గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్

సునీత రెడ్డి విజయనగరం గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ *గోవా రాష్ట్ర గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు విజయనగరం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జూన్ 25న అశోక్…

ఘనంగా పైడితల్లి ఆలయ శిఖర ప్రతిష్ఠ

విజయనగరం : శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం గురువారం అత్యంత ఘనంగా జరిగింది. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త గౌరవ పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై…

కానిస్టేబుల్ కుమారుడి అత్యవసర చికిత్సకు గంటలో రూ.5 లక్షల రుణం మంజూరు *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్

సునీత రెడ్డి విజయనగరం కానిస్టేబుల్ కుమారుడి అత్యవసర చికిత్సకు గంటలో రూ.5 లక్షల రుణం మంజూరు *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్* విజయనగరం జిల్లాలో కానిస్టేబులుగా ఎంపికై ప్రస్తుతం ఈగల్ విభాగంలో డిప్యుటేషన్ పై పని చేస్తున్న బి.చరణ్ కుమార్ కుమారుడికి…

పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాల విద్యార్థులకు అందుబాటులో అదనపు తరగతి గదులు

పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాల విద్యార్థులకు అందుబాటులో అదనపు తరగతి గదులు *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో రెండు అంతస్తులలో నూతనంగా నిర్మించిన ఆరు తరగతి గదులు,…

చీపురుపల్లిలో “ఇంటింటి ప్రచారం” కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం

PTR NAIDU చీపురుపల్లి చీపురుపల్లిలో “ఇంటింటి ప్రచారం” కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రభుత్వం ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమం మరియు సుపరిపాలనను నేరుగా ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు…

సాలూరు లో నషా ముక్త్ భారత్ అభియాన్”

భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన “నషా ముక్త్ భారత్ అభియాన్” లో భాగంగా నేడు సాలూరు పట్టణంలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నంకు చెందిన శ్రీ సతీష్ కుమార్ సాంస్కృతిక బృందం పాటలు, డప్పుల ప్రదర్శనలు…

సమాజ సేవలో పాల్గొనడం ఆనందదాయకం.గ్లోబల్ స్పూర్తి రాష్ట్ర అధ్యక్షులు రాధానాయుడు

సాలూరు:- సమాజ సేవలో పాల్గొనడంఎంతో సమాజ సేవలో పాల్గొనడం ఆనందదాయకం.గ్లోబల్ స్పూర్తి రాష్ట్ర అధ్యక్షులు రాధానాయుడుఆనందదాయకమని గ్లోబల్ స్పూర్తి డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షురాలు బలగ. రాధానాయుడు అన్నారు. సోమవారం సాలూరు పట్టణంలో సాలూరు ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుల్లపల్లి రాజగోపాల్…

రాజీవ్ ఇండోర్ స్టేడియం విజయనగరం లో ఆరోగ్యానికి యోగ

నేడు యాత్రికం అవుతున్న దైనందిక జీవితంలో యోగ ఆరోగ్యానికి రక్షణ ఇస్తుంది అని, మానవునికి యోగ మరియు జ్ఞానం మానవ జీవితానికి ఆరోగ్యం మరియు ప్రశాంతను కలుగ జేస్తుంది అని గౌరవ శ్రీమతి M. బబితా గారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి…

రీ నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

సునీత రెడ్డి విజయనగరం రీ నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు**విద్యార్ధులు ప‌రీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాలి**జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి స‌మీక్ష‌*విజయనగరం, జూన్ 20 జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీన‌ నిర్వహించనున్న జాతీయ అర్హత మరియు…