*పేదలకు అండగా CM సహాయనిధి* లబ్ధిదారులకు ₹2,49,136 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ మూడు చెక్కులను అందజేశారు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో వారణాసి గోవిందరావు గారికి ₹75,000…
పాలపోడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
గిరిజన సంక్షేమ శాఖ మరియు స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి , గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు, మరియు 7 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారులకు పాలపోడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని…
Restoran dengan Konsep Tradisional dan Suasana Khas Indonesia
Restoran dengan Konsep Tradisional dan Suasana Khas Indonesia Indonesia kaya akan budaya dan tradisi, dan hal tersebut juga tercermin dalam dunia kuliner. Banyak restoran di Indonesia yang tidak hanya menawarkan makanan lezat,…
బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీ
సాలూరు రూరల్ జెగ్రామం గ్రామం పార్వతీపురం మన్యం జిల్లా జిగ్రాంలో స్ఫూర్తి మహిళ మండలి డైరెక్టర్ బలగరాధ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాధ మాట్లాడుతూ బాలికలకు 18 సంవత్సరాలు నిండకుండా తల్లిదండ్రులు వివాహం చేసినట్లయితే చట్టరీత్యా…
జంఝావతి నదికి జలహారతి
*ఐదు దశాబ్దాలుగా ఎన్నికల హామీగానే మిగిలింది *కూటమి ప్రభుత్వాలు ప్రాజెక్టు పూర్తి చేసి, పూర్తిస్థాయిలో రైతులకు సాగునీరు ఇవ్వాలి* *జంఝావతి సాధన సమితి అధ్యక్షులు చుక్క భాస్కర రావు *జంఝావతి రబ్బరు డ్యామ్ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే… కాంగ్రెస్ ఇన్చార్జ్ బత్తిన మోహన్ రావు*…
సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం
కార్మిక వర్గ పోరాటాల వేగుచుక్క సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాచిపెంట మండల కేంద్రం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శ్రామిక మహిళా నేత సిఐటియు నాయకులు కొత్తకోట పార్వతీదేవి ఆధ్వర్యంలో పి ఐ టి యు జండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో…
పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టాలి
పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ సిఐటియు రైతు సంఘం ఐద్వా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మహిళా సంఘం నాయకులు కొరటాల శాంతి…
దశాబ్దాలుగా తీరని సమస్య (కుడుమూరు)
కుడుమూరు 48 సర్వేనెంబర్ 782 ఎకరాల ప్రభుత్వ భూమిని తరతరాలుగాసాగు చేస్తున్న గిరిజనులకు పంపిణీ చేయాలని ఆదివాసి గిరిజన సంఘం ,వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ఎమ్మార్వో కార్యాలయం వద్ద బయట ఇంపు జరిగింది కుడుమూరు భూపారాట కమిటీ కన్వీనర్ అప్పలస్వామి…
రేషన్ కార్డు కోసం … డబ్బులు డిమాండ్
రేషన్ కార్డు కోసం … డబ్బులు డిమాండ్ అన్నమయ్య జిల్లా,మదనపల్లె: ▪️మదనపల్లె కోళ్లబైలు -2 సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ మోహన్ పై వార్డు మెంబర్ దాడి. ▪️పచ్చి బూతులు తిడుతూ దాడి. ▪️రేషన్ కార్డు కోసం డబ్బు వ్యవహారంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని…
స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు..
అంబేద్కర్ కోనసీమ జిల్లా..పి.గన్నవరం పి.గన్నవరం మండలం నాగుల్లంక వద్ద కోనసీమ- పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు అయిన రావిలంక వద్ద గోదావరి స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు.. పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు. గల్లంతయిన వారు.. సానబోయిన సూర్యతేజ (12),…