ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు

సాలూరు పట్టణం లో ఉగాది పర్వదినాన శ్రీ సీతా రాములు విగ్రహ ఊరేగింపు జరిగింది. పట్టణ డబ్బీవీధి వెలమపేట ప్రాంతాలలో శ్రీరామ నవమి సందర్భం గా నేటి నుంచి నవమి వరకు సీతారాములకి రామ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపు కార్యక్రమం లో సాలూరు నియోజకవర్గం కూటమి  అభ్యర్థి గుమ్మడి సంధ్య రాణి పాల్గొని స్వామి వారి రథాన్ని లాగరు భక్తులతో కలసి కోలాటం ఆడారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి