ఇప్పటికైన పట్టించుకోండి

ఇప్పటికైన పట్టించుకోండి

విజయనగరం జిల్లా చీపురుపల్లి వేంకటేశ్వరనగర్ కాలనీలో ఉండే యువత రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. గత కొన్ని నెలల క్రితం రోడ్డుకి ఇరువైపులా పెద్ద గోతులను తవ్వి యధావిదంగా వదిలేయడంతో రెండు మూడు ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలున్నాయి. ర.భ.స శాఖ అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని తగు చర్యలు తీసుకుంటారని కాలనీవాసులు కోరుతున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి