మెప్మా ఆధ్వర్యంలో ఎగ్ కార్ట్స్ ను పంపిణీ చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మహిళలు ఆర్ధికంగా ఎదగడానికి సహకారం అందించాలని, 4 సంఘాలకు రూ.2 లక్షల విలువైన నాలుగు ఎగ్ కార్ట్స్ యూనిట్లు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి ఒక్కో యూనిట్‌కు రూ.50 వేల ఆర్థిక సహాయంతో బండ్లు అందజేశారు ప్రతి యూనిట్‌కు ఒక గ్యాస్…

మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్‌,వైసీపీ అభిమాని కర్రి.పోలారావు మృతి

సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్‌,వైసీపీ అభిమాని కర్రి.పోలారావు గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో భాధపడుతూ ఈరోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతిచెందారు. ఈ విషయం తెలిసిన *మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పీడిక.రాజన్నదొర* గారు తీవ్ర…

గంజాయి నిర్మూలనలో సాలూరు టౌన్ పోలీసుల ప్రత్యేక దాడులు

మన్యం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ S. V. మాధవరెడ్డి , (ఐపీఎస్)ఆదేశాల మేరకు సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టబడుతున్నాయి. ఈ రోజు సాలూరు ఏరియా ఆసుపత్రి సమీపంలోని పాడుబడిన మరియు నిర్జన…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా,ను మర్యాదపూర్వకంగా కలిసిన పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా,ను మర్యాదపూర్వకంగా కలిసిన పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, పార్వతీపురం మన్యం జిల్లా, పాచిపెంట,పి.కోనవలస,స్థానిక గెస్ట్ హౌస్ కు విచ్చేసిన రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) శ్రీ…

చీపురుపల్లిని 100 శాతం ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మారుస్తాం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు

రిపోర్టర్…. PTR Naidu, chipurupalli * ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా చీపురుపల్లి హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా నిర్వహించిన ప్లాస్టిక్ నిర్మూలన అవగాహన ర్యాలీ. * ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాడకాన్ని విస్మరించాలి, అధికారుల జరిమానాలకు భయపడి కాదు: శ్రీ…

సాలూరు పట్టణంలో స్వచ్ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

ప్రధాని నరేంద్ర మోడీ గారు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇంధనం పొదుపు చేస్తూ నడిచి ర్యాలీ నిర్వహించిన మంత్రి సంధ్యారాణి సాలూరు మున్సిపల్ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు స్వచ్ ఆంధ్ర స్వర్ణ…

సాలూరు పట్టణంలో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహణ

పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు అధికారి S. V. మాధవరెడ్డి, (IPS) గారి ఆదేశాల మేరకు ఈ రోజు సాలూరు టౌన్ పోలీస్ వారు పట్టణ పరిధిలోని పలు సున్నిత మరియు అనుమానాస్పద ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు. పట్టణంలోని నిర్జన…

పేస్ యాప్ లను వెంటనే రద్దు చేయాలి

పేస్ యాప్ లను వెంటనే రద్దు చేయాలి పని చేసిన చోట మౌలిక సదుపాయాలు కల్పించాలి పనిచేసిన 14 రోజులకే డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని పాచిపెంట మండలం పాంచాలి గ్రామం ఉపాధి కూలీలు తోపాటు వ్యవసాయ కార్మిక సంఘం…

జీగిరాం జూట్ ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులను ఆదుకోవాలి

ప పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీని తెరిపించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు కు స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్, మెడికల్ కాంట్రాక్టర్ వర్కర్స్…

బంగారమ్మపేటలో ఘనంగా శ్రీశ్రీశ్రీ కుండలపోలమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట మహోత్సవం

బంగారమ్మపేటలో ఘనంగా శ్రీశ్రీశ్రీ కుండలపోలమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట మహోత్సవం. ఈరోజు సాలూరు పట్టణంలోని 25వ వార్డు బంగారమ్మపేటలో నిర్వహించిన *శ్రీశ్రీశ్రీ కుండలపోలమ్మ తల్లి* ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో…