పారాది వద్ద నూతన బ్రిడ్జి సమీపంలో యువకుడి అనుమానాస్పద మృతి

పారాది వద్ద నూతన బ్రిడ్జి సమీపంలో యువకుడి అనుమానాస్పద మృతి సాలూరు: పారాది గ్రామం వద్ద నూతనంగా ప్రారంభించిన బ్రిడ్జి సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని ఉత్తరావరి సంతోష్గా గుర్తించినట్లు…

గణపతి మండపాలకు అనుమతుల పేరుతో ఆంక్షలు వద్దు

విజయనగరం: గణపతి మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం, పోలీసుల అనుమతులు తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం విజయనగరం కోట జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. హిందువులు అనాదిగా తమ ఆచార సంప్రదాయాలను, పండుగలను భక్తిశ్రద్ధలతో…

ప్రత్యేక పూజలతో స్వధర్మంలోకి ఆహ్వానం

సాలూరు: సాలూరు మండలంలోని సారికి గ్రామంలో ఓ కుటుంబాన్ని ప్రత్యేక పూజా కార్యక్రమం ద్వారా స్వధర్మంలోకి ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామానికి చెందిన చందాపురం సింహాచలం (50), కన్నమ్మ (45), గణేష్ (28), భానుమతి (23), దిలీప్ (25), శ్రవంతి (20)…

వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కంటతడి

🔴 బ్రేకింగ్ న్యూస్ వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కంటతడి చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి క్యాంప్ ఆఫీసులో వైఎస్సార్‌సీపీ నేతల ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇటీవల తన…

విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశం

విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు గురించి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జులతో సాయంత్రం 4.00 గంటలకు అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ లతో సమావేశం నిర్వహించిన శాసనమండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఈ సమావేశంలో…

నేరాల నియంత్రణ, దర్యాప్తు పురోగతి, నేరస్తులపై చర్యలు మరియు ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై రేంజ్ స్థాయి సమీక్ష సమావేశం

విశాఖపట్నం, తేది: 09-09-2026: విశాఖపట్నం రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి గారు విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం మరియు శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలతో సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో…

గిరిజనులకు సాగు పట్టాలు ఇవ్వకుంటే ఉద్యమం తప్పదు: సీపీఐ హెచ్చరిక

సాలూరు, సెప్టెంబర్ 8 (9 న్యూస్): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కురుకూటి గ్రామంలో గిరిజనులు సాగు చేస్తున్న భూములకు సాగు పట్టాలు మంజూరు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సీపీఐ జిల్లా కార్యదర్శి కె. మన్మధరావు, సాలూరు…

సాలూరు పుర ఎన్నికలకు సిద్దమైన జనసేన పార్టీ

సాలూరు పుర ఎన్నికలకు సిద్దమైన జనసేన పార్టీ అరకు పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటితో భేటీ మునిసిపల్ ఎన్నికలలో సత్తా చాటేందుకు సిద్ధం జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల…

వినాయక చవితి ఉత్సవాల్లో అప్రమత్తతే అసలైన భద్రత

వినాయక చవితి ఉత్సవాల్లో అప్రమత్తతే అసలైన భద్రత సాలూరు ప్రజలకు టౌన్‌ సీఐ అప్పలనాయుడు కీలక సూచనలు సాలూరు: వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు,…

పారాది కొత్త బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు అధికారిక అనుమతి

శ్రావణ్ కుమార్ | 9 News Reporter | బొబ్బిలి బొబ్బిలి మండలం పారాది వద్ద నిర్మించిన కొత్త బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు సంబంధిత అధికారులు అధికారికంగా అనుమతి ఇచ్చారు. అధికారుల పరిశీలన అనంతరం బ్రిడ్జిపై నుంచి వాహనాలను అనుమతిస్తూ నిర్ణయం…