టెన్త్ పరీక్షలు

టెన్త్ పరీక్షలు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లో 10వ తరగతి విద్యార్థులు ఈరోజు పరీక్షలకు హాజరు అవుతున్నారు సాలూరు మండలం మరియు టౌన్ లో 8 సెంటర్ లలో 1275మంది పదో తరగతి విద్యార్థులు ఈరోజు పరీక్షలు హాజరవుతున్నారని వీళ్ళకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించమని సాలూరు మండలం meo తెలిపారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి