ఉచిత ఇసుక విధానం అమలు కాకపోవడం మీద పెద్ద ఎత్తున ధర్నా

చీపురుపల్లి పట్టణంలో ఈరోజు భవననిర్మాణ కార్మికులు ఉచిత ఇసుక విధానం అమలు కాకపోవడం మీద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు బెల్లాన వంశీ కార్మికులకు…

నూతన మద్యం విధానం ఖరారు

*నూతన మద్యం విధానం ఖరారు….నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ* *11న లాటరీ…..12 నుంచి కొత్త దుకాణాలు…3,396 షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్* *అర్ధరాత్రి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు* *ప్రధాన నగరాల్లో 12 ప్రీమియం స్టోర్లు* *తొలుత రిటైల్ వ్యాపారం ప్రైవేటుకు అప్పగించేలా ఆర్డినెన్సు*…

పౌష్టిక ఆహార స్టాళ్లను సందర్శించిన *జనసేన నేత* *కోట్ల కృష్ణ*

మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పౌష్టిక ఆహార మహోత్సవాల్లో భాగంగా ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ గరివిడి, చీపురుపల్లి, గుర్ల, మరియు మెరకముడిదాం మండలాల అంగన్వాడి బోధకులు మరియు…

పౌష్టికాహారం మాస మహోత్సవాలు

విజయనగరం జిల్లా…. పౌష్టికాహారం మాస మహోత్సవాలు……. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గరివిడి ఏంపీడీఓ కార్యాలయంలో పౌష్టికాహార మహోత్సవ భాగంగా చీపురిపల్లి శాసనసభ సభ్యులు కిమిడి కళా వెంకతరవుచేతుల మీదుగా I C D S, మహేలాబీహృద్ధి, శిశు సంక్షేమ ఆధ్వర్యంలోసమోహి…

సాలూరు పట్టణ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల.నాగేశ్వరరావు ను పరామర్శించిన బొత్స సత్యనారాయణ

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సాలూరు పట్టణం పెద కుమ్మరివీధిలో విశ్రాంతి తీసుకుంటున్న *సాలూరు పట్టణ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల.నాగేశ్వరరావు* గారు.ఈ విషయం తెల్సిన *విశాఖ ఎమ్మెల్సీ* శ్రీ బొత్స.సత్యనారాయణ గారు ఈరోజు సాలూరు పట్టణం విచ్చేసి నాగేశ్వరరావు…

భగత్ సింగ్ జయంతి  సందర్భంగా మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్, నవోదయ సేవా సమితి  ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

రక్తదానంప్రాణదానం అని పట్టణ సీఐ అప్పలనాయుడు పేర్కొన్నారు.శనివారం స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ జయంతి సందర్భంగా మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్, నవోదయ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాలూరు పట్టణ సిఐ అప్పలనాయుడు…

కూటమి ప్రభుత్వనాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు

చీపురుపల్లి ఆంజనేయపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జిల్లా వైస్సార్సీపీ మరియు నియోజకవర్గం నాయకులు మరియు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఇటీవలే జరుగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంపై చంద్రబాబుకు మరియు కూటమి ప్రభుత్వనాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు…

ఎన్నికలలో భాగంగా G.O. నెం.3 ని మళ్ళీ పునరుద్దరిస్తామని నేటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి

ఎన్నికలలో భాగంగా G.O. నెం.3 ని మళ్ళీ పునరుద్దరిస్తామని నేటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయినా కూడా గిరిజనుల మంచి చెడ్డలు పట్టించుకోవడం లేదు. పైగా గిరిజనుల హక్కులను హరిస్తూ, వారిని అణచివేసే…

స్వచ్ఛ సేవా కార్యక్రమం

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా బొబ్బిలి ఎస్బిఐ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎస్బిఐ రీజనల్ మేనేజర్ మరియు సిబ్బంది కలిసి…

సాలూరు పట్టణం బంగరమ్మ కాలనీ శ్రీ బాల గణపతి సూపర్ గుడ్ ఫ్రెండ్స్ యువసేన కమిటీ ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమం జరిగింది. బంగారమ్మ కాలనీ లో అలాగే ఆదివారం నాడు అన్నసమరాధన కార్యక్రమం ఈ కమిటీ వారు నిర్వహిస్తున్నామని తెలిపారు