Month: మార్చి 2025

48గంటల లో కేసు ఛేదించిన పోలీసులు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం చీపురు వలస గ్రామం సమీపంలో మార్చి 28 వ తేదీన మామిడి తోటలో వతిక ఐశ్వర్య అనే బాలిక (20 years)ఉరివేసుకొని మృతి చెందిన కేస్ ను 48 గంటల్లో ఛేదించిన మన్యం జిల్లా…

రవీంద్ర భారతిలో ఘనంగా జరిగిన ఉగాది సంబరాలు

సాలూరు రవీంద్రభారతిలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హేమంత్ కుమార్ గారు మాట్లాడుతూ ఉగాది గొప్పతనాన్ని విద్యకు ఉగాదికి మధ్య ఉండే అవినవ భావ సంబంధాన్ని వివరించారు. ఈ…

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గత ఐదేళ్ల అరాచక పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అద్భుతమైన కృషిని అభినందించారు. ప్రజా…

5ఎకరాల 70సెంట్లభూమి కబ్జా?

విజయనగరం జిల్లా..చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కాపూసంబాం పరిధిలోగల దొడ్లపేట గ్రామంలో సర్వే నో 83/1గల ప్రభుత్వభూమి 5ఎకరాల 70సెంట్లభూమి అక్కడ నివసిస్తున్న ఏడు కుటుంబాల వ్యవసాయదారులు కబ్జా చేసినట్లు అదే గ్రామానికి చెందిన వారు గరివిడి తాసిల్దార్ గారికి సమాచారం…

ముఖ్యమంత్రి సహాయ నిధి

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భరణంగా (రీయింబర్స్‌మెంట్) సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి…

ఈ రోడ్లు చూస్తుంటే విదేశాల్లో ఉన్నట్లు ఉంది కదా

ఈ రోడ్లు చూస్తుంటే విదేశాల్లో ఉన్నట్లు ఉంది కదా గ్రీన్ ఫీల్డ్ హై వే లు లో భాగం గ సాలూరు ప్రాంతం లో దృశ్యం . ఈ మధ్యనే ఈ రోడ్ లో ప్రయాణం చేశాను చాల అద్భుతం .…

మహిళ మృతి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో బైక్ పై నుండి జారిపడి లారీ వెనుక టైర్ క్రింద పడటం తో గౌరమ్మ అనే మహిళ (42years)మృతి. వైస్ వలస నుంచి రామ భద్రపురం వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది ఆమె విజయనగరం…

వీధి దీపాలు పనిచేయట్లేదన్న పట్టించుకోని పంచాయతీ అధికారులు.

వీధి దీపాలు పనిచేయట్లేదన్న పట్టించుకోని పంచాయతీ అధికారులు. విజయనగరం జిల్లా చీపురుపల్లి వెంకటేశ్వరనగర్ లో గత కొన్ని నెలలుగా వీధి దీపాలు పనిచేయట్లేదన్న అధికారులు చోద్యం చూస్తున్నారు.నూతనంగా వెంకటేశ్వరనగర్ లో ఏర్పాటు అయిన డిఎస్పి కార్యాలయం కూడా ఉంది. చీపురుపల్లి –…

ఇప్పటికైన పట్టించుకోండి

విజయనగరం జిల్లా చీపురుపల్లి వేంకటేశ్వరనగర్ కాలనీలో ఉండే యువత రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. గత కొన్ని నెలల క్రితం రోడ్డుకి ఇరువైపులా పెద్ద గోతులను తవ్వి యధావిదంగా వదిలేయడంతో రెండు మూడు ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలున్నాయి.…

రోడ్డు ఆక్సిడెంట్ లో భార్య భర్తలు మృతి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో టిప్పర్ లారీ ఢీకొని భార్యాభర్తల మృతి మృతి చెందిన వారు వంగర గుడ్డు వలసకు చెందిన వారి గా గుర్తింపు . మృతుడు మజ్జి రాము s/o ఐయిత,age 51, మజ్జి గురిబారి w/o…