మహానాడు ను విజయవంతం చేద్దాం

మహానాడు ను విజయవంతం చేద్దాం

కడపలో మహానాడు ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి . ఈ నెల 27, 28, 29 వ తేదీల్లో జరగనున్న మహానాడును విజయవంతంగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించడం జరిగింది

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి