అల్లూరి సీతారామరాజు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని గిరిజనులకు న్యాయం చేయాలి: మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఈరోజు సాలూరు పట్టణంలోని తన నివాసంలో *మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పీడిక.రాజన్నదొర* అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గిరిజనుల…

పాండ్రంగి గ్రామంలో అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో నిర్వహించిన స్వాతంత్ర్య సమరయోధుడు, “మన్యం వీరుడు” అల్లూరి సీతారామరాజు గారి 124వ జయంతి ఉత్సవాల్లో *గౌరవ విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి…

భారత రాజ్యాంగం పట్ల అసభ్యకరమైన పదజాలంతో వ్యాఖ్యలు చేసిన యూట్యూబరుకు 14రోజుల జ్యుడిషియల్ కస్టడీ

సోషల్ మీడియా పోస్టులతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు* మతాలు, కులాల, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినా, వ్యక్తిత్వ హననంకు పాల్పడినా ఉపేక్షించేది లేదన్న జిల్లా ఎస్పీ* పోస్టులు పెట్టే సమయంలో విజ్ఞతతో వ్యవహరించాలని నెటిజనులను కోరిన…

పోయిన మొబైల్స్ అందజేత

ఈరోజు 2వ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో గతంలో మొబైల్స్ పోగొట్టుకున్న పలు ఫిర్యాదులు ఆన్లైన్ ద్వారా/నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదులు చేయగా 21 మొబైల్స్ ను ట్రేస్ చేసి ఈరోజు బాధితులకు అందజేయటం జరిగిందని టూటౌన్ ci టి శ్రీనివాసరావు…

రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

ఇటీవల బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గజపతినగరం సమీప పెట్రోల్ బంక్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పాచిపెంట మండలం,మాతుమూరు గ్రామానికి చెందిన ఇప్పిలి.శ్రీను(28 సం.లు) మృతి చెందిన విషయం తెలిసిందే.కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న శ్రీను మృతి…

గరివిడి లో పాస్పోర్ట్ పోగొట్టుకున్న యువకుడు

PTR NAIDU… రిపోర్టర్ చీపురుపల్లి విజయనగరం జిల్లా గరివిడి పట్టణంలో తేదీ 18. 6 .2026 సాయంత్రం 7 గంటల సమయంలో (టీచర్స్ కాలనీ గరివిడి నియర్ సాయి మందిర్) దగ్గర తన ఇంటి వద్ద నుంచి జిరాక్స్ షాప్ కు…

గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్

సునీత రెడ్డి విజయనగరం గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ *గోవా రాష్ట్ర గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు విజయనగరం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జూన్ 25న అశోక్…

ఘనంగా పైడితల్లి ఆలయ శిఖర ప్రతిష్ఠ

విజయనగరం : శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం గురువారం అత్యంత ఘనంగా జరిగింది. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త గౌరవ పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై…

కానిస్టేబుల్ కుమారుడి అత్యవసర చికిత్సకు గంటలో రూ.5 లక్షల రుణం మంజూరు *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్

సునీత రెడ్డి విజయనగరం కానిస్టేబుల్ కుమారుడి అత్యవసర చికిత్సకు గంటలో రూ.5 లక్షల రుణం మంజూరు *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్* విజయనగరం జిల్లాలో కానిస్టేబులుగా ఎంపికై ప్రస్తుతం ఈగల్ విభాగంలో డిప్యుటేషన్ పై పని చేస్తున్న బి.చరణ్ కుమార్ కుమారుడికి…

పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాల విద్యార్థులకు అందుబాటులో అదనపు తరగతి గదులు

పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాల విద్యార్థులకు అందుబాటులో అదనపు తరగతి గదులు *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో రెండు అంతస్తులలో నూతనంగా నిర్మించిన ఆరు తరగతి గదులు,…