Category: Parvathipuram

స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇంకా ఎన్నాళ్లు ఈ డోలి మో తలు! ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు !

స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇంకా ఎన్నాళ్లు ఈ డోలి మో తలు!!! ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు !ఈ కష్టాలకు కారణం ఎవరు? కేవలం 350 మీటర్ల దూరానికి రోడ్డు వేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాల కాలం అటు ఐటీడీఏ…

వందే భారత్ ఆల్ట్ కోసం బెంగళూర్ వెళ్లిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర*

*వందే భారత్ ఆల్ట్ కోసం బెంగళూర్ వెళ్లిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర* దుర్గి నుంచి విశాఖపట్నం నడిచే వందే భారత్ రైలు కి పార్వతీపురంలో హాల్ట్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే విజయ్ చంద్ర బెంగళూరు వెళ్లారు ఉదయం డిఆర్ఎమ్ కు వినతి…

బాధిత కుటుంబానికి కోటి రూపాయల చెక్కు అందజేత

ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కష్టాల్లో మేము ఉన్నామని భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. అచ్యుతాపురం ఘటనలో మృతి చెందిన పార్థసారథి కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున…

మన్యం జిల్లా మళ్ళీ మొదలైన విధి  కుక్కల  దాడులు…

పార్వతీపురం మన్యం జిల్లా.. జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురం గ్రామం లో విధి కుక్కలు మరల రెచ్చిపోయాయి.. కర్రి పోలమ్మ అనే మహిళ ఎడమ చెవి, కాలుపై కరిచి గాయాలు చేశాయి. వెంటనే గ్రామస్తులు స్పందించి చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి…

ప్రతి వ్యక్తినీ పరీక్షించాల్సిందే

జ్వరాల సర్వే నిరంతరం జరగాలి పార్వతీపురం, జూలై 24 : ఒక గ్రామంలో జ్వరం కేసు నమోదు అయితే ఆ గ్రామంలో ప్రతి వ్యక్తినీ పరీక్షించాల్సిందే అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ అధికారులను…

కురుపాం లో విష జ్వరాలు

పార్వతీపురం మన్యం జిల్లాకొమరాడ మండలం అంటివలస లో విజృంభిస్తున్న విషజ్వరాలు.గత నాలుగు, ఐదు రోజులుగా అదుపులోకి రాని విషజ్వరాలు పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంటివలస గ్రామస్తులు40 మంది కి పైగా జ్వరం బారిన పడిన అంటివలస గ్రామస్తులుపారిశుధ్య…

కొత్తపల్లి గీత నామినేషన్

అరకు పార్లమెంట్ టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పార్వతీపురం లో తన నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి faggan sing హాజరు అయ్యారు. అనంతరం కొత్తపల్లి గీత మాట్లాడుతూ రాక్షస పాలన నుంచి ఈ…

నిరసన సెగ

పార్వతీపురం మన్యం జిల్లా…. అరకు పార్లమెంట్ బిజెపి అభ్యర్థి కొత్తపల్లి గీత పై నిరసన సెగ. వివరాల్లోకి వెళితే అరకు పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో గిరిజనులే అధిక శాతం ఉన్నారు. అరకు పార్లమెంటరీ స్థానానికి గిరిజన…

అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన

పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన రాజకీయ పార్టీలకు అగ్రిగోల్డ్ బాధితుల డిమాండ్….. మీరు అగ్రిగోల్డ్ బాధితుల పక్షమా….. అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రక్కనా! తేల్చుకోండి…. : అగ్రిగోల్డ్ కస్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పార్వతీపురం మన్యం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక…