Category: Blog

Your blog category

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వీరఘట్టం కానిస్టేబుల్ పి .రవి గారి కుటుంబానికి SBI పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వార మంజూరు కాబడిన కోటి రూపాయల చెక్ ను వారి కుటుంబానికి అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్

పార్వతీపురం మన్యం జిల్లా. పార్వతీపురం మన్యం జిల్లా పోలీసుశాఖలో కానిస్టేబుల్ గా పని చేస్తూ, ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కీ.శే.లు పి.రవి(PC -602) గారి కుటుంబానికి స్టేట్ బ్యాంకు పోలీసు సేలరీ ప్యాకేజ్ ప్రయోజనంగా మంజూరు చేసిన…

భీమిలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వైభవంగా శ్రావణ శుక్రవారం సంబరాలు లో పాల్గొన్న సిరి సహస్ర

భీమిలి, ఆగస్టు 21: భీమిలి నియోజకవర్గం, భీమిలిలో శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సంఘం సుమారు 130 సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర ఆలయం గత 130 సంవత్సరాలుగా ఆర్యవైశ్య సోదరులు భక్తులు ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తూ నేడు…

రెడ్డి.ధర్మ కుమారుడి వివాహ వేడుకల్లో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

సాలూరు పట్టణంలోని డబ్బీవీధి కళ్యాణ మండపంలో ఈరోజు జరిగిన రెడ్డి.ధర్మ గారి కుమారుడి వివాహ వేడుకల్లో *మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర* పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి,వారి దాంపత్య జీవితం…

100 అడుగుల జాతీయ జెండాతో రిషి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ఘన స్వాతంత్ర్య ర్యాలీ సాలూరు

, ఆగస్టు 14: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సాలూరులోని రిషి పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్న ఈ ర్యాలీలో 100 అడుగుల భారీ జాతీయ జెండా ప్రత్యేక…

ఈ సూపర్ స్టార్ ఆఫీసర్లకు ఏమైంది?

ఈ సూపర్ స్టార్ ఆఫీసర్లకు ఏమైంది? ఏపీలో ఆమ్రపాలి, తెలంగాణలో స్మితా సబర్వాల్! తెలుగు రాష్ట్రాల్లో తమ పాలనా శైలితో ప్రత్యేక ముద్ర వేసిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు – ఏపీలో కాట ఆమ్రపాలి, తెలంగాణలో స్మితా సబర్వాల్. ఇద్దరూ…

మక్కువ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పనులను పరిశీలించిన ఆర్డీవో

పార్వతీపురం, జూలై 31: పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి శుక్రవారం మక్కువ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాత రెవెన్యూ రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచే ప్రక్రియ, స్కానింగ్, డేటా…

మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ – 4.0”* లో పాల్గొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన *“మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ – 4.0”* లో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. “తల్లికి వందనం” పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం…

పాచిపెంట మండలం పెద్దగెడ్డ జలాశయం ద్వారా సాగునీరు విడుదల – మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

పాచిపెంట, సాలూరు, రామభద్రపురం మండలాల్లోని 26 గ్రామాల 12,222 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కర్రివలస ఆనకట్ట కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 4,656 ఎకరాలకు నీటి పంపిణీ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు రిజర్వాయర్ కు నిధులు మంజూరు చేయక…

డిజిటలైజేషన్’ ప్రక్రియను వేగవంతం చేయాలి – జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి (I.A.S)

సాలూరు మున్సిపాలిటీ మరియు మండల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న SIR EFs డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి ఆర్. వైశాలి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు సాలూరు మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ స్టేషన్లు 62, 63,…

డబ్బీవీధి వైసీపీ నాయకుడు యడ్ల.శంకర్రావు గారికి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర నివాళి.

*డబ్బీవీధి వైసీపీ నాయకుడు యడ్ల.శంకర్రావు గారికి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర నివాళి.* సాలూరు పట్టణం,డబ్బీవీధికి చెందిన వైసీపీ నాయకులు యడ్ల.శంకర్రావు(62)గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గ…