ఇఫ్తార్  కార్యక్రమంలో పాల్గున రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు శాసనసభ్యురాలు  అదితి

రంజాన్ మాసం సందర్భంగా విజయనగరం మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌ వారి ఆధ్వర్యంలో విజయనగరం KL పురం ప్రాంతంలో గల ప్రైవేట్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఇఫ్తార్ -2026 కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారితో పాటు శాసనసభ్యురాలు పూసపాటి…

టీబీ వ్యాధిపై అవగాహన సదస్సును

ఈరోజు ఉదయం స్థానిక పశువైద్య కళాశాల నందు విద్యార్థులకు టీబీ వ్యాధిపై అవగాహన సదస్సును డాక్టర్ రాజ్యలక్ష్మి గారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,గరివిడి వారు మరియు జి లలిత గారు “టీబీ వ్యాధి” సూపర్వైజర్, చీపురుపల్లి సర్కిల్ వారి ఆధ్వర్యంలో పశు…

దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు

దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం: చీపురుపల్లిలో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి…

16వ రోజు షెడ్యూల్ ఏరియా సాధన న్యాయ పోరాట దీక్ష

16వ రోజు షెడ్యూల్ ఏరియా సాధన న్యాయ పోరాట దీక్షలో భాగంగా ఈరోజు జగ్గు దొర వలస గ్రామంలో పార్వతీపురం మన్యం జిల్లా గిరిజనులు చేపడుతున్న నిరాహార దీక్ష కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ *జయరాం పాంగి* (Ex ఎంపీ, Ex మినిస్టర్,…

ప్రజల భాగస్వామ్యంతోనే పి.హెచ్.సి ముస్తాబు విజయవంతం*

*ప్రజల భాగస్వామ్యంతోనే పి.హెచ్.సి ముస్తాబు విజయవంతం* *జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి* *వైద్యారోగ్య కేంద్రాలు ప్రజలకు దేవాలయాల్లాంటివి* *ఆర్.ఆర్.బి పురం పి.హెచ్.సి అభివృద్ధి అభినందనీయం* *నీతి ఆయోగ్ మేగజైన్‌లో మన జిల్లా అభివృద్ధి నమూనాలు ప్రచురితం* పార్వతీపురం, మార్చి…

అక్రమంగా మందుగుండు సామాను తయారు చేయుట లేదా కలిగి ఉండుటపై చట్టప్రకారం కఠిన చర్యలు

1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ, ఆర్.వి.ఆర్.కే.చౌదరి గారి ముఖ్యమైన విజ్ఞప్తి. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని, అక్రమంగా మందుగుండు సామాను (Explosives) తయారీ, నిల్వ (Storage), మరియు వినియోగం చేయుట పూర్తిగా చట్ట విరుద్ధమని తెలియజేయడమైనది. ఇటువంటి చర్యలు ప్రాణ…

రెవెన్యూ అంశాల పరిష్కారంలో జాప్యం వద్దు
జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ ఆదేశం

విజయనగరం, మార్చ్ 18 : జిల్లాలోని వివిధ రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ బుధవారం ఆన్‌లైన్ ద్వారా తమ ఛాంబర్ నుంచి మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల…

ఏప్రిల్ 10వ తేదీ లోపు పూర్ణపాడు-లాభేసు వంతెన.. పెండింగ్ పనులు ప్రారంభించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం తీవ్రత చేస్తాం

*పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి పూర్ణపాడు లాభేసు గ్రామాల మధ్య నాగవల్లి నదిపై అసంపూర్తి 20 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ వంతెన పనులు ఏప్రిల్ 10వ తేదీ లోపు ప్రారంభించకపోతే రాష్ట్రవ్యాప్తంగా* *ఈ విషయంపై ఆందోళన చేపడుతామని సిపిఎం…

విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో అభివృద్ధి చెందిన నూతన న్యూరోసర్జరీ పరికరం పై పరిశోధనకు గుర్తింపు

*విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో అభివృద్ధి చెందిన నూతన న్యూరోసర్జరీ పరికరం పై పరిశోధనకు గుర్తింపు విజయనగరం, మార్చి 17, 2026 – ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ & ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం, న్యూరో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్…