Category: SOMESH

మహా లక్ష్మీ రూపం లో దర్శనం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో దేవి నవరాత్రుల సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో 5వ రోజు అమ్మవారు మహాలక్ష్మి రూపం లో దర్శనం ఇచ్చారు.అమ్మవారి కి అభిషేకాలు కుంకుమ…

సహకార భారతి రాష్ట్ర సమ్మేళనంకు ముఖ్యఅతిథిగాఒడిస్సా గవర్నర్ గౌరవ శ్రీ కంభంపాటి హరిబాబు

ఒడిస్సా గవర్నర్ గౌరవ శ్రీ కంభంపాటి హరిబాబు గారిని కలిసి విశాఖపట్నంలో అక్టోబర్ 26న జరగబోయే సహకార భారతి రాష్ట్ర సమ్మేళనంకు ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తున్న పార్వతీపురం మన్యం జిల్లా సహకార భారతి అధ్యక్షురాలు మరియు స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ…

స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛత హీసేవ..2025..

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు.స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛత హీసేవ..2025.. కార్యక్రమంలో భాగంగా గౌరవ కమిషనర్ శ్రీ రత్నకుమార్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ సి ఎం స్కూల్…

బాల త్రిపురసుందరి అవతారం లో అమ్మవారు

పార్వతీపురం.మన్యం జిల్లా సాలూరు పట్టణం లో శరన్నవరాత్రుల సందర్భం గా శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో ఈరోజు అమ్మవారికి అభిషేకములు కుంకుమ పూజలు కలశం పూజ సాయంత్రం హోమ కార్యక్రమంలో చేయించినటువంటి దంపతులు నాగులకొండ జై…

రేపటి నుంచి దేవి నవ రాత్రుల పూజలు ప్రారంభం

సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘాలకు పుర ప్రజలకు తెలియజేయునది ఏమనగా రేపటి నుంచి దేవీ నవరాత్రుల సందర్భంగా మన ఆలయం శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం వలే ఈ…

రెబ్బ వనధార గ్రామాలకు రోడ్ సదుపాయం కల్పించండి

పార్వతీపురం మన్యం జిల్లా:కొమరాడ మండలం:చొలపదం పంచాయితీ: కోనేరు పోస్ట్:రెబ్బ వనధార గ్రామాలు ఉన్నాయి:ఈరోజు అనగా కొమరడ మండలం రెబ్బ వనధార ఈ రెండు గిరిజన గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలలో సరైన రోడ్డు సౌకర్యం లేక గిరిజన గ్రామాల్లో ఎంతో ఆందోళన…

పంట పొలాలకు దారులు కల్పించాలి

పంట పొలాలకు తోవలు కల్పించాలని. రైతులు రాకపోకలకు సర్వేస్ రోడ్డు వేయాలని వేసిన సైడ్ వాళ్ళను తొలగించాలని కోరుతూ రైతులు నేషనల్ హైవే సమీపంలో ఉన్న. రహదారి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమంలో ముందుగా నౌలుగు నర్సింగరావు రాపాక…

ముంపు గ్రామాలను సందర్శించిన మంత్రి సంధ్యారాణి

ఈరోజు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బాడెవలస మరియు జగన్నాధపురం ముంపు గ్రామాలను సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ముంపు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను…

ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వమే నిర్మించాలి

ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణంలో ప్రైవేట్ భాగస్వామ్య నిర్ణయాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని జోడిస్తూ టిడిపి క్యాబినెట్ చేసిన నిర్ణయాన్ని సిపిఎం పార్వతీపురం మన్యం…

డబ్బివీధి రామ మందిరం లో గణపతి కి ప్రత్యేక హోమం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న డబ్బివీధి రామ మందిరం లో గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు డబ్బివీధి ఉత్సవ కమిటీ వారైన గిడిజాల పోలారావు,కెల్ల నాని,సంకుర్తి తేజ,నెమ్మది బాలు,పెంకి సాయిప్రవల్ ,మరియు సభ్యుల…