Author: 9newstelugu.com

నిరంతర పటిష్ట నిఘా ఉండాలి

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కోనవలస సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రా , ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లు వద్ద నిరంతర పటిష్ట నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి…

కొత్తపల్లి గీతా గారికి ఆగని నిరసన సెగలు

అరకు పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి అయిన కొత్తపల్లి గీతా గారికి గిరిజనుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఈమె నకిలీ అభ్యర్థి అని గిరిజన సంఘ నాయకులు తెలుపుతున్నారు. సాలూరు ప్రాంతం నుంచి అరకు పాడేరు చింతపల్లి మొదలు ప్రాంతాల్లో ప్రతి…

టిడిపి ప్రచారం

టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు,టిడిపి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు ఆర్పి భంజుదేవ్ గారు సాలూరు మున్సిపాలిటీ పెద్ద మార్కెట్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.పెద్ద మార్కెట్లో ఉన్న కాయగూరలు, మాంసాహారం, వస్త్ర వ్యాపారస్తులు, నిత్యవసరాల…

అనుమానాస్పద మృతి

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పనుకువలస గ్రామం శివారులో పాచిపెంటకు చెందిన దోళ శంకర్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి ఈయన ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై దర్యాప్తు…

Inauguration of Congress party office in Salur

జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం మన్యం జిల్లా డీసీసీ అధ్యక్షుడు: నిమ్మక సాలూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం పార్వతిపురం మన్యం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి పార్టీ జెండా ఎగుర వేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా…

వైసిపి ప్రచారం

ఈరోజు సాలూరు నియోజకవర్గం సాలూరు మండలం గంగన్నదొర వలస గ్రామంలో జరిగిన వైసీపీ సమావేశంలో ప్రసంగించిన సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పిడిక రాజన్నదొర గారు.ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్ధి శ్రీమతి డాక్టర్ తనూజారాణి గారు కూడా…

ఉగాది సంబరాలు

సాలూరు పట్టణం లో ఉగాది పర్వదినాన శ్రీ సీతా రాములు విగ్రహ ఊరేగింపు జరిగింది. పట్టణ డబ్బీవీధి వెలమపేట ప్రాంతాలలో శ్రీరామ నవమి సందర్భం గా నేటి నుంచి నవమి వరకు సీతారాములకి రామ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ…

శంబర ఎన్నికల జాతర

సాలూరు నియోజకవర్గం-మక్కువ మండలం- సంబర గ్రామంలోసార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాజన్న మావుడి బ్రదర్స్ అవినీతి రహితంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించి పేదవారికి అండగా నిలిచిన ఘనత జగన్ గారికి దక్కుతుందని మాట్లాడుతూ.. గత టిడిపి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన…

దమ్ముంటే రాజీనామా చెయ్యండి

మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చెయ్యాలంటే ఎమ్మెల్యేగా కడుబండిని గెలిపించండి ప్రతీ కార్యకర్త, నాయకుడు నెల రోజుల పాటు కష్టించి పనిచేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేలా ఫ్యాన్ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.