Month: నవంబర్ 2025

ప్రయాణం లో రోడ్డు ప్రమాదం లో  ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, గుర్రాలపాలెం వాసులు ఇద్దరు మృతి..* మరో ఇద్దరి పరిస్థితి విషమం,పలువురికి గాయాలు..* *విషయం తెలిసి హుటాహుటిన రిమ్స్ హాస్పిటల్ కు చేరుకున్న ఎంపీ కలిశెట్టి వైద్య సిబ్బంది, ఆర్డీవో గారితో కలిసి పరిస్థితిని…

శ్రీ సంబర పోలమాంబ ఆలయ కమిటీ ప్రమాణ శ్రీకారం

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలోని శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం మంత్రి గుమ్మిడి సంధ్య రాణి .ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ, దేవాలయాలు…

జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ ఆటల పోటీల ఎంపికలు…

విజయనగరం జిల్లా…జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ ఆటల పోటీల ఎంపికలు…అండర్ ఏజ్ (11,13,15,17,19,మెన్& ఉమెన్ ),విజయనగరం జిల్లా గరివిడి శ్రీ చైతన్య స్కూల్ నందు జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటల పోటీ ల ఎంపికలు జరిగాయి,దీనికి వివిధ జిల్లాల నుండి సుమారు…

వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు

వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు భారతదేశంలో కొన్ని కోట్ల మంది హృదయాల్లో దేశభక్తి నింపిన వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర కేంద్రం ప్రభుత్వాలు పిలుపు మేరకు పార్వతీపురం…

ఘాట్ రోడ్డు లో బస్సు దగ్దం

బ్రేకింగ్ న్యూస్పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఆంధ్ర నుంచి ఒడిస్సా వెళ్తున్న ఒరిస్సా ఆర్టిసి బస్సు కు అగ్ని ప్రమాదం.సాలూరు నుంచి 9km దూరం lo ఘాట్ రోడ్ మీద బస్ ఇంజిన్ హీట్ ఎక్కటం తో…