Blog స్మార్ట్ పోలీసింగ్ తో ప్రజలకు మెరుగైన పోలీసు సేవలందించాలి*విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* 10/06/2026 9newstelugu.com
Blog లోచర్ల సాయిబాబు కుటుంబాన్ని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహన అధికారి కిమెడి రామ్ మలికినాయుడు.. 10/06/2026 9newstelugu.com
Blog ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో అవసరం : జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి 10/06/2026 9newstelugu.com
Blog స్మార్ట్ పోలీసింగ్ తో ప్రజలకు మెరుగైన పోలీసు సేవలందించాలి*విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* 10/06/2026 9newstelugu.com
Blog లోచర్ల సాయిబాబు కుటుంబాన్ని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహన అధికారి కిమెడి రామ్ మలికినాయుడు.. 10/06/2026 9newstelugu.com
Blog స్మార్ట్ పోలీసింగ్ తో ప్రజలకు మెరుగైన పోలీసు సేవలందించాలి*విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* 10/06/2026 9newstelugu.com సునీత రెడ్డి విజయనగరం విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో జూన్ 10న జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని జిల్లా *ఎస్పీ ఎ.ఆర్.దామోదర్* నిర్వహించి, దర్యాప్తులో ఉన్న లాంగ్ పెండింగు, గ్రేవ్, నాన్…
Blog లోచర్ల సాయిబాబు కుటుంబాన్ని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహన అధికారి కిమెడి రామ్ మలికినాయుడు.. 10/06/2026 9newstelugu.com PTR NAIDU చీపురుపల్లి బొండపల్లి గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్ తో మరణించిన లోచర్ల సాయిబాబు కుటుంబాన్ని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహన అధికారి కిమెడి రామ్ మలికినాయుడు.. బొండపల్లి గ్రామానికి చెందిన లోచర్ల ఎల్లమ్మ ఎక్స్ టిడిపి సర్పంచ్,…
Blog ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో అవసరం : జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి 10/06/2026 9newstelugu.com సునీత రెడ్డి విజయనగరం విజయనగరం, జూన్ 10: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక శ్రీ రాజమన్నార్ గోపాలస్వామి దేవాలయంలో నిర్వహించిన టెంపుల్ యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పాల్గొని యోగాసనాలు చేశారు. దేవాలయ ఆధ్యాత్మిక వాతావరణంలో…
Blog పోలీసు సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు 09/06/2026 9newstelugu.com సునీత రెడ్డి విజయనగరం విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* పోలీసు సంక్షేమ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా వెల్లడించిన జిల్లా ఎస్పీ* విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీస్ బ్యారక్స్ నందు నడపబడుచున్న పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు…
Blog అర్జీల పరిష్కారంలో జిల్లా అధికారులు భాద్యత వహించాలి 09/06/2026 9newstelugu.com సునీత రెడ్డి విజయనగరం విజయనగరం, జూన్ 8: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) కార్యక్రమలో వచ్చిన అర్జీలను పరిష్కరిండంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు భాద్యత వహించాలని జిల్లా కలెక్టరు ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను…
Crime మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ మరియు గంజాయి (NDPS) నిర్మూలనపై ప్రత్యేక ఆదేశాలు 06/06/2026 9newstelugu.com విశాఖపట్నం, తేది 06-06-2026: విశాఖపట్నం రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి గారు విశాఖపట్నం రేంజ్ పరిధి లో గల ఆల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం , పార్వతీపురం మన్యం జిల్లా మరియు శ్రీకాకుళం జిల్లాల యస్.పి లతో పాటు డి.యస్.పి…
Blog వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో పాల్గొన్న యువనాయకుడు D.R బొత్స సందీప్ బాబు 04/06/2026 9newstelugu.com రిపోర్టర్ PTR NAIDU చీపురుపల్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా ఆడబిడ్డ నిధి డబ్బులు ఇవ్వకుండా మహిళలని, పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న అవ్వా తాతలు,వితంతువులు, వికలాంగులను, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేస్తూ వస్తుంది,అందుకే వెన్నుపోటు కు రెండేళ్లు కార్యక్రమం…
Blog వెన్నుపోటుకు రెండేళ్లు 03/06/2026 9newstelugu.com రిపోర్టర్ PTR NAIDU చీపురుపల్లి వెన్నుపోటుకు రెండేళ్లు”: కూటమి ప్రభుత్వంపై సమరశంఖం పూరించిన వైఎస్సార్సీపీ యువ నాయకులు, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ పాలనలో జరిగిన వైఫల్యాలను ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
Blog 4.13 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణానికి బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి 01/06/2026 9newstelugu.com దుగ్ధసాగరం – పుల్లేరుగుడ్డి వలస – వంగరగుడ్డివలస వరకు రూ. 4.13 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణానికి బీటీ రోడ్డు కుమంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలువికలించటం,గ్రామాల మధ్య అనుసంధానం మరింత…
Blog క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కేసులు తప్పవు. విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, 31/05/2026 9newstelugu.com రిపోర్టర్… సునీత రెడ్డి విజయనగరంజీవితాలను నాశనం చేసే బెట్టింగు యాప్ ల జోలికి పోతే.. జైలే దిక్కని యువతకు పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ ,ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విస్తృతంగా తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ…