సునీత రెడ్డి విజయనగరం పోలీసు వాహన ప్రమాదం జరగటం దురదృష్టకరం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 23/08/2026 9newstelugu.com
Blog సునీత రెడ్డి విజయనగరం భీమిలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వైభవంగా శ్రావణ శుక్రవారం సంబరాలు లో పాల్గొన్న సిరి సహస్ర 23/08/2026 9newstelugu.com
సునీత రెడ్డి విజయనగరం ముందస్తు ప్రణాళికతో ప్రశాంతంగా ముగిసిన ముఖ్యమంత్రి, ఐటీ మంత్రివర్యుల పర్యటనలు విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ 23/08/2026 9newstelugu.com
Blog SOMESH రెడ్డి.ధర్మ కుమారుడి వివాహ వేడుకల్లో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర 22/08/2026 9newstelugu.com
Blog SOMESH మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక – ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్ 22/08/2026 9newstelugu.com
సునీత రెడ్డి విజయనగరం పోలీసు వాహన ప్రమాదం జరగటం దురదృష్టకరం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 23/08/2026 9newstelugu.com
Blog సునీత రెడ్డి విజయనగరం భీమిలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వైభవంగా శ్రావణ శుక్రవారం సంబరాలు లో పాల్గొన్న సిరి సహస్ర 23/08/2026 9newstelugu.com
సునీత రెడ్డి విజయనగరం పోలీసు వాహన ప్రమాదం జరగటం దురదృష్టకరం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 23/08/2026 9newstelugu.com విజయనగరం, ఆగస్టు 23, నగర పరిధిలో కేసు దర్యాప్తు నిమిత్తం వెళుతున్న పోలీసు వాహన ప్రమాదం జరగటం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్…
Blog సునీత రెడ్డి విజయనగరం భీమిలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వైభవంగా శ్రావణ శుక్రవారం సంబరాలు లో పాల్గొన్న సిరి సహస్ర 23/08/2026 9newstelugu.com భీమిలి, ఆగస్టు 21: భీమిలి నియోజకవర్గం, భీమిలిలో శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సంఘం సుమారు 130 సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర ఆలయం గత 130 సంవత్సరాలుగా ఆర్యవైశ్య సోదరులు భక్తులు ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తూ నేడు…
సునీత రెడ్డి విజయనగరం ముందస్తు ప్రణాళికతో ప్రశాంతంగా ముగిసిన ముఖ్యమంత్రి, ఐటీ మంత్రివర్యుల పర్యటనలు విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ 23/08/2026 9newstelugu.com విజయనగరం జిల్లాలో ఆగస్టు 22న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పర్యటనలు జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ముందస్తు ప్రణాళిక, పటిష్టమైన భద్రతా చర్యలు, అధికారుల సమన్వయంతో…
Blog SOMESH రెడ్డి.ధర్మ కుమారుడి వివాహ వేడుకల్లో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర 22/08/2026 9newstelugu.com సాలూరు పట్టణంలోని డబ్బీవీధి కళ్యాణ మండపంలో ఈరోజు జరిగిన రెడ్డి.ధర్మ గారి కుమారుడి వివాహ వేడుకల్లో *మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర* పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి,వారి దాంపత్య జీవితం…
Blog SOMESH మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక – ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్ 22/08/2026 9newstelugu.com ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ ప్రాంత రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది.మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునేలా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల నాలుగో సవరణ బిల్లు-2026…
సోమేష్ మన్యం జిల్లా జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ సాలూరులో ధర్నా 21/08/2026 9newstelugu.com సాలూరు: పూసపాటి రేగలో బుధవారం సాయంత్రం విశాలాంధ్ర విలేఖరి గోవిందరావుపై జరిగిన దాడిని ఖండిస్తూ సాలూరులో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఎస్జేడబ్ల్యూఏ (SJWA) సాలూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాలూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్…
సోమేష్ మన్యం జిల్లా సాలూరు టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో “ఇంటి ఇంటికీ మన్యం పోలీస్” కార్యక్రమం 21/08/2026 9newstelugu.com సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి. మాధవ రెడ్డి, (IPS) పర్యవేక్షణలో, సాలూరు టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ రోజు బొడ్డవలస గ్రామంలో “ఇంటి ఇంటికీ మన్యం పోలీస్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలను నేరుగా…
PTR NAIDU చీపురుపల్లి గరివిడి పంచాయితీ సిబ్బంది కీ లోపలికి రాకుండా గేటుకు ఫ్లెక్స్ కట్టి సమ్మె చేస్తున్న పారిశుద్ధ కార్మికులు, 19/08/2026 9newstelugu.com చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం, కొండపాలెం గ్రామ పంచాయతీ లో పనిచేస్త్తున్న 26మంది పరిశుద్ధ కార్మికులకు గత 14 నెలలుగా జీతాలు బకాయి ఉండడoతో, గతంలో 03/07/26 తేదీ నుండి 15/08/26 వరకు సమ్మె చేయడం జరిగింది, సమ్మె కార్నoగా ఈవో…
సునీత రెడ్డి విజయనగరం ప్రధాని నరేంద్ర మోదీతో గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు భేటీ 19/08/2026 9newstelugu.com న్యూఢిల్లీ, ఆగస్టు 17: గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. గోవా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక భేటీ జరిగింది. ఈ సందర్భంగా అశోక్…
సోమేష్ మన్యం జిల్లా హైదరాబాద్ నుంచి భోగాపురంకి తొలిసారి విమానయాణం 18/08/2026 9newstelugu.com విజయనగరం, ఆగస్టు 17: విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్రకే తలమానికం అని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి వైసీపీ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాస్ రావు (చిన్నశ్రీను) అభివర్ణించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో…