Category: Politics

బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత

సాలూరు నియోజకవర్గం లో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయిన కొత్తపల్లి గీత పట్టణం నియోజకవర్గ జనసేన టిడిపి నాయకులను కార్యకర్తలను కలుసుకున్నారు. అనంతరం టిడిపి సీనియర్ నేతైన మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బెంజ్ దేవ్ నివాసానికి…

టిడిపి ప్రచారం

ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్ధి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి సాలూరు పట్టణం 28వ వార్డు (పెదకోమటిపేట ), 11 వ వార్డు (చిన హరిజనపేట) వార్డులలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేశారు. ప్రభుత్వ నిధులను అనుచరులకు…

ప్రచారం

సార్వత్రిక ఎన్నికల ప్రచారం లో భాగం గా సాలూరు పట్టణం 12 వ వార్డ్ లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ పెడిక రాజన్న దొర గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని పథకాల…

ఎన్నికల ప్రచారం

పెదపధం, గ్రామం ఎన్నికల ప్రచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొర . ఈరోజు సాలూరు మండలం పెదపధం గ్రామం ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పీడిక.రాజన్నదొర .ఈ సందర్భంగా జగనన్నను, నన్ను…

స్వతంత్ర అభ్యర్థిగా గేదెల రామకృష్ణ

సాలూరు నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గేదెల రామకృష్ణ పోటిచేస్తినట్టు తెలిపారు .ఈయన స్వస్థలం పార్వతిపురం డివిజన్ లో ysవలస.1995 నుండి 2024 వరకుఉమ్మడి విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల లో ఉద్యోగం చేసిన…

ఆత్మ సాక్షిగా మళ్ళీ జగనే సీఎం

సాలూరు పట్టణంలో గల బోను వీధిలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయ కుమారి, భర్త మాధవరావు మరియు వార్డ్ లో గల టిడిపి కార్యకర్తలు పిడిక రాజన్న దొర సమక్షంలో వైసిపి కండువాలు వేసుకున్నారు. అనంతరం రాజన్న దొర మాట్లాడుతూ ఆత్మసాక్షి…

టిడిపి ప్రచారం

టీడీపీ, జనసేన, ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి ఈ రోజు మక్కువ మండలం సన్యాసరాజపురం (మరిపివలస) పంచాయితీ పెద్దబంటు మక్కువ, పుల్లేరువలస మరియు చెముడు పంచాయితీలో పాలికవలస, బురదగడ్డవలస, లింగడవలస గిరిజన గ్రామాల్లో జరిగే “బాబు ష్యూరిటీ –…

Day3

సాలూరు నియోజక వర్గం,పాచిపెంట మండలం,రాయిగుడ్డి వలస గ్రామంలో ఎన్నికల ప్రచారం లో భాగం గా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్నదొర పర్యటించారు. గతంలో టిడిపి నాయకులు ఎప్పుడైనా గిరిజన గ్రామాలకు వచ్చి ఇక్కడ ప్రజలను కలిసి వారి బాగోగులు చూశారా…

ఓటు అడిగే హక్కు మాకే ఉంది

సాలూరు నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పీడికి రాజన్న దొర ఈరోజు శివరాంపురం గ్రామం నుంచి తన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు శివరాంపురం గ్రామంలో శివాలయం దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గడపగడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం…

పార్టీ లో చేరికలు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఆధ్వర్యంలో నెలిపర్తి గ్రామ పంచాయితీ దుగ్ధ సాగరంలో గ్రామం లో 30 కుటుంబాలు చెందిన 100 మంది వైసీపీ పార్టీలో చేరారు రాజన్న దొర తన నివాసం లో వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి…