స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 150 అడుగుల జాతీయ జెండా తో భారీ ర్యాలీ

విజయనగరం, ఆగస్టు 14: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం విజయనగరం కోట కూడలి నుంచి 150 అడుగుల పొడవైన జాతీయ జెండాతో నిర్వహించిన భారీ ర్యాలీని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్…

100 అడుగుల జాతీయ జెండాతో రిషి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ఘన స్వాతంత్ర్య ర్యాలీ సాలూరు

, ఆగస్టు 14: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సాలూరులోని రిషి పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్న ఈ ర్యాలీలో 100 అడుగుల భారీ జాతీయ జెండా ప్రత్యేక…

ఇంటింటికీ కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీ పరిధిలోని బడ్నాయకవలస గిరిజన గ్రామంలో “ఇంటింటికీ కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని గ్రామంలోని ప్రజలను ఇంటింటికీ కలుసుకున్నారు.…

గంజాయి వినియోగం లేదా అమ్మకంపై సమాచారం అందిస్తే రూ.5,000 నగదు బహుమతి *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

జిల్లాలో గంజాయిని అరికట్టేందుకు పోలీసుశాఖ కఠిన చర్యలు చేపడుతోందని, ఇందులో భాగంగా జిల్లాలో ఎవరైనా గంజాయి వినియోగిస్తున్నట్టు సమాచారం అందించినా లేదా గంజాయి అమ్ముతున్న వారిని పట్టించినా *రూ.5,000 నగదు బహుమతి* అందజేస్తామని జిల్లా ఎస్పీ *ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* ఆగష్టు 12న ప్రకటించారు.…

వైయస్సార్సీపి సోషల్ మీడియాను మరింత బలోపేతం చేయాలి

విజయనగరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం బలోపేతమే ధ్యేయంగా మంగళవారం (11-08-2026) రోజున సమీక్షా సమావేశం జరిగింది. మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి ఈ సమావేశంలో పాల్గొని, సోషల్ మీడియా…

అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న “భరత్ రాఘవ @ మాంసం నాని” అనే వ్యక్తి పై రౌడీ షీట్ కేసు

పశువులను తరుచూ అక్రమంగా రవాణా చేస్తూ, విజయనగరం జిల్లా (9 కేసులు), తూర్పు గోదావరి జిల్లా (3 కేసులు), అనకాపల్లి జిల్లా (1 కేసు) మొత్తం 13 కేసుల్లో నిందితుడిగా ఉన్న రాజమహేంద్రవరం, బొమ్మూరు గ్రామానికి చెందిన “భరత్ రాఘవ @…

సాలూరులో ఘనంగా తిరంగా యాత్ర

సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరులో ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించారు. సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి ఎంఆర్‌ఓ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ యాత్రలో మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. తిరంగా యాత్రలో భాగంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీలో…

కోదుకరకవలసలో మంత్రి సంధ్యారాణికి ఘన స్వాగతం

సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కోదుకరకవలస గ్రామానికి చేరుకున్న మంత్రి సంధ్యారాణి గారికి నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి,…

సాలూరు ఏరియా హాస్పిటల్‌కు నూతన తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం

ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యం, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు ఏరియా హాస్పిటల్‌కు తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం…

తండ్రి బాటలో కొడుకు… కామన్వెల్త్‌లో అజయ్ బాబు సిల్వర్ సంచలనం

తండ్రి బాటలో కొడుకు… కామన్వెల్త్‌లో అజయ్ బాబు సిల్వర్ సంచలనం.! 2010లో తండ్రి శ్రీనివాసరావుకు బ్రాంజ్.. 2026లో కుమారుడు అజయ్‌కు సిల్వర్ 149 కేజీల స్నాచ్‌తో కామన్వెల్త్ గేమ్స్ రికార్డు.. 330 కేజీలతో రజత పతకం కోచ్‌గా తండ్రి.. ఇండియన్ ఆర్మీలో…