
రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఆల‌యాల ప‌విత్ర‌త‌ను సంర‌క్షిస్తాంరాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌రామ‌తీర్ధం గిరివ‌ల‌యాన్ని ప్రారంభించిన డిప్యుటీ సిఎం రాష్ట్రంలో ఆల‌యాల ప‌విత్ర‌త‌ను సంర‌క్షించేందుకు కృషి చేస్తున్నామ‌ని రాష్ట్ర‌ ఉప‌ముఖ్య‌మంత్రి, పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ది, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖామంత్రి కొణిద‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. రామ‌తీర్ధం నీలాచ‌లం…