Month: ఆగస్ట్ 2024

గరివిడి పశువైద్య కళాశాలలో రక్త దాన శిబిరం

స్థానిక పశు వైద్య కళాశాల, గరివిడి నందు ఈరోజు జాతీయ సేవా పథకంలో భాగంగా రక్తదాన శిబిరం, కళాశాల అసోసియేట్ డీన్ డా. మక్కెన శీను వారి అధ్యక్షతన జరుపబడినది. వారు ఈ కార్యక్రమమును ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో గాయాల…

ఆర్టికల్ 341

విజయనగరం జిల్లా….. చీపురుపల్లి నియూజకవర్గం గరివిడి స్థానిక అంబెడ్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సి ఎస్టీ అధ్యక్షులు బాసాన సూర్యనారాయణ మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆర్టికల్ 341కు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని అగౌరపరిచేలా ఎస్సివర్గీకరణ చేస్తామని ప్రకటన కండిస్తూన్నాం అంతేకాకుండాఆర్టికల్…

బాలుని మృతి

బొబ్బిలి పట్టణం 8వ వార్డు బొబ్బిలి నుండి రాజాం శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారి జయప్రకాష్ స్కూల్ వద్ద సైకిల్ తో వస్తున్న 10 సంవత్సరాల అబ్బాయిని తలపై నుంచి ఎక్కించి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం. బాబు వివరాలు …ఒమ్మెల…

డయేరియా సోకి గిరిజన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

డయేరియా సోకి గిరిజన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత.విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడు గ్రామం లో డయేరియా తో బాధపడుతున్న 16 మంది పిల్లలు వారిని నేడు ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు అందులో ఒకపాపకి పరిస్థితి విషమం. వీరంతా…

ప్రజాప్రతినిధులు చేతులు మీద గా విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమం

చీపురుపల్లి పట్టణం, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రజాప్రతినిధులు చేతులు మీద గా విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమం చీపురుపల్లి పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులుకు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేసిన జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, మండల…

12500 ఎకరాలకు సాగునీరు

పాచిపెంట మండలంలో పెద్దగెడ్డ ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి గారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12500 ఎకరాలకు సాగునీరు అందుతుందని పెద్దగెడ్డ ప్రాజెక్టు వద్ద అతి త్వరలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం అనిరైతు కళ్ళల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయం:…