Skip to content
www.9newstelugu.com
Menu
  • Home
  • Blog
  • Politics
  • Salur
    • Crime
    • Bobbili
  • Parvathipuram
    • Devotion
  • Privacy Policy
  • Blog
  • 9newstelugu.com
  • శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి
  • అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో సోలార్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ తయారీపై వర్క్ షాప్
  • గరివిడి తశిల్దార్ గారికార్యాలయంలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
  • అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
  • గరివిడి తశిల్దార్ గారికార్యాలయంలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…
  • రాష్ట్రం హక్కు కేంద్రం లాగేసింది
  • అతడికి 20.. ఆమెకి 17..ప్రేమంటూ వెంటబడ్డారు.
  • నడిరోడ్డుపై కత్తితో పీక కోసుకున్న యువకుడు.
  • అతడికి 20.. ఆమెకి 17..ప్రేమంటూ వెంటబడ్డారు.
Menu

శ్రీరంనగర్,గరివిడి FOOTBALL గ్రౌండ్ FACOR యాజమాన్యం ద్వారా భగవంతుడు గరివిడి పరిసరప్రాంత ప్రజలకు ఇచ్చిన గొప్ప వరం.

Posted on 06/06/2025

శ్రీరంనగర్,గరివిడి FOOTBALL గ్రౌండ్ FACOR యాజమాన్యం ద్వారా భగవంతుడు గరివిడి పరిసరప్రాంత ప్రజలకు ఇచ్చిన గొప్ప వరం.

గరివిడి చుట్టుపక్కల గ్రామాలకు ఏకైక గ్రౌండ్. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ప్రసాదించిన గ్రౌండ్. పిల్లలు ఆటలకు, శారీరక వ్యాయామాలు కు,ఆడవాళ్లు,మగవాళ్లకు వాకింగ్,జాగింగ్ ద్వారా శారీరక,మానసిక దృఢత్వం ను పెపొందించే చక్కని వరాన్ని ఇచ్చిన గ్రౌండ్.

కొన్నివందలమంది కి గత 60 సంవత్సరాలలో ఆర్మీ,మిలటరీ,నావెల్ బేస్ లలో ఉద్యోగ అవకాశాలు పొందటానికి దోహదాకారి అయ్యింది ఈ గ్రౌండ్. Facor యాజమాన్యానికి సతత కృతజ్ఞతలు తెలుపుకుంటూనే వున్నారు.

గరివిడి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇటువంటి గ్రౌండ్ sale అయ్యింది అని తెలిసి కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Facor యాజమాన్యం ఆర్థిక వడుదుడుకుల దృష్ట్యా అమ్మడం చాలా శోచనీయం.

అప్పట్లో కార్మిక కుటుంబాల వెల్ఫేర్ నిమిత్తం కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా facor యాజమాన్యం ఎన్నో క్లబ్స్,పార్క్స్,క్రీడా మైదానాలు ఏర్పాటు చేయటం అయ్యింది.

గరివిడి గాడ్ గా శ్రీ లేట్ దుర్గాప్రసాద్ SARAF, శ్రీ R K SARAF గార్ల ఫ్యామిలీ MEMBERS ని కోలుస్తున్నారు.

కార్మిక,శ్రామిక వర్గ కుటుంబాల యోగ క్షేమలకై ఏర్పాటు చేసినవి అమ్మటం శోచనీయం అని ప్రజలు భావిస్తున్నారు.

గ్రౌండ్ ప్లేస్ వరకు వదిలేసి పక్కన ఉన్న ల్యాండ్ అంతా అమ్మేసుకున్న బాగుణ్ణు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్బంగా ప్రజలు కొన్నవాళ్ళకి,అమ్మిన వాళ్ళకి మనఃపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నది ఏమనగా, మరొక్కసారి ఈవిషయం పై పునరాలోచన చేసి ATLEAST గ్రౌండ్ వరకు ప్లేస్ వదిలేయాలని మిక్కిలి వినయపూర్వకంగా అభ్యర్దిస్తున్నారు. వందల కోట్లు నష్టం ఈ అమ్మకం వల్ల పూడ్చబడదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మరొక్కసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నారు.

భవదీయులు
గరివిడి & పరిసర గ్రామ ప్రజలు,విద్యార్థులు,కార్మిక కుటుంబాలు,వాకర్స్.

Spread the love

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

©2025 www.9newstelugu.com | Design: Newspaperly WordPress Theme