Author: 9newstelugu.com

జాతీయ ఓటర్ల దినోత్సవం ( నా ఓటు-నా బాధ్యత)

జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు విలువను చాటి చెప్పేందుకు (నా ఓటు-నా బాధ్యత) అనే సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తూ. సాలూరు పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి పట్టణ ప్రధాన కూడలి ఎమ్మార్వో ఆఫీస్ వద్ద వరకు…

జాతీయ బాలికల దినోత్సవం

పార్వతీపురం మన్యం జిల్లా జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పాచిపెంట మండలం లో ఐసిడిఎస్ సూపర్వైజర్స్ గిరిజన బాలికల సంక్షేమ హాస్టల్ లో బాలికల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది… ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపాల్ &…

పాచిపెంటలో వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం.

పాచిపెంటలో వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం. *ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు మరియు రాష్ట్ర కార్యదర్శి,జడ్పీ వైస్ చైర్మన్ మరిశర్ల.బాపూజీ నాయుడు *గ్రామస్థాయిలో వైసీపీ పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణంపై నేతలు దృష్టి సారించాలి :…

గరివిడి డఫ్& డమ్ పాఠశాలలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు

* విద్యార్థులకు అన్నదానం, మిఠాయిలు పంపిణీ చేసిన కిమిడి రామ్ మల్లిక్ నాయుడు* పాల్గొన్న ఎన్డీఏ కూటమీ నాయకులు మరియు కార్యకర్తలు,రాష్ట్ర విద్యా, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి…

క్రెడిట్ చోరీ చేయడం మీ నైజం.నిజాన్ని జనాలు ఎప్పటికప్పుడు తెలియజేయడం మా నైజం

*అభివృద్ధి మీద అయిన, భోగాపురం ఎయిర్ పోర్ట్ మీద అయిన, తోటపల్లి కాలువ కోసం అయిన జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం పెడదాం ఉమ్మడి జిల్లా కలెక్టర్ లు, అధికారుల మధ్య ఆధారాలతో మాట్లాడుదాం దమ్ముంటే రండి జిల్లా మంత్రులు కు,…

సాలూరు మండల వైసీపీ ముఖ్యనాయకులతో సమావేశమైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

ఈరోజు సాలూరు పట్టణం, అఫీషియల్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం& గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర ఆయన నివాసంలో సాలూరు మండల వైసిపి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ గ్రామ స్థాయిలో…

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర ముహూర్తపు రాట కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ యువనేత కిమిడి రామ్ మల్లిక్ నాయుడు

చీపురుపల్లి, జనవరి 21,చీపురుపల్లి ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 28వ జాతర మహోత్సవాలు ఈ ఏడాది ఫిబ్రవరి 22, 23, 24 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు జాతర కమిటీ…

బైక్ ఆక్సిడెంట్ లో గాయాలపాలైన వైసీపీ అభిమాని తాడ్డి.ఢిల్లీశ్వరరావు ను పరామర్శించిన రాజన్న దొర

బైక్ ఆక్సిడెంట్ లో గాయాలపాలైన వైసీపీ అభిమాని తాడ్డి.ఢిల్లీశ్వరరావు గారు. విజయనగరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తాడ్డి.ఢిల్లీశ్వరరావు గారిని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు. సాలూరు పట్టణం,డబ్బీవీధికి చెందిన వైసీపీ అభిమాని తాడ్డి.ఢిల్లీశ్వరరావు గారికి కొద్దిరోజుల క్రితం…

అర్జీదారుల సంతృప్తే కొలమానంగా పనిచేయాలి

అర్జీదారుల సంతృప్తే కొలమానంగా పనిచేయాలి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఉద్ఘాటన మక్కువ మండల పీజీఆర్ఎస్ లో 83 వినతుల స్వీకరణ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కార్యక్రమంలో అందే ప్రతి…

అర్జీదారుల సంతృప్తే కొలమానంగా పనిచేయాలి

అర్జీదారుల సంతృప్తే కొలమానంగా పనిచేయాలి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఉద్ఘాటన మక్కువ మండల పీజీఆర్ఎస్ లో 83 వినతుల స్వీకరణ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కార్యక్రమంలో అందే ప్రతి…