Month: జూలై 2025

మణిమహేశ్ యాత్ర

హిమాచల్ ప్రదేశ్‌ లోని చంబా లో మణిమహేశ్ యాత్ర ఈ సంవత్సరం ఆగస్టు 16న అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ పవిత్ర యాత్రను దృష్టిలో ఉంచుకుని, జూలై 15 నుంచి 30 వరకు హడ్సార్‌ నుండి మణిమహేశ్ డల్ సరస్సు వరకు…

ఒక పులిని పట్టుకొన్నారు.

హైదరాబాద్‌: బాలాపూర్‌ శివారు ప్రాంతాల్లో చిరుతల సంచారం.. బాలాపూర్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (RCI) ప్రాంగణంలో చిరుతల సంచారం.. రెండు చిరుతలు సంచరిస్తున్నాయి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన డిఫెన్స్‌ఈ రోజు ఒక పులిని పట్టుకొన్నారు.

మూవీ హిట్ అయితేనే రెమ్యునరేషన్!

Jul 14, 2025, మూవీ హిట్ అయితేనే రెమ్యునరేషన్!హీరో నితిన్ ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందిపడుతున్నాడు. రాబిన్‌హుడ్, తమ్ముడు చిత్రాలు ఆకట్టుకోకపోవడంతో ఆయన రెమ్యునరేషన్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం డైరెక్టర్ వేణు తెరకెక్కిస్తున్న…

ఢిల్లీలో యువతి ‘మిస్సింగ్‌’ మిస్టరీ.. మృతదేహం లభ్యం

Jul 14, 2025, ఢిల్లీలో యువతి ‘మిస్సింగ్‌’ మిస్టరీ.. మృతదేహం లభ్యంత్రిపురకు చెందిన ఓ 19 ఏళ్ల యువతి స్నేహ దేవ్‌నాథ్‌ ఢిల్లీలో అదృశ్యమైన విషయం తెలిసిందే. గత ఆరు రోజులుగా ఆమె కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. చివరకు సిటీలోని…

రాయచోటి రోడ్డు ప్రమాదం లో 9 మంది మృతి

రాయచోటి రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిక్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం*అమరావతి జూలై 14 :-* అన్నమయ్య జిల్లాలో రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుల్లంపేట మండలం…

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి పైలెట్లను బాధ్యుల్ని చేయడం తగదు: పైలెట్ల సంఘం

జూన్ 12న అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం ప్రాథమిక నివేదిక సమర్పించిన ఏఏఐబీ పైలట్లదే తప్పు అనేలా కొన్ని వార్తలు ఖండించిన భారత పైలట్ల సంఘం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై భారత పైలట్ల సంఘం తీవ్ర…

పేదలకు అండగా CM సహాయనిధి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులకు ₹4,53,181 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ ముడు చెక్కులను అందజేశారు.ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో కొల్లి…

మన కులం మన బలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి

పార్వతీపురం మన్యం జిల్లా మొట్టమొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి తూర్పు కాపు సంఘం నాయకులు మరియు జనసేన నాయకులు వీర మహిళలు తదితరులు ఘన స్వాగతం పలికారు…

సాలూరు 2 మరియు 5వ వార్డుల్లో ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

తెలుగుదేశం పార్టీ చేపట్టిన “ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలనలో తొలి అడుగు 4.1” కార్యక్రమం సాలూరు మున్సిపాలిటీ 2వ మరియు 5వ వార్డుల్లో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని, ప్రజల ఇళ్లకు ప్రత్యక్షంగా వెళ్లి ప్రభుత్వం…

అక్రమంగా PDS బియ్యం. తరలిస్తున్న వారిపై  విజిలెన్స్ దాడులు

అక్రమంగా PDS బియ్యం. తరలిస్తున్న వారిపై విజిలెన్స్ దాడులు పార్వతీపురం మన్యం జిల్లా, పాచిపెంట మండలం పి కోనవలస చెక్ పోస్ట్ వద్ద ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కొత్తూరు మండలం కడుమ గ్రామం నుండి ఒడిశా రాష్ట్రం (నవరంగాపూర్) కు…