Blog SOMESH ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసి పార్టీ విజయాన్ని కృషి చెయ్యాలి :మాజీ మంత్రి పీడిక రాజన్న దొర కోరారు 19/09/2026 9newstelugu.com
PTR NAIDU చీపురుపల్లి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన స్వాగతోత్సవ వేడుకలు* 19/09/2026 9newstelugu.com
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ హెటిరో ఉద్యోగ మేళాలో ప్రతిభకు పట్టం శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాల వేదికగా 11 మంది అభ్యర్థుల ఎంపిక 19/09/2026 9newstelugu.com
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ యువతే మార్పుకు బలమైన వేదిక సామాజిక మాధ్యమాలను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి: మంత్రి సంధ్యారాణి 19/09/2026 9newstelugu.com
Blog SOMESH ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసి పార్టీ విజయాన్ని కృషి చెయ్యాలి :మాజీ మంత్రి పీడిక రాజన్న దొర కోరారు 19/09/2026 9newstelugu.com
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ టీడీపీ శ్రేణుల్లో జోష్ 20/09/2026 9newstelugu.com టీడీపీ శ్రేణుల్లో జోష్.. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన కీలక భేటీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నివాసంలో ఆత్మీయ సమావేశం.. అభివృద్ధి, సంక్షేమం, స్థానిక ఎన్నికల వ్యూహంపై నేతల చర్చ బొబ్బిలి, సెప్టెంబర్ 20: విజయనగరం పార్లమెంటు పరిధిలో టీడీపీ రాజకీయ…
Blog SOMESH ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసి పార్టీ విజయాన్ని కృషి చెయ్యాలి :మాజీ మంత్రి పీడిక రాజన్న దొర కోరారు 19/09/2026 9newstelugu.com రానున్న రోజుల్లో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసి పార్టీ విజయాన్ని కృషి చేయాలని మాజీ మంత్రి పీడిక రాజన్న దొర కోరారు. పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోనూ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తల విస్తృత స్థాయి…
PTR NAIDU చీపురుపల్లి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన స్వాగతోత్సవ వేడుకలు* 19/09/2026 9newstelugu.com స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం ఉదయం ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన స్వాగతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఎమ్.సత్య ప్రసాద్ గారు,డీజీఎమ్ బిఎస్ఎన్ఎల్ విజయనగరం నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ హెటిరో ఉద్యోగ మేళాలో ప్రతిభకు పట్టం శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాల వేదికగా 11 మంది అభ్యర్థుల ఎంపిక 19/09/2026 9newstelugu.com హెటిరో ఉద్యోగ మేళాలో ప్రతిభకు పట్టం శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాల వేదికగా 11 మంది అభ్యర్థుల ఎంపిక సాలూరు: యువతకు ఉపాధి అవకాశాలను చేరువ చేయాలనే లక్ష్యంతో హెటిరో ల్యాబ్స్, నక్కవానిపాలెం, అనకాపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళా విజయవంతంగా…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ యువతే మార్పుకు బలమైన వేదిక సామాజిక మాధ్యమాలను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి: మంత్రి సంధ్యారాణి 19/09/2026 9newstelugu.com యువతే మార్పుకు బలమైన వేదిక సామాజిక మాధ్యమాలను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి: మంత్రి సంధ్యారాణి సాలూరు: ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ యువత సమాజ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. స్థానిక శ్రీ సత్యసాయి…
సోమేష్ మన్యం జిల్లా విద్యార్థుల అవస్థలు పట్టించుకోరా? 19/09/2026 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో విద్యార్థుల సమస్యలు పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన అధ్యాపకులు, సిబ్బంది తగినంతగా స్పందించడం లేదని…
Blog సాలూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం (PGRS)లో పాల్గొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి 18/09/2026 9newstelugu.com సాలూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం (PGRS)లో మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ సేవే సందేశం.. రక్తదానమే సంకల్పం 17/09/2026 9newstelugu.com మోదీ జన్మదినం సందర్భంగా సాలూరులో బీజేపీ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ సాలూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సాలూరులో బీజేపీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సాలూరు వెలంపేటలోని సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ సాలూరులో భగవాన్ విశ్వకర్మ యజ్ఞోత్సవ వేడుకలు ఘనంగా 17/09/2026 9newstelugu.com 📰 9 NEWS ప్రత్యేక కథనం సాలూరులో భగవాన్ విశ్వకర్మ యజ్ఞోత్సవ వేడుకలు ఘనంగా సాలూరు: సాలూరు పట్టణంలో భగవాన్ విశ్వకర్మ యజ్ఞోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. విశ్వకర్మ భగవానుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులు ఆధ్యాత్మిక…
PTR NAIDU చీపురుపల్లి విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటలో ఘోరం 17/09/2026 9newstelugu.com విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటలో ఘోరం జరిగింది. కుటుంబ తగాదాల కారణంగా తనతో సహజీవనం చేస్తున్న దనాల శ్రీను అనే వ్యక్తిని రాములమ్మ అనే మహిళ దారుణంగా హత్య చేసింది. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, ఆవేశానికి గురైన రాములమ్మ…