విజయనగరం జిల్లా బొబ్బిలి అంబేద్కర్ విగ్రహం ఆవరణలో ఈరోజు సోర్ సాంబ ఆధ్వర్యంలో మాత సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్ఫూర్తి మహిళ మండలి డైరెక్టర్ బలగరాధ హాజరయ్యారు ముందుగా బలగ రాధా చేతుల మీదుగా సావిత్రిబాయి…
Category: Bobbili
స్వచ్ఛ సేవా కార్యక్రమం
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా బొబ్బిలి ఎస్బిఐ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎస్బిఐ రీజనల్ మేనేజర్ మరియు సిబ్బంది కలిసి బొబ్బిలి ఆర్టీసీ…
తృటిలో తప్పిన ప్రమాదం
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కారాడ గ్రామం రెల్లివీధి లో గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ప్రభుత్వం ఇచ్చిన 20 ఏళ్ల క్రితం ఇంటి పి కప్పు ఒక మహిళ (k కళావతి) పై పడడం జరిగిందిని మహిళ అప్రమత్తంగా ఉండడంతో…
బాలుని మృతి
బొబ్బిలి పట్టణం 8వ వార్డు బొబ్బిలి నుండి రాజాం శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారి జయప్రకాష్ స్కూల్ వద్ద సైకిల్ తో వస్తున్న 10 సంవత్సరాల అబ్బాయిని తలపై నుంచి ఎక్కించి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం. బాబు వివరాలు …ఒమ్మెల మణికంఠ 7,వ…
జెసిబి తో తవ్వేశారు
గుర్రపు కోనేరు లో ఆక్రమాణాలు తవ్వకాలు జరుగుతున్నాయని వివిధ పత్రికలలో వచ్చిన కదనములపై మండల డిప్యూటీ సర్వేయరు వారితో వెళ్లి క్షేత్ర స్థాయిలో విచారణ చేయడమైనది. సదరు కోనేరు గొల్లపల్లి రెవిన్యూ సర్వే నెంబర్ 189-2 గా వున్నది, కోనేరు గట్టునకు ఆనుకొని గట్టు…
ప్రభుత్వ కళాశాలల ఇంటర్ ఫలితాలు చూసి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిన్న విడుదలయిన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థుల ఫలితాలు చాలా దారుణంగా ఉన్నాయని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు….
రామబద్రపురం
రామబద్రపురం మండలం తారపురం గ్రామానికి చెందిన బెవర సత్యనారాయణ (40) అనే వెక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు .ఈయన కొన్ని ఏళ్లు గా మద్యానికి బానిసైన ఉంటున్నాడు అని కుటుంబ సభ్యులు మండలించటం తో బుదవారం రాత్రి బహిర్ భూమికి వెళ్లి వస్తా…
దివ్యంగులకు ట్రై సైకిల్ ల పంపిణీ
అభిమాని ఫౌండేషన్ మరియు మన బొబ్బిలి వాట్స్ ఆప్ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ మింది శ్రీనివాస్ గారు, కెనడా వారి ఆర్థిక సహకారంతో ఇద్దరు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ను అభిమాని ఫౌండేషన్ వారి కార్యాలయం నందు పంపిణీ చేయుట జరిగినది కార్యక్రమంలో సంస్థ…
చోరీ
విజయనగరం జిల్లా రామభద్రపురం శివారులో శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో దుండగులు ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు.. ఒక ఇంట్లో ముగ్గురు వ్యక్తులు చొరబడి సుమారు రెండున్నర తులాల బంగారం చోరీకి పాల్పడ్డారు. అనురాధ అనే మహిళ మెడలో తాడును దుండగులు తెంపడంతో…