Category: premanandh

రోడ్డు లేక మృతదేహాన్నీ డోలిలో తరలించిన వైనం

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వనకాబడి గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు లేక మృతదేహాన్నీ డోలిలో తరలించిన వైనం.. విశాఖపట్నం కూలిపనికి బైక్ పై వెళ్తుండగా బూర్జవలస సమీపంలో బైక్ అదుపుతప్పి బోల్తా.. వనకాబడి గ్రామానికి చెందిన పువ్వల…

గణతంత్ర దినోత్సవం రోజున కురుపాం కేంద్రంగా మధ్యం అమ్మకాలు

పార్వతీపురం మన్యం జిల్లా గణతంత్ర దినోత్సవం రోజున కురుపాం కేంద్రంగా మధ్యం అమ్మకాలు 10 మధ్యం బాటిల్లతో ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడిన కురుపాం గ్రామానికి చెందిన సామల.సింహాచలం మధ్యం బాటిల్లు ఏ షాప్ నుండి కొనుగోలు చేసాడనే కోణంలో ఎక్సైజ్ పోలీసుల…