Category: Parvathipuram

అంగన్వాడీలపై దాడులు అరికట్టాలి

అంగన్వాడీలపై దాడులు అరికట్టాలి…….. ఏఐటియుసి……. పార్వతీపురం ;-రాష్ట్రంలో అంగన్వాడీలపై జరుగుతున్న దాడులు అన్యాయమని ఈ దాడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అరికట్టాలని ఏఐటియుసి పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యక్షురాలు బలగ.రాధఅన్నారు. శనివారం స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సింహాద్రి…

శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి

అక్టోబర్ 4వ తేదీ అనగా రేపు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వై మన్మధరావు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి భవన కార్మికులకు ట్రాక్టర్ కార్మికులకు ఇతర…

పార్వతీపురం మన్యం జిల్లా  పట్టణంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు

పార్వతీపురం మన్యం జిల్లా పట్టణంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు సెంటర్ : పార్వతీపురం పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. పట్టణంలోని తెలుకల వీధి, వేమకోట వారి వీధి యువత ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్టించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ మురపాక కాళిదాసు…

స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇంకా ఎన్నాళ్లు ఈ డోలి మో తలు! ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు !

స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇంకా ఎన్నాళ్లు ఈ డోలి మో తలు!!! ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు !ఈ కష్టాలకు కారణం ఎవరు? కేవలం 350 మీటర్ల దూరానికి రోడ్డు వేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాల కాలం అటు ఐటీడీఏ…

వందే భారత్ ఆల్ట్ కోసం బెంగళూర్ వెళ్లిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర*

*వందే భారత్ ఆల్ట్ కోసం బెంగళూర్ వెళ్లిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర* దుర్గి నుంచి విశాఖపట్నం నడిచే వందే భారత్ రైలు కి పార్వతీపురంలో హాల్ట్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే విజయ్ చంద్ర బెంగళూరు వెళ్లారు ఉదయం డిఆర్ఎమ్ కు వినతి…

బాధిత కుటుంబానికి కోటి రూపాయల చెక్కు అందజేత

ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కష్టాల్లో మేము ఉన్నామని భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. అచ్యుతాపురం ఘటనలో మృతి చెందిన పార్థసారథి కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున…

మన్యం జిల్లా మళ్ళీ మొదలైన విధి  కుక్కల  దాడులు…

పార్వతీపురం మన్యం జిల్లా.. జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురం గ్రామం లో విధి కుక్కలు మరల రెచ్చిపోయాయి.. కర్రి పోలమ్మ అనే మహిళ ఎడమ చెవి, కాలుపై కరిచి గాయాలు చేశాయి. వెంటనే గ్రామస్తులు స్పందించి చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి…

ప్రతి వ్యక్తినీ పరీక్షించాల్సిందే

జ్వరాల సర్వే నిరంతరం జరగాలి పార్వతీపురం, జూలై 24 : ఒక గ్రామంలో జ్వరం కేసు నమోదు అయితే ఆ గ్రామంలో ప్రతి వ్యక్తినీ పరీక్షించాల్సిందే అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ అధికారులను…

కురుపాం లో విష జ్వరాలు

పార్వతీపురం మన్యం జిల్లాకొమరాడ మండలం అంటివలస లో విజృంభిస్తున్న విషజ్వరాలు.గత నాలుగు, ఐదు రోజులుగా అదుపులోకి రాని విషజ్వరాలు పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంటివలస గ్రామస్తులు40 మంది కి పైగా జ్వరం బారిన పడిన అంటివలస గ్రామస్తులుపారిశుధ్య…