Month: మార్చి 2024

సైరన్ మోగింది

సైరన్ మోగించారు సార్వత్రిక ఎన్నికల కోడ్ ప్రకటించటం తో సాలూరు పట్టణంలో మరియు నియోజకవర్గంలో ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు పారదలకు కప్పడం ప్రారంభించారు. ఏపీ ఎన్నికల షెడ్యూల్ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువుఏప్రిల్ 26న…

చోరీ

విజయనగరం జిల్లా రామభద్రపురం శివారులో శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో దుండగులు ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు.. ఒక ఇంట్లో ముగ్గురు వ్యక్తులు చొరబడి సుమారు రెండున్నర తులాల బంగారం చోరీకి పాల్పడ్డారు. అనురాధ అనే మహిళ మెడలో తాడును…

బీజేపీ సమావేశం

సాలూరు పట్టణ బీజేపీ కార్యాలయం లో ఈరోజు ఉదయం పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ కొద్ది రోజులో ఎన్నికల కోడ్ వస్తుంది అని మన రాష్ట్రం లో బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో…

సారా తయారీ కేంద్రాల ధ్వంసం

సారా తయారు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రైనీ డీఎస్పీ ఎస్.మహేంద్రహెచ్చరిక విజయనగరం జిల్లా, రాజం వంగర మండల పరిధిలోని వీవీఆర్ పేట లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సారా తయారీ కేంద్రాలపై పోలీసులు నిన్న ఆకస్మిక దాడులు నిర్వహించారు.…

బొబ్బిలి నియోజకవర్గం చేయూత కార్యక్రమం బొబ్బిలి కళా భారతి ఆడిటోరియం లో నిర్వహించారు, ఈ కార్యక్రమంనకు విజయనగరం ఎంపీ బెలన చంద్ర శేఖర్ బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి చిన్నాఅప్పల నాయుడు మరియు zptc లు mpp లు, చేయూత లబ్ధిదార మహిళలు…

యాచకులకు అన్నదానం

జిల్లెళ్ళమూడి కాలేజ్ విశ్రాంత ప్రధానాచార్యులు కర్మయోగి,శిష్య వాత్సల్య జలధి అయిన శ్రీ విఠాల రామ చంద్రమూర్తిగారి సంతాప సభ సాలూరు లో రామాఫౌండేషన్ అమ్మ బడి వ్యవస్థాపక కార్య దర్శి శివలెంక ప్రసాదరావు మాష్టారు ఆధ్వర్యం లో ఘనంగా జరిగింది. ఆయన…

Crm mission opening

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు ఏరియా హాస్పిటల్లో ఆర్థోపెడిక్ కి సంబంధించి 15 లక్షలు విలువచేసే CRM మిషన్ ను డిప్యూటీ సీఎం రాజన్న దొర ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ వార్డులో ఉన్న పేషంట్లను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి…

పట్టాల పంపిణీ

విజయనగరం జిల్లా రొంపిల్లి గొల్లపేట సోంపురం గ్రామ ప్రజలకు సుమారు 250 పైగా భూపట్టలు పంపిణీ చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే అప్పలనాయుడు జడ్పిటిసి మరియు ఎంపీటీసీ లక్ష్మణరావు

పార్టీ లో చేరికలు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఆధ్వర్యంలో నెలిపర్తి గ్రామ పంచాయితీ దుగ్ధ సాగరంలో గ్రామం లో 30 కుటుంబాలు చెందిన 100 మంది వైసీపీ పార్టీలో చేరారు రాజన్న దొర తన నివాసం లో వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి…

వైసీపీ

ఆవిర్భావన వేడుకలు డిప్యూటీ సీఎం రాజన్నదొర గారి ఆధ్వర్యంలో ఘనంగావైసీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆయన నివాసంలో వైసీపీ జెండాను ఎగురివేసిన డిప్యూటీ సీఎం రాజన్నదొర ప్రజా సంక్షేమమే ఎజెండాగా పాలన కొనసాగిస్తున్న వైసీపీ పార్టీ 13 వసంతాలు పూర్తి…