బొబ్బిలి కోటలో ఆళ్ల నానికి ఘన నివాళి రాజకుటుంబంతో సుదీర్ఘ అనుబంధం.. బొబ్బిలితోనూ విడదీయరాని బంధం: ఎమ్మెల్యే బేబీనాయన

బొబ్బిలి నియోజకవర్గం | సెప్టెంబర్ 16, 2026 ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) హఠాన్మరణం పట్ల బొబ్బిలి ఎమ్మెల్యే శ్రీ ఆర్‌.వీ.ఎస్‌.కె.కె. రంగారావు (బేబీనాయన), బుడా చైర్మన్ శ్రీ…

బొబ్బిలిలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద వర్షపు నీరు

ఎంపీడీఓ, హౌసింగ్, వెలుగు, వ్యవసాయ కార్యాలయాల వద్ద నీరు చేరడంతో ఉద్యోగుల ఇబ్బందులు బొబ్బిలి: ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా బొబ్బిలిలోని ఎంపీడీఓ కార్యాలయం, హౌసింగ్ కార్యాలయం, వెలుగు కార్యాలయం, వ్యవసాయ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. దీంతో…

సీతంలో ఘనంగా ఇంజినీర్ల దినోత్సవం

విజయనగరం, సెప్టెంబరు 15: సత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌ (సీతం)లో 59వ ఇంజినీర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతరత్న సర్‌ ఎం. విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో “ఆవిష్కరణలు, డిజిటలీకరణతో స్మార్ట్ ఇంజినీరింగ్‌ ద్వారా సుస్థిర…

నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బేబీ నాయన

బొబ్బిలి, సెప్టెంబర్ 15: బొబ్బిలిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీనాయన) స్పందించారు.…

చెకుముకి సైన్స్ సంబరాల్లో సాలూరు విద్యార్థుల సత్తా

సాలూరు, సెప్టెంబర్ 15: విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, సృజనాత్మకత, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలు–2026లో సాలూరు విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో సత్తా చాటిన అర్బన్,…

స్థానిక ఎన్నికల్లో 100 శాతం గెలుపే లక్ష్యం క్యాడర్‌కు దిశానిర్దేశం చేసిన మంత్రి సంధ్యారాణి

*సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని నియోజకవర్గ స్థాయి టీడీపీ క్యాడర్ సమావేశం నిర్వహించిన మంత్రి సంధ్యారాణి* *స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి…

ఇంజినీర్లకు విశ్వేశ్వరయ్యే స్ఫూర్తి

బొబ్బిలిలో ఘనంగా జాతీయ ఇంజినీర్ల దినోత్సవం.. విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన బేబీనాయన బొబ్బిలి, సెప్టెంబర్ 15: భారత ఇంజినీరింగ్ రంగానికి విశేష సేవలందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్మరించుకుంటూ బొబ్బిలిలో జాతీయ ఇంజినీర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బొబ్బిలి ఎంపీడీవో…

చిన్న శ్రీనుతో ఆత్మీయ సమావేశం.. నాయకులు, కార్యకర్తలతో బేబీనాయన భేటీ

బొబ్బిలి, సెప్టెంబర్ 15: బొబ్బిలి కోటలో మంగళవారం టీడీపీ శ్రేణుల సందడి నెలకొంది. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) బొబ్బిలి కోటకు విచ్చేసిన సందర్భంగా దర్బార్ మహల్లో బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం…

గరివిడి లో నీళ్లు లేక రోడ్లపై బైఠాయించిన ప్రజలు

గరివిడి పంచాయతీలో నీటి కష్టాలు మూడు నెలలుగా నీటి సరఫరా లేక అవస్థలు… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన విజయనగరం జిల్లా, గరివిడి: గరివిడి పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గత…

మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

సొంత ఖర్చులతో 200 మట్టి గణపతుల పంపిణీ.. గోపి సేవా స్ఫూర్తికి అభినందనలు పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు టౌన్, సెప్టెంబర్ 13, 9 న్యూస్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సాలూరులో వినూత్న…