Month: సెప్టెంబర్ 2025

ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వమే నిర్మించాలి

ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణంలో ప్రైవేట్ భాగస్వామ్య నిర్ణయాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని జోడిస్తూ టిడిపి క్యాబినెట్ చేసిన నిర్ణయాన్ని సిపిఎం పార్వతీపురం మన్యం…

డబ్బివీధి రామ మందిరం లో గణపతి కి ప్రత్యేక హోమం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న డబ్బివీధి రామ మందిరం లో గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు డబ్బివీధి ఉత్సవ కమిటీ వారైన గిడిజాల పోలారావు,కెల్ల నాని,సంకుర్తి తేజ,నెమ్మది బాలు,పెంకి సాయిప్రవల్ ,మరియు సభ్యుల…

మహా అన్నదానం కార్యక్రమానికి తరలిరండి

చీపురుపల్లి మండల కేంద్రంలో వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని గవిడి నాగరాజు యువసేన ఆధ్వర్యంలో భారీ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో ఉన్న ప్రజలందరూ స్వామివారి ప్రసాదాల స్వీకరిస్తారని కమిటీ వారు కోరారు.

వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జ్ఞానసరస్వతి దేవి ఆలయం లో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు హుండీ వార్షిక ఆదాయం 25,520

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జ్ఞానసరస్వతి దేవి ఆలయం లో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు హుండీ వార్షిక ఆదాయం 25,520 రూపాయలు వచ్చినట్టు ఆలయ నిర్వహకులు తెలిపారు.…

పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

జనసేనని శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో పవన్ కళ్యాణ్ గారి గోత్ర నామంతో అర్చనలు పూజ చేయించడం జరిగింది. తదుపరి సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మినిస్టర్ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీమతి…

వైఎస్సార్ – తెలుగు ప్రజల గుండె చప్పుడు

వైఎస్సార్ – తెలుగు ప్రజల గుండె చప్పుడు _*అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దిక్సూచిగా నిలిచిన మహానేతకు ఘన నివాళి.*_ _*- ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మజ్జి…

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు

ఈరోజుతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా,స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా…