Month: మార్చి 2024

అడిగే వారే లేరా

the9newstelugu src=”https://9newstelugu.com/wp-content/uploads/2024/03/img_20240331_202255971324553101329157757.jpeg” class=”wp-image-496 alignnone size-full” width=”848″ height=”480″> ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు గిరిజన భూములకు రక్షణ కల్పించాలని గిరిజన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని ఒడిస్సా ప్రభుత్వం గిరిజనులపై చేస్తున దాడులను ఆపాలని కోటియా సరిహద్దు సమస్యపై ఇరు రాష్ట్ర…

విధి రాత

పార్వతీపురం మన్యం జిల్లామక్కువ మండలంలో వివాహం జరిగిన కొన్ని గంటల వ్యధిలో వధువు అఖిల (20) మృతి చెందిన ఘటన దెబ్బగడ్డ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పార్వతీపురం కు చెందిన వెత్స అఖిల(20) కు దెబ్బగడ్డ గ్రామం కు చెందిన భాస్కరరావుకు…

ఎన్నికల ప్రచారం

పెదపధం, గ్రామం ఎన్నికల ప్రచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొర . ఈరోజు సాలూరు మండలం పెదపధం గ్రామం ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పీడిక.రాజన్నదొర .ఈ సందర్భంగా జగనన్నను, నన్ను…

ఏసీబీ ఎటాక్

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీ కార్యదర్శి మురళి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సాల్వన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయగా పంచాయతీ కార్యదర్శి 2600 లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులకు…

నిర్భందం

ఆంధ్ర ఒడిస్సా వివాదాస్పద సరిహద్దు గ్రామాలైన కోటియ(దిగువ గంజాయి భద్ర) ప్రాంతంలో ఏపీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు గురువారం నాడు కొత్త మీటర్లు వేయడానికి వెళ్లగా అక్కడ ఒరిస్సాకు చెందిన పోలీసులు వీళ్ళని అడ్డుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ విద్యుత్…

Road accident

సాలూరు, కొట్టకి బ్రీడ్ వద్ద రెండు ద్వీచక్ర వాహనలు దీకొనటం తో ముగ్గురు మృతి ఇద్దరి పరిస్థితి విషమం మృతి చెందిన వాళ్ల లో ఒకరు జాన్నగడ్డ పురుషోత్తం (26)జన్నివలస ఇద్దరు సాలూరు గొల్లవీధి చెందిన g యోసొద కృష్ణ (…

స్వతంత్ర అభ్యర్థిగా గేదెల రామకృష్ణ

సాలూరు నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గేదెల రామకృష్ణ పోటిచేస్తినట్టు తెలిపారు .ఈయన స్వస్థలం పార్వతిపురం డివిజన్ లో ysవలస.1995 నుండి 2024 వరకుఉమ్మడి విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల లో ఉద్యోగం చేసిన…

ఆత్మ సాక్షిగా మళ్ళీ జగనే సీఎం

సాలూరు పట్టణంలో గల బోను వీధిలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయ కుమారి, భర్త మాధవరావు మరియు వార్డ్ లో గల టిడిపి కార్యకర్తలు పిడిక రాజన్న దొర సమక్షంలో వైసిపి కండువాలు వేసుకున్నారు. అనంతరం రాజన్న దొర మాట్లాడుతూ ఆత్మసాక్షి…

టిడిపి ప్రచారం

టీడీపీ, జనసేన, ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి ఈ రోజు మక్కువ మండలం సన్యాసరాజపురం (మరిపివలస) పంచాయితీ పెద్దబంటు మక్కువ, పుల్లేరువలస మరియు చెముడు పంచాయితీలో పాలికవలస, బురదగడ్డవలస, లింగడవలస గిరిజన గ్రామాల్లో జరిగే “బాబు ష్యూరిటీ –…

AoB బోర్డర్ లో హై అలెర్ట్

ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధాలు తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు గుర్తించి సీజ్ చేశారు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలైన సుంకి, పాచిపెంటదట్టమైన అడవి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం అక్కడ ఆయుధాలు తయారీ కేంద్రాన్ని సీజ్ చేసినట్లు బిఎస్ఎఫ్…