Month: ఏప్రిల్ 2025

గరివిడిలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు

కలలకు నిలయం కలల కానాచి విజయనగరం జిల్లా గరివిడిలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను వచ్చే నెల మే 9,10 మరియు 11 వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు గరివిడి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు వాకాడ గోపి తెలియజేశారు. మూడు…

శ్రీ సాయి సూర్య స్కూల్ విజయభరి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో పదో తరగతి 2025 పరీక్ష ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన శ్రీ సాయి సూర్య స్కూల్ 100% ఉత్తీర్ణత 37 మందిలో 25 మంది కి 500 పైగా మార్కులు 17 మందికి 550…

గర్భిణీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. భాస్కర్ రావు గారు మరియు ప్రోగ్రాం అధికారి డా.రఘు

గర్భిణీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. భాస్కర్ రావు గారు మరియు ప్రోగ్రాం అధికారి డా.రఘు సాలూరు,ఏప్రిల్19: గిరిశిఖర గ్రామ గర్భిణీల వసతి గృహాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. భాస్కర్ రావు…

విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం

ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంమంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరుసాలూరు మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంలో ప్రత్యేక అవసరాల విద్యార్థులకు (Children With Special Needs – CWSN) ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం వేడుకల…

శివరాంపురం గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

● *శివరాంపురం గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ● ఈరోజు సాలూరు మండలం *శివరాంపురం* గ్రామంలో నూతనంగా నిర్మించిన *శ్రీరామా నందనాద నామ దేయులు అభినవ యోగ సరస్వతి శ్రీ విద్యోపాపక…

రాహే నన్నే రోజ్దార్ కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జామియా మసీదులో జరిగినటువంటి రంజాన్ మాసానికి సంబంధించినటువంటి రాహే నన్నే రోజ్దార్ కార్యక్రమం ఆల్ ఇండియా ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సాలూరు జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా సాలూరు…

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, సాలూరు పట్టణ పరిధిలోని వివిధ రామ మందిరాలలో “శ్రీ సీతారామ కళ్యాణం” కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి కనుల పండుగగా కళ్యాణం నిర్వహించారు.. ఆలయ పాలకమండలి సభ్యులు, భక్తులు మంత్రివర్యులకు ఘనంగా స్వాగతం పలికారు.

ఆదాడ సత్తిబాబు కుటుంబాన్ని పరమార్చిన మంత్రి సంధ్యారాణి

తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ప్రాణం గా భావించి అనుక్షణం తన భుజాలపై తెలుగుదేశం జెండా మోసే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వీర అభిమాని తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ఆదాడ సత్తిబాబు గారు అకాల మరణానికి మంత్రివర్యులు…

06.04.25 న జరగబోవు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రమాణ స్వీకారం చెల్లుబాటు కాదు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యుల ప్రమాణ స్వీకారం చెల్లుబాటు కాదని పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు ఖండించారు. సాలూరు నియోజకవర్గానికి సంబంధించి విశ్వబ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేద్దామని కొంతమంది నిర్ణయం తీసుకొని ఏకపక్ష ధోరణి తో…

సాలూరు RTC కాంప్లెక్స్ వద్ద నూతన బస్సుల ప్రారంభోత్సవం:

సాలూరు RTC కాంప్లెక్స్ వద్ద నూతన బస్సుల ప్రారంభోత్సవం లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని RTC కాంప్లెక్స్ వద్ద నూతన బస్సులను మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ఇవాళ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో…