_సాలూరు లో డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్ జయంతి: మెగా ఉచిత వైద్య శిబిరం_

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని పెద్ద హరిజన పేటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధా నాయుడు మరియు అంబేద్కర్ పోరాట సమితి…

కంచె చేను మేస్తే

విజయనగరం జిల్లా …గరివిడి మండలం అర్తమూరు పంచాయతీ పరిధిలో గల రామతులసి మిల్లులో తనికీలు, పిడిఎఫ్ బియ్యం నిల్వలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ కి పిర్యాదు నేపద్యంలో, పక్కా సమాచారంతో జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి ఆదేశాలు మేరకు జిల్లా…

జై అమరావతి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఆదివారం రాష్ట్ర గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో పట్టణ జాతీయ రహదారి నుండి ఎన్టీఆర్ కొండల వద్ద నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అమరావతి కి…

రోడ్ల విస్తరణకు ముందడుగు అంటూ ఊదరగొట్టారు.

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో రోడ్డు విస్తరణ పై మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర మాట్లాడుతూమున్సిపల్ కౌన్సిల్ ఉన్నంతవరకు ఎందుకు విస్తరణ పనులు చేపట్టలేదు అంటూ ప్రశ్నించారు. అప్పుడు లేనిది ఇప్పుడు యుద్ధప్రాతిపదికన పనులు…

రైతులు ఏకమైతే మధ్యవర్తులకు చెక్: రైతుల సమాఖ్య సమావేశంలో కీలక చర్చలు

రైతులు మరియు ఉత్పత్తిదారుల సమాఖ్య – ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో 04-04-2026 న గుంటూరు జిల్లా, ఉండవల్లి లోని రాజా గ్రుహ బిల్డింగ్‌లో నిర్వహించిన రైతులు, FPOలు మరియు MACS ప్రతినిధుల సమావేశం విజయవంతంగా జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి…

మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఎం.ఫిల్) పట్టాను అందుకున్న కోట్ల కృష్ణ.

*ఆంధ్ర విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్* నుంచి *మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఎం.ఫిల్)* పూర్తి చేసి ఇటీవల ఏయు వేదికగా జరిగినా 91,92వ స్నాతకోత్సవంలో *ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ఆంధ్ర యూనివర్సిటీ వైస్…

జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొర్రజన్ని సింహాచలం ను పరామర్శిచిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర

ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొర్రజన్ని.సింహాచలం అనారోగ్యంతో భాధపడుతూ సాలూరు పట్టణంలోని పెంట. శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న *మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పీడిక.రాజన్నదొర గారు ఆసుపత్రికి…

ఎలస్కో ఎలక్ట్రికల్ స్కూటీల నూతన షోరూమ్

సాలూరు పట్టణంలో *ఎలస్కో ఎలక్ట్రికల్ స్కూటీల నూతన షోరూమ్* ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన *మాజీ డిప్యూటీ సీఎం&మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* రిబ్బన్ కత్తిరించి షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా…

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా

*ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: వ్యాధుల మూలాలను గుర్తించి నివారించాలి* విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా *జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి* పార్వతీపురం ఏప్రిల్ 01: ,: జిల్లాలో వ్యాధుల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణపై జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర్…

బొత్స సత్యనారాయణ పై విరుచుకుపడ్డ చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి  కళా వెంకటరావు

జరిగిన ప్రెస్మీట్లో ఎమ్మెల్యే కళా వెంకటరావు మాట్లాడుతూ… బొత్స సత్యనారాయణ పై విరుచుకుపడ్డ చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు...ఒకప్పుడు అమరావతి రాజధాని స్మశానమని పేర్కొన్న బొత్స సత్యనారాయణ దెయ్యాల వేదాలు వల్లించేటట్లు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు… ఉత్తరాంధ్ర ఏ పార్టీతో…