వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జ్ఞానసరస్వతి దేవి ఆలయం లో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు హుండీ వార్షిక ఆదాయం 25,520

వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జ్ఞానసరస్వతి దేవి ఆలయం లో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు హుండీ వార్షిక ఆదాయం 25,520

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జ్ఞానసరస్వతి దేవి ఆలయం లో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు హుండీ వార్షిక ఆదాయం 25,520 రూపాయలు వచ్చినట్టు ఆలయ నిర్వహకులు తెలిపారు. అదేవిధంగా 17 వ తేదీ న జరగబోవు విశ్వకర్వ యజ్ఞ మహోత్సవ కార్యక్రమానికి నియోజవర్గ విశ్వకర్మ సంఘ సభ్యులు అందరూ సహకరించి పాల్గొవాలని కోరారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి