విశ్రాంత గదిని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి

విశ్రాంత గదిని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి

సాలూరు ప్రభుత్వ ఆసుపత్రి లో రోగుల కుటుంబ సభ్యులు సేద తీర్చుకునేందుకు విశ్రాంత గదిని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి
ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.అతి త్వరలో సాలురులో వంద పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తామని
డాక్టర్ అంటే వైద్యులు మాత్రమే కాదు దేవుళ్ళతో సమానం ఆసుపత్రికి వచ్చిన ప్రతి పేదవాడికి వైద్యం సక్రమంగా అందాలి అని
ఇకపై డోలి మోతలు  ఉండకూడదు అని ఏఎన్ఎం, ఆసుపత్రి సిబ్బందికి మంత్రి సంద్య రాణి సూచించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి