*ప్రైవేటురంగాన్ని మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం!* *ప్రభుత్వవిద్యను బలోపేతం చేయడానికే సంస్కరణలు* *రాబోయే నాలుగేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం* *కష్టపడి చదివే బాధ్యత మీది… మేం చేయూత నందిస్తాం!* *జీవితంలో ఏస్థాయికి చేరినా వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి* షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి నారా…
Category: Parvathipuram
జంఝావతి నదికి జలహారతి
*ఐదు దశాబ్దాలుగా ఎన్నికల హామీగానే మిగిలింది *కూటమి ప్రభుత్వాలు ప్రాజెక్టు పూర్తి చేసి, పూర్తిస్థాయిలో రైతులకు సాగునీరు ఇవ్వాలి* *జంఝావతి సాధన సమితి అధ్యక్షులు చుక్క భాస్కర రావు *జంఝావతి రబ్బరు డ్యామ్ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే… కాంగ్రెస్ ఇన్చార్జ్ బత్తిన మోహన్ రావు*…
లచ్చిరాజు పేట కాశి అన్నపూర్ణ ఆలయం లో ఘనంగా హనుమాన్ జయంతి
పార్వతీపురం మండలం లచ్చిరాజు పేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ అయ్యప్ప స్వామి సమేత అభయాంజనేయ స్వామి ఆలయం లో గురువారం హనుమజ్జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఆలయ ట్రస్టీ రొంపెల్లి శివశ్రీ అధ్వర్యంలో అర్చకులు అజయ్ అభయ ఆంజనేయ స్వామికి…
అంగన్వాడీలపై దాడులు అరికట్టాలి
అంగన్వాడీలపై దాడులు అరికట్టాలి…….. ఏఐటియుసి……. పార్వతీపురం ;-రాష్ట్రంలో అంగన్వాడీలపై జరుగుతున్న దాడులు అన్యాయమని ఈ దాడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అరికట్టాలని ఏఐటియుసి పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యక్షురాలు బలగ.రాధఅన్నారు. శనివారం స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సింహాద్రి దుర్గారావు అధ్యక్షతన…
శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి
అక్టోబర్ 4వ తేదీ అనగా రేపు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వై మన్మధరావు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి భవన కార్మికులకు ట్రాక్టర్ కార్మికులకు ఇతర పెయింటింగ్ కార్మికులకు…
పార్వతీపురం మన్యం జిల్లా పట్టణంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు
పార్వతీపురం మన్యం జిల్లా పట్టణంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు సెంటర్ : పార్వతీపురం పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. పట్టణంలోని తెలుకల వీధి, వేమకోట వారి వీధి యువత ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్టించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ మురపాక కాళిదాసు యాజి ఆధ్వర్యంలో…
స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇంకా ఎన్నాళ్లు ఈ డోలి మో తలు! ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు !
స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇంకా ఎన్నాళ్లు ఈ డోలి మో తలు!!! ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు !ఈ కష్టాలకు కారణం ఎవరు? కేవలం 350 మీటర్ల దూరానికి రోడ్డు వేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాల కాలం అటు ఐటీడీఏ అధికారులకు పాలకులకు…
వందే భారత్ ఆల్ట్ కోసం బెంగళూర్ వెళ్లిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర*
*వందే భారత్ ఆల్ట్ కోసం బెంగళూర్ వెళ్లిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర* దుర్గి నుంచి విశాఖపట్నం నడిచే వందే భారత్ రైలు కి పార్వతీపురంలో హాల్ట్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే విజయ్ చంద్ర బెంగళూరు వెళ్లారు ఉదయం డిఆర్ఎమ్ కు వినతి పత్రం ఇచ్చిన…
బాధిత కుటుంబానికి కోటి రూపాయల చెక్కు అందజేత
ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కష్టాల్లో మేము ఉన్నామని భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. అచ్యుతాపురం ఘటనలో మృతి చెందిన పార్థసారథి కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున ఆరు గంటలకి…
Sandhyarani was the Chief Guest on the occasion of 78th Independence Day
State Minister for Women, Child Welfare and Tribal Welfare Varyulu Gummidi Sandhyarani was the Chief Guest on the occasion of 78th Independence Day at Government Junior College grounds in Parvathipuram Manyam District…