Author: 9newstelugu.com

నిరసన సెగ

పార్వతీపురం మన్యం జిల్లా…. అరకు పార్లమెంట్ బిజెపి అభ్యర్థి కొత్తపల్లి గీత పై నిరసన సెగ. వివరాల్లోకి వెళితే అరకు పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో గిరిజనులే అధిక శాతం ఉన్నారు. అరకు పార్లమెంటరీ స్థానానికి గిరిజన…

అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన

పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన రాజకీయ పార్టీలకు అగ్రిగోల్డ్ బాధితుల డిమాండ్….. మీరు అగ్రిగోల్డ్ బాధితుల పక్షమా….. అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రక్కనా! తేల్చుకోండి…. : అగ్రిగోల్డ్ కస్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పార్వతీపురం మన్యం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక…

గొర్రెల పై కుక్కల దాడి

కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి … విజయనగరం జిల్లా మెంటాడ మండలం జగన్నాథపురం లో కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి చెందాయి … ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో షెడ్ లో ఉన్న గొర్రె…

శ్రీ రామ నవమి

గుమడాం లో శ్రీ సీతారాముల వారి ముహూర్తపురాట కార్యక్రమం వైభవంగా జరిగింది సాలూరు 3వ వార్డు గుమడాం రామాలయం వద్ద శ్రీ సీతారాముల వారికి ముహూర్తపు రాట వేయటం జరిగింది.పెద్దలు, రామాలయ కమిటీ మరియు యూత్ అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు

యువతి అనుమానాస్పద మృతి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సారిక పంచాయతీ దండిగాం గ్రామంలో చెడ్డ పోలమ్మ ఎర్రయ్య దంపతులకు కూతురు పార్వతి అలియాస్ జ్యోతి (19 ) ఈమె పదవ తరగతి వరకు పాచిపెంట మండలం సరాయివలస ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో…

వైసీపీ ఎన్నికల ప్రచారం

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పీడిక.రాజన్నదొర గారు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. ఈరోజు పాచిపెంట మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ నాయకులు,కార్యకర్తలు నడుమ సాయంత్రం పకోడీ బండ్ల…

అడిగే వల్లే లేరా

పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్ర ఒరిస్సా వివాదాస్పద సరిహద్దు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా ఒడిస్సా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. సరిహద్దు వివాదం కొన్ని దశాబ్దాలుగా సుప్రీంకోర్టు లో ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో అక్కడ నాయకులు అధికారులు ఈ కొరియా గ్రామాలపై…

మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీలో టీడీపీ, జనసేన, ఎన్డీయే కూటమి అభ్యర్థి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ప్రచారం చేసి, కరపత్రాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంధ్యారాణి గారు మాట్లాడుతూ, పెన్షన్ డబ్బులను ఈ వైసీపీ ప్రభుత్వం సొంత కాంట్రాక్టర్ లకు చెల్లించి,…

నాటు సారా ధ్వంసం

సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో గల సారా కేసులలో మరియు ఎక్సయిజ్ కేసులలో సీజ్ చేసిన నాటుసారా మరియు మద్యం సీసాలను మొత్తం 42 కేసులలో నాటుసారా సుమారుగా 1200 లీటర్లు మరియు 186 మద్యం సీసాలు (180 ml…

రామబద్రపురం

రామబద్రపురం మండలం తారపురం గ్రామానికి చెందిన బెవర సత్యనారాయణ (40) అనే వెక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు .ఈయన కొన్ని ఏళ్లు గా మద్యానికి బానిసైన ఉంటున్నాడు అని కుటుంబ సభ్యులు మండలించటం తో బుదవారం రాత్రి బహిర్ భూమికి…