Parvathipuram prasanth పార్వతీపురం మన్యం జిల్లా పట్టణంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు 03/10/2024 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా పట్టణంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు సెంటర్ : పార్వతీపురం పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. పట్టణంలోని తెలుకల వీధి, వేమకోట వారి వీధి యువత ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్టించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ మురపాక కాళిదాసు…