Blog ఏసీబీ ఎటాక్ 30/03/2024 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీ కార్యదర్శి మురళి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సాల్వన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయగా పంచాయతీ కార్యదర్శి 2600 లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులకు…