Author: 9newstelugu.com

అడిగే వల్లే లేరా

పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్ర ఒరిస్సా వివాదాస్పద సరిహద్దు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా ఒడిస్సా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. సరిహద్దు వివాదం కొన్ని దశాబ్దాలుగా సుప్రీంకోర్టు లో ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో అక్కడ నాయకులు అధికారులు ఈ కొరియా గ్రామాలపై…

మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీలో టీడీపీ, జనసేన, ఎన్డీయే కూటమి అభ్యర్థి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ప్రచారం చేసి, కరపత్రాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంధ్యారాణి గారు మాట్లాడుతూ, పెన్షన్ డబ్బులను ఈ వైసీపీ ప్రభుత్వం సొంత కాంట్రాక్టర్ లకు చెల్లించి,…

నాటు సారా ధ్వంసం

సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో గల సారా కేసులలో మరియు ఎక్సయిజ్ కేసులలో సీజ్ చేసిన నాటుసారా మరియు మద్యం సీసాలను మొత్తం 42 కేసులలో నాటుసారా సుమారుగా 1200 లీటర్లు మరియు 186 మద్యం సీసాలు (180 ml…

రామబద్రపురం

రామబద్రపురం మండలం తారపురం గ్రామానికి చెందిన బెవర సత్యనారాయణ (40) అనే వెక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు .ఈయన కొన్ని ఏళ్లు గా మద్యానికి బానిసైన ఉంటున్నాడు అని కుటుంబ సభ్యులు మండలించటం తో బుదవారం రాత్రి బహిర్ భూమికి…

దివ్యంగులకు ట్రై సైకిల్ ల పంపిణీ

అభిమాని ఫౌండేషన్ మరియు మన బొబ్బిలి వాట్స్ ఆప్ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ మింది శ్రీనివాస్ గారు, కెనడా వారి ఆర్థిక సహకారంతో ఇద్దరు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ను అభిమాని ఫౌండేషన్ వారి కార్యాలయం నందు పంపిణీ చేయుట జరిగినది…

టిడిపి లో చేరికలు

సాలూరు మండలం తుండ పంచాయితీ తుండ, చిన వూతగెడ్డ, చెల్లురువలస, అప్పన్నదొరవలస, ఉల్లిచింతలవలస గ్రామాల్లో జరిగే “బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ” కార్యక్రమం చేశారు. .పోలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి…

బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత

సాలూరు నియోజకవర్గం లో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయిన కొత్తపల్లి గీత పట్టణం నియోజకవర్గ జనసేన టిడిపి నాయకులను కార్యకర్తలను కలుసుకున్నారు. అనంతరం టిడిపి సీనియర్ నేతైన మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బెంజ్ దేవ్ నివాసానికి…

టిడిపి ప్రచారం

ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్ధి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి సాలూరు పట్టణం 28వ వార్డు (పెదకోమటిపేట ), 11 వ వార్డు (చిన హరిజనపేట) వార్డులలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేశారు. ప్రభుత్వ నిధులను అనుచరులకు…

ప్రచారం

సార్వత్రిక ఎన్నికల ప్రచారం లో భాగం గా సాలూరు పట్టణం 12 వ వార్డ్ లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ పెడిక రాజన్న దొర గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని పథకాల…

అడిగే వారే లేరా

the9newstelugu src=”https://9newstelugu.com/wp-content/uploads/2024/03/img_20240331_202255971324553101329157757.jpeg” class=”wp-image-496 alignnone size-full” width=”848″ height=”480″> ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు గిరిజన భూములకు రక్షణ కల్పించాలని గిరిజన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని ఒడిస్సా ప్రభుత్వం గిరిజనులపై చేస్తున దాడులను ఆపాలని కోటియా సరిహద్దు సమస్యపై ఇరు రాష్ట్ర…