Category: PTR naidu

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక కర్షక రైతు వ్యతిరేక బడ్జెట్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక కర్షక రైతు వ్యతిరేక బడ్జెట్ ఈ బడ్జెట్లో కార్మిక వర్గం మీద మధ్యతరగతి మీద రైతుల మీద పెనుబారం వేయడం జరిగింది కార్పొరేట్లకు వేలాది కోట్ల రూపాయలు రాయితీ ఇవ్వడం జరిగింది గ్రామీణ ఉపాధి…

నాగార్జున చొరవతో వేతనాలు సమస్య పరిష్కారం

చీపురుపల్లి,జిల్లాలో సమగ్ర త్రాగునీటి పథకాల్లో పనిచేస్తున్న థర్డ్ పార్టీ ఉద్యోగులకు చాలా ఏళ్లుగా నెలకొన్న వేతనాలు సమస్య విజయనగరం జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున చొరవతో పరిష్కారమైంది. జిల్లాలో సమగ్ర తాగునీటి పథకాల్లో దాదాపు 1000 మంది…

చీపురుపల్లి నియోజకవర్గ నాయకులతో బొత్స భేటీ

గరివిడి పార్టీ కార్యాలయం *ఈ రోజు మాజీ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ గారు గరివిడి పార్టీ కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గం నాయకులు,కార్యకర్తలతో కలసి సమావేశం అయ్యారు. నియోజకవర్గ పరిస్థితులు పై అడిగి తెలుసుకున్నారు.* *ఆయనతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు…

కనకమాలక్ష్మి అమ్మవారికి సారి సమర్పించిన భక్తులు

చీపురుపల్లి విజయనగరం జిల్లా,చీపురుపల్లి పట్టణంలో కొలువుదీరిన కనక మహాలక్ష్మి అమ్మవారు ను తమ ఆడపడుచు గా భావించి భక్తులు సారె సమర్పించుకుంటారు ఆషాడ మాసంలో ఈ సారె ను భక్తులు అందజేస్తారు. ఈ రోజు శ్రావణమాసం శుక్రవారం పట్టణంలో ఆలయ కమిటీ…

విద్యార్థులకు బ్యాగ్ షూస్ బెల్ట్ పంపిణీ చేసిన ఎంపీటీసీ జడ్పీటీసీ

“తేది, 23/7/2024,మంగళవారం చీపురుపల్లి పట్టణం లో RDO పక్కనే వున్న రామాంజనేయు కాలనీ హైస్కూల్లో విద్యార్థులకు బ్యాగ్ లు, షూస్, బెల్ట్ లు పంపిణీ కార్యక్రమం చీపురుపల్లి పట్టణం రామాంజనేయు కాలనీ హైస్కూల్ లో పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన స్కూల్…

ప్రజలు తిరస్కరించినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు

వైసిపి అధికారంలో ఉన్న ఐదేళ్లు అరాచకాలు సృష్టించడంతో ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. ఆయన చీపురుపల్లిలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ గాడి తప్పిన…