Bobbili SOMESH అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన 01/03/2026 9newstelugu.com
విజయనగరం సునీత రెడ్డి అభివృద్ధి పేరుతో నెల్లిచెరువు కబ్జాకు పాల్పడుతున్న అధికార యంత్రాంగం 01/03/2026 9newstelugu.com
Salur SOMESH తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు చిన్నారులను చూసి చలించిపోయి కన్నీటి పర్యంతమైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర 28/02/2026 9newstelugu.com
Salur SOMESH సాలూరు మున్సిపాలిటీ 28వ వార్డులోపెన్షన్లను పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి 28/02/2026 9newstelugu.com
విజయనగరం సునీత రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు 27/02/2026 9newstelugu.com
Bobbili SOMESH అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన 01/03/2026 9newstelugu.com
విజయనగరం సునీత రెడ్డి అభివృద్ధి పేరుతో నెల్లిచెరువు కబ్జాకు పాల్పడుతున్న అధికార యంత్రాంగం 01/03/2026 9newstelugu.com
Bobbili SOMESH అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన 01/03/2026 9newstelugu.com *చిరుఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది..చరిత్రలో తొలిసారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే.ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి…
విజయనగరం సునీత రెడ్డి అభివృద్ధి పేరుతో నెల్లిచెరువు కబ్జాకు పాల్పడుతున్న అధికార యంత్రాంగం 01/03/2026 9newstelugu.com చెరువులు కనుమరుగవటానికి కారణమవుతున్న అవినీతి అధికారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి నిన్న గాక మొన్న స్థానిక ఎమ్మెల్యే పార్వతీపురం మున్సిపాలిటీ లోని నెల్లిచెరువు కబ్జాకు గురైందని అసెంబ్లీలో చెప్పారు పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ చెరువులను ఆక్రమణల నుండి పరిరక్షించాల్సిన బాధ్యత…
Salur SOMESH తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు చిన్నారులను చూసి చలించిపోయి కన్నీటి పర్యంతమైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర 28/02/2026 9newstelugu.com రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులైన గిరిజన చిన్నారులు చెడ్డా.దీనా, డానియల్ లను పరామర్శించిన రాజన్నదొర గారు మరియు సాలూరు మండల వైసీపీ నేతలు. తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు చిన్నారులను చూసి చలించిపోయి కన్నీటి పర్యంతమైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర గారు.*…
Salur SOMESH సాలూరు మున్సిపాలిటీ 28వ వార్డులోపెన్షన్లను పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి 28/02/2026 9newstelugu.com ఈ సందర్భంగా మంత్రివర్యులు గారు మాట్లాడుతూ,“పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతి స్థాయిలో కట్టుబడి పనిచేస్తోంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు వంటి అర్హులైన వారికి నెలవారీ ఆర్థిక మద్దతు అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే…
విజయనగరం సునీత రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు 27/02/2026 9newstelugu.com రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో ఫిబ్రవరి 28న పెన్షనలు పంపిణీ మరియు చీపురుపల్లి సి.హెచ్.సి.లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లును ఇంచార్జ్ ఎస్పీ కే.వి.మహేశ్వర రెడ్డి…
Salur SOMESH మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు 27/02/2026 9newstelugu.com సాలూరు పట్టణ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఈ డ్రైవ్లో మద్యం సేవించి వాహనం నడిపిన 7 మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేశామనినమోదైన కేసుల్లో నిందితులను గౌరవనీయ న్యాయస్థానం Judicial First Class…
విజయనగరం సునీత రెడ్డి బాలికల ఆరోగ్య రక్షణకు చారిత్రక అడుగు 27/02/2026 9newstelugu.com విజయనగరం, ఫిబ్రవరి 27 : దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్య రక్షణలో ఒక నూతన అధ్యాయానికి తెరలేవనుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్పివి (Human Papillomavirus) వ్యాక్సిన్ జాతీయ కార్యక్రమం దేశవ్యాప్తంగా…
Blog విగ్రహప్రతిష్ట మహోత్సవము 27/02/2026 9newstelugu.com శ్రీ హనుమత్ లక్ష్మణ సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి స్వామి వారి పట్టాభిషేకం విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారిని ఆహ్వానించిన గడివలస గ్రామస్తులు.* సాలూరు నియోజకవర్గం, *పాచిపెంట మండలం, పాచిపెంట పంచాయతీ, గడివలస* గ్రామంలో వచ్చేనెల అనగా మార్చి…
Blog విజయనగరం సునీత రెడ్డి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు సౌకర్యాలు కల్పించాలి. 27/02/2026 9newstelugu.com విజయనగరం, ఫిబ్రవరి 26: పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని ముస్లిం మైనారిటీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మైనారిటీ సంక్షేమ అధికారి షేక్ మహబూబ్ షరీఫ్ మరియు జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి…
విజయనగరం సునీత రెడ్డి 53 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ. 5.30 లక్షల జరిమా 27/02/2026 9newstelugu.com మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై విస్తృతమవుతున్న పోలీసు తనిఖీలు* మద్యం సేవించి పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా లేదా జైలుశిక్ష విధిస్తున్న న్యాయ స్థానాలు.గడిచిన మూడు నెలలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు…