Author: 9newstelugu.com

యాచకులకు అన్నదానం

జిల్లెళ్ళమూడి కాలేజ్ విశ్రాంత ప్రధానాచార్యులు కర్మయోగి,శిష్య వాత్సల్య జలధి అయిన శ్రీ విఠాల రామ చంద్రమూర్తిగారి సంతాప సభ సాలూరు లో రామాఫౌండేషన్ అమ్మ బడి వ్యవస్థాపక కార్య దర్శి శివలెంక ప్రసాదరావు మాష్టారు ఆధ్వర్యం లో ఘనంగా జరిగింది. ఆయన…

Crm mission opening

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు ఏరియా హాస్పిటల్లో ఆర్థోపెడిక్ కి సంబంధించి 15 లక్షలు విలువచేసే CRM మిషన్ ను డిప్యూటీ సీఎం రాజన్న దొర ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ వార్డులో ఉన్న పేషంట్లను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి…

పట్టాల పంపిణీ

విజయనగరం జిల్లా రొంపిల్లి గొల్లపేట సోంపురం గ్రామ ప్రజలకు సుమారు 250 పైగా భూపట్టలు పంపిణీ చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే అప్పలనాయుడు జడ్పిటిసి మరియు ఎంపీటీసీ లక్ష్మణరావు

పార్టీ లో చేరికలు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఆధ్వర్యంలో నెలిపర్తి గ్రామ పంచాయితీ దుగ్ధ సాగరంలో గ్రామం లో 30 కుటుంబాలు చెందిన 100 మంది వైసీపీ పార్టీలో చేరారు రాజన్న దొర తన నివాసం లో వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి…

వైసీపీ

ఆవిర్భావన వేడుకలు డిప్యూటీ సీఎం రాజన్నదొర గారి ఆధ్వర్యంలో ఘనంగావైసీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆయన నివాసంలో వైసీపీ జెండాను ఎగురివేసిన డిప్యూటీ సీఎం రాజన్నదొర ప్రజా సంక్షేమమే ఎజెండాగా పాలన కొనసాగిస్తున్న వైసీపీ పార్టీ 13 వసంతాలు పూర్తి…

The first voters

బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గంలోఫస్ట్ టైం ఓటర్స్, ప్రోఫిషినల్స్ తో కనెక్టెడ్ విత్ లీడర్ కార్యక్రమం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొబ్బిలి టీడీపీ ఇంఛార్జి బేబీ నాయన ఓటు యొక్క ప్రాధాన్యత తెలియజేయడం, సందేహాలపైనివృత్తి వంటి విస్యల పై బేబీ నాయన…

మున్సిపల్ కాంట్రాక్ట్ పరిశుద్ద కార్మికులు మున్సిపల్ ఆఫీస్ ముట్టడి

మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని అదేవిధంగా జనవరి నెలలో ప్రభుత్వం ప్రకటించిన వెయ్యి రూపాయలు విడుదల చేయాలని కార్మికుల సమస్యల పట్ల మున్సిపల్ అధికారులు శ్రద్ధ చూపించాలని వాళ్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు…

మున్సిపల్ సాధారణ సమావేశంలో రభస

అధికారుల తీరుపై మండి పడ్డ మున్సిపల్ కౌన్సిల్స్. లంచాలు ఉంటే తప్ప పనులు చెయ్యరా అంటూ అధికారులను నిలదీశారు ఆదాయపన్ను కొత్తగా నిర్మించిన గృహలపై వెయ్యటం లేదని దీనివల్ల మున్సిపల్ ఆదాయానికి గండి పడుతుందని తమ సొంత పనులు చేసుకోవడానికి ఏళ్ల…

తప్పిన ప్రమాదం

విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో కొత్తవలస రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పిన విశాఖపట్నం భవానీపట్నం పాసింజర్ రైలు ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న జనాలు లోకో పైలట్ ఎం హెచ్ ఆర్ కృష్ణ అప్రమతం అవడంతో తప్పిన పెను…

రాష్ట్ర మన్యం బంద్

మన్యం హక్కులపై నినదించిన యువత. పట్టణంలో ర్యాలీ, నిరసన కార్యక్రమం. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రజలు గిరిజన యువత ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు మన్యం బందులో భాగంగ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో…