సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా
పేదలకు అండగా సీఎం సహాయ నిధి (CMRF)
లబ్ధిదారులకు ₹4,57,768 విలువైన నాలుగు చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అందజేత
నల్ల వంశీ కృష్ణ గారికి ₹57,525 (25వ వార్డ్ , సాలూరు టౌన్ )
మర్రపు మోహనరావు గారికి ₹80,044 (14వ వార్డ్ , సాలూరు టౌన్ )
మజ్జి కన్నంనాయుడు గారికి ₹1,35,000 (ఇప్పలవలస , మెంటాడ )
బలగ మౌనిక్యా గారికి ₹1,85,199 (శంబర , మక్కువ)
ఆరోగ్య సమస్యల సమయంలో సీఎం సహాయనిధి ఎంతో దోహదపడిందని ప్రజల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.








