రిపోర్టర్: శ్రావణ్ కుమార్ మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం 14/09/2026 9newstelugu.com
సోమేష్ మన్యం జిల్లా వినాయక చవితి సందర్భంగా సోమవారం విగ్నేశ్వరునికి మండల ప్రధాన సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వానికి ఆలోచింపజేయాలని కోరుతూ వినతిపత్రం 14/09/2026 9newstelugu.com
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం.. ఏపీవీజేఎఫ్ మన్యం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా బంకురు శ్రీనివాసరావు 14/09/2026 9newstelugu.com
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మన్యం జిల్లా (ఎలక్ట్రానిక్ మీడియా) అధ్యక్షునిగా బంకురు శ్రీనివాసరావు 14/09/2026 9newstelugu.com
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: మంత్రి సంధ్యారాణి 14/09/2026 9newstelugu.com
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం 14/09/2026 9newstelugu.com
సోమేష్ మన్యం జిల్లా వినాయక చవితి సందర్భంగా సోమవారం విగ్నేశ్వరునికి మండల ప్రధాన సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వానికి ఆలోచింపజేయాలని కోరుతూ వినతిపత్రం 14/09/2026 9newstelugu.com
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం 14/09/2026 9newstelugu.com సొంత ఖర్చులతో 200 మట్టి గణపతుల పంపిణీ.. గోపి సేవా స్ఫూర్తికి అభినందనలు పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు టౌన్, సెప్టెంబర్ 13, 9 న్యూస్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సాలూరులో వినూత్న…
సోమేష్ మన్యం జిల్లా వినాయక చవితి సందర్భంగా సోమవారం విగ్నేశ్వరునికి మండల ప్రధాన సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వానికి ఆలోచింపజేయాలని కోరుతూ వినతిపత్రం 14/09/2026 9newstelugu.com విగ్నేశ్వరునికి వినతిపత్రం ఇచ్చిన అనంతరం సిపిఎం పార్టీ కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి పత్రిక విలేకరులతో మాట్లాడుతూ* *పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో పలు ముఖ్యమైన సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వానికి ఆలోచించి చేయాలని కోరుకుంటూ మర…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం.. ఏపీవీజేఎఫ్ మన్యం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా బంకురు శ్రీనివాసరావు 14/09/2026 9newstelugu.com సాలూరు, 9 న్యూస్ : జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం, జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీవీజేఎఫ్ ముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజనేయులు అన్నారు. పార్వతీపురంలోని ఎన్జీవో హోంలో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మన్యం జిల్లా (ఎలక్ట్రానిక్ మీడియా) అధ్యక్షునిగా బంకురు శ్రీనివాసరావు 14/09/2026 9newstelugu.com సాలూరు, 9 న్యూస్ : ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఫెడరేషన్ (APWJF) మన్యం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా సాలూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ బంకురు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా నియమితులయ్యారు. పార్వతీపురంలోని ఎన్జీవో హోమ్లో ఆదివారం నిర్వహించిన APWJF మన్యం…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: మంత్రి సంధ్యారాణి 14/09/2026 9newstelugu.com సాలూరు: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో సాలూరు పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం జంక్షన్ వద్ద మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని భక్తులకు మట్టి…
సునీత రెడ్డి విజయనగరం గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన చిన్న శ్రీను 13/09/2026 9newstelugu.com *గోవా, సెప్టెంబర్ 13:* తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం *ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గోవా గవర్నర్ *శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారిని* గోవాలోని గవర్నర్ బంగ్లాలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ…
సునీత రెడ్డి విజయనగరం ప్రశ్నిద్ధాం.. హక్కులు సాధిద్దాం ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు 13/09/2026 9newstelugu.com ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 6వ జిల్లా మహాసభలు శనివారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో అత్యంత ఉత్సాహ పూరిత వాతావరణంలో జరిగాయి. జిల్లా అధ్యక్షులు కె.రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో ముందుగా జిల్లా ప్రధాన కార్యదర్శి వ్యాసుబాబు కార్యదర్శి…
సునీత రెడ్డి విజయనగరం 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష. 12/09/2026 9newstelugu.com *శాంతిభద్రతల అంశంపై జిల్లా ఎస్పీలు, కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.* *జీరో డ్రగ్స్, జీరో టాలరెన్స్ ఆన్ విమెన్ అట్రాసిటీస్, జీరో రోడ్ యాక్సిడెంట్స్ లక్ష్యంగా త్రిశూల్ పేరుతో కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశం* *ఈ సందర్భంగా ముఖ్యమంత్రి…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ బేబీ నాయన చేతుల మీదుగా పారాది లో సాఫ్ట్ బాల్ క్రీడా సందడి 11/09/2026 9newstelugu.com 15 జిల్లాల క్రీడాకారులతో మూడు రోజులపాటు ప్రతిష్ఠాత్మక పోటీలు పారాది: బొబ్బిలి మండలం పారాది గ్రామం సాఫ్ట్ బాల్ క్రీడా సందడితో కళకళలాడింది. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 13వ సబ్ జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ బాల్…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. సాలూరు రూరల్ సీఏ రామకృష్ణ 11/09/2026 9newstelugu.com సాలూరు: సాంప్రదాయ పద్ధతుల్లో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ గ్రామస్థులకు సూచించారు. రూరల్ పోలీస్ స్టేషన్లో వినాయక మండపాల నిర్వాహకులు, గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.…