Blog 06/04/2024 9newstelugu.com మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీలో టీడీపీ, జనసేన, ఎన్డీయే కూటమి అభ్యర్థి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ప్రచారం చేసి, కరపత్రాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంధ్యారాణి గారు మాట్లాడుతూ, పెన్షన్ డబ్బులను ఈ వైసీపీ ప్రభుత్వం సొంత కాంట్రాక్టర్ లకు చెల్లించి,…