పాచిపెంటలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ

పార్వతీపురం మన్యం జిల్లా, పాచిపెంట: పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో, సీడీపీఓ బి. అనంతలక్ష్మి ఆదేశాల మేరకు పాచిపెంట మండలంలోని కోస్ట్ వలస అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ ఏ. జ్యోతి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ…

శాంతిభద్రతల పరిరక్షణలో మీ సేవలు అభినందనీయం విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

జిల్లా పోలీసుశాఖలో సుదీర్ఘంగా సేవలందించి, ఉద్యోగ విరమణ చేసిన ఒక ఎస్సై, ఒక ఎఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ళు, ఒక కానిస్టేబులు మరియు ఒక హోంగార్డులకు ఘనంగా ‘ఆత్మీయ వీడ్కోలు’ పలికిన జిల్లా ఎస్పీ ఉద్యోగ విరమణ తరువాత ఎంచుకున్న మార్గాల్లో…

డీఎస్సీ–2025 అవకతవకలపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం

*విజయనగరం, ఆగస్టు 3:* డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలు, పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలు, అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ *విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్…

ఎయిర్పోర్ట్ ప్రారంభ ప్రస్థానంలో కలెక్టర్ గారు కీలక పాత్ర – కలెక్టర్ రామ సుందర్ రెడ్డి గారికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అభినందనలు

విజయనగరం, ఆగస్టు 3, శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభ ప్రస్థానంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి కీలకపాత్ర పోషించారని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి…

పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహణ

పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహణ పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పి. కొనవలస సెక్టార్‌లోని పనుకువలస అంగన్వాడి కేంద్రంలో తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఏ. జ్యోతి పాల్గొని గర్భిణీలు, బాలింతలు, ఏడు…

జిల్లా ఎస్పీ మరియు జిల్లా కలెక్టరు, రాష్ట్ర డీజీపీలను అభినందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి

విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను ఆగస్టు 1న జిల్లాకు విచ్చేసిన దేశ ప్రధాని శ్రీ…

మక్కువ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పనులను పరిశీలించిన ఆర్డీవో

పార్వతీపురం, జూలై 31: పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి శుక్రవారం మక్కువ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాత రెవెన్యూ రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచే ప్రక్రియ, స్కానింగ్, డేటా…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్రకి స్వర్గీయ వైఎస్ రాజ శేఖర్ రెడ్డి బాటలు వేశారు

ఈ ప్రాంత ప్రజలపై ఉన్న అభిమానంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2023 మే 3 న శంకుస్థాపన చేసి భోగాపురం ఎయిర్ పోర్ట్ కి నాంది పలికారు ఈ ప్రాంత మత్స్యకారుల కష్టాలు తొలగించాలని జగన్ మూలపేట ఎయిర్ పోర్ట్ కి…

ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవానికి భారీ బందోబస్తు విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐపిఎస్

ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవానికి భారీ బందోబస్తు విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐపిఎస్* 🫟 *దాదాపు 7,000 మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేశామన్న జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్,ఐపీఎస్* 🫟 *వాహనదారులకు సూచించిన మార్గాల్లోనే పార్కింగ్ స్థలాలకు చేరుకోవాలన్న జిల్లా…

పాచిపెంట మండలంలో ₹53 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన మండల విద్యాశాఖ (MEO) కార్యాలయ భవనాన్ని మంత్రి సంధ్యారాణి

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం లో నూతనంగా నిర్మించిన మండల విద్యాశాఖ కార్యాలయం ను ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఈ నూతన కార్యాలయం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే విధంగా ఉపాధ్యాయులకు ఉపయోగపడుతుందని విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన…