విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి విగ్రహ తయారీకి పీఠ పూజ

విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి విగ్రహ తయారీకి పీఠ పూజ సాలూరు: ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం సందర్భంగా శ్రీశ్రీశ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ విగ్రహాన్ని ప్రత్యేకంగా…

సాలూరు విశ్వబ్రాహ్మణ సంఘానికి తీరని లోటు

ఆలయ, కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి రూ.12 లక్షల విరాళం అందించిన మానేపల్లి ఈశ్వరరావు సాలూరు: సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘానికి కీర్తిశేషులు బ్రహ్మశ్రీ మానేపల్లి ఈశ్వరరావు గారి మరణం తీరని లోటని సంఘ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్దిరోజుల…

మాదక ద్రవ్యాల బారిన పడవద్దు – జీవితాలు నాశనం చేసుకోవద్దు….

పాచిపెంట మాదక ద్రవ్యాలు బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని గ్లోబల్ స్ఫూర్తి మహిళా మండలి రాష్ట్ర డైరెక్టర్ బలగ రాదా నాయుడు అన్నారు. మండలంలో కిేరంగి పంచాయతీ నందేడ వలస గ్రామంలో బుధవారం మాదకద్రవ్యాలు నియంత్రణపై అవగాహన సదస్సును గ్లోబల్…

చీపురుపల్లి లో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక ఏర్పాట్లు

విజయనగరం, చీపురుపల్లి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు చీపురుపల్లి లో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు, చీపురుపల్లి జనసేన పార్టీ ఇంచార్జి విసినిగిరి శ్రీనివాసరావు అన్నారు, పుట్టినరోజు సందర్భంగా చీపురుపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర…

గుమ్మలక్ష్మీపురం బాలికల కళాశాల ఘటనపై సమగ్ర విచారణ జరపాలి.

పార్వతీపురం, ఆగస్టు 31: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఓ బాలికల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి సంబంధించిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఏఐఎస్ఎఫ్ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి బి. రవికుమార్ ఒక పత్రికా…

గిరిజన నాయకులకు పదవులు తప్ప గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు భరోసా కల్పించలేని పరిస్థితి*

*గిరిజన నాయకులకు పదవులు తప్ప గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు భరోసా కల్పించలేని పరిస్థితి* *ఆంధ్రప్రదేశ్ గిరిజన సంగం జిల్లా కమిటీ సభ్యుడు హెచ్ రామారావు గిరిజన మంత్రి గారికి గిరిజన ఎమ్మెల్యేలకు కూటమి ప్రభుత్వానికి డిమాండ్* *పార్వతీపురం మన్యం జిల్లా…

సీతం కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

సీతం కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం స్థానిక గాజులరేగ పరిధిలోని సీతం కళాశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వ్యావహారిక భాషా ఉద్యమకారుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతిని పురస్కరించుకొని కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.…

వేల్పూర్ గ్రామానికి చెందిన దొడ్డా సాయి, శిరీష తమ మూడేళ్ల బాలుడుని వదిలీ గోదారిలో దూకిన దంపతులు.

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి మండలం, చించినాడ వశిష్ఠ వంతెనపై తమ మూడేళ్ల బాలుడి ను ఒంటరిగా వదిలేసి ఓ దంపతులు గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆగస్టు 2026 చివరి వారంలో (గురువారం రాత్రి) జరిగిన ఈ…

విజయనగరం పట్టణంలో నూతన రైతు బజార్‌కు శంకుస్థాపన

విజయనగరం, ఆగస్టు 27: విజయనగరం నియోజకవర్గ పరిధిలో ప్రజలకు మరింత మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించే దిశగా మరో అడుగు పడింది. విజయనగరం పట్టణంలోని పాత 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నూతన రైతు బజార్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన…

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వీరఘట్టం కానిస్టేబుల్ పి .రవి గారి కుటుంబానికి SBI పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వార మంజూరు కాబడిన కోటి రూపాయల చెక్ ను వారి కుటుంబానికి అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్

పార్వతీపురం మన్యం జిల్లా. పార్వతీపురం మన్యం జిల్లా పోలీసుశాఖలో కానిస్టేబుల్ గా పని చేస్తూ, ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కీ.శే.లు పి.రవి(PC -602) గారి కుటుంబానికి స్టేట్ బ్యాంకు పోలీసు సేలరీ ప్యాకేజ్ ప్రయోజనంగా మంజూరు చేసిన…