Blog Salur SOMESH అవయవ దానం ఎంతోమందికి ప్రాణదానం 23/08/2024 9newstelugu.com అవయవ దానం ఎంతోమందికి ప్రాణదానం అని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. శుక్రవారం సాలూరు పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శరీర అవయవ దానం పై అవగాహన సదస్సు మరియు ర్యాలీమరియు ర్యాలీ…
PTR naidu చీపురుపల్లి బాధిత కుటుంబానికి కోటి రూపాయలఆర్థిక సహాయం చేసిన టీడీపీ ప్రభుత్వం… 23/08/2024 9newstelugu.com విజయనగరం జిల్లా…బాధిత కుటుంబానికి కోటి రూపాయలఆర్థిక సహాయం చేసిన టీడీపీ ప్రభుత్వం… చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం అర్తమూరికి మహంతి నారాయణరావు s/o సత్యం మూడు రోజుల క్రితం విశాఖపట్నం ఇడ్రస్ట్రియల్ కారిడియర్ ఏరియా అచ్చుతాపురం లోగల ఫార్మా కంపినిలో జరిగిన…
PTR naidu చీపురుపల్లి అరచేతులో ప్రాణాలు పట్టుకుని హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు… 23/08/2024 9newstelugu.com విజయనగరం జిల్లా…. అరచేతులో ప్రాణాలు పట్టుకుని హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు చీపురుపల్లి నియూజకవర్గం చీపురుపల్లి ప్రభుత్వ సాంగీక సంక్షేమ బాలుర వసతి గృహంలో ఈరోజు ఉదయం 9గంటల ప్రాంతంలో విద్యార్థి పాము కాటు కి గురి.వివరాల్లోకి వెళ్తే మేరకముడిదాం మండలం రామయ్య…
Parvathipuram బాధిత కుటుంబానికి కోటి రూపాయల చెక్కు అందజేత 23/08/2024 9newstelugu.com ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కష్టాల్లో మేము ఉన్నామని భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. అచ్యుతాపురం ఘటనలో మృతి చెందిన పార్థసారథి కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున…
PTR naidu చీపురుపల్లి చీపురుపల్లి పట్టణం,లావేరురోడ్,గాజులవీధి,(చెరువుగట్టు) వీధిలో జడ్పీ నిధులతో (5లక్షల రూపాయలు)సీసీ రోడ్ మరియు సీసీ డ్రైనేజి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష 22/08/2024 9newstelugu.com ———————–చీపురుపల్లి పట్టణం లావేరురోడ్డు, గాజులవీధి,(చెరువు గట్టు )వీధిలో జడ్పీటీసీ నిధులు సుమారు 5 లక్షల రూపాయలు తో సీసీ రోడ్ మరియు సీసీ డ్రైనేజి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చీపురుపల్లి జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష,ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి అనంతం,సర్పంచ్ మంగళగిరి సుధారాణి,…
PTR naidu చీపురుపల్లి బంగారు వర్కర్లపై గాలిలో గన్ తో కాల్పులు జరిపిన గుర్తు తెలియని దుండగులు. 22/08/2024 9newstelugu.com విజయనగరం జిల్లా…. రాజాం బంగారు వర్కర్లపై గాలిలో గన్ తో కాల్పులు జరిపిన గుర్తు తెలియని దుండగులు…. వివరాల్లోకి వెళ్తే రాజాం కు చెందిన ఇద్దరు బంగారు వర్కర్లు విజయనగరం నుండి రాజాం వస్తుండగా గరివిడి మండలం అప్పన్న వలస సమీపంలోబైకును…
Blog SOMESH సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ ప్రైమ్i ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ప్రమాదం 21/08/2024 9newstelugu.com అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా ప్రమాదంపై విచారణ జరిపి కంపెనీ యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి సిపిఎం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ ప్రైమ్i ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో మోహన్, వై.చిన్నారావు, సిహెచ్. హారిక అనే ముగ్గురు…
Blog PTR naidu చీపురుపల్లి మామిడితోటలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్ 21/08/2024 9newstelugu.com మామిడితోటలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్ విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో మామిడి తోటలో పేకాట ఆడుతున్న వారిపై రైడ్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు22మందిని అదుపులోకి తీసుకొని,…
Blog PTR naidu చీపురుపల్లి sc వర్గీకరణ వెతిరేక పోరాటం 21/08/2024 9newstelugu.com ఈరోజు చీపురుపల్లి మూడు రోడ్లు జక్షన్ లో SC వర్గీకరణ తీర్పుకు నిరసనంగా చీపురుపల్లి నియోజకవర్గం sc వర్గీకరణ వెతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత బంధు కార్యక్రమం జరిగింది ఈ బందుకు చీపురుపల్లి నియోజకవర్గం లో ఉన్న అన్ని విద్యాసంస్థలు…
Blog SOMESH జనసేన యువ నాయకులు గొర్ల సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం 21/08/2024 9newstelugu.com రణస్థలం మండల కేంద్రంలో జనసేన యువ నాయకులు గొర్ల సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న విజయనగరం పార్లమెంట్ సభ్యులు *శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు* గారు. ఈరోజుకు 237వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంపీ…