Category: SOMESH

రోడ్ పనులు పర్యవేక్షిస్తున్న డాక్టర్ మల్లేశ్వరరావు పై కత్తి తో దాడి

మక్కువ రోడ్ విస్తరణ పనుల ను ఈరోజు సాయంకాలం మక్కువ నివసిస్తున్న డాక్టర్ పి మల్లేశ్వరరావు రోడ్డు విస్తరణ కార్యక్రమాలు పర్యవేక్షిస్తుండ గా అదే గ్రామానికి చెందిన గొర్ల నారాయణరావు అనే వ్యక్తి తన యొక్క పండ్ల షాపును తొలగిస్తారా అంటూ…

తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా మెగా కోలాటం వాయిదా

పార్వతీపురం మన్యం జిల్లా: జిల్లాలో రేపు (ఏప్రిల్ 22) నిర్వహించాల్సిన భారీ ‘మెగా కోలాటం’ ప్రదర్శనను తీవ్రమైన ఎండల కారణంగా వాయిదా వేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమం శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు…

లైఫ్ జాకెట్స్ ఒళ్ళు అంతా కట్టుకొని 7వ రోజు రిలే నిరాహార దీక్ష

*వినూతన రీతిలో లైఫ్ జాకెట్స్ ఒళ్ళు అంతా కట్టుకొని 7వ రోజు పూర్ణ పాడు లాబేసు వంతెన పెండింగ్ పనులు కోసం రిలే నిరాహార దీక్ష* *సార్ కలెక్టర్ గారు మా గ్రామం వద్ద నాగవల్లి నదిపై పూర్ణ పాడు లాబే…

ఆర్గాన్ లిక్విడ్ (LAR)తో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా డ్రైవర్ మృతి

ఒడిస్సా రాష్ట్రం జగధల్పూర్ నుండి విశాఖకు ఆర్గాన్ లిక్విడ్ (LAR)తో వెళ్తున్న ట్యాంకర్ ఈ రోజు సాయంత్రం సుమారుగా 6 గంటల ప్రాంతంలో పాచిపెంట మండలం పి కొనవలస చెక్పోస్ట్ సమీపంలో ఉన్న దుర్గ దేవి ఆలయం మలుపు వద్ద అదుపుతప్పి…

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం (జలమే జీవం) లో భాగంగా సాలూరు పట్టణంలోని KH స్కూల్ వాడది కోనేటి గట్టు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ: పార్లమెంటులో మహిళా నారీశక్తి బంధన్…

అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమం

అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రీ స్కూల్ పిల్లలు, గర్భిణీలకూ, బాలింతలకు పోషణ పక్వాడ పక్కాగా అమలు చేయాలని ఐసీడీస్ & TATA ట్రస్ట్ సమక్షంలో 8వ పోషణ పక్వాడ మిర్తివలస అంగన్వాడీ కేంద్రం…

Ysrcp క్యాంపు కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర గారి నివాసంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్థికవేత్తగా,రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు…

సాలూరు లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి . అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్న…

సూర్యాఘర్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన్యం జిల్లా సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో ‘సూర్యాఘర్’ కార్యక్రమాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. సూర్యాఘర్’ పథకం లభించినందుకు ఎస్టీ ప్రజలు ఎంతో ఆనందంతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారి కి ఘన స్వాగతం పలికి, మేళతాళాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు.…

మానవత్వానికి నిలువెత్తు రూపం.. మన కలెక్టర్*

మన్యం జిల్లా చరిత్రలో అపూర్వ ఘట్టం.. రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా నిలిచిన జిల్లా అధిపతిహోదాను మరిచి.. ప్రోటోకాల్‌ను వీడి.. తన కారులోనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి చేర్చిన వైనం*జిల్లా వాసుల హృదయాలను గెలుచుకున్న కలెక్టర్ గారి ఉదారత మరపురాని మానవత్వం.. మనసున్న…