Month: మే 2025

బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీ

సాలూరు రూరల్ జెగ్రామం గ్రామం పార్వతీపురం మన్యం జిల్లా జిగ్రాంలో స్ఫూర్తి మహిళ మండలి డైరెక్టర్ బలగరాధ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాధ మాట్లాడుతూ బాలికలకు 18 సంవత్సరాలు నిండకుండా తల్లిదండ్రులు వివాహం…

జంఝావతి నదికి జలహారతి

*ఐదు దశాబ్దాలుగా ఎన్నికల హామీగానే మిగిలింది *కూటమి ప్రభుత్వాలు ప్రాజెక్టు పూర్తి చేసి, పూర్తిస్థాయిలో రైతులకు సాగునీరు ఇవ్వాలి* *జంఝావతి సాధన సమితి అధ్యక్షులు చుక్క భాస్కర రావు *జంఝావతి రబ్బరు డ్యామ్ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే… కాంగ్రెస్ ఇన్చార్జ్ బత్తిన…

సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం

కార్మిక వర్గ పోరాటాల వేగుచుక్క సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాచిపెంట మండల కేంద్రం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శ్రామిక మహిళా నేత సిఐటియు నాయకులు కొత్తకోట పార్వతీదేవి ఆధ్వర్యంలో పి ఐ టి యు జండా ఆవిష్కరణ చేశారు.…

పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టాలి

పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ సిఐటియు రైతు సంఘం ఐద్వా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మహిళా సంఘం నాయకులు…

దశాబ్దాలుగా తీరని సమస్య (కుడుమూరు)

కుడుమూరు 48 సర్వేనెంబర్ 782 ఎకరాల ప్రభుత్వ భూమిని తరతరాలుగాసాగు చేస్తున్న గిరిజనులకు పంపిణీ చేయాలని ఆదివాసి గిరిజన సంఘం ,వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ఎమ్మార్వో కార్యాలయం వద్ద బయట ఇంపు జరిగింది కుడుమూరు భూపారాట కమిటీ…

రేషన్ కార్డు కోసం … డబ్బులు డిమాండ్

రేషన్ కార్డు కోసం … డబ్బులు డిమాండ్ అన్నమయ్య జిల్లా,మదనపల్లె: ▪️మదనపల్లె కోళ్లబైలు -2 సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ మోహన్ పై వార్డు మెంబర్ దాడి. ▪️పచ్చి బూతులు తిడుతూ దాడి. ▪️రేషన్ కార్డు కోసం డబ్బు వ్యవహారంలో ఇద్దరి మధ్య…

స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు..

అంబేద్కర్ కోనసీమ జిల్లా..పి.గన్నవరం పి.గన్నవరం మండలం నాగుల్లంక వద్ద కోనసీమ- పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు అయిన రావిలంక వద్ద గోదావరి స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు.. పి.గన్నవరం మండలం‌ నాగుల్లంక గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు. గల్లంతయిన వారు.. సానబోయిన…

సమైక్యత యాత్ర కార్యక్రమంలో భాగంగా కరపత్రాల విడుదల

మే 20 నుండి 30 వరకు సిపిఎం పార్టీ తలపెట్టిన సమైక్యత యాత్ర కార్యక్రమంలో భాగంగా పాచిపెంట మండల గరిల్ల వలస సెంటర్ వద్ద కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు రాజ్యాంగ పరిరక్షణ…

బారికెడ్స్ మీదపడి ఇద్దరికీ గాయాలు

*మహానాడు కార్యక్రమంలో వేదిక వద్ద విఆర్వోలకు గాయాలు* వైఎస్ఆర్ జిల్లా టీడీపీ మహానాడు కార్యక్రమంలో వేదిక వద్ద భారీ బారికేడ్స్ మీద పడి ఇద్దరు విఆర్వోలకి గాయాలు గాయపడిన వారు అట్లూరు మండలానికి చెందిన వీఆర్వోలు దొరబాబు, సుబ్బన్నగా గుర్తింపు గాయపడిన…

మహానాడు ను విజయవంతం చేద్దాం

కడపలో మహానాడు ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి . ఈ నెల 27,…