PTR NAIDU చీపురుపల్లి గరివిడి పంచాయితీ సిబ్బంది కీ లోపలికి రాకుండా గేటుకు ఫ్లెక్స్ కట్టి సమ్మె చేస్తున్న పారిశుద్ధ కార్మికులు, 19/08/2026 9newstelugu.com
సునీత రెడ్డి విజయనగరం ప్రధాని నరేంద్ర మోదీతో గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు భేటీ 19/08/2026 9newstelugu.com
సోమేష్ మన్యం జిల్లా పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి 17/08/2026 9newstelugu.com
సోమేష్ మన్యం జిల్లా పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి 17/08/2026 9newstelugu.com
PTR NAIDU చీపురుపల్లి గరివిడి పంచాయితీ సిబ్బంది కీ లోపలికి రాకుండా గేటుకు ఫ్లెక్స్ కట్టి సమ్మె చేస్తున్న పారిశుద్ధ కార్మికులు, 19/08/2026 9newstelugu.com
సునీత రెడ్డి విజయనగరం ప్రధాని నరేంద్ర మోదీతో గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు భేటీ 19/08/2026 9newstelugu.com
PTR NAIDU చీపురుపల్లి గరివిడి పంచాయితీ సిబ్బంది కీ లోపలికి రాకుండా గేటుకు ఫ్లెక్స్ కట్టి సమ్మె చేస్తున్న పారిశుద్ధ కార్మికులు, 19/08/2026 9newstelugu.com చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం, కొండపాలెం గ్రామ పంచాయతీ లో పనిచేస్త్తున్న 26మంది పరిశుద్ధ కార్మికులకు గత 14 నెలలుగా జీతాలు బకాయి ఉండడoతో, గతంలో 03/07/26 తేదీ నుండి 15/08/26 వరకు సమ్మె చేయడం జరిగింది, సమ్మె కార్నoగా ఈవో…
సునీత రెడ్డి విజయనగరం ప్రధాని నరేంద్ర మోదీతో గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు భేటీ 19/08/2026 9newstelugu.com న్యూఢిల్లీ, ఆగస్టు 17: గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. గోవా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక భేటీ జరిగింది. ఈ సందర్భంగా అశోక్…
సోమేష్ మన్యం జిల్లా హైదరాబాద్ నుంచి భోగాపురంకి తొలిసారి విమానయాణం 18/08/2026 9newstelugu.com విజయనగరం, ఆగస్టు 17: విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్రకే తలమానికం అని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి వైసీపీ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాస్ రావు (చిన్నశ్రీను) అభివర్ణించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో…
సోమేష్ మన్యం జిల్లా పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి 17/08/2026 9newstelugu.com పాచిపెంట మండలం పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి అని ఆర్ఆర్ ప్యాకేజీకి అర్హత కలిగినటువంటి యువకులకు ప్యాకేజీ ఇవ్వకపోవడం ఎటువంటి ఉపాధి లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు జెన్నీ రామయ్య కోరాడ…
సోమేష్ మన్యం జిల్లా పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి 17/08/2026 9newstelugu.com పాచిపెంట మండలం పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి అని ఆర్ఆర్ ప్యాకేజీకి అర్హత కలిగినటువంటి యువకులకు ప్యాకేజీ ఇవ్వకపోవడం ఎటువంటి ఉపాధి లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు జెన్నీ రామయ్య కోరాడ…
సోమేష్ మన్యం జిల్లా మర బోటు కొత్త ది మంజూరు చేయండి లేదా?? మరమత్తు గురైన మరబోటుకు బాగు చేసుకునే విధంగా నిధులైన విడుదల చేయండి 17/08/2026 9newstelugu.com *స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటిన గిరిజన గ్రామాల ప్రజలు బతుకులకు భరోసా లేదు *వేరే రహదారి మార్గం లేక మరబోటు మరమ్మతులకి డబ్బులు లేక నది దాటలేక 70 కిలోమీటర్ల దూరం తిరిగి కొమరాడ మండల కేంద్రంలో గల కార్యాలయాలకు…
సునీత రెడ్డి విజయనగరం విజయవంతంగా ముగిసిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు 16/08/2026 9newstelugu.com విజయనగరం కాంచర్ల టవర్స్ (లైబ్రరీ అండ్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో నిర్వహింపబడిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీమతి కోలగట్ల శ్రావణి గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.…
సునీత రెడ్డి విజయనగరం విజయనగరంలోని కోలగట్ల నివాసంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 16/08/2026 9newstelugu.com విజయనగరంలోని కోలగట్ల నివాసంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర శాసనసభ మాజీ…
సునీత రెడ్డి విజయనగరం అంగరంగ వైభవంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 16/08/2026 9newstelugu.com అంగరంగ వైభవంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసిన రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ ఆహ్వానితులను ఆకట్టుకున్న పోలీసు డాగ్స్ ప్రదర్శనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప పోలీసు…
PTR Naidu chipurupalli గరివిడి ఎమ్మార్వో కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 15/08/2026 9newstelugu.com *గరివిడి, ఆగస్టు 15:* గరివిడి మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే *కిమిడి కళా వెంకట్రావు* గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు.…