దుర్గమ్మను దర్శించుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదర

దుర్గమ్మను దర్శించుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదర

*సాలూరు పట్టణం అఫీషియల్ కాలనీ వద్ద నిర్వహిస్తున్న  శ్రీశ్రీశ్రీ విజయ దుర్గనవరాత్రి మహోత్సవములలో భాగంగా ఈరోజు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి ,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు &రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర గారు ఆఫీషియల్ కాలనీకి వెళ్ళి దుర్గమ్మను దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ వైసీపీ ప్రజా ప్రతినిధులు,స్థానిక వైసిపి నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.*

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి