Category: సునీత రెడ్డి

హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్

విజయనగరం పట్టణ శివార్లలోని నారాయణపట్నం వద్ద హత్యకు గురైన పావాడ హరనాధ్ (23సం.లు) మిస్టరీని విజయనగరం 1వ పట్టణ పోలీసులు చేధించి, హత్యకు కారకులైన నలుగురు నిందితులను అరెస్టు చేసి, రిమాండుకు పంపడంతోపాటు, వారికి సహకరించిన మరో జువినల్ ను కూడా…

ముఖ్య వ్యక్తుల భద్రత విధుల్లో నిరంతరం అప్రమత్తతే ప్రధానం

జిల్లాలోని ముఖ్యమైన వ్యక్తులకు, తీవ్రవాదులు నుండి ముప్పు ఉన్న వ్యక్తులకు భద్రత విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి (పి.ఎస్.ఓ.లకు) రెండు రోజులపాటు పునశ్చరణ తరగతులను నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖ్య…

ఇంట‌ర్ టాప‌ర్‌ను అభినందించిన మంత్రి కొండ‌ప‌ల్లి

ప‌ట్టుద‌ల‌తో చ‌దివితే గ్రామీణ విద్యార్థులు అద్భుతాలు చేస్తారు– ఇంట‌ర్ టాప‌ర్‌ను అభినందించిన మంత్రి కొండ‌ప‌ల్లి విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 18 : గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప‌ట్టుద‌ల‌తో చ‌దివితే అద్భుతాలు సాధిస్తార‌ని.. అందుకు విద్యార్థి రెడ్డి తేజ‌స్విని నిద‌ర్శ‌నం అని రాష్ట్ర సూక్ష్మ,…

రక్తహీనతపై వైద్యాధికారులు/కమ్యూనిటీ హెల్త్ అఫ్ఫిసర్స్ కు  అవగాహన కార్యక్రమం

విజయనగరం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం సమావేశ మందిరమందు యూనిసెఫ్ సహకారంతో సికిల్ సెల్ ఎనీమియా (రక్తహీనతపై) వైద్యాధికారులు/కమ్యూనిటీ హెల్త్ అఫ్ఫిసర్స్ కు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. నేచర్ – యూనిసెఫ్ యువజన ఆరోగ్యం మరియు సికిల్…

మాస్టర్ మైండ్స్ స్కూల్ -పూసపాటిరేగ విద్యార్థిని లాస్యకు అరుదైన విజయం

పూసపాటిరేగకు చెందిన AP Institute’s MASTER MINDS School విద్యార్థిని, సంచాం గ్రామానికి చెందిన Ch. లాస్య ప్రతిష్టాత్మకమైన కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి అరుదైన విజయాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమ్మాయిలకు కేటాయించిన 10…

ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా జిల్లాలో ‘కార్డన్ అండ్ సెర్చ్

గౌరవ డిజిపి, శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ శ్రీ ఆకే రవి కృష్ణ, ఐపిఎస్, ఐజిపి గారి పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ వారి ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఏప్రిల్ 11న…

బేటీ బచావో – బేటీ పడావో

విజయనగరం జిల్లాలో ‘బేటీ బచావో – బేటీ పడావో’ లో భాగంగా జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాలుశ్రీయుత సంచాలకుల, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆంధ్ర ప్రదేష్ గుంటూర్ వారి ఆదేశాల మేరకు, విజయనగరం జిల్లా మహిళా మరియు శిశు…

మ్యుటేషన్స్ త్వరగా పూర్తిచేయాలి-జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్

విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 8: జిల్లాలో ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల పంపిణీ, రీ సర్వే, మ్యుటేషన్స్ వేగంగా పూర్తి చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ సేధు మాధవన్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో రెవిన్యూ అధికారులతో జాయింట్ కలెక్టర్…

మహిళలు,పిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పించాలి-
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్

పోలీసు స్టేషన్లను ఆశ్రయించే మహిళల ఫిర్యాదుల పట్ల తక్షణమే చర్యలు చేపట్టాలన్న జిల్లా ఎస్పీ* మహిళల ఫిర్యాదుల పట్ల సానుకూలంగా స్పందించాలని, వారు చెప్పే ఫిర్యాదులను శ్రద్ధతో వినాలని ఆదేశం* మహిళలకు రక్షణగా నిలిచే చట్టాల పట్ల, శక్తి యాప్ పట్ల…

ఆల‌యాల ప‌విత్ర‌త‌ను సంర‌క్షిస్తాం
రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఆల‌యాల ప‌విత్ర‌త‌ను సంర‌క్షిస్తాంరాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌రామ‌తీర్ధం గిరివ‌ల‌యాన్ని ప్రారంభించిన డిప్యుటీ సిఎం రాష్ట్రంలో ఆల‌యాల ప‌విత్ర‌త‌ను సంర‌క్షించేందుకు కృషి చేస్తున్నామ‌ని రాష్ట్ర‌ ఉప‌ముఖ్య‌మంత్రి, పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ది, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖామంత్రి కొణిద‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. రామ‌తీర్ధం నీలాచ‌లం…