పోషణ్ మాసం–2026పై అవగాహన కార్యక్రమం

పాచిపెంట: పాచిపెంట ప్రాజెక్టు పి.కొనవలస సెక్టార్ పరిధిలోని గుంటమామిడివలస అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మాసం–2026 కార్యక్రమాన్ని సూపర్‌వైజర్ ఏ. జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం, బాలామృతం తదితర…

సంకల్పం నెరవేరాలని సంతోషిమాతకు ఉజ్జాపన సమర్పణ

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు సాలూరు: శుక్రవారం సందర్భంగా సాలూరులోని సంతోషిమాత అమ్మవారి ఆలయంలో భక్తిశ్రద్ధలు వెల్లువెత్తాయి. సంతోషిమాత అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు, ఉజ్జాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.…

వర్షాన్ని లెక్కచేయకుండా కామాక్షి అమ్మవారికి మహిళల ప్రత్యేక పూజలు

సాలూరు: శ్రావణ మాసం ఐదో శుక్రవారం సందర్భంగా సాలూరులోని కామాక్షి అమ్మవారి ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు. శ్రావణ మాసంలో శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉండటంతో మహిళలు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. ఉదయం నుంచే వర్షం కురుస్తున్నప్పటికీ వర్షాన్ని…

శాంతియుత వినాయక ఉత్సవాలే లక్ష్యం

సాలూరులో డీజే సౌండ్స్‌పై పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు సాలూరు, సెప్టెంబర్ 10: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు సాలూరు టౌన్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వినాయక…

అమావాస్య పర్వదినాన ప్రత్యేక అలంకరణలో పారమ్మ తల్లి

పారమ్మ కొండపై భక్తిశ్రద్ధల మధ్య అమ్మవారి దివ్య దర్శనం సాలూరు, సెప్టెంబర్ 10: అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని పారమ్మ కొండపై కొలువుదీరిన శ్రీ పారమ్మ తల్లిని ప్రత్యేకంగా అలంకరించారు. పుష్పాలు, వివిధ అలంకరణలతో ముస్తాబు చేసిన అమ్మవారి దివ్య స్వరూపం భక్తులను…

బైక్ దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్

బైక్ దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్ 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం వీరఘట్టం, సెప్టెంబర్ 10: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బైక్ దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి…

సాలూరు లో రాజన్నదొర అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

సాలూరు: సాలూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం గురువారం జరిగింది. మాజీ ఉపముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజన్నదొర అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు…

తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా ఆనందం గా ఉంది…. మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం,10 ఆగష్టు-26, ఎమ్మెల్యే అదితి గజపతి రాజు ని కలిసి స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎలా సమయాత్తం అవ్వాలి అనే విషయాలు పై చర్చించం…. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మేయర్ ఎన్నికల్లో 100 శాతం గెలవడం లక్ష్యం గా పనిచేస్తాం… కూటమి ప్రభుత్వం…

పారాది వద్ద నూతన బ్రిడ్జి సమీపంలో యువకుడి అనుమానాస్పద మృతి

పారాది వద్ద నూతన బ్రిడ్జి సమీపంలో యువకుడి అనుమానాస్పద మృతి సాలూరు: పారాది గ్రామం వద్ద నూతనంగా ప్రారంభించిన బ్రిడ్జి సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని ఉత్తరావరి సంతోష్గా గుర్తించినట్లు…

గణపతి మండపాలకు అనుమతుల పేరుతో ఆంక్షలు వద్దు

విజయనగరం: గణపతి మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం, పోలీసుల అనుమతులు తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం విజయనగరం కోట జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. హిందువులు అనాదిగా తమ ఆచార సంప్రదాయాలను, పండుగలను భక్తిశ్రద్ధలతో…