మణిమహేశ్ యాత్ర

మణిమహేశ్ యాత్ర

హిమాచల్ ప్రదేశ్‌ లోని చంబా లో మణిమహేశ్ యాత్ర ఈ సంవత్సరం ఆగస్టు 16న అధికారికంగా ప్రారంభం కానుంది.

ఈ పవిత్ర యాత్రను దృష్టిలో ఉంచుకుని, జూలై 15 నుంచి 30 వరకు హడ్సార్‌ నుండి మణిమహేశ్ డల్ సరస్సు వరకు ప్రత్యేక శుభ్రతా కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి