జిల్లాను సురక్షిత మరియు గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నాం *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

సునీత రెడ్డి విజయనగరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండేళ్ళ పాలన పూర్తి చేసుకొని, సాధించిన విజయాల స్ఫూర్తితో జూన్ 15న విజయనగరం పట్టణం పోలీసు పరేడ్ గ్రౌండులో *”సేఫ్ అండ్ డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్”* థీమ్ తో పెద్ద…

డ్రగ్స్ రహిత రాష్ట్రం ‘ థీమ్ తో జిల్లాలో విజయోత్సవ సభ నిర్వహణ.

సునీత రెడ్డి విజయనగరం, విజయనగరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ప్రారంభమైన ”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” జిల్లా స్థాయి విజయోత్సవ సభ. నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇంచార్జి మంత్రి వంగలపూడి అనిత.పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న…

యోగాతో ఆరోగ్యం, ఐశ్వర్యం

*యోగా దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు* *ఉపాధి వేతనదారులతో ఘనంగా యోగా ప్రదర్శన* విజయనగరం, (బొండపల్లి), జూన్ 14 : యోగా అభ్యసించడం ద్వారా ఆరోగ్యంతో బాటు ఆనందం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై…

మహిళల భద్రత, గంజాయి నిర్మూలనకే తొలి ప్రాధాన్యత ..విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

సునీత రెడ్డి విజయనగరం విజయనగరం జిల్లా నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, రేగడి ఆముదాలవలస పోలీసు స్టేషనులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ జూన్ 13న సందర్శించి, పోలీసు స్టేషన్ల పరిసరాలను పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో మహిళల భద్రత, గంజాయి నిర్మూలనకే తొలి ప్రాధాన్యత…

కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి

PTR NAIDU చీపురుపల్లి కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చీపురుపల్లి ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు శ్రీ కిమిడి కళా వెంకటరావు గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్‌కు సంబంధించిన ముఖ్య వివరాలు: గౌరవ…

పోలీస్ స్టేషనుకు వచ్చే మహిళల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలి

సునీత రెడ్డి విజయనగరం విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ విజయనగరం మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీగా ఆర్.నీలయ్య జూన్ 12న బాధ్యతలు చేపట్టారు. అనంతరం, జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గారిని జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, పూల…

D-పట్టా భూములకు 1B నిరాకరణ – MSME పార్క్ పేరుతో పేదల భూములు లాక్కునే కుట్ర: రైతులు ఆగ్రహం

PTR NAIDU చీపురుపల్లి విజయనగరం: గరివిడి మండలం కాపుశంబం గ్రామంలోని సర్వే నంబర్ 1లో ఎస్సీ, బీసీ నిరుపేద మహిళా రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన D-పట్టా భూములకు ఏళ్లు గడుస్తున్నా 1B, అడంగల్ రికార్డులు జారీ చేయకపోవడంపై జనసేన పార్టీ…

ఐక్య పోరాటంతో డిమాండ్లు సాధిద్దాం…ఏఐటి యుసి జిల్లా కార్యదర్శి రాధానాయుడు

సాలూరు:- ఐక్య పోరాటంతో డిమాండ్లు సాధిద్దామని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి, ఏపీ శ్రామిక మహిళ ఫోరం ఉమ్మడి జిల్లా కన్వీనర్ బలగ.రాధనాయుడు పిలుపునిచ్చారు.శుక్రవారం సాలూరు పట్టణంలో ఉన్న రైస్ మిల్స్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, హోల్ సేల్ కిరాణా, హోల్ సేల్…

వ్యర్ధాలను తొలగించారు

చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కొండపాలెం గరివిడి పంచాయతీ ఏరియాలో గల మెయిన్ రోడ్డు కు ఇరువైపులా ఉన్న పెంట కుప్పలు వ్యర్ధ నిల్వలు స్వచ్ఛ పదం కార్యక్రమంలో భాగంగా వ్యర్థాలను తొలగించడం జరిగింది, ఈకార్యక్రమంలో మండలపరిషత్ అభివృద్ధి అధికారి ఈవో…

స్మార్ట్ పోలీసింగ్ తో ప్రజలకు మెరుగైన పోలీసు సేవలందించాలి
*విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*

సునీత రెడ్డి విజయనగరం విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో జూన్ 10న జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని జిల్లా *ఎస్పీ ఎ.ఆర్.దామోదర్* నిర్వహించి, దర్యాప్తులో ఉన్న లాంగ్ పెండింగు, గ్రేవ్, నాన్…