Month: మే 2025

వేణుగోపాలస్వామి ఆలయం మీద పిడుగు..

ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం మీద పిడుగు.. తిరుమల లడ్డు నుండి నేడు సింహాచలం వరకు రాజకీయాల్లోకి దేవుడిని లాగినప్పటి నుండి దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి ఘోరాలు ఈ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి..

శ్రీవారి భక్తులను మోసం చేసే కేటుగాడు అరెస్ట్.

తిరుమల. శ్రీవారి భక్తులను మోసం చేసే కేటుగాడు అరెస్ట్. 13 లక్షల విలువగల 132 గ్రాముల బంగారం స్వాధీనం. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మురుగన్ నాగరాజుగా గుర్తింపు. టీటీడీ ఉద్యోగిగా మహిళ భక్తులను పరిచయం చేసుకొని వారివద్ద నుండి ఆభరణాలను కాజేయడమే…