Category: SOMESH

రాయచోటి రోడ్డు ప్రమాదం లో 9 మంది మృతి

రాయచోటి రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిక్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం*అమరావతి జూలై 14 :-* అన్నమయ్య జిల్లాలో రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుల్లంపేట మండలం…

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి పైలెట్లను బాధ్యుల్ని చేయడం తగదు: పైలెట్ల సంఘం

జూన్ 12న అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం ప్రాథమిక నివేదిక సమర్పించిన ఏఏఐబీ పైలట్లదే తప్పు అనేలా కొన్ని వార్తలు ఖండించిన భారత పైలట్ల సంఘం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై భారత పైలట్ల సంఘం తీవ్ర…

పేదలకు అండగా CM సహాయనిధి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులకు ₹4,53,181 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ ముడు చెక్కులను అందజేశారు.ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో కొల్లి…

మన కులం మన బలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి

పార్వతీపురం మన్యం జిల్లా మొట్టమొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి తూర్పు కాపు సంఘం నాయకులు మరియు జనసేన నాయకులు వీర మహిళలు తదితరులు ఘన స్వాగతం పలికారు…

సాలూరు 2 మరియు 5వ వార్డుల్లో ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

తెలుగుదేశం పార్టీ చేపట్టిన “ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలనలో తొలి అడుగు 4.1” కార్యక్రమం సాలూరు మున్సిపాలిటీ 2వ మరియు 5వ వార్డుల్లో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని, ప్రజల ఇళ్లకు ప్రత్యక్షంగా వెళ్లి ప్రభుత్వం…

పార్టీలకు అతీతంగా ఆరోగ్యశ్రీని అమలు చేసింది స్వర్గీయ డాక్టర్ys రాజశేఖర్ రెడ్డి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామం లో స్వర్గీయ డాక్టర్ ys రాజశేఖర్ రెడ్డి జన్మదిన సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్న దొర మాట్లాడుతూ డా.రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ పథకం ప్రవేశ పెట్టిన తరువాత మొట్టమొదటి…

నీటి కష్టాలు

పార్వతీపురం మంజూరు జిల్లా సాలూరు మండలం దిగువ మెండెంగి గ్రామంలో గత మూడు నెలలుగా త్రాగునీటి కష్టాలు. పట్టించుకోని అధికారులు , దిగువ మెండెంగి గ్రామంలో సుమారు 117 కుటుంబాలు 500 పైగా జనాభా ఇక్కడ నివసిస్తున్నారు.మేజర్ పంచాయతీ తోనం కు…

కలెక్టర్ గారి సొరవతో పురుగులు మందు కంపెనీపై వివిధ శాఖలు అధికారులు అన్ని విధాల దర్యాప్తు ముమ్మరం

కలెక్టర్ గారి సొరవతో పురుగులు మందు కంపెనీపై వివిధ శాఖలు అధికారులు అన్ని విధాల దర్యాప్తు ముమ్మరం ఇప్పటికైనా పురుగులు మందు ఫ్యాక్టరీ పై ఉన్న అభియోగాలు పైన పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి పంచాయితీ ప్రజలకు నిజ నిజాలు తెలియజేసి పంచాయతీ…

మొక్కల్ని నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు 23వ వార్డులో స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ ఆధ్వర్యంలో మొక్కల్ని నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాద మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఒక మొక్క…

వర్షానికి లెక్కచెయ్యని అభిమానం

శివరాంపురం గ్రామం, సాలూరు మండలంప్రజల వద్దకే వెళ్లిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.ప్రజల మద్దతుతో గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం ఈ కార్యక్రమంలో పార్టీవర్గాలు, యువత, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.సాలూరు…