విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా బొబ్బిలి ఎస్బిఐ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎస్బిఐ రీజనల్ మేనేజర్ మరియు సిబ్బంది కలిసి బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ ను శుభ్రపరచడం జరిగింది. Spread the love టపా నావిగేషన్ సాలూరు కమిషనర్ గా సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ భగత్ సింగ్ జయంతి సందర్భంగా మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్, నవోదయ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం