పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితుడి పై బ్లేడుతో దాడి
ఆకివీడుకు చెందిన 8 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన షేక్ మీరా సాహెబ్ పై బాలిక మేనమామ సత్యవాడ కిరణ్ బ్లేడుతో దాడి.
నిందితుడిని ఆకివీడు పోలీసులు స్టేషన్లో ఉంచగా..
బాలిక బంధువులు భారీగా అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో బాలిక మేనమామ సత్యవాడ కిరణ్ ఒక్కసారిగా పోలీస్ స్టేషన్లోకి వెళ్లి నిందితుడు మీరా సాహెబ్ పై బ్లేడ్ తో దాడికి దిగి.. ముఖం మీద, పీక మీద ఇష్టం వచ్చినట్టు కోసేసాడు.
వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించిన పోలీసులు.
