Skip to content
www.9newstelugu.com
Menu
  • Home
  • Blog
  • Politics
  • Salur
    • Crime
    • Bobbili
  • Parvathipuram
    • Devotion
  • Privacy Policy
  • Blog
  • 9newstelugu.com
  • శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి
  • అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో సోలార్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ తయారీపై వర్క్ షాప్
  • గరివిడి తశిల్దార్ గారికార్యాలయంలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
  • అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
  • గరివిడి తశిల్దార్ గారికార్యాలయంలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…
  • రాష్ట్రం హక్కు కేంద్రం లాగేసింది
  • అతడికి 20.. ఆమెకి 17..ప్రేమంటూ వెంటబడ్డారు.
  • నడిరోడ్డుపై కత్తితో పీక కోసుకున్న యువకుడు.
  • అతడికి 20.. ఆమెకి 17..ప్రేమంటూ వెంటబడ్డారు.
Menu

Category: Crime

48గంటల లో కేసు ఛేదించిన పోలీసులు

Posted on 31/03/2025

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం చీపురు వలస గ్రామం సమీపంలో మార్చి 28 వ తేదీన మామిడి తోటలో వతిక ఐశ్వర్య అనే బాలిక (20 years)ఉరివేసుకొని మృతి చెందిన కేస్ ను 48 గంటల్లో ఛేదించిన మన్యం జిల్లా పోలీస్ లు…

రోడ్డు ఆక్సిడెంట్ లో భార్య భర్తలు మృతి

Posted on 24/03/2025

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో టిప్పర్ లారీ ఢీకొని భార్యాభర్తల మృతి మృతి చెందిన వారు వంగర గుడ్డు వలసకు చెందిన  వారి గా  గుర్తింపు . మృతుడు మజ్జి రాము s/o ఐయిత,age 51, మజ్జి గురిబారి w/o రాము,  47…

జనసేనాని, డిప్యూటీ సీఎం మన్యం పర్యటనలో… నకిలీ IPS హల్‌చల్..!!!!!

Posted on 28/12/2024

*జనసేనాని,DCM మన్యం పర్యటనలో… నకిలీ IPS హల్‌చల్…!* పర్యటన ఆసాంతం… పవన్ కళ్యాణ్ వెంటే నకిలీ IPS…! భద్రతా సిబ్బందితో ఫోటోలకూ ఫోజులిచ్చిన కేటుగాడు… *వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం… భధ్రతాలోపాలపై హోం మంత్రి అనిత ఆగ్రహం…!* సమగ్ర విచారణకు ఆదేశం…….

Posted on 16/11/2024

పార్వతీపురం మన్యం  జిల్లా సాలూరు పట్టణంలో బంగారమ్మ పేటకు చెందిన నల్ల శంకర్రావు s/o late రాములు (40) ఈయన నెయ్యిల వీధిలో వడ్డాది మాధవరావు పాత ఇంటి యొక్క గోడలు కూల్చడానికి పని ఒప్పుకొని  ఇంటి గోడను కూలుస్తుండగా, ప్రమాదవసత్తు ఇంటి గోడ…

ఐదు కేజీల గంజాయిని స్వాధీనం

Posted on 08/11/2024

పార్వతీపురం మాన్యం జిల్లా పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిధిలో 07వ తేదీ న పి. కొనవలస చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడమైనది. అనంతరం…

అక్రమ సంబంధం కారణంగా భార్యను హత్య చేసిన భర్త

Posted on 25/09/2024

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం, కారసువలస *అక్రమ సంబంధం వల్ల భార్యను కడదేర్చిన భర్త* సాలూరు మండలం కరాసువలస  గ్రామంలో అక్రమ సంబంధం కారణంగా కట్టుకున్న  భార్య (కరాసమ్మ) ను భర్త (శ్రీను)  ఉరివేసి చంపడం జరిగిందని గత కొన్నేళ్లుగా శ్రీను కు…

బాలుని మృతి

Posted on 01/08/2024

బొబ్బిలి పట్టణం 8వ వార్డు బొబ్బిలి నుండి రాజాం శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారి జయప్రకాష్ స్కూల్ వద్ద సైకిల్ తో వస్తున్న 10 సంవత్సరాల అబ్బాయిని తలపై నుంచి ఎక్కించి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం. బాబు వివరాలు …ఒమ్మెల మణికంఠ 7,వ…

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Posted on 29/07/2024

మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన కంటా రమేష్(34) s/o లేటు జగన్నాథం ఈనెల 23వ తేదీన ఇంటి నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లడం జరిగింది. అయితే నాటినుండి… ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మాకు సమాచారం అందించడం జరిగింది. ఈరోజు అనగా…

మన్యం జిల్లా మళ్ళీ మొదలైన విధి  కుక్కల  దాడులు…

Posted on 25/07/2024

పార్వతీపురం మన్యం జిల్లా.. జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురం గ్రామం లో విధి కుక్కలు  మరల రెచ్చిపోయాయి..  కర్రి పోలమ్మ అనే మహిళ ఎడమ చెవి, కాలుపై కరిచి గాయాలు చేశాయి. వెంటనే గ్రామస్తులు స్పందించి చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్స అందించారు….

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో దంపతులు మృతి

Posted on 05/07/2024

విజయనగరం జిల్లా మెంటాడ మండలం మీసాలపేట గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా భార్యా భర్తలు విద్యుత్ షాక్ కు బలి అయ్యారు.పొలంకి చెరువు నీటిని వదులుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురై భార్యా భర్తలు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలైన…

Posts pagination

1 2 3 తర్వాతి
©2025 www.9newstelugu.com | Design: Newspaperly WordPress Theme