పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి

పాచిపెంట మండలం పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి అని ఆర్ఆర్ ప్యాకేజీకి అర్హత కలిగినటువంటి యువకులకు ప్యాకేజీ ఇవ్వకపోవడం ఎటువంటి ఉపాధి లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు జెన్నీ రామయ్య కోరాడ…

పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి

పాచిపెంట మండలం పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి అని ఆర్ఆర్ ప్యాకేజీకి అర్హత కలిగినటువంటి యువకులకు ప్యాకేజీ ఇవ్వకపోవడం ఎటువంటి ఉపాధి లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు జెన్నీ రామయ్య కోరాడ…

మర బోటు కొత్త ది మంజూరు చేయండి లేదా?? మరమత్తు గురైన మరబోటుకు బాగు చేసుకునే విధంగా నిధులైన విడుదల చేయండి

*స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటిన గిరిజన గ్రామాల ప్రజలు బతుకులకు భరోసా లేదు *వేరే రహదారి మార్గం లేక మరబోటు మరమ్మతులకి డబ్బులు లేక నది దాటలేక 70 కిలోమీటర్ల దూరం తిరిగి కొమరాడ మండల కేంద్రంలో గల కార్యాలయాలకు…

విజయవంతంగా ముగిసిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు

విజయనగరం కాంచర్ల టవర్స్ (లైబ్రరీ అండ్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో నిర్వహింపబడిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీమతి కోలగట్ల శ్రావణి గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.…

విజయనగరంలోని కోలగట్ల నివాసంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

విజయనగరంలోని కోలగట్ల నివాసంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర శాసనసభ మాజీ…

అంగరంగ వైభవంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

అంగరంగ వైభవంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసిన రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ ఆహ్వానితులను ఆకట్టుకున్న పోలీసు డాగ్స్ ప్రదర్శనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప పోలీసు…

గరివిడి ఎమ్మార్వో కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

*గరివిడి, ఆగస్టు 15:* గరివిడి మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే *కిమిడి కళా వెంకట్రావు* గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు.…

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 150 అడుగుల జాతీయ జెండా తో భారీ ర్యాలీ

విజయనగరం, ఆగస్టు 14: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం విజయనగరం కోట కూడలి నుంచి 150 అడుగుల పొడవైన జాతీయ జెండాతో నిర్వహించిన భారీ ర్యాలీని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్…

100 అడుగుల జాతీయ జెండాతో రిషి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ఘన స్వాతంత్ర్య ర్యాలీ సాలూరు

, ఆగస్టు 14: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సాలూరులోని రిషి పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్న ఈ ర్యాలీలో 100 అడుగుల భారీ జాతీయ జెండా ప్రత్యేక…

ఇంటింటికీ కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీ పరిధిలోని బడ్నాయకవలస గిరిజన గ్రామంలో “ఇంటింటికీ కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని గ్రామంలోని ప్రజలను ఇంటింటికీ కలుసుకున్నారు.…