Category: Salur

సాలూరు మండలం మావిడి గిరిజన ఆశ్రమం పాఠశాలల్లో సందర్శించిన  ఎస్,ఎఫ్,ఐ బృందం.

స్థానిక మావిడి గిరిజన ఆశ్రమ పాఠశాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా. డి.పండు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూఆదివారం, మావిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిదని స్కూల్ దగ్గర త్రాగడానికి మంచినీరు లేకపోవడం…

ఎస్పీ శ్రీ మాధవ్ రెడ్డి,   పాచిపెంట పోలీసు స్టేషను పరిధిలో గల పి .కోనవలస చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ మాధవ్ రెడ్డి, పాచిపెంట పోలీసు స్టేషను పరిధిలో గల పి .కోనవలస చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంజాయి,నాటుసారా అక్రమ రవాణా నియంత్రకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద వాహన…

12500 ఎకరాలకు సాగునీరు

పాచిపెంట మండలంలో పెద్దగెడ్డ ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి గారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12500 ఎకరాలకు సాగునీరు అందుతుందని పెద్దగెడ్డ ప్రాజెక్టు వద్ద అతి త్వరలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం అనిరైతు కళ్ళల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయం:…

కష్టపడ్డ నాయకులకే మొదటి ప్రాధన్యత ఇస్తాం

జనసేనలో 10 ఏళ్ల పాటు కష్టపడ్డ నాయకులకే మొదటి ప్రాధన్యత ఇస్తాం వారికే కూటమి తరపున సీట్లు కేటాయించేలా చేసి వారినే గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం….పార్టీ సూచనల మేరకు ఎన్నికల ముందు జనసేన పార్టీలోకి చాలా పార్టీల నాయకులను ఆహ్వానించడం జరిగింది…

ప్రిన్సిపల్ ను వార్డెన్ ను సస్పెండ్ చేయాలి sfi డిమాండ్

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం Ys వలస గిరిజన ఆశ్రమం పాఠశాలల్లో సందర్శించిన ఎస్,ఎఫ్,ఐ బృందం. ఎస్ఎఫ్ఐ బృందం YS వలస గిరిజన హాస్టల్ పాఠశాల సందర్శించే సందర్భంలో ఎస్,ఎఫ్,ఐ జిల్లా కోశాధికారి టి. అఖిల్ మాట్లాడుతూ….ఆదివారం YS వలస…

సభ్యత్వ నమోదు పూర్తి

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మరియు ప్రమాద బీమా నమోదు కార్యక్రమంలో భాగంగా సాలూరు నియోజకవర్గం 9వ వార్డు లో భాగం అయిన మహంతి వీధి నందు చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు అభిమానులు మరియు పవన్…

ద్వీపాన్ని తలపించే గ్రామం

రెండు పెద్ద వాగులు మధ్య ఒక గ్రామం ఆ గ్రామంలో సుమారు 300 కుటుంబాలు ఆ గ్రామ ప్రజలకు విద్య,వైద్యం కనీసం నిత్యావసర సరుకులు కావాలన్న ఆ రెండు వాగుల్లో ఏదో ఒక దాటివేళ్ళవలసిన పరిస్థితి. వర్షా కాలం వచ్చింది అంటే…

సాలూరు పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన ఎస్పీ మాధవ్ రెడ్డి

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపిఎస్ గారు సాలూరు టౌన్, స్టేషన్ పరిశరాలలో వున్నా సిఆర్పిఎఫ్ బారక్ను మరియు సాలూర్ సర్కిల్ ఆఫీస్,రూరల్ పోలీసు స్టేషన్లు సందర్శించి స్టేషన్ ప్రాంగణం,చుట్టుపక్కల పరిసరాలను మరియు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.పోలీస్…

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పాచిపెంట పోలీస్ పరిధి లో P.కొనవలస చెక్ పోస్ట్ వద్ద వాహన తనికీలు చేస్తుండగా 3.5 కేజీ ల గంజాయి ని పట్టుకొని నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారిని రిమాండుకు పంపడం జరిగింది…

కళ్యాణం కమనీయం

సాలూరు నుంచి శ్రీ భూనీల సమితి కళ్యాణ వెంకటేశ్వర స్వామి కమిటీ సభ్యులు మొట్టమొదటిసారిగా బాడంగి గ్రామంలో శ్రీనివాస కళ్యాణం జరుగుతున్న శ్రీనివాస సదాసేవ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో సుమారు 60 నుంచి 75 మంది సేవా సభ్యులు పాల్గొన్నారు…