Category: SOMESH

Ysrcp క్యాంపు కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర గారి నివాసంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్థికవేత్తగా,రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు…

సాలూరు లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి . అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్న…

సూర్యాఘర్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన్యం జిల్లా సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో ‘సూర్యాఘర్’ కార్యక్రమాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. సూర్యాఘర్’ పథకం లభించినందుకు ఎస్టీ ప్రజలు ఎంతో ఆనందంతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారి కి ఘన స్వాగతం పలికి, మేళతాళాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు.…

మానవత్వానికి నిలువెత్తు రూపం.. మన కలెక్టర్*

మన్యం జిల్లా చరిత్రలో అపూర్వ ఘట్టం.. రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా నిలిచిన జిల్లా అధిపతిహోదాను మరిచి.. ప్రోటోకాల్‌ను వీడి.. తన కారులోనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి చేర్చిన వైనం*జిల్లా వాసుల హృదయాలను గెలుచుకున్న కలెక్టర్ గారి ఉదారత మరపురాని మానవత్వం.. మనసున్న…

అన్నార్థులకు అండగా మాతృభూమి సేవా సంఘం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నవజీవన్ పేద పిల్లలు ఆశ్రమంలో పిల్లలు ఆకలి తీర్చడం కోసం ప్రతినెలా మన సంఘం దాతలు సహాయంతో 5బస్తాలు బియ్యం ఒక్క ఆయిల్ టిన్ ఇవ్వడం జరుగుతుంది అన్ని సాలూరు నియోజకవర్గం మాతృభూమి సేవా సంఘం…

మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు

సాలూరు పట్టణ పరిధిలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లైన మామిడిపల్లి జంక్షన్, గాంధీనగర్ జంక్షన్ మరియు బైపాస్ రోడ్ ప్రాంతాలను సంయుక్తంగా పరిశీలించడం జరిగింది.ఈ తనిఖీలను మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జె.వి.ఎస్.ఎస్.ఎస్. ప్రసాద్ గారు, ఆర్ & బి…

మెనూ పాటించకపోతే కఠిన చర్యలు

సాలూరు, ఏప్రిల్ 07 : విద్యార్థులకు అందించే ఆహారం రుచిగా, పోషకవిలువలు కలిగి నాణ్యతగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ను అక్షరాలా అమలు చేయాలని,ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా…

నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్య రాణి

నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈరోజు సాలూరు తహసీల్దార్ కార్యాలయంలో నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం, సాగునీటి వినియోగం…

సాంప్రదాయబద్ధం గా ఇటుక పండుగ

పాచిపెంట మండలంలోని *మంచాడవలస,సీతంపేట, పనుకు వలస,చీపురువలస గిరిజన గ్రామాల ప్రజలు* సాంప్రదాయబద్ధంగా *ఇటుక పండుగ* ను ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా రోడ్లపై వాహనాలను ఆపుతూ ఆనందోత్సాహాల మధ్య చందాలు సేకరిస్తున్నారు. ఈ గ్రామాల గుండా బడ్నాయక వలసలో జరిగిన ఓ శుభకార్యానికి…

_సాలూరు లో డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్ జయంతి: మెగా ఉచిత వైద్య శిబిరం_

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని పెద్ద హరిజన పేటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధా నాయుడు మరియు అంబేద్కర్ పోరాట సమితి…